Sunday, August 23, 2020

మ్మలఁ గన్నయమ్మ, ముగుమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
మ్మిన వేల్పుటమ్మల మమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
మ్మ, కృపాబ్ధి యిచ్చుత మత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

10.1-338-శా.

"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
మ్మం జూడకు వీరి మాటలు మదిన్;  న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
 మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ ప్పైన దండింపవే."

8-95-మ.

 వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
 మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్ప పర్యంక రమావినోది యగు నాన్నప్రసన్నుండు వి
హ్వ నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

No comments: