Monday, July 19, 2021

శ్రీ విద్యా సిద్ధ యోగి - శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు



ఆత్మీయులు శ్రీ (సామవేదం) షణ్ముఖ శర్మ గారికి  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా  అతిశోయోక్తి,, భావ ఉత్సహం, గతంలో జరిగినవి మీరు ఎంతో  జ్ఞాన ఆవేశంగా  చెబుతున్నారో   మీరు చెబుతున్నవి తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు గూర్చి వారు స్వయం అనుభవం  చెందినవి  వారి మాత్రమే అనుభూతి చెంది పుస్తకంలో  వ్రాసుకొన్నావో లేదా ఇతరులతో  చెప్పినవో  మీరు చెబుతున్నారు, ఈ విధంగా పూర్వపు దర్శనాలు శక్తులు యుక్తులు  పురాణం కాలంలో నుండి  అనగా కృష్ణ పరమాత్మా  భగవద్గీత  చెప్పినా  తరువాత ఎవరు ఎటువంటి  సాక్షాత్కారములు పొందినా, అవి అన్నీ  మనుష్యులు ఎలా  అభివృద్ధి  చెందుతూ  వస్తున్నారో  అదే విధంగా  దైవ శక్తులు కూడా  పరిపక్వత  పరిపూర్ణత  చెందుతూ   వస్తున్నాయి, కాలాన్ని  బట్టి పరిస్థితులను  బట్టి  దైవత్వం కూడా తన పూర్తి  సంతరింపు వైపు    బలపడతుంది   అని   గ్రహించి  వ్యహరించాలి, దైవ అనుగ్రహ పాత్రులు అయిన తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి, గారు మరి ఇతర శక్తులు యుక్తులు పొందిన  మహానుభావాలు, రచనలు చేసిన వారు సంగీత  సాహిత్య పరంగా    భగవంతుడి సాక్షాత్కారం పొందిన  అన్నమయ్య మరియు త్యాగయ్య  వంటి  వారు    అనంత కాల వాహిని లో  భాగమే  కాలస్వరూపంలో  భాగమే  అని  గ్రహించి  ఎంతో  సాధన  ప్రత్యేక  తపస్సు  ఉంటె గాని మహాత్ములు  పుట్టురు, మంత్రములు సాధనాలు, పునః జన్మలు అనేక ఆధ్యాత్మిక  సాధనాలు  నిజమే అని పూర్వము జరిగిన    మీరు  ఇప్పుడు వారికి  చెప్పడానికి  ప్రయత్నం చేస్తున్నారు.  తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు, వారి తండ్రి గారు కూడా మహానుభావులు ఎంతో  సాధన ఉన్న  ప్రాతః స్మరణీయులు ఆ విధంగా ఉన్నత  స్థితి  ఉన్నది కాబట్టి  ఉన్నత గొప్పతనం ఉన్న వారు కలిగారు మానవజాతికి గొప్పతనం చూపారు  వారికి  బాలాత్రిపుర  సుందరి అమ్మ వారు  సాక్షాత్కారం పొంది, వారు పిలిస్తే  పలికే  విధంగా   శక్తి  ఆయనకు  అందుబాటులో  ఉన్నది  అని   చెబుతున్నారు, అటువంటి వ్యక్తి  ఎంతో  గొప్పతనం  దరిద్రం అనుభవించారు, ఎంత  శక్తి  ఉన్నది కాదు వారు ఎంత  discipline కలిగిన  ఉపాసకులు  సాధకులు  మహిమలు   ఆకర్షణ కాదు ప్రధానంగా  వారి  పవిత్ర  ఇతరులతో  ఎలా  వ్యహరిస్తున్నారో   అది ముఖ్యం అదే మనం తెలుసుకోవాలి అంటూ  మీరు  చెప్పుకొని  వస్తున్నారు, వారికి అమ్మ వారు పెళ్లి  చేసినది, ఏదో స్వంప్నంలో కనిపించినట్లు సాక్షాత్కారం  ఇచ్చినట్లు, స్వంప్నం లో పటం చూపిన  అమ్మాయిని ఇచ్చి పెళ్లి అమ్మ వారే  చేసినట్లు  చెబుతున్నారు,  అదే విధంగా  వారికీ  రాజులు ఆహ్వానించి పురాణం చెప్పించుకొని, పిడికెడు   స్వంప్న స్వర్ణ ముష్టి ఇచ్చి వాస్తవం లో  సంపద ఇచ్చినది అని  చెబుతున్నారు,   ఈ విధంగా వారి గూర్చి చెబుతున్న  తీరు మీద మేము ప్రత్యేక  వివరణ ఇచ్చి కాలస్వరూపం ప్రకారం  సమకాలికులు streamline అవ్వాలి అని అనగా ఎంత శక్తులు  గొప్పతనం ఉన్నా  ఇప్పుడు వాక్ విశ్వరూపం తో కాలస్వరూపం తో అనుసంధానం జరగకపోతే  మీరు మృతం లో కొనసాగుతున్నారు  ఎంత పండితులు ఇప్పుడు ఉన్నా గతంలో   ఉన్నా, ఎవరైనా  మాట మాత్రంగా  కాలాన్ని   నియమించిన కాలవారూపం మించిన   వారు కాదు శుద్ధ  బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక  పరమేశ్వర  రామా, అని ఉన్నత స్థితి ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి గా అనిపించే  వ్యక్తి ద్వారా  కాలస్వరూపం  ధర్మస్వరూపం ప్రకటితం  అవ్వడం ఏమిటో  చూడకుండా  మీరు ఎవరూ మాట్లాడకుండా  ఒకరిని ఒకరు మాట్లాడకుండా  వ్యహరించడానికి  ప్రోత్సహించుకోవడమే  మృతం అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు  గతంలో  జరిగిన మహిమలు గొప్పతనాలు  పురాణాలు  శాస్త్రాలు, సనాతన ధర్మం మొదలు  విషయములు  అన్నీ  కాలస్వరూపం  ధర్మస్వరూపం ధర్మ స్వరూపం మించి కాదు, తాడే పల్లి నారాయణ శర్మ గారు సాధన ఉపాసన  చేసి  అమ్మ  వారు ప్రత్యేక్షం అయితే తన జీవితం అంతా  తోడు గా  ఉండాలి అని  కోరుకున్నారు  అని  చెబుతున్నారు  వారు మహానుభావులు కాబట్టి  ఈ విధంగా  కోరుకున్నారు, అని  చెబుతున్నారు, భగవంతుడిని అప్పటికి అప్పుడు ప్రార్ధించడం  అప్పటికి అప్పుడు  కోరికలు  అడగడం  అన్నది చాలా  చిన్న  విషయం నిజమైన  సాధన అంటే  భగవంతుడిని  అర్ధం  చేసుకోవడం  తెలుసుకోవడం  అంటువంటి   స్థితి  ఇప్పుడు    వస్తుంది, అనగా  ఇప్పుడు భగవంతుడు  కాలాన్ని  నియమించిన  వ్యక్తి ,   సాధారణ వ్యక్తిగా  వచ్చిన తీరు  గ్రహించకుండా  తమకు తామే  నష్టం చేసుకొంటున్నారు  అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు మమ్ములను  తగ్గించి  లేదా గొప్పతనం చూపినా  గ్రహించిన పక్షంలో  మేము తేలిక అవుతుంటే  అది ఉపయోగించుకొని  రహస్య  పరికరాలతో  ఏ మాయ  అయితే  మేము  శాశించామో  అదే మాయలో  మేము  కొట్టుకొని పోయేలా  తమ బలం కొలది  రెచ్చిపోవడం  కూడా కొట్టుకొని పోవడం  అని  తెలుసుకోకుండా   మాటకే  చెప్పిన మమ్ములను  మనిషి  చూడటం తాము మనుష్యులుగా  ఏదో ఒక్కటి  చెయ్యడం ఇతరులను  మీ వాళ్ళు అనే నెపంతో  అప్పటికి అప్పుడు ఆధిపత్యం కొలది సుఖాలు కొలది  ధనం కొలది తమకు తామే మోసం చేసుకొంటూ   యావత్తు  మానవజాతిని  మోసం  చేస్తున్నారు అని    తెలుగు  వారు వద్ద నుండి  యావత్తు  దేశ  ప్రపంచం  అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే    


          

    
               


 
        

    
     




No comments: