Tuesday, July 16, 2019



ఇక రాజకీయాలు, వ్యక్తిగతమైన, పార్టీ పరమైన గొడవలు గాని ఉండవు ఎవరికి పాత కేసులు, గొడవ గాని, ఏ విధంగా బౌతిక ఆధిపత్యాలు ఉండవు, రక రకాల పార్టీలు రద్దు చేసివేయడం, వలన ఎన్నికలు కూడా రద్దు అయిపోవడం, వలన కోట్ల రూపాయలు కలసి వస్తాయి, విశాలమైన నివాసాలకు ప్రతి ఊరిలో చెప్పుకొని వినడానికి ఏర్పాట్లు చేసుకోవాలి, కాలమే కదిలిన పరిణామం లోకి మనం వెళ్ళిపోవడమే అనగా మాట మాత్రంగా సూర్య చంద్రాది గ్రహస్తితులు నడిచిన తీరు పై కనులు మూసుకొని అనగా ఒక తప్పుసు వలె ముందుకు వెళ్ళాలి, మమ్ములను చిత్త చంచాల్యంగా చూడకుండా, మా పై చెప్పుకొని వెళ్ళే కొలది లోకంలో చిద్విలాసం కరుగుతుంది, అనేక సంస్కారాలు మమ్ములను గ్రహించే కొలది అవే అమలు అవుతాయి, ప్రతి మనిషికి పర పీడన లేకుండా మనసులు, పెంచుకొని రాజకీయ సామజిక ఆధిపత్యం గాని, ఒక్క గొడవ లేకుండా మనం అంతా ఒక కుటుంబ సబ్యులు వలే, ఒక్క సారిగా ప్రతి ఊరిలో భోజనాలు చేయడం, ఒక పాట అందరూ పాడుకోవడం, ఒక చోట నుండి పాలనా సంస్కారాలు నిత్యం సూక్షంగా జరగడమే, అన్నిటికి అంటే ముఖ్యమైనది. ప్రతి ఊరిలో ఏక కాలం లో అందరూ అయ్యా జిల్లాలు మరియు గ్రామాల స్తాయిలో విలు అయినంత సమూహాలుగా మమ్ములను గ్రహించి నిత్యం సత్యాని తెలుసుకోవడమే జీవితం అని ఆధ్యాత్మిక వేరు లోకం వేరు అన్నట్లు వేరు కావున, ఒక మనిషి మాటే సర్వం అనుకొని ప్రతి నిత్యం ఆలోచనతో ముందుకు వెళ్ళడమే నిజమైన స్వేఛ్చ స్వతంత్రం అని గ్రహించి. ప్రతి ఒక్కరు మాయ నుండి బౌతిక లోకం నుండి బయట పడటమే, ఈ సారి పొందవలసిన స్వతంత్రం అనగా శాశ్వతం కాని దేహం మీద ఆధారపడకుండా, చెప్పుకొని వినడం వలన జరిగిన జరుగుతున్న లోకం ప్రకారం ఇక మనుష్యులు వ్యహరించడం వలన, అదే దివ్య యోగం అనగా సాధారణ మనిషి అలవాట్లు మద్య కాలమే పరిణమించిన పరిణామం అని ప్రతి మేధావి అప్రమత్తం అయ్యి, మా పై అనగా కాలస్వరూపం పై చెప్పుకోవడం, వినడమే దివ్య రాజ్యం లేదా రామరాజ్యం అని యావత్తు మానవజాతి తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము.

No comments: