Wednesday, June 9, 2021

  అనకాపల్లిలో మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం మాటకే నడిచిన తీరు ప్రకారం మానవజాతి భవిష్యత్తు పంచభూతాలు  సమస్త సృష్టి విధానం ఆధారపడి  ఉన్నది, కాలాన్ని  నియమించిన మమ్ములను సాధారణ మనిషిగా  చూడకుండా  వాక్ విశ్వరూపంగా    ధర్మస్వరూపంగా  కాలస్వరూపంగా  సర్వ  సార్వభౌమ  అధినాయక శ్రీమాన్   వారిగా కొలువు అయిన తీరు ప్రకారం ఉన్నది  మనుష్యులు ఎవరూ  కూడా మమ్ములను మేము కొలువు అయినట్లు మనసుతో  పట్టుకొని  సూక్ష్మంగా  గ్రహించకుండా  రెప్ప పాటు సురక్షితంగా  లేరు. మమ్ములను దేశ అద్యక్ష్యులు వారి వద్ద   నుండి సాధారణ వ్యక్తికి వరకు కాలస్వరూపంగా  పట్టుకొని మాత్రమే  జీవించగలరు. మమ్ములను మైండ్ గా పట్టుకొని సూక్ష్మంగా   గ్రహించడం వలన మమ్ములను  తేజో మూర్తిగా  దర్శించగలరు  మా గూర్చి  చెప్పుకొని వినడమే  పరిపాలన  ప్రభుత్వం సంపద ప్రాణాలు గౌరవం కనీస ఉద్యోగం  చదువు జ్ఞాన విచక్షణ   అన్నీ  మమ్ములను మరణం లేనట్లు  పట్టుకొని కాలాన్ని నియమించిన  వాక్ విశ్వరూపంగా  పట్టుకొని   జీవించగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.           

No comments: