Tuesday, October 29, 2019




దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ సమాజం

                     యుగపురుషులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం అనుగ్రహ పూర్వకంగా గ్రహించి,  ఇక మీదట ప్రపంచం వాక్ రూపం లో ఉన్నది అనగా మాట తో కాలస్వరూపం తో అనుసంధానం జరిగి వివరం తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళగలరు, భౌతిక ప్రపంచం, ఇక భౌతిక ఆలోచన, భౌతిక స్థితి, భౌతిక వ్యహారములు కొద్దీ మాయ లో కొనసాగవలసిన పరిస్థితి లేదు, దేశ అధ్యక్షులు, ప్రధాన ప్రధాన మంత్రి గారు, మరియు సర్వోన్నత న్యాయ స్థానం  సిట్టింగ్ జడ్జుల, ధర్మాసనం, మమ్ములను ధర్మ ప్రభువుగా   పరిగణించి, మమ్ములను అనగా వాక్ రూపం లో పంచభూతాల, ఇప్పటికి సాక్షులు ప్రకారం నడిపిన తీరే, మానవజాతి  భవిష్యత్తు అని తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళగలరు, మమ్ములను  సాధారణ మనిషిగా  చూడటం, మాట్లాడటం మానివేసి, సాక్షులు సహకారంతో   మేము సూచిస్తున్నట్లు రాజమందిరం ఏర్పాటు చేసి, మమ్ములను పరిపాలించి కాపాడండి పురుషోత్తమా కాలస్వరూపా అని  మాకు సమాచారం పంపడం వలన , యాంత్రిక మాయ లో కొట్టుకొని పోతున్న సమకాలికులు అందరూ  మాయ నుండి బయటకు వస్తారు, ఇది ఇప్పుడు యాంత్రిక  ప్రపంచం రద్దు అయ్యిపోతూ అనగా ఇప్పుడు నడుస్తున్న  యాంత్రిక భౌతిక పరిపాలన, న్యాయ స్థానాలు  భౌతిక సాక్షం ప్రకారం మమ్ములను కాదు అని తప్పు ఒప్పులు  మంచి చెడులు నిర్ణయించ కూడదు, కాలం కాలస్వరూపులం, ధర్మస్వరూపులమైన  మా అధీనం లో ఉన్నది, కావున తక్షణం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాస్ట్రాల సిట్టింగ్ జడ్జుల ప్యానల్  మరియు, మరియు తెలుగు రాష్టాల గవర్నర్ లు మమ్ములను  మేము సూచిస్తున్నట్లు  మొదట వారి వారి, రాజభనాలను  మా అధికారిక రాజమందిరాలు గా ప్రకటించి,  తెలుగు ముఖ్యమంత్రులను శాశ్వత AT HOME  అని ఆహ్వానించి ప్రతి పక్ష నాయకులతో సహా ఉన్నత  పరిపాలన  అనగా  IAS మరియు IPS  అధికారుల సహకారంతో ప్రతి రోజు రాజభవనాలు నుండి అంశాలు వారీగా  వరసగా పరిపాలన మొదలు పెట్టడం వలన, సూక్ష్మంగా  తాము మనుష్యులు మనసులు పెంచుకొని పరిపాలన మనిషి మనసు ప్రకారం ఉన్నది , కాలం సూర్యుడు, గ్రహాలు కూడా  సాధారణ పౌరుడి అధీనం లో సృష్టి తీసుకొని వచ్చి ఉన్నది, రాజ్యాంగ ప్రకారం సామాన్యుడే  సార్వభౌముడు, అందుకే సామాన్యుడను అయిన మమ్ములను వాక్ విశ్వరూపంగా కాలస్వరూపంగా  ప్రతి ఒక్క మనిషికి మాటకు ఉనికిగా, ఆధారం గా, భవిష్యత్తు గా  మమ్ములను ఎన్నుకొని, లోకాన్ని యాంత్రికత్వం నుండి  శారీరక  మాయ నుండి కాపాడటమే భగవంతుని , లేదా కాలం యొక్క ప్రామాణికంగా  అదే సాక్షుల సాక్షిగా , మేము కాలాన్ని నియమించిన  సాక్షం ప్రకారం లోకం మా  అదీనం లో ఉన్నది, కావున ఇక మమ్ములను  సాధారణ మనిషిగా చూడకుండా  కాలస్వరూపా, ధర్మస్వరూపా  అని నూతనంగా  పిలిచి నూతన యుగం లోకి   పరిణామం లోకి  రావడం వలన సృష్టి ముందుకు వెళ్లడమే కాకుండా, శరీరం ఉంటేనే నడిచే కర్మలు నుండి తద్వారా చేసిన పాపాలు నుండి శాశ్వతంగా  బయటకు వస్తూ నూతన యుగం వైపు బలపడతారు,  అదే ఇప్పుడు ప్రతి ఒక్కరి కర్తవ్యం అని  తెలుసుకొని నేను అనే దేహ అహంకార లేదా కనీస నేను దేహం అనే  భావన కూడా  ప్రతి ఒక్కరు వదిలివేయడం వలన అసలు అంతరాత్మ , అంతర్యామి, సర్వాంతర్యామి తో, కాలస్వరూపం తో అనుసంధానం లభించి, యోగాత్వం వైపు , మోక్షం అనగా శరీరం యొక్క మాయ నుండి పూర్తిగా  జ్ఞానం వైపు తప్పస్సు వైపు వెళ్ళ తారు అందుకే కాలస్వరూపం, సంభవించినది అని గ్రహించగలరు.         యావత్తు తెలుగు ప్రజలు దివ్య రాజ్యం లో ఉన్నారు అని తెలుసుకొని, కాలస్వరూపుడే, తమకు, తల్లి, తండ్రి, గురువు అని భావించి ముందుకు వెళ్ళడమే కాలమే ఇచ్చిన పరిష్కారం అని గ్రహించండి.  ఉప అధ్యక్షులు వారు అయిన,  ఆత్మీయులు శ్రీ (యమ్) వెంకయ్య నాయుడు గారు , ప్రత్యేక బాధ్యత గా మేము కాలస్వరూపులుగా ధర్మస్వరూపులు మా పరిపాలన ప్రారంభించడానికి మాకు దారి ఇవ్వడమే ధర్మం అని సృష్టే ఇచ్చిన దివ్య మార్గం అని దేశ అధ్యక్షులు వారికి వివరించి, ప్రధానమంత్రి గారి ఇతరు మంత్రులు,   అదే విధంగా సర్వోన్నత న్యాయ స్థానం, సిట్టింగ్ జడ్జులు, ఉన్నత ధర్మాసనం, మమ్ములను ధర్మస్వరూపులుగా  కాలస్వరూపులుగా, పరిగణించకుండా , అనగా  పౌరులలో ఒక  పౌరుడిగా మా ధర్మ స్వాతంత్య్రాన్ని, మా పరిపాలన విధానాన్ని మా చేతిలోకి తీసుకొనే అధికారం బాధ్యత మాకు ఉన్నది అని, మమ్ములను సమకాలికులు సాధారణ  మనిషిగా చూడాలి అనే మాయ వదిలివేస్తే కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా సాక్షులు ప్రకారం చూసి మాయ నుండి బయటకు రాగలరు అనగా అసలు ధర్మ పరిపాలన లోకి రావడం అవుతుంది అనగా, ఒక సాధారణ పౌరుడే కేంద్ర బిందువుగా పరిపాలన చేస్తున్నట్లు చూపిస్తూ తమకు మనసు బలం బుద్ది జ్ఞానం సరిపోక సాటి మనుష్యులను మనుష్యులే రాజకీయ నాయకుల రూపం లో మేధావుల రూపం లో, భౌతిక చదువులు వ్యాపారాలు, ధన లాభం కొద్దీ, భౌతిక ఆర్బాటం అవసరాలు మేరకు మనసు పెంచుకోకుండా  సాటి మనుష్యులను నిర్లక్ష్యం చెయ్యడం ఏదో కారణం అసలు సత్యాన్ని మనసుని గ్రహించకపోవడం అనాదిగా వస్తున్నది, అటువంటి పరిస్థితిని ధర్మబద్ధంగా  సామాన్య మనుష్యులు అధిగమించలేరు అని గ్రహించి, మమ్ములను మేమె పౌరుడి రూపం లో సర్వం ప్రకటించుకొని పరిస్థితి సాక్షులు ప్రకారం మా చేతిలోకి తీసుకొని కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అందుబాటులో ఉన్నాము, మమ్ములను సాక్షలే కాలాన్ని నియమించిన మనిషిగా అనగా తమ లో ప్రత్యేక మైన వాడిగా చూడకపోవడం, మమ్ములను అనధికారికంగా రహస్యంగా  ఒకరిని ఒకరు సహకరించుకొంటూ టెక్నాలజీ వెసులు బాటు కూడా సాటి మనుష్యులను అనగా ప్రత్యేకమైన మనసుని నిర్లక్ష్యం చెయ్యడం అందుకు ఇంకా బౌతికంగా తలపడాలి తాము ఇంకా బౌతికంగా ఏదో చెయ్యాలి, అని భావించడం అజ్ఞానం అని దేశ అధ్యక్షులు వారికీ తెలియజెస్టి, తెలుగు వారిని మేము సూచిస్తున్నట్లు తక్షణం ఒక సమక్షం అనగా మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ రాజమందిరంగా ఏర్పాటు చేసి, మమ్ములను తెలుగు ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, న్యాయ స్థానం సిట్టింగ్  జడ్జులు ఇతర ఉన్నత అధికారులు, పరిపాలన మాకు సమర్పించి వేసి మమ్ములను కేంద్ర బిందువుగా మా ముందు తమ ఉనికి వేరే ఉన్నది అని ఏ ఒక్క వ్యక్తి కూడా భావించరాదు, మమ్ములను మరణం లేని  విశ్వరూపంగా, కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా, సాక్షుల సహకారంతో రాజమందిరం అనగా మేమె జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ శ్రీ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్  వారిగా సాక్షం సహకారంతో సకల మతాల సకల శాస్త్రాలకు అధిపతిగా మరణం లేని   ఇప్పటికి సాక్షం ప్రకారం నిత్యం తపస్సు మనసు పెట్టి ముందుకు వెళ్ళ వలసిన పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని  గ్రహించి, మేము చెప్పినట్లు చెయ్యడం వలన అనగా మొదట మమ్ములను సాక్షుల సహకారంతో పట్టుకొని అనగా మా ప్రకారం కాలమే కదిలిన మాట నిజమైన గ్రహించడం వలన తప్పస్సుగా గ్రహించడం వీలు అవుతుంది, అదే తక్షణం యావత్తు మానవజాతికి అందిన దివ్య మోడ్పు ప్రయాణం ఇక యాంత్రిక శరీరం కొద్దీ  భౌతిక పరిపాలన కొద్దీ అనగా సాటి మనుష్యులు ఎవరూ పరిపాలించలేరు ఇప్పుడు మనసులను పరిపాలించాలి అనగా అందుకు కేంద్ర బిందువుగా సృష్టే బ్రతికించి ఇచ్చిన మనసుని పట్టుకొని, శరీరంతో అంతం అయ్యిపోయే లోపల పూర్తి స్థాయిలో అనుసంధానం జరగాలి, మమ్ములను సాధారణ మనిషిగా  మాట ప్రకారం చూడకుండా  మాయ ప్రకారం లోకం ప్రకారం గుర్తించలేరు ప్రత్యేక పై పైన చూడలేరు, కాలస్వరూపం ప్రకారం గ్రహించకూడదు వినకూడదు అనే మాయ వదిలివేసి బ్రతికి ఉన్న సాక్షులను ప్రత్యేక బృందం ద్వారా తెలంగాణ ముఖాయమంత్రి గారి అధికారిక కదిలికతో, మొదట రాజమందిరం ఏర్పాటు చేసుకోండి, సాక్షులు మేధావులను బృందగా ఏర్పడి కాలస్వరూపం ప్రకారం నడిచిన లోకాన్ని పట్టుకొని చెప్పుకొని వినడం వలన మాయ నుండి బయటకు వస్తారు  కావున, సినిమాలు కొద్దీ భౌతిక పరిపాలన రాజకీయాలు కొద్దీ హడావిడి కొద్దీ భౌతిక అభివృద్ధి కొద్దీ సమయం వృధా చేసుకోవడం ఏదో ఒక చర్యలతో  ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం సాటి మనుష్యులను అధికారికంగా  భౌతిక పై చెయ్యి కోసం మోసాలు చెయ్యడం, మనిషిని మాట గా చూడకపోతే గొప్పతనం తెలియక తక్కువ చూడటం వంటి పనులు సాక్షులు దగ్గర నుండి చూసి మోసాలు చెయ్యడం భౌతిక ఇబ్బంది పెట్టి, మాట గొప్పతనం పెంచుకోవడానికి భౌతిక వ్యహారాలు అడ్డం పెట్టుకొని ఏదో రకంగా మమ్ములను మించిన సినిమాలు, లోకం లేదు మొదట కాలస్వరూపం తప్ప వేరు ఏమి లేదు అని తెలుగు వారు మొదలు యావత్తు దేశం ప్రజలు అప్రమత్తం చెంది మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన ఉన్నది కావున, ఇక వ్యక్తులు కొద్దీ మాయ కొద్దీ కాకుండా కాలస్వరూపం ప్రకారం ముందుకు వెళ్ళాలి అని తెలుగు మీడియా చానెల్స్ మేధావులు అందరూ ముందుకు వచ్చి ఇప్పటి వరకు ఎంత మంచి చేసినా చేడు చేసినా తమ ఇంటి పేర్లు కులమే కాదు నేను దేహాన్ని అనే భావన కూడా వదిలివేసి నిత్యం మాటతో  అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళగలరు లోకం ఇక కాలస్వరూపం ప్రకారం ఉన్నది కావున, ఇంకా లోకం కొద్దీ ఏది చెయ్యాలి చెప్పాలి అని మనుష్యులు ఆలోచన చెయ్యకూడదు, వ్యక్తులు కొద్దీ ప్రాంతాలు  కొద్దీ లోకం లేదు సముద్రం సునామీలు వంటి, అదే విధంగా అంతరిక్షం లోకి వెళ్లిన వ్యామోనౌక తిరిగి రాదు అంటే అదే విధంగా మా మాట ప్రకారం అనగా కాలస్వరూపం ప్రకారం జరిగిన తీరే శాస్త్రానికి పురాణానికి ఆధారం అని  గ్రహించి,  శాస్త్రపరం సాంకేతికంగా కూడా ఇప్పటికి సాక్షం సూక్ష్మంగా పట్టుకొని  మనసు పెంచుకొని ముందుకు వెళ్లడమే తక్షణ కర్తవ్యం అనగా, మనిషి కొద్దీ చూడకుండా బృందం లోకి తీసుకొని మొదట రాజమందిరం మొదలు పెట్టడం వలన, ఉన్నత పరిపాలన విధానం ఒక చోట చేరడం వలన సూక్షంగా గ్రహించి ప్రజలను నడపడానికి వీలు అవుతుంది అలా కాకుండా బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం వలన, ఏదో ఒక్కటి మాట్లాడటం వలన అనగా ఇక  అయినా కాలస్వరూపం ప్రకారం ఉన్నది ఇప్పటికే సంభవించిన ధర్మస్వరూపం ప్రకారం ఉన్నది అని చూసుకొని, అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా మరణం లేని వాక్ విశ్వరూపంగా మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర సింహనం పై అధిస్టింప చేసి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని సమకాలికులు పిలిచి, ఇక ఎవరూ నేను అనే దేహం భావన వదిలివేసి తాము వాక్ రూపం లో ఇప్పటికి అందుబాటులో ఉన్న సర్వాంతర్యామి లో భాగం అని  గ్రహించి ముందుకు వెళ్లడం వలన మాత్రమే ఇప్పుడు తాము చేస్తున్న భౌతిక అజ్ఞానం వ్యహారాలు నుండి, శాశ్వత జ్ఞాన మార్గం అయిన కాలస్వరూపం ధర్మస్వరూపం వైపు ప్రయాణిస్తారు, కావున మమ్ముల్లను మా మనసుని మరణం లేని వాక్ విశ్వరూపంగా గ్రహించడమే పరిష్కారం మా సమాచారం అధికారికంగా భావించి అనగా మేము పోస్థు లో పంపలేదు అని చూడకుండా, రాజమందిరం ఏర్పాటుకు ఆలస్యం చెయ్యవద్దు, మొదట సాక్షులు పిలిచి రాజమందిరం ఏర్పాటు ప్రారంభించాడని సూర్యుడిని మా ఫోటో పెట్టుకొని, గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు వ్యక్తులు కొద్దీ ఎవరిని తప్పు పాపం అని బౌతికంగా ఆగడం ఆపడం భౌతిక కారణాలు ఇంకా భౌతిక గొడవలు మనసు పెంచుకొంకుండా బవతికాగం బంధాలు కలుపుకోవాలి లేదా విడగొట్టాలి ఇంకా శారీరకం పొందాలి బౌతికంగా అభివృద్ధి చెయ్యాలి అనే మాయ వదిలివేసి మేము చెప్పినట్లు బ్రతికి ఉన్న సాక్షులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి ఏదో ఓకారణం పెంచుకొని మనసుతో అనుసంధానం జరగకుండా ఆపుకోవడం మృతం లో కొనసాగడం అని  గ్రహించి తక్షణం అందరిని ముందుకు ఆహ్వానించండి  ఈ పని తెలంగాణ గవర్నర్ గారి అధికారికంగా కదిలికతో మొదలు పెట్టండి గ్రహించకుండా ఉండడానికి యేవో కారణాలు ఉన్నాయి యేవో చెప్పవచ్చును ఏదో చూపవచ్చును అనే ఆలోచన కూడా మృతం అని కాలస్వరూపం గూర్చి తప్ప వేరే ఏమి చెప్పడానికి చెయ్యడానికి చూడడానికి లెదు అని గ్రహించండి మమ్ములను, కేంద్ర బిందువుగా మేము వేసుకొనే దుస్తులే 10 కోట్లు రూపాయలు ఉండేలా చూసుకోండి, రూపాయి నోటుకు గుర్తు కూడా పెట్టిన మమ్ములను సకల సంపద స్వరూపంగా, భౌతిక లోకాన్ని మాట మంత్రిగా చెప్పిన కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా, పురుషోత్తముడిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా  మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర సింహనం అనగా సూర్యుడే మీ మధ్య కూర్చొని చెప్పడానికి ముందుకు వచ్చినాడు అని ఇప్పటికే కాలమే కదిలిన పరిణామాన్ని  అనుసంధానం జరగడం వలన నేను ఒక దేహం అనే మమకారం భావన వదిలివేయడం వలన మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా పొందుతారు ఇక , ఎవరూ దేహ రూపం లో పెద్దతనం అవసరం ఉండదు, తాము కూడా దేహం తో ఎప్పటికి కొనసాగలేము అని, దేహం పోయినా కొనసాగే కాలస్వరూపం లో చేరిపోవాలి అని అందరూ తక్షణం మేము చెప్పినట్లు చెయ్యడం వలన మాయ నుండి యాంత్రిక ప్రపంచం శరీరంతో అంతం అవ్వు మాయ నుండి బయటకు వస్తారు, ఇంకా యాంత్రిక ప్రపంచం సర్వం అందుకు డబ్బు కొద్దీ ఆస్తులు కొద్దీ సాటి మనుష్యులు మీద శారీరక భౌతిక పెత్తనాలు వదిలివేసి అనగా అవి అన్నీ మాట రూపం లో ఉన్నాయి కాలస్వరూపంగా ఉన్నాయి అని చూసుకొని ముందుకు వెళ్లడమే మృతం నిత్యం అజ్ఞానం నుండి శరీరం ఉంటేనే నడిచే మాయ నుండి బయటకు వస్తారు ఇది కాలమే ఇచ్చిన దివ్య పరిష్కారం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, అని ఆశీర్వాదం అనుగ్రహ పూర్వకంగా తెలియజేస్తున్నాము.   మాజీ ముఖ్యమంత్రి ఆత్మీయులు చెంద్ర బాబు నాయుడు, ఇక భౌతిక రాజకీయాలు పరిపాలన చెయ్యలేరు అని,  అనేక విషయాలు ఒక గంటలోనే చెప్పిన, మాటకె నడిచిన పరిణామం లో ఉన్నాము అని  గ్రహించి, తక్షణం రామోజీ రావు గారి వద్దకు చేరి, తమ భౌతిక ఉనికి దివ్య రాజ్యం మానవ ప్రబుత్వమునకు  సమర్పించి వేసి, కాలస్వరూపంతో  అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి, కావున రాజకీయ పార్టీలు, వివిధ వ్యాపారులు, సినిమా కుటుంబాలు,  అందరూ  ఏక కాలం లో కులం మతం, భౌతిక ఉనికి వదిలివేసి, కాలస్వరూపంగా తో అనుసంధానం జరగడమే పరిష్కారం, ఇక భౌతికం వదిలివేయడం అంటే మృతాన్ని వదిలివేయడం అని   గ్రహించండి, ఇప్పుడు technology captivity వలన  మనుష్యులు బోతికంగా అభివృద్ధి అందుకు ఏదో ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలి అనే మాయ లో కొనసాగుతున్నారు  , జీవితం అంటే పోరాటం లా చూపుకొంటున్నారు, మనసు పెంచుకొని కాలాన్ని నడిపిన తీరు ప్రకారం  చావు పుట్టుకలకు కూడా తేల్చిన  పరిణామం పై మనసు పెట్టి ముందుకు వెళ్ళాలి, ఆత్మీయులు చంద్ర శేఖర రావు మరియు వారి  కుటుంబ సభ్యులు, ఇతర తెలంగాణ మంత్రులు  ప్రతి పక్ష నాయకులు, మీ చుట్టూ ఉన్న  భౌతిక ప్రపంచం రెప్ప పాటు ఎవరి చేతిలో లేదు అని, మమ్ములను అధికారికంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా చాలా కాలం గ్రహించకుండా చెయ్యడం, ఏదో కారణం వ్యాపారులు వ్యక్తులు సినిమా వారు పోలీసులు మీడియా, న్యాయ స్థానానికి సంభందించిన వారు, ప్రభుత్వ ఉద్యోగాలు అధికారికాగా అనధికారికంగా, భౌతిక ప్రపంచం ఉంటేనే తాము మనగలం అనే ఆవేశం తో, సూక్ష్మంగా మోక్షం అసలు ఆయువు పట్టు తాము వదిలివేసుకొంటూ నిత్యం మానవజాతిని  మృతం లోకి నెడుతున్నారు అని, హాస్టల్ సరోజినీ రామకృష్ణ మరియు DSP నాగబాబు వంటి వారు , వీరి వలన ఇతరులను కూడా కాలస్వరూపమునకు  పట్టించుకోకుండా చేస్తున్న మీడియా చానెల్స్ వ్యక్తులు, వెంకయ్య నాయుడు గారు వంటి, రాజ్యాంగ అధికారికంగా  ప్రత్యేక బాధ్యత వారు కూడా చూపకుండా  అనగా, మమ్ములను, కాలస్వరూపంగా పట్టుకోవాలి అంటే  ఎవరి మాట వినకుండా, ఎటువంటి భౌతిక చర్యలు పై ఆధారపడకుండా అనగా   ఇక భౌతిక ప్రపంచం రద్దు అయ్యిపోతూ  మేము ఆలోచన రూపం లో మాట  రూపం లో, వాక్ విశ్వరూపంగా  మరణం లేని వాక్ విశ్వరూపంగా  బలపడవల్సిన ఉన్నది, కావున రహస్య పరికరాల వలన మీడియా వ్యక్తులు వ్యాపారులు ఇప్పటికి ఇప్పుడు బౌతికంగా  చూసుకొంటూ, మమ్ములను కూడా హాస్టల్ లో రహస్య కెమెరాలు ద్వారా  కొంత మంది  ఒక్కటి అయ్యి, మితాగతావారిని గ్రహించకుండా  ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పొరపాటు, మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని  గ్రహించి ముందుకు వెళ్ళాలి అని, సాధారణ మనిషిని కాబట్టి  మమ్ములను విశాలంగా  గ్రహించడం వలన మా  యొక్క సంపూర్ణత్వం   తెలుస్తుంది అని  తెలుసుకోకుండా  మాతో పోటీ పడిపోవడం  పోల్చుకోవడం రహస్యంగా  ఏదో ఒక వ్యక్తిగా గత గొడవలే చూడటం , వలన మాయ పెంచుకొంటున్నారు, ఇక భౌతిక ప్రపంచం కాలస్వరూపం ప్రకారం తెలుసుకొని   ముందుకు వెళ్ళాలి. లోకం మాట ఒరవడి గా  ఉన్నది, భౌతిక కదిలికలు భౌతిక ఆలోచనలు ఇప్పుడు చెల్లవు, సర్వం ఇప్పటికే మాట మాత్రంగా నడిచిన లోకం బలపరుచుకోవడమే నూతన యుగం  అందుకే ప్రతివో ఒక్కరు  నేను అనే దేహం భావన వదిలివేసి  ఆలోచన రూపం లో, వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న  పరిణామం లో ముందుకు వెళ్లడం అన్నది  కాలమే ఇచ్చిన  మోడ్పు, మమ్ములను కాదు అని ఏదో రకంగా  సాకులు మోసాలు పెంచుకొని బౌతికంగా ఏదో ఒక్కటి చేసి మమ్ములను కాలస్వరూపంగా  పెట్టుకోకూడదు అనుకోవడం అజ్ఞానం అని, మాయ లో కూరుకుపోతున్న మానవజాతిని  కాపాడడానికి వచ్చిన పరిణామం గా మమ్ములను  సాక్షులు దగ్గర నుండి కాలస్వరూపంగా  చూడక పోవడం సమకాలికులు  అందరూ  చేస్తున్న  పొరపాటు, జీవితం అంటే బౌతికంగా గెలవడం, బౌతికంగా పోటీలు పడటం, బౌతికంగా ఏదో ఒక్కటి అప్పటికి అప్పుడు మంచి చెడు అన్నట్లు లేదు, మంచి చెడులు మన చుట్టూ జరుగుతున్నవి  రెప్ప పాటు కూడా మన చేతిలో లేవు  కానీ కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా   మరణం లేని వాక్ విశ్వరూపంగా  మా ప్రకారం ఉన్నాయి అని   గ్రహించండి.                                                                                                                       



 ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
దివ్య రాజ్యం
మానవ ప్రభుత్వం
రాజమందిరం
యస్ ఆర్ టి -- 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్

No comments: