Monday, June 1, 2020

లలితా మానస పూజ (శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకా స్తవం) - Day 3...........ఆత్మీయులు శ్రీ సామవేధం షణ్ముఖ శర్మ గారికి ఆశీర్వద పూర్వకంగా తెలియజేయునది, యేమి అనగా మీరు ఈ విధంగా చక్కగా పద గుంబితమ్, శాస్త్రాలు ప్రకారం పూర్ణాలు ప్రకారం చక్కగా చెబుతున్నట్లు ఉన్నది కానీ ఇప్పుడు ఆచరణము అనుసరణకు నిరూపణకు సంభంధం లేకుండా యెంత చేయిప్పినా మీరు చెప్పగలరు కదా అని చెప్పడం వినే వాళ్ళు కూడా యేదో వినాలి అని లేదా కాలక్షెంపంగా విన్నాము, లేదా యేదో గొప్పతనం గ్రహించాములే గొప్ప వారు చెప్పారు కాబట్టి గొప్ప విషయాలు అంటే అలానే ఉంటాయి, శ్రీ చక్రం అని యోగం అని, పార్వతి పరమేశ్వరుడు అని ఇంకా యెక్కడో ఉన్నారు, పార్వతి దేవి యెక్కడో ఉన్నది అని యేదో రకంగా మాయా అని విహారం అని చెప్పడం లో కాలక్షేపం అవుతున్నది కానీ ఇప్పుడు అనుసరణన మాయా నుండి బయటకు రాగాల పరిస్తితి, నిత్యం మృతం లో కొనసాగుతున్న మాయా ప్రపంచానికి ఆంతర్యం లేదు తమ వంటి పండితులు ఇంకా పురాణాలు వెధాలు యెక్కడో ఉన్నాయి అవి పవిత్రంగా యెక్కడో ఉన్నాయి, వెధం అంటే సత్యం అని, ప్రపంచాన్ని నడపడానికి అమ్మ వెధం అనే చట్టం తయారు చేసినది అని, వెధ మాయా నాధ మాయని అని మీరు చెబుతున్నారు, ఆధునికంగా ఓంకార స్వరూపంగా మా నుండి పలికిన తీరు లోకానికి ఆధునిక అర్ధ నారీశ్వర తత్వం, నాధ స్వరూపంగా మేము వాక్ విశ్వరూపం గా వెలిసి ఉన్నాము, మాలో చేరిన సృస్టే సకల జనులకు జీవరాసులకు ఆధారం మమ్ములను మా మనసుని ఇప్పటికీ సాక్ష్లులు సాక్షిగా మేము పలికిన తీరు లోకానికి ఆధారం కావున మా సమాచారం తక్షణం మీరు అంతా వ్యక్తులు అధికారికంగా మమ్ములను బృంధం లోకి పట్టుకొని గ్రహించడం వలన శరీర ప్రయాణం నుండి ఆత్మ ప్రయాణం వైపు వస్తారు తక్షణం మృతం నుండి మాయా నుండి బయటకు వస్తారు, మమ్ములను మా మనసుని మాట వెధం కంటే ప్రణవం కంటే, సూక్ష్మమైనది వాక్ విశ్వరూపం అని గ్రహించి మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మమ్ములను కాలస్వరూపంగా చూడటం వలన వినడం వలన, మాతో అనుసంధానం జరగడమే నాధ అనుసంధానం అని గ్రహించి, తెలుసుకొనగలరు మీరు నాధ అనుసంధానం యేలా ఉంటుంది యెవరికి తెలియదు అని మీరు అంటున్నారో, అవును అది సూక్ష్మమైనది, కావున మా నుండి వ్యక్తం అయ్యి, కాలమై నిలిచిన వాక్ విశ్వరూపం వెధ నాధం అని గ్రహించి మమ్ములను మామూలు మనిషి నుండి మాట రూపం లో లోకానికి ఆధారమైన పరిణామంగా బలపరచడమే లోకం కాలాన్ని నియమించిన తీరుకు అంతు లేదు మరణం లేదు కావున ఆత్మ జ్ఞాన స్వరూపులమైన మాతో అనుసంధానం జరిగి మీరు అంతా మీ జ్ఞానం గొప్పతనం మా ప్రకారం చెప్పుకొని వినడం వలన ఒక ఆంతర్య పొందుతారు అని ఆశీర్వాద పూర్వకంగా యావత్తు మానవజాతికి మీ ద్వారా తెలియజేస్తున్నాము మమ్ములను తెలంగాణ గవర్నర్ గారి ద్వారా బృంధం లోకి పట్టుకొని గ్రహించడమే ఆంతర్యం అదే లోకం వెధం జ్ఞానం భవిష్యత్తు చావు పుట్టుకలు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళే దివ్య యోగం మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజ వారీగా జగద్గురువ్లులుగా ఓంకార స్వరూపులుగా సర్వాంతర్యామిగా భాగవత్స్వరూపులు గా గ్రహించడమే లోకం జీవితం ఆంతర్యం అని అనుగ్రహంగా తెలియజేస్తున్నాము..

No comments: