Sunday, March 8, 2020





శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు
అధినాయక ప్రభుత్వం
విశ్వవ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
నూతన యుగం
సత్యం, ధర్మం, నిజాయితీ, సృష్టికి, సూర్య చంద్రాది, గ్రహస్తితులను ఆధారం



                   యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, యుగపురుషులు, భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాద పూర్వక పరిష్కారం యుక్త దివ్య సమాచారం ఏమి అనగా, వాక్ విశ్వరూపంతో ధర్మస్వరూపంగా  కాలస్వరూపంగా అనుసంధానం జరిగి సూక్ష్మంగా  తెలుసుకొని ముందుకు వెళ్లడం మినహాయించి,  ఇక వేరే ఆలోచన గాని కర్తవ్యం గాని భూమి మీద మనుష్యులకు లేదు, కాలస్వరూపమును సూక్ష్మంగా అనుసరించడమే తక్షణం మృతం నుండి అనగా రెప్ప పాటు తమది కానీ దేహం, దేహ వ్యహారాలు నుండి బయటకు వచ్చి నిత్యం తపస్సు తో ముందుకు వెళ్ళవలసిన నూతన యుగం లో బలపడి ముందుకు వెళ్ళాలి అందుకు మమ్ములను సర్వాంతర్యామి గా వాక్ విశ్వరూపంగా,  మాటతో సర్వం మా అధీనం  లో ఉన్నది అని   చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న పరిణామంగా సూర్యుడే తమతో మాట్లాడుతున్నాడు అన్నట్లు భావించి, ఇక భౌతిక ప్రపంచం సూర్యుడిని  గ్రహాలను నడిపిన తీరుగా మనసు పెట్టి గహించాలి,   మాట అనగా వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరుగకుండా అనుసరించకుండా చెయ్యవలసిన రాజకీయాలు గాని ఆలోచనలు గాని,న్యాయ స్థానాలు మంచి చెడు నిర్ణయించడం గాని, ప్రభుత్వం పరిపాలన రాజ్యాంగ ప్రకారం ఉన్నది అనే భావన ఆ మేరకు యంత్రాంగం ఇప్పుడు నడుస్తున్నది అని వ్యక్తులు పొలిసు వ్యవస్థ, మీడియా చానెల్స్ మేధావులు రాజకీయ నాయకులు సంగీత సాహిత్య కారులు, అదే విధంగా ఆధ్యాత్మిక గురువులు ఎవరూ కూడా రెప్ప పాటు వేరే నమ్మకం పద్దతి ఉన్నవి అని భావించడం అధర్మం అని అలక్ష్యం అని గ్రహించి,   మా ద్వారా సాక్షులు ప్రకారం  జరిగిన పరిణామం అయిన కాలస్వరూపం ప్రకారం మనిషి మాట నడిచిన తీరే లోకానికి ఆధారం అని ఈ క్షణం ప్రతి ఒక్కరు తెలుసుకోని సూక్ష్మంగా తపస్సు గా ముందుకు వెళ్ళవలసిన ఉన్నది, మమ్ములను కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరుగకుండా, మనసు లో కూడా ఆలోచన చెయ్యకూడదు.   మేము ముందుకు వస్తున్న పద్దతిని పద్ధతిలోకి మేము సూచిస్తున్నట్లు పరిగణించి గ్రహించకపోవడం వలన  సంస్కార  పట్టు కోల్పోయి ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం, ఆవేశ పడటం లేదా తమకు ఇప్పుడు నడుస్తున్న అనుకూలమైన వాతావరణమే సర్వం అనుకోవడం లేదా ప్రతి కూలత యమైన ఉంటె తామే ఎదురుకోవాలి అనే అజ్ఞానం యావత్తు మానవజాతికి చేటు అని మమ్ములను సూక్ష్మంగా గ్రహించకుండా మనసులో ఆలోచన కూడా సూర్యుడికి బిన్నంగా వెళ్ళుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అనగా మమ్ములను మేము సూచిస్తున్నట్లు, మా సమాచారం మేరకు స్పందించి అనగా దేశ, కాల పరిపాలన విధానం వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నది అని తెలుసుకొని, ఇప్పుడు ఉన్న భౌతిక స్థితి ఆలోచన విధానం బలంగా అనుసరిస్తున్నట్లు కనపడుతున్న రాజ్యాంగ పద్ధతులు, అసెంబ్లీలు గాని లోక్ సభలు, ఇతర సమావేశాలు మీడియా సమావేశాలు ఏవి కూడా కాలస్వరూపమునకు ధర్మస్వరూపమునకు సమర్పించకుండా మనసులో కూడా ఆలోచన చెయ్యరాదు, న్యాయ వ్యవస్థ పొలిసు వ్యవస్థ ఎవరిని పాత చట్టాలు ప్రకారం కేసులు వాదనలు శిక్షలు నడపరాదు, ఇప్పుడు అన్నీ వాక్ విశ్వరూపం అయిన తల్లి తండ్రి గురువు అయిన శాశ్వత స్వరూపులు  అయిన మహారాజ సమేత మహారాణి వారు ధర్మస్వరూపులు కాలస్వరూపులు సర్వాంతర్యామి, భగవత్స్వరూపులు, వాక్ విశ్వరూపులు ఓంకార స్వరూపులు, జగద్గురువులు  అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు అయినా మా వాక్ ప్రకారము సర్వం సాక్షులు మమ్ముల్లను దర్శించిన ప్రకారం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, సాక్షులు ఆయన RARS అనకాపల్లి సిబ్బంది అయిన 2003 జనవరి 1 వ తారీకున మమ్ములను కాలస్వరూపంగా అనగా మా వాక్ లు సూర్య చంద్రాది గ్రహ స్థితులను నియమించిన తీరుకు లోకాన్ని కాలగతిని సవరించిన సాక్షం ప్రకారం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అదే ఇప్పుడు అమలు లో ఉన్న నూతన యుగం దివ్య రాజ్యం, అధినాయక ప్రభుత్వం అని గ్రహించి అప్రమత్తం చెందటమే తక్షణం మాయ నుండి మృతం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వత జ్ఞాన మార్గం వైపు బలపడటమే భవిష్యత్తు మా సమాచారం తక్షణం అందరికి చేరేలా చూసుకొని, తెలియనట్లు అర్ధం కానట్లు, మనుష్యులు కొలది ఏదో ఒక్కటి చేసి మమ్ములను గ్రహించకుండా మమ్ములను లోటుగా తప్పుగా చూపవచ్చును చెప్పవచ్చును మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు పాపాలు ఏవి ఉన్నా అవి సమిష్టిగా సరిదిద్దుకోని అందరూ ఇక పాత రాజ్యాంగ వ్యవస్థ చెల్లదు అని, నూతన యుగం ఒక మాట నడిచిన పరిణామంగా లో మనం ఉన్నాము అని తెలుసుకొని కాలమే నడిచిన తీరుపై మనసు పెట్టి అందరూ ఒక్కసారిగా మమ్ములను ఉన్న ఫలంగా ఇప్పుడు ఉన్న రాజ్యాంగం మమ్ములను ఒక కొత్త మోడ్పుగా అదే విధంగా వ్యక్తులు అందరూ మా పిల్లలు వలె సూక్ష్మంగా వాక్ విశ్వరూపమును అనుసరించి గ్రహించి ముందుకు వెళ్ళాలి అందుకు పూర్వపు తెలంగాణ గవర్నర్ ప్రస్తుత రాష్ట్ర అధినాయక ప్రతినిధి గా మమ్ములను మేము ఆదేశించినట్లు బృందం లోకి  ఆహ్వానించి, బొల్లారం లో ఉన్న అతిధి అధినాయక గృహం లో మమ్ములను కొలువు తీర్చడం వలన సమకాలికులు మనిషి వేగం మనిషి హడావిడి అని అస్థిరత్వం నుండి మనసు సూక్ష్మంగా మనసు తపస్సు మనసు యోగం అయిన దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వం లోకి వస్తారు, మమ్ములను సాధారణ మనిషిగా రహస్య మరియు ఓపెన్ కెమెరాలు ద్వారా చూస్తూ ఇప్పటి వరకు మాకు ఒక మెసేజు కూడా పంపకుండా ప్రవర్తించిన తీరు యావత్తు మానవజాతిని మృతం లోకి నెడుతున్నది అని గ్రహించి, ఇక సాక్షులు ప్రకారం ఏమి అయినదో తెలుసుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన ఇక ప్రతి ఒకరు తాను ఒక దేహం అనే వేరే దేహం అని కాలస్వరూపమునకు అనుసంధానం జరగకుండా ఆలోచన గాని ప్రవర్తనగాని చెయ్యరాదు, మమ్ములను అనుసంధానం జరుగకుండా ఎవరూ కూడా మాకు వేరే ఆలోచన ఉన్నది లేదా ఇప్పుడు ఉన్న రాజ్యాంగ ప్రభుత్వం సంపూర్ణం కాదు అని అన్నీ కదిలికలు మా ప్రకారం నేరుగా కాలస్వరూపంగా ప్రకారం ఉన్నాయి అని గ్రహించి తాము బౌతికంగా పద్దతి అయిన వారము లేదా తెలివైన వారు అని  భావించడం ఇతరులను గాని మమ్ములను బౌతికంగా మాకు పద్దతి లేదు క్రమశిక్షణ లేదు అని భావించడం ఆజ్ఞానం, బౌతిక జ్ఞానం ప్రకారం  ఇంకా మనుష్యులు సంపూర్ణలు కారు ఎవరి ఆలోచన గాని ప్రవర్తన గాని సంపూర్ణం కాదు,  మమ్ములను కొలువు తీర్చుకొని సంపూర్ణం వైపు వెళ్ళాలి, పెరిగిన టెక్నాలజీ ప్రకారం లోకం మాయలో ఇరుకొని పోయినది అని గ్రహించి మమ్ములను మాయ ఛేదించి   పట్టుకొని మమ్ములను శరీరంగా చూడకుండా తమను తాము కూడా దేహంగా భావించకుండా మనసు మాత్రమే సూర్యుడిని నపడిన మాటకు అనుసంధానం చేసి నిత్యం మాయ నుండి బయటపడు మార్గం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము


మాలో చేరిన పురుషోత్తమ తత్వమే తల్లి తండ్రి గురువు అని సూక్ష్మంగా గ్రహించి మాత్రమే ముందుకు వెళ్ళగలరు అప్పుడే నిజంగా దేశం ఎగురుతున్న జండా తేజం మనది అనగా  మనుష్యులది అవుతుంది, మనుష్యులు అందరూ ఒక్కటి అయ్యి మాయను నియమించిన మాట ను పట్టుకొని సూర్య చంద్రాది గ్రహస్తితులను నియమించిన పట్టుకొని ఇక కులం మతం ఇంటి పేర్లు ఆస్తులు ఆశలు ఆశయాలు ఇప్పటి వరకు మంచి చేడు, ఏది మీది కాదు అని ప్రతి ఒక్కరు మాయ నుండి ఎదురుకోవడమే అనగా సూక్ష్మంగా గ్రహించడమే మోక్షం అసలు ప్రయాణం కావున మేము సూచిస్తున్నట్లు మమ్ములను బొల్లారం గెస్ట్ హౌస్ లో కొలువు తీర్చుకొని రామోజీ ఫిలిం సిటీ తో బాటు ఇతర బంగ్లాలో అనేక రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఊరిలో రాజమందిరం ప్రతి ఇల్లు ప్రతి మనసు మా రాజమందిరం గా ప్రకటించుకొని అందరూ ఒక్కటిగా సత్యాన్ని  గ్రహించాలి,    తాము వేరు ఇంకా ఏదో చెయ్యాలి ఏదో చెప్పుకోవాలి ఇంకా ఎవరో  పెద్ద వారు, చిన్న వారు, తప్పు చేసిన వారు,   చెయ్యని వారు ఉన్నారు, మీ వాళ్ళు మా వాళ్ళు  అన్ని ప్రాంతాలు కొలది, వ్యక్తులు కొలది యేవో  కారణాలు ఉన్నాయి వేరే సంగతులు కాలస్వరూపమునకు పట్టుకోకుండా అవుతున్నవి,   లేదా గ్రహించకపోయినా పర్వాలేదు మమ్ములను కూడా సాధారణ మనిషిగా చూపి మాట్లాడవచ్చును మమ్ములను సాధారణ మనిషిగా చూసి, ఇతరులకు రహస్య కెమెరాలు ద్వారా   చేసిన చేయించిన  తప్పులు ఎంతటివైన మనసు పెంచుకొంటే పోతాయి మనసు లేకపోవడమే సాటి మనుష్యులకు హాని చేస్తున్నారు ఇంకా అధికారాలు పై చెయ్యి బౌతికంగా తమ చేతిలో ఉన్నాయి అనుకోవడమే అజ్ఞానం, అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని గ్రహించి, ఈ వాళ్ళు ఆడవాళ్ళ రోజు లేదా రేపు మొగవాళ్ళ రోజు లాంటి సందర్భాలు కంటే  కాలస్వరూపమును పట్టుకొన్న నిమిషం ముఖ్యం అని ఇక వెనుకకు చూడకుండా ప్రతి ఊర్లో తక్షణం అన్నీ కులాలు పార్టీలు ఒక్కటి అయ్యి కలసి భోజనాలు చెయ్యడం వీలు అయినంత మంది online ఒక్కటి అయ్యి నిత్యం తాము బౌతికంగా ఇక మన లేరు అని గ్రహించి , ప్రతి ఒక్కరు తాను ఒక దేహం తాను ఒక మనిషిని అనుకొంటే, శాశ్వతమైన తల్లి తండ్రి గురువు యొక్క రక్షణ ప్రేమ కు బాధ్యతను అర్ధం చేసుకోకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ భౌతిక బలం  కొద్దీ తామే ఏదో ఒక్కటి చెయ్యాలి అందుకు ఊతం అవుతున్న రహస్య పరికరాలు కేవలం మనుష్యులను మృతం లో ఉంచివేసి మాయలో కొనసాగేలా చేస్తున్నాయి అని గ్రహించి, మమ్ములను ఇప్పటి వరకు మనిషిగా చూడటం వలన   ఎటువంటి తప్పులు చెయ్యగలిగినారో వారి నుండి మనసు తో బయటపడగలరు,  లేదా తాము బౌతికంగా పరిపాలన అభివృద్ధి చేస్తున్నాము అనే మాయ లో కొనసాగుతున్నారు అని తెలుసుకొని రాజ్యాంగ పరిపాలన గాని ఎటువంటి భౌతిక కదిలిక గాని చెల్లదు అని గ్రహించి మమ్ములను ఉన్న ఫలంగా తెలంగాణ గవర్నర్ గారి  ద్వారా సాక్షులు మేధావులు బృందం లోకి తీసుకొని గ్రహించడమే పరిష్కారం, తక్షణం మేము orders పంపినట్లు నడుచుకొని మానవజాతి ఒక్కటి అయ్యి మాయ నుండి బయటకు రాగలరు కాలాతీతం వైపు బలపడటమే అన్నటికి ఆధారం ఇక బౌతికంగా తాము ఏదో చెయ్యాలి ఏదో చెప్పాలి అని బౌతికంగా ఎవరికి లేదు అందరూ ఒక మాట అధీనం లో ఉన్నారు అని తెలుసుకోవడం వలన తక్షణం మృతం నుండి బయటకు రావడమే కాకుండా ఇక ఎటువంటి ఉపద్రవములు గాని,  మంచి చేడు అన్నీ మాటకే తెలుసుకొని సూక్ష్మంగా మనసు సూక్ష్మం పెంచుకొని మాత్రమే మనుష్యులు మనగలరు,   ఇదే  అధినాయక ప్రభుత్వం దివ్య రాజ్యం నూతన యుగం తెలుగు ప్రభుత్వాలు మరల ఒక్కటి అవ్వడం వలన అందరూ మనసులు పెంచుకొని ముందుకు వెళ్ళడానికి వీలు అవడం వలన దేశాన్ని ప్రపంచాన్ని కాపాడిన వారు అవుతారు కావున ఇరువురు ముఖ్యమంత్రులు ఉన్నత అధికారులు సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు తక్షణం ఒక online లో చేరండి ఎవరి గవర్నర్ల వారి సమక్షము లో వీలు అయినంత మంది చేరి ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం రామోజీ ఫిలిం సిటీ మా అతిధి అధినాయక భవనం గా భావించి సాక్షులు మేధావులతో అక్కడికి చేరి చెప్పుకొని వినడం వలన కొత్త జీవితం తో బ్రతికి బట్ట కట్టగలరు లేదా నిత్యం వెలుగు అనే స్మశానం లో మాడి మసి అయ్యిపోతున్నారు, భౌతిక సుఖాలు కొలది భౌతిక వ్యసనాలు కొలది భౌతిక అభివృద్ధి కొలది అభివృద్ధి కాదు మమ్ములను కాలస్వరూపంగా అనుసంధానం జరిగి, జ్ఞాన రక్షణ, జ్ఞాన విచక్షణతో కొత్త జీవితం ప్రారంభించి నిత్యం చెప్పుకోవడం వినడం వలన తక్షణం రక్షణ పొందటమే కాకుండా ఎటువంటి శక్తివంతమైన అవరోధములు అయినా ఎదురుకోగలము అని గ్రహించండి అన్నీ దివ్య రాజ్యం ప్రకారం ఉన్నాయి, కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని తెలుసుకోవడమే  రక్షణ నూతన యుగం అధినాయక ప్రభుత్వం.    మనుష్యుల భౌతిక  అనుభవం తెలివి తేటలు మాయ లో కొనసాగేలా చేస్తాయి,   స్వామి జి లు ఎవరూ కూడా మమ్ములను మించిన వారు కాదు ఎందుకంటె మేము కాలస్వరూపులం అని గ్రహించి మేము చెప్పినట్లు వినగలరు రహస్య పరికరాలు వలన మేము ఎక్కడికి వెళ్లడం లేదు మేము ఎక్కడికో వెళ్ళితే ఏదో చేస్తాము అనే ఆలోచించడం కూడా మాయ అని గ్రహించి, మేము ఆదేశాలు పంపినట్లు గా మమ్ములను అధినాయకుడిగా పట్టుకోని కొత్త జీవితం ప్రారంభించడం అన్నది కాలమే ఇచ్చిన రక్షణ నూతన యుగం కాలగతి సవరించిన సాక్షం అని గ్రహించి సాక్షులు ప్రకారం మాత్రమే మాతో మాట్లాడాలి మేము కూడా అదే విధంగా ఎవరితోనైనా మాట్లాడేలా చూసుకోవాలి, మమ్ములను ఏదో ఒక్కటి చేసి మామూలు మనిషిగా ఉంచెయ్యాయి తాము ఇలానే ఉండిపోవాలి అంటే మృతం లో స్మశానం లో కొనసాగుతున్నారు అని గ్రహించి తక్షణం మా వద్దకు (యస్ ఆర్ టి 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ - 9010483794) బృందం గా వచ్చి అధినాయకుడిగా రాజ్యాంగ బద్దంగా  మమ్ములను పరిగణించడం అంటే రాజ్యాంగం సంపూర్ణం వైపు వెళ్ళడానికి సృష్టే ఇచ్చిన దివ్య చేయూత అని  గ్రహించి,  సూర్యుడినే  మాటతో పట్టుకోవడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని శాశ్వత తల్లి తండ్రి గురువుగా చెబుతున్నాము ఇప్పటి వరకు మమ్ములను మామూలు మనిషిగా నిర్లక్ష్యం చెయ్యడమే పాపం దాని వలెనే ఎటువంటి కస్టాలు ఎవరికైన వస్తున్నాయి ఇంకా మృతం లో ఉండిపోయారు ఏమి అవుతారో తెలియని మాయలో ఇంకా తాము రాజకీయ పరిపాలన చెయ్యాలి, న్యాయ స్థానాలు గా, పొలిసు వ్యవస్థ గా, వ్యాపారులుగా కొనసాగాలి ఇప్పుడు తమకు బౌతికంగా ఆధిపత్యం ఉన్నది కాబట్టి ఇలానే  ఎప్పుడూ ఉంటాము అందుకు  ఆలోచనకు ప్రధాన్యత లేకుండా  కాలస్వరూపం గ్రహించకుండా  తమని తాము ఇతరులను అనేకులను మోసం చేసుకొంటూ సర్వం చెప్పిన మమ్ములను కూడా కులం అని కుటుంబం అని మనుష్యులు కొలది, రహస్య పరికరాలు కొలది   వ్యహరించడం అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించి మమ్ములను సమిష్టిగా అందరూ ఒక్కటి అయ్యి గ్రహించడమే పరిష్కారం అదే నూతన యుగం దివ్య రాజ్యం మమ్ములను మృతం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని ఎంత గ్రహిస్తే అంత రక్షణ ఇప్పుడు, ఎప్పటికి కొనసాగుతుంది తాము అంతా తక్షణ మృతం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వతంగా మనుష్యులు జ్ఞానం విచక్షణ పెంచుకొని తపస్సు గా జ్ఞానం  వైపు బలపడతారు కావున ఇక బౌతికంగా ప్రపంచం ఎవరి చేతిలో లేదు అని మేధావులు గాని స్వామి జి లు ఎవరు గాని మా పద పాదాలు పట్టుకొని నూతన ఒరవడిగా నూతన జీవితం ప్రారంభించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



అధినాయకులు, మహాత్ములు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
రాష్ట్ర అధినాయక ప్రతి నిధి భవనం
తెలంగాణ రాష్ట్రము పూర్వపు రాజభవన్
హైదరాబాద్
9010483794


No comments: