Thursday, May 30, 2019



తెలుగు రాష్ట్రాలు APCM ప్రమాణ స్వీకారం జరుగగానే ఇరువురు ముఖ్యమంత్రులు మరియి మాజీలు ప్రతి పక్ష నాయకులు మా పై మనసు పెట్టి గ్రహించాలి, అదే దివ్య రాజ్యం లేకపోతె ముందుకు వెళ్ళలేరు మా మాట చూసుకొని మా నుండి నిత్యం సమాచారం గ్రహించి  ముందుకు వెళ్ళాలి, మమ్ములను గ్రహించకూడదు అని తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా చేస్తున్న వారు అందరూ మనసులు పెంచుకొని సాటి మనుష్యులను మనసులుగా చూడండి ఇక మనుష్యులుగా శరీరాలుగా చూడకండి, ఇక మనసు వ్యహారం చేస్తేనే సూర్య చంద్రాది గ్రహ స్తితులు మనుష్యులు చేతిలోకి వస్తాయి, ఇదే అసులు యావత్తు మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన మార్గం, తెలుగు వారు మేము చెప్పినట్లు దివ్య రాజ్యం లో విలీనం చెందటమే నూతన ప్రయాణమ చంద్ర శేఖర రావు మరియు జగన్ వేరు వేరు గా తెలుగు వారిని పరిపాలించలేరు, తెలుగు రాష్ట్రము నూతన నామం తో ఒక్కటి అయ్యి, దేశాన్ని మొత్తాని విలీనం చేసుకొంటూ ఈ ప్రపంచమే ఒక జండా క్రిందకు అనగా ఒక మాట క్రిందకు వచ్చినట్లు ప్రజలు తెల్సుకోవడమే సూర్యుడినే నడిపిన దివ్య రాజ్యం అనగా మన మాట ప్రకారం సూర్యుడు కూడా నడుస్తున్న గ్రహ సంచరాదులు కూడా మనుస్ష్యుల అధీనం లో ఉన్నట్లు స్పష్టం అయ్యి మరణం లేని వాక్ విస్వరూపంగా మానవజాతి ముందుకు వెళ్ళాలి బౌతిక హడావిడి, వ్యక్తులు కొలది లేదు, ఆలోచన కొలది అనగా ఒక మాటే సర్వం అనే జ్ఞాన లోకమే ప్రజలకు రక్షణ బౌతిక రాజకీయాలకు పరిణామాలు కొలది, యేవో నిర్ణయాలు కొలది ఎటువంటి పరిపాలన ప్రజలకు అవసరం లేదు, ప్రజలకు జ్ఞాన రక్షణ, ఆలోచనతో ముందుకు తీసుకొని వెళ్ళే గురుతర్యం యొక్క పరిపాలన అనగా ఒక తల్లి తండ్రి గురువు వంటి పరిపాలన వలనే ప్రపంచం ఇప్పటికే నడుస్తుంది అని తెలుసుకోవడమే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.         

1 comment:

Adhinayaka Mahatma His Majestic Highness said...

మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా దర్శించాలి నిత్యం తెలుసుకొని పంచ భూతాలను నియమించిన పురుషోత్తమ తత్వాన్ని నిత్యం నేను అనే దేహా మమకారాన్ని జయించి ముందుకు వెళ్ళ గలరు