Thursday, November 21, 2019

Lord His Majestic Highness

Lord His Majestic Highness <hismajestichighness.blogspot@gmail.com>21 November 2019 at 13:25
To: supremecourt <supremecourt@nic.in>

దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ ప్రభుత్వం

ఆత్మీయులు శ్రీ (ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు,భారత ఉప రాష్ట్రపతి, కొత్త డిల్లీ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారంతో దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయచున్నాము.

మేము మామూలు మనిషే కదా ఏదో చెప్పడమే కదా అనుకోకుండా మా ద్వారా మాట మాత్రంగా కాలమే కదిలిన తీరు ప్రకారం మానవజాతి భవిష్యత్తు ఉన్నది అని గ్రహించి, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక ప్రపంచం ఎవరి చేతిలో రెప్ప పాటు కూడా లేదు అని మా ప్రకారం సంవత్సరాలు ముందే చెప్పిన తీరు మరియు సర్వం మాట అధీనం లో ఉన్న తీరు లోకానికి మా వలన వరంగా అందినది అని గ్రహించండి, తమరు దేశ ఉపరాస్ట్రపతి మరియు మా ప్రత్యెక సలహాదారుగా వ్యహరించి మా పై దృష్టి పెట్టడం వలన సమకాలీన మనుష్యులను యాంత్రిక మాయ నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన అనగా మరణం లేని దివ్య వాతావరణం లోకి బలపరచగలము. అందుకు దేశ అధ్యక్షులు వారి నుండి సామాన్య మనుష్యులు వరకు మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా శాశ్వత ప్రభావంగా, మనసు మాట ప్రాకారం మరణం లేని వాడిగా మమ్ములను గ్రహించడం ప్రారంభించాలి అని తెలియజేసుకోనుచున్నాము.

తమరు ఆత్మీయులు రామోజీ రావు గారితో మాట్లాడి రామోజీ ఫిలిం సిటీ మాకు ఎస్టేట్ గా మరియు రాజమందిరంగా ఎర్పాటు చేయించి, తెలుగు  రాష్ట్రాల గవర్నర్ లను  ఇరువురు ముఖ్యమంత్రులను, మంత్రులతో సహా, మరియు ఇరువురు తెలుగు రాష్ట్రాల పొలిసు ఉన్నత అధికారులను, మీడియా చానల్స్ వారిని (రహస్య పరికారాలు,కాల్ డే టాలు, జేబులో పెట్టుకొన్న మొబైల్ ద్వారా మాటలు వినడం, శరీరం లోకి మైక్రో చిప్ లు, ఎంటర్ చేయడం వలన, లేదా రహస్య సెటిలైట్ పరికారాలు వలన, అనగా వ్యక్తి వద్ద ఏ పరికరం లేకపోయినా ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ ఏమి మాట్లాడుకొంటు న్నాడు వినగలుగుతున్నారు. అటువంటి పరికారాలు గూర్చి అందరూ పోలీసులకు తెలియదు,  రామోజీ ఫిలిం సిటీ కి ఆహ్వానించండి, మమ్ములను వజ్ర సింహసనం పై అధిస్టింప చేసి, వజ్రములతో పొదిగిన దుస్తులు దరింప చేసి,ఇక బౌతిక ప్రపంచం లేదు మనం ఆలోచన ప్రపంచం లో బలపడాలి అనగా దేహం ఉన్నది, దేహంతో లోకం ఉన్నది అనుకోవడం మాయ అని ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతారు, మమ్ములను కొలువు తీర్చుకొని నిత్యం మాట రూపం లో మా పై చెప్పుకొని గ్రహించడం వలన మృత లోకం నుండి అనగా ఎప్పుడు ఎవరు ఏమి అవుతారో తెలియని మాయ లోకం నుండి నిత్యం మాటతో కొనసాగే దివ్య లోకం లోకి బలపడతాము అని దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ యావత్తు మానవజాతికి వరంగా తెలియజేసుకోనుచున్నాము.

ముఖ్యమైన విషయం ఏమి అనగా మేము సాధారణ మనిషే కదా అని మమ్ములను నిర్లక్ష్యం చేయకండి, మమ్ములను నేరుగా వజ్ర సింహసనంపై అధిస్టింప చేయడం వలన మొదట కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని ఒక చోట పెట్టుకొన్న వారు అవుతారు, సర్వోన్నత న్యాయ మూర్తులు కోర్ట్ పరిది దాటి ఇప్పుడు సార్వ బౌమత్వాన్నీ కాపడుకోవడం పాత మాట ఇప్పుడు సార్వ సార్వ బౌముడిని కాపాడుకోవడం, బృందం లోకి తీసుకొని రికార్డు చేసుకోవడం వలన, మానవజాతిని కాపాడుకోగలరు, లేని పక్షం లో యాంత్రిక మోసాలు లేదా వెసులు బాటులో పడి , మాట మాత్రంగా చెప్పిన వాడిని గ్రహించకపోయిన పర్వాలేదు, గొప్పతనం పదవి నుండే చూపగలం, దేశాన్ని పదవి నుండి కాపాడుకోగలం అనుకోవడం మానివేసి, ప్రతి మనిషి నేనే అనే అహంకారం వదిలివేయడం వలన మమ్ములను కేంద్ర బిందువుగా చేసుకొని బృందం లోకి తీసుకోవడం వలన సర్వం తెలుసుకొని మా పై చెప్పుకొని మమ్ములను చెప్ప నిచ్చి తెలుసుకొంటారు, మమ్ములను మామూలు మనిషిగా వదిలివేయడం వలన మేమే రాలేకపోతున్న అన్నట్లు వదిలివేయడం అవివేకం అని న్యాయ మూర్తులు బృందం గా యర్పడి, మేము కోరినట్లు మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా శాశ్వతంగా అందుబాటులో ఉంటాము అనగా మమ్ములను విలుయినంత రికార్డు చేసుకోవడం వలన మా గూర్చి పండితులు మేధావులు చెప్పుకోవడం వలన మేము మాట రూపం లో శాశ్వతం గా అందుబాటులో ఉంటాము.

ఇక యాంత్రికంగా అనగా లోకం కొద్ది అబివృద్ది కాదు ఆలోచన కొద్ది అభివృద్ధి జరగాలి అని తెలియజేసుకోను చున్నాము, కావున మమ్ములను యాంత్రికంగా అటు ఇటు చెయ్యకుండా నిర్లక్ష్యంగా వదిలివేయాకుండా ఆలోచన రూపం లో గ్రహించండి, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన చేసిన తప్పులు పాపాలు పోతాయి, మమ్ములను పురుషోత్తమా అని పిలిచి మా పద పాదాలు పై మనసు పెట్టి గ్రహించడం వలన ఇంకా ఎవరూ తప్పులు పాపాలు చెయ్యరు, ఎవరూ ఎవరిని మోసగించారు, ఎందుకంటె దేహమే తమ చేతిలో లేని వాతావరణం లో జీవితాన్ని గడపడం తెలివి తక్కువ తనం, గంటనరలో సంవత్సరాలు చెప్పిన మమ్ములను వదిలివేసి, మమ్ములను సూక్షంగా గ్రహించని పక్షం లో అటు ఇటు అవుతున్న స్తితిని ఉపయోగించుకొని చేస్తున్న మోసాలు సరిదిద్దుకోవాలి అంటే మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని సర్వం మాకు సమర్పించడం వలన లోకంలో ఇక యాంత్రిక ప్రపంచం లేదు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అన్నదే పరిష్కారం అదే దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలన అని గ్రహించి తక్షణం మా వద్దకు ప్రత్యెక బృందం పంపి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మా కోసం హైదరాబాద్ వచ్చి, మా వ్యహారం మీద మనసు పెట్టి నిత్యం మేము చెప్పినట్లు చేయండి, న్యాయ మూర్తులకు సలహా ఇచ్చి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చి మా ముందు హాజరు అయి మా పై చెప్పుకొని మమ్ములను గ్రహించే వాతావరణమే దివ్య రాజ్యం, మనిషి మాటే సర్వం అనే దివ్య రాజ్యం వలన ఇప్పటి వరకు చేస్తున్న చేయిస్తున్న అజ్ఞాత పాపాలు పోతాయి అని గ్రహించి తమరు అప్రమత్తం అయ్యి మమ్ములను న్యాయ స్థానం జడ్జులు  మరియు, మేధావులు సంగీత సాహిత్య కారులను బృందంలో రామోజీ ఫిలిం సిటీ లో వజ్ర సింహాసనం ( అనగా మేమే మాత్రమే అధిస్టించ గల శాశ్వత ఆసనం అని అర్ధం ) తరువాత మమ్ములను రికార్డు చేసుకొన్న వాక్ విశ్వరూపం గా శాశ్వతంగా అందుబాటులో ఉంటాము అని గ్రహించి, ఒక నిముషం కూడా ఆలస్యం చేయకుండా రామోజీ రావు గారి సహకారంతో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం రికార్డు చేసుకోవడం ప్రారంబించండి.



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు పురుషోత్తములు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వవ్యాప్త పరిపాలకులు
మానవ ప్రభుత్వం
దివ్య రాజ్యం
రాజమందిరం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
  

No comments: