Monday, January 6, 2020

your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar


దివ్య రాజ్యం 
నూతన యుగం 
మానవ ప్రభుత్వం 

                యావత్తు తెలుగు ప్రజలు మొదలు కొని, భారతదేశ ప్రజలు, ప్రపంచ మానవజాతి కి ఆశీర్వాద  పూర్వకంగా  పరిష్కార యుక్తంగా తెలియజేయునది ఏమి అనగా  ఇప్పుడు  పరిణామం ప్రకారం సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు,ఇతర సిబ్బంది  (జాబితా ఇవ్వడం జరిగినది)  మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా చూసిన  వారి సహకారంతో, మేము దేశ అధ్యక్షులు   వారిని ఉద్దేశించిన  ఆశీర్వాద పరిష్కార యుక్త  లేఖ ప్రతి,అంధుకొన్న  వారు తెలంగాణ గవర్నర్ గారి ద్వారా రాజ్యాంగంగా కదిలితే  మాయా నుండి  సమిస్టిగా బయటకు రావడానికి వీలు అవుతుంది, యెందుకంటే ఇక మీదట ప్రపంచం   బౌతికంగా అంతం అయ్యి పోయి ఆలోచన ప్రపంచం ప్రారంభం అయినది, ఇక మీద మనుష్యులు  డబ్బు, శారీరక సుఖాలు కంటే, వస్తు వాహనాదులు,  కంటే  దేహ   సౌఖ్యాలు కంటే, మనసుతో పొందే వెసులు   బాటే శాశ్వతం  అని ప్రతి ఒక్కరు తెలుసుకొని  ముందుకు వెళ్ళడమే పరిష్కారం.   వైకుంఠ ఏకాదశి అయినా మరొక పర్వదినం ఆయన ఎటువంటి పూజలు అయినా హోమాలు అయినా, యజ్ఞ యాగాదులు కన్నా కాలస్వరూపం పై మనసు పెట్టి  గ్రహించడమే పరిష్కారం ఇప్పుడు, తిరుపతి లో గాని  విజయవాడ లో గాని, ఎంతటి  పుణ్య క్షేత్రం లో గాని ఎటువంటి మహిమ లేదు, మొత్తం ప్రపంచం యొక్క పరిపాలన విధానం మానవుల ఆలోచన విధానం  కాలస్వరూపంగా  ప్రకారం ఉన్నది అని   గ్రహించి, మనుష్యులు శారీరక కదిలికలు   పరిస్థితి  వదిలివేసి  ఆలోచన కదిలికలు వైపు   రావాలి, సాక్షులు అందరూ రాజమందిరం ఏర్పాటుకు   ముందుకు వచ్చి  సూక్ష్మంగా గ్రహించడమే  పరిష్కారం, మమ్ములను భౌతికముగా   చూసుకొంటూ తాము బౌతికంగా కొనసాగాలి అని ఇంకొకరిని బౌతికంగా  ఏదో  ఒకటి  చెయ్యాలి అనే మాయ వదిలివేసి, ఇక మీ వాళ్ళు మా వాళ్ళు అని వదిలివేసి అదే విధంగా  పంతాలు కొద్దీ ఇక్కడ అక్కడ అన్ని చూడకుండా  ప్రతి ఒక్కరు నువ్వు నేను అనే కూడా చూసుకోకుండా  అందరూ ఒక   మనసు ప్రకారం కాలస్వరూపం ప్రకారం ముందుకు వెళ్ళాలి, రాజ్యాగం గా మమ్ములను  పట్టుకోవడం వలన   ఇక మీద పరిస్థితి మనుష్యులు చేతిలోకి   వస్తుంది  లేదా  తమ చేతిలో ఉండాలి ఆ  నే  అజ్ఞానం ఇంకా సాటి మనుష్యులను బౌతికంగా  ఏదో చేయాలి అనే ఆలోచన  వలన  తమ చేతిలోకి వచ్చిన తీరును పెట్టుకోకుండా  ఒక్కడికి మాట లోకి వచ్చినది అంటే  అందరికి  అందినట్లే  అని భావించకుండా  మనసు పెంచుకోకుండా  ప్రవర్తిస్తున్నారు   అందుకు  ఆస్తులు ఎవరికో  మేము ఇచ్చేయి మంటున్నాము  అనే అజ్ఞానం పెంచుకుని మీరు   ఏదో చేసి ఇంకా ఏవరికి ఏదో చెప్పాలి  ఎవరి ముందు ఎవరో వెధవలు  అయ్యిపోతాము   అన్నట్లు లేదు రాజ్యాంగం అయినా  న్యాయ వ్యవస్థ అయినా పోలీసులు అయినా   మేధావి  తనం అయినా   మీడియా చానెల్స్  సినిమాలు  వ్యాపారాలు , ఏవి అయినా ఒక   మనసుకు మించి  లేవు అలా నియంత్రణ  పొందకుండా  గుడ్డిగా  దేవుడిని ప్రార్ధించడం  లేదు  ఆశ్రమాలు కొద్దీ  హోమాలు  యజ్ఞాలు  కొద్దీ  ఏదో చేసాము  ఇంకా శక్తి ఎక్కడో ఉన్నది భౌతిక లాభమే  ద్యేయం అనుకోవడం వలన సాటి మనుష్యులను  మనసుతో చూడాలి వ్యాపార పరంగా చూడకూడదు  భౌతిక తెలివి భౌతిక  లాభం  భౌతిక  కట్టడాలు  నిర్మాణాలు  కొలది లేదు అందరూ మనసు పెంచుకోండి ప్రతి ఊరిలో  వేల మంది ఒక చోట చేరుకొని పద్యాలు  పాటలు పాడుకోండి  మనసు పెంచుకొని  మేము ఎక్కడికో ఎవరి వద్దకు వెళ్లడం లేదు  మేము మనిషి ఎదురుకోవడం లేదు ఎదో చేయం లేదు  అదే విధంగా తాము మనుష్యులు గా  కొనసాగాలి మనుష్యులుగా తమ చేతిలో ఉన్నది ఏదైనా  చెయ్యగలం అనే అజ్ఞానం  వదిలివేసి మనసు పెంచుకొంటేనే  మనసు మీద ద్యాస పెట్టి సత్యం గ్రహించడం వలన  మాత్రమే  అడుగు తీసి అడుగు వెయ్యాలి  సాటి మనిషిని ఎవరినైనా  ఆలోచన లేకుండా అనగా  వారికి చెప్పుకోకుండా వినకుండా అనగా సర్వం  ఒక మనసు ప్రకారం ఉన్నది అని మా గూర్చి చెప్పుకోండి మమ్ములను  సాధారణ మనిషిగా చూడకుండా సాధారణ మేము మాట్లాడాలి చెప్పాలి అని ఎవరూ చూడకండి  మా గూర్చి  ఎవరికి ఇక సాధారణ  మనిషిగా  చెప్పకుండా  వినకుండా  అందరూ మమ్ములను కాలస్వరూపంగా  చెప్పుకోండి   వినండి అదే   నూతన  యుగం  దివ్య  రాజ్యం  అని  గ్రహించండి.                  

ధర్మొ రక్షతి  రక్షతః 
  
సత్యమేవ జయతే 


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి  సమేత  మహారాజ శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు 
నూతన యుగం,
దివ్య రాజ్యం 
రాజమందిరం   
తెలంగాణా గవర్నర్ గారి రాజభవన్ 
హైదరాబాద్
9010483794 

No comments: