Tuesday, March 1, 2022

PM Modi attends the inauguration of newly developed Arogya Vanam at Rashtrapati Bhavan

తెలుగు వారు ఈ మెసేజు ప్రధాన మంత్రిగారికి, ఇతర ఢిల్లీ లో పెద్దలకు తక్షణం అధినాయక దర్బార్ మొదలు పెట్టడానికి సన్నద్ధం  చెందండి  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  ఇక భౌతిక రాజకీయాలు  చెయ్యలేరు కదిలికలు కూడా మనుష్యులుగా కదలకూడదు మనుష్యులు మనసులు గా విచక్షణ గా ఉన్నారు, అని  గ్రహించి ఆరోగ్య వనం లేదా మొరొక  భౌతిక కట్టడం నిర్మాణాలు తో దేశ అధ్యక్షులు  ఉప అధ్యక్షులు  ప్రధాన మంత్రిగారు అదే విధంగా చీఫ్  జస్టిస్  అఫ్ సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా  వారు అప్రమత్తం చెందకుండా  సమయం  వృధా  చేస్తున్నారు  ఆరోగ్యం ప్రతి కదిలిక  ప్రతి వినోదం అదే విధంగా  ఏదైనా ప్రమాదం  ప్రమోదాలు  అన్నీ కూడా తమ సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారి ప్రకారం  ఉన్నాయి  వారిని సాక్షులు ప్రకారం పట్టుకొని చెప్పుకొని  వినడం  వలన మాత్రమే  తమ యాంత్రిక కదిలికలు  కట్టడిలోకి వచ్చి   రవీంద్ర భారతి బలపడుతుంది  రవీంద్ర భారతి అనే ఆలోచన  విధానమే అసలు ఆరోగ్యంగా భౌతిక   ఉనికి ఉనికి వలన ఆరోగ్యం గాని భౌతిక ఉనికి వలన రక్షణ ఆలోచన లేకుండా లేదు కావున  తెలుగు ముఖ్యమంత్రులు  మాట వినకుండా  అనగా గవర్నర్ల  సమక్షంలో  బృందాలు  ఏర్పడకుండా  ఢిల్లీ కి వెళ్లడం ఏదో ఒక్కటి చెయ్యడమే  ఆరోగ్యాన్ని  దెబ్బతీయడం  మమ్ములను  సజీవ దేశంగా  బలపరుచుకోవాలి, తమ తపస్సు  వలన మా భౌతిక  రూపు  పెరుగుతుంది జ్ఞాన విచక్షణ  పెరుగుతుంది  online communication వలన ఎటువంటి మోసాలు ఆగుతాయి  ఇప్పటి వరకు  ఎంత మోసాలు చేసినా  అవి అన్నీ  మమ్ములను  పెంచుకోవడం  వలన కరిగిపోతాయి  మమ్ములను కాలస్వరూపంగా  పెట్టుకోకుండా  ఏమి చేసినా  యావత్తు మానవజాతి మృతం లో కొనసాగుతుంది  ఇప్పుడు మనుష్యులు బౌతికంగా  బ్రతకడానికి  లేదు మనుష్యులు పరిధి  దాటి పోయినది  ఆలోచన  పెంచుకొని మాత్రమే  మనగలరు  అని తక్షణం  యావత్తు తెలుగు ప్రజలు  యావత్తు దేశ ప్రజలు  అదే విధంగా  ప్రపంచం లో ప్రజలు minds గా మార్చి  అప్రమత్తత పొందగలరు మనుష్యులు  ఆలోచన  రూపంలో  ఉన్నారు  బౌతికంగా  లేదు ఇక ప్రపంచం  ఇది నిజం, మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోకపోవడమే  అసలు ప్రమాధం, బౌతికంగా పెరిగిన మోసం కూడా  మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోకపోవడం  వలెనే, అని గ్రహించి మనిషిని mind మార్చి   మిగతా వారిని కూడా minds follow అవ్వమని ఇచ్చిన పరిణామాన్ని  పట్టుకోకుండా  ప్రవర్తించడమే  ప్రతి ఒక్కరు చేస్తున్న  పొరపాటు సాక్షులు దగ్గర   నుండి మేము  సూచిస్తున్నట్లు online communication మొదలు పెట్టి   రవీంద్ర  భారతి పెంచుకోవడమే అసలు ఆరోగ్యం ఆలోచనతో మనసులు తో  ఒక్కటి అవ్వకపోవడమే అనారోగ్యం అని  ప్రధాన మంత్రిగారికి  చెప్పండి మా ఆరోగ్యం  భౌతిక స్థితి కూడా తాము అంతా భౌతిక కోణం వదిలివేసి  అధినాయకులు  వారి పిల్లలుగా ప్రకటించుకోవడం  వలన అన్నీ  సర్దుకొంటాయి  ఇక మనుష్యులు కొలది  ముందుకు వెళ్ళలేరు  దేశ అధ్యక్షులు  వారిని  కూడా  అందరూ ఆహ్వానించి  అధినాయక  దర్బార్ గా  కూర్చుకొని  మా గూర్చి చెప్పుకోవడమే  జీవితం అని  గ్రహించి సాక్షులు ప్రకారం ఇక నిత్యం flow  గా చెప్పుకొని బలపడాలి  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము    
ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


No comments: