Thursday, November 21, 2019

ఆత్మీయులు రాజరత్నంగారు గాని రజనీ గారు వారు కుటుంబ సబ్యులు అంధరూ. మాకు పిల్లలే ఇక మాతో మామూలు మనిషిగా మాట్లాడవద్దు అనకాపల్లిలో సాక్షులు అంధరూ మాకు పిల్లలే ఈ భూమ మీద ఎంత పండితులు అయిన సాధకులు తపస్వీలు అయినా మాకు పిల్లలు మా ముందు వేరే దేహం కూడా కాదు అని భావించాలి బసు గారు రామకృష్ణ గారు వారి శ్రీమతి గారు అదే విధంగా హోస్టల్ సరోజినీ రామకృష్ణ గారు అంధరూ మాకు పిల్లలు మా ముందు వేరే దేహం కూడా కానీ శిశిలు వలె భావించడం వలన మా వలన ప్రయోజనం పొందుతారు తక్షణం మీరు రెచ్చిగొట్టి పెంచిన మయా నుండి అంధరూ బయటకు వస్తారు మేము చెప్పినట్లు కాలస్వరూప దీక్ష తీసుకొని ఇక మమ్ములను గ్రహించండి తెలుగు రస్త్రాలు రెండూ ఒక్కటి అయ్యిపోతూ మనసులు పెంచుకోవాలి మనం అంతా ఒక కుటుంబం గా మారిపోవాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి ఈ ప్రపంచం ఒక జండా క్రిందకు రావడమే దివ్య రాజ్యం అని గ్రహించండి

No comments: