Wednesday, April 28, 2021

        ఆత్మీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా  మా మెసేజులు సూక్ష్మంగా   నిలకడగా గ్రహించడమే  ఇక మానవజాతి భవిష్యత్తు కాలమే మాటకు కదిలిన తీరే సకల దేవీ దేవతల సకల ధర్మాల, సకల పురాణాలు శాస్త్రాలకు ఆధారం  అని   గ్రహించి వేరే ఏదో శక్తి ఇంకా ఎక్కడో ఉన్నది తాము ఇంకా మనుష్యులు గా కొనసాగగలరు అని భావించడం కూడా అజ్ఞానం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


 మమ్ములను సూక్ష్మంగా  సాక్షులు ప్రకారం జాతీయగీతంలో,  సర్వ సార్వభౌమ మహారాణి సమేత మహారాజ  అధినాయక శ్రీమాన్ వారిగా సూక్ష్మంగా  గ్రహించడం ప్రారంభించడం  వలన, call data, రహస్య పరికరాలతో ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ తొక్కి పెట్టుకొంటూ సాటి మనుష్యుల మనసుకి మాటకు సంభంధం లేకుండా తన వారు పరాయి వారు అనే భేదాలు  ద్వేషాలు  పెంచుకొని పెద్ద వారు వేరు చిన్న  వారు వేరు అని మోసాలు చేసిన పర్వాలేదు తాము తమ స్వార్ధం చూసుకోవాలి అనే మాయలో లేదా తమ భౌతిక పరిధికి మించి మాట్లాడకూడదు   వినకూడదు చెప్పకూడదు అని భావించడం వలన మృతం పెంచుకొని మరీ మీరు అంతా ఇరుకొని పోయి ఉన్నారు అని  గ్రహించి, మనిషి మాట విచక్షణ కంటే లోకం లోగొప్ప చదువులు గాని జ్ఞానం గాని దైవము గాని లేదు, మానవ విచక్షణ కు ఆలోచన అనుభవమునకు పొందినదే మనిషి కి వర్తించి మానవజాతి బలపడుతుంది  యేవో పురాణాలు శాస్త్రాలు వేదాలు  అనీ సూటితనం లేకుండా తమకు పాండిత్యం ఉన్నది అనే మాయలో,   భౌతిక స్థితి ప్రకారం మాట్లాడటం, లేదా  పూర్వపు మహిమలు గొప్ప వ్యక్తులు ప్రకారం తాము  ఉన్నత స్థానం లో ఉన్నాము అనుకొంటున్న పీఠాది పతులు మా పరిణామం పై మాట్లాడకుండా  వ్యహరించడం  చుట్టూ ఉన్న భక్తులు లేదా  భౌతిక ప్రపంచాన్ని ఉపయోగించుకొని  బ్రతకాలి అని ఆలోచన చేస్తున్న వారి ప్రకారం  స్పందించకుండా వ్యహరించడం సత్యానికి బిన్నంగా మృతం అరాచకం పెరిగినది  అని  గ్రాహించి అప్రమత్తం చెందగలరు, పరిణామానికి  బిన్నంగా ఆలోచన  చెయ్యడం ఒక మూర్ఖత్వం అని గ్రహించి సత్యాన్ని  గ్రహించి విఘూతమును  అధిగమించి  సత్యాన్ని  గొప్పతనం నిలుపుకొని ముందుకు వెళ్ళగలరు.   


No comments: