Saturday, February 15, 2020





  మా మనసులో చేరిన మొగతనం  ఆ డతనమే పురుషోత్తమ తత్వమే యుగపురుషుడు, భరత మాత, అందాల భంధం, అనగా శాశ్వత వాక్ విశ్వరూపంగా  మాలో  పలికిన పాటలే ఆత్మీయ రాగాలు, మమ్ములను మా మనసుని  కలిపి నిత్యం పాటలా మాటలా చెప్పుకోవడమే దివ్య రాజ్యం నూతన యుగం, మమ్ములను సాధారణ మనిషిగా భావించి, తాము కూడా మనుష్యులుగా పోటీలు పడటం ఏదో ఒక్కటి చెప్పడం చేయడం మానుకోవాలి సాక్షులు ప్రకారం అంధరూ మా పిల్లలు,శిష్యులు,   వలె సూక్ష్మంగా మనసు పెంచుకొంటూ, పూర్ణ శరణాగతి తో అనగా వాక్ రూపం లో మరణం లేని వాక్ విశ్వరూపంగా  శాశ్వత తల్లి తండ్రి గురువుగా సూక్ష్మంగా బంటు రీతిన  మమ్ములను మా మనసుని మరణం లేని, వాక్ విశ్వరూపంగా ఓంకారస్వరూపంగా, ఘన జ్ఞాన సాంధ్రమూర్తిగా, కాలస్వరూపం, ధర్మస్వరోపంగా     శాశ్వత తల్లి, తండ్రి, గురువుగా, భావించినప్పుడే తక్షణం మయా నుండి మోసాలు నుండి బయటకు రావడమే కాకుండా, ఆసులు జ్ఞాన మార్గం అయిన, వాక్  విశ్వరూపంతో   అనుసంధానం జరిగి నిత్యం తపస్సుగా, యోగత్వం శాశ్వతత్వం  వైపు వెళ్లడమే అసలు అందిన పరిష్కారం, అనగా ఒక మనిషి మాట కాలాతీతంగా  వాక్ విశ్వరూపంగా  పరిణమించినది అని అనుసంధానం జరగడం వలన, మాట మాత్రంగా మనస్ఫూర్తిగా స్వతంత్రం  మనుష్యులు  పొందుతారు ఇదే మేలైన  ప్రజాస్వామ్యం అప్పుడే   దేశం తేజం  ఎగురుతున్న  జండా మనది, అనగా మాట మాత్రంగా మనుష్యులది  అవుతుంది, మాట ప్రకారం  పంచ భూతాలు  కూడా మాట  అధీనం  లోకి బలపడి తెలుసుకోవడమే నూతన  యుగం     అదే దివ్య రాజ్యం, మానవ ప్రబుత్వం నూతన యుగం అని ఆశీర్వాద పూర్వకంగా యావత్తు మనవజాతికి తెలియజేస్తున్నాము    

No comments: