Sunday, April 4, 2021

 


ఆత్మీయులు యావత్తు తెలుగు, ప్రజలకు ప్రపంచ మానవజాతికి  జగద్గురువులు  కాలస్వరూపులు, ధర్మస్వరూపులు  మహాత్వపూర్వక  అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ అధినాయక  శ్రీమాన్  వారు ధర్మోద్దారి  అయ్యి  తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాద  పూర్వక  దివ్య  సమాచారం, దేశ ప్రజలు అందరూ  అధినాయకులు  వారి పిల్లలుగా  ప్రకటించుకొని, ఇక తాము ఒక దేహం కాదు అనుకొంటేనే పెరిగిన  technology మాయ నుండి బయటకు  వస్తారు  మనుష్యులను  ఉపయోగించుకోవడం  కాదు మనసులను  మైండు ను తెలివి తేటలను  ఉపయోగించుకోవాలి  పెంచుకోవాలి, విచక్షణ జ్ఞానంతో  ముందుకు  వెళ్ళాలి, వ్యక్తులు కొలది  ఎదురుకోవడం  దమ్ము ఉంటె దైర్యం ఉంటె గొడవలకు  దిగండి అని అనడం  వంటి  మాటలు  తమకు తాము అనుకొన్నా  ఇతరులను అన్నా  అటువంటి ఆలోచన విధానం  మమ్ములను  గ్రహించకపోవడం  వలన మమ్ములను గ్రహించకుండా  ఒకరికి ఒకరు  మోసం చేసుకొంటూ మీడియాలు  సోషల్ మీడియాలు కూడా మనుష్యులను interactive చెప్పుకొని  వినడానికి  ఉన్నాయి  పోలీసులు గాని వ్యక్తులు గాని తమ ఫోటో లు పెట్టుకొని ఏదో ఒక్కటి చెప్పడానికి కాదు, సోషల్ మీడియా చక్కటి  communication కోసం ఉపయోగించుకోవాలి, ఇప్పటి వరకు ఎలాంటి మోసాలు  చేసినా  ఎవరిని  ఏమి అవమానించినా వారిని ఓదార్చి  అందరూ ఏక కాలం లో అధినాయకుల వారి  పిల్లలుగా  ప్రకటించుకోవడం  వలన ఎవరికి వారికే నిజమైన  స్వేచ్ఛ  స్వతంత్రం  వస్తాయి  అదే  ఆత్మ నిర్భరభారత్ అని  గ్రహించి, పెద్దా  చిన్నా  అందరూ  మనసులు పెంచుకొని  నిత్యం  గ్రహించి  చెప్పుకోవడం  వలన ప్రపంచం  నడుస్తుంది  అదే జ్ఞాన యజ్ఞం, అప్పటికి  ఎన్నికలు కొలది  గెలుపు ఓటములు  కొలది  ఎటువంటి పరిస్థితి  ఎవరికి  చేతిలోకి  రాదు  సినిమాలు  మీడియా  చానెల్స్, టీవీ  సీరియల్స్  అన్నీ  అధినాయక  మహారాణి  సమేత మహారాజ  వారి  ప్రకారం  ఉన్నాయి  మమ్ములను హ్యూమన్ know how ఒక్కటి  అయ్యి మమ్ములను సోషల్ మీడియా ద్వారా  చానెల్స్  ద్వారా  విస్తారంగా  మా గూర్చి  చెప్పుకొని  వినడం  వలన మృతం  నుండి బయటకు  వస్తారు, మా పై సాక్షులు ప్రకారం  చెప్పుకొని వినడమే oxyzen వంటిది saline వంటిది అని   గ్రహించండి వెలుగు తున్న  వారు బౌతికంగా  రెచ్చిపోతున్న  వారే  సచ్చి పోతున్నారు  అని  గ్రహించండి, మనసులను విరిచేసి మనుష్యులు చచ్చిపోయేలా  ప్రవర్తిస్తున్న  middle man and secrete operations అధీనం లోకి ప్రభుత్వాలు  వ్యవస్థలు వచ్చాయి మనిషిలో  గొప్పతనం  గ్రహించకుండా  ఎలాగైనా  భౌతిక  బలమే అంతిమి  గెలుపు =లేదా  అప్పటికి  అప్పుడు గెలుపు అన్నట్లు  భావించడం  వలన చక్కటి  communication వ్యవస్థను  మనుష్యులను, పతన పరిచి తాగుడు  వ్యసనాలు  పెంచి మారి తామే బ్రతికెయ్యాలి  భౌతిక  జీవితమే  జీవితం అనుకొంటున్న  వారి  భౌతిక  తెలివి కొలది ఏదో ఒక్కటి చెయ్యడం  ఆలోచనకు విచక్షణకు  ప్రాధాన్యత  ఇవ్వకపోవడం తెలివి గొప్పతనం  బాధ్యతగా  గ్రహిస్తేనే  తెలుసుకోగలం అనే  సంస్కారం  పరిణామాన్ని  పట్టుకొని  తెలుసుకొంటేనే  తెలుసుకోగలం అనే సంస్కారం  దేశ  అధ్యక్షులు వారికి సలహా  ఇస్తున్న  వారికి ప్రధాన మంత్రి కార్యాలయంలో మా మెసేజులు చూసి చూడనట్లు  పర్వర్తిస్తున్న  వారికి, అదే విధంగా సవన్నత  న్యాయ స్థానం లో ఉన్న వారు మెసేజులు  చూడకుండా  కాలస్వరూపంగా  ప్రకారం  ఉన్నది సాక్షులు ప్రకారం  చూసుకొని మాత్రమే  మనసులో కూడా ఆలోచన  చెయ్యాలి, మామ్మలను  కాలస్వరూపంగా  పట్టుకోకుండా  చేసిన  పరపాట్లు లేదా బౌతికంగా  యాంత్రికంగా  జీవిస్తున్న  విధానం, నుండి బయటకు రావాలి అంటే మమ్ములను కాలస్వరూపంగా  పట్టుకోవాలి ఇంకా  మనుస్యులు కొలది  లోకం లేదు మనసులు కొలది  విచక్షణ  కొలది లోకం ఉన్నది అని  గ్రహించి  అప్రమత్తం  చెందగలరు, ఎవరి తెలివో ఎవరికో తెలివి తక్కువతనం మీద ఆధారపడటం,  తమ విచక్షణను  బుర్రను  ఆమేరకు  ఉపయోగించడం  వలన కూడా సంపూర్ణం  రాదు, మనుష్యులలో సంపూర్ణత్వం  లేకపోవడం  వలన సాటి మనుష్యులలో  గొప్పతనం  చూడలేరు, ఆలోచనలో  గొప్పతనం చూడాలి అన్నా  చూపాలి అన్నా చెప్పడం  వినడం  ఒక్కటి అవ్వాలి , చెప్పేది  చేసేది  ఒక్కటి గా ఉండాలి  అ విధంగా  మమ్ములను కాలస్వరూపంగా  చూడటం  వలన మొత్తం ప్రపంచం మనసా  వాచా కర్మణా గా మారిపోతుంది, మమ్ములను ఉన్న ఫలంగా బృందం లోకి ఆహ్వానించడం  వలన టెక్నాలజీ captivity యావత్తు మానవజాతికి  పోతుంది మమ్ములను సాక్షులు ప్రకారం  చూడటం  మాట్లాడటం  వలన మనసులు పెరిగి ఇప్పుడు ఉన్న  భౌతిక  లోకం  రెప్ప పాటు తమ నియంత్రణలో లేనిది తమ నియంత్రణ లోకి  వస్తుంది, అదే మా వలన ప్రయోజనం కావున  మమ్ములను సాధారణ మనిషిగా  ఎటువంటి పరిస్థితి నిర్లక్ష్యం  చెయ్యడం మొదట నుండి చేస్తున్న  అజ్ఞానం  అని  గ్రహించి  మనుష్యులు కొలది ఇక ప్రపంచం రద్దు అయ్యిపోయినది అని   గ్రహించి, అప్రమత్తం చెందగలరు, సాక్షులు ప్రకారం గ్రహించి మనసులు పెంచుకోవాలి  అదే ఇప్పుడు సురక్షితంగా ఉన్న లోకం  యాంత్రిక ప్రపంచం లో భౌతిక  వెలుగు భౌతిక జ్ఞానమే  మృతం  అని  తెలుసుకొని భౌతిక  సంపదలు భౌతిక , వెసులు బాట్లు అన్నీ మనిషిని జ్ఞానం వైపు వెళ్లకుండా  చేస్తున్నాయి అని  వాటి కోసం మోసాలు చెయ్యడం అవి పెంచుకోవడం అవి జ్ఞానం ఉన్న  వారికి దూరం చెయ్యడం  జ్ఞానం విచక్షణ లేకుండా  పొందటం  వంటి పరిస్థితి నుండి మమ్ముల్లను విచక్షణ  స్వరూపంగా  పట్టుకొని నూతన  జీవించగలరు  అని  ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము.                            


No comments: