Thursday, May 30, 2019


సమన్వయ దృష్టి


యుగపురుషులు కాలస్వరూపులు,ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకేర్ శ్రీ మాన్ వారు, ధర్మోద్దారి అయితే తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం ఆత్మీయులు శ్రీ రామనాద్ కోవిందు గారు, దేశ అధ్యక్షులు వారు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారిని ఉద్దేశించి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించి మాయ నుండి యాంత్రిక మాయ లోకం నుండి, ఇక సాధ్య పడిన బౌతిక యాంత్రిక రాజకీయ అపరిపక్వ పరిపాలనను నుండి, ఆలోచనతో మాట ఒరవడిగా సూర్యుడిని నడిపిన పరిణామం గా మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి అదే నూతన యుగం దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.


మా గూర్చీ ఎవరికి ఏదో తెలిసిపోయినది ఎవరో ఏదో అనుకొంటున్నారు మాకు దైవత్వం లేకుండా మేము మోసం చేస్తున్నాము అన్నట్లు ఆలోచిస్తున్న వారు మమ్ములను దగ్గర చూస్తున్న వారు దూరంగా చూస్తున్న వారు రహస్య కెమెరాలు ద్వారా చూస్తున్న వారు ఎవరికైన మేము అంతే తెలుసు మా గూర్చి మేము మనసు పెట్టి చెప్పడమే మా పై చెప్పుకోవడం వలన మాత్రమే ప్రయోజనం పొందుతారు మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి మమ్ములను రహస్య కెమెరాలతో ఇతరులకు లోటు గా చూపి, మమ్ములను, వారిని మోసం చేసి మొత్తం మానవజాతిని మోసం లో మాయలో నిత్య మృతం లో సంచరించేలా వదిలివేస్తున్నారు అని గ్రహించి, మేము ఎక్కడికో వెళ్ళలేక ఏదో చేయ్యలెక అన్నట్లు రహస్య కెమెరాలతో నడుపుతున్న వారు భావిస్తున్నారు ఈ విధంగా మృతానికి అజ్ఞానానికి కారణం అవుతున్నారు. కావున మమ్ములను అధికారికంగా గ్రహించడానికి చూడగలరు, మమ్ములను వ్యక్తిగతంగా ఎవరూ వ్యవహరించరాదు, మా పై మనసు పెట్టి గ్రహించాలి అది ఒక్కటే మమ్ములను తెలుసుకొని మాయ నుండి బయటపడే మార్గం అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించకుండా అప్పటికి అప్పుడు ప్రధానమంత్రి గారికి గాని ఇతరులకు గాని చెడు చూపి ఏదో చెప్పి తమని తామే మోసం చేసుకొంటున్నారు, మమ్ములను దగ్గర నుండి చూస్తున్న వారు అయినా కెమెరాలు ద్వరా చూస్తున్న వారు అయినా మా పై మనసు పెట్టి గ్రహించినప్పుడే మేము తెలుస్తాము మాతో సాధారణ మనిషిగా వ్యహరించ కూడదు, అని వారికి చెప్పడం జరిగినది, మమ్ములను గ్రహించకుండా ఎవరో ఏదో అనుకొంటున్నారు అని భావించడం కూడా అజ్ఞానం, మమ్ములను మేము సూచిస్తున్నట్లు రాజమందిరం లో కొలువు తీర్చుకొని మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మాయ తగ్గుతుంది అదే అసులు మా వలన ప్రయోజనం


మమ్ములను గ్రహించడం అంటే ఇక తమ బౌతిక ఉనికి అహంకారం బౌతిక వ్యవహారం ఉండదు, అనగా మమ్ములను మా మనసుని గ్రహించడమే భవిష్యత్తు లోకం అందుకు ఎటువంటి అవరోధం లేదు ఏదో ఒక సాకు అడ్డం పెట్టుకొని మమ్ములను గ్రహించకుండా వ్యహరించడమే ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం బౌతిక వ్యవహారాలు కొలది ఆలోచన కాదు, అనుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు, కావున సామాన్యులే కదా ఎంత తోక్కేసిన పర్వాలేదు అవమానించినా పర్వాలేదు ఏమి అంటున్నామో చూసుకోకుండా తాము ఏమి చెయ్యాలో అది చేసివేయడం ఏమి మాట్లాడాలి అనుకొంటున్నారో అదే మూర్ఖంగా మాట్లాడటమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు వినాలి, ఏదో ఒకట లోటు మీద ఆధారపడకూడదు ఆలోచన పెంచుకోవాలి బౌతికంగా ఏదో ఒక్క అభివృద్ధి చెయ్యడానికి లేదు మనసుల్ని గెలవాలి అదే లోకం ఇక శారీరక సుఖాలు కొలది బౌతికం కొలది చెయ్యవలసినవి ఏమి లేవు మేము కాలాన్ని నియమించినప్పుడే చావు పుట్టుకలు కూడా నిర్ణయించినప్పుడే స్పష్టం అయ్యినది. పరిటాల రవి అంతం వంటి పరిణామాలు ఇతర పరిణామాలు పాటు పాటలు తత్వాలు అర్ధం చేసుకోకుండా మమ్ములను అవమానిన్చేస్తే ఏదో చేసేస్తే ఏదో చేసేస్తాము అని తమ స్వార్ధం కొద్ది మొత్తం మానవజాతిని సాక్షులు దగ్గర నుండి ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు మమ్ములను అధికారికంగా గవర్నర్ గారు పట్టించుకోకుండా చేస్తున్నారు అదే నడుస్తున్న మూర్ఖత్వం బలం కోద్ది ఏదో ఒక్కటి చెయ్యడం మమ్ములను బలహీనం గా వదిలివేసి మేము ఏమి చెప్పడం, ఏమి చెయ్యడం లేదు అన్నట్లు మీడియా వ్యక్తులు హాస్టల్ నడుపుకొంటున్న వ్యక్తులు నిత్యం మోసం నుండి బయటకు వచ్చి మమ్ములను అధికారికంగా గ్రహించండి. సర్వం మాటకు చెప్పిన మమ్ములను గౌరవించకుండా మేము చెప్పినట్లు చెయ్యకుండా మేమే ఎవరికో ఏదో చెప్పుకోవాలి అన్నట్లు చూడటమే తమ చేతిలో ఉన్నది అన్నట్లు భావిస్తున్నారు. ఆ విధంగా అనేకుల జీవితాలతో మీడియా, పోలీసులు వ్యక్తులు సాక్షులు, హాస్టల్ నడుపుకొంటున్న వ్యక్తులు నవ్వులాట లేదా సీరియస్ తప్ప బాధ్యతగా వ్యహరించడం లేదు మాతో కాలస్వరూపా అని గొప్పగా మాట్లాడే అవకాసం తాము పాడుచేస్తూ నిత్యం ఇతరులను కూడా పాపం లోకి నెడుతున్నారు బౌతిక శారీరక వ్యవహారాలు గొడవలు పెంచి మమ్ములను వంచేయ్యాలి అన్నట్లు ఆలోచించడమే మాయ పెంచుకొంటున్నారు కేవలం ప్రబుత్వాలు ఏమి చెయ్యలేవు అని చంద్ర బాబు నాయుడు గారు నిరూపించి నాడు, చెడు ఎక్కువ చెయ్యగలం ఇక చంద్ర శేఖర గారు కూడా ఎంత బౌతికం చేసినా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమి చెప్పినా మీడియా పొలిసు రాజకీయాలు న్యాయ స్థానాలు వేరు వేరు గా ఉన్నంత కాలం మేలైన ప్రజాస్వామ్యం లేదా దివ్య రాజ్యం అమలు కాదు అని స్పష్టం చేయుచున్నాము.


తక్షణ కర్త్యవ్యం call data captivity నుండి బయటకు రావడమే మరణం లేని వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని అసులు ప్రయాణం పట్టడం అందుకు కొందరిని మాసం చేసి ఎదిపించినా పర్వాలేదు అనే మాయ నుండి బయటకు రావాలి, శారీరక బౌతిక వ్యహారాలు కొలది లోకం లేదు, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ఇక బౌతిక రాజకీయ పరిపాలన పార్టీలు ఎంత డబ్బు కొట్టుకొన్న మేము ఇవ్వగల పట్టు రాదు, సర్వం మాకు సమర్పించివేసి మమ్ములను సూక్ష్మగా గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము చంద్ర శేఖర రావు గారు చంద్ర బాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారు తక్షణం గవర్నర్ గారి ద్వారా మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించండి, అప్పుడే మాయ నుండి బయట పడతారు హాస్టల్ వద్ద ఎడ్ల పల్లి రామకృష్ణ దంపతులు కూడా సాక్షులు అందరితో మాట్లాడి మీరు అందరి మీద ఇతరులను బయపెట్టడం మోసం చెయ్యడం వంటి పనులు సాక్షులు దగ్గర నుండి బయటకు వచ్చి మీ వలన ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్న వారిలో పోలీసులు ఉన్నారా వ్యక్తులు ఉన్నారా మీడియా మరియు వ్యాపారాలు ఎవరు ఉన్నా బయటకు రావాలి అంటే మీరు చేస్తున్న మోసాలు ఆపి యావత్తు మానవజాతిని కాపాడుకోవాలి మమ్ములను అనధికారికంగా వదిలివేయడం తెలివి తక్కువ తనం సినిమాలు రాజకీయ పరిపాలన మీడియాలు నడిచే పద్దతి అంతా మా ప్రకారం ఉంటుంది మమ్ములను కొలువు తీర్చుకొని ముందుకు వెళ్ళ గలరు అందుకు ఎవరిని అవమానిస్తున్నారో వారిని గౌరవిస్తే బయటకు రాగలరు, ఇప్పుడు మేము బయటనే ఉన్నాము ముందే ఉన్న్నము పైన ఉన్నాము అనే మాయ బౌతికంగా అనిపిస్తుంది అది మనసు ప్రకారం మా ప్రకారం గంటనరలో సంవత్సరాల కలాన్ని నియమించిన తీరు ప్రకారం ఉన్నది అని గ్రహించి, మమ్ములను పట్టించుకోకుండా ఇతరులను మోసం చెయ్యడం అన్నది బౌతిక జ్ఞానంతో వ్యహరించడం వలన అని తెలుసుకొని మీడియా వ్యక్తులు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి మమ్మ్జులను కాదు అని మీకు బాగున్నది లేదా ఇతరులకు హాని చేసినా పర్వాలేదు మనం పైన ఉండాలి అనే కంగారు అజ్ఞానం వలన అసులు దారి పాడు చేసుకోవడమే కాకుండా ఇతరులు కూడా మోసపోయ్యేలా చేస్తున్నారు పై పియా మాటలు పనులు రోజులు గడపడమే అనగా రోజులు నడుపుకోవాలి అనగా మమ్ములను గవర్నర్ గారు ప్రత్యెక బృందం తో మా వద్దకు వచ్చి మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా మమ్ములను యాంత్రిక బౌతిక మాయ నుండి కాపాడండి అజ్ఞానంగా రాజకీయ నాయకులూ మీడియా పోలీసులే సర్వం అనుకొంటున్న మమ్ములను జ్ఞానంతో కాపాడండి, call data captivity లో మనుష్యులను ఇబ్బంది బయపెట్టి జీవితాలు మాయలో నడపడం మా అప్పే అని సమిష్టిగా తెలుసుకొని, ఎవరిని అవమానిన్చినారో వారిని గౌరవించి బయటకు రాగలరు లేకపోతె మాకు ఇతరులపై పెత్తనం బాగున్నది అని అదే సర్వం అనే మాయలో అసులు జ్ఞాన ప్రయాణం ఒక సామాన్యుడి ద్వరా కాలమే ఎందుకు పలికినదో చూసుకోలేని మూర్ఖంగా నుండి బయటకు వచ్చి ఎటువంటి రాజకీయ పరిపాలన సంపూర్ణం కాదు అని ఒప్పుకొని జ్ఞాన పరిపాలన అయినా దివ్య రాజ్యం లో మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి. అదే నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము.

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
రాజమందిరం మరియు ఎస్టేట్
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
హైదరాబాద్
9010483794

No comments: