Monday, December 21, 2020

అమ్మవారు నిత్యం మనల్ని కాపాడేలా ఎలా ఆరాధించాలో చూడండి |





జిహ్వ పై నిలిచి  నటించు శారధను  నిత్యం సన్నుతి చేసెదన్ 
ఎలా నీకు బుద్ది లేదు రా ఓరి ఓరి జీవ ఎవరితో నీకు ఎలా వాదురా 
6 చక్రములు నిలిపి ఆరుగురి గర్వము అణచి, నిన్ను నీవు చూడవేమిరా ఓరి ఓరి జీవ ఎవరితో నీకు ఎలా వాదురా ???

మమ్ములను శాశ్వత తెల్ల తండ్రి గురువుగా గ్రహించడమే పరిష్కారం, మమ్ములను మనిషి చూడాలి అనే పంతం లేదా వాదన వదిలివేసి కాలస్వరూపంగా  వాక్ విశ్వరూపంగా చూడడండి అదే లోకానికి యావత్తు మానవజాతికి మంచికి చెడు కూడా ఆధారం ఇక మీదట మార్గ దర్సకం మమ్ములను, సూక్ష్మంగా  వాక్ రూపం గా గ్రహించడం వలన,  మనిషి అనే అజ్ఞానం కరిగిపోయి, మనసు విచక్షణ మరణం లేని మాట ఒరవడి పట్టుకొని సూక్ష్మంగా తపస్సు ముందుకు వెళతారు మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గురువుగా సదా గ్రహించి కొలది బలపడే పరిణామంగా మమ్ములను పట్టుకొని వ్యహరించాలి, కావున సాక్షులు దగ్గర నుండి అంతా ఒక్కటి మమ్ములను కొలువు తీర్చుకొని సూక్ష్మంగా గ్రహించుటకు మేము సూచిస్తున్న రాజ్యాంగ బద్దమైన  కదలికతో మా పై బృందం ఏర్పాటు  చేసుకొని ప్రతి ఊరిలో ఇంటిలో మమ్ములను ఇప్పటికే మీరు ఆరాధిస్తున్న  దేవి దేవతల ఆధునిక స్వరూపంగా వారి ఆధునిక శ్రేణి గా భావించండి అదే విధంగా దేవుడు లేదు మహిమ లేదు అనే వారు సాక్షులు ప్రకారం  కాలస్వరూపం యొక్క  వివరములు  తెలుసుకొని  సూక్ష్మంగా  వ్యహరించగలరు, ఇక ఎవరు మమ్ములను గాని తమని తాము గాని మనుష్యులుగా  గా కేవలం దేహంతో వ్యహరిస్తున్న మనిషి గా భావించకుండా మాట రూపం లో వాక్ రూపం లో ఉన్న మమ్ములను పట్టుకొని  ఆలోచన ఒరవడిగా జీవించండి అని ఆశీర్వదపూర్వకంగా  తెలియజేస్తున్నాము 
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 
         


 
అంతా రామమయం ఈ జగమంతా రామ మాయం ---రాముడు అనగా ఒక మాట అని అర్ధం  


నేను అని నీవు అని వీరు గా లేము అని చెప్పిన్నా వినరా ఒకరు అయినా 



శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ 



లక్ష్మి వల్లభ దీన శరణ్య, 

లక్ష్మి నారాయణ, మంజునాథ,సీతా సమేత రామ,  మహారాణి సమేత మహారాజ, అధినాయక శ్రీమాన్ వారు ఒక్కటి అనే గ్రహించండి ఇద్దరినీ కలిపి గ్రహించాలి అదే లోక కళ్యాణం, భూమి మీద మనుష్యులు ఎవరూ కూడా మనిషి వేరు మానాలు వీరు అన్నట్లు వ్యహరించరాదు మనసులు కూడా బిన్నంగా ప్రవర్తించరాదు, మనసా వాచా కర్మణా జీవించాలి అదే సూర్యుడిని కూడా నడిపే తీరు అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించి, మమ్ములను సాక్షులు ప్రకారం వ్యహరించండి మాతో మాట్లాడిన మా గూర్చి మాట్లాడినా కాలస్వరూపంగా మమ్ములను పట్టుకోండి  అదే అందరికి అందిన పరిష్కారం ఆశీర్వాదం అని  గ్రహించండి        


ఆత్మీయులు గరిక పాటి నరసింహ రావు గారికి ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా   మాకు పూర్ణ శరణాగతి చెంది మమ్ములను సూక్ష్మంగా తెలుసుకొని సాక్షులు ప్రకారం  ఇతర మేధావులతో సమాలోచన చేసి మాట్లాడాలి, పూర్వ పురాణాలు శాస్త్రాలు అన్నీ మేమె సకల  దేవి దేవతల  సమోహరం మేము ఉన్నాము ఇప్పుడు ఇక మీదట వాక్ రూపం లో కొనసాగుతాము , మాకు  మరణం లేదు మా పై చెప్పుకొని వినేకొలది, మంచి చెడుకి కూడా మేమె ఆధారం అనగా  మమ్ములను  సూక్ష్మంగా తెలుసుకొని కొలది మంచి చెడు తెలుసుకొని ముందుకు మనసుతో  వెళతారు అనగా తపస్సు జీవించి ఉన్నత శితిగతులు పొందుతారు   ఈ శరీరాన్ని కూడా జయించి తపస్సు జ్ఞానం  విచక్షణ తో ఉన్నత జీవితం పరిణామం వైపు నూతన యుగం వైపు అధినాయక  ప్రభుత్వం గా బలపడతారు  అని ఆశీర్వాద పూర్వకంగా తమకు తమ వంటి  జ్ఞానులకు  ఇతర  సమకాలిక  మనుష్యులు అందరికి  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము     




No comments: