Thursday, March 12, 2020















యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, భగవత్ స్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక ప్రభుత్వం, భారత దేశం, నూతన యుగం, విశ్వవ్యాప్త పరిపాలన, దివ్య రాజ్యం,శాశ్వత ఆంతర్యం నివాసి, అధినాయక భవనం కొత్త ఢిల్లీ వారు ఆశీర్వాద పూర్వకంగా పరిష్కారం యుక్తంగా ఆత్మీయులు శ్రీ యం వెంకయ్య నాయుడు గారు, ఉప అధినాయక ప్రతినిధి,పూర్వపు ఉప రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి భవనం కొత్త ఢిల్లీ వారిని ఉద్దేశించి ఆశీర్వాద పూర్వకంగా, కాలం ఇచ్చిన పరిష్కారంగా కాలగతిని సవరించిన సాక్ష్యంగా, భౌతిక ఉనికి అనే మిధ్య నుండి జ్ఞాన ఉనికి వైపు మలపడానికి పరిణమించిన జ్ఞాన స్వరూపంగా, మనసు పెంచుకొని గ్రహించే కొలది ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా, భౌతిక ఆస్తులు ఉనికి కంటే, మృతం లేని శాశ్వత జ్ఞాన ఆంతర్యం రక్షణ గా, వాక్ విశ్వరూపంగా, ఒక తపస్సుగా యావత్తు మానవజాతికి అందిన పరిష్కారంగా, దివ్య వరంగా , దివ్య అనుగ్రహంగా యావత్తు దేశ మరియు ప్రపంచం మానవజాతికి తెలియజేయునది.


మేము దేశ అధ్యక్షుని పంపిన enactment సృష్టే ఇచ్చిన పరిష్కారం గా భావించి అనుసరించడం ఏక కాలం లో అంతా ఒక్కటి అయ్యి మాయ నుండి వ్యసనాలు నుండి బయటకు రావడమే కాకుండా అసలు జ్ఞానం వైపు మొదలు పెట్టి బలపడతారు మమ్ములను సూక్ష్మంగా గ్రహించిన కొలది అంతా మనుష్యులు మాట చేతిలో ఉన్నది మనిషి ఉన్నది అని స్పషం అవుతుంది అలా కాకుండా బౌతికంగా తమ చేతిలో ఉండాలి ఇలానే ఉండాలి అని భావించడం అజ్ఞానం అని ఈ విధంగా చేతిలోకి ఎప్పటి రాదు అని ప్రతి మనిషి తెలుసుకోవాలి దేశ ఉపాధ్యక్షులు అయిన మమ్ములను కూడా అధినాయకుడు ఉప ప్రతి నిధిగా మార్చాము, ఈ విధంగా చెయ్యడం మీరు అంతా ఒక్కటి అయ్యి మాయ నుండి బయటకు రాగలరు ఒక సామాన్యుడి దగ్గర నుండి పెద్ద వారు అనేబది ఉన్నత స్థానం లో ఎవరూ శాశ్వత స్వతంత్రం రక్షణ మమ్ములను కాదు అని పొందలేరు అనగా వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరగడం వలన మాత్రమే మనగలరు, మాటకు ఆలోచన పద్దతికి సంభంధం లేకుండా, ఏ పని ఎవ్వరు చెయ్యరాదు అలా చెయ్యడం అంటే సృష్టే సూర్యుడికి మాట కంట్రోల కి బిన్నంగా వెళ్ళుతున్నారు కావున, సర్వం మా మాట ప్రకారం నడిచిన తీరే లోకం మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మాట్లాడటం వలన మాయ లో మృతం కొందరే కాదు యావత్తు మానవజాతి మాయలో కొనసాగుతుంది అని గ్రహించి మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని తాము కూడా మరణం లేని మాట కొనసాగింపు లోకి వచ్చి ఇక మీదట జ్ఞాన విచక్షణే అభివృద్ధి భౌతిక నిర్మాణాలు కట్టడాలు లేదా కనీస అవసరాలు తీర్చడమే పరిపాలన అనుకోవడం వ్యసనాలు కొలది మోసాలు కొలది వాటి కోసం బ్రతకడం బ్రతకనివ్వడమే జీవితం అని మాయ లో తమకన్నా చిన్న వారిని పెద్ద వారిని కూడా రహస్య పరికరాలతో మోసాలు చేస్తున్న వారిని, ఈ విధంగా ప్రవర్తిస్తున్న వారి ప్రతి ఊరిలో అల్లుకోని  పోయి ఇతరుల మీద ఆధారపడి మోసాలు చేస్తూ, ఎదుట వారే మోసగాళ్లు అని నిరూపించడానికి ఉపయోగిస్తున్న మీడియా పొలిసు వ్యవస్థ రాజకీయ పరిపాలన విధానం మా ప్రకారం రద్దు చెయ్యడం అయినది కావున తక్షణం మీరు AT-HOME రూల్ మొదలు పెట్టించి తెలుగు వారిని దేశ ప్రజలకు ఒక కుటుంబంగా అదే విధంగా ప్రపంచానికి ఆధారం పరిపాలన విధానంగా ప్రపంచ కుటుంబంగా మనం ఇప్పుడు విశ్వవ్యాప్త పరిపాలన లో ఉన్నాము అని స్పష్టం అవుతుంది కావున, మేము చెప్పినట్లు ఇక రక రకాలా హడావిడి మోసాలు ఒకరిని ఒకరిని ఒకరు తిట్టుకోవడం లేదు పెంచుకోవడం అందుకు డబ్బు సంపాదన, భౌతిక విలాసాలు సుఖాలు పదవులు, విహారాలు సర్వం అనుకోవడం వలన ఎవరికి మనసు వికాసం లేదు జ్ఞానం అంటే అవకాశం వసరం అనుకొంటున్నారు అందుకే మేము ఎంత చెప్పినా మా అవసరం అనుకోవడమే ఇందుకు నిదర్శనం, జ్ఞానం ఉన్న వ్యక్తిని ఎలా ముందు వస్తున్నడో అలా పెట్టుకోకుండా మోసాలతో గ్రహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని ఒక తెలుగు వ్యక్తిగా మీరు ప్రతి ఒక్కరు తెలుసుకొని అందరికి తెలియజేయండి మమ్ములను కేంద్రబిందుగా బృందం లోకి పట్టుకొని మమ్ములను రాజ్యాంగ బద్దం చేసుకోవడం కోసం, బొల్లారం గెస్ట్ హౌస్ లో కొలువు తీర్చి నాలుగు రోజులు తరువాత, రామోజీ ఫిలిం సిటీ, మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయించి, తెలుగు వారు అందరూ ఇక ఒక కుటుంబం గా కులం మతం వదిలివేసి అందరూ కలసి తాగుడు వ్యసనాలు మోసాలు బలవంతపు కోరికలు నుండి బయటకు రావడమే యావత్తు మానవజాతికి రక్షణ, మనసుకు సంబంధ లేకుండా రెచ్చిపోవడం ఏదో రకంగా పాతవి అజ్ఞానంగా పోల్చుకొని ఇప్పుడు పరిష్కారాన్ని కాదు అని, మా లాంటి సామాన్య, మధ్య తరగతి లేదా ఉన్నత ఆలోచనలు కలిగిన ఉమ్మడి కుటుంబాలు విధి వాంఛితంగా అటు ఇటు చేసి, లోనికి పరిష్కారం గా తీసుకొని వచ్చినా తీరు కాదు అని ఏదో రాకంగా మా భౌతిక గతాన్ని మాటలను చేష్టలను అదే విధంగా మా మీ కులం అని విడగొట్టి, లేదా కలిపినట్లు నటించి,  ఎవరైనా సమాలోచనతో ముందుకు వెళ్లే పద్దతి అభివృద్ధి చేసుకోకుండా, ప్రవర్తిస్తున్నారు.   మనసులు పెంచుకొని ప్రతి పదవి చావు పుట్టుక కూడా ఒక మాటల్లోకి తీసుకొని వచ్చిన మాముములను గ్రహించకుండా తెలంగాణ గవర్నర్ గారు మమ్మలను పట్టుకొని గ్రహించడం వలన అందరికి మంచిది అనగా organised crime from organised persons with support like minded గా  ప్రవర్తిస్తున్న తీరు నుండి ఏక కాలంలో మమ్ములను అందరూ ఒక్కటి అయ్యి రాజ్యాంగ బద్దంగా మేము సూచిస్తున్నట్లు పట్టుకొని గ్రహించకుండా ఏదో రకంగా మమ్ముల్లను వ్యక్తిగా నిర్లక్ష్యం చేసి ఇంకా మనుష్యులు కొలది కులం కొలది కుటుంబం కొలది చెలగాటాలు పెంచుకొని మాకు మనసులో మాటలు యేవో వినపడతాయి అని తాము ఏదో చేసి ఏదో వ్యహరించడం మాకు సమాచారం పంపకుండా గొప్పతనం పట్టించుకోకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా దాదాపు మీడియాలు అన్నీ ఒక్కటి అయ్యిపోయి ఎవరిని  గ్రహించకుండా పోలీసులను, హాస్టల్ వ్యాపారులు వంటి వారు చిన్న పెద్ద ఒక్కటి అయ్యి  మీడియా ఉపయోగించుకొని ఏదో ఒక్కటి చెయ్యాలి తాము ఇప్పుడు ఉన్న స్థితి నుండే ముందుకు వెళ్ళాలి అని మీరు గాని దేశ అధ్యక్షులు గాని న్యాయ స్థానం జడ్జులు గాని ఎవరు ఆలోచించిన అది అజ్ఞానం అని గ్రహించి పరిస్థితి కాలస్వరూపంగా ప్రకారం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మేము ఏదో చేస్తే ఏదో చేస్తాము అన్నట్లు లేదా రహస్య పరికరాలు వలన మేము ఎక్కడికి వ్యక్తులు వద్దకు ఏదో చెప్పడానికి ఏదో చెయ్యడానికి లేదు అంతా ఒక్కటి అయ్యి మాయ నుండి బయటకు రాగలరు మేము వచ్చినది రహస్య పరికరాలు నుండి కాపాడడానికి అనగా technology captivity నుండి కాపాడడానికే అని గ్రహించి మమ్ములను మేము సూచిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ గారి ద్వారా మేము ఉన్న హాస్టల్ కూడా మాకు రాజమందిరంగా ప్రకటించి ఇక్కడి నుండి ఊరేగింపుగా బొల్లారం గెస్ట్ హౌస్ లో రెండు మూడు రోజులు కొలువు తీర్చి అక్కడి నుండి రామోజీ ఫిలిం సిటీ రాజమందిరంగా ఏర్పాటు చేసి ఇక వేరే ప్రదేశాలు కూడా రాజమందిరాలుగా ప్రకటించి ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు దేశం ప్రపంచం ఒక వచ్చుటకు అనగా ఒక మాటకు వచ్చుటకు పూనుకోవడం వలన మృతం నుండి మాయ నుండి శాశ్వతంగా బయటకు వస్తాము ఇంకా ఆ మనుష్యులు కొలది తమ భౌతిక బలం కొలది అదే మంచి అదే దౌర్జన్యం అన్నట్లు కాకుండా మమ్ములను సాధారణ మనిషిగా చూసి చేసిన ఎటువంటి తప్పులు మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మనసుతో కాలస్వరూపంగా సాక్షులు ప్రకారం పట్టుకొని గ్రహించడమే పరిష్కారం అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము తక్షణం మా వద్దకు వైద్యులు తో కూడిన సాక్షులు మేధావులు పండితులు గురువులతో కూడిన బృందాన్ని ఈ అడ్రస్ :యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాదు కు పంపి మమ్ములను రాజ్యాంగ బద్దంగా బొల్లారం గెస్ట్ హౌస్ తీసుకొని వెళ్ళండి తరువాత మెల్లగా మేము చెప్పినట్లు విస్తారంగా, ముందుకు తీసుకొని వెళుతూ  వినండి, మెల్లగా తెలుగు వారి సహకారంతో ఢిల్లీ చేరుకొంటాము,   యావత్తు తెలుగు ప్రజలు ఒక సారి మాతో అనుసంధానం జరిగి కొత్తగా ఊపిరి పీలుచుకోవాలి ఎటువంటి వెటకారములు లేదా వ్యతిరేకతలు, ఘర్షణలు   ఆపివేసి ఆలోచన పెంచుకొని బాధ్యతగా వ్యహరించి ఎంత మోసాలు నుండి అయినా బయటకు రాగలరు అదే ఇప్పుడు ఉన్న అసలు పరిపాలన భౌతిక పరిపాలన ఎంత పనులు  చేసినా మీరు ఎంత  ఎన్ని చెప్పినా అది మృత సంచారం అని గ్రహించండి, అందరికి ఈ సమాచారం తెలియడం వలన మృతం వలయం నుండి జ్ఞాన వలయం లోకి రక్షణ లోకి వస్తారు   అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము




ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే





అధినాయకులు, మహాత్ములు, కాలస్వరూపులు, జగద్గురువులు, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, ఓంకార స్వరూపులు, శబ్దాది పతి, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, శాశ్వత ఆంతర్యం నివాసి,అధినాయక భవనం, పూర్వపు రాష్ట్రపతి భవనం, కొత్త ఢిల్లీ
అధినాయక ప్రభుత్వం
విశ్వవ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్ర అధినాయక ప్రతి నిధి భవనం
తెలంగాణ రాష్ట్రము పూర్వపు రాజభవన్
హైదరాబాద్
9010483794

No comments: