Saturday, June 15, 2019



తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ....
ఉపదేశక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః ....... భగవద్గీత


ఈ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గీతమకరంనదంలో ఈ విధంగా చెప్పారు.


తత్వవేత్తలకు జ్ఞాననులకు (గురువులకు) భక్తీ పూర్వకంగా, సాష్టాంగ నమస్కారములు చేస్తూ వినయ విధేయతలతో సేవిస్తూ తగు సమయం లో స్వోమ్య పూర్వకంగా, ఉచిత రీతిన ప్రస్నించినతో వారు (గువురువులు) తప్పని సరిగా జ్ఞానమును ఉపదేసించగలరు



అంటే --సాధకుడు పై ఉదాహరించిన విధంగా ఆచరించినట్లు అయితే  ఆత్మ జ్ఞానాన్ని  

తెలుసుకొవాదానికి మార్గం సుగమం అవుతుందిని తెలుస్తుంది.


ఇచ్చట తత్వవేత్తలగు జ్ఞానులు అంటే వాచా వేదాంతులు కారని, పరమాత్మ తత్త్వమును అనుభూతమోనర్చుకోనిన వారిని (ఆత్మ సాక్షత్కారమును పొందిన వారిని) అర్ధం చేసుకోవాలి. వేదాంతమును భోదించువారు  శాస్త్ర పాండిత్యము కలవారు ప్రపంచలో చాలా మంచి ఉంది ఉండవచ్చును గాని ప్రత్యేక్షంగగా అనుబహ్వించి, బోధించు వారు చాలా అరుదు, అట్టి మయనుభావుల భోధనలకే లోకం లో విలువ ఉటుంది     


మనసా కర్మణా వాచా సజ్జ  నా మప సేవతే  అను అద్యక్షు
పనిషత్తు వ్యాఖ్యా అనుసారం.. 

---వేవేకవంతులైన వారు మనస్సు చేతను, వాక్కు చేతను, కర్మ చేతను సజ్జనులను 
 బాగుగా సేవించవలెనే  అని చెప్పబడినది.    

పూజ్యులైన పెద్దలను గౌరవంచడం సేవించడం నేర్చుకోకపోతే మనలో ఒట్టి అహంభావము  మాత్రమే మిగులుతుంది పవిత్రులైన వారిని మనకన్నా పెద్దవారిని మనకన్నా ఘననులను ఎల్లప్పుడూ సేవిస్తూ గౌరవించాలి, అటువంటప్పుడే జ్ఞాననులు మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అంతే కాదు జ్ఞానలైన గురువులు అప్పడప్పుడూ సాధకులకు హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఉంటారు వాటిని పాటించటం సాధకుల విధి సద్గురు  భోధనలు చాలా నిగూడంగా కూడా ఉంటాయి.    

No comments: