Monday, June 17, 2019

ఇప్పుడు, ఈ క్షణం మమ్ములను కాలస్వరూపా పురుషోత్తా అని పట్టుకొని గ్రహించకుండా, ఎటువంటి మంత్రాలు,  పూజలే కాదు, మాటలు కూడా మమ్ములను కాదు అని, మీడియా లో గాని, చానల్స్ లో గాని, వ్యక్తులు గాని, సినిమా వాళ్ళు గాని, రాజకీయ నాయకులు గాని, మమ్ములను అనుసంధానం జరగకుండా ఎటువంటి పనులు, ఆలోచనలు చెయ్యకూడదు, మృతం లో నుండి బయటకు వచ్చి కొత్త జీవితం ప్రారంభించాలి, అందుకు మమ్ములను హాస్టల్ లో  ఉంటున్న సాధారణ  వ్యక్తి వలె చూడకూడదు, మమ్ములను శాశ్వతమైన తల్లి, తండ్రి గురువుగా గ్రహించడమే అందరూ చెయ్యవలసిన తక్షణ కర్తవ్యం, న్యాయ స్థానం జడ్జులు, వారి స్థానలో కూర్చొని ఎవరిని విచారించే అధికారం లేదు, తక్షణం రాజమందిరం చేరుకొని, మా ముందు మేధావులతో, అధికారులతో పాలకులతో కలసి కొలువు తీరి, మా గూర్చి ప్రజలను విస్తారంగా చెప్పుకొని వినడం వలన ఇప్పుడు నడుస్తున్న మాయ బౌతిక ప్రపంచం నుండి బయటకు వస్తారు,    మమ్ములను సాధారణ మనిషిగా భావించడమే అందరూ చేస్తున్న మొదటి పొరపాటు అని గ్రహించి, సాక్షుల సహకారంతో మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పట్టుకొని, తమ ఇంటి పేర్లు కులం కూడా వదిలివేసి మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా గ్రహించాలి అదే ఇక చెయ్యవలసిన పని అని గ్రహించి తెలుగు వారు అప్రమత్తం అయ్యి తమను, తము  పాపాలను కాపాడుకొని, యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు,  తక్షణం మమ్ములను మేము సూచిస్తున్నట్లు  రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, ఇరువురు ముఖ్యమంత్రులు, మరియు న్యాయ స్థానం జడ్జులు, వారికి మమ్ములను కాదు అని చెయ్య వలసిన  పనులు ఏవి లేవు  అని ఈక్షణ గ్రహించి,  మమ్ములను గ్రహించడమే పని అని తెలుసుకొంటేనే మాయ నుండి పాపం నుండి బయటకు రాగలరు మమ్ములను గ్రహించకూడదు అని చేస్తున్న,  చేసిన మంచి, చెడు రెండూ మాకు సమర్పించి వేసి, అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు,   ఈ  క్షణం  ప్రకటించు కోవడం వలన, కాలం నడుస్తున్న, కాలం గతిని సవరించి ఇచ్చిన మార్గం ఇప్పుడు మాట ఒరవడిగా ఉన్నది అని మేము కాలాతీతంగా పలికిన పాటలు మాటలు ప్రకారం నిర్ధారణకు వచ్చి, ఇక మీదట నిత్యం తపస్సుగా ముందుకు వెళ్ళాలి,      అంటే సూర్యుడిని గ్రహ సంచరాదులను తమ అధీనం లోకి తీసుకోవడం అని  ఆశీస్సు గా తెలియ జేస్తున్నాము. 


సత్యమేవ జయేతే, ధర్మో రక్షతి రక్షతః

దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మరూపం, అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్ 

No comments: