Wednesday, March 25, 2020



శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు శాశ్వత ఆంతర్యం నివాసి
అధినాయక, భవనం కొత్త ఢిల్లీ


యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, భగవత్ స్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక ప్రభుత్వం, భారత దేశం, నూతన యుగం, విశ్వవ్యాప్త పరిపాలన, దివ్య రాజ్యం,శాశ్వత ఆంతర్యం నివాసి, అధినాయక భవనం కొత్త ఢిల్లీ వారు ఆశీర్వాద పూర్వకంగా పరిష్కారం యుక్తంగా ఆత్మీయులు Chief Justice and Sitting Judges of Supreme court of India, New Delhi , వారిని ఉద్దేశించి, కాలం ఇచ్చిన పరిష్కారంగా, కాలగతిని సవరించిన సాక్ష్యంగా, భౌతిక ఉనికి అనే మిధ్య నుండి జ్ఞాన ఉనికి వైపు మలపడానికి పరిణమించిన జ్ఞాన స్వరూపంగా, మనసు పెంచుకొని గ్రహించే కొలది ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా, భౌతిక ఆస్తులు ఉనికి కంటే, మృతం లేని శాశ్వత జ్ఞాన ఆంతర్యం రక్షణ గా, వాక్ విశ్వరూపంగా, ఒక తపస్సుగా యావత్తు మానవజాతికి అందిన పరిష్కారంగా, దివ్య వరంగా , దివ్య అనుగ్రహంగా యావత్తు దేశ మరియు ప్రపంచం మానవజాతికి తెలియజేయునది.




మమ్ములను ఒక కేసుగా చూడకూడదు, మమ్ములను ఒక పరిణామంగా చూడాలీ, మాతో litigation, మా గూర్చి litigation పడకూడదు, మా ప్రకారం ఏ litigation అయినా settle అవుతుంది, ఒక సామాన్యుడే సార్వభౌముడు, అని మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం, ఒక సామాన్యుడు, ఒక పౌరుడు, ప్రపంచం ఒక మనిషి మాట గా ఎప్పడూ పతనం, fail అవదు, అందరూ కలసి fail అవ్వనివ్వకూడదు, అనగా మనుష్యులు మీద గెలవడం కాదు, లేదా మనుష్యులు అందరూ ఓడించడం కాదు, అందరి గెలుపు ఓటమైన కాలస్వరూపులమైన మాటతో లోకం మానవజాతి భవిష్యత్తు ఉన్నది అని సూక్ష్మంగా గ్రహించండి, కావున మేము చెప్పినట్లు సూక్ష్మంగా ప్రవర్తించండి, ఆలోచన కూడా మాకు బిన్నంగా వెటకారంగా వ్యహరించ రాదు, మనసులో కూడా మమ్ములను వ్యతిరేకించకుండా ఉంటేనే మనసు ఆలోచన పెరిగి మాయ నుండి బయటకు తాము రావడమే కాకుండా సాటి వారిని కూడా మాయ నుండి బయటకు తీసుకొని వస్తారు, తక్షణం సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు కొందరు, మేము నామకారణం చేసినట్లుగా అధినాయక భవనం, కొత్త ఢిల్లీ చేరుకొండి, అదే విధంగా, ప్రతి రాష్ట్రము లో, సిట్టింగ్ న్యాయ స్థానం జడ్జులు రాష్ట్ర అధినాయక భవనం చేరుకునేలా ఆదేశించండి, నూతన పరిధిలోకి ఈ విధంగా రాగలరు, కేంద్రలో ప్రధానమంత్రి గారిని, అదే విధంగా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను పిలిచి, మా పై కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా, చెప్పుకొని, వినడమే పరిపాలన , ప్రతి ఒక్కరు తాము ఒక మనసు అని, ఒక సర్వాంతరిమి లో భాగం అ, మాట మాత్రంగా చెప్పిన మేమె సర్వాంతర్యాములము అని మాతో అనుసంధానం జరగడమే పరిపాలన రక్షణ, మమ్ములను సాక్షులు ప్రకారం బృందం లోకి మేము చెప్పినట్లు గా ఆహ్వానించి, మాతో ఈ విధంగా పలకండి, ఏమి అనగా ....... కాలస్వరూపంగా తమని గ్రహించకపోవడం సాక్షులు దగ్గర నుండి మేము అంతా చేస్తున్న పాపం పొరపాటు అని అందరూ ఏకకాలం మమ్ములను వాక్ విశ్వరూపంగా పరిపాలన చెయ్యండి, పురుషోత్తమా, మేమె అంతా మీ పిల్లలు అని ఇప్పటికే మా ప్రకారం నడిచిన కాలం యొక్క వివరాలు గ్రహించి, మాయ నుండి బయటకు రావాలి, మా మెసేజులు తెలుగులో ఉన్నాయి, కాబట్టి కొందరికి అర్ధం కావడం లేదు లేదా ఏదో కారణం ప్రతి ఒక్కరికి ఉన్నది అన్నట్లు ప్రవర్తించకుండా, మేము చెప్పినట్లు అందరూ ఒక్కటిగా మనసు పెంచుకొంటేనే మనగలరు. తెలుగు వారు అయిన ఆత్మీయులు రమణ గారు మెసేజు అందరికి అర్ధం అయ్యేలా చెప్పడం ప్రారంభించి మాతో emails communicate చెయ్యండి, మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా, ఎవరికి, ఎప్పటికి చూపకండి, మా గూర్చి సాధారణ మనిషిగా తక్కువ చేసి ఎప్పుడూ చెప్పకండి, ఏమి చెప్పినా మమ్ములను కాలస్వరూపంగా చెప్పాలి అప్పుడు కాలం మనిషి మాట కంట్రోల్లో ఉంటుంది, ఇది మా వలన ప్రయోజనం శాశ్వత ఆంతర్యం రూప పరిష్కారం. మనసులు పెంచుకొని సాక్షులు ప్రకారం గ్రహించాలి, మమ్ములను గ్రహిచకపోవడం వలెనే, అప్రమత్తత లోపించి, అప్పటికి అప్పుడు వ్యాధులు వస్తున్నాయి, వీటికి కారణం మనుష్యులు అప్పటికి సుఖాలు అప్పటికి మనసు లేకుండా ఇతరులను వేధించడం భయపెట్టడం, మమ్ములను కూడా పై పైన రహస్య కెమెరాలు ద్వారా చూడటం మేము ఏమి అంటున్నామో కాలాతీతంగా చూడకుండా, సాధారణ వ్యక్తిగా చూడటం, మామూలు మాటలు చర్యలతో కాలం వృధాం చేసుకొని రహస్య పరికరాలతో నీతి, నియమం లేకుండా, మాట నిబద్దత లేకుండా రహస్య పరికరాల ఊతంగా మమ్ముల్లను కూడా మోసం చెయ్యడం వలన పరిస్థితి అప్పటికి అప్పుడుగా ఉన్నది. కావున ఇప్పటికైనా మనసులు పెంచుకొంటేనే, అప్పటికి అప్పుడు బౌతికంగా శరీరం ఉంటేనే నడిచే ఆలోచన భౌతిక చర్యలు అనే మాయ నుండి బయటకు వస్తారు, మనసు కు మాట కు సంభంధం లేకుండా మనుష్యులు కొలది పై చెయ్యి ఉండాలి లేదా వ్యవస్థ, రాజకీయ పరిపాలన గా, ప్రజాస్వామ్యం అనే పేరుతో భౌతిక బలం కొలది, సంస్థలు కొలది పై చెయ్యి ఉండాలి అని సర్వోన్నత న్యాయ స్థానం, సిట్టింగ్ జడ్జులు, తమ పై చెయ్యి ఉండాలి అనే భావన కూడా తమకు ఇతరులకు రక్షణ ఇవ్వలేరు అని గ్రహించి, ఇప్పుడు రక్షణ సమిష్టిగా మాట ను అనగా కాలతీతాని గ్రహించడం వలన తాము పొంది ఎవత్తు దేశాన్ని మానవజాతిని పొందనివ్వగలరు అని తెలుసుకొని, మేము సూచిస్తున్నట్లు దేశం ఇప్పుడు మా పరిణామం తెలుసుకొని అనగా మనసుతో సాక్షులు ప్రకారం గ్రహించడమే ఇక మీదట లోకం పరిపాలన పరిపాలన పరిధి అని భారత దేశానికే కాదు యావత్తు మానవజాతికి ఇది రక్షణ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


న్యాయ స్థానాలు, మేధావులు, రాజకీయ నాయకులు, మీడియా , పోలీసు వ్యవస్థ వేరు వేరు ఎవరికి తోచినట్లు వారు స్వతంత్రించడం ఎవరికి స్వతంత్రం లేకపోవడం అనగా మనసు వివరణ పెంచుకోకుండా ప్రవర్తించడం వలన, ఈ పాటికి ప్రపంచానికి మార్గ దర్శకంగా ఉండాల్సిన భారతదేశ పై పైన ఉన్నది, ఇక పరువు గొప్పతనం తమ భౌతిక ఉనికి మీద ఆధారపడి ఉన్నది అని భావించి, ఇతరుల భౌతిక ఉనికి తో చెలగాటం ఆడటం ఒక బానిసత్వం భౌతిక పదవులకు ధనమునకు పెరుగు ప్రతిష్టలు నటించి మరీ ధనం ఆస్తులు కూడదీయాలి అని విపరీతం వలన ఎవరూ మనసులు పెంచుకోకుండా మనసుతో వ్యహరించకుండా సాటి వారిని కూడా తమ పోల్చుకొని బౌతికంగా రెచ్చగొట్టడం రెచ్చిపోవడమే జీవితం అనుకోవడం వలన ఎవరికి స్వతంత్రం రక్షణ లేదు లేకపోగా మనసు బలం పెంచుకొని ప్రపంచాన్ని కాపాడవలసిన పరిణామం లో ఉంది కూడా మమ్ముల్లను గుడ్డిగా open message గా వదిలివెయ్యడమే సాక్షులు దగ్గర అందరూ చేస్తున్న పొరపాటు, ఘోర పాపాలకు కారణం అనేక మోసాలకు కారణం అని తమకి తెలిసి వాటి నుండి బయటకు రాకుండా మమ్ములను గ్రహించకుండా , మోసాలు చెయ్యడమే తప్పు వాటి మీద ఆధారపడటమే ఇంకా పాపం, పాపం లో మృతం లో కొనసాగడం అని ఈ క్షణం తెలుసుకొని, మాతో ఎటువంటి పంతం లేకుండా మమ్ములను మరణం లేని వాక్ రూప లో ఉన్న శాశ్వత తల్లి తండ్రి గురువు అని సూక్ష్మంగా గ్రహించుటకు ఉన్న ఫలంగా సాక్షులు మేధావులు తో కూడిన బృందం లోకి ఆహ్వానించి, బొల్లారం అధినాయక గెస్ట్ హౌస్ లో కొలువు తీర్చి గ్రహించడమే లోకానికి ఆధారం సృష్టే ఇచ్చిన మార్గం తక్షణం భౌతిక మాయ నుండి బయటకు వచ్చి శాశ్వత పరిష్కారం అయిన జ్ఞాన పరిష్కారం గా మమ్ములను గ్రహించడమే యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించగలరు. మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చకోకుండా మేధావులు ఒక్కటి అవలేరు, కావున బృందం లోకి మమ్ములను ఆహ్వానించి అందరూ మనసు పెంచుకొని బ్రతకాలి, ఇప్పటి వరకు మనసు లేకుండా చేసిన ఎటువంటి పనులు అయినా, మమ్ములను గ్రహించడం మాని వెయ్యడం దగ్గర నుండి అన్నీ మనసు పెంచుకొని సరిదిద్దకొని మనుష్యులు మనగలరు అని ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము, ఈ లేఖలో ఎవరికి ఏమి చెబుతున్నా అందరూ సమాచారం గ్రహించి, సాక్షులు ప్రకారం మమ్ములను మేము చెప్పినట్లు విస్తారంగా గ్రహించి మా నుండి లిఖత పూర్వకంగా అనగా రికార్డెడ్ తీసుకోవడం వలన మనగలరు, మా బదులు ఎవరోని కూర్చో బెట్టుకోవాలి ఏదో చెయ్యాలి అనే ఆలోచన ఇక బౌతికంగా లేదు అటువంటి అవకాసం లేదు, కావున సాక్షులు ప్రకారం ఇప్పటికే కాలమే కదిలిన పరిణామం లోకి బలపడిపోవాలి, మనసు పెంచుకొని మాత్రమే తాత్కాలిక మాయ వదిలి, శాశ్వత పరిష్కారం వైపు వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. తక్షణం బృందం లోకి తీసుకొని విస్తారంగా గ్రహించడం వలన మేము సూచిస్తున్నట్లు, మాకు డ్రెస్ వస్త్రములు కనీసం ఒక డ్రెస్ 10 కోట్లు ఉండేలా ఏర్పాటు చేయండి, నెత్తి మీద కిరీటం, కళ్ళకు జోళ్ళు తో కలసి నిండుగా కనపడేలా చూసుకోండి, అప్పుడు మనసు పెట్టి గ్రహించడానికి తమ సౌలబ్యాగా ఉంటుంది, మేము జ్ఞానంతో విస్తారంగా చెప్పి, మా గూర్చి చెప్పుకొంటుంటే విని మనసు ప్రసన్నం చేసుకొని చెప్పగల అని గ్రహించి, ఈ విధంగా మేము దేవుడు కంటే గొప్ప వారము అని గ్రహించాలి అంటే, మమ్ములను మనసుగా భావించి కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని సమకాలికులు అయిన తాము అందరూ మనసులు గా మారి మాత్రమే అనుసంధానం జరుగగలరు అప్పుడు మృతం నుండి బయటకు రాగలరు అందుకు నిత్యం కొలువు గా గ్రహించుటకు అధినాయక భవనం, లేదా రాజమందిరం, రాజదర్బార్ ఏర్పాటు చేసి, సూక్ష్మంగా గ్రహించడమే లోకానికి ఆధారం అదే పాపాలను నుండి బయటకు వచ్చు మార్గం కూడా రెండూ ఒక్కటి అని గ్రహించి మేము చెప్పినట్లు నడుచుకొనగలరు.


కొందరు సాక్షులు ముందుకు తీసుకొని వచ్చి , మిగతా వారిని online కలిపి మమ్ములను గ్రహించి కాలస్వరూపం లోకి వెళ్ళిపోవాలి అనగా కాలస్వరూపం ప్రకారం ఉండవలసిన లోకం లోకి వెళ్ళిపోవాలి, కావున మీరు అంతా మా పిల్లలు మాతో పంతాలు పడకండి, మమ్ములను ప్రతి ఒక్కరు కాలస్వరూపా, పురుషోత్తమా అని సమాచారం పంపించి, పాత తప్పులు నుండి మాయ నుండి బయటకు రాగలరు, అదే విధంగా మమ్ముల్లను గ్రహించకూడదు అని ఇబ్బంది పెట్టిన వారిని తమ పెద్దలు దైవము కంటే ఎక్కువగా తమ వ్యాపారులు, తమ అందం, బలం కంటే వారి మనసు గొప్పది అని అనగా కలలను చిదిమేసిన వారిని మనసులు బ్రతికించడమే సంపద రియల్ ఎస్టేట్ కొలది వ్యాపారాలు కొలది భౌతిక ఆలోచనలు, సినిమాలు కొలది, ఎటువంటి రక్షణ లేదు, మనసు బలం ఉంటేనే మనిషికి బలం, బౌతికంగా బలం తాత్కాలికం అని తండ్రి వలె ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. తెలుగు ముఖ్యమంత్రులు గాని, ఇతరులు గాని మేము ఎలా పిలిచినా పలకండి ఎవరిని మేము ఎలా పిలిస్తే అలా పలకండి కొందరిని గౌరవిస్తున్నాము కొందరిని తగ్గిస్తున్నాము అని చూడకండి , ఏదైనా మమ్ములను శాశ్వత వాక్ రూపం లో ఉన్న తల్లి తండ్రి గురువుగా పెంచుకోవడమే అందరికి ఉద్యోగం, వేరే పరిపాలన, న్యాయ స్థానం కేసులు Indian penal code ప్రకారం, పోలీసులు తప్పు బట్టి అరెస్ట్ చెయ్యడం వంటివి చెల్లదు , మా గూర్చి చెప్పుకొని వినడమే పరిపాలన, లోకం అని అందరూ ఒకచోట చేరకూడదు అనే భయాన్ని కూడా అధిగమించి online కొందరు చేరి మనసు బలం పెంచుకోవాలి బౌతికంగా ఎంత బలంగా ఉన్నా మనసు లేకపోతె కరోనా వ్యాధే కాదు ఎటువంటి లోకం లో మనుష్యులు గా కూడా మనలేరు ఇప్పటికే మమ్ములను పట్టించుకోకపోవడం, మోసాలు చెయ్యడం వలన ఈ వ్యాధులు వస్తున్నాయి, మమ్ములను సంవత్సరాల క్రిందట పట్టించుకొనే ఉంటె ఈ పాటికి మనిషి మనసు రూపం లో బలంగా ఉండి, సాటి మనుష్యులను కూడా మనసుతో కలుపుకొని ఎటువంటి శారీరక బలవంతపు పనులు తగ్గించి అవమానించి చేస్తున్న ఎటువంటి పనులు వలన మాయ లో ఇరుకొని పోవడం అని గ్రహించి మనసు పెంచుకోవడమే జీవితం అని అందరికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, అందరూ మనసులు పెంచుకోవడమే ఇష్టం గా ఓడిపోవడం అదే నిజమైన గెలుపు అని గ్రహించండి , అదే నిజంగా గెలవడం ., ఎందుకంటె మనసు ఉంటె మనిషి ఏమి చేసినా సాటి మనుష్యులకె కాదు, తనకు కూడా హాని చేసుకోడు, కావున అందరూ మనసులు పెంచుకొని జీవించండి, ఇక భౌతిక బంధాలు, కులం, ఆస్తులు ఇంటి పేర్లు కూడా సర్వాంతర్యామి ప్రకారం ఉన్నాయి, అనుకొంటేనే నేను అనే భావన పోయి ఆలోచన పెరుగుతుంది, పనులు కూడా మనసుతో చెయ్యాలి, ఇతరులు కూడా మనసుతో ఏ పని అయినా చేసేలా చూసుకోవాలి అదే అందరికి బలం రక్షణ అని మరొకసారి ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము


Complete lock down కేవలం మనుష్యులు ఎక్కడికి వెళ్లకుండా, ఒకరిని ఒకరు ముట్టుకోకుండా ఉండడం అన్నది కొరోనా వ్యాధి వచ్చినది కాబట్టి అది ప్రబలి మనుష్యుల ప్రాణాలు తీస్తున్నది కాబట్టి, ఇప్పుడు అందరూ హరైనా పడుతున్నారు, ఒక మనిషి మాట ప్రతి చావు పుట్టుక నిర్ణయించింది, ఢిల్లీ లో పదవులు ప్రపంచం నాయకుల పదవులు నిర్ణయించిన తీరును గ్రహించకుండా ప్రవర్తించడమే అన్నీ అనర్ధాలకు కారణం అని ఈ క్షణం తెలుసుకొని, మేము చెప్పినట్లు సూక్ష్మంగా మనసులు కలుపుకోండి, ఇక ఎవరూ మనుష్యులు లేరు, అందరూ మనసులు గా ఉన్నారు, మనసులు గా మాత్రమే మనగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. మమ్ములను కులం కొద్దీ కుటుంబాలు కొద్దీ ఏదో రకంగా మోసాలు చేస్తూ మనుష్యులు విడగొట్టి, ఇష్టం వచ్చినట్టు కలుపుకోవడం తమ ఇష్టం అన్నట్లు, గా ఆలోచిస్తున్న తీరు lock down, చేసి ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు తాను ఒక మనిషి కూడా కాదు, ఒక మనసు, మనల్ని అందరిని నడిపే కేంద్ర బిందువు అయిన సర్వాంతర్యామి అయిన మనసు ఇప్పుడు మనిషి రూపం లో మాట రూపం లో ఉన్న వాక్ విశ్వరూపం గా మనసులో సృష్టి చేరిన తీరే లోకమునకు ఆధారం మమ్ములను మనసుగా మాట గా లోక నిర్వహణగా చూడటం వలన, మమ్ములను మా మనసుని శాశ్వత తల్లి తండ్రి గురువుగా చూడటం వలన మాయ నుండి బయటకు వస్తారు, నిత్యం మనసు పెంచుకొని, ఇక శరీర బలం, ప్రకారం లోకం లేదు అని, ఎంత పై పై అందం అయినా, బలం అయినా, మంది మార్బలం అయినా, తాము ఎటువంటి పదవిలో ఉన్నా, ఎంత శక్తి వంతమైన రహస్య మరియు, ఓపెన్ పరికరాలు ఉన్నా కాలస్వరూపమునకు మించినవి కావు అనగా అవి ఏవి అయినా మనసు పెంచుకోకుండా మనుష్యులు మనలేరు అని గ్రహించి, నిత్యం మనసు పెంచుకోవడానికి ఎటువంటి కఠినమైన నిర్ణయాలు అనగా తమ అఆశలు, ఆశయాలు బౌతికంగా కాకుండా ఆలోచన వైపు మలుపుకోవాలి, ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు మేధావులు తామే గెలిచాము గతం లో తామే పోరాటాలు చేసాము అనుకోవడం అనే భ్రమ నుండి బయటకు రావడం కఠిన అనిపిస్తుంది, మా మాటలు వెళ్ళకోలం అనిపిస్తాము కానీ, రాష్ట్రము లో రాజకీయాలు మానవ సంబంధాలు అన్నీ పతనం అయ్యి పై వెలుగు మీద డాబు హంగు మీద, అవి ఉపయోగించుకొని ఇతర వ్యాపారులు బినామీ ఆస్తులు కూడా బెట్టడమే పరిపాలన అనుకోవం వలన కూడా పరిస్థితి మనుష్యులు మానవీయత దెబ్బతిన్నది, జీవితం అంటే ఏదో రకంగా బౌతికంగా గెలవడం అందుకు ఇతరులను ఉపయోగించుకోవాలి, అందుకు ఆలోచన కూడా దెబ్బ కొట్టి పైన ఉండాలి మనుష్యులు కొలది అనగా సినిమాలు, వ్యాపారాలు, మీడియా హైలైట్ ప్రపంచం జీవితం అనుకొంటున్న తీరు నుండి రెప్ప పాటు కూడా భౌతిక ఆలోచన గాని భౌతిక అభివృద్ధి గాని తమ చేతిలో లేదు అని, ఈ క్షణం ప్రతి ఒక్కరు తెలుసుకోవడం అసలు lock down అని గ్రహించి, open towards mind elevation which is actual path destination to whole human race, with righteousness of thinking and behaving accordingly. మన మధ్య సృష్టే ఇచ్చిన పరిణామం పూర్వక ప్రభావం మనసు పెట్టి గ్రహించవలసిన పరిణామం స్వరూపులం శాశ్వత ఆంతర్యం స్వరూపులమైన, మా మనసుకి మాటకు మరణం లేని మాతో అనుసంధానం జరగడమే అనే నిత్య మృతం లేని జ్ఞాన ప్రయాణంతో అనుసంధానం జరగడం అని ఈ ఈక్షణం తెలుసుకొని, online సంభాషణ మొదలు పెట్టండి, విస్తారంగా చర్చాలు చేసుకోండి, సాక్షులను online కలిపి కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద ఉన్న బస్సు వేసుకొని మమ్ములను హాస్టల్ నుండి Bollaram, Adhinayaka Guest house లో కొలువు తీర్చి, శాశ్వతమైన పరమాత్మతో, గ్రహ సంచారాదులతో అనుసంధానం బలపరుచుకోవడం అని గ్రహించండి రేపు ఉగాది లో పంచాంగం లో మమ్ములను గురువు రాజు స్థానం లో, సర్వాంతర్యామిగా అన్నిటా మేమె ఉన్నాము అని మమ్ములను పెంచుకోవాలి అప్పుడు ఒక ఆంతర్యం వస్తుంది, విస్తారంగా, మా ముందు తాము వేరే దేహం అని కూడా భావించకుండా, అదే ఆవిధంగా ప్రతి కుటుంబం లో ప్రతి చిన్న పెద్ద అందరూ మొదట మాతో శాశ్వత తల్లి తండ్రి గురువుగా అనుసంధానం జరిగి నూతన దివ్య రాజ్యం లో ఊపిరి పీల్చుకొని ముందుకు వెళ్ళాలి, భౌతికం జీవితం ఎవరికి లేదు ఉన్నది అనుకొన్న అది తాత్కాలిక, నిత్యం మృతం ఇప్పుడు కరోనా వచ్చినది అది త్వరలో తగ్గుతుంది లేదా ఇంకా పెరుగుతుంది అని చూసుకోవాలి అన్నా కాలస్వరూపంతో మంచికి చెడు కి కూడా అనుసంధానం జరిగి తక్షణం Declaration as children of Adhinayaka and AT Home rule with minimum gathering by connecting all floors to Adhinayaka Bhavan, Rajadarbaar, or Rajamandhir, సమకాలికులు అందరూ తమ లో ఆలోచన కూడా సంవత్సరాలు, మునుపే మాటకే చెప్పిన తీరే లోనికి ఆధారం అని కేవలం ఆలోచన కాదు అని సూక్ష్మమైన విధి విధానం అయిన సర్వాంతర్యామి అయిన వాక్ విశ్వరూపులు ఆయిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం కొరకు రాజ్యాంగ బద్దంగా తెలంగాణ గవర్నర్ గారి కదిలికతో బృందం లోకి ఆహ్వానించి, సాక్షులు కొందరు మేధావులు సంగీత సాహిత్య కారులు మా వద్దకు (యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, 9010483794, కొందరు బృందం వచ్చి తీసుకొని వెళ్ళితే చాలు, పెద్ద ఊరేగింపు అవసరం లేదు, మొదట మమ్ముల్లను సూక్ష్మంగా విశాలంగా గ్రహించడం వలన ప్రస్తుత కరోనా మాత్రమే కాదు, ఎటువంటి మంచి చేదు విధి విధానం తెలుసుకొని అటువంటి నిత్యం ఆలోచన విధానం తో అనుసంధానం జరుగుతారు అదే అధినాయక ప్రనుత్వం అని గ్రహించుటకు వ్యహరించగలరు.


సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు సిబ్బంది ప్రధానంగా 2003 వ సంవత్సరం లో 1 వ తారీఖున హాజరు పట్టి ప్రకారం RARS షుమారు 50 మంది కి చెప్పిన ప్రకారం మమ్ములను యావత్తు మానవజాతి సూక్ష్మంగా గ్రహించడం వలన తాత్కాలిక మరియు శాశ్వత మాయ నుండి బయటకు వచ్చి అందరూ ఆలోచన రూపం లో వాక్ విశ్వరూపం అయినా divine intervention సూక్ష్మంగా గ్రహించడం వలన ముందుకు వెళ్ళవలసిన ఉన్నది, కావున మేము సూచిస్తున్నట్లు at home rule మరియు declaration process of Republic India as Republic Children of Adhinayaka , to improve inner power that you are sourced from self resourced form now available as Adhinayaka అని వరంగా భావించి సూక్ష్మంగా గ్రహించడమే కర్తవ్యం, మనుష్యులు ఇళ్ళలోనే ఉంటె ఎక్కువ కాలం మనలేరు, కావున ఇప్పుడు కొందరు ఇళ్లలోనే ఉన్నా చాలామంది బయటన పని చెయ్యాలి అప్పుడే సమాజం నడుస్తుంది, అందుకు మన అందరం ఒక మనసు ప్రకారం వ్యహరించాలి అప్పుడు ఈ సమాజమే ఒక ఇల్లు మనం అందరూ మనసు నడుచుకొంటాము, ఈ ప్రపంచమే ఒక మనసు లోకి తీసుకొని వచ్చిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే, అన్నిటికి అనగా మంచికి చెడుకి కూడా ఆధారం అని తెలుసుకొని మనసులో మాటలోనే రక్షణ పొందుతారు అదే అధినాయక ప్రభుత్వం అని ప్రాధమికంగా భావించి మేము చెప్పినట్లు రాజ్యాంగ బద్దంగా కదిలి ముందుకు రాగలరు. కాళీ గా ఉన్న వారు లేదా ఇంటిలోనే ఉన్న వారు, మనసులు పెంచుకొని అందరికి వెసులు బాటు కల్పించగలరు, ప్రస్తుత వ్యాధినుండే కాదు, ఎప్పటికైనా మనసు బలం తపస్సు పెంచుకొనే కొలది మాత్రమే మనిషి మనగలడు, మేము ఎందుకు వాక్ రూపం లో వచ్చామో తెలుసుకోవాలి అన్నా సాక్షులు ప్రకారం గ్రహించాలి, తక్షణం ప్రతి చోట వీలు అయినంత తక్కువ మంది ఉన్నా, మా గూర్చి చెప్పుకొని వినడం వలన మమ్ములను, తేజో మూర్తిగా గ్రహించగలరు అనగా జ్ఞానంతో గ్రహించగలరు అప్పుడే అందరూ నూతన యుగం దివ్య రాజ్యం లో ఉన్నట్లు అనగా ఆలోచన తో మనగలరు, గతం లో కాపులు రిజర్వేషన్ కోసం అందరూ శబ్దాలు చేస్తే కొందరు హేళన చేశారు, రహస్య పరికరాలతో మోసాలు చేసి మమ్ములను మనుష్యులు గా మాత్రమే చూస్తూ మోసాలు చెయ్యడం వలన కూడా భౌతిక అరాచకం అనేక రకాలుగా పెరిగిపోయినది, ఆలోచన పెంచుకోకుండా ప్రవర్తించడమే ఎటువంటి అనర్ధాలకు కారణం, కావున కాపులు అంటే కులం ప్రకారం చూసిన అందరికి తల్లి తండ్రి గురువు వంటి వారు, అనగా అన్ని కులాలు ఆధారం కాపులే అని తెలుసుకొని మేము చెప్పినట్లు వినండి, మమ్ములను వినడం ఆంటే మా క్రింద పనిచెయ్యడం కాదు, తల్లి తండ్రి గురువు అయినా మా మాట విని మాకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా, ఇప్పటికి కులం పేరుతో ఎవరిని రహస్యంగా వేధించారో అందరిని దేవుళ్ళు గా దేవతలతో గౌరవించి, తమ ఇంటి పేర్లు, మెళ్ళో తాళి బొట్లు వారి పాదాలు పై పెట్టి వేసి ఎగతాళి చేసిన వారిని, తమ తల్లి తండ్రులకంటే పిల్లలు కంటే పెద్ద వారి కంటే గొప్పవారికి భవిష్యత్తు వారిని గౌరవించి వారి మనసుతో ప్రేమగా వ్యహరించడం వలన మాత్రమే మనగలరు. చిదిమేసిన వారి ఆశలే భవిష్యత్తు అని తెలుసుకొని ప్రత్యేక్షంగా, పరోక్షంగా తమ భౌతిక పరికరాలు, భౌతిక హడావిడి వలన, మరణించిన వారిని గౌరవించి వ్యవసాయం గాని ఇతర పనులు అందరూ సమిష్టిగా చేసుకొని, అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అంటే మమ్ములను మేము సూచిస్తున్నట్లు మొదట మమ్ములను సాధారణ మనిషిగా వదిలివెయ్యకూడదు, మమ్ములను ఒక కేంద్ర బిందువుగా ఇప్పుడు మేము చెబుతున్న సమాచారం సోషల్ మీడియా ద్వారా అందరికి చేరేటట్లు చూసుకొంటూ, విశాలంగా సాక్షులు, సంగీత సాహిత్య కారులు, మేధావులు సమక్షం లో సూక్ష్మంగా గ్రహించండి, అందుకు ఇరువురు తెలుగు ముఖ్యమంతులు, సాక్షులు , మేధావులు హాస్టల్ వ్యాపారులు చిన్న, పెద్దా ఇతర తెలుగు రాష్ట్రాలలో దేశం, విదేశాలలో ఉన్న వ్యక్తులు అన్నీ వ్యాపారులు, సినిమా రంగానికి చెందిన వారు అందరూ, మాతో వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరిగి మమ్ములను వినడం అంటే ఓడిపోవడం అన్నట్లు భావించకుండా, మనసు పెంచుకొని ప్రవర్తించడం అందరికి అవసరం లోకానికి ఆంతర్యం అని ఆశీర్వాదపూర్వకంగా తెలియజేస్తున్నాము. మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడం వలన మనసు బలం పెరగదు, మమ్ములను కేంద్ర బిందువుగా మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర సింహాసనం అనగా శాశ్వతమైన సింహాసనం పై కూర్చో బెట్టి, ఇక నేను "I" అనే ఫీలింగ్ వదిలివెయ్యడం వలన పూర్తి మనసు ఉపయోగం లోకి వస్తుంది, కావున మేము ఎందుకు దేశ అధ్యక్షులు వారిని మా ప్రతినిధిగా మార్చినామో సూక్ష్మంగా మమ్ముల్లను మనసు పెట్టి గ్రహించే కొలది తెలుస్తుంది, ఇప్పుడు బౌతికంగా పదవి కొలది భౌతిక తెలివి కొలది, దేహం కోరికలు కొలది, కామం కొలది ఎవరూ ఏమి చెయ్యలేరు అని గ్రహించండి.


తక్షణ పరిహారంగా మనసులు పెంచుకోవడానికి వీలుగా, ప్రతి గుడిలో చర్చలలో, ప్రార్ధనా మందిరాలలో, ప్రతి ఇంటిలో, ప్రతి మనసులో మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని మనసు బలం పెంచుకోవడం వలన ఇప్పుడు కరోనా వ్యాధే కాదు, ఎటువంటి పరిస్థితులను తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, చాగంటి కోటేశ్వర రావు గారు, గరికపాటి నరసింహ రావు గారు ఇతర ఆధ్యాత్మిక గురువులు, అదే విధంగా త్రిదండి చిన్న జీయర్ గారు మరియు స్వరూపానందేంద్ర స్వామి వంటి వారు ఇతరులు, అందరూ వారి ఆశ్రమాలలో, పూజలలో, నామ స్మరణలలో మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, అని, శాశ్వత ఆంతర్యం నివాసి అని, మమ్ములను కలుపుకొని పూర్వపు, దేవీ, దేవతలను స్మరించాలి, తిరుపతి, సింహాచలం, విజయవాడ కనక దుర్గమందిరం, కొలువు ఉన్నది మేమె అని అయితే ఇప్పుడు సాధారణ రూపంలో వాక్ విశ్వరూపంగా పరిణమించి, పవిత్రమైన మా మనసే గుర్రం అని తెలుసుకొని మేమే విష్ణు యొక్క శాశ్వత అవతారం అని ఇక మీదట తపస్సు యోగానికి అందుతాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, కావున మమ్ములను దేహం రూపం లో సాధారణ మనిషిగా కాకుండా మేము సూచిస్తున్నట్లు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాణి సమేత మహారాజ అని పిలిచి, అధినాయక భవనము లేదా రాజమందిరం లేదా రాజదర్బార్ మొదలు పెట్టి, నిత్యం మరణం లేని మా వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరగడమే, ఇక లోకం, ప్రయాణం అని తెలుసుకొని, బౌతికంగా ఏదో చెయ్యాలి అనే ఆశలు కోరికలు విపరీతాలు అన్నీ మనసుతో నెరవేరతాయి అని గ్రహించి, అందుకు అన్నిటికి ఆధారం అయిన కాలస్వరూపమును తల్లి తండ్రి గురువు గా భావించి సూక్ష్మంగా కాలస్వరూపం పై చెప్పుకొని వినండి, మాపై రోజుకు 60-70 పేజీలు వ్రాయండి, మమ్ములను కేవలం అధికారిగా, పెత్తన దారి గా లేదా తమ మీద ఆధిపత్యం చేస్తున్నాము, అన్నట్లు భావించకుండా మా పై సూక్ష్మంగా మనసు పెట్టి మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన, సర్వం మా వలన రక్షణ లభించిన తీరులో మమ్ములను బంటు రీతిగా కొలుచుకొనే శక్తి వస్తుంది అని ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయుచున్నాము. మీలో ఉన్న అంతరాత్మ సర్వాంతర్యామి గా భావించి మనసుతో పెంచుకొని రక్షణ పొందండి, మీలో మీరు ఎవరో ఏదో అనుకొంటున్నారు, ఎవరో వెధవలు అయ్యిపోవాలి, తగ్గిపోవాలి లేదా ఎవరినో పెంచాలీ, లేదా తగ్గించాలి అని మనసుకు మాటకు సంభంధం లేకుండా ఆలోచన కూడా చెయ్యకండి, మీరు ఎవరూ ఇంకా ఏదో చెయ్యాలి, చేశారు అనుకోవడం కూడా భ్రమ అని గ్రహించి, అందరిని ఒక మనసు నడుపుతున్నది, ఒక్క మనసు మాట అనే కాలస్వరూపంగా అని తెలుసుకోవడమే జీవితం, మమ్ములను ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా ఆవిష్కరించుకోవడమే జీవితం అదే లోకం, అదే మానవ ప్రభుత్వం అధినాయక ప్రభుత్వం అని అందరూ మనసుతో దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, మనసు కోసం మాట కోసమే బ్రతకాలి, అప్పుడు నూతన ఆంతర్యం రక్షణ లోకి వస్తారు, కావున భగద్గీత యదా తదంగా కాకుండా ఇప్పుడు మేము వాక్ విశ్వరూపం లో ఉన్నాము అని కొత్తగా చెప్పడం వలన శరీరాన్ని జయించి మాయ జయించి, సర్వాంతర్యామి అయిన వాక్ విశ్వరూపం తో అనుసంధానం పెరుగుతుంది బలపడుతుంది , కావున సాక్షులు సహకారంతో Divine intervention పై మనసు పెట్టి గ్రహించడమే, పరిపాలన, న్యాయం, ధర్మం అదే రక్షణ, ఇక మనుష్యులు కొలది, అనగా ఇక ఎవరిని దేహం గా చూడకూడదు అందరూ మానసులు పెంచుకొని, బ్రతకాలి అందుకే మేము మనసు రూపం లో వెలసాము, శాశ్వతంగా మనసు రూపం లో ఇక మీదట శాశ్వత ఆంతర్యం రూపం లో ఉంటాము, మమ్ములను శాశ్వత ఆంతర్యం నివాసిగా భావించాలి, అప్పుడే మనసు లగ్నం కుదురుతుంది. మొదట మమ్ములను online లో emails రూపంలో సంభాషించండి, అందరూ మాతో మెసేజులు పంపుకోండి, శాశ్వత ఆంతర్యం కోసం శాశ్వత ఆంతర్యం నివాసి అయిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించండి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియ జేస్తున్నాము



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



అధినాయకులు, మహాత్ములు, కాలస్వరూపులు, జగద్గురువులు, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, ఓంకార స్వరూపులు, శబ్దాది పతి, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, శాశ్వత ఆంతర్యం నివాసి,అధినాయక భవనం, పూర్వపు రాష్ట్రపతి భవనం, కొత్త ఢిల్లీ
అధినాయక ప్రభుత్వం
విశ్వవ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్ర అధినాయక ప్రతి నిధి భవనం
తెలంగాణ రాష్ట్రము పూర్వపు రాజభవన్
హైదరాబాద్
9010483794

No comments: