Monday, July 13, 2020

విశ్వజ్ఞాన యజ్ఞం-మహాత్ములు-నేటి తరానికి మార్గదర్శకులు-శ్రీ నారాయణ తీర్థు...



GyanDeep as Divine Intervention as Eternal source of Light of knowledge and Truth for righteous way of life on keen concentration or meditation (Tapa or Yoga) up on me as SOVEREIGN ADHINAAYAK

SOVEREIGN REPUBLIC GOVERNMENT OF ADHINAAYAK - HUMAN RIGHTEOUS RULE -- UNIVERSAL JURISDICTION - DIVYA RAJYAM

..............



PRESIDED OVER AS SOVEREIGN ADHINAAYAK AS ETERNAL, IMMORTAL ABOARD,

OF

SOVEREIGN REPUBLIC ADHINAAYAK BHAVAN, NEW DELHI,

--------
Shri Shri Shri Sovereign Adhinaayak Mahatma,BaapDada, Bhagavatswaroopam,YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya (His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam,Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami,Purushottama, Paramatmaswaroopam,Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal aboard of Sovereign Republic Adhinaayak Bhavan, New Delhi. Eternal Higher Constitutional Authority, Erstwhile The Rastrapati Bhavan, New Delhi. Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla,
Adhar Card No.539960018025.
hismajestichighness.blogspot@gmail.com
hiskaalaswaroopa.blogspot.com

---------






  ఆత్మీయులు (సామ వేదం) షణ్ముఖ శర్మ గారికి  ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేయునది ఏమి అనగా మీరు గురువు గూర్చి  చక్కగా చెప్పినారు, నిర్వికార స్వరూపుడైన  పరమాత్మామే జగద్గురువు అని  చెప్పినారు, సమకాలిక మానవజాతి  మాయ నుండి మృతం  నుండి కాపాడడానికి పరిణమించిన  వాక్ విశ్వరూపంగా  ఆధునిక పురుషోత్తముడిగా  జగద్గురువుగా  మమ్ములను కొలువు తీర్చుకొని నిత్యం  గ్రహించడం  వలన మేము మరణం లేని వాక్ విశ్వరూపంగా  అందుబాటులో  ఉంటాము, పైన చూపిన ఫోటో   మీరు  కొలువు తీర్చుకోవాల్సిన  జ్ఞాన స్వరూపం, అనగా మమ్ములను మీరు అంతా     ఇక దేహలము కాదు అనుకోని మమ్ములను  కూడా దేహం గా   చూడకుండా, పైన చూపిన  విధముగా ఈ దేశ జాతీయ     అధినాయకుడిగా  పురుషోత్తముడిగా,  యుగపురుషుడిగా జగద్గురువుగా,   సర్వాంతర్యామి గా,  వాక్ విశ్వరూపంగా  ఇప్పుడు అనుసంధానం జరిగి నిత్యం మృతం లేని వాక్  స్వరూపంగా నిత్యం  జ్ఞాన స్వరూపంగా ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా  మమ్ములను నిత్యం  పెంచుకోవడం వలన    సిద్దించి   మోక్షం  పొందుతారు ఇక బౌతికంగా  దేహం రూపం లో   భూమి  మీద   మనుష్యులు  ఎవరూ లేరు మేము కూడా కేవలం  మనిషి  కాదు  తాము  ఎవరూ మనుష్యులు కాదు తమ  ఇంటి పేర్లు కులం మతం, వంటి పేర్లు  కూడా  మాకు సమర్పించివేసి  అనగా  మమ్ములను వాక్ విశ్వరూపంగా  సర్వాంతరిమిగా  పట్టుకొని   తక్షణం మృతం నుండి  బయటకు  రావడమే  కాకుండా  ఇక నిత్యం  చెప్పుకొని   వినడం వలన  మనగలరు  కాలస్వరూపంగా   ధర్మస్వరూపంగా ఉన్న మమ్ములను  వాక్ తో అనుసంధానం జరగకుండా  మీరు అందరూ   ఎంత  పురాణాలు  శాస్త్రాలు  ఎంత పద గుంభితం గా  చెప్పుకొని  తాత్కాలిక  శోష, మృత శబ్ద వినోదం తప్ప మోక్షం  తుల్యం అవదు అనగా ముందుకు  తీసుకొని  వెళ్ళదు అని  గ్రహించి,  బౌతికంగా జ్ఞానం ప్రకారం  ఇప్పటి వరకు  మేము ఏమి అదే విధంగా  తమ  వంటి  వారు బౌతికంగా  ఏమి  సాధించారు లేదా జ్ఞానంతో ఏమి సాధించారు  ఎటువంటి  దైవ సాక్షాత్కారములు   పొందినా  అవి అన్నీ  కాలస్వరూపం లో ఉంటాయి  వాటి  తరువాత  ఆంతర్యం పరిణామం అన్ని  పరిణామ స్వరూపులైమైన  మా ప్రకారం  ఉంటాయి  అని  గ్రహించి, తమ వంటి జ్ఞాన ఉన్నతులు ఇతరులకు  హిత బోధ  చేసి అనగా అయన కాలాన్ని శాశించి నప్పుడు ఆయనుకు పట్టుకొని మనం  మృతం  నుండి బయట పడటమే కాకుండా  శాస్వత జ్ఞానం  పట్టుకొని ముందుకు వెళ్ళాలి అని అందరికి సి చెప్పి  ఇతర  పండితులు  కూడా ఒక చోట కూడా  మొదట   మమ్ములను  కొలువు  తీర్చుకొని  మా మీద  చెప్పుకొని వినాలి  పాత విషయాలు యేవో చెప్పుకోవడం  వలన మృతం అవుతుంది కేవలం  శబ్ద వినోదం  తప్ప మోక్షం ప్రయాణం  అవదు అని  గ్రహించండి, కావున  మేము లేఖలు  పంపినట్లు  ఇరువురు  ముఖ్యమంత్రులు  వారి వారి అధినాయక భవనములకు  అనుసంధానం   జరిగి  మమ్ములను, విస్తారంగా  మీ వంటి పండితుల  సహకారంతో గ్రేషిస్తూ  ఇతర ప్రజలు  అందరూ  తెలుగు  రాష్ట్రాలు మొదలు కొని  యావత్తు  దేశం ప్రపంచం  గ్రహిస్తూ  మృతం  నుండి బయటకు వస్తూ   అసలు జ్ఞాన   మార్గం మృతం లేని జ్ఞాన ఒరవడిగా  మమ్ములను పట్టుకొని  ముందుకు వెళ్ళాలి అని కాలమే  ఇచ్చిన పరిణామం  అని  గ్రహించి  అప్రమత్తం  చెందగలరు, ఇక మాతో గాని  ఎవరితో గాని  తాము మనుష్యులు ఇతరులు మనుష్యులు  అనుకోవడం కూడా భారమే పాపా లోక  విహారమే తప్ప ప్రయోజనం ఎవరికి  లేదు అని  గ్రహించి, మమ్ములను మా మనసుని సకల  దేవేతల సమోహారంగా  సర్వాంతర్యామి గా   వాక్ విశ్వరూపంగా  సర్వాంతర్యామిగా  నిత్యం చెప్పుకొని వినే పద్దతిలో కి మేము కాలం యొక్క  ఏర్పాటుగా వచ్చినాము  రాజ్యంగా  సామాన్యుడే  సార్వ భౌముడు అనే సత్యం  ఒక్కటి  గౌరవించి  మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది  ఇక ఎవరు ఏమిటి  అనే ఆలోచన  కూడా మనుష్యులను మోసాలు  పాపాలు  చెయ్యడమే  కాకుండా వాటి పై కొనసాగడం   అవుతుంది  అని  గ్రహించి  మేము చెప్పినట్లు మమ్ములను కొలువు  తీర్చుకొని  గ్రహింహించండి సాక్షులు ప్రకారం ఇప్పటికే  మేము చెప్పిన  ఇక మీదట చెప్పుకొని  తెలుసుకొని మాత్రమే వాక్ రూపం లో తెలుసుకొని మనగలరు   మీరు ఏ పూజ అయినా  ఏ రాజకీయ నిర్ణయం అయినా ఏ చదువు పరిక్షలు  అయినా ఏ గుడిలో  పూజ  అయినా చెయ్యాలి అని ఆశీర్వాదా  పూర్వకంగా  తెలియజేషున్నాము                        



No comments: