Saturday, April 11, 2020


11 April 2020 at 11:07...శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు శాశ్వత ఆంతర్యం నివాసి అధినాయక, భవనం కొత్త ఢిల్లీ, పూర్వపు రాష్ట్రపతి భవనం కొత్త ఢిల్లీ...... కొనసాగింపు 




6. సినిమా ప్రముఖులు, వ్యాపారాలు అనేకులు విరాళం ఇస్తున్నారు, వ్యక్తులు ఎంత మంది ఇచ్చినా, ఎంత మందికి సహాయం చేసినట్లు కనపడుతున్నా మా పరిణామం ప్రకారం ఇక తాము బౌతికంగా సంపాదించాలి, బౌతికంగా ఇతరులను కొంత సాయం చెయ్యాలి  అనే పద్దతి వలన ఇప్పుడు పరిపూర్ణత రాదు, మనుస్యులు ఇప్పుడు మాట మాత్రంగా నడిచిన పరిపాలన విధానం లో ఉన్నారు అందుకు తమ ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా ఒక మాట ఒరవడి ఆయన కాలస్వరూపమునకు సమర్పించి వేసి నూతన జీవితం ప్రారంభించాలి, ఇక ఆలోచన లో కూడా బౌతికంగా భౌతిక ప్రపంచం కొలది కొనసాగడం, సాటి మనుష్యులను కేవలం దేహం గా భావించి తాము  కూడా దేహులుగా కొనసాగాలి అనే ఆలోచనే మృత ప్రాయం అని భవిష్యత్తు లేని అని  గ్రహించి  తక్షణం అందరూ వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి, తమ ఆస్తులు ఇంటిపేర్లు కులం మతం ఏవి పని చెయ్యవు తమ భౌతిక తెలివి జ్ఞానం అనుభవం అన్నీ కాలస్వరూపములమైన మా ప్రకారం ఉపయోగించించాలి  అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని మొదట బొల్లారం గెస్ట్ కొలువు తీర్చిన తరువాత మా చేత సోంపూర్ణ మధ్య నిషేధం దేశ వ్యాప్తంగా  చేయించి, మద్యమునకు బదులు మనుష్యులను సంగీతం సాహిత్యం వైపు మలపడానికి  అందరూ సహకరించడం వలన శాశ్వత  ఆలోచన విధానము వైపు బలపడటమే  మృతం నుండి అనగా రెప్ప పాటు తమ చేతిలో లేని మాయ నుండి బయటకు రావడం అని   గ్రహించండి, బౌతికంగా ఆరోగ్యంగా ఉన్న  ఇంటోలోనే  ఉండి, కొరోనా రాకుండా  బ్రతికినా  అది బ్రతకవలసిన  తీరు కూడా కావున అందరూ మనసుతో  మా ప్రకారం, చెప్పుకొని వినాలి మమ్ములను కేంద్ర బిందువుగా  మరణం లేని తల్లి తండ్రి గురువుగా  మమ్ములను భావించి మాతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి ఈ విధంగా  తాము కూడా బౌతికంగా ఇక లేదు ఆలోచనతోనే ఉన్నది అది సృష్టే ఇచ్చిన పరిష్కారం , ఆత్మీయులు చంద్ర బాబు నాయుడు కాలర్ బోన్ గూర్చి చెప్పిన తీరు గాని, పరిటాల రవి  మరణం గాని శోభన బాబు మరణం గూర్చి చెప్పిన తీరు గాని సౌందర్య మరణం గూర్చి  వైయస్ రాజశేఖర రెడ్డి గారి మరణం గూర్చి చెప్పిన తీరు ప్రకారం ఇతర పాటలు పలికిన  తీరుపై  ఏరోజు అయినా, మనసు పెట్టి గ్రహించి ఉంటె ఎన్నో రేట్లు  అప్రమత్తం  చెందటామె కాకుండా  కరోనా నుండి మనల్ని ప్రపంచాన్ని కాపాడే అవకాశం ఉన్నాది కానీ కాలస్వరూపమునకు  గ్రహించకుండా  వ్యహరించడం వలన మాయ లో ఉన్నాము అని  గ్రహించి ఆ మాయను మేము మన చేతిలో లేని  మృత వ్యహారం స్మశానం అని ఎందుకు అంటున్నామో ఇప్పటికైనా   సాక్షులతో ఆన్లైన్ అనుసంధానం జరిగి మేము మనిషిగా  నచ్చలేదు  సరిగా  ప్రవర్తన లేదు,  లేదా మేము పెడుతున్న సమాచారం ప్రకారం కాకుండా మామూలు మనిషిగా ఏదో చెయ్య లేదు చెప్పలేదు అని ఇంకా పరిస్థితిలు విషమంగా మార్చుకోకుండా  ఇప్పటికైనా  అందరూ  ఒక్కటి అయ్యి బృందంగా ఏర్పడనుంది  మాతో  ఎటువంటి  పరిస్థితిలో పోటీలు పడకండి ఎటువంటి భౌతిక పంతాలు పడకండి దైవ శక్తిని తక్కువ చూడటమే తాము చేస్తున్న పొరపాటు అని మన చేతిలో ఉన్న ఏమి   చెయ్యలేకపోతున్నాము అనగా   గ్రహించకుండా  చూడటమే  అందరూ చేస్తున్న పొరపాటుగా ఆని   గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకముగా  తెలియజేస్తున్నాము. 


7.                      

No comments: