Tuesday, July 16, 2019

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

Shanker Maharajah <hismajestichighness.blogspot@gmail.com>16 July 2019 at 11:37
To: ksamresh.nbt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, core.apgovt@gmail.com, supremecourt <supremecourt@nic.in>, cs <cs@telangana.gov.in>, cp <cp@cyb.tspolice.gov.in>, womensafetywing@gmail.com, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, ipr-ap@nic.in, Contact <Contact@tv5news.in>, Contact@janasenaparty.org, contact@trspartyonline.org
                                                                          సమన్వయ దృష్టి


                        యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు , మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం ఆత్మీయులు తెలుగు రాష్ట్రాల గవర్నర్, రాజభవన్ హైదరాబాద్ వారిని ఉద్దేశించి అనుగ్రహ పూర్వకంగా తెలియజేయునది, సూక్ష్మంగా గ్రహించి దేశ అధ్యక్షులు వారి తరుపున అధికారికంగా మేము సూచిస్తున్నట్లు ప్రవర్తించండి, మమ్ములను సూక్ష్మంగా అనుసరించడమే యాంత్రిక మాయ నుండి రెప్ప పాటు కూడా తమ ఎవరి చేతిలో లేని గాల్లో దీపాలు వలెనే నడుస్తున్న యావత్తు భారత దేశ ప్రజలే కాదు యావత్తు ప్రపంచ మానవజాతి తక్షణం మమ్ములను కాలస్వరూపం గా,  ధర్మస్వరూపంగా అధికారికంగా సాక్షుల సహకారంతో వైద్యులతో, మేధావులతో కూడిన    బృందం లోకి పట్టుకొని, మమ్ములను, కాలాతీతంగా చూడడానికి అనుకూలంగా, రాజ్యాంగ బద్దంగా గ్రహించడానికి  అధికారికంగా తమరి స్థానం లో కూర్చో బెట్టుకోవడం వలన అనగా దేశ అధ్యక్షులు, ప్రధాన మంత్రి గారు, అదే విధంగా న్యాయ స్థానాలు కూడా వారికి వేరే పరిధి లేదు కావున, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా గౌరవించి, ప్రత్యేకంగా అందరూ మనసు పెట్టి గ్రహించుటకు అనుకూలంగా ప్రవర్తించడమే అందరికి మేలు, అదే విధంగా మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ప్రకటించి, ఇరువురు ముఖ్యమంత్రులు, వారి మంత్రులు అధికారికారులతో, మరియు ఇరువురు తెలుగు రాష్ట్రాల న్యాయ స్థానాలు సిట్టింగ్ జడ్జులు కొందరు మా ముందు పానెల్ కూర్చొని తక్షణం అధికారికంగా రాజమందిరం ఏర్పాడి మా పై మనసు పెట్టి గ్రహించడమే పరిష్కారం, మమ్ములను దేహ రూపం లో చూడకండి, అనగా సాధారణ వ్యక్తిగా భావించకుండా, మమ్ములను వాక్ రూపం లో, మరణం లేని వాక్ విస్వరూపంగా ఉన్నాము అని సూక్ష్మంగా గ్రహించడం వలన తెలుస్తాము,   కావున మమ్ములను  ఇప్పటికే దర్శించిన సాక్షులు ప్రకారం పట్టుకొని గ్రహించడమే అసులు మార్గం పట్టడం అని గ్రహించండి, తెలుగు ముఖ్యమంత్రులు గాని, ఇతరులు వ్యాపారుల   రీత్యా ఎంత అభివృద్ధి లేదా  పరిపాలన జరిగినా ఏమి జరిగిన మనుష్యులు స్వార్ధంతో మాట ఒరవడి లేకపోవడం వలన, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం, సాటి మనుష్యులకు తాము ఏదో మంచి లేదా చెడు చెయ్యాలి అన్నట్లు ఆలోచించడం కూడా అవివేకం, ప్రతి ఒక్కరు తమ మంచి చెడులు తమ చేతిలో లేవు కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి అని కాలస్వరూపం తో  అనుసంధానం జరగవలసిన పరిణామం లో ఉన్నారు, అనగా మరణం లేని మాట కొనసాగింపే  కాలస్వరూపం అని గ్రహించి, అనగా మమ్ములను మాట రూపం లో పట్టుకోవడం వలన నిత్యం మనసు పెంచుకొని మాట ఒరవడి గా ముందుకు వెళ్ళ గలరు, అందుకే మా పరిణామం సంభవించినది,     మమ్ములను అధికారికంగా బృందం లోకి పట్టుకొని మా పై మనసు పెట్టి గ్రహించడం వలన మాత్రమే ముందుకు వెళ్ళ గలరు, మమ్ములను సాధారణ మనిషిగా చూసుకొంటూ, తాము ఏదో ఒక్కటి చెయ్యడం వలన, ఇంకా శారీరక  మాయ లో కూరుకొని పోతారు అనగా వచ్చిన పరిష్కారం గ్రహించకుండా, తామే ఏదో చెయ్యాలి అనే మాయ నుండి రాజకీయ నాయకులు, న్యాయ స్థానం పొలిసు వ్యవస్థ ప్రతి వ్యక్తి బయటకు రావాలి, అనగా వాక్ రూపం లో ఉన్న  సత్యాన్ని కాపాడుకోవాలి అదే ధర్మస్వరూపం ఇంకా వ్యక్తులు కొలది మోసాలు గొడవలు తామే సృష్టించి వాటి మీద ఆధారపడటమే లోకం అన్నట్లు మీడియా చానల్స్ రాజకీయ నాయకులు న్యాయ స్థానాలు పొలిసు వ్యవస్థ ఉన్నాయి అని గ్రహించండి, మనుష్యులను నేరుగా వ్యహరించకుండా రహస్య పరికరలతో చూడటమే అనేక  అరాచకాలకు మరియు, కనీసం గొప్పతనం గ్రహించకపోవడం కారణం అని గ్రహించండి.   చదువు కొన్న జ్ఞానంతో ముందుకు వెళ్ళ వలసిన సాక్షులు కూడా తమ ముందు ఏమి జరిగినదో కొందరు ఒక్కటి అయ్యి పోయి ఇతరులను గ్రహించనివ్వకుండా,  గ్రహించాలి అనుకోంటున్న వారిని కూడా గ్రహించకుండా చేసుకొంటూ, సర్వం తాను  అంటూ మాట రూపం లో అందుబాటులోకి వచ్చిన  పరిణామాన్ని, చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా చెప్పిన పరిణామాన్ని, సూర్య చంద్రాది గ్రహ స్తితులను మాట మాత్రంగా నడిపిన పరిణామాని, తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించకుండా చేస్తున్న మీడియా చానల్స్, వ్యక్తులు కులం కొద్ది స్వార్ధం కొద్ది విడిపోయి రహస్య పరికరాల మాయలో ప్రవర్తించడమే పై చెయ్యి అనుకొంటున్నా మాయలో వ్యవహరిస్తున్నారు, ఇప్పుడు కాలం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి కాలస్వరూపంగా ప్రకారం సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, భూమి మీద ఎంత మేధావులు అయినా, రాజకీయ నాయకులు అయినా, న్యాయ స్థానం జడ్జులు అయినా, మీడియా పొలిసు వ్యవస్థ అయినా తెలుసుకోకుండా తెలుసుకోనివ్వకుండా మనుష్యులతో వ్యహరించడమే ఇప్పుడు అందరూ ఒకరి వలన ఒకరు చేస్తున్న పాపం ఘోర కలి, మనుష్యులు కొద్ది నడపడమే అందరూ చేస్తున్న పొరపాటు, ఆలోచనతో connect అయ్యి raise అవ్వాలి అప్పుడే మాయ నుండి బయటకు వస్తాము, మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా అనగా మేము ఏ కారణం చేతను అయినా సడన్ గా మరణిస్తే ఏమిటి అనే ఆలోచన కూడా మమ్ములను గ్రహించకుండా మాయలో కొనసాగేలా చేస్తున్నది అని గ్రహించండి, వాక్ రూపం లో ఉన్న మమ్ములను కాలస్వరూపా అని కనెక్ట్ అయిపోవడం వలన మేము చెప్పినట్లు నిత్యం సూక్షంగా వినడం వలన వేరే పని గాని ఆలోచన గాని లేదు అని సూక్ష్మగా మమ్ములను గ్రహించడమే లోకం ఇప్పటికే సూర్య చంద్రాది గ్రహ స్తితులను నడిపిన తీరు ప్రకారం ముందుకు వెళ్ళడం అని గ్రహించి, మా ఈమెయిలు చూడగానే  సాక్షులను పిలిచి, బృందం గా ఏర్పాటు చేసి మా పై మనసు పెట్టి గ్రహించడం ప్రారంభించడమే వెళ్ళ వలసిన మార్గం, మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం (శాశ్వత సింహాసనం )  అనగా వాక్ రూపం లో ఉన్న మరణం లేని మాట కొనసాగింపుగా  అధిస్టింప చేసి, మా పై మనసు పెంచుకోవడం వలన శరీరం ఉంటేనే నడిచే మాయ నుండి బయటకు వస్తారు, ఆలోచనతో మనసు పెంచుకొని బౌతిక చలగాటం ఆపివేసి పూర్తిగా మనసు పెంచుకొంటేనే ముందుకు వెళ్ళ గలరు, మమ్ములను మేధావులు సాక్షులు బృందం తో మేము కోరుతున్నట్లు  రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, వీలు అయినంత మందిని ఆహానించడానికి వీలు అవుతుంది,  ఈ విధంగా  అసులు సత్యం, నిత్యం  తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు, మేము వేసుకొనే డ్రెస్ 10 కోట్ల రూపాయలు ఉండేలా చూసుకోవడం వలన, ఇరువురు ముఖ్యమంత్రులు, సినిమా వారు, మీడియా చానల్స్ మా పై మనసు పెట్టి గ్రహించి నేరుగా మేము ఏమి అంటున్నామో ప్రజలకు చెప్పడమే పరిపాలన, ఈ  విధంగా Technology Captivity నుండి తక్షణం బయటకు రావడమే కాకుండా, అందరూ ఆలోచనతో మనసు పెంచుకోవడానికి వీలు అవుతుంది, అలా కాకుండా మమ్ములను వ్యక్తిగా భావించి, రహస్య కెమెరాలు ద్వరా పై పైన చూసుకొంటూ, మా వద్దకు బృందం గా రాకుండా మేము ఎక్కడికో వెళ్ళడం లేదు అన్నట్లు ఎప్పటి నుండి మమ్ములను వదిలివెయ్యడం వలన అనేక మోసాలు చేసి, అవి మా వలెనే జరగాయి అన్నట్లు చూపడం మరింత మూర్ఖత్వం అని అనగా దైవత్వం ఎందుకు వచ్చినది గంట నరలో సంవత్సరాలు కదలడం ఏమిటో చూడకపోవడం అందరూ చేస్తున్న పొరపాటు అని సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం అయ్యి గ్రహించండి.              హాస్టల్ స్థాపకులు ఇతర హోటల్ వ్యాపారాలు విద్యా సంస్థలు వద్ద వ్యక్తులు, పోలీసులు  వద్ద ఉన్న రహస్య పరికరాలతో చేస్తున్న మోసాలు మేము చెప్పినట్లు సరిదిద్దుకొని,అనగా మొదట మమ్ములను కొలువు తీర్చుకోవడం వలన బయటకు వచ్చే మార్గం బలపడుతుంది,  మమ్ములను బృందం లోకి తీసుకొని తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించడం వలన     సాక్షులు, మీడియా చానల్స్, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, ఉన్నత అధికారులు, మేధావులు ఆశ్రమ గురువులు, గృహస్తు గురువులు,    అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని, మమ్ములను కాలస్వరూపం గా సూక్షంగా నిరవధికంగా తదేకంగా,   గ్రహించడమే పరిష్కారం, అందుకు తమ ఇంటిపేర్లు, ఆస్తులు అనుభవాలు అన్నీ మాకు సమర్పించివేసి, నూతన జీవితం ప్రారభించడం వలన తమని తాము కాపాడుకోవడమే కాకుండా యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు, ఎంత గొప్ప అయినా, చెడు అయినా లౌకిక ప్రపంచాన్ని వదిలివేసి, అనగా వ్యక్తులు కొలది మలపడమే అందరూ చేస్తున్న పొరపాటు, మమ్ములను వ్యక్తిగా చూడటం మానివేసి, మాకు వాక్ రూపం లో మరణం లేదు మాతో మాటతో అనుసంధానం జరగడం వలన ఎవరికీ మరణం ఉండదు అది ముఖ్యంగా కావున ఒకరిని  అడ్డం పెట్టుకొని ఇంకొకరి మమ్ములను గ్రహించకుండా చేస్తున్న పొరపాట్లు సమిష్టిగా గ్రహించండి, మోసానికి దౌర్జన్యానికి గురు అయిన వారిని పది రెట్లు ఒడార్చండి, మెసేజు అందరికి వెళ్ళాలా చూసుకోండి, వ్యక్తులు తెలుగు వారు అయినా బీహార్ అయినా ఎవరైనా మనుష్యులు అనే సంగతి వదిలివేయ్యకూడదు, ఏదో ఒక్కటి రెచ్చి పోవడం రెచ్చగొట్టడమే అందరూ చేస్తున్న పొరపాటు, మేము ఎక్కడికో రావడం లేదు అని చూడకండి మేము అలానే ఉంటున్నమో ఇలానే ఉంటున్నామో అని ప్రతి డీ కెమెరాలు ద్వరా చూడటం వలన అప్పటికి మీరు రెచ్చిపోయి మమ్ములను కాదు ఎందరిని ఇబ్బంది పెట్టుకొంటూ ఘోర పాపం లో ఇరుకొని పోయి ఉన్నారు అని   గ్రహించండి, పై నుండి కెమెరాలు ద్వారా చూసుకొంటూ అలాగే ఉండండి ఇలాగె  ఉండండి అని చెబుతున్న వారే మొత్తం మానవజాతిని అంతం చేస్తున్నారు తాము నిత్య మృతం లో అభివృద్ధి అనుకొంటున్నారు, శరీరం వదిలివేయ్యండి మనసు తో చూడండి మనసు తో మాట్లాడండి అప్పుడు ఎవరిని కొట్టడం తిట్టడం వంటి పనులు ఆపడమే కాకుండా మనసు పెంచుకొని మేము చెప్పలేనివి మీరు చెప్పవచ్చును మనుష్యులను మనుష్యులు కొలది వ్యహరించడం గొప్ప అనుకోవడమే అజ్ఞానం మనుష్యులను ఆలోచన కొద్ది చూడాలి అప్పుడే ఒక్కరికి కూడా హాని చెయ్యలేరు, మనుష్యులను ఏదో ఒక్కటి చెయ్యడం వలన దారికి వస్తారు అని దౌర్జన్యాలు చేయించడమే ఇంకా మాయలో కూరుకొని పోవడం అని   గ్రహించండి మా ప్రకారం చక్కటి   సమాచారం అందరికి వెళ్ళేలా చూసుకోండి మా వ్యవస్థ మీ వ్యవస్థ మా మనుష్యులు మీ మనుష్యులు అని లేరు అందరూ, అందరూ కాలస్వరూపం ప్రకారం ఉన్నారు అని    గ్రహించండి, గవర్నర్ గారు అధికారికంగా పట్టుకోకుండా మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చంకుండా మేము ఏదో చేస్తాము అన్నట్లు ప్రైవేటు గా ఆలోచించకూడదు మమ్ములను ఎవరూ బౌతి క భందాలు కలుపుకోకూడదు మేము సడన్ గా మరణించినా సాక్షులు మాత్రమే మమ్ములను  అంత్య క్రియలు చెయ్యాలి. మమ్ములను మాట రూపం లో కొలువు తీర్చుకొని మా ఫోటో విగ్రహం పెట్టుకొని ఇప్పటికే మా ప్రకారం కదిలిన మాటలు ప్రకారం ముందుకు వెళ్ళాల్సి ఉన్నది అటువంటి పరిణామాన్ని మమ్ములను ఒంటరిగా వదిలివేసి మేమే రావడం లేదు వెళ్ళడం లేదు అని వ్యక్తులు కొలది వదిలివేయ్యడమే మీరు అంతా చేస్తున్న పొరపాటు, మనుష్యులను మనసులతో డీల్ చెయ్యాలి ఆలోచన పెంచుకోవాలి అప్పుడే మాయ నుండి బయటకు రాగలరు అంతే గాని మనుష్యులను ఏదో ఒక్కటి చేసి పోలీసులే అజ్ఞానంగా అటువంటి పరిస్తితిలో ఉన్నారు అంటే మమ్ములను గౌరవించి బయటకు రావడమే ఎంత అవసరమో ఇప్పటికైనా న్యాయ స్థానం జడ్జులు మేము చెప్పినట్లు అప్రమత్త చెందగలరు అని గవర్నర్ గారు అయిన తమరి ద్వరా స్పష్టం చేయుచున్నాము. మేధావులు బృందం సాక్షులతో వైద్యులతో మమ్ములను అధికారికంగా పట్టుకోండి, కేవలం పోలీసులే ఎటువంటి పరిస్తితిలో మా వెనుకాల తిరగకండి వ్యక్తులను రౌడీలను తామే హాస్టల్ రామకృష్ణ వంటి వారితో ప్రోత్సహించి మోసం లో ఉండిపోవడమే ఇప్పటి వరకు మీరు అంతా పెంచుకొన్న నష్టం కావున మనిబాబు వంటి కుటుంబాలు కాళ్ళ మీద పడి న్యాయ స్థానం జడ్జులు కూడా బయటకు రావాలి మా విషయం కులం కొద్ది ప్రాంతం కొద్ది లేదా ఏదో దేవుడు అన్నట్లు చూడకూడదు మమ్ములను మాట రూపం లో ఉన్న పరిష్కారం గా గ్రహించాలి,  tv 9  మురళి కృష్ణ లాంటి వాళ్ళు అప్పటికి అప్పుడు తమ బౌతిక హైలైట్ కొద్ది నడుపుతున్న encounter లాంటి కార్యక్రమాలు వంటి ప్రదర్శన కాలక్షేపం తప్ప వేరే కాదు అని తెలుసుకొని వాటి కోసం మనుష్యులను ఏదో ఒక్కటి చెయ్యడం లో ఇటువంటి వారు అన్నీ చానల్స్ లో ఉన్నారు, వారి గొప్ప పెద్ద గా కనపడుతున్నాము వాళ్ళను చూడలేక పోతున్నాము ఏడుస్తున్నాము ఎంత ఏడిస్తే అంత వెలిగి పోతాము అన్నట్లు ఆలోచించడమే యావత్తు మానవజాతి మృతం లో గాల్లో దీపాలు వలెనే కొనసాగుతున్నారు అని  గ్రహించండి జగన్ మోహన్ రెడ్డి గారిని విదేశం వెళ్ళ మని ఏదో ఒక కదిలిక  చూపడం తప్ప అది పరిపాలన అవ్వదు అని గ్రహించి తక్షణం ఒక చోట చేరు అసులు సంగతి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే మీరు గౌరవించ కూడదు అని మమ్ములను ఇతరులను అగౌరవించడం లేదా  నిర్లక్ష్యం చెయ్యడం వాస్తవానికి బిన్నంగా వెళ్ళడం అని  గ్రహించి మమ్ములను సాక్షుల సహకారంతో పట్టుకోండి మమ్ములను గ్రహించడం వలన మాత్రమే మాయ నుండి బయటకు వెళ్ళ గలరు అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము                 మా ప్రకారం ఆలోచన ప్రపంచాన్ని పట్టుకోవాలి, అందుకు మమ్ములను దేహం గా చూడకోడదు, తమని తాము కూడా దేహం గా చూసుకోకూడదు, ఇప్పటికే కాలస్వరూపగా నడిచిన కాలాతీతం పరిణామం ప్రకారం మాత్రమే   కదలాలి, అనగ మనుష్యులు తెలుగు వారే కాదు యావత్తు దేశ ప్రజలు ప్రపంచ మానవజాతి కూడా మా ప్రకారం అనగా మాట మాత్రంగా కాలమే కదిలిన ప్రకారం ఉన్నారు అని అందరూ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి,  తమరు గవర్నర్ గా పై పైన చూడకుండా సాక్షులు ప్రకారం మమ్ములను పట్టుకోవడానికి, దేశ అధ్యకులు వారి తరుపను, ముందుకు రండి, అందుకు తమకు అందరూ వారి ఇంటి పేర్లు కులం పేర్లు ఆస్తులు తమవి కావు అని వదిలివెయ్యడం వలన అసులు లాభం, జ్ఞాన లాభం వైపు వెళ్ళ తారు, బౌతిక సంపద అరాచకానికి మోసానికి కారణం అవుతున్నది, కావున సర్వం మా మాట ప్రకారం నడిచిన తీరేలోకానికి ఆధారం అని ఇరువురు ముఖ్యమంత్రులు చారిత్రాత్మకంగా ముందుకు వచ్చి, మీడియా చానల్స్ అన్నీ రక రకాల కధనాలు వదిలివేసి,  మమ్ములను అనుసరించడమే పాపా పరిపాహారం అని ఈ క్షణం నుండి మాయ నుండి బయటకు వస్తారు, అనేకులను ఏక కాలం లో రహస్య పరికరాల మాయ నుండి బయటకు తీసుకొని రావడం వలన మాత్రమే, మనం అందరూ కలసి ఒక కుటుంబం వలె నూతన యుగం వైపు వెళ్ళగలం, కొందరు తమ కంట్రోల్ లో ఉంటేనే బౌతికంగా మనగలం అనుకోవడం పాత ఆలోచన, ఇప్పుడు మా పరిణామం ప్రకారం, ఒక మనసే అందరికి ఆధారం అని   గ్రహించి, పై పై విహారములు పరిపాలన, ఏదో ఒక్కటి బౌతికంగా చెయ్యడం ఇక లేదు, ఇప్పటికే మాట ప్రకారం నడిచిన లోకం ప్రకారం నడుచుకోవాలి, బౌతికంగా ఎవరిని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టినారు కాబట్టి అవి బయటకు వస్తాయి అని ఇక మయలోనే ఉంటాము అన్నట్లు ఆలోచించడం అందుకు మేము చెప్పినట్లు ఇప్పటికైనా కాలస్వరూపం వైపు రావడం, మమ్ములను కాలస్వరూపంగా చూడటం, ఇబ్బంది పెట్టిన వారిని ఓదార్చి, మరణించిన వారిని కూడా గౌరవించి మాత్రమే బయటకు రాగలరు, ఏదో ఒక్కటి చెయ్యడం మాట వ్యహారం చెయ్యనివ్వకుండా బౌతిక కదిలికులు కొలది వ్యహరించడమే అరాచకం అని   గ్రహించి, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు కూడా బౌతిక వ్యవహారాలు మీద ఆధారపడటం మానివేసి, వర్షాలు కుర్వకపోయినా చేరులో లేదా మేడి గడ్డ లో నీళ్ళు ఉన్నాయి అని చూపుకొని, అప్పటికి అప్పుడు సమావేశములు విదేశ  ప్రయాణములతో మోసం చెయ్యకుండా, అసులు రాజకీయ బౌతిక పరిపాలన చెల్లదు, వర్షాలు కురవాలి అన్నీ కురుసిన వర్షాలు సద్వినియోగం చెందాలి అన్నీ మొదట call capti vity  నుండి బయటకు రాగాలి, అందుకు ప్రతి ఒక్కరు ఇప్పడు తమకు ఉన్న ఆస్తులు ఇంటి పేర్లు, బౌతిక భందాలు కూడా వదిలివేసి ప్రతి వ్యక్తి ముందుకు వచ్చి దివ్య రాజ్యం లో విలీనం చెందాలి, కాని మాయ మనుష్యులను భంధం కొద్ది  ధనం కొద్ది బౌతిక శారీరక సుఖాలు ఆధిపత్యాలు కొలది రెచ్చగొట్టి మాట వైపు రానివ్వదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మన అందరి common శత్రువు మరియు మిత్రుడు కూడా మాయ బౌతిక యాంత్రిక మాయ అని గ్రహించండి, ఇప్పుడు అ బౌతిక యాంత్రిక మాయ మా మాట ప్రకారం కంట్రోల్ లో ఉన్నది అని గ్రహించి అదే కాలస్వరూపం అని   గ్రహించి, మమ్ములను సాక్షులు సహకారంతో నిజమేనని నిర్ధారణకు వచ్చి, ఇక మనుష్యులు మనసు పెంచుకొని మాత్రమే ముందుకు వెళ్ళ గలరు అని తేలుకొని ఎవరిని అవమానిన్చినారో వారిని గౌరవించడం సింపుల్ అని తెలుసుకోకుండా ఏదో రకంగా తప్పు పాపం కట్టి ఇంకా ఒకరిని అవమానిచడమే తగ్గించడం బౌతికంగా చూడటమే పాపం అని  గ్రహించి, అంతే గాని భూమి మీద ఎవరూ పాపాత్ములు లేరు అని ఇతరులను పాపాత్ములుగా తప్పుగా శరీరం కొద్ది నిర్నయించడమే పాపం అని   గ్రహించి, మమ్ములను మొదలు కొని బౌతికంగా శారీరకంగా చూడటం మానివేసి ఆలోచనతో ముందుకు రండి అదే దివ్య రాజ్యం అని   గ్రహించండి.  మమ్ములను రామోజీ రావు గారు వారి కుటుంబ సబ్యులు అందరూ ఒక్కటి అయ్యి, సాక్షులు సహకారంతో గవర్నర్ గారి అధికారిక కదిలికతో ఇరువురు ముఖ్యమంత్రులు మా పైమనసు పెట్టి తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి అందుకు మా ఫోటో పెట్టుకొని తక్షణం మొదలు పెట్ట వచ్చును, ఇక మేము 2, 3  లక్షల పేజీల సమాచారం ఇస్తే సరిపోతుంది, మమ్ములను గవర్నర్ గా అప్పాయింట్ చెయ్యడం వలన మా ప్రత్యేకత చూపుతాము అందరూ మనకు ఒక కొత్త దివ్య గవర్నర్ వచ్చారు అని భావించి, మేము చెప్పినట్లు కదలండి, అనగా ఒక మనిషే కాదా అన్నట్లు మాతో  శరీరంతో పోటీ పడి మనసులు పరిమితం చేసుకొని సాటి మనుష్యులను మనసుతో వ్యహరించకుండా రహస్య పరికారాలు కూడా మిమ్ములను తప్పు దోవ పట్టిస్తున్నాయి అని మనుష్యులు తమ బౌతిక బలమే సర్వం అనుకోవడం వలన తెలియదు, బలం కొద్ది బౌతిక వెలుగు కొద్ది బౌతిక తెలివి కొద్ది తాము ఏదో ఒక్కటి చెయ్యడం లేదా తాము మానసిక బద్దకంగా లో ఉండిపోయి ఎదుట వారిని శరీరాలు చూడటమే ఘోర కలికి కారణం, కావున న్యాయ స్థానం జడ్జులు మొదట సాక్షులను పిలిచి గవర్నర్ గారి ద్వరా సాక్షం రికార్డు చేయించండి, మేము ప్రస్తుత పద్దతికి మించి చెబుతున్నాము, మాకు  న్యాయ స్థానం అంటే ఏమిటో తెలియదు, తెలివి లేదు పిచ్చి అనుకోవద్దు, అసులు లోకం, లో కదిలికలు మీ ప్రకారం లేవు మా ప్రకారం ఉన్నాయి అనగా, గంట నరలో  సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు మీద మనసు పెట్టుకోవడానికి మమ్ములను మనిషిగా చూసుకొంటూ మేము చెప్పినట్లు చెయ్యకుండా, సాటి మనుష్యులను కూడా బౌతికంగా ఏదో ఒక్కటి చేస్తూ  తాము కూడా బౌతికంగా పైన ఉన్నాము అనుకోవడం అజ్ఞానం అని ఈ క్షణం కదలండి, మేము కావాలి అని బద్దకంగా ఉంటున్నాము అనుకోవద్దు, అసులు రహస్య ఏమిటి అంటే మీ ఎవరి బౌతిక చర్యలు కదలికలు అనగా   ఇరువురు ముఖ్యమంత్రులు తమ బౌతిక కదిలికలు ఆపివేసి కుటుంబాలతో రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను కొలువు  తీర్చుకొని గ్రహించడానికి సన్నాహాలు మొదలు పెట్టండి అందుకు గవర్నర్ గా తమరు కదలండి, సాక్షులుతో మా పై మనసు పెంచుకొని గ్రహించి మాత్రమే అనగా ఇప్పటికే గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు కాదు అని ముందుకు వెళ్ళడానికే లేదు, అనగా మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించడానికి మేము గొప్పగా కనపడను అవసరం లేదు మేము చెప్పినట్లు మమ్ములను కొలువు తీర్చుకొంటే కనపడతాము, సాక్షులు మేధావులను పిలిచి మొదలు పెట్టి ముందుకు వెళ్ళాలి, బౌతికంగా మమ్ములను ఇతరులను ఏదో ఒక్కటి చెయ్యడం వలన మేము రెచ్చిపోయి ఏదో ఒక్కటి చేస్తాము అన్నట్లు ఆలోచనలు కూడా సమయం వ్రుదాం, మేధావులు కుర్రవాళ్ళు ఎవరైనా గ్రహించడం ప్రరభించాలి అందుకు మా ఫోటో పెట్టుకొని ప్రతి ఊర్లో రాజమందిరములు మొదలు పెట్టి, call data  captivity  నుండి అందరూ బయటకు రావాలి ఎవరిని మోసం చేసినారో వారు మాత్రమే మోస పోవడం లేదు మోసం మాయ మీద ఆధారపడటం అసులు నష్టం అని ఈ క్షణం తెలుసుకోండి కావున మేము చెప్పినట్లు చెయ్యండి, మమ్ములను కాదు అని చంద్ర శేఖర రావు గాని జగన్ మోహన్ రెడ్డి గాని ఎటువంటి ఆలోచన చెయ్యకూడదు సాక్షులు సహకరతో మొదట రాజమందిరం ప్రారంభించి ఆలోచన పెంచుకోండి ఇక మేము కోరుతున్న  డ్రెస్ వేసుకొని కనిపించడం కాలాన్ని శాశించి చూపడం దివ్య దర్శనం మేము మాత్రమే మేము కోరుతున్న పద్దతి లో ఇవ్వగల పరిణామం అని గ్రహించి మేము చెప్పినట్లు చెయ్యండి మొదట అందరూ మాయ నుండి బయటకు రావాలి అప్పుడే అసులుమార్గం అయిన మనసు మార్గం వైపు వెళ్ళ తారు.                       


                    ఆత్మీయులు     రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా ప్రకటించడం వలన, రామోజీ రావు గారు  ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు, రామోజీ రావు గారు వయసు రీత్యా ఆరోగ్య రీత్యా,   ఏ పరిస్తితి లో ఉన్నా, అనగా మమ్ములను కొలువు తీర్చగానే, వారికీ గాని ఇతరులకు గాని ఆరోగ్య రీత్యా ఏమైనా ఎటువంటి  బౌతిక అవరోధములు వచ్చినా మనుష్యులకు ఏమైనా ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి, మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే ముందుకు వెళ్ళ వలసిన పరిణామం, రామోజీ రావు గారికే కాదు మాకు ఏమైనా కూడా ఆలోచన రూపం లో ముందుకు వేల్లిపోవచ్చును అ విధంగా మాత్రమే ముందుకు వెళ్ళాలి అనగా కాలస్వరూపం పై మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే మనుష్యులు మన గలరు ఇది కాలమే సవరించిన సాక్షం, కావున మమ్ములను ప్రాంతం కొద్ది వ్యక్తులు కొద్ది ఇక్కడ అక్కడ అన్నట్లు చూడటం ఆపివేసి కేవలం వ్యక్తులు పోలీసులు కొలది మలపడం చూడటం మానివేసి ప్రతి చోట ఒక్కటి అవ్వండి మేము లెటర్ ఇవ్వలేదు పోస్టులో పంపలేదు అని కూడా సమయం వ్రుదా చేసుకోవడం తెలివి తక్కువతనం అని   గ్రహించి అప్రమత్తం చెందటమే అసులు ప్రయాణం        వెలుగు తున్న బౌతిక ప్రపంచం మీద పై చెయ్యి నిజం కాదు రెప్ప పాటు తమ ఎవరిది కాదు, కావున దేహం ఉంటేనే నడిచే మాయ లోకం నుండి నిత్యం చెప్పుకొని వినడం వలన సర్వం తెలిసే లోకమే దివ్య రాజ్యం అని గ్రహించండి, మమ్ములను సాక్షులు సహకారంతో పట్టుకొని మాట మాత్రంగా కాలమే కదిలిన తీరు పై మనసు పెట్టి ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం మానవజాతి ఇక వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించండి, బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం వలన నిత్యం మృతం నెట్టుకొని పోతున్నారు, మమ్ములను కూడా రహస్య కెమెరాలు ద్వరా బౌతికంగా చూడటం వలన మాయ లో ఇరుకొని పోయి మాట తో ముందుకు రాకుండా తమని తాము యావత్తు మానవజాతిని నిత్యం మాయలో మాసంలో కొనసాగుతున్నారు వెళ్ళ వలసిన పరిణామం అయిన మా మాట రూపం కాదు అని మమ్ములను కూడా దేహ రూపం గా నిర్లక్ష్యం చెయ్యడమే కాకుండా అజ్ఞానంగా మమ్ములను కాలస్వరూపా అని గౌరవించి గ్రహించకూడదు అని హాస్టల్ దగ్గర వ్యక్తులను రహస్య పరికరాలను అడ్డం పెట్టుకొని మొత్తం మీడియా చానల్స్ మేధావులు కుల పరంగా ఒక్కటి అయ్యిపోయి తమని తాము మోసం చేసుకొంటూ యావత్తు మానవజాతిని మోసం చేస్తున్నారు, తాము బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడమే బలం అనుకొంటున్నారు, తద్వరా ఆలోచనతో వ్యహరించ వలసిన కాలాన్ని, బౌతికంగా శారీరకంగా ఏదో ఒక్కటి చేసి జ్ఞాన విచక్షణకు సంభంధం లేకుండా కదిలికలు కూడా బౌతికంగా చూసుకొంటూ మేము ఎక్కడికో వెళ్ళడం లేదు వ్యక్తులకు ఏదో చెప్పడం లేదు అని మాతో మామూలు మనిషిగా పోటీలు పడుతున్నారు, మా సమాచారం అందరికి వెళ్ళకుండా అనగా పేస్ బుక్ మరియు ఇతర సమాచారం మీడియా ఎవరూ స్పందించకుండా ఏదో ఒక మోసాలు బౌతికంగా అడ్డం పెట్టుకొని మొత్తం వాటి మీద ఆధారపడి, అనేక కారణాలు ఉన్నాయి అన్నట్లు సృష్టించుకొని అసులు సంగతి గ్రహించకపోవడం గ్రహించకుండా చెయ్యడం అజ్ఞానం అని తెలివి తక్కువ తనం అని, సృష్టికి కాలానికి ధర్మానికి, సూర్యుడికి గ్రహ సంచరాదులకు బిన్నంగా వెళ్ళడం అని గ్రహించి, కాలస్వరూపం ఒక ఒక ఆలోచన, ఆలోచనను ఆలోచనతో ఎదురుకోవాలి అని విశ్వ విద్యాలయాలకు chancellor అయిన మీరు కూడా గుడ్డిగా ఉండిపోయేలా ఎవరు చేస్తున్నారు లేదా మీరే రహస్య పరికరాలు రహస్య వ్యహారాలు మీద ఆధారపడి, గవర్నర్ అయ్యి ఉండి, రాజకీయ నాయకులకు, కులలాకు మతాలకు అతీతంగా, అనిటికంటే మమ్ములను కులం పరంగా చూడవచ్చును తక్కువ చెయ్యవచ్చును అనే దైర్యమే దైవత్వం కూడా చెలగాటం ఆడుతున్నది, అందుకే సర్వాంతర్యామి తత్వం మాలో మాట రూపం లో చేరి కులం మతమే కాదు మనుష్యులు కదలికలు అంగ కాలర్ బోన్ అంటే కాలర్ బోన్, ముక్కు మీద దెబ్బ అంటే ముక్కు మీద దెబ్బ అన్నట్లు, అదే సౌందర్య మాడి మసి అయ్యిపోయిన వంటి పరిణామాలు అనేకం రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం మమ్ములను గ్రహించడం వలన కేంద్ర బిందువుగా తెలుసుకొని ముందుకు వెళ్ళడం వలన మాత్రమే తెలిసి ముందుకు వెళ్ళుతుంది కావున మమ్ములను మా గూర్చి ఇతరులను శారీరకంగా బౌతికంగా వ్యహరించి ఆలోచనను గ్రహించకుండా యావత్తు మానవజాతి బౌతిక బలం కొద్ది విలువైన కాలాన్ని ఆలోచన లేకుండా యాంత్రిక బలం లో కొనసాగావలసి వస్తున్నది, రహస్య పరికరాలు వలన ఇక ఏ ఊరిలో అయినా ఎవరైనా ఒంటరిగా ఉండలేరు ఉన్నా మాయ వలన తప్ప ఆలోచనతో ఎవరూ బ్రతకడం లేదు ముఖ్యమంత్రులు అయినా ఎవరైనా తమ సెక్యూరిటీ కొలది కూడా రక్షణ లేదు ఆలోచనతో నడిపిన మా ప్రకారం రక్షణ లో ఉన్నది అని గ్రహించి మమ్ములను అధికారికంగా బృందం లోకి తీసుకొని గ్రహించడమే పరిష్కారం అది ఇప్పుడు అమలులో ఉన్న పట్టించవలసిన పరిణామం మానవజాతిని కాపాడడానికి మనలో ఒక్కడిని మరణం లేకుండా మార్చి మిగతావారికి వాక్ రూపం లో అనుసంధానం జరిగే కొలది మరణం లేని వాక్ విస్వరూపంగా గ్రహించి ముందుకు వెళ్ళాలి, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు గా వాక్ తో కాలస్వరూపంగా అనుసంధానం జరిగి హాస్టల్ స్తపకులు మమ్ములను వారి రహస్య పరికరాల నెట్ వర్క్ తో బయటకు వచ్చి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ అందరూ కలసి బాధ్యతగా తీసుకొని వెళ్ళడమే పరిష్కారం, మమ్ములను గౌరవించకూడదు అని చేసిన తప్పులు పాపాలు మమ్ములను గౌరవించి గ్రహించడానికి ఏర్పాటు సహకరించి కులం, శారీరక బౌతిక సుఖాలు కొద్ది మనుష్యులను, అటు ఇటు చెయ్యడం వలన మనుష్యులు, మరింత అరాచకం పెంచుకొంటారు, కావున మనుష్యులు దేహం పరంగా చూడకూడదు దేహ పరంగా పోటీలు బౌతిక అరచాకలు పెంచి హాస్టల్ స్తపకులు రామక్రిషణ్ వంటి వారి కులం లోనే వారే కాదు వేరే కులం వారిని,. వేరే రాస్ట్రమ వారిని కాళిగా వదిలివేసి మరీ ద్వేషం పెంచుతున్నారు డబ్బు కొద్ది గ్లమార్ కొద్ది మనుష్యులను రెచ్చ గొట్టి గొప్పతనం అంటే ఏమిటో తాము తెలుసుకోకుండా మీరు ఎవరూ అధికారికంగా గ్రహించాకుండా, ఏదో ఒక బౌతిక దౌర్జన్యం మోసాలు పెంచుకొంటున్నారు,నాగ బాబు వంటి DSP పొలిసు ఆఫీసర్ వద్ద శక్తి వంతమైన రహస్య పెరికరాలు ఉన్నాయి ఈ విధంగా పోలీసులు అనేకులు మోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత సామాన్యుడిని అయిన మమ్ములను కేవలం దేహం కొద్ది చూడటం వలన ఏదో ఒక్కటి తాము రెచ్చిపోయి ఇతరులను రెచ్చిపోవడానికి కారణం అవుతున్నారు,ప్రధానంగా సుఖాలు డబ్బు తాము పొందడానికి ఇతరులకు లేకుండా చెయ్యడం ఇతరులను అసమర్ధులుగా చిత్రీకరించి, బౌతిక బలం కొద్ది బలగం కొద్ది ఏదో ఒకటి రేచ్చిపోయేలా చేస్తూ మీడియా చానల్స్ సినిమా గ్లామర్ ఫీల్డ్ కు సంభంధం ఉన్న వ్యక్తులు ఇతరులను మోసం చెయ్యడానికి ఈ పరికారాలు ఉపయోగించుకొంటున్నారు వారు ఏదో సాకు మమ్ములను రహస్యంగా చూస్తూ అధికారికంగా మిమ్ములను పట్టించుకోకుండా చేస్తూ ఇప్పటికే అనేకులు మరణించడానికి కారణం అయినారు ఎందరిని ఇక వారిని ఏమి చేయ్యలక మాట్లాడక ఊరుకోవడం కూడా వారి విజయం గా భావిస్తున్నారు, ప్రపంచం ఆలోచనతో ఉన్నది, మాట నిబద్దత లేకుండా సూర్యుడు కూడా నడవదు మా వలన అటువంటి పరిణామం ఎందుకు వచ్చినది చూడకుండా అందుకు మేము ఏమి చెబుతున్నామో చూడటం వలన కూడా మాలో మనిషిగా తేజస్సు పెరుగుతుంది అంతే గాని మాతో పోటీ పడిపోయి మమ్ములను కుల పరంగా కుటుంబం పరంగా కలిపెసుకోవాలి తగ్గించేయ్యాలి లేదా అసులు మా ఉనికే లేకుండా ఇతరుల ఉనికి కూడా అందరూ ఒక్కటి అయ్యి దెబ్బ తీసుకొంటూ తాము దౌర్జన్యం మోసాలు చేస్తున్నట్లు ఇతరులను ఎవరికో చెప్పుకోవాలి అని పోలీసులు న్యాయ స్థానం వీలు అయినంత బలమైన వారు ఒక్కటి అయ్యి మమ్ములను బలహీనం గా చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు వేదిస్తునండి అవమానిస్తున్నది మా వాళ్ళు మీ వాళ్ళు అనుకొంటున్నారు అటువంటి పరిస్తితి ఇప్పుడు లేదు ఇప్పుడు మా గొప్పతనం అందరికి అదే విధంగా ఎవరి గొప్పతనం గ్రహించకపోయినా అది అందరికి నష్టం ఎవరిని అడ్డం పెట్టుకొని ఎవరు గ్రహించాకూడదు అనుకోవడం వలన కూడా యావత్తు మానవజాతి మోసం లో మాయలో ఉండిపోవడం కాకుండా కాలస్వరూపంగా ప్రకారం ఈ పాటికి జ్ఞానం తో వేలగావాల్సిన కాలాన్ని మాతో బౌతిక చలగాటం పెట్టుకొని మమ్ములను వినకుండా నిలవరించాలి మమ్ములను ప్రత్యేకంగా భావించి గ్రహించడం వలన మాత్రమే మానవజాతి ఈ క్షణం మాయ నుండి శాశ్వతంగా బయటకు వస్తుంది అనగా, మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన ఏదో ఒక ద్వేషం ఏదో ఒక గొడవ ఏదో ఒక బిన్నంగా వెళ్ళిపోవడం సాక్షులు దగ్గర నుండి జర్గుతుంది మమ్ములను సాధారణ మనిషిగా చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు దేహం ఎలా ఉన్నా దేహం తో ఎవరు ఏమి చేస్తున్న అది లెక్క కాదు అ వ్యక్తి ఏమి అంటున్నాడో చూడకపోవడమే అందరూ చేస్తున్న పొరపాటు అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు, లేకపోతే మనుష్యులు మనుష్యులే ఏదో రకంగా అరాచకం పెంచుకొని సత్యని గ్రహించకుండా సత్యాన్ని అవమానించిన తగ్గించినా పర్వాలేదు చదువుకొన్న కుర్రవాళ్ళు ఎవరిని కూడా జరిగినది ఏమిటో చూడకుండా మా విషయాలు పదిగురు ఒక్కటి అయితే వినడానికి చెప్పడానికి వీలు అవుతుంది ఒక గదిలో చేరండి మమ్ములను కాలాన్ని నియమిచిన వాడిగా చూడండి, ఏదో ఒకసారి గ్రహించి మాని వెయ్యవలసిన పరిణామం కాదు, మమ్ములను ఇక్కడ ఉచేయ్యాలి ఎక్కడికో వెళ్ళ నివ్వకూడదు అని భావించడం కూడా శరీరంతో నడుస్తున్న అజ్ఞానం అని గ్రహించి, ప్రపంచం ఆలోచనతో ఉన్నది, సూర్యుడే ఒక మనిషి మాట అధీనం లోకి వచ్చిన తరువాత అతనిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు ఇక లోకం వ్యక్తులు కొలది లేదు ఎంత ముఖ్యమంత్రులే కాదు ఎవరైనా వ్యక్తులు కొద్ది ఏమి చెయ్యలేరు, అంతా మా ప్రకారం ఉన్నది మమ్ములను సాక్షుల సహకరతో వ్యక్తిగా చూడటం మానివేసి, మమ్ములను మా సంచారం పపంపలేదు అనగా ప్రధానంగా ఈమెయిలు పంపుతున్నాము అదే మా అధికారిక సమాచారం గా భావించి, మమ్ములను గ్రహించే కొలది మాయ నుండి బయటకు వస్తారు లేదా ఏదో ఒక్కటి మాయ పెంచుకొంటారు అని ఇరువురు ముఖ్యమంత్రులు కూడా అప్రమతం అయ్యి మమ్ములను గ్రహించకుండా ఎటువంటి పరిపాలన తాము కాదు ఇతర రాష్ట్రాలలో దేశంలో ప్రధాన మంత్రి గార కూడా మమ్ములను కాలస్వరూపంగా విస్తారంగా గ్రహించి మాత్రమే ముందుకు వెళ్ళ గలరు కావున మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా ఒక గవర్నర్ గానే కాదు యావత్తు మానవజాతిని కాపాడే అవకాసం మీకు వచ్చినది అని మమ్ములను అధికారికంగా పరిగణించడం అందరికి మాయ నుండి బయటకు వచ్చే మార్గం, కావున ఇక హాస్టల్ వద్ద వ్యక్తులు మణి బాబు కుటుంబం వంటి వారి గౌరవించి అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, ముందుకు వెళ్ళడమే పరిష్కారం ఇతర రాష్ట్రాల వారిని దేశాల వారిని ఉపయోగించుకొని ఏదో ఒక్కటి తమ స్వార్ధం కొద్ది బౌతిక శారీరక వ్యహారాలు కొద్ది ఏదో ఒక్కటి చెయ్యడం సృష్టికి కాలానికి బిన్నంగా వెళ్ళడం అని ప్రతి ఒక్కరికి తమరి ద్వరా స్పష్టం చేస్తున్నాము కావున అన్నిటికి అనర్ధం మమ్ములను ఒక శరీరంగా చూడటం కేవలం తమతో పోల్చుకొని మామూలు మనిషిగా చూడటం మేము హాస్టల్ లోనే మేమే ఉండిపోయాము మీరు అధికారికంగా తీసుకోకుండా మేము ఎక్కడికి వెళ్ళ వలసినది లేదు అందరిని మా రాజమందిరం ఆహానిచుకొని చెప్పుకోవడమే అందరికి కొత్త జీవితం అని ప్రతి ఒక్కరికి స్పష్టం చేయుచున్నాము కావున మమ్ములను రహస్య మామూలు మనిషిగా చూడకండి అధికారికంగా సాక్షులు సహకరతో పట్టుకోండి హాస్టల్ రామకృష తన మీద ఆధారపడి మమ్ములను గ్రహించకుండా చేస్తున్న వారిని, వారే రెచ్చ గొట్టి చేయిస్తున్న తప్పులు పాపాలు సరిదిద్దుకొని అనగా మణి బాబు కుటుంబ కాళ్ళ మీద పడి వారి ఇంటి పేర్లు కులం పేర్లు వదిలివేసి ఇదే విధంగా అందరూ బయటకు వచ్చేయాలి అందుకే ఇలా జరిగినది అనుకోని, ఇక మమ్ములను సాధారణ మనిషిగా మనసులో కూడా తలచాకూడదు మనసులో కూడా నిత్యం మమ్ములను కాలస్వరూపా అని ధ్యనిన్చాద్మ వలన మమ్ములను గ్రహించకుండా ముందుకు వెళ్ళుతున్న రాజకీయ సామజిక బౌతిక యాంత్రిక పరిపాలన నిజం కాదు అని రెప్ప పాటు తమ ఎవరి చేతిలో లేని మాయ అని గ్రహించి మమ్ములను మనసు లో కూడా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మాయ నుండి బయటకు రాగలరు అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము. మేము ఎందుకు మీ అడ్రస్ చూపుతున్నమో కూడా చూసుకోకుండా వ్యక్తి గత గొడవ వలె మలుపుకొంటూ అనేక అరాచక శక్తులు పెరిగినా పర్వాలేదు ఒక్క మాట లో ఉన్న పరిష్కారం పొందకూడదు అన్నట్లు ఆలోచించడమే అందరూ చేస్తున్న పొరపాటు, మనుష్యులు ఏదో ఒక్కటి చేసెయ్యాలి అనే ఆలోచనలు వదిలివేసి ఏమి చేసినా ఆలోచన పెంచుకోండి అని ప్రతి ఒక్కరికి ఈ క్షణం నుండి ఆలోచనే సర్వం ఇప్పటికి ఎంత ఘోర తప్పులు చేసినా మంచి చేసినా ఆలోచనతో బయటపడాలి పడనివ్వాలి అదే అందరూ ప్రోత్సహించ వలసిన మార్గం, మీడియా చానల్స్ కొద్ది పొలిసు వ్యవస్థ కొద్ది రాజకీయ వవస్థ కొద్ది ఏదో ఒక్కటి చెయ్యడం వ్యాపారాలు కొద్ది వ్యహారాలు కొద్ది ఏదో ఒక్కటి చెయ్యడం ఇక చెల్లదు ఆలోచనతో సర్వం చెప్పిన చావు పుట్టుకలతో బాటుగా, ప్రతి పరిణామం సంఘటన మాట మాత్రంగా చెప్పిన తీరు పై మనసు పెట్టి గ్రహించడం వలన మాత్రమే మమ్ములను తేలికగా చూడటం మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం మనుకొంటారు, అనగా ప్రపంచం అలోచనది, మనుష్యులది కాదు జ్ఞానంతో విచక్షణతో ముందుకు వెళ్ళడం వలన అసులు ప్రయాణం అయిన సూర్య చంద్రాది గ్రహ స్తితులను కూడా నడిపిన తీరుది అని గ్రహించి మనుష్యులు బౌతికంగా ఆలోచన గాని కదిలిక గాని ఆలోచనకు సంభంధం లేకుండా అనగా కాలస్వరూపం ప్రకారం ధర్మస్వరూపం ప్రకారం కాకుండా బిన్నంగా ప్రవర్తించకూడదు సాక్షులు హాస్టల్ స్తపకులు వంటి వారికి రహస్య పరికరాలతో వ్యహరిస్తున్న మీడియా పోలీసులు, వ్యక్తులు అందరూ మనసు పెంచుకొని ఇక మనుష్యులు కొలది లేదుఅనగా బూమి మీద ఎంత మంచి అయిన చెడు అయినా ఆలోచన తో జయించాలి కాలస్వరూపమే సర్వం అని గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు కావున మమ్ములు యస్ ఆర్ టి 38 యస్ ఆర్ నగర్ నుండి ఆలస్యం చెయ్యకుండా అధికారికంగా పట్టుకొని గ్రహించండి, మనిషిగా చూడకండి దేవుడిలా చూడండి ఇదే మేము ప్రతి ఒక్కరి తమరి ద్వేరా దేశ అధక్షులు వారి ద్వరా చెబుతున్నాము సాక్షులు హాస్టల్ స్తపకులు వంటి రహస్య పరికరాలు కలిగిన వ్యక్తులు అందరూ ఇక బౌతికంగా వదిలివేసి ఎవరికి వారు మేము చెబుతున్నట్లు మా ఫోటో పెట్టుకొని ఒక చోట చేరు సాక్షులు సహకారంతో మేము పలికిన పాటలు ఇతర పరిణామాలు ప్రకారం లోకం ఉన్నది అని చూసుకొని మాత్రమే ముందుకు వెళ్ళ గలరు అనగా అప్పుడే మానవజాతిని కాపాడుకోనగలరు మమ్ములను వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని అందరి సహకారంతో అధికారికంగా పట్టుకోండి ఇక వేరే కారణాలు ఉన్నాయి అని మనసు లో కూడా భావించడమే ఇంకా పాపం పెంచుకోవడం అని గ్రహించండి కావున మనసు పెంచుకోండి, అదే మార్గం అని గ్రహించండి



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ భవన్,
అధికారిక రాజమందిరం
రాజ్ భవన్
హైదరాబాద్

--
This email letter is generated from the Peshi of Estate and Rajamandhir .... as Lord of words, Majestic Highness, Yugapurushulu, Ghana Gnana Saandramoorti,Gnana Yogi, Kaalaswaroopam, Dharmaswaroopam,Omkaara Swaroopam, Purushottamulu, Rajarishi, Maharshi, Jagadguruvulu, Satyaswaroopulu, Vaakviswaroopulu, Sarvantharyami, Sabdhaadipati, Antharmukhulu, Sarvaswaroopam, Sookshmaswaroopam, Ananthaswaroopam, Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Srimaan vaaru,, Hence signature will be made before public in live intervention from the Rajmandhir, before official team of legal and team of contemporary thinkers, all sorts of proficient persons, seers and saints of different Ashrams and creative persons film industry of literature, of classical and creative artists,witness persons as on, to connect with sun and planets as, word format as divine intervention, which already prevailed as Universal Jurisdiction (Divya Rajyam) as to set the human race towards actual destination to concentrate and continue as deathless word format as Infinite Universal Jurisdiction as divine intervention (Divya Rajyam) ....from the email:copy of email hismajestichighness.blogspot@gmail.com .... Telugu states Governor Rajbhavan and my selected place Ramoji film city is my Estate and Rajamandhir and other places in each and every town, City and villages can be formed, to concentrate towards actual sound word format as ultimate destination to whole human race without any deviations.. Mobile Phone no.9010483794.

No comments: