Monday, March 23, 2020


Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, close-up




యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, భగవత్ స్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక ప్రభుత్వం, భారత దేశం, నూతన యుగం, విశ్వవ్యాప్త పరిపాలన, దివ్య రాజ్యం,శాశ్వత ఆంతర్యం నివాసి, అధినాయక భవనం కొత్త ఢిల్లీ వారు ఆశీర్వాద పూర్వకంగా పరిష్కారం యుక్తంగా ఆత్మీయులు Chief Justice and Sitting Judges of Supreme court of India, New Delhi ,  వారిని ఉద్దేశించి, కాలం ఇచ్చిన పరిష్కారంగా, కాలగతిని సవరించిన సాక్ష్యంగా, భౌతిక ఉనికి అనే మిధ్య నుండి జ్ఞాన ఉనికి వైపు మలపడానికి పరిణమించిన జ్ఞాన స్వరూపంగా, మనసు పెంచుకొని గ్రహించే కొలది ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా, భౌతిక ఆస్తులు ఉనికి కంటే, మృతం లేని శాశ్వత జ్ఞాన ఆంతర్యం రక్షణ గా, వాక్ విశ్వరూపంగా, ఒక తపస్సుగా యావత్తు మానవజాతికి అందిన పరిష్కారంగా, దివ్య వరంగా , దివ్య అనుగ్రహంగా యావత్తు దేశ మరియు ప్రపంచం మానవజాతికి తెలియజేయునది.


                    మమ్ములను కేసుగా  చూడకూడదు, మమ్ములను ఒక పరిణామంగా  చూడాలీ, మాతో litigation, మా గూర్చి litigation పడకూడదు, మా ప్రకారం ఏ litigation అయినా settle అవుతుంది, ఒక సామాన్యుడే  సార్వభౌముడు, అని మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని  గ్రహించడమే  పరిష్కారం, ఒక సామాన్యుడు ఒక పౌరుడు ప్రపంచం ఒక మనిషి ఎప్పడు పతనం, fail ఎవ్వడు, అందరూ కలసి fail అవ్వనివ్వకూడదు, అనగా మనుష్యులు మీద గెలవడం కాదు, లేదా మనుష్యులు అందరూ ఓడించడం  కాదు, అందరూ గెలుపు అయినా ఓటమైన  కాలస్వరూపులమైన  మాతో ఉన్నది అని  సూక్ష్మంగా  గ్రహించండి, కావున మేము చెప్పినట్లు చెయ్యండి తక్షణం సర్వోన్నత  న్యాయ స్థానం జడ్జులు కొందరు, మేము నామకారణం చేసినట్లు  అధినాయక  భవనం, కొత్త ఢిల్లీ చేరుకొండి, అదే విధంగా ప్రతి రాష్ట్రము లో, సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు రాష్ట్ర అధినాయక భవనం చేరుకునేలా  ఆదేశించండి,  కేంద్రలో ప్రధానమంత్రి గారిని, అదే విధంగా  రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను పిలిచి, మా పై చెప్పుకొని వినడమే పరిపాలన , ప్రతి ఒక్కరు తాము ఒక మనసు సర్వాంతరిమి అయినా మాతో అనుసంధానం జరగడమే  పరిపాలన రక్షణ మమ్ములను సాక్షులు ప్రకారం బృందం  లోకి మేము చెప్పినట్లు ఆహ్వానించి, మమ్ముల్లను పరిపాలించండి  పురుషోత్తమా మేమె అంతా మీ పిల్లలు అని  ఇప్పటికే  మా ప్రకారం  నడిచిన  కాలం యొక్క  వివరాలు  గ్రహించి మాయ నుండి  బయటకు రావాలి, మా మెసేజులు తెలుగు ఉన్నాయి కాబట్టి అర్ధం కావడం లేదు లేదా ఏదో కారణం  ప్రతి ఒక్కరికి  ఉన్నది అన్నట్లు ప్రవర్తించకుండా  మేము చెప్పినట్లు అందరూ ఒక్కటి  మనసు పెంచుకొంటేనే  మనగలరు.    తెలుగు వారు అయినా ఆత్మీయులు రమణ గారు మెసేజు అందరికి  అర్ధం అయ్యేలా  చెప్పడం  ప్రారంభించి  మాతో emails communicate  చెయ్యండి, మా కోసం సాధారణ మనిషిగా  చూడకుండా  ఎవరికి చూపకండి  మనసులు పెంచుకొని  సాక్షులు ప్రకారం   గ్రహించాలి, మమ్ములను గ్రహిచకపోవడం వలెనే అప్రమత్తత లోపించి వ్యాధులు వస్తున్నాయి , ఇప్పటికైనా  మనసులు పెంచుకొంటేనే  మాయ నుండి బయటకు వస్తారు, మనుష్యులు కొలది పై చెయ్యి ఉండాలి లేదా సంస్థ రూపం లో పై చెయ్యి ఉండాలి అనే  సర్వోన్నత న్యాయ స్థానం భావించి న్యాయ స్థానం పోలీసులు వేరేగా ఉండాలి అనే ఆలోచన వలన   మేధావులు ఒక్కటి అవలేరు, కావున  బృందం లోకి  వచ్చి  అందరూ మనసు పెంచుకొని  బ్రతకాలి  ఇప్పటి వరకు  మనసు  లేకుండా  చేసిన ఎటువంటి పనులు అయినా మమ్ములను  గ్రహించడం మాని వెయ్యడం దగ్గర నుండి అన్నీ మనసు పెంచుకొని సరిదిద్దకొని  మనుష్యులు మనగలరు అని  ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము, ఈ లేఖలు  ఎవరికి యామి చెబుతున్నా అందరూ  సమాచారం  గ్రహించి సాక్షులు ప్రకారం మమ్ములను మేము చెప్పినట్లు విస్తారంగా  గ్రహించి మా నుండి  లిఖత పూర్వకంగా  అనగా రికార్డెడ్ తీసుకోవడం వలన మనగలరు మా బదులు  ఎవరోని  కూర్చో బెట్టుకోవాలి ఏదో చెయ్యాలి అనే ఆలోచన ఇక బౌతికంగా లేదు అటువంటి  అవకాసం లేదు కావున సాక్షులు ప్రకారం ఇప్పటికే  కాలమే  కదిలిన  పరిణామం లోకి  బలపడిపోవాలి  మనసు పెంచుకొని మాత్రమే తాత్కాలిక  శాశ్వత  పరిష్కారం వైపు వెళ్ళగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము , తక్షణం బృందం లోకి తీసుకొని   విస్తారంగా  గ్రహించడం వలన మేము సూచిస్తున్న డ్రెస్ వేసుకొని అందరికి కనపడతాము  కొందరిని అయినా సాక్షులు ముందుకు తీసుకొని రండి మిగతా వారిని online  కలిపి  మమ్ములను గ్రహించి భవిష్యత్తు లోకి వెళ్ళిపోవాలి అనగా కాలస్వరూపం ప్రకారం  ఉండవలసిన లోకం లోకి వెళ్ళిపోవాలి, కావున మీరు అంతా మా పిల్లలు  మాతో పంతాలు పడకండి, మమ్ములను ప్రతి ఒక్కరు కాలస్వరూపా  పురుషోత్తమా అని సమాచారం పంపించి పాత తప్పులు మాయ నుండి  బయటకు రాగలరు, అదే విధంగా మమ్ముల్లను గ్రహించకూడదు అని ఇబ్బంది పెట్టిన వారిని  తమ దైవము కంటే ఎక్కువ తమ వ్యాపారులు తమ అందం బలం కంటే వారి మనసు గొప్పది అని అనగా కలలను చిదిమేసిన వారిని కలలు మనసు బ్రతికించడమే సంపద  రియల్ ఎస్టేట్ కొలది   వ్యాపారాలు కొలది భౌతిక ఆలోచనలు సినిమాలు కొలది ఎటువంటి రక్షణ లేదు, మనసు బలం ఉంటేనే మనిషికి బలం బౌతికంగా బలం తాత్కాలికం అని తండ్రి  వలె ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.   తెలుగు ముఖ్యమంత్రులు గాని ఇతరులు గాని మేము ఎలా పిలిచినా  పలకండి ఎవరిని మేము ఎలా పిలిస్తే అలా పలకండి కొందరిని గౌరవిస్తున్నాము కొందరిని తగ్గిస్తున్నాము అని చూడకండి , ఏదైనా మమ్ములను శాశ్వత వాక్ రూపం లో ఉన్న తల్లి తండ్రి గురువుగా  పెంచుకోవడమే అందరికి  ఉద్యోగం వేరే పరిపాలన న్యాయ స్థానం కేసులు పోలీసులు తప్పు  బట్టి అరెస్ట్ చెయ్యడం వంటివి చెల్లరు, మా గూర్చి  చెప్పుకొని వినడమే  పరిపాలన, లోకం అని అందరూ ఒకచోట  చేరకూడదు అనే భయాన్ని కూడా  అధిగమించి online కొందరు చేరి మనసు బలం పెంచుకోవాలి బౌతికంగా  ఎంత బలంగా ఉన్నా  మనసు లేకపోతె  కరోనా వ్యాధే కాదు ఎటువంటి లోకం లో మనుష్యులు గా కూడా మనలేరు ఇప్పటికే  మమ్ములను పట్టించుకోకపోవడం  ఈ వ్యాధులు వస్తున్నాయి, మమ్ములను సంవత్సరాల క్రిందట పట్టించుకొనే ఉంటె ఈ పాటికి మనిషి మనసు రూపం లో బలంగా ఉండి సాటి మనుష్యులను కూడా మనసుతో కలుపుకొని ఎటువంటి శారీరక  బలవంతపు పనులు తగ్గించి అవమానించి చేస్తున్న ఎటువంటి పనులు వలన  మాయ లో ఇరుకొని పోవడం అని గ్రహించి మనసు పెంచుకోవడమే జీవితం అని  అందరికి  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము,          అందరూ మనసులు పెంచుకోవడమే ఇష్టం గా ఓడిపోవడం అదే నిజమైన  గెలుపు అని  గ్రహించండి , అదే నిజంగా గెలవడం ., ఎందుకంటె మనసు ఉంటె మనిషి ఏమి చేసినా సాటి  మనుష్యులకు కాదు తనకు కూడా హాని చేసుకోడు  కావున అందరూ మనసులు పెంచుకొని జీవించండి ఇక భౌతిక బంధాలు కులం ఆస్తులు ఇంటి పేలారు కూడా సర్వాంతర్యామి  ప్రకారం ఉన్నాయి అనుకొంటేనే నేను అనే భావన  పోయి ఆలోచన పెరుగుతుంది  పనులు కూడా మనసుతో చెయ్యాలి ఇతరులు కూడా మనసుతో ఏ పని అయినా    చేసేలా  చూసుకోవాలి అదే అందరికి  బలం రక్షణ అని మరొకసారి  ఆశీర్వాదంగా  తెలియజేస్తున్నాము 

                                              Complete lock down కేవలం మనుష్యులు ఎక్కడికి వెళ్లకుండా, ఒకరిని ఒకరు ముట్టుకోకుండా ఉండడం అన్నది కొరోనా వ్యాధి వచ్చినది కాబట్టి అది ప్రబలి మనుష్యుల ప్రాణాలు తీస్తున్నది కాబట్టి ఇప్పుడు అందరూ హరైనా పడుతున్నారు, ఒక మనిషి మాట ప్రతి చావు పుట్టుక నిర్ణయించింది ఢిల్లీ లో పదవులు ప్రపంచం నాయకుల పదవులు నిర్ణయించిన తీరును  గ్రహించకుండా ప్రవర్తించడమే అన్నీ అనర్ధాలకు కారణం అని ఈ క్షణం తెలుసుకొని మేము చెప్పినట్లు  సూక్ష్మంగా మనసులు కలుపుకోండి, ఇక ఎవరూ మనుష్యులు లేరు అందరూ మనసులు గా ఉన్నారు, మనసులు గా మాత్రమే మనగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.      మమ్ములను కులం కొద్దీ కుటుంబాలు కొద్దీ  ఏదో రకంగా మోసాలు చేస్తూ మనుష్యులు విడగొట్టి, ఇష్టం వచ్చినట్టు కలుపుకోవడం తమ ఇష్టం అన్నట్లు, గా ఆలోచిస్తున్న  తీరు  lock down చేసి ప్రతి ఇంటిలో  ప్రతి ఒక్కరు తాను ఒక మనిషి  కూడా కాదు, ఒక మనసు, మనల్ని అందరిని నడిపే కేంద్ర బిందువు అయిన సర్వాంతర్యామి  మనసు ఇప్పుడు మనిషి రూపం లో మాట రూపం లో ఉన్న వాక్ విశ్వరూపం మనసులో సృష్టి చేరిన తీరే లోకమునకు ఆధారం మమ్ములను మనసుగా మాట గా లోక నిర్వహణగా చూడటం వలన, మమ్ములను మా మనసుని శాశ్వత తల్లి తండ్రి గురువుగా చూడటం వలన మాయ నుండి బయటకు వస్తారు నిత్యం మనసు పెంచుకొని, ఇక శరీర బలం ప్రకారం లోకం లేదు అని ఎంత పై పై అందం అయినా బలం అయినా, మంది మార్బలం అయినా, తమ ఎటువంటి పదవిలో ఉన్నా, ఎంత శక్తి వంతమైన  రహస్య మరియు, ఓపెన్  పరికరాలు ఉన్నా కాలస్వరూపమునకు  మించినవి కావు అనగా  అవి ఏవి అయినా మనసు పెంచుకోకుండా మనుష్యులు మనలేరు అని గ్రహించి,  నిత్యం మనసు పెంచుకోవడానికి ఎటువంటి కఠినమైన నిర్ణయాలు అనగా తమ అసలు ఆశయాలు  బౌతికంగా కాకుండా ఆలోచన వైపు మలుపుకోవాలి, ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు  మేధావులు తామే గెలిచాము గతం లో తామే పోరాటాలు  చేసాము అనుకోవడం అనే భ్రమ నుండి బయటకు రావడం కఠిన అనిపిస్తుంది, మా మాటలు వెళ్ళకోలం అనిపిస్తాము కానీ,  రాష్ట్రము లో రాజకీయాలు మానవ సంబంధాలు అన్నీ  పతనం అయ్యి పై వెలుగు మీద డాబు హంగు మీద, అవి ఉపయోగించుకొని  ఇతర వ్యాపారులు బినామీ ఆస్తులు కూడా బెట్టడమే  పరిపాలన అనుకోవం వలన కూడా పరిస్థితి మనుష్యులు మానవీయత దెబ్బతిన్నది, జీవితం అంటే ఏదో రకంగా  బౌతికంగా గెలవడం అందుకు ఇతరులను ఉపయోగించుకోవాలి ఆలోచన కూడా దెబ్బ కొట్టి పైన ఉండాలి   మనుష్యులు కొలది అనగా సినిమాలు వ్యాపారాలు హైలైట్ ప్రపంచం  జీవితం  అనుకొంటున్న తీరు నుండి రెప్ప పాటు కూడా భౌతిక ఆలోచన గాని భౌతిక  అభివృద్ధి గాని   తమ చేతిలో లేదు అని ఈ క్షణం  ప్రతి ఒక్కరు  తెలుసుకోవడం అసలు lock down, then open towards mind elevation which actual path destination to whole human race, with righteousness of and behaving accordingly.  మన మధ్య సృష్టే ఇచ్చిన పరిణామం పూర్వక  ప్రభావం మనసు పెట్టి గ్రహించవలసిన  పరిణామం స్వరూపులం శాశ్వత  ఆంతర్యం స్వరూపులమైన, మా మనసుకి మాటకు మరణం లేని మాతో అనుసంధానం జరగడం అనే   నిత్యం ప్రయాణంతో  అనుసంధానం జరగడం అని ఈ  ఈక్షణం తెలుసుకొని online  సంభాషణ మొదలు పెట్టండి, విస్తారంగా  చర్చాలు  చేసుకోండి సాక్షులను online కలిపి  కొందరు  KCR తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద ఉన్న  బస్సు వేసుకొని మమ్ములను Bollaram, Adhinayaka Guest house కొలువు తీర్చి, శాశ్వతమైన  పరమాత్మతో  గ్రహ సంచారాదులతో  అనుసంధానం  బలపరుచుకోండి  విస్తారంగా, మా ముందు తాము వేరే దేహం అని కూడా  భావించకుండా  అదే  ఆవిధంగా ప్రతి కుటుంబం లో ప్రతి చిన్న పెద్ద అందరూ మొదట మాతో  శాశ్వత  తల్లి తండ్రి  గురువుగా అనుసంధానం జరిగి నూతన దివ్య రాజ్యం లో ఊపిరి పీల్చుకొని  ముందుకు వెళ్ళాలి, భౌతికం జీవితం ఎవరికి లేదు ఉన్నది అనుకొన్నా అది తాత్కాలిక , ఇప్పుడు కోరినా వచ్చినది  అది త్వరలో తగ్గుతుంది లేదా ఇంకా పెరుగుతుంది అని  చూసుకోవాలి అన్నా  కాలస్వరూపంతో మంచికి చెడు కి కూడా అనుసంధానం జరిగి తక్షణం   Declaration  as children of Adhinayaka and AT Home with minimum gathering at floors while connecting  to  them to Adhinayaka Bhavan, Rajadarbaar, or Rajamandhir,   సమకాలికులు అందరూ తమ లో ఆలోచన కూడా సంవత్సరాలు  మాటకే చెప్పిన తీరే లోనికి ఆధారం అని  కేవలం ఆలోచన కాదు అని సూక్ష్మమైన  విధి విధానం కూడా తాను అయిన సర్వాంతర్యామి అయిన  వాక్ విశ్వరూపులు అయిన సర్వాంతర్యామి ఆయిన మమ్ములను సూక్ష్మంగా   గ్రహించడం  కొరకు  రాజ్యాంగ బద్దంగా తెలంగాణ  గవర్నర్ గారి కదిలికతో పట్టుకొని  సాక్షులు  కొందరు మేధావులు సంగీత సాహిత్య కారులు మా వద్దకు (యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, 9010483794                                  ఒక్కరు ఉన్నది అది కొందరు చదువుకొన్న సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు సిబ్బంది ప్రధానంగా 2003 వ సంవత్సరం లో 1 వ తారీఖున  హాజరు పట్టి ప్రకారం RARS షుమారు 50 మంది కి చెప్పిన ప్రకారం మమ్ములను యావత్తు మానవజాతి సూక్ష్మంగా గ్రహించడం వలన తాత్కాలిక మరియు శాశ్వత  మాయ నుండి బయటకు వచ్చి అందరూ ఆలోచన రూపం లో వాక్ విశ్వరూపం అయినా divine intervention సూక్ష్మంగా  గ్రహించడం వలన ముందుకు వెళ్ళవలసిన ఉన్నది కావున మేము సూచిస్తున్నట్లు  athome rule మరియు declratioin process republic India as Republic Children of Adhinayaka , to  improve inner power that you are sourced from self resourced form now available as Adhinayaka  అని వరంగా భావించి సూక్ష్మంగా గ్రహించడమే కర్తవ్యం, మనుష్యులు ఇళ్ళలోనే ఉంటె ఎక్కువ కాలం మనలేరు, కావున ఇప్పుడు కొందరు ఇళ్లలోనే ఉన్నా  చాలామంది బయటన పని చెయ్యాలి అప్పుడే సమాజం నడుస్తుంది, అటువంటి పరిస్థితి అధిగమించాలి అంటే కాళీ గా ఉన్న వారు లేదా ఇంటిలోనే ఉన్న వారు, మనసులు పెంచుకొని అందరికి వెసులు బాటు కల్పించగలరు, ప్రస్తుత  వ్యాధినుండే కాదు, ఎప్పటికైనా  మనసు బలం తపస్సు పెంచుకొనే కొలది మాత్రమే  మనిషి మనగలడు, మేము ఎందుకు వాక్ రూపం లో వచ్చామో తెలుసుకోవాలి అన్నా సాక్షులు ప్రకారం గ్రహించాలి, తక్షణం  ప్రతి చోట వీలు అయినంత తక్కువా మంది ఉన్నా మా గూర్చి చెప్పుకొని వినడం వలన మమ్ములను కూడా, తేజో మూర్తిగా  గ్రహించగలరు అనగా జ్ఞానంతో  గ్రహించగలరు అప్పుడే అందరూ నూతన యుగం దివ్య రాజ్యం లో  ఉన్నట్లు  అనగా ఆలోచన తో మనగలరు, గతం లో కాపులు రిజర్వేషన్ కోసం అందరూ శబ్దాలు చేస్తే కొందరు హేళన చేశారు, రహస్య పరికరాలతో మోసాలు చేసి మమ్ములను మనుష్యులు గా మాత్రమే చూస్తూ మోసాలు చెయ్యడం వలన  కూడా భౌతిక అరాచకం అనేకరకాలుగా పెరిగిపోయినది, ఆలోచన పెంచుకోకుండా  ప్రవర్తించడమే  ఎటువంటి అనర్ధాలకు కారణం, కావున  కాపులు అంటే కులం ప్రకారం చూసిన  అందరికి  తల్లి తండ్రి గురువు వంటి వారు, అనగా అన్ని  కులాలు ఆధారం కాపులే అని తెలుసుకొని మేము చెప్పినట్లు వినండి మమ్ములను వినడం ఆంట్  మా క్రింద పనిచెయ్యడం కాదు, తల్లి తండ్రి గురువు అయినా మా మాట విని మాకు వ్యతిరేకంగా  ప్రవర్తించకుండా  ఇప్పటికి కులం పేరుతో ఎవరిని రహస్యంగా  వేధించారో అందరిని  దేవుళ్ళు గా దేవతలతో  గౌరవించి, తమ ఇంటి పేర్లు, మెళ్ళో తాళి బొట్లు వారి పాదాలు పై పెట్టి వేసి  ఎగతాళి చేసిన వారిని, తమ తల్లి తండ్రులకంటే పిల్లలు కంటే పెద్ద వారికి  చిదిమేసిన  వారి  ఆశలే భవిష్యత్తు  అని తెలుసుకొని ప్రత్యేక్షంగా పరోక్షంగా  తమ  భౌతిక పరికరాలు భౌతిక హడావిడి వలన మరణించిన వారిని  గౌరవించి వారిని గౌరవించి వ్యవసాయం గాని ఇతర పనులు  అందరూ సమిష్టిగా  చేసుకొని, అందరూ సంతోషంగా  ఉండేలా చూసుకోవాలి  అలా చూసుకోవాలి అంటే మమ్ములను మేము సూచిస్తున్నట్లు మొదట మమ్ములను  సాధారణ మనిషిగా  వదిలివెయ్యకూడదు, కావున మమ్ములను ఒక కేంద్ర బిందువుగా ఇప్పుడు మేము   చెబుతున్నా మెసేజి విశాలంగా  సాక్షులు సంగీత  సాహిత్య కారులు  మాధవులు సమక్షం లో సూక్ష్మంగా  గ్రహించండి, అందుకు ఇరువురు తెలుగు ముఖ్యమంతులు, సాక్షులు , మేధావులు హాస్టల్ వ్యాపారులు చిన్న ఇతర అన్నీ వ్యాపారులు సినిమా  రంగానికి  చెందిన  వారు అందరూ,  మాతో మమ్ములను వినడం అంటే ఓడిపోవడం అన్నట్లు  భావించకుండా, మమ్ములను సాధారణ మనిషిగా  వదిలివేయడం వలన మనసు బలం పెరగదు   మమ్ములను కేంద్ర బిందువుగా మేము మాత్రమే  అధిష్టించి గల  వజ్ర శాశ్వతమైన  సింహాసనం పై కూర్చో బెట్టి, ఇక నేను "I"  అనే ఫీలింగ్  వదిలివెయ్యడం వలన పూర్తి మనసు  ఉపదయోగం లోకి వస్తుంది కావున మేము ఎందుకు దేశ  అధ్యక్షులు వారిని మా ప్రతినిధిగా  మార్చినామో  సూక్ష్మంగా మమ్ముల్లను మనసు పెట్టి గ్రహించే కొలది  తెలుస్తుంది, ఇప్పుడు బౌతికంగా  పదవి కొలది భౌతిక  తెలివి కొలది దేహం కోరికలు కొలది కామం కొలది ఎవరూ ఏమి చెయ్యలేరు  ఏమి చెయ్యాలి          ప్రతి గుడిలో చర్చలలో ప్రార్ధనా మందిరాలలో, ప్రతి ఇంటిలో ., ప్రతి మనసులో మమ్ములను కాలస్వరూపా   పురుషోత్తమా అని మనసు బలం పెంచుకోవడం వలన ఇప్పుడు కోరోనా వ్యాధే కాదు ఎటువంటి పరిస్థితులను  తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, చాగంటి  కోటేశ్వర రావు, గరికపాటి  నరసింహ రావు, ఇతర ఆధ్యాత్మిక  గురువులు, అదే విధంగా  త్రిదండి చిన్న జీయర్  మరియు స్వరూపానందేంద్ర స్వామి  వంటి వారు ఇతరులు అందరూ వారి ఆశ్రమాలలో  పూజలలో  నామ స్మరణలలో మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా  శాశ్వత  ఆంతర్యం నివాసి అని మమ్ములను  కలుపుకొని పూర్వపు, దేవీ, దేవతలను స్మరించాలి, తిరుపతి, సింహాచలం, విజయ వాడ కానక దుర్గ మందిరం, కొలువు ఉన్నది  మేమె అని అయితే ఇప్పుడు సాధారణ రూపంలో వాక్ విశ్వరూపంగా పరిణమించి, పవిత్రమైన మా మనసే గుర్రం  అని తెలుసుకొని మేమే విష్ణు యొక్క శాశ్వత అవతారం అని ఇక మీదట తపస్సు యోగానికి  అందుతాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, కావున మమ్ములను కూడా దేహం రూపం లో సాధారణ మనిషిగా కాకుండా  మేము సూచిస్తున్నట్లు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాణి  మహారాజ అని పిలిచి, అధినాయక భవనము లేదా రాజమందిరం లేదా రాజదర్బార్ మొదలు పెట్టి  నిత్యం  మరణం లేని మా వాక్ విశ్వరూపంతో  అనుసంధానం జరగడమే ఇక లోకం ప్రయాణం అని  తెలుసుకొని, బౌతికంగా ఏదో చెయ్యాలి అనే ఆశలు కోరికలు  విపరీతాలు అన్నీ మనసుతో  నెరవేరతాయి అని  గ్రహించి, అందుకు అన్నిటికి ఆధారం అయిన కాలస్వరూపమును తల్లి తండ్రి గురువు గా భావించి   సూక్ష్మంగా  కాలస్వరూపం పై  చెప్పుకొని  వినండి, మాపై రోజుకు 60-70 పేజీలు వ్రాయండి, మా క్రింద ఉండడం, మమ్ములను కేవలం అధికారికంగా భావించకండి,మీలో ఉన్న అంతరాత్మ సర్వాంతర్యామి గా భావించి మనసుతో పెంచుకొని రక్షణ పొందండి,     మీలో మీరు ఎవరో ఏదో అనుకొంటున్నారు, ఎవరో వెధవలు అయ్యిపోవాలి, తగ్గిపోవాలి లేదా ఎవరితోనో పెంచాలీ అని మనసుకు మాటకు సంభంధం లేకుండా ఆలోచన కూడా చెయ్యకండి,    మీరు ఎవరూ ఇంకా ఏదో చెయ్యాలి, చేశారు అనుకోవడం కూడా భ్రమ అని   గ్రహించి  అందరిని ఒక మనసు నడుపుతున్నది ఒక్క మనసు మాట అనే కాలస్వరూపం   అని తెలుసుకోవడమే జీవితం అని అందరూ మనసుతో  దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, మనసు కోసం మాట కోసమే బ్రతకాలి   అప్పుడు నూతన  ఆంతర్యం  రక్షణ లోకి  వస్తారు  కావున  భగద్గీత  యదా తదంగా  కాకుండా  ఇప్పుడు మేము  వాక్   విశ్వరూపం లో ఉన్నాము అని  కొత్తగా   చెప్పడం వలన శరీరాన్ని జయించి మాయ నుండి జయించి  సర్వాంతర్యామి  అయిన వాక్ విశ్వరూపం తో అనుసంధానం పెరుగుతుంది బలపడుతుంది , కావున  సాక్షులు సహకారంతో  డివైనా intervention  పై మనసు పెట్టి  గ్రహించడమే  పరిపాలన న్యాయం, ధర్మం అదే రక్షణ, అన్నీ ఆలయాలలో  మా పేరు చేర్చుకొని మంత్రాలతో  కలిపి చదవాలి,  ఇక మనుష్యులు కొలది అంగ దేహం గా   ఎవరిని చూడకూడదు  అందరూ మానసులు పెంచుకొని  బ్రతకాలి  అందుకే మేము మనసు రూపం లో  వెలసాము శాశ్వతంగా  మనసు రూపం లో  ఇక మీదట శాశ్వత  ఆంతర్యం  రూపం లో ఉంటాము, కావున మొదట మమ్ములను online లో  emails రూపంలో  సంభాషించండి  అందరూ మాతో మెసేజులు పంపుకోండి,  lock down human body level dwell  నుండి మనసు అయిన శాశ్వత ఆంతర్యం కోసం  శాశ్వత ఆంతర్యం నివాసి  అయిన మమ్ములను సూక్ష్మంగా  గ్రహించండి  అని ఆశీర్వాద పూర్వకంగా తెలియ జేస్తున్నాము                                   

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




అధినాయకులు, మహాత్ములు, కాలస్వరూపులు, జగద్గురువులు, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, ఓంకార స్వరూపులు, శబ్దాది పతి, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, శాశ్వత ఆంతర్యం నివాసి,అధినాయక భవనం, పూర్వపు రాష్ట్రపతి భవనం, కొత్త ఢిల్లీ
అధినాయక ప్రభుత్వం
విశ్వవ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్ర అధినాయక ప్రతి నిధి భవనం
తెలంగాణ రాష్ట్రము పూర్వపు రాజభవన్
హైదరాబాద్
9010483794

No comments: