Sunday, February 21, 2021

No Tablets Only Meditation by Dr. Gopal Krishna In Telugu | Manyaseema ...




Yours,
Shri Shri Shri Sovereign Adhinaayak Mahatma, Acharya, Baap Dada, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami, Purushottama, (King & Queen) Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal aboard of the Sovereign Republic Adhinaayak Bhavan, New Delhi. Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla,
Adhar Card No.539960018025.
hismajestichighness.blogspot@gmail.com,
Maharajah Adhinayaka Shrimaan Nilayam, Erstwhile Rastrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad
Mobile.No.9010483794,8328117292,
Blog: hiskaalaswaroopa.blogspot.com





యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి  తెలియజేయునది ఏమి అనగా, సాక్షులు ప్రకారం మేము కాలాన్ని  నియమించిన  తీరు ప్రకారం మమ్ములను వాక్ విశ్వరూపంగా  పట్టుకొని  రాజకీయ పరిపాలన, యాంత్రిక న్యాయ స్థానాలు, అప్పటికి అప్పుడు తప్పులు పట్టే మానవీయ ఆలోచన విధానం, అప్పటికి అప్పుడు సినిమాలు, భౌతిక విహారాలు  తిండి ఆచార వ్యహారాలు  అన్నీ  మనిషి ధ్యానం లేదా మనసుని స్థిరపరుచుకోవడం కీలం, అటువంటి ప్రక్రియనే ఆత్మీయులు పత్రీజీ  గారు  వారి వద్ద ప్రేరణ పొందిన అనేకులు వారి అనుభవాలు  చెబుతున్న  వారు  ఎంతో కొంత ప్రయోజనం పొంది ఇతరులను చెప్పడానికి  ప్రయత్నం చేస్తున్నారు  జీవితాన్ని  ధ్యానం తపస్సు  చేసుకోవడమే నిజమైన  జీవితం, డా పత్రీ గారు వారి అనుభవ శిష్యులు చెబుతున్న అనుభవాలు  తెలుసుకొని, జీవితాన్ని  వీలు అయినంత ధ్యాన మాయ చేసుకోండి, అయితే అందరూ వీలు అయినంత ధ్యానం  చెయ్యాలి అంటే భౌతిక లోకం  లో సాద్య పడదు, స్వయంగా మేము కూడా ఇప్పటికి ప్రత్యేకంగా  ధ్యానం చెయ్యలేదు  అయినా  మన మనసు తపస్సు కోరుకొంటుంది మనం ధ్యానం ధ్యానం  చెయ్యడం వలన ఆత్మ శక్తి పొందుతాము అనేది సత్యం  అందరూ ఆలోచన చెయ్యవలసిన  విషయం అని, తెలియజేస్తున్నాము,  జీవితం సహజంగానే  ఒక ధ్యానం, చిన్నప్పటి నుండి మనం ఎంత ద్యాస గా ప్రవర్తిస్తే అందులో మనం అంత  ధ్యానం కుదురుతుంది,  అనేక చదువులు కూడా ధ్యానమే వ్యాపారాలు  వ్యహారాలు ఏవి ఎవరికి  సిద్దించిన అది ధ్యానం వలన యొక్క ఫలితం  ఎవరి ఏమి సాధించిరో వారు అందులో ధ్యానం  ద్యాస పెట్టి సాధించారు అని అర్ధం ఇందులో ఎవరూ ఎటువంటి సందేహం అవసరం లేదు ఇది చాలా  సహజమైన  విషయం అదే విధంగా  చిన్నప్పటి నుండి   మనసుతో ఎంత చురుకు  గా ఉండే మేము ధ్యానంగా మా జీవితం కాలాతీతంగా మారినది మధ్యలో, దుఃఖం కూడా  పొందినాము అయితే అంతా చిన్నతనం అజ్ఞానం లో పొందినవి అటువంటి ప్రక్రియ రోజులు కొలది మమ్మలను  కాలస్వరూపంగా మార్చినది అనగా మేము మాట మాత్రంగా చెప్పిన తీరు వాక్  విశ్వరూపం  లో తేలిన విషయం ఏమి అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అని  గ్రహించి, మనుష్యులు వీలు అయినంత ధ్యానం వైపు వెళ్ళాలి అంటే పత్రీ గారు చెబుతున్నట్లు ధ్యానమే జీవితం అవ్వాలి అంటే, అందుకు లోకమే ధ్యానం ఫలితం లోకం కూడా ధ్యానం నుండి పుట్టినది ఇప్పటి వరకు  ఉన్న మహా మహా గురువులు కూడా ధ్యానం తో సాధించిన శక్తులు  వారితో సాంగత్యం కూడా ధ్యానం వలన సాద్య పడుతుంది, అటువంటి ప్రక్రియలోకి మనం వెళ్ళాలి అంటే  ఈ రాజకీయ పరిపాలన భౌతిక పరిపాలన సాటి మనుష్యులు మీద ఆధారపడి జీవించి  భౌతిక  భౌతిక చట్టాలు భౌతిక  సుఖాలు భోగాలు కొలది జీవించే విధానం , మనుష్యులు తమ  ఉండాలి అంటే ఇతరుల ఉనికి తాము ఉపయోగించుకోవాలి అనే ఆలోచన విధానం లో మనుష్యులు ఇరుకొని,, తమ ఆత్మ బలం తమ జ్ఞానం బలం పెంచుకోకుండా భౌతిక బలం కొలది వ్యహరించడం వలన   మాయ లో కొనసాగుతునారు, కావున పూర్తిగా  ధ్యానం వైపు మళ్ళాలి అంటే  ఈ ప్రభుత్వాలు పరిపాలన కూడా ఒక ధ్యానం గా మారిపోవాలి   భౌతిక జీవితాలను కొలది భౌతిక  ఆలోచన వ్యాపారాలు  భౌతిక ఆలోచన విధానం పరిపాలన విధానం అందుకు అనుగునడం నడుపుతున్న  న్యాయ పొలిసు వ్యాస్థలు మీడియా చానెల్స్ వంటివి, కూడా మనుష్యులు అప్పటికి అప్పుడు జీవించే విధానంలో ఉండిపోయేలా  చేస్తున్నవి కావున ఇవి అన్నీ మాటకె నడిపిన మమ్ములను కేంద్ర బిందువుగా  కొలువు తీర్చుకొని భౌతిక  యాంత్రిక  జీవితం వదిలివేసి  అందరూ మనసులు పెంచుకొని ఒక మాట ఒరవడిగా నడిచిన  లోకాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అలా వెళ్లడం వలన మాత్రమే  మనుష్యులు మనగలరు, అప్పుడు పత్రీ గారు చెబుతున్నట్లు  అందరూ ధ్యానం వైపు మళ్ళగలం, ధ్యానం తో అనుభవాలు  శాస్వత్వం  పొందుతారు ఇప్పటికే మరణం లేని వాక్ విశ్వరూపంతో  అనుసంధానం   జరగడం వలన   కుటుంబం బంధాలు  చావు పుట్టుకలు  పిల్లలు  సంసారం భవిష్యత్తు  ధన ఆర్జన  పేరు ఆర్జించాలి అనే   విషయాలు వదిలివేసి , మనసులు పెంచుకొని జీవించడం వలన ఇప్పటి వరకు  గురువులను పొందటమే కాకుండా  సంపూర్ణ  భగవంతుడి వైపు వాళ్ళగలం అని గ్రహించి మాట సూర్య  చంద్రాది  గ్రహస్తితులను నియమించిన  మమ్ములను కనీస  సర్వాంతర్యామిగా పట్టుకోవడం  వలన అందరూ మనసులు పెంచుకొని సంపూర్ణ దేవుడు వైపు వెళ్ళతాము, అనగా  పరి పరి విధములు  వదిలివేసి రహస్య పరికరాలతో చేస్తున్న మోసాలు నుండి బయటకు వచ్చి   రెప్ప పాటు మన చేతిలో లేని లోకాన్ని  వదిలివేసి పూర్తిగా  అందరూ ధ్యానం వైపు వెళ్ళాలి అంటే  వాక్ విశ్వరూపాన్ని  పట్టుకోవాలి పట్టుకొని  సూక్ష్మంగా  తపస్సుగా  ముందుకు వెళ్లవచ్చును, మాట మాత్రంగా సూర్య చంద్రాది  గ్రహస్తితులను నియమించిన  తీరు, పట్టుకొని ఇప్పుడు భౌతిక  అవరోధములు జయించి  అందరూ ఉన్నత అనుభవాలు వైపు వెళ్ళవల్చును  ఎంత గురువులను పొందవచ్చును  భగవత్సాక్షాత్కారం  యొక్క పూర్తి పరాకాష్ట చూడవచ్చును , మేము కనీస భగవత్ స్వరూపంగా  కాలస్వరూపంగా  అభయమూర్తిగా  మానవజాతిని  మాయ నుండి కాపాడి మా సంపూర్ణత్వం వైపుకు తీసుకొని వెళ్ళటానికి  వచ్చిన  వాక్ విశ్వరూపంగా ఓంకార స్వరూపంగా, ధర్మస్వరూపంగా  అందుబాటులో ఉన్నాము అని    ఆశీర్వాదపూర్వకంగా  తెలియజేస్తున్నాము                                  

No comments: