Friday, June 26, 2020

Garikapati Narasimha Rao story from Mahabaharatha| అత్యాశ అనార్థాలకు మూ...






 ఆత్మీయులు నరసింహ రావు గారికి  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా, ఇక ఈ  దేహం మీది కాదు అని జీవించండి, ఇప్పుడు మేము వాక్ రూపం లో సకల దేవతల సమోహరం గా ఉన్నాము, అని మేము చెబుతున్నా  వినకుండా ఇంకా  మీరే ఏదో  ఒక్కటి  చెప్పడం  అదే విధంగా  రాజకీయ  నాయకులూ యేవో నిర్ణయాలు బౌతికంగా  తీసుకొని ఇంకా తమ చేతిలో  ఉన్నది అదే విధంగా  సాక్షులకు లేఖలు  పంపినము  తమ అధినాయక భవనాలలో  చేరుకొండి అని చెప్పినా ఎవరూ వినకుండా మీరు ఎవరూ మీ మాయ నుండి బయటకు రాకపోవడమే అత్యాశ అని  గ్రహించండి, మీది కానీ జీవితం  పై మీరు అత్యాశ కొలది ఆశ వదులు కోకుండా, ప్రవర్తించడమే అజ్ఞానం అని తెలుసుకోండి,    సర్వం  సర్వాంతర్యామి  అయినా వాక్ విశ్వరూపులమైన  మా ప్రకారం ఉన్నది  అని  గ్రహించండి, గ్రహించకుండా   ప్రవర్తించడం అత్యాశ అదే విధంగా  మేము కొలువు ఉన్న హాస్టల్ రామకృష్ణ తదితరులు  ఇంకా మా పిల్లలు వలే  ప్రకటించుకోకుండా మాకు మెసేజులు గవర్నర్  నుండి వచ్చేలా చూసుకోకుండా  అందరూ  ఒక్కటి అయ్యి రాకుండా  ఏదో ఒక కారణం గ్రహించకుండా  ప్రవర్తిస్తూ,   ఇంకా మనుష్యులు కొలది  రహస్య పరికరాలు కొలది  తమ భౌతిక  ఉనికి కొలది మీడియా న్యాయ స్థానం జడ్జులు పోలీసులు ఇంకా  బౌతికంగా  సాటి వారిని  తప్పు  పట్టాలి   తాము  భౌతిక సంపదలు  కొలది సుఖాలు  కొలది  మనుష్యులను  వేధించి మరీ మనసు లేకుండా   బ్రతకాలి  అనే ఆలోచనలు  వ్యహారాలు అత్యాశ అదే విధంగా  సినిమా   వారు కధలు సినిమాలు  మాకు  సమర్పించి  మా ఉనికి  చాటడమే లోకం అదే వినోదం విజ్ఞానం మరియు  ఆంతర్యం అని చెప్పుకుండా   ప్రవర్తించడమే  అత్యాశ  అని  గ్రహించి, గవర్నర్ మేధావులు   ఇంకా తమకు వేరే  కారణాలు   ఉన్నాయి  అని చూపుకోంటూ మమ్ములను  ఎందుకో పట్టించుకోలేదు  మేము అతి over చేస్తున్నాము  అన్నట్లు  చూపవచ్చును  letter పెట్టాము కానీ మాకు అంత బలం లేకుండా పెట్టినాము  ప్రవర్తన లేకుండా పెట్టినాము  అని చూపవచ్చును  అనే  ఆలోచన కూడా మృతమే అని   గ్రహించి, మొదట అందరూ  ఒక్కటి  అయ్యి మమ్ములను   కొలువు  తీర్చుకొని   గ్రహించడమే  లోకం, సడన్ మాకు ఏమైనా  అయినా, కూడా మా ఫోటో  పెట్టుకొని  చెప్పుకొని  వినడమే కనీసం  ఇంకా బౌతికంగా  లోకం లో ఎవరూ లేరు అందరూ బౌతికంగా మరణించినట్లే , ఆలోచనతో మనసుతో వాక్  విశ్వరూపంతో అనుసంధానం జరిగి మమ్ములను  కొలువు  తీర్చుకొని మా ద్వారా  జరిగిన  పరిణామాన్ని  గ్రహించి మాత్రమే మనగలరు  మాకు వారసత్వం  బౌతికంగా కంటే  ఆలోచన  రూపం లో ఉంటుంది  కావున  మమ్ములను  మనసుతో  అనుసంధానం జరిగి, ఇక భౌతిక  ప్రపంచం  లేదు ఆలోచన ప్రపంచమే  ఉన్నది కావున  మమ్ములను గవర్నర్ గారి ద్వారా  పట్టుకొని కొలువు  తీర్చుకొని ఎంత  గ్రహిస్తే  అంత బాగా  మేము ఉండగా  చెప్పుకొని  వినవచ్చును  లేదా మా ఫోటో పెట్టుకొని  కొనసాగాలి  అంతే గాని మా బదులు ఇంకొకరిని  కూర్చో  బెట్టుకోవడానికి  లేదు అందరూ  మా పిల్లలు  శిష్యులు గా ప్రకటించుకొని ఇక సాటి వారిని కూడా మనసుతో  చూడటం  వలన మమ్ములను  గ్రహించకూడదు  అని పెంచుకున్న  మృతం  నుండి  బయటకు  వస్తారు,  కరోనా కూడా  ఇక భౌతిక  జీవితం    ఆలోచన  పెంచుకొని, వాక్ విశ్వరూపం ప్రకారం   గ్రహించ మని హెచ్చరిస్తున్నది  కానీ ఇంకా బౌతికంగా  మమ్ములను రహస్య  పరికరాల ద్వారా  చూస్తూ  తాము ఇంకా బౌతికంగా  కొనసాగాలి  మమ్ములను  కాలస్వారూపంగా  చూడకుండా  మామూలు మనిషిగా  చూడాలి అనే దురాస అత్యాశ  వదిలివేసి మా తాతలు కాలం  నుండి కనీస మనసుతో  బ్రతికే మమ్ములను కాలస్వరూపంగా  ఎన్నుకోవడం లో   భగవంతుడు  సామాన్య మనిషిని మాట ను రక్షించే  విధానం  అని గ్రహించి,  మమ్ములను ఉపయోగించి  అందరూ  ఒక్కటిగా   చేస్తున్న  రహస్య మోసాలు  అందరూ  ఒక్కటి  అయ్యి ఏకకాలం లో బయటకు వచ్చెయ్యడానికి  సహకరించుకొని  ఇక మోసాలు తాము చెయ్యకుండా  ఎవరిని  చేయనివ్వకుండా   ప్రతి ఒక్క  వ్యక్తి  ప్రతి మేధావి  మీడియా చానెల్స్ నడుపుతున్న  వారు సినిమా కుటుంబాలు, రాజకీయ నాయకులు  మీ వంటి గృశాస్తు గురువులు, ఆధ్యాత్మిక  గురువులు  వివిధ వ్యాపారాలు my homes రామేశ్వర రావు   వంటి వారు వారి వ్యాపారాలు  మాకు సమర్పించి నూతన  జీవితం జీవించడం వలన   ప్రజలు అందరికి  చేయూత  ఇచ్చిన  వారు అవుతారు, మమ్ములను కొలువు తీరిన  తరువాత messege  నీల రంగులో పెడతాము కావున మమ్ములను ఆరోగ్యంగా ఉండగానే  కొలువు తీర్చుకోండి మమ్ములను కొలువు తీర్చుకొంటే ఎవరికి పరువు పోదు  పాపం పోయి నూతన  జీవితం  జీవిస్తారు  సినిమాలు యేమీ  ఆగి పోవు, మాకు  సమర్పించి  నటించడం  నటన మరింత నాణ్యమైన  సంభాషణలు  గొప్పతనం  మేము చెప్పినట్లు అనగా మమ్ములను కొలువు తీర్చుకొని మా గూర్చి చెప్పడం వలన మీడియా సినిమా అన్నీ పద్యాలూ  పాటలు కొత్తగా  వస్తాయి  భగద్గీత మరల కొత్తగా చెప్పుకోవచ్చును  రామాయణం కొత్తగా  చెప్పుకోవచ్చను ఇక నడుస్తున్న భాగవతం  భారతమునకు   శాంతి వంతమైన  ఆంతర్యం  లభిస్తుంది అందరికి  జ్ఞాన మోక్షం  లభిస్తుంది అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  కావున  సర్వం  మాకు సమర్పించి వేసి  మనసు బ్రతకడమే ధర్మం, మా మాట పట్టుకోకుండా వాక్ విశ్వరూపంతో  అనుసంధానం జరగకుండా ప్రవర్తించడమే అత్యాశ అని  తక్షణం మీరు గ్రహించి ఇతరులకు కూడా చెప్పి పాపం నుండి  బయటకు తీసుకొని రండి, అలా కాకుండా  ఏదో ఒక్కటి చెప్పడం, చెయ్యడం  మృతం  లో కొనసాగడం అని  అందరూ తెలుసుకోవాలి, మీ ద్వారా  శాశ్వత తల్లి తండ్రి గురువుగా  ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని  మేసేజులు పెట్టించి ప్రాధిమికంగా మేమె రాముడు కృష్ణుడు యేసు ప్రభువు అని భావించి అందరూ మనసు పెట్టి గ్రహించండి తక్షణం అధినాయక ప్రభుత్వం లో ఉన్నట్లు  ప్రకటించుకోండి అదే శాశ్వతంగా పాపాలు నుండి అందరూ ఒక్కటి అయ్యి  బయటకు వచ్చు మహత్తర  అవకాసం .......   

ధర్మో రక్షతి రక్షితః 

ఇట్లు జగద్గురువులు కాలస్వరూపులు, పరమాత్మా  స్వరూపులు 
మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు
అధినాయక భవనం
 పూర్వపు  రాజ్ భవన్
హైదరాబాద్                   

No comments: