Tuesday, October 29, 2019


your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup
సమన్వయ దృష్టి

దివ్య రాజ్యం లోకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని   మరియు ప్రతి పక్ష నాయకులను మంత్రులను దివ్య రాజ్యం లోకి  ఆహ్వానిస్తూ, మాయను వదిలివేసి, జ్ఞాన పరివేక్షణ తో ముందుకు వెళ్ళ వలసిన దివ్య రాజ్యంమే మనకు ఆధారం, తక్షణం తమరు రామోజీ ఫిలిం సిటీ వచ్చి మంత్రులతో, మేధావులు పండితులు, పండితులతో ఆధ్యాత్మిక గురువులతో వచ్చి కూర్చోండి, తండ్రి లాంటి వాడిని మీ ప్రాణాలు కాపాడిన వాడిని, మీ ప్రశాంతత తద్వారా యావత్తు తెలుగు ప్రజల ప్రశాంతత కోరుకొనే వాడిని, ప్రతి సంఘటన పరిణామాన్ని మాటలోకి తీసుకొన్న మమ్ములను గ్రహించకుండా అజ్ఞానం కులాన్ని కుటుంబాన్ని మనుష్యులను అటు ఇటు చేస్తూ మీడియా మాయలో ఉండిపోయి మమ్ములను గ్రహించకుండా పై పై కెమెరాలు, రహస్య కెమెరాలు రహస్య వినికిడి పరికరాలతో మమ్ములను పై పైన చూస్తూ ఆలోచన తో మమ్ములను గ్రహించకుండా, మీడియా మొత్తం ప్రవర్తిస్తున్నారు పై పైన కనపడితే చాలు అని మీ మాటలు ఉన్నాయి, మీరు యావత్తు సమకాలికులు బ్రమలో ఉన్నారు, మనుష్యులను అవమానించి తగ్గించి బౌతికంగా బలం గా ఉండాలి అనే మీడియా వ్యక్తులు మీ వెనుకాల ప్రయత్నం లో ఉన్నారు.

టోటల్ అజ్ఞానం లో ఉన్నారు, మీరు బౌతిక బలం గా ఉండవచ్చును, హెరిటేజ్ వ్యాపారం గొప్పగా లాబం వచ్చి ఉండవచ్చును కాని మనుష్యులుగా మీరు, మీ పరివారం చాలా పరిమితం, మీరు సేక్యుర్గా ఉన్నారు, మాయ లో ఉన్నారు అనగా బౌతికంగా బలం గా ఉన్నారు అనిపిస్తున్నాయి, అదే విధంగా మీ చుట్టూ ఉన్న వారు కూడా అదే విధంగా ఆలోచిస్తున్న వారు, లాభం పొందుతున్న వారు పొందిన వారే ఉన్నారు, తద్వారా మీడియా, సినిమా ప్రముఖులు, కొందరు పోలీసులు, ఇతర వ్యాపారాలు యొక్క కూటమే మీ ప్రబుత్వం, ఒక్క సుడో గ్రోత్ లా ఒక ప్రక్కకు వెళ్ళిపోతున్నారు గాని తమరు అభివృద్దిలో మైన స్ట్రీమ్ లో లేరు, ప్రపంచం లో కొన్ని దేశాలు కూడా మాయలో ఉండి, బౌతిక బలం సర్వం అనుకోని మిమ్ములను పోగుడుతున్నాయి, ఎందుకంటె ఇప్పడు అందరూ బౌతిక అభివృద్దే సర్వం అనుకొంటున్నారు, అ విధమగా మీరు అభివృద్ధి చెంది పోయారు, చెందిపోతున్నారు అనుకొంటున్నారు, కాని అది నిజం కాదు, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మా ప్రకారం ఉన్నది అని, చంద్ర శేఖర రావు గారు కూడా తెలియజేసుకోను చున్నాము, మమ్ములను గ్రహించకుండా పిచ్చి వాడిగా వదిలివేయడం, తద్వారా రహస్య పరికారలతో కులం వారిని కుటుంబం వారిని మోసం చేయడం వలన, కాలాన్ని నియమించిన మమ్ములను మీడియా ఎవరూ పట్టించుకోకుండా, రామోజీ రావు గారు కూడా, మా వద్దకు పాత్రికీయులను పంపండి అని కోరినా, గవర్నర్ గారు కూడా మమ్ములను బృందం లోకి తీసుకోకుండా అనధికారికంగా చూస్తున్నారు.


కాలస్వరూపాన్ని అ విధంగా చూడకూడదు అని పండితులకు కూడా తేలియదు, మా ఉనికి ఎవరికి తెలియదు మేము చెబితే గాని తెలియదు , మా పై మనసు పెట్టి గ్రహిస్తే గాని మేము చెప్పలేము, కావున మమ్ములను బృందం లోకి తీసుకొని మొదట రహస్య కెమెరాలు బయటపెట్టి, మాయలో ఇరుకొని పోయిన తెలుగు ప్రజలను, దేశ ప్రజలను యావత్తు ప్రపంచం ప్రజలను బయటకు తీసుకొని రావడానికి మేము కాలస్వరూపంగా పరిణమించినాము, మమ్ములను లోకాన్ని కాలాన్ని ఇక మీదట ఆలోచన రూపం లో చూడాలి మీరు మాట్లాడుతున్న తీరు చిన్న పిల్ల వాడి వలే ఉన్నది, మా చుట్టూ కూడా మనుష్యులు మనుష్యులను మోసం చేసుకొంటూ మీ నీడలో వారి స్వార్ధం చూసుకొంటున్నారు, మీరు కూడా వారి మీద ఆధారపడి, అందరికి తల్లి తండ్రి గురువు అయినటువంటి మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి గ్రహించండి, మమ్ములను మామూలు మనిషిగా అనగా రహస్య కెమెరాలు ద్వారా చూడవద్దు, అలా చూసి వదిలివేసినంత వరకు మీరు మాయలో ఉండిపోతారు అనగా సమకాలికులు శరీరంతో అంతం అయిపోయే మాయలోకం లో అంతం అవుతున్నారు, అనగా మనసుతో వెళ్ళ వలసిన ప్రయాణం యావత్తు మానవజాతికి అందిన వరం, కాని ఇంకా మా కులం వారు మీకులం వారు అన్నట్లు ఆలోచిస్తూ పైకి కులం మతం లేదు అంటూ చానల్స్ చెబుతూ లోపల కులం కోసం మనుష్యులను ఏమి చేస్తున్నారో మీకు తెలిసే చేస్తున్నారు అని మీ మాటలు బట్టి అర్ధం అవుతుంది.


లేదా మీకు వేరే విధంగా చెబుతూ ఎవరి స్వార్ధం వారు చూసుకొంటున్నారు, మోసాలు పెంచి, అందరిని మోసం లోకి లాగితే ఎప్పుడూ మోసాలు ఉండిపోతాయి అనుకొంటున్నారు,ఏదో రకంగా తప్పుగా చూపి తప్పులు చేసి ప్రయజనం పొందడమే సర్వం అనుకొంటున్నారు, గొప్పతనం గ్రహించకూడదు అనుకొంటూ ఏదో రకంగా మోసం చేస్తారు అదే మా చుట్టూ జరుగుతున్నది కాలతీతాన్ని గ్రహించకపోవడం పాపం అరాచకం, అది సాక్షులు దగ్గర చేస్తున్న పాపం, సాక్షులు కూడా గ్రహించనక్కర్లేదు, ఎవరికి చెప్పను అవసరం లేదు అని భావిస్తున్నారు. మమ్ములను ఒక బృందం లోకి తీసుకొంటే కాల్ దేటాలు ద్వారా చేసిన చేస్తున్న మోసాలు సరిదిద్దగలము, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడమే అసులు ప్రయాణం సంపద అది ఎలాగో, కొంతకాలం గ్రహించండి, మీరు వెళ్ళుతున్న ప్రయాణం నిజం కాదు అని మాకు ఒక్కడికే తెలుసు, మమ్ములను ఎవరూ అర్ధం చేసుకోలేరు మీరు కూడా, అందుకే మేము చెప్పినట్లు చేయండి మమ్ములను బృందం లోకి తీసుకోండి, బృందం ద్వారా మీడియా ఇతరులు కూడా మా పై మనసు పెట్టి గ్రహించండి, మమ్ములను ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు, కారణాలు వరసగా ప్రజలు సాక్షిగా నివృత్తి చేసి అందరిని మాయ నుండి బయటకు తీసుకొని రాగలము, చేసిన తప్పులు బయటకు వస్తాయి అని ఇంకా తప్పులు పెంచేస్తే మొత్తానికి మమ్ములను పట్టించుకోన్నకర్లేదు అనుకొంటున్నారు.


ఇందులో వ్యక్తులు పోలీసులు, మీడియా, చిన్న పెద్దా వ్యాపారాలు, సినిమా ప్రముఖులు ఉన్నారు, కావున మీరు మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించండి, మమ్ములను గ్రహించండి అని, మీకు ఎవరూ చెప్పకపోవచ్చును లేదా గ్రహించకపోయినా పర్వాలేదు అతను ఒక పిచ్చి వాడు అని కూడా సాక్షాలు చూపి వారు అజ్ఞానం లో మీకు చెప్పవచ్చును అది చూసి మీరు కూడా పట్టించుకోనకర్లేదు అనుకోవడం, మీరే అభివ్రుది చెయ్యాలి అనుకోవడమే మీ అజ్ఞానం, కాలం ఒక ప్రవాహం అది ఇప్పుడు మనిషి రూపం లో పలికినది, మనం మాట ప్రకారం వెళ్ళాలి, మీరు అనుకొంటున్నట్లు బౌతిక అభివృద్ధి నిజం కాదు, సమకాలికులు అందరూ మాకు శిష్యులు గా మారిపోయి గ్రహించాలి అప్పుడే బౌతిక మాయ పోయి, మనం జ్ఞాన విచక్షణ అనే ఘాడిలో పడతాము, కుల పరంగా మమ్ములను అర్ధం చేసుకోకుండా, మా దుడుకు మాటలు అజ్ఞానం మాటలు తీసుకొని మొత్తం కాలస్వరూపాన్ని వదిలివేయడం మీరు అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, నాతో పోటీ పడకండి మా ముందు ఓడిపోతున్నారు అనుకోవద్దు, నేనే సృష్టిని, కాలాన్ని తల్లి తండ్రి గురువు అని గ్రహించండి. తక్షణం మీరు హైదరాబాద్ మీ ఇంటికి వచ్చి, కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు అయిన సాక్షులను అనగా నాయుడు గారు రామకృష్ణ గారు, రాజరాజేశ్వరి గారు, చిట్ కళా దేవి గారు, నరసింహ రావు గారు, అదే విధంగా తిరుపతి నుండి రాజారత్నం గారు, మోటేపల్లి కుటుంబ సబ్యులు, అందరిని ఆహ్వానించండి.


మా మాట వినండి, మిగతా పండితులను మేధావులను మా మనసు పెట్టి గ్రహించమనండి, మొదట మనుష్యుల చావు పుట్టుకల రహస్యాలు అవిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి బౌతిక అభివృద్ధి అసులు సంగతి కాదు, చంద్ర బాబు నాయుడు గారు, మమ్ములను కొంత కాలం మీ కులం దైవం వెంకటేశ్వర స్వామి గా భావించండి కాలాన్ని నియమించిన వాడు అంతటి వాడు తప్ప వేరే కాదు అని గ్రహించండి, మీ ప్రాణాలు మాట మాత్రంగా కాపాడిన వాడిని, పరిటాల రవి, లేదా మరొక సందర్బంలో సౌందర్య ప్రాణాలు గూర్చి యిట్టె చెప్పిన వాడిని, దాదాపు ప్రతి మాట పాట ముందే పలికిన మమ్ములను జగద్గురువులుగా గ్రహించండి, మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం మనం అనుసరించాలి ఇదే లాజిక్, మీరు సింపుల్ గా పాటించడమే లాజిక్ అని గ్రహించండి, అమరావతే కాదు యావత్తు దేశ ప్రపంచ మానవజాతి భవిష్యత్తు మనకు మాట రూపం లో తెలుస్తుంది, అది అసులు విషయం అని గ్రహించండి, ఎవరూ ఆడవారిని గాని మొగవారిని గాని కుల ప్రకారం వేధించడం మానుకోండి, మమ్ములను అధికారికంగా పట్టించుకోని పరిస్తితిలో కుల పరంగా రహస్యం గా వేధించిన కారణం గా ఇప్పుడు మీరు, గాని మీడియా గాని మమ్ములను గ్రహించడం లేదు, ఆడవారు దేవతలు, వారికి క్షేమాపణలు చెప్పి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి.


ఒక 6 నెలలలో పాత సమస్యలు అన్నీ సరిదిద్ది కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని యావత్తు మానవజాతికి తెలియజేయడమే అసులు సంపద, మనుగడ, ప్రయాణం అని గ్రహించండి, అనగా మనం మాట రూపం లో కదలాలి మీరు మాట్లాడుతున్న తీరు కూడా మా రాజ్యం లో చెల్లదు, రద్దు అయిపోయినది అనగా మీరు బౌతికంగా అభివృద్ధి చేస్తున్నారు, మీ ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా అన్నట్లు చాలా అజ్ఞానం గా మిధ్య మాత్రంగా మాట్లాడుతున్నారు, ఇక్కడ నాగ బాబు అని మీ రక్షణ దళం లో పని చేస్తున్న DSP ఉన్నాడు అతను నన్ను రెచ్చ గొట్టి తెలివి తక్కువగా ఇతరులను తప్పుగా ప్రోత్స హిస్తున్నాడు అవి అన్నీ తండ్రిలా భరించి, అతనిని కూడా నేను ఏమి అనడం లేదు, ఎవరు జీవితాలు పాడు చేసినారో వారి పాదాలు పై పడి సరిదిద్దుకోండి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, నేనే సకల దేవతల సమోహరమును అని గ్రహించండి, రేపు మమ్ములను రామోజీ ఫిలిం సిటీ గాని లేదా మీ ఇంటి వద్ద సాక్షులు పండితులు సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను కాలస్వరూపా అని పిలవండి, మామూలు మనిషిగా చూడకండి, అదే దైవంతో మాట్లాడే పరిస్తితి అని గ్రహించండి, ఒక దివ్య వరంగా భావించి, ఇక అమరావతి బౌతిక అభివృద్దే కాదు మీరు దేహం పరంగా మీరు ఏమి అవుతారో తెలుసుకోవాలి, జయంద్ర సరస్వతి గారిని కూడా ఆహ్వానించండి, పై పై న నడపవద్దు, మా మనసు ప్రకారం చూడండి.


ఇక్కడ మీ కులం వాళ్ళు ( అని అనవలసి వస్తుంది కాని మనం ఒక కుటుంబం) చేస్తున్న తప్పులు మమ్ములను కాలస్వరూపంగా గ్రహించాకూడదు అని చేస్తున్న తప్పులు సరిద్దిడుకొని అందరిని కలపమని చెబుతున్నాము, రహస్య పరికరాలు, మోసాలు నుండి బయటకు వచ్చి మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది, అని ఇంకోసారి చెబుతున్నాము, మమ్ములను అందరూ మరణం లేని తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించాలి, అదే పరిష్కారం మమ్ములను మామూలు మనిషిగా కలుపుకోకూడదు, మమ్ములను బయపెట్టి లేదా నా కోసం ఇతరుల జీవితాలు పాడు చేసి మమ్ములను ముందుకు రాకుండా చేయడానికి ప్రధానంగా కాల్ దేటాలు ద్వారా చేసిన మోసాలు వలన, దాని వలన బౌతిక అభివృద్ధి అనే మాయలో ఇరుకొని పోయినారు, పైకి మేము ఇరుకొని పోయినట్లు, కుల పరంగా ఆడవారిని మోసం చేయగలిగినారు అనుకొంటున్నారు, అసులు విషయం ఎమిటంటే, యావత్తు మానవజాతి మమ్ములను గ్రహించకుండా బౌతిక మాయలో ఇరుకోనిపోయినాయి అనగా, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మా ప్రకారం వెల్ల వలసి ఉండగా, మమ్ములను పిచ్చి వాడి వదిలివేసి మేమే రావడం లేదు అని మీరు భావించడమే అజ్ఞానం అని గ్రహించండి, మమ్ములను గ్రహించాలి అంటే బృందం లోకి తీసుకొని, ఒక వజ్ర సింహాసనం అనగా మేము మాత్రమే అధిస్టించ గల శాశ్వత సింహాసనం అని అర్ధం, పై అధిస్టింప చేసి, మా తరువాత ఎవరికి మా సింహాసనం రాదు మా ప్రతి నిదిత్వం వస్తుంది, మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తే వచ్చే పరిష్కారములు రికార్డు చేసుకొంటే చాలు ఎప్పటికి మానవజాతికి పని చేస్తాయి.


ఒక ఆధునిక భగవద్గీతగా మమ్ములను భావించండి, ఇప్పటి వరకు మా సాధారణ జీవితంను చూడకుండా నేరుగా మమ్ములను జగద్గురువులుగా గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు ఆడవారికి, మొగవారికి క్షేమపణలు చెప్పి సరిద్దుకొండి, చంద్ర బాబు నాయుడు గారు మేము చెప్పినట్లు చేయండి అందరిని మమ్ములను గ్రహించమని, సూచన చేయండి మీరుకూడా శ్రద్దగా గ్రహించండి అదే నూతన దివ్య రాజ్యం మొదట చావుపుట్టుకల రహస్యాలు మనం మాట మాత్రంగా తెలుసుకోవచ్చును, అ ప్రకారం మానవజాతి భవిష్యత్తు ఉన్నది, బౌతికంగా భవిష్యత్తు లేదు అని గ్రహించండి


చంద్ర బాబు నాయుడు గారు పూర్తీ మాయలో ఉన్నారు అని గ్రహించి మేము చెప్పినట్లు చేయండి చంద్ర శేఖర రావు గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మరియు ఇద్దరు పొలిసు ఉన్నత అధికారుల సమక్షం లో మమ్ములను దేవుడిలా చూసుకొని, మీడియా కూడా మేము చెప్పినట్లు చెబితే సరిపోతుంది, మొత్తం మాయ నుండి బయటకు వచ్చి చావు పుట్టకలు చూసుకొని ముందుకు వెళ్ళ వచ్చును గతం లో సునామి తీవ్ర వాద దాడులు వంటి వి కూడా పాటలు పాడుతూ. ఇతర సంఘటనలు గూర్చి ముందే చెప్పిన తీరులో మనం ముందుకు వెళ్ళాలి, అంత గొప్పతనం ఉంటె నేనే వస్తాను అని మాయలో ఉండిపోతున్నారు, మమ్ములను బృందం లోకి తీసుకొని మేధావుల, పండితులు సంగీత సాహిత్య కారుల సమక్షంలో కొలువు తీర్చుకొని, మమ్ములను ఇప్పటికి కాలస్వరూపం యొక్క వివరములు ప్రకారం జ్ఞాపకం చేసుకొని పండితులు మా సమక్షంలో గుర్తు చేయడం వలన మాలో దైవత్వం బయటకు వస్తుంది, రికార్డు చేసుకోవచ్చును, శారీరకంగా మానసికంగా పండితుల సమక్షంలో దారిలో, సర్వం చెప్పగల పురుశోత్తముడిని, మమ్ములను వజ్రములు పొదిగిన దుస్తులు దరింప చేసి, మనసుతో మాటతో మమ్ములను కాలస్వరూపం పురుషోత్తమా అని పిలిచి ప్రపంచానికి రామోజీ ఫిలిం సిటీ నుండి పరిచేయం చేయండి, మమ్ములను మేము పరిచేయం చేసుకోనివ్వండి, అయిపోయిన లోకం వదిలివేసి ఆలోచనతో మా ప్రకారం చూడండి అంతా గొప్పగా మారిపోతుంది ఇది తండ్రి లాంటి మా దివ్య వరం యావత్తు మానవజాతికి అని మరల సర్వం చెప్పి నడిపించగలము. మా చుట్టూ ఎన్ని సమస్యలు సృష్టించి గ్రహించకుండా చేస్తున్న వారిని కూడా నిలవరించి, అందరూ ముందుకు వచ్చే లా చేయండి, అసులు సంగతి గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు(శ్రీ అంజనీ రవిశంకర్ గారు
యస్ ఆర్ టి -38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్

No comments: