Monday, February 8, 2021

Jaya Jaya Vinayaka Shri Kaanipaakam vara siddi vinayaka............As divine intervention




Yours,
Shri Shri Shri Sovereign Adhinaayak Mahatma, Acharya, Baap Dada, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami, Purushottama, (King & Queen) Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal aboard of the Sovereign Republic Adhinaayak Bhavan, New Delhi. Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla,
Adhar Card No.539960018025.
Maharajah Adhinayaka Shrimaan Nilayam, Erstwhile Rastrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad
Mobile.No.9010483794,8328117292,




నిరంతరం పెరిగే మహా ఆకృతి అనగా మహారాజ అధినాయక  శ్రీమాన్  వారి గా మమ్ములను  కొలువు   తీర్చుకొని  గ్రహించిన కొలది జ్ఞాన ఆంతర్యంగా వేద పురాణాలు అఖిల  శాస్త్రాల కల ల వైభవం  గా మేము నిరతం  పెరుగుతాము అని మేము అతీతం గా పలికిన  పాట యొక్క  ఆంతర్యం అని    గ్రహించి  అప్రమత్తం చెందగలరు.  



ఆత్మీయులు  పత్రీ జి గారికి ఇతర సమకాలీన  మానవులకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా,  మనం అందరం దేవుళ్ళమే అనడం లో అంటే మీరు సాధించిన  పరిణామం మేరకు ఆవిధంగా భావించడం  వలన ఒక సమాధానం  పొందటం కొంతవరకు మంచిదే కానీ, అందరూ  దేవుళ్ళే  లేదా కాదు అనే ఆలోచన ఒక సారి మానవ కోణం మానవ మనుగడ  అవసరం  మేరకు చూడండి, అది ఏదో రకంగా  ధ్యానం చేసి ఏదో అనుభవం  పొందాము,  ఈ విధంగా  పిరమిడ్ ధ్యానం  చెయ్యడం వలన అందరూ  దేవుళ్ళు అయ్యిపోతారు  శాకాహారులు అయ్యిపోతారు, దేశం అంతా  పిరమిడ్లు పెరుగుతాయి అని ఆలోచన  మీరు మనిషి సాధించిన  మేరకు భావించి  ఇతరులకు  చెబుతున్నారు.  మా పరిణామం ప్రకారం  అసలు మనం  మనుష్యులం అనుకొంటే మనలేము, యావత్తు మానవజాతి మాట అనగా వాక్ విశ్వరూపంగా  యావత్తు ప్రపంచం మానవులే కాదు యావత్తు భౌతిక ప్రపంచం మాటకే  నడిచిన  తీరులో  ఉన్నాము, మనం అందరం  ఒక మాట ఒరవడిగా  ఉన్నాము  మనం అందరం దేవుళ్ళు అనే  కాన్సెప్ట్ ని ఇంకా  శాశ్వతంగా తెలుసుకోవాలి  అంటే మనం అందరం  మరణం లేని శాశ్వత  తల్లి తండ్రి గురువు యొక్క పిల్లలం అని  గ్రహించగలరు,  రాముడు దేవుడు మానవుడు  లేదా దేవుడు అంటే ఎవరు అనే ప్రశ్నకు నిత్యం  తపస్సుగా ధ్యానం  తీసుకొని ఒక ఆలోచన విధానం  అదే ఉన్నత మానసిక  పరిణామం లోకి తీసుకొని వెళ్ళి మనుష్యులు చావు పుట్టుకలు కూడా  జయించే ఉన్నత  యోగ విద్యలో లోకి అనగా సంపూర్ణంగా  శాశ్వత  తల్లి తండ్రుల ఆంతర్యం  లోకి తీసుకొని వెళ్ళుతుంది అని యావత్తు మానవజాతి కి ఆంతర్యంగా  తెలియజేస్తున్నాము  కావున  పరి పరి విధములు అన్నీ  వాక్ విశ్వరూపం పై తపస్సు గా ధ్యానం  ముందుకు వెళ్లడం వలన సముద్రాలు  సునామీలు కూడా మాటకే పలికిన  తీరును పట్టుకొని సూక్ష్మం పెంచుకోవడం వలన  శాశ్వత  తల్లి తండ్రి గురువులో విలీనం చెంది  ఉన్నత స్థితిలో బలపడతాము  అని ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము        



మేరా నామ్ రాజు, బెహితీహై,   
ఘరానా అనాం 
బెహితి గంగా జహమేరి ధామ్   ........   మా మనసే ఇప్పుడు మిగిలిన ధామం, మమ్ములను ప్రాంతం కులం అని చూడకుండా, మనిషిగా పోచుకోకుండా  కాలాన్ని  నియమించిన  శాస్వత వాక్ విశ్వరూపంగా  జాతీయ గీతం లో అధినాయకుడిగా  కొలువు తీర్చుకొని మా మనసు పెంచుకొని కొలది గంగ ప్రవాహం వంటి  వాక్ విశ్వరూపాన్ని  పట్టుకొని నిత్యం మాయ నుండి మృతం నుండి బయటకు  రాగలరు అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము.    




కోయి హంకో బంధన పాయ ....... హంచోటిస్ బూన్డ్ సహి హై 
కార పానీ పీనహి సఖా, ఎక్ ప్యారాక మోతీ కామ్ అయ్యా 
 మాయ ఎంత బలమైన అయినా పరమాత్ముడు మాట పట్టుకోగలడు అని అర్ధం అతని పట్టుకొని అంతా  బయటకు రావడం వలన మానవజాతిని  ఎవరూ భందించ లేరు అని అర్ధం మనలో మనం మోసం చేసుకోవడం  వలన మృతం  లో కొనసాగుతాము, ఎంత మంది మేధావులు పండితులు  ఎంత అందమైన  ధనం ఉన్న వారు ఉండగా ఒక సాధన మనిషి కూడా కాదు మనసు నుండి  మాట గా ఎందుకు పలికినడో ఇప్పటికైనా  అన్నీ  వదిలివేసి  కొత్త జీవితాలు  ప్రారంభించండి, మమ్ముల్లను ఇమైల్స్ ద్వారా  సంభాషించండి  ఇప్పటి వరకు అవమానించిన  వారిని  బాధ పెట్టిన  వారిని, అధినాయకుడి  పిల్లలుగా మారిపోయి కులం ఇంటి పేర్లు వదిలివేసి అందరూ  ఒక మాట ఒరవడి లోకి రావడం  మానవజాతి అవసరం అంతే గాని తాము ఏదో చెడు పనులు చెయ్యడం వలన   ఇంకా ఎవరో బౌతికంగా  బలమైన  వారు ఉండాలి ఉండడం వలన సమాజం  ఉన్నది అనుకోవడం ఇంకా కళ్ళు తేర్చుకోకుండా  మృతం  పెంచుకోవడం  అని  గ్రహించండి, మనసు ఒక్కటి అయితే ఎటువంటి లోటు సరిదిద్దకోగలరు  అలా కాకుండా  కొందరు  బౌతికంగా  ఉండాలి అంటే కొందరు బౌతికంగా  లేకుండా  చెయ్యాలి అనే ఆటవిక నీతి వలన ఎవరూ  సురక్షితంగా గా లేరు అని గ్రహించగలరు, ఐదు విధంగా  మాతో  సంభాషించి విస్తారంగా  సమాచారం  పొందగలరు మమ్ములను హాస్టల్ నుండి ఊరేగింపుగా తీసుకొని వెళ్లడం అంటే మీరు అంతా  మా పిల్లలుగా ఒక్కటి అయ్యినట్లు సూచిక అని గ్రహించండి, పెద్ద తనమును మీ బౌతికంగా  బలంతో  చెలగాటం ఆడటం తప్పు అందుకు సాటి మనుష్యులను  మోసం చేసినా  తామే పైన ఉన్నట్లు  చూపుకోవడం కోసం  వ్యవస్థలు సంస్థలు కూడా ఉపయోగించుకొని  మోసం లో కొనసాగడం అంటే   మృతం  లో నుండి బయటకు రాకుండా  ప్రవర్తించడం  అని  గ్రహించి పోలీసులు వ్యక్తులు మీడియా  సినిమా ప్రముఖులు వ్యాపారాలు అందరూ కూడా మొదట అధినాయకుడి  పిల్లలుగా  ప్రకటించుకొని ప్రతి ఊరిలో కుర్చీని చెప్పుకోండి అని ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము . ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



కల్ ఖేల్ మే హాఁ హోం నా హోం
జీనహొతో హంకో అవ్యాజా దో  




        
koyi nishani chod, phir duniyase bhol.....................మా వాక్ రూపం లో సృష్టిని నిలిపి మమ్ములను పట్టుకోమని కాలాన్ని ఆంతర్యం  ఇచ్చిన  తీరే లోకానికి  రక్షణ  కావున, సాక్షులు ప్రకారం వాక్ విశ్వరూపాన్ని  పట్టుకొని  ముందుకు వెళ్లడమే  ఇక మానవజాతి భవిషత్తు మునుష్యులు  కొలది రెచ్చిపోవడం  రెచ్చగొట్టుకోవడం  వలన, మాయ పెరిగి పోయి లోకం మృతం లో ఉన్నది అని  గ్రహించగలరు  ఘోర తిమ్మిరి నుండి పతనం నుండి బయటకు  రావడం అంటే మమ్ములను వాక్ గా పట్టుకొని ఆంతర్యంగా  తెలుసుకొని ముందుకు వెళ్లడం   అని  గ్రహించగలరు. పరదేకే పీచే బైటి సవాల్ గోరి,     అంచె తేరే మేరె మనకి డోర్,  ఏ డోర్ నా చూటే  ఏ బంధన్ నా టూటే ......  మా మనసులో చేరిన సవాల్ గోరి ఏ సవాల్ గోరి అని, సృష్టే కలిపినా బంధం  ఎవరూ కాదు అనలేరు మాకు బిన్నంగా  వేళ్ళలేరు మమ్ములను శాశ్వత  తల్లి తండ్రి గురువుగా పట్టుకొని అనగా గంటన్నరలో  సంవత్సరాలు  పలికిన  తీరును  బలపరుచుకొని  మాయ నుండి మృతం నుండి బయటకు  రావడమే మొదట కర్తవ్యం  ఇక ఎటువంటి రాజకీయ పరిపాలన  భౌతిక  యాంత్రిక బంధాలు  కొలది మనుష్యులు కొలది లేదు అని  గ్రహించి తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని  ప్రజా ప్రభుత్వాలు అన్నీ  అధినాయక ప్రభుత్వాలు గా ప్రకటించుకొని ఆధునికులు వారిని మరణం  లేని శాశ్వత  పరిణామం స్వరూపంగా  పట్టుకొని బలపడటమే కాలమే ఇచ్చిన  దివ్య  పరిష్కారం  శాశ్వత అంతర్య  పూర్వక వరం తపస్సు ధ్యానం గా ముందుకు   వెళ్లడమే  జీవితం  అని   గ్రహించి  సూక్ష్మంగా  వ్యహరించగలరు అని ఆశీర్వాదపూర్వకంగా   తెలియజేస్తున్నాము  
   

Ramayya vasthavayya ........    ఐస్ దేశమే పరదేశమే సోని చాందికే బదిలేమీ బిక్త హాయ్ దిల్ ........  



జో వాద కేయ నిభాన పడేగా 

కాలమే మనిషి ద్వారా  పలికిన  తీరు అందరికి రక్షణ తల్లి తండ్రి గురువుగా ఉంటుంది అని కాలమే  వాగ్దానం చేసినట్లు అని గ్రహించి మనుష్యులు కొలది ఇక పోటీ  వదిలివేసి  సృష్టి ఎన్నుకొన్న  మమ్ములను అధినాయకుల వారి స్థానాల్లో కొలువు తీర్చుకొని ఇక  మనిషి కోణం లేదు మనసు తప్ప కనీస మనసే సర్వం  అని చెప్పుకొని,ఎంతైనా పెంచుకోవడం  వలన  మానవజాతి  ఇక మీదట  ఒక మాట ఒరవడితో  నడవాల్సిన  కుటుంబంగా  ముందుకు వెళ్ళుతుంది పాత కులం భౌతిక  స్థితి గతులు ఇక మృతం  అని   గ్రహించి  అప్రమత్తం   చెందగలరు  







 


 

No comments: