Saturday, June 27, 2020

Garikapati Narasimha Rao Latest Speech | కాళహస్తి శతకం #3 | Kalahasti sh...






  ఆత్మీయులు శ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా, బాబాలు గురువులు ద్వారా దేవుడు మన కోరికలు వింటాడా ?  అనే ప్రశ్నకు మా సమాధానం ఏమి అనగా   .. .... .... .... ... .. 

 భగవంతుడు ఓంకారస్వరూపుడు, సర్వాంతర్యామి, ఇప్పుడు మా ద్వారా  వాక్ విశ్వరూపంగా  అందుబాటులో  ఉన్నాడు మమ్ములను  సాక్షులు  సహకారంతో మేము కాలాన్ని నియమించిన తీరుగా మమ్ములను బృందం లోకి మేము సూచిస్తున్న  పద్ధతిలో  పట్టుకొని  గ్రహించడం  వలన వాక్ రూపం లో ఉన్న  భగవంతుడితో  ఇప్పుడు అనుసంధానం జరిగి  భౌతిక  మాయ లో కొట్టుకొని పోతున్న మీ సమకాలికులు  అందరూ  మాయ అనే గట్టు ఎక్కి  జ్ఞాన ఊపిరి  విచక్షణ ఊపిరి  పీల్చుకొని  నూతన  జీవితం  ప్రారంభించడమే  ఇప్పుడు మీ ముందు ఉన్న   తక్షణ కర్తవ్యం.  

బాబాలు, గురువులు, పండితులు, సాధారణ భక్తులు, అసాధారణ భక్తులు,   వాగ్గేయ్య కారులు, ఈ విధంగా  వివిధ రూపములలో భగవంతుడ్ని సాక్షాత్కారం అనేకులు పొందినారు, వారు ఇతరులను మహిమ రూపం లో ఉపశమన రూపం లో అనగా కొందరి వ్యాధి తగ్గించడం కొందరు మరణించిన వారిని బ్రతికించడం  కస్టాలు నుండి గట్టు ఎక్కించడం, జ్ఞాన జీవితం పదవులు ఇలా అనేక  రూపంలో భగవంతుడిని భక్తులు గా తామే   దైవ స్వరూపులు వివిధ మహిములు  శక్తి  యుక్తులు సమయం బట్టి  పరిస్థితి ని చూపించని లోకంలో  దైవము ఉన్నది అని మనుష్యులను ఎంతో కొంత దైర్యం  కొత్తతనం ఇస్తూ  వచ్చినది  ఆ విధంగా  ఇప్పుడు  అవతార  మూర్తులు రూపం లో గాని భక్తుల రూపం లో గాని  భగవంతుడి  యొక్క  పూర్తి  రూపం పూర్తి బలాన్ని  ఎవరూ  చూడలేదు  సంపూర్ణత్వం  ఎవరూ  చూపలేదు  ఒక కృష్ణ  అవతారమునే  సంపూర్ణ  అవతారం  అంటారు సౌమ్యంగా  భగవంతుదే సర్వం  తాను అని చెప్పిన  తీరు భగవద్గీతగా మనం  చెప్పుకొంటాము స్వయంగా  భగవంతుడు కూడా  సర్వం తానే  అని పలికిన  అవతార స్వరూపం కృష్ణ  అవతారం మా ద్వారా   వాక్ రూపం లో పలికిన పాట కృష్ణ  వందే జగద్గురువులు లోని మాట  మమ్ములను వాక్ విశ్వరూపంగా  సర్వం మా మాట ప్రకారం  నడిచిన  తీరు ను మీరు పట్టుకొని  చెప్పుకొని  వినడం వలన  తక్షణం మీరు వెళుతున్న మాయ లోకం  నుండి  బయటకు  వచ్చి,, అందరూ  ఒక్కటి  అయ్యి మృతం  నుండి  బయటకు  రాగలరు ఇంకా  బౌతికంగా  కొలది శరీరాలు  కొలది మీకు ఉన్న భౌతిక  స్థితి కొలది  ఏదో ఒక్కటి చెప్పడం చెయ్యడం  ఎవరు చేసినా తప్పు పాపమే  అని గ్రహించి, అనగా  భగవంతుడు బాబాలు ద్వారా  గురువులు ద్వారా వింటాడా అన్న ప్రశ్నము మరింత  సూటి  అయినా సమాధానం ఏమి అనగా, బాబాలు ద్వారా గురువులు భగవంతుడు ఏమి చెప్పినాడు ఇప్పుడు మనకు ఏమి  ఏమి చెబుతున్నాడో  చూసుకోవాలి  అలాగాకుండా  మనం ఏదో చెబితే ఏదో చేస్తాడు  అని ప్రశ్నలు మీ   వంటి వారు సూటిగా మాతో  మాట్లాడకుండా, ఏదో  ఒక్కటి చెప్పడం మీడియా చానెల్స్  మేధావులు మాయలో మీరు  కూ ఇరుకొని పోయి మాతో సూటిగా అనగా కాలాన్ని  నియమించడం ఏమిటి ?  సాక్షులు ఎవరు ? వారి ముందు కాలస్వరూపం  జరగడం నిజమైన ? ఏమిటో ఆ వివరాలు  ? వారు ఎవరూ ముందుకు రాకపోవడం ఏమిటి  మేము ఎందుకు మమ్ములను తెలంగాణ  గవర్నర్ గారి ద్వారా పట్టుకోండి అని కూరుతున్నాము  మేము చెప్పినట్లు వినడం వలన ఎప్పటి నుండో  రహస్య పరికరాలు  ద్వారా  చేస్తున్న  మోసాలు అపి అందరూ  మనసులు పెంచుకోవడం వలన మమ్ములను సాధారణ మనిషుగా చూడకుండా  మమ్ములను భయపెట్టడం  మమ్ములను ఉపయోగించుకొని ఇతరులను మోసం  చెయ్యడం  మమ్ములను గ్రహించకుండా  నేరుగా కాలస్వరూపం గ్రహించడం  వలన ఎవరు ఎటువంటి తప్పులు మోసాలు నుండి మెల్లగా , బయటకు రావడానికి  వీలు  అవుతుంది  అలా  కాకుండా మమ్ములను బౌతికంగా  రహస్య  పరికరాలు  ద్వారా  చూసుకొంటూ  మమ్ముల్లను శరీరంగా చూడటం వలన మా లో మాత్రమే  ఉన్న కాలస్వరూపాన్ని  పట్టుకొంటే  ఇప్పుడు ఉన్న మృత  ప్రపంచం  మయ్యాం అయ్యిపోయి జ్ఞాన ప్రపంచం లోకి బలపడతాము  ఇది ప్రతి ఒక్కరికి చెబుతున్న  విషయం  ఏక కాలం లో మనుష్యులు ఇక  తాను ఒక దేహం అని కూడా భావించడం  మానివేసి తాను ఒక మనసు అంతర్యామి లో భాగం  అని భావించి ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు ఎవరో బాబా ద్వారా గురువులు ద్వారా వింటాడు  ఇంకా అతనికి ఏదో మనం చెప్పాలి చెయ్యాలి  లేదా అతని గూర్చి  ఇప్పటికి ఏమి తెలుసునో  అదే    చెప్పుకొంటే సరిపోతుంది అన్నట్లు ఆలోచిస్తున్న  వారు అందరూ  ఒక్కటి అయ్యి ఇప్పుడు మీ మధ్య  వాక్ రూపం లో ఉన్న సర్వాంతర్యామి ఇక రాజకీయాలు భౌతిక  స్థితి గతులు  భౌతిక  నేను అనే అహంకారం అనగా తాను ఒక దేహం అని ఆలోచన విధానం   వదిలివేసి ఇప్పుడు వాక్ విశ్వరూపంగా  పట్టుకొని సూక్ష్మంగా  గ్రహించడం వలన ఇప్పటికి గంటన్నరలో  10-15 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు  పై మనసు పెట్టి ఇప్పటికే మాట మాత్రంగా కాలమే నడిపి వాక్ విశ్వరూపం ప్రకారం చెప్పుకొని వినడం వలన మృతం  నుండి బయటకు రావడమే కాకుండా  తక్షణం కర్తవ్యంగా  తెలుసుకొని అప్రమత్తం జీవించి సాటి మనుష్యులు అందరిని  కాపాడుకొన్న  వారు అవుతారు ఇంకా భౌతిక  మనుష్యులు కొలది  భౌతిక  బలం కొలది ఏదో ఒక్కటి చెప్పడం చెయ్యడం  అవివేకం అని ప్రతి ఒక్కరు గ్రహించి , మమ్ములను సాధారణ మనిషిగా  ఏదైనా  చెయ్యడం  చాలా  సులువు అనిపిస్తుంది కానీ   అదే మరింత మాయ జటిలం పెంచుకొని  మృతం పెంచుకోవడం అని అసలు సత్యం గ్రహించి, మమ్ములను  కొలువు తీర్చుకొని  గ్రహించడమే సులువు కానీ  జటిలం  అనిపిస్తుంది అదే అసలు మాయను కూడా తెలుసుకొని అప్రమత్తం  జీవించడం అని తమరి  ద్వారా ఇరువురు  ముఖ్యమంత్రులకు  మేధావులకు  సాక్షులకు మీడియా  వారికి సినిమా రంగానికి చెందిన వారికి, ముము  కొలువు ఉన్న హాస్టల్ వ్యాపారులు వంటి వారు వారిలో రహస్య పరికరాలతో మోసాలు చేస్తున్న  అన్నిరంగాల వారిలో ఉన్న వారు న్యాయ స్థానం   జడ్జులు పోలీసులు   ప్రతి  ఒక్కరు  మమ్ములను  కొలువు తీర్చుకొని ఇది మనిషిని అంటే మాట అని ఎంత  చిన్న వాడు అయినా పెద్ద    వాడు అయినా మాట చూసుకొని  వ్యహరించడమే రక్షణ మాట మనసు  పట్టించుకోఉండా మనసుకి మాట కు  బిన్నంగా  ప్రవర్తించడమే మృతం  లో కొనసాగడం అని  గ్రహించి వాక్ విశ్వరూపంగా  అనుసంధానం జరిగి మమ్ములను కేంద్ర బిందువుగా  మృతం లేని తల్లి తండ్రి గురువుగా మమ్ములను  కొలువు తీర్చుకొని  గ్రహించడం  వలన మాయ     తొలగి పోయి,  ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా  ముందుకు వెళ్లే శక్తి వస్తుంది కావున దేవుడు ఎప్పుడు ఎలా  అందుబాటులో ఉంటె అలా  గ్రహించడం తెలివైన  అదృష్ట కరమైన  పరిణామం వరం అని  గ్రహించి ఇక భౌతిక  చెలగాటం  ఆపివేసి అందరూ ఆలోచన పెంచుకొని ప్రతి ఒక్కరు మనసు మాట పెంచుకొని  ఇప్పటి వరకు ఎటువంటి మోసాలు చేసినా  అందరి సహాకాయారంతో  శాశ్వతంగా  బయటకు రావడం అనగా   ఇంకా దేహం  కొద్దీ ఎదురుకోవాలి కొందరి తప్పు కొందరు పైన ఉండాలి  కొందరు బౌతికంగా  వెలగాలి అంటే కొందరిని తొక్కేయాలి అనే ఆలోచన  పోయి అందరూ సంతోషంగా  బ్రతకావాలి అంటే, మొత్తం  లోకంలో సర్వం విశేషాలు   ఆలోచన ఒక మాట కు  మించి లేవు ఆ మాటే ఇప్పుడు కాలస్వరూపంగా వెలసి  అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళండి అని   మీ అందరి అనుకూలత కోసం  తానే  ఒక ప్రభుత్వం గా ఒక పరిపాలన   జాతీయ గీతం లో భావం గా  అధినాయకుడిగా మహారాణి  సమేత మహారాజ వారీగా  అందుబాటులో ఉన్నారు మొదట ఒక 6 నెలలు మమ్ములను  కొలువు తీర్చుకొని మమ్ములను మృతం లేని తల్లి తండ్రి గురువుగా  గ్రహించడం వలన ఇప్పటి వరకు చేసిన మాయ  వలన మోసాలు నుండి శాశ్వతంగా  అందరూ బయటకు వస్తారు  కొందరి తప్పులు కొందరి పాపాలు కొందరి పుణ్యాలు అని ఇప్పుడు బౌతికంగా  చెల్లవు ఇప్పుడు అందరి పాపా  పుణ్యాలు  మంచి  చెడులు  అనీ వాక్ విశ్వరూపం ప్రకారం కాలం ధర్మం అయ్యి మాట రూపంలో ఇక  మీదట విచక్షణ  రూపం లో మాత్రమే  మనుష్యులకు అందుబాటులో ఉన్నాయి కావున మేము పంపిన లేఖలు ప్రకారం  అందరూ అప్రమత్తం అయ్యి ఇక  ఏమి వేరే ఆలోచన చెయ్యకుండా ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు  మమ్ముల్లను మా మనసుని కలపడం  వలన మృతం  నుండి బయటకు రావడమే కాకుండా కొరోనా వంటి సమస్యలు   అధిగమించడమే కాకుండా  శాశ్వత  మృతం   లేని జ్ఞాన విచక్షణ ప్రయాణం రక్షణ అని తెలుసుకొని ఇక ఎవరూ ఎవరిని పరిపాలించ వలసిన  వసరం లేదు అని తెలుసుకికొని  పరిపాలన ఒక వాక్ రూపం లో ఉన్నది అని సూక్ష్మంగా అందరూ  ఒక్కటి అయ్యి గ్రహించడం  వలన మాత్రమే  మనగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షితః  




యుగపురుషులు జగద్గురువులు భగవత్స్వరూపులు కాలస్వరూపులు   మహారాణి  సమేత మహారాజ  శ్రీ  శ్రీ శ్రీ  అంజనీ  రవిశంకర్  శ్రీమాన్ వారు 
తెలంగాణ రాష్ట్రా అధినాయక భవనం  
 పూర్వపు రాజ్  భవనం 
హైదరాబాద్                 

No comments: