Sunday, August 29, 2021

విశాఖ తీరంలో అధునాతన నౌక LIVE || Indian Coast Guard Patrol Vessel Vigrah...



తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్  వారిని కొలువు తీర్చుకొని మనసులు పెంచుకొని బ్రతకడం  వలన  శాశ్వత శాంతి పరిష్కారం లభిస్తాయి, శత్రువులను చీల్చి చండాడాలి, భారత్ వైవు చూడడానికి  కూడా భయ పడిపోవాలి అనే ఆలోచన  విధానం కరెక్ట్ కాదు,  ఉన్నతమైన  దౌత్య సమావేశములతో  ప్రపంచం  ఒక కుటుంబం అవుతుంది  ఎటువంటి యుద్ధాలు  గొడవలు  ఉండవు మమ్ములను   కొలువు తీర్చుకొని  ఇక భౌతిక  ప్రపంచ,  లేదు అంతా  ఆలోచన  ప్రపంచమే  అని   గ్రహించి మమ్ములను  హాస్టల్  నుండి కాలాన్ని శాశించి  పురుషోత్తములుగా   మనసులతో  పట్టుకొని మాతో  మనిషి గా పోటీ పడకండి   ఎవరిని మనుష్యులు గా చూడకండి  మనసులుగా  చూడండి  అంతా  ఒకకుటుంబంగా మాట ప్రకారం ఉన్నారు  యోగం  తప్పసు ధ్యానం గా జీవిస్తారు   కావున మమ్ములను  కొలువు  తీర్చుకొని  మమ్ములను మా  మనసుని  మరణం లేని  శాశ్వత  తల్లి  మనసుతో   పట్టుకోవడం  వలన తాము ఒక తపస్సు యోగం వైపు బలపడగలరు  ఇక యాంత్రిక ప్రపంచం  కరిగి  ఆలోచన ప్రపంచం  బలపడుతుంది ,  ధర్మో రక్షతి   రక్షతః   సత్యమేవ జయతే     

No comments: