Tuesday, May 18, 2021

 191) హంస: - నేను అతడే (అహం బ్రహ్మస్మి)

--తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారే అంతర్యామి వారే అతడు అన్నిటి ఉన్నవాడు తొలి నిప్పు కణం అని గ్రహించి వాక్ విశ్వరూపులుగా పురుషోత్తములుగా వారిని మొదట ప్రతి ఒక్కరు అనగా ఒక ఇంట్లో తాత మానవజాతి అమ్మ అమ్మ నాయనమ్మ మనుమ రాలు మొదట మరణం లేని తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మనసుతో పట్టుకొని తక్షణం కొట్టుకొని పోతున్న ఆంతర్యం అంతూ లేని రెప్ప పాటు తమ చేతిలో లేని మృతం లోకం నుండి బయటకు రావడమే కాకుండా ఇక మొదట తపస్సుగా యోగం గా ముందుకు వెళ్ళే దివ్య మార్గంగా తామే ఇక మీదట సజీవ తల్లి తండ్రి గురువుగా అనగా దేశమే రవీంద్ర భారతి గా, అదే విధంగా వారి ఆలనా పాలనే ప్రభుత్వం గా అదే సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం గా, పూర్వపు అధ్యక్షులు వారి భవనమే వారి శాశ్వత ఆంతర్యం నివాసం అని గ్రహించి, అనగా సర్వ సార్వభౌమ అధినాయక భవనము కొత్త ఢిల్లీ గా భావించి ఇక ఎటువంటి భౌతిక యాంత్రిక మాయ లేకుండా సూక్ష్మంగా తపస్సుగా ఏ పని చేసినా చెప్పుకొని వినడం వలన రక్షణ వలయం గా వాక్ విశ్వరూపం పెంచుకొని జీవిస్తారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, నేనే అతడు అనగా సర్వము మాటకే చెప్పిన పురుషోత్తముడు తాము అంతా మా పిల్లలు అని గ్రహించి వాక్ రూపంలో ఉన్న మమ్ములను పట్టుకొని స్పష్టత పొందగలరు, ఇక ఏదో ఆలోచన ఏదో వ్యహారం చెయ్యరాదు. మమ్ములను పట్టుకొని సూక్ష్మంగా మనసు ఉపయోగించుకోవడమే అసలు స్వతంత్రం , ఇప్పుడే స్వతంత్రం అనుకొంటూ మృతం లేని, యాంత్రిక లోకం లో మనుష్యులు కొలది బ్రతకాలి అనే భ్రమ అంతం అవుతున్నది, మనసులు పెంచుకోకుండా జీవిస్తున్న పాలకులు మనుష్యులు అప్పటికి అప్పుడు అయ్యిపోవడం వలన కొరోనా వంటి వ్యాధులు దాడి చేస్తున్నాయి కావున, వెలుగు తున్న వారు తామే గొప్పగా బ్రతుకుతున్నాము అనుకొంటున్న వారు అందుకు ఇతరుల ఆలోచన తో సంభంధం లేకుండా తామే రాజకీయంగా మీడియా చానెల్స్ కొలది న్యాయ స్థానాలు కొలది వ్యక్తులు కొలది వ్యాపారాలు కొల్లది పోలీసులు కొలది, సినిమాలు కధలు పాటలు ఎవరి ఇష్టం వారిది అనుకోవడమే బానిసత్వం అని గ్రహించి మేము చెప్పినట్లు ఏఈ ప్రపంచం తమ మరణం లేని తల్లి తండ్రి గురువుది అని గ్రహించి వారిని సూక్ష్మంగా గ్రహించడమే జీవితం లోకం అని ఈ క్షణం తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, సర్వము తాను అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని జీవించడమే నిజమైన స్వేచ్ఛ ఇక మీదట తమ పిల్లలు సంసారం సుఖం తమ దేహం ధనం సంపాదన ఆస్తులు కూడా బెట్టాలి అనే ఆలోచన పోయి , తాను ఒక దేహమే కాదు అనుకొంటే సర్వము నడిపిన తమ శాశ్వత తల్లి తండ్రి గురువుతో అనుసంధానము జరిగి సమస్తం వారి ప్రకారం ఎలా ఉన్నాయో చూసుకొని మాత్రమే మనగలరు ఇది సృష్టే చేసిన మార్పు, మేము కేవలం మానవ మాత్రులంగా చెబుతున్నది కాదు, సాక్షులకు ఇచ్చిన దర్శనం కాలమే కదిలిన తీరు ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

192) సుపర్ణ: - అందమైన రెక్కలు గలవాడు.
--ఇక్కడ వాక్ విశ్వరూపంగా  ఆధునికంగా  దర్శనం ఇచ్చి ఇక మీదట సజీవ  మూర్తిగా  వాక్ విశ్వరూపంగా  అందుబాటులో ఉన్న తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని ఇక మీదట ప్రతిదీ వాక్ లో దర్శించాలి  ఎవరైనా  వాక్ లో చెప్పుకోవాలి  ఎటువంటి గుణ గణములు అయినా వాక్ విశ్వరూపం లో ఉన్నాయి అని ప్రతి రంగు రూపు కదిలిక మెదలిక కూడా  వాక్ లోకి చెప్పిన తీరు నిజమో కదా అని సాక్షులు  నుండి మొదట తెలుసుకోండి, ఆ విధంగా అందమైన  రెక్కలు గల వాడు అనగా ఏమి చెప్ప వచ్చును పండితులు చక్కగా  చెప్పుకోండి మాతో అనుసంధానం  జరగండి, ఇదే విధంగా  ఎటువంటి వాక్యములు అయినా  పూర్వపు దర్శనములు  సంభదించినవి అన్నీ  వాక్ విశ్వరూపం మించిన కావు అని చెప్పుకొని దైర్యం  పొందండి ఆంతర్యం పొందండి, మనిషి విచక్షణకు మించిన  శక్తులుదైవాత్వాలు  యేవో ఉన్నాయి , ఏదో తప్పదు చేస్తే  ఏదో సాక్షులు వస్తాయి  అనుభవాలు  వస్తాయి  అని చెప్పే వారు కూడా  తక్షణం అప్రమత్తం అయ్యి మొదట  వాక్ విశ్వరూపం లో ఉన్న మరణం లేని తల్లి తండ్రి  గురువు అయినా మమ్ములను పట్టుకొని ఏ ఆలోచన అయినా ఏ పని అయినా వాక్ విశ్వరూపమును పెంచుకొంటూ మాత్రమే  చెయ్యలేరు అదే రక్షణ ఆంతర్యమును  ఇస్తుంది, కావున మా పిల్లలుగా  ప్రకటించుకోకుండా  ఎవరూ   ఏదో ఒక్కటి చెప్పకూడదు చెయ్యకూడదు అని భూమి మీద మనుష్యులు అందరికి  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాను, అందమైన  రెక్కలు అంటే  తన  ఆంతర్యం గుణ ఆకర్షణ కలిగిన  రెక్కలతో  ఎక్కడికైనా  అనగా మాట మాత్రంగా  ఎక్కడికైనా  ఎగర గల అనగా  ఏమైనా చెప్పగల  వినగల  పరిణామం స్వరూపమును పట్టుకొని,  ప్రతి వ్యక్తి తాను ఒక దేహం అనుకొంటున్న  మాయ నుండి బయటకు  వచ్చి, తమ సువర్ణ  జ్ఞాన స్వరూపులు అయినా  మహారాణి  సమేత  మహారాజ  వారి గూర్చి  విస్తారంగా  చెప్పుకొని వినండి  మనసులు పెంచుకొని అప్పటికి అప్పుడు మృత  లోకం  నుండి  బయటకు  రావడమే కాకుండా, శాశ్వత  ఆంతర్యంగా  తపస్సుగా  జీవించడమే  జీవితం అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము 
       
193) భుజగోత్తమ: - భుజంగములలో ఉత్తముడు.
--భుజంగం అనగా సర్పం, సర్పాలలో  ఉన్నత సర్పం కూడా అతనే, అతనికి పడగ పట్టిన, శయన పట్టిన ఉన్నత సర్పం కూడా తన స్వరూపమే, కాలమే ఒక సర్పం అని అంటారు, కాళిందును మడుగులో, కాళిందుని పడగ పై నిల్చుని తన పాద ముద్రలు వేసి రక్షణ కలిపించి సర్పమును కాపాడిన తీరుగా, ఇప్పుడు కాల సర్పం అనే  పడగ పై నిలుచును  తన పద పదాలతో నడిపి, గతిని రీతిన మార్చి  రవీంద్ర భారతి ఆంతర్యం రూపం గా అందుబాటులో ఉన్న సర్వ సార్వభౌమ  అధినాయక పురుషోత్తములుగా వారిని ఆంతర్యం మూర్తిగా  గ్రహించి తరించగలరు, లోకం లో ఉన్నతమైనవే కాదు శ్రేష్టం అయినవే కాదు సర్వము తాను ఇప్పుడు వాక్ రూపం లోఉండి వాటి ఉనికి  భవిష్యత్తు  సర్వము తన మాట ప్రకారం  వాక్ విశ్వరూపంగా ప్రకారం   ఉన్నది అని స్పష్టం చేసిన  తమ అభయ మూర్తిని తక్షణం మరణం లేని ఆంతర్యం మూర్తిగా కొలువు తీర్చుకొని ఊరేగింపుగా  లేదా ప్రత్యేక బృందం లేదా పేషీ లోకి ఆహ్వానించి  పిల్లలుగా ప్రకటించుకొని మొదట  మాయ వదిలిపోయి , ఇక నిలకడగా  చెప్పుకొని వినడం వలన మృతం   నుండి బయటకు  వస్తారు  పూర్వపు బంధాలు  ఎటువంటి అయినా ఇప్పటికి మాకు వదిలివేసి  నేను నీవు  అని వదిలివేసి తమ భార్య  పిల్లలు  ఆస్తులు  పదవులు  ఏవి తమవి కావు తమ పరువు  మర్యాద  అన్నీ  తమ శాశ్వత  తల్లి తండ్రి గురువు యొక్క ఉనికి పెంచుకొని మాట వ్యహారం  మనుష్యులు నూతన యుగంగా  ఒక కుటుంబంగా  విశ్వ కుటుంబంగా  రవీంద్ర భారతిగా  దేశాన్ని  ప్రపంచాన్ని  బలపరుచుకొని, తన ఆలనా పాలనే  ప్రభుత్వంగా  అదే సర్వ సార్వభౌమ  అధినాయక  ప్రభుత్వంగా  అందుబాటులో   ఉన్నది అని   గ్రహించి తరించగలరు. 
               
194) హిరణ్యగర్భ: - బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు.
--బ్రహ్మ అనగా సృష్టి,  ఈ సమస్త  సృష్టి కి గర్భ అయిన హిరణ్యగర్భుడు అని పురుషోత్తముడిని  అంటారు , అటువంటి సృష్టిని మాటకే చెప్పిన, నడిపిన, పుట్టించిన, గిట్టించిన జగదానందకారకా  జానికీ  ప్రాణ నాయక అని 200 మంది సాక్షిగా  కాలమే పలికిన తీరే  నిదర్శనం తమ సర్వ సార్వభౌమ  అధినాయక  మహారాణి  సమేత మహారాజ వారు మరణం లేని వాక్ విశ్వరూపంగా  జాతీయ  గీతం లో ఆంతర్యం మూర్తిగా , దేశమునే  సజీవ మూర్తిగా,మార్చి రవీంద్ర భారతి గా మార్చిన  ఆంతర్యం స్వరూపంగా, ఇక చెప్పుకొని వినే కొలది నిరతం పెరిగి మహా ఆకృతి గా,  ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా, చెప్పుకొనే వినేకొలది  సృష్టి గా ఆంతర్యంగా  బలపడే జ్ఞాన స్వరూపంగా, కొలువు అయ్యి ఉన్నాము అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక  మీదట  ఈ లోకం లో బౌతికంగా  ఎంత గొప్ప వారు బలమైన   వారు అని ఉండరు  ఇక మీదట ఆలోచన లో ఎంత బలమైన  వారు ఎంత కనీసం నుండి ఎంత ఎక్కవ ఆలోచన ఆంతర్యం  కలిగి ఉండటమే జీవితం, భౌతిక హంగు దేహం  కొలది  ఇక జీవితం  లేదు జీవితాలు  ఇక మీదట, ఆలోచన రూపం లో ఉన్నాయి, మనుష్యులు కొలది రహస్య పరికరాలు కొలది ఎదురుకొందాము  ఏదో చేద్దాం, ఏదో మాట్లాడదాం   అన్నట్లు  ఆలోచన వ్యహారములు లేవు అని  గ్రహించండి, మమ్ములను మా తండ్రి గారి కాలం నుండి వెనుక బడి రహస్య మోసాలు చేస్తున్న ముఠా  వలన నడుస్తున్న  మాయ సమాజం  నుండి బయటకు  వచ్చి మమ్ములను మరణం లేనట్లు పట్టుకొని తాము కూడా ఇక దేహం కాదు ఎటువంటి బంధాలు  కొలది మీ వాళ్ళు మా వాళ్ళు అని అవమానించాలి, తాము బౌతికంగా  ఏదో ఒక్కటి చేసి గౌరవం పెంచుకోవాలి తగ్గించాలి   అనే ఆలోచన విధానం వదిలివేసి అందుకు ఇప్పటి వరకు అవమానించిన  వారిని ఎవరినైనా   వారిని అందరి మా పిల్లలుగా  ప్రకటించుకొని మా పెద్దలు కూడా కాలస్వరూపం ముందు పిల్లలు మా జన్మనిచ్చిన  తల్లి తండ్రులు కూడా వాక్ విశ్వరూపులైన మహారాణి సమేత
వారి పిల్లలే అని గ్రహించి అయితే మమ్ములను వాక్ విశ్వరూపంగా కన్నా  వారికి అన్యాయం జరిగిన  తీరు ఇక ఎవరికి జరుగకూడదు అని అన్నట్లు ప్రతిజ్ఞ ఇక మమ్ములను మనిషిగా  చూడకుండా  తాము ఎవరూ ఇక మనుష్యులుగా మనలేరు అని తెలుసుకొని ఇక మీదట  వాక్ విశ్వరూపంతో  తపస్సుగా  జీవించడమే జీవితం అని   గ్రహించి అప్రమత్తంచెందగలరు.               

     
195) సుతపా: - చక్కటి తపమాచరించువాడు.
--వాక్ విశ్వరూపంగా ఉన్న తమ సర్వ సార్వభౌమ  అధినాయక  మహారాణి సమేత మహారాజ వారు తమ చిత్త చాంచల్యం లోనే సమస్త  చిద్విలాస లోకాన్ని మాట పట్టుకొన్న నడిపిన  తీరు ప్రకారం  తాము తపస్సుగా  గ్రహించిన కొలది వారిలో  తపస్సు పెరుగుతుంది, తపస్సుగా  అడ్డం అయినా  దేహం అనే మామ కారములు, బంధాలు  భౌతిక  అధిపత్యాలు సుఖాలు ధన కాంక్షలు,, ఏది పొందాలి అన్నా  బౌతికంగా  పొందితేనే  తాము పొందినట్లు భావిస్తున్న  అజ్ఞానం బయటకు  తీసుకొని రావడానికి  సర్వం మాటే చెప్పిన మమ్ములను సాక్షులు దగ్గర   నుండి గ్రహించకుండా  భౌతిక స్థితి కొలది మమ్ములను నిర్లక్ష్యం చేసుకొంటూ  మేము ఏమి చెప్పినామో చూడకుండా చూడనివ్వకుండా  బంధాలు  కొలది మనుష్యులు కొలది అప్పటికి వసూళ్ళు వ్యసనాలు పెంచి మారీ తామే బ్రతికెయ్యాలి  బౌతికంగా  పొందితేనే  బ్రతకడం అనుకొంటున్న  యాంత్రిక ఆలోచన విధానం  వదిలివేసి మనుష్యులను అవమానించి తగ్గించి మరీ తమకు ఏ పాపం లేదు అవమానించి బడిన వారు  మమ్ములను గ్రహించకుండా  మేమె బాదపడిపోతున్నాము  మేము తగ్గిపోవాలి  బౌతికంగా బలమైన  వారు ఏమి చేసినా  వారికి ఎటువంటి దోషం లేదు అన్నట్లు  భావిస్తున్న  మృత ఆలోచన నుండి బయటకు  వచ్చి తాము బౌతికంగా బ్రతకాలి అనే ఆలోచన ఇప్పటి వరకు  భౌతిక జీవితాలు ఏదో నెపంగా  అణిచి  వేసి అంతం చేసిన  వారి జీవితాలకు  సమర్పించి వేసి , భౌతిక కాంక్షలు  భౌతిక  బలం భౌతిక  ఉనికి కొలది తమకు బలం గా ఉన్నాము  తమవారు బలంగా ఉన్నారు అని ఒకరిని ఒకరు ఏదో రకంగా  గవర్నర్లలో ఉన్నత  స్థానం లో ఉన్న వారిని  సంవత్సరాలు  గ్రహించకుండా  ప్రవర్తించి అదే స్థితి ఇప్పటికి మమ్ములను మనిషిగా తొక్కేయాలి  తాముమనిషి గెలిచిపోవాలి అనే ఉన్మాదం  మూర్ఖత్వం  నుండి ఈ క్షణం బయటకు  వచ్చి ఇప్పటికైనా  మమ్ములను కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా  సాక్షులు ప్రకారం  పట్టుకొని మాకు మరణం లేదు ఎటువంటి భౌతిక  బంధం లేదు అని మమ్ములను పట్టుకోవడం  వలన అదే రక్షణం అనగా తాము మరణం ఉండదు   తమకు ఇప్పుడు ఉన్న ఎటువంటి బంధాలు  తప్పులు పాపాలు  కూడా తమవి కావు అని అన్నీ  కాలస్వరూపమును పట్టించుకోకుండా  ప్రవర్తించడం  వలన అని   ఈ క్షణం బయటకు  రావడమే కాకుండా  ఇక మీదట కాలస్వరూపంగా   ప్రకారం  ధర్మస్వరూపంగా   ప్రకారం  జాతీయ  గీతం లో ఆంతర్యం గా మనసులు పెంచుకొని జీవించడమే  జీవితం ఇంకా బౌతికంగా  అడ్డుకోమన్నారు  వ్యక్తులు గొడవగా ప్రాంతీయ  గొడవగా  భౌతిక  erstwhile positions,       లో కొనసాగాలి , మేము ఒక్కడే  తామే ఒక్కడే అనుకోవడమే అరాచకం ప్రతి నిత్యం  పెంచుకోవడానికి కారణం అయినది అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి మేము చెప్పినట్లు  దేశ అధ్యక్షులు వారి నుండి సామాన్యుడి వరకు  ఏక కాలంలో అధినాయకులు వారి పిల్లలుగా  ప్రకటించుకొని ఇక వెనుకకు చూడకుండా మృతం  నుండి  బయటకు వచ్చి  నూతన జీవితాలు  జీవించడం అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము ఇక మేము మనిషి కాదు తాము ఎవరూ మనుష్యులు కాదు  సాటి వారిని కూడా మనుష్యులుగా దేహాలుగా  చూడకండి ఎటువంటి బంధాలు   పదవులు దానం సుఖాలు  కొలది కోరుకోకండి ఏమి చేసినా మాట చెప్పుకొని వినండి  ఆ విధంగా  ఇప్పటి వరకు ఎటువంటి తప్పులు ఒప్పులు అయినా మాకు సమర్పించివేసి  మమ్ములను పెంచుకొంటూ  జీవించడమే  పరిష్కారం  అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 
   
196) పద్మనాభ: - హృదయపద్మమధ్యమున భాసించువాడు.
--తమ సర్వ సార్వభౌమ  అధినాయక  మహారాణి సమేత మహారాజ  వారిని  హృదమద్యమును నిలుపుకొని  అనగా సర్వము మాటకే చెప్పిన   పురుషోత్తముడిగా  ప్రత్యేక్ష నారాయణ స్వరూపంగా  అయిన సూర్యుడిగా, నిత్యం చెప్పుకొనివినే కొలది వికసిత జ్ఞానం స్వరూపంగా  ఆంతర్యం స్వరూపంగా  అందుబాటులో ఉన్న తమ మరణం లేని తల్లి తండ్రి గురువు యొక్క  శాశ్వత  నివాసమే  అయినా దేశం  ప్రపంచం ఇక మీదట రవీంద్ర భారతి, అయినా పరిపాలన విధానమే సర్వ సార్వభౌమ  అధినాయక ప్రభుత్వం అన్ని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, 
   
197) ప్రజాపతి: - అనంతజీవకోటికి ప్రభువైనవాడు.
--ఇప్పటి వరకు ఒక ప్రజా పతి ఎలా ఉంటాడు వాస్తవం లో ఏ పురాణాలలో కధలో చూడలేదు  భూమి మీదకు వచ్చిన వారు అందరూ వీలు అయినంత  వారి అతీంద్ర ఉనికి చూపి పురుషోత్తమడి యొక్క పూర్తి  రూపు వైకుంఠ ధామం అని చెప్పుకొంటూ  వస్తున్నాము  అటువంటి  వైకుంఠ స్థితి ఇప్పుడు వాక్ రూపం లో అందుబాటులో  ఉన్నది  సమస్త కదిలికలు  చావు పుట్టుకలు  జ్ఞాన స్వరూపంగా  వాక్ రూపం లో వెలసిన జ్ఞాన స్వరూపంగా  దేశాన్ని ప్రపంచాన్ని  సమస్త  జీవ కొట్టిన  ప్రభువు  ఇప్పటికే ఏదో చిత్త చాంచల్యం లోనే  సర్వము చెప్పిన  తీరును బలపరుచుకొని అనగా తాము తపస్సుగా  పెంచుకొనే కొలది తాను పెరిగి ఆంతర్యాన్ని ఇస్తాడు ఇప్పటికే వాక్ రూపంలో  ఉన్న తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ  అధినాయక  శ్రీమాన్ వారు ఇక ఎప్పటికి మరణం లేని వాక్ విశ్వరూపంగా ఉంటారు పెంచుకున్న  కొలది  నిత్యం ఆంతర్యం మూర్తిగా ప్రజా పతి గా సమస్త  జీవ రాశులను  పంచ భూతాలను పరిపాలించి  శాశ్వత  ప్రజాపతిగా  అందుబాటులో  ఉన్నారు అని  గ్రహించి తరించగలరు. 

 198) అమృత్యు: - మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.
--మృత్యువు మరణం భౌతిక జన్మకు భౌతిక రూపమునకు మాత్రమే అని అందరికి  తెలుసు, జ్ఞానికి  విచక్షణకు  మృతం   ఉండదు, అయితే జ్ఞానం విచక్షణకు ఆధారమైన పరమాత్మా జ్ఞానం శాశ్వత జ్ఞానం తాను  మాత్రమే చూపగల లీలా విధానమే శాశ్వత అదే విధ స్వరూపంగా  సనాతనం నిత్యం నూతన అని  గ్రహించి, వాక్ విశ్వరూపులు అయిన తమ సర్వ సర్వాభౌమ అధినాయక శ్రీమాన్  వారిని మరణం లేని వాక్ విశ్వరూపంగా  వారే శాశ్వత  తల్లి తండ్రి గురువు గా ఇక మీదట జాతీయ  గీతం లో అర్ధం  పరమార్ధంగా  కొనసాగుతారు, ఒక మాట ఒరవడిగా  వారిని పట్టుకొని ఇక భవ బంధాలు  వదిలివేసి నిత్యం జ్ఞాన విచక్షణతో బ్రతకాలి, ఆ విధంగా  బ్రతకడం  వలన నిజమైన  స్వేచ్ఛ  స్వతంత్రం వస్తుంది  తాను ఒక మనిషి అని బంధాలకు అధికారాలకు సంపదలు సుఖాలు  బానిస అయ్యి, సాటి వారి ఉనికి అవమానించే తానే గొప్ప అనిపించుకోవాలి అనే అజ్ఞానం వదిలివేసి, కాలాన్ని  మాట మాత్రంగా  నియమించిన  పురుషోత్తములుగా  తమ అధినాయక  మహారాణి  సమేత మహారాజ వారిని కొలువు తీర్చుకొని వారి ఉన్న సాధారణ మనిషిగా  ఉన్న స్థితి నుండి  సాక్షులు ప్రకారం ఆధార card ప్రకారం  బృందం లోకి  తీసుకొని  మొదట  బొల్లారం అధినాయక భవనం లో కొలువు తీర్చుకొని  నిత్యం గ్రహిస్తూ ఇప్పటి వరకు భౌతిక  బంధాలు  ఉపయోగించి చేసిన మోసాలు అన్నీ ఏక కాలంలో అందరి మీద పెట్టివేసి  అందరిని  తప్పించి  ఇక జీవితాలు బౌతికంగా  లేవు ఆలోచన ప్రకారం వాక్ విశ్వరూపంగా ఉన్నాయి అని చెప్పుకొని  అందరిని కలుపుకొని నూతన జీవితం నూతన యుగం లో మృత్యువు లేని  అధినాయక ప్రభుత్వంగా బలపడి, మమ్ములను ఇతరులను తమని తాము బంధాలు కొలది భౌతిక  అరాచకాలు కొలది తగ్గించాలి అవమానించాలి ఆ విధంగా  ఎవరిని మనుష్యులుగా కొనసాగుతారు అనే  మృత ఆలోచన విధానం  నుండి బయటకు వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని  సినిమాలు రాజకీయాలు చదువులు ఆలోచన ప్రయాణాలు  ప్రమోదాలు  తిండి జ్ఞానం అన్నీ కాలస్వరూపంగా ప్రకారం చూసుకొని   పాత బంధాలు పవిత్రమైన అయినా ఎవరు ఎలా  జీవించినా  పూర్వపు  బంధాలు  ఏవి చెల్లవు అని ఆగ్రహించి అందుకే  పిల్లలు పెద్దలు మొదట  అధినాయక మహారాణి  సమేత మహారాజ  వారిని పట్టుకొని మొదట  మృతం  నుండి బయటకు  రాగలరు అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
          
199) సర్వదృక్ - తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది, చేయునది అంతయు చూచుచుండువాడు.
--తన సహజ మాట తీరుతో సమస్తం నిర్వహించిన  తమ సర్వ సార్వభౌమ  అధినాయక శ్రీమాన్   వారు సర్వ దృక్, గా అనగా ఉన్న ఫలంగా  వారిని సూక్ష్మంగా మనసుతో గ్రహించిన కొలది తమ సహజ జ్ఞానమునకు తెలిసే సహజ జ్ఞాన స్వరూపంగా  అన్నిటా  ఉండి నడుపుతున్న  వారీగా చూస్తున్న  వారిగా ఆంతాయు తనలోనే  ఉన్నది అని మాట చెప్పిన  విశ్వమూర్తిగా  వాక్ విశ్వరూపంగా  తాము పెంచుకొనే కొలది పెరిగే ఆంతర్యం మూర్తిగా  అందుబాటులో  ఉన్నారు అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక మీదట బౌతికంగా  తమ ఉనికి ఉండాలి అనే ఆలోచన  ఇప్పటికైనా  చెల్లదు అని గ్రహించి భౌతికంగా  మనసులు పెంచుకోకుండా  ప్రవర్తించడం   వలన అప్పటికి అప్పుడు జీవితం పెరిగి పోయి  మృతం  పెరిగిపోయినది అని   గ్రహించి తక్షణం  వాక్ విశ్వరూపం గా ఉన్న తమ అధినాయక మహారాణి  సమేత మహారాజ వారిని  తపస్సుగా  గ్రహించడమే ఇక మీదట రవీంద్ర భారతి అనగా దేశాన్ని  కూడా సజీవం మార్చుకొని ఆంతర్యంగా  తెలుసుకొని ముందుకు వెళ్లడమే  భౌతిక వ్యాపారాలు భౌతిక లబ్ది  ఇక అవసరం లేదు ఆ   సర్వము  ఆలోచన ప్రకారం  ఉన్నది అని  గ్రహించి అప్రమత్తంగా  జీవించడమే  జీవితం అని   గ్రహించి, జ్ఞాన అంతర్యాగ  ముందుకు   వెళ్ళగలరు అని   ఆశీర్వాద  పూర్వకంగా   తెలియజేస్తున్నాము, ప్రధాన మంత్రి గారు   నరేంద్ర మోడీ గారు ఏదో అనుకొంటున్నారు అయన బట్టి ఏదో చేద్దాం  తెలుగు వారిగా మనం వేరే ఆధిపత్యం  ప్రత్యేకత చూపిద్దాము అనే ఆలోచన విధానం నుండి బయటకు వచ్చి అందరూ  ఒక్క మాటలోనే ఉన్నారు కాలాన్ని  నియమించిన తీరు పట్టుకొని మాత్రమే  జీవించగలరు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు,  తాము అవమానించిన వారిని గౌరవించకూడదు,  ఏమి చెయ్యకూడదు అనుకొంటున్నామో  అది చెయ్యవలసి వస్తుంది అనే ఆలోచన వదిలివేసి, ఆలోచన లో fix అవ్వకూడదు అని   గ్రహించి నిత్యం చెప్పుకొని వినడం వలన మాత్రమే మృతం  నుండి  బయటకు  రాగలరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.     
    
200) సింహ: - సింహము. పాపములను నశింపజేయువాడు.
--సింహ గా తమ సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారిని కొలువు తీర్చుకోగానే ప్రతి ఒక్కరి పాపాలు  బౌతికంగా  జీవించాలి ఇంకా తాము రాజకీయ పరిపాలన చెయ్యాలి  యాంత్రికంగా పోరాటాలు చెయ్యాలి అనే ఆలోచన విధానం పోయి  అందరూ  సంతోషంగా  ఉన్నతంగా  తాము అంతా   ఒక తల్లి తండ్రి గురువు పిల్లలుగా ఉన్నారు అనే సత్యాన్ని  సద పెంచుకొంటూ  వారికీ మరణం లేదు  తద్వారా  తమకు కూడా మరణం పాపం లేని జ్ఞాన పిల్లలుగా  పెరుగుతారు తపస్సుగా  యోగం వంటి  ఉన్నత  ప్రామాణికములు  వైపు బలపడి జీవిస్తారు, అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 

No comments: