Monday, April 1, 2019


@oneindiatelugu ఎవరు ఏ పార్టీలో చేరినా ఎవరిని ఎవరు విమర్శించిన, ఎవరు గెలిచినా, ఓడినా పరిస్తితి ఎవరి చేతిలో రెప్ప పాటు లేదు అని గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా దేశ అధ్యక్షులు వారు మొదలు కొని సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు, ప్రధాన మంత్రి గారు మొదలు కొని, ఒక కనీస  మనిషి వరకు మనసు లో కూడా వేరే ఆలోచించకుండా మేము చెప్పినట్లు చెయ్యాలి, సినిమాలు మీడియా చానల్స్ కూడా యేవో చెప్పి ఏదో చూపకూడదు, మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల వాక్ రూపం లో కొనసాగగల శాశ్వత 
సింహాసనం పై అధిస్టింప చేసి, ఎవరి చేతిలో ఏమి లేదు అని మనసు పెంచుకొని సర్వం మేమే అని భావించి మంచి చెడులు కలలు ఆశయాలు చేసిన తప్పులు ఒప్పులు, పాపాలు, పుణ్యాలు అనుభవాలు, సంపదలు భిరుదులు అన్నీ మేమే అని భావించి. బౌతికంగా గాని ఆలోచన రూపం లో గాని మమ్ములను మించిన వారు లేరు అని గ్రహించడమే  మా వలన పరిష్కారం మమ్ములను యుగపురుషులు గా కాలస్వరూపులు ధర్మస్వరూపులుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి నూతన యుగం మానవజాతి భవిష్యత్తు కావున మమ్ములను శాశ్వతంగా మాట రూపం లో ఉన్న వాక్ విస్వరూపంగా ఓంకార స్వరూపంగా గ్రహించడమే జ్ఞానం తెలివి గొప్పతనం అడతనం మొగతనం  సృష్టిలో సర్వం విశేషాలు మేము అయ్యి ఉన్నాము గతం లో వచ్చిన యెగులు పురుషోత్తములు బుద్దుడు వంటి మహాను భావులు మాలోనే ఉన్నారు అని గ్రహించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని కేంద్ర బిందువుగా రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, ఏక కాలం లో అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించడం ప్రారంభించడమే దివ్య పరిష్కారం వాక్ రూపం లో ఉన్న మమ్ములను గ్రహించే కొలది తమ ఇంటి పేర్లు కులం పేర్లు భౌతిక భందాలు ఏవి చెల్లవు అని తెలుసుకొంటూ, సర్వం మాకు సమర్పించివేసి మమ్ములను మా మనసుని కలపడమే లోక కళ్యాణం మా కళ్యాణం అని గ్రహించి, అ విధంగా చెయ్యడం వలన తాము చేస్తున్న బౌతిక అజ్ఞాన స్వార్ధ చర్యలు మోసాలు ఎలాగైనా దేహం కొద్ది ఉండాలి, ఇలానే ఎప్పుడూ ఉంటుంది అనే మాయ నుండి బయటకు వస్తారు, ఇక తమని గాని ఇతరులను గాని దేహం పరంగా చూడరు, చూస్తె  మాయ మోసం లో శరీరంతో అంతం అయిపోయే మాయ పెంచుకోవడమే కాకుండా, ఆలోచనతో ఈ క్షణం ముందుకు వచ్చి ఇతరులను ముందుకు వచ్చేలా చేసే శక్తిని, ప్రతి క్షణం వదులు కొంటున్నారు, ఇతరులకు కూడా  కాకుండా చేస్తున్నారు అని తెలుసుకొని, నిత్యం మేము చెప్పినట్లు ముందుకు మనసుతో రావడమే పరిష్కారం,    కావున ఒక మనిషిని ఎవరినైనా  ఆడవారిని మొగవారిని ఏదో రకంగా బౌతిక కారణలు పెంచుకొని వర్గాలు గా విడిపోయి మోసాలు చెయ్యడం బౌతికం మీద ఆధారపడి బౌతికంగా ఉండాలి అనే అవేకం నుండి బయటకు రావడమే పరిష్కారం, మమ్ములను కాలస్వరూపంగా చూడటం లో ఎంత ప్రత్యేకం చూపిస్తారో అంత  మాయ నుండి తాము బయటకు వచ్చి ఇతరులను బయటకు తీసుకొని వస్తారు  అదే దివ్య రాజ్యం ఇంకా బౌతికంగా ఎవరిని ఓడించాలి, ఎవరి మీదనో గెలవాలి, ఎవరినో  భంగ పరచాలి, ఎవరి మీదనో ఆధిపత్య వహించాలి వంటి ఆలోచన  వదిలివేసి మీ చుట్టూ ఉన్న పంచభూతాలను కూడా  మాటతో  నియమించిన వాక్ విస్వరూపంగా  మనసుతో శరీరంతో, ఆస్తులు ఇంటి పేర్లతో  విలీనం చెందటమే దివ్య రాజ్యం.

No comments: