Saturday, March 28, 2020

28 March 2020 at 17:33......................అధినాయకులు, మహాత్ములు, కాలస్వరూపులు, జగద్గురువులు, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, ఓంకార స్వరూపులు, శబ్దాది పతి, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, శాశ్వత ఆంతర్యం నివాసి,అధినాయక భవనం, పూర్వపు రాష్ట్రపతి భవనం, కొత్త ఢిల్లీ అధినాయక ప్రభుత్వం విశ్వవ్యాప్త పరిపాలకులు దివ్య రాజ్యం నూతన యుగం

అధినాయకులు, మహాత్ములు, కాలస్వరూపులు, జగద్గురువులు, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, ఓంకార స్వరూపులు, శబ్దాది పతి, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, శాశ్వత ఆంతర్యం నివాసి,అధినాయక భవనం, పూర్వపు రాష్ట్రపతి భవనం, కొత్త ఢిల్లీ అధినాయక ప్రభుత్వం విశ్వవ్యాప్త పరిపాలకులు దివ్య రాజ్యం నూతన యుగం

Adhinayaka Mahatma His Majestic Highness <hismajestichighness.blogspot@gmail.com>28 March 2020 at 17:33
To: supremecourt <supremecourt@nic.in>, ksamresh.nbt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, rajbhavan-hyd@gov.in, info@ramojifilmcity.com, information@icj-cij.org, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, contact@awakeningtv.in, contact@etv.co.in, contact@republicworld.com, info <info@ishafoundation.org>, cp <cp@cyb.tspolice.gov.in>, "director@ngri.res.in" <director@ngri.res.in>, cs <cs@telangana.gov.in>, contact@trspartyonline.org, Contact@janasenaparty.org, igp_wpc@cid.tspolice.gov.in, ipr-ap@nic.in, srisiddheswaripeetham@gmail.com, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>


My photo

శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు శాశ్వత ఆంతర్యం నివాసి 
అధినాయక, భవనం కొత్త ఢిల్లీ 



యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, భగవత్ స్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక ప్రభుత్వం, భారత దేశం, నూతన యుగం, విశ్వవ్యాప్త పరిపాలన, దివ్య రాజ్యం,శాశ్వత ఆంతర్యం నివాసి, అధినాయక భవనం కొత్త ఢిల్లీ వారు ఆశీర్వాద పూర్వకంగా పరిష్కారం యుక్తంగా ఆత్మీయులు తెలుగు ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతిని (All Human contemporaries of the world ) , వారిని ఉద్దేశించి, కాలం ఇచ్చిన పరిష్కారంగా, కాలగతిని సవరించిన సాక్ష్యంగా, భౌతిక శరీర కాంక్ష, భౌతిక  ఉనికి అనే మిధ్య నుండి జ్ఞాన ఉనికి వైపు మలపడానికి పరిణమించిన జ్ఞాన స్వరూపంగా, మనసు పెంచుకొని గ్రహించే కొలది ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా, భౌతిక ఆస్తులు, ఉనికి కంటే, మృతం లేని శాశ్వత జ్ఞాన ఆంతర్యంగా , రక్షణ గా, వాక్ విశ్వరూపంగా, ఒక తపస్సుగా, యావత్తు మానవజాతికి అందిన పరిష్కారంగా, దివ్య వరంగా , దివ్య అనుగ్రహంగా యావత్తు తెలుగు ప్రజలు, భారత  దేశ ప్రజలకు  మరియు ప్రపంచ మానవజాతికి, సకల జీవ రాశికి మానవులు ద్వారా  తెలియజేయునది.

                             కాలాన్ని నియమించిన కాలస్వరూపంగా మమ్ములను బృందం లోకి ఆహ్వానించి సూక్ష్మంగా గ్రహించడం వలన, నేను అనే దేహ మమకారం వదిలివేసి, సర్వాంతర్యామి అయిన వాక్ విశ్వరూపం అయిన మాతో అనుసంధానం జరగడం సృష్టే ఇచ్చిన వరం, కాలమే ఇచ్చిన పరిణామం, మమ్ములను గ్రహించి  జ్ఞాన అప్రమత్తతతో  తాము ముందుకు వెళ్లడమే కాకుండా ప్రపంచాన్ని కూడా కాపాడగల పరిణామాన్ని, నిర్లక్ష్యం చేసి  తాము కూడా గ్రహించని తెలుగు వారు, భారత దేశ ప్రజలు మిధ్యాలో మాయ లో కొనసాగుతున్నారు, మనుష్యులు మధ్య తప్పు ఒప్పులు మాకు  వదిలివేసి, ఇక తాము ఎవరూ బౌతికంగా ఏమి చెయ్యను అవసరం  లేదు అని ఈ క్షణం గ్రహించి, అనగా ఎటువంటి భౌతిక కదిలికలు గాని ఆలోచన గాని అన్నీ కాలస్వరూపం ధర్మస్వరూపంగా  వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి అని   గ్రహించి, సూక్ష్మంగా గ్రహించడమే కాలమే ఇచ్చిన తీర్పు, మమ్ములను గ్రహించకుండా ఎవరికో సాక్షులకు ఇష్టం లేదు, లేదా ఫలానా కులం వారికి ఇష్టం లేదు లేదా మతం వారికి ఇష్టం లేదు అనే మాయ కూడా అజ్ఞానం అని  గ్రహించి, పొడుస్తున్న పొద్దుకూడా మా మాట ప్రకారం  ఉన్నది అని గ్రహించి, తక్షణం మేము సూచించినట్లు  అందరూ at-home rule సంసిద్ధం అవ్వడం వలన ప్రస్తుత కరోనా వ్యాప్తి సమస్యే కాదు, భౌతిక కదిలికలు అన్నీ కట్టడి చేసుకొని, ఆలోచన కదిలికతో  నూతన జీవితం  ప్రారంభించినప్పుడే పరిస్థితి మనిషి చేతిలోకి వస్తుంది అని  గ్రహించండి.  కావున పదువులు కొలది , రాజకీయాలు  కొలది, యాంత్రిక సమస్యలు ఎదురుకోవడం, ఏదో రకంగా పోరాటాలు  చెయ్యడం కూడా అసలు ప్రయాణమునకు బిన్నంగా  వెళ్లడం అని  గ్రహించండి, నేరుగా ఒక కుటుంబం వలెనే మన్సుపూర్తిగా మాట్లాడుకొని చెప్పుకొని  వినాలి,  అనగా మమ్ములను కేంద్ర బిందువుగా  రాజ్యాంగ బద్దంగా position  చేసుకొని అనగా మమ్ములను సాక్షులు సహకారంతో బృందం లోకి ఆహ్వానించి మా పై సూక్ష్మంగా  మనసు పెట్టి తపస్సు గా  చెప్పుకొని వినడం వలన మమ్ములను సూక్ష్మంగా చెప్పనివ్వడం వలన  నేను అనే దేహ మమకారం కరిగిపోయి సర్వం నడిపేది ఒక్కడే అని ఆలోచన బలపడటమే  రక్షణ అదే శ్రీ రామ రక్షణ అని హిందూలు ప్రకారం భావించి, మమ్ములను కల్కి భగవానుడిగా  వాక్ రూపం లో ఉన్న మరణం లేని శాస్వత తల్లి తండ్రి గురువుగా మమ్ములను  గ్రహించే కొలది ఎటువంటి భౌతిక కోరికలు గాని, ఆస్తులు గాని డబ్బులు గాని అవసరం ఉండదు, కనీస అవసరాలు అన్నీ  అవే అందరి మీద  నెరవేరతాయి ,   ఇక మనిషి  ఎవరైనా  మనసు పెంచుకొని , తపస్సు  కోసం జ్ఞానం కోసం ఉన్నత మానసిక పరిణితి అదే విధంగా  సాధన  చేసిన కొలది  సిద్ది కలిగి, మరణం ఓక మార్పు అని జీవితం  శాశ్వత  ఆత్మతో అనుసంధానం జరగడమే  మోక్షం అని యోగులు కూడా చెబుతారు, అటువంటి యోగి పరబ్రహ్మను ఇప్పుడు అందరి కోసం సాధారణ మనిషి నుండి కాలస్వరూపంగా  పరిణమించి ఉన్నాము అని  గ్రహించండి.  మాతో అనుసంధానం జరిగి గ్రహించిన కొలది  ఎవరైనా  శక్తివంతులు ఉన్నా మమ్ముల్లను వారు కలుసుకోవడం గాని  మేము వారిని కలుసుకోవడం గాని జరుగుతుంది, ఆ విధంగా మహర్షి  పత్రీ వంటి వారు ధ్యానం  చెయ్యడం లో యేవో అనుభవాలు కలుగుతున్నాయి  వ్యాధులు పోతున్నాయి అని చెబుతున్నారు, అటువంటి వారు అందరూ  కాలస్వరూపం పై మనసు పెట్టి  మమ్ములను సూక్ష్మంగా  ధ్యానం గా గ్రహించడం వలన ఆంతర్యం తెలుస్తుంది, అనగా ఇప్పుడు ధ్యానం సాధన  మొదలు విషయాలు అన్నీ కాలాన్ని సాటి మనుష్యులను  దారిలో పెట్టుకొంటూ సమిష్టిగా  అందరూ సాధన చెయ్యాలి , ఎవరి ఆలోచన వారిది ఎవరి కష్టం  వారిది అదే విధంగా  తమ భౌతిక  బలం కొలది ఎదుట వారిని తగ్గించే వేసి ఇంకా కర్మలు పాపాలు అనే మాయ పెంచుకొని  తాము బౌతికంగా కొనసాగుతాము ఎప్పుడు ఇలానే ఉంటాము అని మాయ వలన అజ్ఞానం గా తాము  మృతం లో కొనసాగడమే కాకుండా యావత్తు మానవజాతి మనసు బలం జ్ఞాన బలం లేకుండా  వ్యాధులు వచ్చి మరణం పొందుతున్నారు , భారత దేశం ఇతర దేశాలు   సమాధానంగా   పరిష్కారం  ఉండవలసిన కాలస్వరూప  పరిణామాన్ని   గహించకుండా  అవకాశ వాద ఆలోచనలు, అవకాశ వాద రాజకీయాలు  పరిపక్వత లేని ప్రభుత్వ విధానాలు అప్పటికి అప్పుడు  మీడియా  భౌతిక హడావిడి మాయ లో రోజులు గడుపుతున్నారు.   భౌతిక  అనుభవం పెద్దతనం ఇప్పుడు పని చెయ్యవు అని   గ్రహించి, మాయ నుండి  తాత్కాలిక హడావిడి నుండి అజ్ఞానం నుండి బయటకు రావడానికే  మా పరిణామం సంభవించినది అని   గ్రహించి, మమ్ములను మా మనసుని  శాస్వత తల్లి తండ్రి  గురువుగా పట్టుకొని  సూక్ష్మంగా   చెప్పుకొని వినడం వలన  నేను అనే దేహ మామకారం  వదిలివేయడం వలన శరీరం ఉంటేనే నడిచే మాయ లోకం కూడా యిట్టె పోతుంది, సదా మనసు పెంచుకొని మనగాల  శక్తి  వస్తుంది అదే, భౌతిక ప్రయాణం భౌతిక  వెసులుబాటు కంటే జ్ఞాన వేసులు ఇప్పుడు మా వలన అందు బాటులో  ఉన్నది కావున, మేము చెబుతున్నది అతిగా ఉన్నది లేదా మాకు అంత బలం లేకుండా  చెబుతున్నాము  అనుకోవడం కూడా  ఇంకా తాము  బౌతికంగా  కొనసాగాలి అనే మాయ లో ఉండడం వలన  అనిపిస్తుంది, మమ్ములను సూక్ష్మంగా  పట్టుకొని భూమి మీద సమకాలిక మనుష్యులు మా పిల్లలు శిష్యులు వలెనె మారిపోయి, మనసుతో   మా గూర్చి చెప్పుకొని  వినడం వలన మాత్రమే మనగలరు, లేదా భౌతిక పరిపాలన తాము ఎంత హొందగా చేసినా, ఎంత గొప్పగా ఉన్నది అనిపించుకొన్న  తామే  చెప్పుకొన్నా ఎటువంటి అభివృద్ధి కాదు,    అదే విధంగా ఇప్పుడు కరోనా లాంటి  వ్యాధులు కూడా  తమ చేతిలో లేవు అనగా మనుష్యులు బౌతికంగా ఇక లోకాన్ని మంచికి గాని చెడుకి గాని  ఎదురుకోలేరు మనసు ఉంటేనే మార్గం తీర్చుకొంటుంది  అని, మా మనసే మార్గం అదే సృష్టే ఇచ్చిన  ఏర్పాటు అని  గ్రహించి మమ్ముల్లను  ఆలోచనతో పట్టుకొని  గ్రహించని పక్షం లో మేము కూడా  బౌతికంగా బ్రతికితే చాలు అన్నట్లు వదిలివేయడం, తాము ఏదో చేస్తున్నారు  మేము ఏదో చెయ్యడం లేదు చెయ్యలేకపోతున్నాము లేదా మా మెసేజును ఏదో రకంగా   అందరూ ఒక్కటి  అయ్యి తప్పించుకొని తాము ఇప్పుడు ఉన్నట్లే  కొనసాగాలి అనుకోడమే  ప్రమాదకరం,   మొదట మనసులో కూడా తాము ఒక మనిషి అదే విధంగా సాటి మనుష్యులను కూడా కేవలం మనుష్యులు అనుకోవడమే అజ్ఞానం, మా పరిణామం వలన మనుష్యులు మనిషి అనే స్థితి నుండి మనసు అనే పరిధి లోకి మారిపోయినారు, కావున ఇప్పుడు రాజకీయ పరిపాలన రాజ్యాంగ పరిపాలన  యొక్క రూపాంతరంగా అధినాయక పరిపాలన ప్రభుత్వం కాలమే అమలు లోనికి   తీసుకొని వచ్చినది, మమ్ముల్లను వాక్ రూపం లో ఉన్న శాశ్వత ఆంతర్యం స్వరూపంగా  భావించాలి కులం, మతం    అనే మాటలు చెల్లవు, అసలు తాను ఒక మనిషి అనుకొంటే, ఇప్పుడు  కరోనా వంటి వ్యాధులు నుండి బయటకు రాలేరు, మనసు పెంచుకొంటేనే  ఇటువంటి వ్యాధులు నుండే బయటకు రావడమే కాదు, గొప్ప ఆలోచన విధానం తో సురక్షితమైన  సమాజం లో ఉన్నతంగా సాటి మనుష్యులను  మనసుగా  చూడటం వలన ఒకరిని మోసం చెయ్యాలి అవమానించాలి, బౌతికంగా  కొట్టుకోవాలి తిట్టుకోవాలి అనే యాంత్రిక ఆలోచన వలన  తమకు యావత్తు  మానవజాతికి  మృతం అని , ఆవిధంగా  బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం వలన బలం కొద్దీ  దురివినియాగం శరీర కాంక్షలు  భౌతిక తెలివి తేటలు ఏవి  కూడా రెప్ప పాటు పని చెయ్యవు, బౌతికంగా పోల్చుకొంటే తమ చేతిలో ఉన్నట్లు అనిపిస్తాయి , కానీ  తేల్చుకొంటే  ఎందుకు తమ చేతిలో ఏమి లేదు అని తెలుస్తుంది.    ఎటువంటి భౌతిక స్థితి గాని పదవి గాని తమ దేహం  కూడా తమ అధీనం లో లేదు అని  గ్రహించి,  భౌతిక  పదవులు తెలివి అనుభవాలు గాని ఏవి ఇప్పుడు పని చెయ్యవు ఇప్పుడు కాలస్వరూపంతో  అనుసంధానం జరగకుండా  ఎటువంటి భవిష్యత్తు  లేదు కావున,  ప్రతి Masjid, Mandhir, Church లో  మమ్ములను శాశ్వత ఆంతర్యం స్వరూపంగా కొలువు తీర్చుకొని తక్షణం మా ఫోటో   ప్రతి మనిషి జేబులో పెట్టుకొని నిత్యం మా పై చెప్పుకొని వినడం వలన మాత్రమే మనుస్యులు బ్రతకగలరు, అనగా కరోనా వలన మరణిస్తారు లేదా బ్రతుకుతారు అని చెప్పడం లేదు అసలు ఆలోచన  కూడా కాలస్వరూపమునకు  బిన్నంగా  చెయ్యడమే మృతం అని ఇది అంతా మనసు  support లేని మరు భూమి అని   గ్రహించి, కాలస్వరూపం ప్రకారం బ్రతకాలి అని  మమ్ముల్లను కొలువు తీర్చుకోవడానికి మాత్రమే సన్నాహాలు  చెయ్యండి ఇక వేరే పనులు ఎవరికి  రాజకీయా పరిపాలన గాని న్యాయ స్థానం వారికి గాని పోలీసులు మా సేవకులు గా మారిపోయి ప్రతి ఒక్క వ్యక్తి   ఇప్పుడు శాస్వత  తల్లి తండ్రి గురువు అయినా మహారాజ వారి పరిపాలన లో ఉన్నాము  జగద్గురువుల పరిపాలన లో ఉన్నాము, ధర్మస్వరూపులు  పరిపాలన లో ఉన్నాము అని ప్రతి  చెప్పడం  వలన మనసు దైర్యం పెరిగి  కరోనా పారిపోతుంది, అలాకాకుండా  బౌతికంగా తలపడతాము అందుకు  రాజకీయాలు కొలది , వ్యాపారాలు కొలది,  పోలీసులు మీడియా రెచ్చిపోయి మనుష్యులు ఏదో రకంగా ఇబ్బంది పెట్టి తమ  స్వార్ధ  వాతావరణం  కొనసాగించాలి అనే మాయ రాజకీయ నాయకుల తమ స్వార్ధ పరిమితి పరిపాలన  పూర్తిగా  బుర్ర ఉపయోగించ లేని పరిపాలన మేధావులు కూడా తమకు ఎందుకు లే అన్నట్లు లేదా తమకే తెలిసినదే చెప్పి ప్రజలను మభ్య పెట్టి తాము  అభూత కల్పనలలో  పాత పురాణాలు  శాస్త్రాలు అంటూ ఏదో ఒక్కటి చెప్పడం వలన ఎటువంటి  ప్రయోజనం ఇప్పుడు కలుగదు, మమ్ముల్లను కాలస్వరూపా పురుషోత్తమా అని  ఆహ్వానించి మా పై విస్తారంగా  చెప్పుకొని వినడం వలన ప్రతి క్షణం బ్రతుకుతారు లేదా ప్రతి క్షణం  మరణిస్తున్నారు , కరోనా అన్నది భౌతిక దాడి అది మనసు బలం లేకపోవడం వలన   ప్రపంచం లో మనుష్యులు అప్పటికి అప్పుడు విలాసమే  జీవితం  అభివృద్ధి అనుకోవడం వలన , భారత దేశం తెలుగు వారు కూడా అప్పటికి అప్పుడు మాయ పెంచుకొని మమ్ముల్లను సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా  మమ్ములను కూడా మనిషి తగ్గించి  వేసి తాము ఏదో చేసెయ్యాలి  మా వలన పరువు ఏదో పోతుంది, తమ వలన పరువు గొప్పతనం ఉన్నాయి అని భ్రమ వలన, మమ్ముల్లను  గ్రహించకుండా తమకు తెలుసు అనుకోవడమే అందరూ  చేస్తున్న పొరపాటు అని  గ్రహించి తాము ఇంకా గురువులు వలే పెద్ద వారి వలెనె అనుభవజ్ఞులు వలెనే మనాలి   మమ్ముల్లను ఒక కులం గా చూసి తాము మాకు అన్నా  పెద్ద కులం అని లేదా చిన్న కులం అని ఆలోచన కూడా పనికి రాదు  మనుష్యులను  మనసుతో మాటతో కలుపుకోవాలి, అలా మనసు ప్రకారం  చూడకపోతే  ఏ మనిషి మానలేడు మేము కూడా మనిషిగా  ఉన్నాము అనుకొంటే మమ్ముల్లను జ్ఞానంతో  పట్టుకోలేరు అందుకే మమ్ములను సాక్షులు సహకారంతో బృందం లోకి  ఆహ్వానించి మేము చెప్పినట్లు బస్సులు వేసుకొని రాకూడదు  మేము అతి చేస్తున్నాము  అన్నట్లు భావించడం  మానివేసి  మీరు అంతా మా పిల్లలు  మమ్ములను సూక్ష్మంగా  గహించి  ఇది మేము ఇచ్చిన సంపద మేము చెప్పినట్లు మీ  మనసు దేహం  అన్నీ  మా పని మెట్లు  అని తాము అంతా నిమిత్త మాత్రులమని  భావించి మమ్ముల్లను సూక్ష్మంగా  గ్రహించడం వలన మాయ నుండి బయటకు  వస్తారు,  రాజకీయ వారసత్వాల, వ్యాపార వారసత్వాల  కులం కుటుంబ వారసత్వాల  ఏవి చెల్లవు రెప్ప  పాటు మనిషి తాను నేను ఒక దేహం అని కూడా  భావించ రాదు, అప్పుడు అసలు ప్రయాణం అయిన జ్ఞాన ప్రయాణం వైపు వెళతారు అదే నూతన యుగం  దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వం  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము                                                                                                           


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే






అధినాయకులు, మహాత్ములు, కాలస్వరూపులు, జగద్గురువులు, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, ఓంకార స్వరూపులు, శబ్దాది పతి, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, శాశ్వత ఆంతర్యం నివాసి,అధినాయక భవనం, పూర్వపు రాష్ట్రపతి భవనం, కొత్త ఢిల్లీ
అధినాయక ప్రభుత్వం
విశ్వవ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్ర అధినాయక ప్రతి నిధి భవనం
తెలంగాణ రాష్ట్రము పూర్వపు రాజభవన్
హైదరాబాద్
9010483794  

No comments: