Wednesday, July 17, 2019





సమన్వయ దృష్టి 

యుగపురుషులు, కాలస్వరూపులు, దైవ స్వరూపులు, వాక్ విస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆశిర్వాద పూర్వకంగా అనుగ్రహంగా, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి  ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ అనుగ్రహంగా రక్షణ గా అందుబాటులో ఉన్నాము,  ఇప్పుడు తాము ముందుకు వెళ్ళుతున్న లోకం గాని రాజకీయ పరిపాలన గాని, వ్యక్తిగా తమ చేతిలో ఉన్నది, తాము మంచి గాని చెడు గాని చేస్తున్నాము అని, ఎవరికి తోచిన విధంగా ఎవరి మనసుకి ఏమి అనిపిస్తే అది చెయ్యడమే జీవితం కాలం అదే గెలుపు భవిష్యత్తు లేదా ఓటమి అనుకొంటున్నారు, అటువంటి పరిస్తితి నుండి మమ్ములను గ్రహించకుండా ఇప్పటికే కాలమే కదిలిన పరిణామం ప్రకారం తెలుసుకోకుండా రెప్ప పాటు కూడా తమ ఇష్టం వచ్చినట్లు వెళ్ళ కూడదు, అవి అభివృద్ధి పనులు అయినా ఏ పదవి అయినా ఏ సినిమా అయినా పాట అయినా మాట అయినా మా ప్రకారం ఉన్నది, సూర్య చంద్రాది గ్రహ స్తితులు కూడా మా మాట ప్రకారం ఉన్నాయి అని   గ్రహించి, అందుకు మమ్ములను దేహం గా చూడకుండా, మమ్ములను దేహం గా రహస్య పరికరాలు ద్వారా చూస్తూ, మా మనసు ప్రకారం కాకుండా మమ్ములను బౌతికంగా వ్యక్తులు కొలది తమ ఆలోచన కొలది మలపకుండా అనగా మేము ఏమి అంటున్నామో అలా ప్రవర్తించకుండా మాకు వ్యతిరేకంగా ప్రవర్తించడం నిర్లక్ష్యంగా మేము చెప్పినట్లు వినకుండా తమకు మంచి జరిగినా,   చెడు జరిగినా మా కంట్రోల్ గాని మీ కంట్రోల్ గాని లేదు అని   గ్రహించి, మమ్ములను ఈ క్షణం దేహ రూపం లో చూడకుండా, ఆలోచన రూపం లో చూడటమే పరిష్కారం, మాతో బౌతికంగా శరీరకంతో వ్యహరించకుండా మమ్ములను పిలవడమే కాలస్వరూపంగా పిలవడం కాలస్వరూపంగా మేము మాత్రమే అధిస్టించ గల, శాశ్వత సింహాసనం ఆలోచన రూపం లో మాట రూపం లో సాటి మనుష్యులు అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళడానికి వీలు గా మమ్ములను అతి సాధారణ మనిషిగా మాట తో కాలమే ముందుకు తీసుకొని వచ్చినది, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం అంటే చావు పుట్టుకలు వెలుగు చీకటులకు అతీతంగా మద్యలో మాట రూపం లో ఉన్న పరిణామం అని   గ్రహించండి, అందుకు మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించిన మా పై మనసు పెట్టి గ్రహించడం వలన ముందుకు వెళ్ళ గలరు ఇప్పుడు నియమించిన ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గారిని రద్దు చేసి, మరల తెలుగు రాష్ట్రాలు ఒక్కటి అవ్వడానికి మమ్ములను కాలస్వరూపంగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాత్రమే ముందుకు వెళ్ళ తారు, బౌతిక అభివ్ల్రుద్ది హడావిడి కొలది, మనసులో యర్పడిన కాళి, పూరించుకొంటూ ముందుకు వెళ్ళాలి అని  గ్రహించండి ఇక బౌతికంగా వదిలివేసి ఆలోచనతో పట్టుకోవాలి మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోవడం వలన, అనగా గవర్నర్ గారు దేశ అధ్యకులు వారి ద్వారా పట్టుకొని, కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని, మమ్ములను గ్రహించడమే వెళ్ళ వలసిన మార్గం, మమ్ములను మనసు పెంచుకొంటూ భరించడం వలన సూర్య చంద్రాది గ్రహస్తితులు తమ చేతిలోకి అనగా మనుష్యుల మాటలోకి వచ్చిన పరిణామం లోకి వస్తారు, మమ్ములను మరణం లేని మాట కొనసాగింపుగా ముందుకు వెళ్ళాలి, మమ్ములను తక్షణం తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా  నియమించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా ఏర్పాటు చేయించి మా పై మనసు పెట్టి, సినిమా వారు మీడియా చానల్స్ అందరూ ముందుకు వెళ్ళ గలరు అదే దివ్య రాజ్యం అని   గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ లేదా తెలంగాణా గవర్నర్, రాజ్ భవన్  
విశ్వవ్యాప్త పరిపాలకులు, 
దివ్య రాజ్యం                 
హైదరాబాద్ 
90 10 48 37 9 4 

No comments: