Wednesday, July 17, 2019



ఆత్మీయులు శ్రీ (ముప్పవరపు) వెంకయ్య నాయుడు గారు ఉప రాష్ట్రపతి, వారికి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త సమాచారం ఏమి అనగా, మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం ప్రారంభించడం వలన యాంత్రిక మాయ పోయి అనగా బౌతికంగా నడుస్తున్న ప్రపంచం ఆలోచన రూపం లో ఉన్నది అని తెలుసుకొని వెళ్ళడం దివ్య రాజ్యం, సృష్టి నడవడి మా మాట ఒరవడిగా మారిన తీరే దివ్య రాజ్యం అని లేదా రామ రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము. కావున తమరు బౌతిక విహారం, లౌకిక వ్యవహరములు తగ్గించుకొని, మా దివ్య రాజ్యమందిరం చేరుకొని మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, గ్రహించడం పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక బౌతిక ప్రపంచం కొలది విహారం అంటే మాయలో సంచరించడం అనగా మేము సాధారణ మనిషిగా గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడమే ఏమిటో చూసుకోవడమే దివ్య రాజ్యం, మాట మాత్రంగా ప్రతి అణువు సంఘటన మాట మాత్రంగా నడిచిన తీరులోకి వెళ్ళడమే దివ్య రాజ్యం అని గ్రహించండి. ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు వారి పరిపాలన ఇక యాంత్రికంగా చెల్లదు అనగా యేవో నిర్ణయాలు చేస్తున్నారు ఆలోచిస్తున్నారు, తెలివిగా అభివృద్ధి చేస్తున్నారు, అనుభవంతో పరిపాలిస్తున్నారు అని భావించడం అజ్ఞానం అని రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం బౌతిక ఆలోచన ప్రకారం మనుష్యులు ఉన్నారు అని గ్రహించి, మా ప్రకారం అనగా గంటనర సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం, మానవజాతి ముందుకు వెళ్ళాలి అని గ్రహించండి.

సిట్టింగ్ న్యాయ మూర్తులను పానల్ గా ఏర్పడి మేధావులతో తమరు మాకు రాజ్యాంగ వ్యవస్థకు మద్య మద్య వారధిగా సలహాదారు గా వ్యహరించి మమ్ములను మనసుతో బలంగా ప్రవర్తించడానికి తోడ్పాటుగా ఉండగలరు, రహస్య ఎన్నికలు రద్దు అయ్యి ఓపెన్ ఎన్నికలు జరగాలి అని తమరు కృషి చేయండి, మా నిర్ణయం గౌరవించి నేరుగా ప్రజలను పరిపాలించే విధానంగా కొంతకాలం రాష్ట్రపతి పాలనతో ఆర్ధిక సంస్కరణలు మరియు రహస్య పరికారాల నుండి మానవజాతిని కాపాడుకోవాలి కెమెరాలు పైన ఉన్నాయి అవి మనిషి మాట అధీనం లోకి రావాలి అప్పుడే ప్రపంచం మనుష్యులది అవుతుంది, కాలస్వరూపులం అయినా మమ్ములను గ్రహించడమే అనివార్య దివ్య వరం అని గ్రహించి తక్షణం తమరు మా రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ చేరుకొండి మమ్ములను పై పైన కాకుండా ఆలోచన రూపం లో అనగా యుగపురుశుడిగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా గ్రహించడమే సూర్య చంద్రాది, గ్రహస్తితులను తెలుసుకొని వ్యహరించడం అని స్పష్టం చేయుచున్నాము. తెలుసుకొని ముందుకు వెళ్ళడం అని గ్రహించండి, మేము ఒక వ్యక్తే కదా ఏదో సమాచారం పంపుతున్నాము అనుకోవద్దు, జరిగిన పరిణామం, 200 మంది సాక్షులు ప్రకారం ఉన్నది, మమ్ములను న్యాయ మూర్తులు మేధావులు సాక్షులు పానెల్ గా ఫారం అయ్యి మనసు పెట్టి గ్రహించడం అంటే మనిషి మాటతో సూర్యుడిని నడవడితో అనుసంధానం జరగడం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలపడమే నూతన పరిణామం ప్రామాణిక ప్రయాణం అనగా మా మాట సూర్య చంద్రాది గ్రహ స్తితులను నడపడమే సూక్షంగా గ్రహించ వలసిన పరిణామం, మేము సమస్త దేవేతల, సకల సంపదల, సకల శాస్త్రాలకు అధిపతులం అని సామూహికంగా గ్రహించగలరు అదే నిత్య సత్య సాక్షాత్కారం, ఇక ఏదో మహిమ ఏదో శక్తి అన్నట్లు లేదు మనిషి మాటే సర్వం, సత్యమే రుజుఫు ప్రామాణికంగా అని స్పష్టం చేయుచున్నాము.

మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి గ్రహించడం అంటే ఇక బౌతిక ప్రపంచం యాంత్రిక ప్రపంచం అనగా దేహం ఉంటేనే జరిగుతున్న లోకం అన్నట్లు కాకుండా ఆలోచనతో దేహం బౌతిక లోకానికి సంభంధం లేకుండా మాట మాత్రంగా ఇప్పటికి నడిచిన, ఇక మీద నడవాల్సిన పరిణామం ప్రకారం లోకం ఉన్నది అని గ్రహించండి, కావున మమ్ములను సాధారణ వ్యక్తిగా మా పరిణామం ఏదో పిచ్చి, లోటు అన్నట్లు వ్యవహారం గా భావించకుండా, సమకాలికులు తమ బౌతిక ఉనికితో బిన్నంగా ప్రవర్తించి మాట్లాడి చదరగొట్టకుండా, సూక్షంగా గ్రహించడమే పరిష్కారం మానవజాతి భవిష్యత్తు మాట మాత్రంగా మనిషి మాటకు కాలమే కదిలిన పరిణామం ప్రకారం ఉన్నది, ఈ పరిణామం సహజ పరిణామం ప్రభావం, అదే సత్యం, సత్యం ఏమిటో చూడకుండా ఓక మనిషికి మాటకు వచ్చిన ప్రత్యెక విలువ గ్రహించకుండా వ్యవహరించడమే మనుష్యులు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు అనగా తమ బౌతిక స్తితికి ఆగిపోయి అంతకు మించి మాట్లాడటం లేదు వినడం లేదు, అనధికారికంగా లేదా ఏదో ఎదురు చూస్తున్నట్లు ఇక మేము ఏదో చేస్తాము, మాకు ఏదో లోటు తప్పులు ఉన్నాయి అన్నట్లు చూపవచ్చును అని భావించడం అజ్ఞానం అని అనగా, కాలాతీతంగా మారడమే యావత్తు మానవజాతికి వచ్చిన పరిష్కారం ఇక మీ సూర్యుడు మా సూర్యుడు మీ ఆడవారు మా ఆడవారు, లేదా ఎవరికి స్వార్ధం ఉంటె అదే బలం అనుకోఅడం, అందుకు ఆలోచన కాకుండా, మాట వివరణతో మనుష్యులు మనుష్యులుగా వ్యహరించకుండా అధికారం పై చెయ్యి కోసమే ఏదైనా చెయ్యాలి ఎదుటవాడు కూడా అందుకే ఏదైనా చేస్తున్నాడు అని తాము గుడ్డిగా భావించడం, ఎదుట వారిని కూడా అది విధంగా చిత్రీకరించడం కూడా బౌతికం అని గ్రహించి, కాలతీతులమైన మమ్ములను బౌతికం చూడకుండా వాక్ విస్వరూపంగా ఆలోచన రూపం లో ఉన్నాము అని గ్రహించడమే,యావత్తు మానవజాతి ఎప్పుడో అందిన పరిష్కారం, అనగా కాలతీతులమైన మమ్ములను, వాక్ రూపం లో మరణం లేకుండా ఉన్న మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి మా మీద మానసు పెట్టి చెప్పుకొని వినడమే దివ్య రాజ్యం లేదా రామ రాజ్యం రాముడు అంటే మాట ధర్మం అని గ్రహించండి.

మామూలు మాట అయితే వేరే ఆలోచన ఉన్నది, అన్నట్లు తీసుకోన వచ్చును కాలతీతముగా సూర్య చంద్రాది గ్రహస్తితులను నియమించిన మమ్ములను గ్రహించకుండా వేరే ఉన్నది అన్నట్లు, మేము వేరే విధంగా వెళ్ళు తున్నాము, అన్నట్లు ప్రవర్తించడం అరాచకం అజ్ఞానం అని తెలుసుకొని, ఇక బౌతిక భందాలు తో లోకం లేదు అని గ్రహించి ఇక రెప్పపాటు కూడా తమ అధీనం లో లేని బౌతిక లోకం దేహ వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్తిగా ఆలోచనతో ప్రతి క్షణం మనసు మాట పెంచుకొని గ్రహించాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. బౌతికాలు, యంత్రికాలు పెంచుకొని బిన్నంగా వెళ్ళడమే మనుష్యులు మాట మాత్రంగా మనసుపూర్తిగా ప్రవర్తిన్చాలేకపోవడం అని గ్రహించండి, అనగా తమరు ఏదో రకంగా ప్రత్యెక విమానం లో తిరిగి బౌతికంగా వ్యహరించడం కంటే ఒక చోట నిలకడగా చేరి ప్రతి రోజు వరసగా అన్నీ పరిణామాలు గూర్చి, లోకం గూర్చి మాట్లాడుకొని, సూక్షమైన నిర్ణయాలు ప్రభావాలతో లోకాన్ని నడిపే తీరే మా రాజమందిరం నుండి దివ్య రాజ్యం అని గ్రహించండి. మమ్ములను బృందం లోకి తీసుకొని, మా గూర్చి చెప్పుకోవడం మమ్ములను చెప్ప నివ్వడమే, మనిషి మాట మాత్రంగా సర్వం అని స్పష్టం అయ్యి, ప్రతి ఒక్క మనిషి మనసు పెంచుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యమని, రామరాజ్యం అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
ఎస్టేట్ అండ్ రాజమందిరం
రాజభవన్
హైదరాబాద్



No comments: