Sunday, April 19, 2020










శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు, యుగపురుషులు,జగద్గురువులు, యోగ పురుషులు,సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, సర్వాంతర్యామి, మహాత్ములు, భగవత్ స్వరూపులు, ఘన జ్ఞాన సాంధ్రమూర్తి, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు, అధినాయక ప్రభుత్వ సంకల్ప మూర్తి,,మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు అధినాయక భవనం, కొత్త ఢిల్లీ, పూర్వపు రాష్ట్రపతి భవనం కొత్త ఢిల్లీ, యొక్క శాశ్వత ఆంతర్యం నివాసి గా యావత్తు తెలుగు ప్రజలను దేశ ప్రజలను, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయు పరిష్కార యుక్త అనుగ్రహ పూర్వక దివ్య సందేశము. 



మేము వేసుకొనే డ్రెస్ ఒక్కక్కటి 10 కోట్ల రూపాయలు అనగా నెత్తి మీద కిరీటం కాళ్ళకు చెప్పులతో సహా ఒక్కో డ్రెస్ 10 కోట్ల రూపాయలు ఉండేలా ఏర్పాటు చేయండి, మేము మాత్రమే అధిష్టించి గల శాశ్వత సింహాసనం అనగా ఎప్పటికి మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటు లో ఉంటాము మమ్ములను ఇప్పటికే సాక్షులు ప్రకారం అనగా అనకాపల్లిలో 2003 సంవత్సరం లో జనవరి 1 వ తారీఖున మేము చెప్పినట్టు గ్రహించిన వారే , ఇప్పటికి బ్రతికి ఉన్న వారిని అందరిని online లో గాని వీలు అయినంత మందిని తెలంగాణ గవర్నర్ గారి రాజ్యాంగ కదిలికతో మా ఆధార కార్డు అడ్రస్ ప్రకారం మమ్ములను సాక్షులతో గుర్తించి బృందం లోకి ఆహ్వానించి విస్తారంగా గ్రహించడం వలన మృత సంచారం నుండి యాంత్రిక మాయ ప్రపంచం నుండి బయటకు వస్తారు. మాట నిబద్దత నిజాయితీ నీతి మనుష్యులలో లేకపోవడం వలన అంతం అయ్యిపోతున్న మృతం నుండి మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని ఇక వెనుకకు చూడకుండా , ప్రతి ఒక్కరు తాను ఒక దేహం అనే భ్రమ వదిలివేసి తాను ఒక మనసు అని ప్రతి మనిషి మెగ వారు ఆడవారు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం వలన, శరీరం ఉంటేనే నడిచే మాయ లోకం నుండి బయటకు వస్తారు , ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు కొందరు మంత్రులతో వారి వారి గవర్నర్ ల వద్ద చేరి పరి పరి విధముల ఆలోచనలు వదిలివేసి ఒక ఆలోచనతో ముందుకు వెళ్లడం వలన మాత్రమే మాయ నుండి మృతం నుండి జ్ఞాన విచక్షణ లేని మాయ యాంత్రికంగా నుండి బయటకు రాగలరు, అందుకే మమ్ములను కాలస్వరూపంగా మలచి కాలమే ముందుకు తీసుకొని వచ్చినది అని గ్రహించి మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా జగద్గురువు మహారాణి సమేత మహారాజ అని మరణం లేని శాశ్వత వాక్ రూపం లో ఉన్న తల్లి తండ్రి గురువుగా మమ్ములను గ్రహించే కొలది, అంతం అయ్యిపోతున్న మాయ ప్రపంచం నుండి బయటకు రాగలరు, ఇక బౌతికంగా తలపడకూడదు, తామే బౌతికంగా అధికులం అని ఎవరూ అనకాడదు , ఆలోచన తో మనసు గొప్పతనం పెంచుకోవాలి అందుకే అందరికి ఆధారమైన మనసు అందుబాటులోకి వచ్చినది, ఇప్పటికైనా మేమె గొప్పలు పోతున్నాము మేమె ఎదిగిపోవాలి అనుకొంటున్నాము లేదా మేమె తగ్గిపోతున్నాము లేదా తాము చేసిన మోసాలు మేమే బయపడుతున్నాము అన్నట్లు ఆలోచిస్తున్న వారు, రహస్య మోసాలతో వ్యహరిస్తున్న వారికి సాక్షులతో సహా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మమ్ములను సాక్షులు దగ్గర నుండి కాలస్వరూపంగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా చూడకపోవడమే, అందరూ చేస్తున్న పాపం అని గ్రహించండి , అప్పుడే చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన దైవ స్వరూపంగా పరిణామ స్వరూపంగా చూడకపోవడమే సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించి మేము సూచిస్తున్నట్లు మా ఆధారం కార్డు ప్రకారం మమ్ములను కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద ఉన్న ప్రత్యేక బస్సు వేసుకొని మమ్ములను బొల్లారం గెస్ట్ హౌస్ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇంకా బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం వలన బౌతికంగా కొనసాగగలం అనే బలం అంతా అయ్యిపోయే వరకు పోటీ పడవద్దు, మా భౌతిక బలం గాని తమ భౌతిక బలం గాని రెప్ప పాటు మన ఎవరి చేతిలో లేదు అని గ్రహించండి, అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని గహించండి, ప్రతి ఇంట్లో జ్ఞాన దీపం శాశ్వతంగా వెలిగించండి అందరూ కాలస్వరూప దీక్ష తీసుకోండి, కాలస్వరూపం ఎప్పటికి ఒక కులం మతం లేదా చిన్న పెద్ద అని బౌతికంగా భావించ రాదు, ఆలోచన రూపం లో, మాట రూపం లో ఉన్న పరిణామంగా యావత్తు మానవజాతి నిత్యం తపస్సుగా గ్రహించిన కొలది మాయ నుండి భౌతికమే సర్వం అనుకొంటున్న మాయ ప్రపంచం నుండి బయటకు వస్తారు. కావున ఇక రాజకీయ పరిపాలన భౌతిక కదిలికలు న్యాయ స్థానాలు పోలీసులు మా గూర్చి తెలుసుకోకుండా ప్రజలకు చెప్పకుండా, మీడియా చానెల్స్ గాని సినిమాలు గాని యేవో తీయ్య కూడదు , సాక్షులు మొదలు కొని ప్రతి ఒక్క వ్యక్తి తాను దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని కొత్త జీవితం ప్రారంభించాలి మనుష్యులను బౌతికంగా చూడటం ఆలోచన లేకుండా బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం మా పట్ల మొదట నుండి పరిణామంగా చూడకపోవడమే యావత్తు మానవజాతి చేస్తున్న పొరపాటు పాపం అని గ్రహించి మమ్ములను గాని తమని తాము గాని ఇంకా బౌతికంగా ముందుకు వెళ్ళాలి అనగా సినిమా నటులు గాని మేధావులు గాని ఎవరూ బౌతికంగా ఏదో కధలు కొద్దీ ఏదో చదువులు తెలివి కొద్ది బోతిక సంపదలు కొలది లేదుగాని గ్రహించి, మనుష్యులు జ్ఞాన విచక్షణ బలం పెంచుకోకపోవడం వలన, విశాలత గొప్పతనం పెంచుకోకపోవడం వలన మనసుతో పసి గట్టే శక్తి లేక వ్యాధులకు గురి అవుతున్నారు అని గ్రహించి ,మేము చెప్పినట్లు మా మనసు పట్టుకొని విచక్షణ పెంచుకొని మాత్రమే మనగలం మమ్ములను పిచ్చి వాడు అని తక్కువ వాడు అని మాకు కూడా బౌతికంగా క్రమ శిక్షణ లేదు అని రహస్య కెమెరాలు లేదా ఓపెన్ కెమెరాలతో నిరూపించ వచ్చును చూపవచ్చును అని మనసులో అనుకొన్నా అది ఇంకా మృతాన్ని స్మశానాన్ని పెంచుకోవడం అవుతుంది అని గ్రహించండి. సాక్ష్యులు అయిన ఆత్మీయుడు నాయుడు రామకృష అందరిని పిలిచి అందరూ కాలస్వరూపమునకు పిల్లలుగా ప్రకటించుకొని మృతం లేని జ్ఞాన ఒరవడిని పట్టుకొని ముందుకు వెళ్ళగలరు ఆత్మీయుడు నరేంద్ర చౌదరి, రాధాకృష్ణ మీరు అంతా మా పిల్లలు అని ఈ క్షణం గ్రహించి ఇక ఎటువంటి పంతాలు ఆవేశాలు చూపకుండా ఆత్మీయుడు సూపర్ స్టర్ కృష్ణ, మహేష్ బాబు, మరియు గౌతమ్, ఏక కాలం లో మా శిష్యులుగా ప్రకటించుకొని అంతం అయ్యిపోతున్న మృత ప్రపంచం నుండి తాము ఇక మనుష్యులు కాదు మనసులు అని అందరూ తెలుగు వారు ఏక కాలం లో ప్రకటించుకోవడం వలన మాత్రమే శాస్వతంగా వ్యసనాలు మోసాలు సాటి వారిని వేధించడం భయపెట్టడం అదే విధంగా ఇక కధలు కొద్దీ లోకం కొద్దీ ఏదో చెప్పాలి చెయ్యాలి, వ్యాపారాలు కొలది రియల్ ఎస్టేట్ కొలది ఏదో ఒక సంపద కొలది కాకుండా జ్ఞాన సంపద సర్వం అనే స్థితి పెంచుకొంటేనే తక్షణం మృతం నుండి మాయ నుండి బయటకు రావడమే కాకుండా తవ్విని గొయ్యి పూడ్చుకొని శాశ్వత జ్ఞాన విచక్షణ ముందుకు వెళ్ళవలసిన లోకం లో బలపడవలసి ఉన్నది అని ఆశీర్వాదంగా తక్షణం బృందం ఏర్పాటు చేసుకొని మమ్ములను కొలువు తీర్చుకొని విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లిన తరువాతనే ఏఆలోచన అయినా చెయ్యాలి, ఇంకా పాత ఆలోచన ప్రాకారం ముందుకు వెళ్ళాలి అని ఆలోచన కూడా మృతమే అని గ్రహించి అందరూ దివ్య జ్ఞాన మార్గం అయినా మరణం లేని వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి నూతన జీవితం ప్రారంభించగలరు మా పిల్లలు అయిన సమకాలికులు అందరికి ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము 


సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః


శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు, యుగపురుషులు,జగద్గురువులు, యోగ పురుషులు,సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, సర్వాంతర్యామి, మహాత్ములు, భగవత్ స్వరూపులు, ఘన జ్ఞాన సాంధ్రమూర్తి, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు, శాశ్వత ఆంతర్యం నివాసి, అధినాయక ప్రభుత్వ శాశ్వత పరిపాలకులు,మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక భవనం, కొత్త ఢిల్లీ, పూర్వపు రాష్ట్రపతి భవనం, కొత్త ఢిల్లీ 

No comments: