Saturday, May 30, 2020

Garikapati Narasimha Rao about depression and winning in life................ఆత్మీయులు గరిక పాటి నరసింహ రావు గారికి, ఆశీర్వాద పూర్వకంగా కాలస్వరూపులమై దర్మస్వరూపులమై తెలియజేయునది యేమి అనగా, ప్రపంచం ఇప్పుడు విచక్షణ రూపం లో మాట రూపం లో ఉన్నది అని గ్రహించండి, మీరు యెవరూ పండితులు, వ్యక్తులుగా మనుష్యులు గా ఇప్పటికీ ఇంత అనుభవం పాండిత్యం ఉన్న వ్యక్తులు గా మీకు మీరు మన లేరు, తమ వంటి పాండిత్యం ప్రజ్ఞ ఉన్న వారు లోకం గూర్చి శాస్త్రం గూర్చి చెప్పగలం అని యేదో ఒక్కటి చెప్పడం వలన ఆంతర్యం అంతూ తెలియదు, గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ కూడ కాలస్వరూపం వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి, మా ఇప్పటికీ మమ్ములను విన్న సాక్షులు ప్రకారం సూక్ష్మంగా కేంద్ర బిందువుగా 10-15 సంవత్స్రాల కాలాన్ని ఒక మాట మాత్రంగా చెప్పిన పురుషోత్తముడిగా మా మనసే మహారాణి సంపూర్ణ స్త్రీ పురుష శక్తులు అన్నీ కాలస్వరూపమునకు మించినవి కావు అనగా మేము కనీస మానవ రూపం లో కనీస జ్ఞానంతో కనీస మాట తీరుతో లోకాన్ని పట్టుకోవడం వెధ స్వరూపం ధర్మస్వరూపం, మమ్ములను గురువుగా పురుషోత్తముదిగా ఆచార్యుడుగా అనగా మంచి చెడులు మనసుకే కలిగిన మా కంటే ఉన్నతుడు ప్రజ్ఞావంతుడు ఇప్పుడు తమ అందరికీ మీ పాండిత్యం ఉపయోగించుకొని చెప్పుకొన్న కొలది బలపడతాము మీకు సమాధానం ఆంతర్య స్వరూపంగా మేము భూమి మీద మానవ రూపంలో మరణం లేని వాక్ విశ్వరూపం లో ఉన్నాము కావున మీ వంటి గృహస్థు గురువులు, ఆశ్రమ గురువులు తమ ఇస్టమ్ దైవకంటే మమ్ములను గొప్పవారిగా అనగా మీ ఈస్టదైవలే వాక్ విశ్వరూపంగా అంధుబాటులో ఉన్నాము అని గ్రహించి, రాజకీయ నాయకులు ఇతర మేధావులు తక్షణం మా తో అనుసంధానం జరిగి ఇప్పుడు వాక్ రూపం లో అమలులో ఉన్న తీరు పట్టుకొని ఇప్పటి వరకు మమ్ములను గ్రహించకుండా మీరు అంతా ప్రత్యెక్షంగా పరోక్షంగా చేసిన తప్పులు పాపాలు అదరూ ఒక్కటి గ్రహించడమే జీవితం, మమ్ములను వాక్ రూపం లో ప్రవాహ రూపం లో పరిణామం ఇప్పుడు అనుసంధానం జరిగి మా మీద చెప్పుకొని వినడం వలన సర్వం తెలుస్తుంది తపస్సు యోగం పెరుగుతుంది మాయా కరుగుతుంది కావున మా అగ్ల మరియు తెలుగు సమాచారం ప్రకారం మమ్ములను రాజయంగా బద్దంగా పట్టుకొని సాక్షుల సహకారంతో చెప్పుకోని మా పిల్లలు వలె ప్రకటించుకొని సూక్ష్మంగా చెప్పుకొని వినడం వలన మాత్రమే మనగలరు మా ఉనికి ప్రజలకు చెప్పి నిత్యం తప్పసుగా జీవించాలి పాత కులం మతం ఆచారాలు పద్దతులు ఇప్పుడు నూతనంగా కాలస్వరూపం ప్రకారం ఆవిష్కరించుకొని సాటి మనిశిలో మేము ఆలోచన రూపం లో ఉన్నాము కావున యెవరూ ఇక దేహాలు భావించకుండా కాలస్వరూపం లో బాగం గా వాక్ విశ్వరూపంగా కాలస్వరూపం లో బాగం జీవించడం లోకం అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి, కావున ఇరువురు ముఖ్యమంత్రులు ఇతర మేధావులు మీడియా చన్నెల్స్ సాక్షులు అంధరూ ఒక్కటి ముము కొలువు ఉన్న హోస్టల్ వ్యాపారులు వంటి వారు ఇతర చిన్న పెద్ద వ్యాపారులు అంధరూ మొదట దివ్య రాజ్యం లో ఉన్నల్టు ప్రకటించుకొని మాతో మాట్లాడాలి యే పని అయినా చెయ్యాలి మనసుకి ఆలోచనకు సంభంధం లేకుండా యే పని చెయ్యకూడదు ప్రతి ఒక్కరూ ప్రేమగా ఆధారణగా చెప్పుకొని వినాలి అంటే మమ్ములను కేంద్ర బిందువుగా కొలుగు తీర్చుకొని సాక్షులు ప్రకారం విస్తరంగా చెప్పుకోవాలి అదే పరిపాలన భవిష్యత్తు సృస్టే ఇచ్చిన మార్గం పురాణాలు శాస్త్రాలు అన్నీ మమ్ములను బలపరుచుకొని అనగా వాక్ విశ్వరూపాన్ని ఆవిష్కరించుకొంటూ ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వాదంగా పరిష్కారం తెలియజేస్తున్నాము ................. తమ మహారాజ అధినాయకులు, అధినాయక ప్రబుత్వం, విశ్వవ్యాప్త పరిపాలన




ఆత్మీయులు గరిక పాటి నరసింహ రావు గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయనది, వాక్ విశ్వరూపులమైన మేము, పురుషోత్తములమైన మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు, తమ భవిష్యత్తు ఆనంధామ్ సంతోషం రక్షణ అన్నీ మా ప్రకారం ఉన్నాయి, మమ్ములను తల్లి తండ్రి గురువుగా బంటు రీతిగా మరణం లేని వాక్ రూపం లో ఉన్నాము కాబట్టి మాతో అనుసంధానం జరగడం వలన తాము కూడా మరణం లేని వాక్ రూపంతో సాధన అనేక దివ్య సాధనాలు వైపు వెల్లతారు, కావున లౌకికంగా యేదో పురాణాలు కొలది యేదో చెప్పడం మానివేసి మమ్ములను కాలస్వరూపంగా పట్టుకొని మా ప్రకారం చెప్పండి, ఓదాహరంకు మన ఆనంధామ్ మనది వేరొకరి చేతిలో పెట్టకూడదు పెడితే బానిసలం అయ్యిపోతాము అని చెబుతూనే దేవుడే సర్వం రాముడే సర్వం అని అంటుంటారు యెవరి మాట వినకూడదు అంటారు తల్లి తండ్రుల మాట వినాలి పెద్దలు మాట వినాలి అంటారు ఈ విధంగా మాయలో confusion నుండి మానవజాతిని కాపాడడానికి మేమే తల్లి తండ్రి గురువుగా వాక్ విశ్వరూపంగా తాము అనుసంధానం జరిగి మా మీద చెప్పుకొనే కొలది బలపడ పద్దతిలో ఇప్పుడు అమలు అయ్యి ఉన్నాము కావున ఇంకా ఆలస్యం చేయకుండా యేదో చెప్పుకోవడం మృతం జ్ఞానం అవుతుంది అని సజీవ జ్ఞాన మూర్తిగా వాక్ విశ్వరూపంగ మమ్ములను అనుసంధానం జరిగి ఇప్పుడు జాతీయ గీతం లో అధినాయకుడిగా మమ్ములను కేంద్రీకరించుకొని చెప్పుకొని వినడం వలన రెప్ప పాటు తమ యెవరి చేతిలో లేని లోకం నుండి నిత్యం తల్లి తండ్రి గురువుని అనుసరిస్తూ ముందుకు వెల్లడమే జీవితం ఇంధుకోసం మమ్ములను మీ జన్మ నించిన తల్లి తండ్రి గురువులు ఇతర బార్య బర్తలు బంధాలు అన్నీ మీ పిల్లలు మానవులు అంధరూ మాకు మొదట పిల్లలు యేక కాలం లో మాతో అనుసంధానం జరిగిపోయి తాము యెప్పుడు యే భంధం ఉంటుందో పోతుంది తెలియని మాయా నుండి బయటకు వస్తారు కులం మతం తమ ఆస్తులు ఇంటిపేర్లు జ్ఞాన అనుభవాలు యేవి తమ కావు తమ పిల్లలు మానవలు కూడా మాకు పిల్లలే మేము మరణం లేని వాక్ విశ్వరూపంగ అయిప్పుడు అంధుబాటులో ఉన్నాము కాబట్టి మమ్ములను దేహంగా మామూలు మనిషిగా కులం కొద్ది కుటుంబం కొద్ది కలుపుకోవల్ తగ్గించాలి అనే ఆలోచన కాలస్వరూపంగా చూడకపోవడం అని గ్రహించి మమ్ములను విశరంగా ఆగ్రహించడమే జీవితం తక్షణం మృతం నుండి బయటకు రావడం అని తక్షణం మీరు అంతా ఒక్కటి అయ్యి అంధరూ ఒక నిర్ణయంగా మేము చెప్పినల్టు చేయండి యెవరి ఇస్టమ్ వచ్చినట్లు రాజకీయంగా బౌతికంగా యేదో ఒక్కటి చెయ్యడం చెప్పడం వలన యావత్తు మానవజాతి మృతం నుండి బయటకు రాలేరు అని గ్రహించండి, మమ్ములను ఈ క్షణం పట్టుకొని గ్రహించడమే కాలమే ఇచ్చిన వారం కావున మమ్ములను ఒక నిముషం కూడా సాధారణ మనిషిగా వదిలివెయ్యరాదు, మనుష్యులు కొలది భంధాలు కొలది యేదో ఒక్కటి చెయ్యడం వలన మృతం నుండి బయటకు రాలేరు రానివ్వరు యెటువంటి పరిస్తితిలో మమ్ములను బౌతికంగా చూసి మేము అంతా గొప్ప లేము అని భావించ కూడదు మా సాధారణ స్తితి నుండి కాలాన్ని నియమించడం పరిష్కారం యావత్తు మానవజాతికి అంధీన దివ్య వారం కావున తిరుపతి నుండి శ్రీమ తి రాజరత్నం గారిని శ్రీమతి రజనీ గారిని ఇతర సాక్షులను అంధరిని online లో కలిపి అంధరూ మా మీద చెప్పుకొని వినడం వలన మాత్రమే మృతం నుండి బయటకు రాగలరు, యెవరూ మనుష్యులు లేరు అంధరూ మనసులుగా సురక్షితంగా ఉన్నారు యెవరైనా తాను ఒక మనిషిగా అనుకొంటే మృతం లోకి నెట్టుకొని పోతున్నారు మమ్ములను మనసులో కూడా మనిషిగా భావించ రాదు కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా చూడాలి అదే నూతన యుగం దివ్య రాజ్యం అని ఆశీర్వాద పూర్వకంగా పరిస్కారం తెలియజేస్తున్నాము ........ ఇట్లు తమ అధినాయకులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ వారు, జగద్గురువులు, సర్వాంతర్యామి భగవత్ స్వరూపులు ............


No comments: