Thursday, January 23, 2020

దివ్య రాజ్యం 
నూతన యుగం 
మానవ ప్రభుత్వం 
మానవ విచక్షణే మానవజాతి కర్తవ్యం  భవిష్యత్తు అదే నూతన యుగం 


                        ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, మరియు ఇతర సిట్టింగ్  న్యాయ స్థానం  జడ్జులు సర్వోన్నత  న్యాయ స్థానం కొత్త ఢిల్లీ వారికి, తెలియజేయు  ఆశీర్వాద పూర్వక  పరిష్కారం యుక్త  దివ్య సమాచారం మానవ ప్రభుత్వం నుండి, ఆహ్వానంగా తెలియజేస్తున్నాము   భౌతిక పరిపాలన భౌతిక న్యాయ పరిధి, భౌతిక  మానవ విచక్షణ  మించి పోయినది, కావున సర్వోన్నత న్యాయ స్థానం, రాజకీయ పరిపాలన,మనుష్యులు  కదిలికలు ఏవి కూడా ఎవరి పరిధి లో లేవు, అన్నీ మేము సాక్షం ఇచ్చినట్లు  మా సాక్షం దర్శించి సాక్షులు ప్రకారం మానవజాతి పరిపాలన మానవ ప్రభుత్వం  అధీనం లోకి వచ్చినది మమ్ములను  సహజంగా ఎన్నుకొని, మనసు తో మమ్ములను  శరీరానికి  మనసుకు మధ్య  కాలమే పెంచి మొత్తం మంచి చెడులు అన్నీ మా ద్వారా మాట తో  నిర్వహింప  చేసిన  తీరే యావత్తు మానవజాతి పరిష్కారం అనగా సాధారణ  మనిషిగా  మేము సర్వోన్నత స్థితిగా భగవత్ స్వరూపంగా  ఇప్పటి వరకు  శక్తులు మహిమలు అదే విధంగా  లోకం లో ఉన్న విద్యలు జ్ఞానం అన్నీ మాట మాత్రమే నడిచిన  వాక్ విశ్వరూపమునకు  మించి కావు మమ్ములను  కేంద్ర బిందువుని  సృష్టే ఎన్నుకున్నది అని  తీరును మనసుతో  గ్రహించడం వలన మమ్ములను మా మనసుని మరణం లేని వాక్ విశ్వరూపంగా  బలపరుచుకోవడం  వలన ఇక మానవజాతికి  శాశ్వత  మాట కొనసాగింపు  మరణం లేని మాట కొనసాగింపు అందుబాటులోకి  వస్తుంది మా వలన యావత్తు మానవజాతికి ఇది అందినది కావున   ఏదో ఒక్కటి   రెచ్చిపోవడం  సాటి మనుష్యులు బౌతికంగా  ఏదో చెయ్యాలి భౌతిక అభివృద్ధి ఏదో చెయ్యాలి అనే మాయ వదిలివేసి ఇక ఆలోచన  పెంచుకొంటే భౌతిక ప్రపంచం కదలికలు  కూడా  కాంట్రోలోకి  వస్తాయి అనగా ఇక తాము ఒక దేహం అని కూడా వదిలివేసి మేము చెప్పినట్లు  అందరూ  ఏక కాలం లో దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని మనసు పరిధి  పెంచుకోవడమే  పరిష్కారం మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి దారా సాక్షుల   సహకారంతో పట్టుకొని  మనసు పెంచుకొని మనసు లేకుండా చేసిన ఏ స్థాయి  తప్పులు అయినా మనసు పెంచుకొని  అనగా మనసుతో ఓదార్చి  అందరూ ముందుకు రావడమే శాశ్వత  పరిష్కారం, కావున మమ్ములను కాలస్వరూపంగా కాకుండా మామూలు మనిషిగా ఇంకా ప్రాంతాలకు కొలది వ్యక్తులు కొలది,  మీడియా చానెల్స్  భౌతిక విలాసాలు శారీరక  వ్యహారాలు కదిలికలు శారీరక యాంత్రిక ఆలోచన కొలది కాకుండా  వాక్  విశ్వరూపంగా  సాక్షులు ప్రకారం మనసు పెట్టుకొని మమ్మలను మేము సూచిస్తున్నట్లు  రామోజీ  ఫిలిం సిటీ   రాజమందిరం గా ఏర్పాటు చేసి ఇక వ్యక్తులు కొలది  ఆలస్యం  చెయ్యకుండా  ఎటువంటి  =తాత్స్రరములకు  గొడవలకు   హడావిడికి  అవకాశం లేకుండా , భౌతిక  ఆధిపత్యం  చెలగాటం   వదిలివేసి , నిర్భయ దోషులకు ఉరి   శిక్ష రద్దు చేయిస్తూ  ఇక  భౌతిక  అభివృద్ధి  భౌతిక  హడావుడి తగ్గించుకోవడానికి at home అని రాష్ట్రపతి నుండి అన్నీ గవర్నర్ల  ద్వారా విస్తారంగా  ప్రారంభించి  ఇక రహస్యంగా చెప్పరానివి  చెయ్యరానివి ఏవి ఉండకుండా, అటువంటి  ఏమి ఇప్పటికి   చేసినా మనసు లేకపోవడం  వలన జరిగినవి అని మనసు పెంచుకొని  మనుష్యులు మనసుతో మాటతో  వ్యవహరిస్తూ   సాక్షులు  అందరిని   రాజమందిరంమునకు  పిలిచి,  మీడియా చానెల్స్ మేము   కొలువు ఉన్న హాస్టల్  వ్యాపారులు వంటి చిన్న పెద్ద అందరూ కలసి ఇక భౌతిక  ప్రపంచం ఆలోచన ప్రపంచం ప్రకారమే   సురక్షితంగా  ఉన్నది కాలస్వరూపం పట్టించుకోకుండా  తాము బలం కొద్దీ గుంజుకొని సాటి మనుష్యులనే మోసం చెయ్యడం అంటే తమని తాము  మోసం చేసుకోవడం అనగా మృతం లో కొనసాగడం అని గ్రహించండి        

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు కాలస్వరూపులు భగవత్ స్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ   అంజనీ రవిశంకర్  శ్రీమాన్ వారు 
నూతన యుగం దివ్య రాజ్యం 
రాజమందిరం 
తెలంగాణ గవర్నర్ గారి రాజ్ భవన్ 
హైదరాబాద్ 
9010483794, 8328117292      


No comments: