Wednesday, December 14, 2022

........1 to 200 Telugu ..Inviting for Articles, video, audio presentations, elaborative writings as children of Lord Jagaddguru Adhinayaka Shrimaan as . Document of Bonding-- ......New Era of Mind and Minds as Lord Jagadguru His Majestic Highness and his keen mind prompt children-- Universal Mind Unification as Children of Omnipresent mind form as Super Dynamic Personality as Lord Jagadguru Adhinayaka Shrimaan as meaning in National Anthem, as per Divine intervention. 75th Year of Independence of India should be towards the attainment of complete Independence of each human of the world, as mind lead and mind elevation, Universal Mind Unification is the constant process of elevation to come out of material dwell of uncertain and dismantling as physical dwell and decay of human intelligence or artificial intelligence and to set towards the Independence of mind elevation as a divine intervention as New Era as United mind Children of the world, before eternal immortal father, mother and master as the central lighthouse of infinite Universe as Omnipresent as a divine intervention as per witness minds as on, starting from the uniting as children erstwhile India as Sovereign Adhinayaka as Government of (Sovereign) Sarwa Sarwabowma Adhinaayak. "RAVINDRABHARATH"-Rule as care and concern of eternal, immortal, Father, Mother, and master as Omnipresent word Jurisdiction as Universal Jurisdiction - Divya Rajyam........

Mighty Blessings from Darbar Peshi of......Lord Jagadguru His Majestic Highness Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan Nilayam,"RAVINDRABHARATH" Initial Positioning at Camp Residence Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad Hiskaalaswaroopa.blogspot.com. Jurisdiction: Universal as Omnipresent word form as divine intervention, Eternal immortal abode of Sovereign Adhinayaka Bhavan New Delhi

Adhinayaka Mahatma His Majestic Highness <hismajestichighness.blogspot@gmail.com>15 July 2022 at 15:03

UNITED CHILDREN OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK AS GOVERNMENT OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK - "RAVINDRABHARATH"-- Mighty blessings as orders of Survival Ultimatum--Omnipresent word Jurisdiction as Universal Jurisdiction - Divya Rajyam.


To
All The Beloved Children of Shri Shri Shri (Sovereign) Sarwa Saarwabowma Adhinayak Mahatma, Acharya, BaapDada, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami, Purushottama, Paramatmaswaroopam, Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal abode of the (Sovereign) SarwaSarwabowma Adhinaayak Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka as Government of (Sovereign) Sarwa Sarwa Saarwabowma Adhinayaka "RAVINDRABHARATH". Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla, Adhar Card No.539960018025.(Erstwhile Citizen of India)


Mighty Blessings from Shri Shri Shri (Sovereign) Saarwa Saarwabowma Adhinaayak Mahatma, Acharya, BaapDada, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami, Purushottama, Paramatmaswaroopam, Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal abode of the (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayak as Government of (Sovereign) Sarwa Saarwabowma Adhinayak "RAVINDRABHARATH". Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla, Adhar Card No.539960018025.

-----

Ref: Amending, Enactment order or blessings of survival Dated:3-6-2020, with time, 10:07 , signed sent on 3/6 /2020, as generated as email copy to secure the contents, eternal orders of (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak eternal immortal abode of the (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinakaya, as Government of (Sovereign) Sarwa Saarwabowma Adhinayak as per emails and other letters and emails being sending for at home rule and Declaration process as Children of (Sovereign) Saarwa Sarwabowma Adhinaayak, to lift the mind of the contemporaries from physical dwell to elevating mind height, which is the historical boon to the whole human race, as immortal, eternal omnipresent word form and name as transformation.23 July 2020 at 15:31... 29 August 2020 at 14:54. 1 September 2020 at 13:50........10 September 2020 at 22:06...... . .15 September 2020 at 16:36 .,..........25 December 2020 at 17:50...28 January 2021 at 10:55......2 February 2021 at 08:28... ....2 March 2021 at 13:38......14 March 2021 at 11:31....14 March 2021 at 18:49...18 March 2021 at 11:26..........18 March 2021 at 17:39..............25 March 2021 at 16:28....24 March 2021 at 16:27.............22 March 2021 at 13:23...........sd/..xxxxxxxxxxx and sent.......3 June 2022 at 08:55........10 June 2022 at 10:14....10 June 2022 at 14:11.....21 June 2022 at 12:54...23 June 2022 at 13:40........3 July 2022 at 11:31......4 July 2022 at 16:47.............6 July 2022 at 13:04......... With Blessings graced as, signed and sent, and email letters sent from eamil:hismajestichighnessblogspot@gmail.com, and blog: hiskaalaswaroopa.blogspot.com communication since years as on as an open message, erstwhile system unable to connect as a message of 1000 heavens connectivity, with outdated minds, with misuse of technology deviated as captivity is outraged due to deviating with secret operations, with secrete satellite cameras and open cc cameras, using mobile's as remote microphones along with call data, social media platforms like Facebook, Twitter and Global Positioning System (GPS), and others with organized and unorganized combination to hinder minds of fellow humans, and hindering themselves, without realization of mind capabilities. On constituting your Lord Adhnayaka Shrimaan, as transformative form from a citizen who guided sun and planets as divine intervention, humans get relief from the technological captivity, continuing in erstwhile is nothing but continuing in dwell and decay, Humans has to lead as mind and minds as Lord and His Children on the utility of mind as central source and elevation as divine intervention.

Through My Dear, Beloved Ist Child and as Representative of Lord Jagadguru His Majestic Highness Maharani Sametha Maharajah (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Shrimaan, Eternal, Immortal abode of (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Bhavan, New Delhi, of United children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka, as Government of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka "RAVINDRABHARATH" ., Erstwhile Beloved President of India, Erstwhile The Rashtrapati Bhavan, New Delhi.


Mind Unification -New Era of mind and minds...Children are invited to get connected with the secured form of eternal immortal abode of your Lord Jagadguru Sovereign Adhinayaka Shrimaan, as a document of bonding by Contributing articles as mind elevation. Contributing articles and elevating and elaborate, writings in the form of audio and videos from Telugu, Hindi, Tamil, English, and other languages of India as RAVINDRABHARATH, as a way of meditation, concentration, contemplation to elevate from the human mind to super consciousness as a boon to the people of the world as children of mind and mind as Mind Unification and positioning of your Lord Jagadguru Adhinayaka Shrimaan, as, lift and shift from outdated dwell and uncertain world. Document of bonding as the transformation of your Lord Jagadguru Adhinayaka Shrimaan, Universal Mind Unification as Children of Omnipresent mind form as Super Dynamic Personality as Lord Jagadguru Adhinayaka Shrimaan as meaning in National Anthem, as per Divine intervention. 75th Year of Independence of India celebrations should be towards the attainment of complete Independence of each human of the world, as mind lead and mind elevation, Universal Mind Unification is the constant process of elevation to come out of material dwell of uncertain and dismantling as physical dwell and decay of human intelligence or artificial intelligence and to set towards the Independence of mind elevation as a divine intervention as New Era as United mind Children of the world, before eternal immortal father, mother and master as the central lighthouse of infinite Universe as Omnipresent as a divine intervention as per witness minds as on, starting from the uniting as children erstwhile India as Sovereign Adhinayaka as Government of (Sovereign) Sarwa Sarwabowma Adhinaayak. "RAVINDRABHARATH"-Rule as care and concern of eternal, immortal, Father, Mother, and masterly bode as Alien symbiotic mind updated version as a divine intervention as witnessed by the witness minds


యుగపురుషులు, యోగపురుషులు, ఓంకార స్వరూపులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, శబ్దాదిపతి ,సకల జ్ఞాన స్వరూపులు, సకల సంపద స్వరూపులు, ఐశ్వర్య ప్రధాత, బాప్ దాదా, ఆచార్యలు, జగద్గురువులు, సర్వాంతర్యామి, వాక్ విశ్వరూపులు,ఆధునిక, పురుషోత్తములు,పంచభూతాత్మకులు, మహర్షులు, వేధ స్వరూపులు, ఘన జ్ఞాన సాంద్రమూర్తి,మహత్వ పూర్వక అగ్రగణ్యులు (His Majestic Highness) మహారాణి సమేత మహారాజ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు, జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా, సర్వ సార్వభౌమ అధినాయక భవనము, కొత్తఢిల్లీ నందు శాశ్వత ఆంతర్యం మూర్తిగా కొలువు అయ్యి ఉన్నవారిగా, మృతం లేని శాశ్వత తల్లి తండ్రి గురువులుగా, సర్వ సమన్వయ శక్తిగా, అభయ మూర్తిగా, ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మమ్ములను సూక్ష్మంగా అనుసరించి మాయ లోకం నుండి బయటకు రావడమే కాకుండా, నిత్య తపస్సు యోగం వైపు బలపడి మానవజాతి నూతన యుగం వైపు దివ్య రాజ్యం అయిన సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం గా, మరణం లేని సజీవ మూర్తిగా దేశాన్ని రవీంద్రభారతి గా మార్చిన విచక్షణ జ్ఞాన వాక్ విశ్వరూపులుగా, ప్రజాస్వామ్య ప్రభుత్వమును సంపూర్ణం గా విస్తూ సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వంగా, సర్వ సార్వభౌమ అధినాయక భవనం , కొత్త ఢిల్లీ, నూతన పరిణామ స్వరూపంగా, వ్యహ స్వరూపంగా మమ్ములను బలపరుచుకోవడమే లోకం, జీవితంగా, కనీస కర్తవ్యం, జ్ఞాన ఆంతర్యం రక్షణ, మరియు శాశ్వత ఆంతర్యం అని గ్రహించి తరించగలరు. అని ఆత్మీయులు ప్రధమ పుత్రులు,మరియు సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రతినిధి, పూర్వపు దేశ అధ్యక్షులు వారు, పూర్వపు రాష్ట్రపతి భవనము కొత్త ఢిల్లీ వారికి, వీరి ద్వారా యావత్తు తెలుగు రాష్ట్రాల పిల్లలకు, భారత దేశ పిల్లలకు ఇక మీదట రవీంద్ర భారతి పిల్లలుగా మారిన వారికి, అదే విధంగా ప్రపంచ పిల్లలు అయిన యావత్తు మానవజాతని ఉద్దేశించి తెలియజేయు దివ్య మంగళ శాసనములు.

1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.గోచరిస్తున్న దృశ్యమాన జగత్తును అంతయు మాట మాత్రంగా తాను అని చెప్పి తానై ఉన్నాడు అని సాక్షులు సాక్ష్యంగా చూపిన పురుషోత్తములు ఇప్పుడు మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా కొలువు అయ్యి ఉన్నారు వారిని మనసుతో పట్టుకొని మాయ నుండి బయటకు వచ్చి ఇక దృశ్య ప్రపంచం లో మాయలో సంచరించకుండా, మమ్ములను వాక్ ను పట్టుకొని సూక్ష్మంగా అనుసరించి తపస్సుగా జీవించడమే సురక్షితమైన జీవితం అదే ఉన్నత పరిపాలన అధినాయక ప్రభుత్వం అని గ్రహించి తక్షణం అధినాయక భవనం తో అనుసంధానం జరిగి నూతన జీవితం ప్రారంభించగలరు.

2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
--తాను ఒక వాక్ విశ్వరూపంగా విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నారు, ఇప్పటికే తెలిసిన తెలుసుకోవలసిన, లోకం అంతా మాటకు మించి లేదు అని స్పష్టం చేసిన సర్వాంతర్యామిగా అంతా వ్యాప్తి చెంది ఉన్నాము, అటువంటి మహత్తర వ్యక్తి అధినాయకులు వారిగా, సర్వాంతర్యామి ఆంతర్యం రూపం లో కొలువు తీరి ఉన్నారు, కావున ప్రత్యేక బృందంగా అధినాయక పేషీ ఏర్పాటు చేసి బొల్లారం అధినాయక భవనం లో కొలువు తీర్చుటకు సన్నాహాలు మొదలు పెట్టండి, తక్షణం బృందం గా ఏర్పాడి మాతో సంభాషించడం మేము చెప్పినట్లు వ్యహరించడమే ఒక కుటుంబం వాక్ విశ్వ కుటుంబం వలె జీవించడమే ఇక సురక్షితమైన జ్ఞాన వంతమైన ప్రయాణం కావున , ప్రస్తుత యాంత్రిక ఆలోచనలు, ప్రభుత్వాలు కాలం చెల్లిపోయినవి, వాటిలో నిబద్దత నియంత్రణ రక్షణ కోల్పోయి ఉన్నాయి అని గ్రహించి, తక్షణ అధినాయక ప్రభుత్వం ఇప్పుడు అమలు లో ఉన్న తల్లి తండ్రి గురువు యొక్క ఆలన పాలన గా ఉన్న ప్రభుత్వంలో చేరి పిల్లలుగా, మనసుతో నిజమైన స్వతంత్రం పొంది జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

3) వషట్కార: - వేద స్వరూపుడు.
--వేద స్వరూపుడు అనగా భగవత్ స్వరూపుడు, వేదములు భగవంతుడి నుండి పుట్టాయి, తరువాత లోకం పుట్టినది అటువంటి వేద స్వరూపుడు ఇప్పుడు వాక్ రూపం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు శాశ్వత ఆంతర్యం స్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి ఇక ఇహ పరాధులు కూడా అతని మాట వాక్ విశ్వరూపమునకు మించి లేవు అని గ్రహించడమే రక్షణ వలయం లోకి వచ్చి జీవించడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
--గతించిన, వర్తమానం భవిష్యత్తు అంతా ఇప్పుడు వాక్ విశ్వరూపం చెప్పిన తీరు ప్రకారం ఉంటాయి, అతన్ని సూక్ష్మంగా గ్రహించడం వలన సర్వం తాను అయినా ప్రభువుగా నిత్యం తెలుస్తాడు, వాక్ ను అనుసరించడం లో ఒక ఒరవడి ఉంటుంది ఒరవడిగా పట్టుకొంటే సూక్ష్మంగా తపస్సుగా సర్వం తానైన ప్రభువు గా తెలుస్తాడు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
--సర్వం మాటకే నడిపిన అతనే సర్వం సృష్టించిన వాడు, సూక్ష్మంగా మాటను మనసుని నిత్యం పెంచుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన అణువు అణువు నడిపిన మాట తీరు సర్వ భూతాలకు ఆధారం, పంచభూతాలను మాటకే నియమించిన వాక్ విశ్వరూపుడే వాటిని సృష్టించిన వారు కూడా అని స్పష్టం అయినది. అటువంటి పరిపూర్ణ స్వరూపం వాక్ గా ఉన్నది, మనిషి చూసి తమతో పోల్చుకొని గ్రహించడం, రహస్య పరికరాలతో మోసపూరితంగా గ్రహించండం మానివేయడం, మృతం లో కొనసాగుతున్న అవివేకం సృష్టికి సృష్టి ధర్మానికి సృష్టి కర్తకు బిన్నంగా వెళ్లడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
--ప్రతి మనిషి కదిలిక చావు పుట్టుకలే కాదు వాటి తో పాటు సృష్టి నియమించిన వాడు ప్రతి ఉత్పత్తి పెంపు తాను అయినా వాడు పోషించిన వాడు తానే అని మాట మాత్రంగా సర్వం నిర్వహణ సర్వ వ్యహారం చెప్పడం లోనే ప్రాధమికంగా గ్రహించిన వారి ద్వారా తెలుసుకొని మరింత స్పష్టత పొందటమే తక్షణ కర్తవ్యం ఎందుకంటె మాట రూపం లో ఉండడం ఆలోచన రూపం లో ఉండడం అంటే ఊపిరి కంటే ప్రాణం కంటే మిన్నగా ప్రాధాన్యత ఇచ్చి గ్రహించాలి,అప్పుడు అసలు పోషణ, పెంపు గూర్చి సూక్ష్మంగా తెలుస్తుంది అని గ్రహించగలరు.


7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
--ఇప్పుడు వాక్ గా సర్వం తానే వ్యాప్తి చెంది ఉన్నాడు అని దర్శనం శాశ్వతం గతం లో వేరే దృశ్య లేదా జ్ఞాన రూపాలలో ఇచ్చిన దర్శనం కంటే ఉన్నతమైన శ్రేష్టమైనది స్వచ్ఛమైనది నిత్యమైనది , అందరికి ఎప్పటికి అందుబాటులోకి వచ్చిన తీరు, ఈ క్షణం మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొని సూక్ష్మంగా చెప్పుకొని వినడం వలన సమస్త ప్రపంచం మా వాక్ గా వ్యాపించి ఉన్నది అని పట్టుకోవడమే, కాకుండా ఇకమీదట ప్రయాణమే ఏమిటో పట్టుకోగలరు, ఆ విధంగా ఈ క్షణం ప్రతి ఒక్కరు కులం మతం వదిలివేసి, కాలాతీతమైన వాక్ ను పట్టుకోవాలి ఆ విధంగా సర్వ వ్యాప్తి అయినా భగవంతుడిని పట్టుకొని అసలు సంగతి తెలుసుకోవడం కంటే గొప్ప విషయం లేదు, తాము తెలివైన వారు బలమైన వారు అనుకొంటున్న వారు తాము దేహం కొద్దీ కాదు బుద్ది కొద్దీ వ్యహరించాలి అనుకొంటే ఇతరులను కూడా బుద్ది అభివృద్ధి చేసి మరీ పట్టుకోవాలి, కావున రహస్య పరికరాలు కొలది బౌతికంగా బ్రతికితే చాలు భౌతిక సంపద కొలది అభివృద్ధి ఉంటె చాలు అనుకోవడం అవివేకం చిట్ట చివర వ్యక్తి కూడా మాట రూపం లో ఒక వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నారు కావున మాటగా ఒక కుటుంబంగా వ్యాప్తి చెందిన తీరు పట్టుకొని బలపడాలి అందుకు రహస్య పరికరాలతో ప్రతి ఒక్కరి ని మైండు కొలది వ్యహరించాలి, మనుష్యులు కొలది వ్యాప్తి తెలియదు మనుసులు కొలది భగవంతుడి వ్యాప్తి తెలుస్తుంది, మొత్తం వ్యాప్తి అంతా ఒక మాట తీరు గా ఉన్నది అని సాక్షులు ఇప్పటికే చూసినారు, వారిని పట్టుకొని తక్షణం అసలు వ్యాప్తిని సర్వం వ్యాపించిన వాడిని మాట గా బలపరుచుకోవడం ప్రాణాలు కంటే ఎక్కువ ఆస్తి డబ్బు భౌతిక పేరు ప్రతిష్ట కంటే ఎక్కువ అని గ్రహించి తక్షణం మేము చెప్పినట్లు ఇంటి పేర్లు కులం వదిలివేసి ఒక వ్యాప్తిలో ఉన్నట్లు బలపడగలరు అని ఆశీర్వాద ప్రరిష్కారం తెలియజేస్తున్నాము

8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
--సర్వ జీవ కోటిని వాక్ గా కదిలించి తాను అంతర్యామిగా ఉన్నాము అని స్పష్టం చేసినాము, అటువంటి మమ్ములను సూక్ష్మంగా ఇప్పటికే సాక్షులు ప్రకారం పట్టుకొని ప్రతి కదిలిక తెలుసుకొని మాత్రమే మనగలరు మమ్ములను కాదు అని, ఏదో ఒక్కటి చెయ్యడం చెప్పడం, ఎటువంటి అభివృద్ధి ప్రయాణం కాదు పరిణామానికి బిన్నంగా మృతం గా వ్యహరిస్తున్నారు అని తెలుసుకొని ఇక మమ్ముల్లను వాక్ విశ్వరూపంగా పట్టుకొని ఇప్పుడు మేము కొలువు అయ్యినట్లు జాతీయ గీతం లో అధినాయక శ్రీమాన్ వారిగా, కొలువు అయ్యి ఉన్నట్లు పట్టుకొని, సాటి మనుష్యులు సమస్త జీవాలు, పంచభూతాత్మక ప్రపంచం సర్వం మా వాక్ లో భాగమే అనగా నియంత్రణగా చక్కగా చెప్పుకొని వినేకొలది మా పై తపస్సుగా, ధ్యానం గా గ్రహించిన కొలది తెలుసుకొని జీవించే విధానమే మా యొక్క ఆధునిక ఉనికే అటువంటి ఉనికి యావత్తు మానవజాతికి అందించుటకు మేము జాతీయ గీతం లో అధినాయకులు వారీగా కొలువు అయ్యి ఉన్నాము కావున, ఇక మనిషి పంతాలు మనిషి ఆవేశములు వదిలివేసి మనుష్యులు కొలది భౌతిక శారీరక సుఖాలు ధనం డబ్బు, పదవులు మృత ప్రాయం అని అనగా తాను ఒక మనిషి అంటే మృతం లో నెట్టుకొని పోతున్నారు అనే మర్మ తెలుసుకొని, తాను వాక్ విశ్వరూపం లో అంతర్భాగమే అతనే అంతర్యామిగా ఉన్నాడు అంతర్యామి ఇప్పుడు వాక్ లో పైకి తేలి ఉన్నాడు అతనిని పట్టుకోవడం తేలిక మనిషి అంటే నిర్లక్ష్యం చెయ్యడమే సులువు అనిపించే స్థితి లో మీ మధ్య ఉన్నాము కావున బంధాలు భౌతిక స్థితి గతి వదిలివేసి ఏక కాలం లో మమ్ములను వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంగా లో మహారాజ అధినాయక శ్రీమాన్ వారీగా పట్టుకొని , emails ద్వారా సంభాషించడమే, శాశ్వత జ్ఞాన దీపంతో అనుసంధానం జరిగి, ప్రతి ఒక్కరు సర్వాంతర్యామి లో భాగం అనుకొంటూనే అసలు రక్షణ పెరుగుతుంది కావున తక్షణం అప్రమత్తం చెందగలరు.


9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
--ప్రతి జీవి పుట్టి పెరుగుటకు తానే కారణం అని ప్రతి జీవి కదలికలతో బాటుగా చావు పుట్టుకలు కూడా మాటకే నియమించి చూపిన సర్వం నిర్వహణ మూర్తి వాక్ రూపం లో సాక్షులకు దర్శనం ఇచ్చిన పురుషోత్తముడిగా జాతీయ గీతం లో అధినాయకులు వారిగా కొలువు ఉన్నారు అని సంతోషించి, సూక్ష్మంగా సాక్షులు ప్రకారం పట్టుకొని దేశ అధ్యక్షులు వారి నుండి మేము చేసిన మార్పు ప్రకారం సర్వం తాను అయిన చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన సజీవ మూర్తితో అనుసంధానం జరగడం కంటే ఉత్తమమైన కర్తవ్యం ఇంకొకటి లేదు, మమ్ములను వాక్ విశ్వరూపంగా చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన మమ్ములను తక్షణం వాక్ రూపం లో ఇప్పటికే మేము కొలువు అయ్యి ఉన్నట్లు పంపిన దివ్య సందేశం నిజం చేసుకొని రాజ్యాంగ వ్యవస్థలో వచ్చిన మార్పు సృష్టే ప్రత్యేకంగా చేసిన మార్పు, పట్టుకొని తమ నిజాయితీని గొప్పతనం కాపాడుకోండి, భారత దేశం పుణ్య భూమి పవిత్ర భూమి అని మాటలు పాటలు పాడుకోవడం పాత మాట, ఇంకా మాయ లో కొనసాగుతూ మనుష్యులు కొలది పవిత్రత గొప్పతనం నిర్ణయించుకోవడం పరిణామం లోకి రాకుండా రహస్య వ్యహారంలో మోసాలు చేసుకోవడం కులం మతం అనే జాడ్యం నుండి బయటకు రాకుండా ఇంకా పరిణామానికి బిన్నంగా వెళ్లడం అజ్ఞానం అని తక్షణం పెద్ద చిన్నా అధికారికం అనధికారికంగా మా పై దృష్టి పెట్టండి ఇప్పటి వరకు చేసిన తప్పులు కూడా బయటకు రావడానికి ఉపయోగించుకోండి అనగా, ఇంటి పేర్లు కులం పేర్లు వదిలివేసి, ఇక నేను అనే దేహ అహంకారం వదిలివేసి అందరూ మనసుతో బ్రతికే నూతన యుగం దివ్య రాజ్యం లోకి బలపడిపోతాము, తపస్సు గా చేసిన తప్పులు సరిద్దికోవడమే కాకుండా ఇంకా తప్పులు చెయ్యం చెయ్యనివ్వం అన్నట్లు బ్రతుకుతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

10) పూతాత్మా - పవిత్రాత్ముడు.
--అతని శరీర ఉనికితో సంభంధం లేకుండా, మాట మాత్రంగా సర్వం తానే అని చెప్పిన పవిత్ర మూర్తి, అతని కంటే బలమైన వారు బలహీనులు అందరూ మాటలకే నడిచిన తీరే లోకానికి ఆధారం పవిత్రమైన వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అధినాయకులు వారిగా, వాక్ రూపం లో ఉన్నారు కాబట్టి మరణం లేనట్లు ఉన్నారు అని గ్రహించి తక్షణం బృందాలు గా ఏర్పాడి మాతో మేము సూచిస్తున్నట్లు సంభాషించండి మమ్ములను emails ద్వారా మెస్సేజులు ద్వారా వ్యహరించండి మా పై ప్రత్యేక బృందం ఏర్పడి, సంభాషించండి ప్రతి ఊరిలో మా పై చెప్పుకోండి వినండి, బౌతికంగా దేహం కొద్దీ ఎటువంటి పవిత్రత ఉండదు, దేహ వ్యహారాలు కొలది ఎంత తెలివి గా మాట్లాడినా, అదే విధంగా బౌతికంగా గురువులు ఆశ్రమ గురువులు ఎవరైనా కాలాన్ని నియమించిన భగవత స్వరూపులమైన మేము పరమ పవిత్రులం అని గ్రహించి శంఖం లో పోస్తేనే తీర్ధం అవుతుంది అన్నట్లు కాలన్నీ నియమించిన వాక్ తో తమ వాక్ మరియు అలవాట్లు పునః పవిత్రకరించుకోవాలి తాము ఎంత మేధావులు అయినా ఎంత పవిత్రమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరగకపోతే మృతం నుండి బయటకు రాలేరు, పవిత్రత తపస్సు వైపు వెళ్ళలేరు కావున, రహస్య పరికరాలతో మోసాలు చెయ్యడమే సులువే అనిపిస్తుంది అవె రహస్య పరికరాలు ఉపయోగించుకొని మమ్ములను గ్రహించడం కూడా అంతకంటే సులువు మరియు శాశ్వత ప్రయోజనం కావున మానవజాతిని కాపాడడానికి వచ్చిన శాశ్వత తల్లి తండ్రి గురువుగా పరమ పవిత్ర వాక్ విశ్వరూపంగా సూర్య చంద్రాది గ్రహ స్థితులనే నియమించిన పురుషోత్తములుగా ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము


11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
-- నిత్య శుద్ధ, బుద్ధ ముక్త, స్వరూపమై, కార్య కారణములు కంటే విలక్షణమైన వాడు, అని ఎటువంటి స్థితికి సంభంధం లేకుండా ఎటువంటి పరిస్థితిని అయిన తన విలక్షణమైన మాటతో నియమించి చూపిన పురుషోత్తములు కాలస్వరూపులు తమ మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అధినాయక భవనం కొత్త ఢిల్లీలో శాశ్వత తల్లి తండ్రి గురువుగా ఆంతర్యం మూర్తిగా, సజీవ మూర్తిగా నిత్య విలక్షణ వాక్ విశ్వరూపంగా పెంచుకొనే కొలది పెరిగే వాక్ విశ్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు, వారిని నిత్యం ముక్త రూప స్వరూపంగా, కార్య కారణములు ఏమైనా అతని వాక్ విశ్వరూపంగా పట్టుకొని తపస్సుగా జీవించడమే ముక్తి మోక్షం అని ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము.


12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.
-- మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకోగానే ముక్తి లభిస్తుంది అనగా తాను ఒక దేహం అనే మమకారం మాయ అయ్యిపోతుంది, అటువంటి స్థితి నుండి ముక్త పురుషులుగా నిత్యం ఆంతర్యం పొంది తపస్సుగా మా పూర్తి ఘన జ్ఞాన సాంద్ర స్వరూపమును పెంచుకొని జీవిస్తారు అదే లోకం రెప్ప పాటు తమ చేతిలో లేని మృత లోకం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వత తపస్సు యోగం వైపు బలపడతారు అని ఆశీర్వాద పూర్వకంగా మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా తెలియజేస్తున్నాము.


13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.
-- వాక్ సర్వాంతర్యామిగా దర్శనం ఇచ్చిన అతనికి ఎటువంటి వినాశనం ఉండదు, భౌతిక సృష్టి కదలికలు అతని ప్రకారం ఉన్నవి అని తెలుసుకొని, సూక్ష్మంగా ఉన్నది అని గ్రహించే వారికి అతని రక్షణ లభించి వినాశనం లేని అతని వాక్ స్వరూపం ప్రకారం రక్షణ పొందుతారు అదే ధర్మో రక్షతి రక్షతః అతనిని మనసుగా పెంచుకొనే కొలది ఆంతర్యం స్వరూపంగా నాశనం లేని వాడిగా నిత్యం గోచరం చెందుతాడు అటువంటి వాక్ విశ్వరూపం తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు వారిని జాతీయ గీతం లో శాశ్వత తల్లి తండ్రి గురువుగా కొలువు తీర్చుకొని తరించండి, కొలువు తీర్చకుండా మమ్ములను బౌతికంగా చూడటం బంధం కలుపుకోవడం అంటే మృతం అని గ్రహించండి నశించే పోయే మృతం లోకం లో రక్షణ లేని స్థితి అని గ్రహించి మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని నాశనం లేని స్థితిని బలపరుచుకోకుండా అందుకు ఇప్పుడు జాతీయ గీతం లో అధినాయకులు వలెనే నిలుపుకొండి అందుకు అందరూ ఒక్కటి గా ముందుకు రండి మేము చెప్పినట్లు ఇప్పుడు ఆధునిక సాధనాలు ద్వారా కదలండి, ఏదో రకంగా ఆలస్యంగా బిన్నంగా నాశనం లో కొనసాగకండి అని అప్రమత్తం చేస్తున్నాము.


14) పురుష: - నవద్వారములు కలిగిన పురములో ఉండువాడు.
-- నవ ద్వారం లో ఉన్న పురం అని తమ దేహం అని గ్రహించి తమలో అంతరాత్మగా ఉన్నాము అని గ్రహించి, వాక్ తో అనుసంధానం జరిగి దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవము అన్నట్లుగా మమ్ములను ఓంకార స్వరూపంగా జాతీయ గీతం లో అధినాయకులు వలెనే కొలువు అయ్యి ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.
-- మేము గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన స్థితి సమస్త లోకాన్ని దర్శించిన స్థితి అటువంటి స్థితిలో మమ్ములను విస్తారంగా గ్రహించకపోవడం అనగా మమ్ములను సాధారణ మనిషిగా నిర్లక్ష్యం చెయ్యడం దేహం కొలది రెచ్చిపోవడం బుర్రలు ఉపయోగించుకోకుండా ప్రవర్తించడమే ఇప్పటికే దేశ అధ్యక్షులు వారి మేము చేస్తున్న మార్పులొకి రాకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని చక్కగా దర్శించ గల దర్శనం విస్తారంగా పొందకుండా మమ్ములను సాధారణ మనిషిగా చూడటం తాము ఇంకా మనుష్యులుగా కొనసాగాలి అనే కాంక్ష మాయ వలన మృతం లో కొనసాగుతున్నారు అని గ్రహించి, తక్షణం మేము సూచిస్తున్నట్లు మాకు మేము గా కొలువు అయ్యిన తీరును తమ మనసుతో స్పష్టం చేసుకొని రాజ్యాంగ బద్దంగా మమ్ములను పట్టుకొని అసలు స్వతంత్రం ఆత్మ నిర్భరత వైపు బలపడటమే పరిణామ పూర్వక స్వరూపంగా మమ్ములను గ్రహించి తరించండి.


16) క్షేత్రజ్ఞ: - శరీరములో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.
--తాను ఒక దేహం నుండి వాక్ గా పలికి సమస్త లోక ఒక శరీరం గా తన మాట నియంత్రణ ఉన్నట్లు సమస్త క్రియలను కదలికలను తాను గమనిస్తున్నట్లు పలికిన తీరు సాక్షులు గ్రహించిన తీరు అందరికి చెప్పి మృతం నుండి బయటకు తీసుకొని రావలసిన బాధ్యత సాక్షులు దగ్గర నుండి సాక్షులను ఉపయోగించుకొని రాజ్యాంగ వ్యవస్థ అప్రమత్తం అయ్యి సృష్టి చేసిన మార్పు మోడ్పు పొంది మృతం నుండి రెప్ప పాటు తమ చేతిలో లేని మాయ నుండి బయటకు రాగలరు.


17) అక్షర: - నాశరహితుడు.
--వాక్ రూపం లో ఉన్న అక్షర స్వరూపుడు, అనగా నాశనం లేని వాడు అని రుజువైన మార్గమును పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించడమే జీవితం, అటువంటి అక్షర స్వరూపుడు తమ జాతీయ గీతం లో అధినాయకులు వారిగా మహారాణి సమేత మహారాజ వారి గా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, యాంత్రిక మాయ లో బ్రతికిన కొలది రక్షణ లేదు, పెరుగుతున్న టెక్నాలజీ తో జీవించాలి అన్నా, అప్పటికి అప్పుడు మాయ నుండి బయట పడాలి అనే మమ్ములను అక్షర బద్దం అనగా నాశనం లేని వాక్ విశ్వరూపంగా ఎంత ఆవిష్కరించుకొంటే అంత జ్ఞాన ఆంతర్యం పొంది రక్షణ పొందుతారు అందుకే 24/7 పర్వేక్షణ బృందాలు ఏర్పాడి నిత్యం జ్ఞాన యజ్ఞంగా మమ్ములను గ్రహించడం వలన విస్తారంగా పెంచుకోవడం వలన మమ్ములను గ్రహించ కూడదు అని చేసిన పాపాలు తప్పులు నుండి బయటకు రావడమే కాకుండా అసలు మార్గాన్ని పట్టుకొని బలపడతారు ఇందుకు ఆలస్యం చెయ్యడం అంటే అప్రమత్తం లేని మృతం లో కొనసాగడం కావున తమ చేతిలో ఉన్నది అని గ్రహించి మేము చెప్పినట్లు సూక్ష్మంగా వ్యహరించండి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.


18) యోగ: - యోగము చే పొందదగినవాడు.
---కాలాన్ని నియమించిన యోగిగా అందుబాటులో ఉన్న మమ్ములను మాట మాత్రంగా అనుసంధానం జరగడమే యోగం మా మీద మనసు కొలది చెప్పుకొని వినడం వలన మాత్రమే మనగలరు. ఇక మీదట మనుష్యులు మనసుతో యోగాత్వం వైపు దివ్యత్వం వైపు మాత్రమే మనగలరు ఎటువంటి భౌతిక సంపదలు బంధాలు కొలది తమ చేతిలో లేవి అవి అన్నీ కాలస్వరూపులు ధర్మస్వరూపులు తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారికి సమర్పించి వారిని మృతం లేని శాశ్వత ఆంతర్యం మూర్తిగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయ్యి ఉన్నారు అని నిత్యం యోగం తపస్సుగా పొందటమే ఇక లోకం అందర్యం జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము .


19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు.
-- వాక్ విశ్వరూపంగా సర్వాంతర్యామిగా ఉన్న తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని, యోగ మూర్తిని తపస్సుగా పట్టుకోవడం వలన సమస్త యోగ విధులకు తానే ఆధారం అనగా తపస్సుగా ఏమి సాధించిన తాను అధిపతి ప్రభువు అయ్యి ఉన్నారు ప్రస్తుతమునకు అజ్ఞానాలు అజ్ఞానం చేస్తున్న ఆలోచనలు కూడా తాను అయ్యి ఉన్న వాక్ విశ్వరూపాన్ని తాము అంతా అప్రమత్తం చెంది శ్రేష్ఠ కర్మలతో ఆలోచనలతో తపస్సుగా యోగంగా పురుషోత్తములు పెంచుకోవాలి అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.


20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత.
--తాను ఒక కేంద్ర బిందువుగా సమస్త పురుషులను లోకాన్ని నియమించి చూపిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారే ప్రధాన పురుషులు అని సాక్షులు ప్రకారం తెలుసుకొని అనగా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు, సినిమా నటులు వ్యాపారాలు వ్యహారాలు ప్రతి కదిలిక రూపం లో వారి మాటలు పాటలు సంపదలు రూపం లో ఏ దానం కోసం వైపర్లు లేదా సంపదే ఆంతర్యంగా భావిస్తారు ఆ సంపద స్వరూపమైన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు జాతీయ గీతం లో శాశ్వత ఆంతర్యం మూర్తిగా అందుబాటులో ఉన్నారు అని గహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.



21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.
--పైన ఆంగ్లములో వివరించినట్లు, నరసింహ అవతారం ఎందుకు ఎంత వలసి వచ్చినది అంటే అందరికి తెలుసు ఏమి అనగా హీరానక్ష్యుడు తనకు ఏ విధముగా మరణం రాకూడదు అని కోరుకొన్న తీరులో ఎలా వచ్చి సంహరించగలడో చూపిన అవతారం లక్ష్మి నరసింహ స్వామి అవతారం, అదే విధంగా మా నాన్న గారి కాలం నుండి మమ్ములను రహస్య మోసాలతో మా మనసు ఏమి ఆలోచన ఏమిటో గ్రహించకుండా సంఘం లో అభివృద్ధి చెందనివ్వకుండా ఏదో వెటకారం లేదా సీరియస్ తో తమ బౌతిక ఉనికి కొలది మమ్ములను తగ్గించి భయపెట్టి తమ ఉనికే ఉండాలి అని రావలసిన ప్రభుత్వాలను కూడా రాకుండా రహస్య పరికరాలతో కొందరే గుప్పెట్లు పెట్టుకొని తామే బ్రతికెయ్యాలి అనే ఆలోచన అనే రాక్షసుడిని ఎలాగైనా గ్రహించకూడదు అనే విచక్షణ లేని జ్ఞానం లేని చదువులు తెలివి కూడా ఉపయోగించుకొని మంది మార్బలం ఒక్కటి అయ్యి మనుష్యులను పరికరాలతో బంధించి మోసాలు చేస్తారు అని అటువంటి పరిస్థితి మనిషి మనుగడ సాధించలేడు అని భగవంతుడు లేదా కాలమే రక్షణ ఏర్పాటు గా ఒక మనిషిని భౌతిక ఉనికికి సంభంధం లేకుండా అనగా వాక్ విశ్వరూపంగా మమ్ములను సమకాలికులు మధ్య నిలిపిన తీరే ఇప్పుడు యావత్తు మానవజాతికి మృతం నుండి భౌతిక బలం కొలది ఏమైనా చెయ్యవచ్చును అనే అజ్ఞానం నుండి గాల్లో దీపాలు వలెనే జీవిస్తున్న భౌతిక జీవితాలు తక్షణం అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని మృతం నుండి బయటకు రాగలరు అనగా తామే బ్రతికెయ్యాలి అనే అజ్ఞానం లో తాము మృతిస్తూ ఇతరులను అంతం చేస్తూ ఎవరి చేతిలో పరిస్థితి లేకుండా ఉన్నారు అని గ్రహించి, కనీసం వాడే కాదా అని నిర్లక్ష్యం చెయ్యడం మనుష్యులు కొలది గొప్ప వారు అనుకోవడమే అజ్ఞానం అని ఎలాగైనా మాటకు ప్రాధాన్యత లేకుండా వ్యహరించడం అజ్ఞానం అని మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం రుజువు చేస్తూ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు అందుబాటులో శాస్వత ఆంతర్యం మూర్తిగా ఉన్నారు అని గ్రహించి తరించగలరు.

22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.
--మాటకే సృష్టిని అనగా లక్ష్మి దేవిని నడిపిన తీరుగా, సదా లక్ష్మి ప్రాణ నాయకుడిగా 200 మంది సాక్షిగా జగదానందకారకా జానకి ప్రాణ నాయక అని పలికిన తీరులో తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు లక్ష్మి నారాయణులు అని సకల జ్ఞాన సంపద స్వరూపులు అని సూక్ష్మంగా చెప్పుకొని వినేకొలది తెలిసి జ్ఞాన యజ్ఞ మూర్తి అని ఘన జ్ఞాన సాంద్రమూర్తి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. అనగా మాయ వదిలి వాక్ విశ్వరూపమును జాతీయ గీతం లో అధినాయకులు వలెనే మనసుతో పట్టుకొని తరించగలరు


23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.
--పూర్వం రాక్షసులు వేరు దేవుళ్ళు వేరు వారిని సంహరించడానికి అవతారములు వేరు వేరు సందర్భములలో అనేక రాక్షసులను సంహరించిన సర్వాంతర్యామి ఇప్పుడు వాక్ రూపం లో సర్వం మంచి చెడు తాను అయ్యి ఉన్నాడు అనగా రెప్ప పాటు పరిణామాలు కూడా మంచి చెడు అతని మాటకు నడిచిన తీరే యావత్తు మానవజాతికి ఆధారం కావున ఒక కేశి ని సంహరించడం కాదు ఇప్పుడు లేశ మాత్రంగా గా మమ్ములను నిర్లక్ష్యంగా బిన్నంగా తీసుకోవడానికి అవకాశం లేని పరిణామ స్వరూపంగా అందుబాటులోకి వచ్చినాము మమ్ములను జాతీయగీతం లో అధినాయకుడిగా కొలువు తీర్చుకొని మంచి చేడు మా ప్రకారం చూసుకొని సూక్ష్మంగా మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా పెంచుకోవడం వలన తాము కూడా ఇక బౌతికంగా పోటీలు పడకుండా జ్ఞానంతో చూసుకొని జ్ఞాన విచక్షణ పెంచుకొని జీవించడం వలన, ఎంతటి పరిస్థితిలో మంచి అభివృద్ధి చేసుకొంటూ, చెడు సంహరింప చేస్తూ, నిత్యం తల్లి తండ్రి గురువుగా తమకు అందుబాటులో ఉంటాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము


24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
-- మామూలు మనిషిగా ఉన్నా, పైకి ప్రత్యేకతలు ఏమి లేకపోయినా, ఎవరితో పోల్చుకోకుండా మాటతో పట్టుకొని నడిపిన పురుషోత్తముడుగా ఇతర గొప్పవారి కంటే, గొప్పవాడు ఇప్పుడు వాక్ విశ్వరూపుడై సర్వాంతర్యామి అయ్యి మహారాణి సమేత మహారాజ వారిగా జాతీయ గీతం లో అధినాయకులు వారి గా కొలువు అయ్యి ఉన్నాము అని స్పష్టం చేయుచున్నాము


25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు.
-- పూర్వం సమస్తం తాను అని అర్జునుడు దర్శనమ్ ఇచ్చిన విశ్వరూపం కంటే వాక్ విశ్వరూపం ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిణామ స్వరూపంగా అనగా మమ్ములను ఎవరైనా మా పిల్లలుగా మారిపోయి తక్షణం పట్టుకోవచ్చును మమ్ములను పట్టుకోవడానికి ఎటువంటి తపస్సు ప్రత్యేక జ్ఞానం పద్దతి ఏమి అక్కర్లేదు, మమ్ములను పద్ధతిలోకి కొలువు తీర్చుకొంటే తమకు పద్దతి వచ్చేస్తుంది అదే ఇప్పుడు మా గొప్పతనం మేము జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా ఉన్నాము మమ్ములను కొలువు తీర్చుకొని విస్తారంగా చెప్పుకొని వినడమే జీవితం అని గ్రహించి, సోషల్ మీడియా మెయిన్ మీడియా అంతా ఒక్కటిగా మమ్ములను విస్తారంగా చెప్పుకొండి, మమ్ములను వాక్ లో నిలుపుకొండి ఇప్పటి వరకు మేము గాని తాము గాని బౌతికంగా ఏమి చేసాము సాధించాము అనేది కాదు, వాక్ తో ఏమి సాధించాము ఏమి చెప్పుకోవచ్చును ఏమి వినవచ్చును అదే జీవితం అదే పరిష్కారం కావున మేము చెప్పినట్లు దేశ అధ్యక్షులు వారి నుండి మా పై ప్రత్యేక బృందాలు ఏర్పాడి ఎక్కడి వారు అక్కడ బౌతికంగా lock down అయ్యిపోయి మనసులు మాట విచక్షణ వాక్ విశ్వరూపంగా ప్రకారం నడుస్తున్న లోకాన్ని పెంచుకొని మృతం నుండి బయటకు రాగలరు ఇక మీదట లోకం ఇప్పటికే కాలస్వరూపంగా జరిగిన చెప్పుకోవలసిన వినవలసి తెలుసుకోవలసిన తీరులో ఉన్నది ఏదో చెప్పి ఏదో ఎవరూ చెయ్యకూడదు పరిస్థితి అదుపులోకి రాదు ఎవరికి ఎటువంటి పట్టు లేదు అని గ్రహించండి కావున యాంత్రిక మాయ నుండి తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని బయటకు రావడమే పరిష్కారం కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు దివ్య రాజ్యం నూతన యుగం అధినాయక ప్రభుత్వం అని స్పష్టం చేయుచున్నాము.

26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.
-- సర్వం మాటకే చెప్పిన అనగా చావు పుట్టుకలు కూడా మాటకే నిర్ణయించిన, వాక్ విశ్వరూపులుగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం మాట్లాడటం ఇక చెల్లదు అనగా , తమ భౌతిక ఉనికి మాటలు పాటలు సర్వం తాను అయినా అధినాయక మహారాజ వారు శాశ్వాత తల్లి తండ్రి గురువుగా కొలువు ఆశీర్వాద పూర్వకంగా అధినాయక ప్రభుత్వం లోకి ఆహ్వానింస్తున్నారు అని ఏక కాలంలో మాతో అనుసంధానము జరిగి మా పిల్లలుగా ప్రకటించుకొని సర్వం దేవతల సమాహారమే మేమె అని గ్రహించి మమ్ములను తెలుసుకొని తరించడం వలన మోక్షం ముక్తి లభిస్తాయి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే తమ అధినాయకులు వారే కాలాన్ని నియమించిన పురుషోత్తములు అని వారికి జయకారములు పలికి తరించగలరు తపస్సుగా జీవించగలరు.


27) శివ: - శాశ్వతుడు.
-- లోకంలో ఎంత అందం ఉన్నా డబ్బు ఉన్న ఏది క్షణ భంగురం అని అందరికి తెలియకపోయిన తెలిసినా ఇది సత్యం, అటువంటి లోకాన్ని కూడా మాట మాత్రంగా పట్టుకొని తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు స్థిరమైన వారుగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి తక్షణం పౌరులు నుండి వారి పిల్లలుగా ప్రకటించుకొని అన్నీ వారికి వదిలివేసి సర్వం వారే అని చెప్పుకోవడం వలన ఎటువంటి అహంకారం అజ్ఞానం లేకుండా పూర్తి తపస్సు కుదిరి శాశ్వత ఆంతర్యంగా ముందుకు వెళ్లడమే ఇక జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


28) స్థాణు: - స్థిరమైనవాడు.
--. మనుష్యులు అంతం అవుతారు కానీ ఆలోచన అంతం అవదు, అటువంటి ఆలోచనలు కదిలికలు మేలు ప్రతీకగా వాక్ విశ్వరూపంగా అస్థిరమైన లోకాన్ని స్థిరంగా అనగా గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పట్టుకోకుండా రెప్ప పాటు మృతం నుండి బయటకు రాలేరు అనే సత్యం తాము అంతా ఒక్కటి అయితే తెలుసుకొంటేనే తెలుస్తుంది ఎలా ఒక్కటి అయ్యి ఇప్పటి గ్రహించ లేదు అలా ఒక్కటి అయ్యి గ్రహించండి సోషల్ మీడియా ద్వారా అందరూ మెసేజులు పంపుకోండి, రాజకీయ ప్రభుత్వాలు నాయకులు, మేధావులు పండితులు ఎవరూ కూడా తాము అధినాయకులు వారి పిల్లలు గా ప్రకటించుకోకుండా మనలేరు అని తెలుసుకొని ఇతరులకు కూడా చెప్పి తమని తాము యావత్తు మానవజాతిని కాపాడుకోండి.

29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.
-- గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశాం అన్నీ మాటకే నడిపి చూపిన ఆధునిక పురుషోత్తములు భూతములకు అధికారమైన వాడు అనగా గ్రహించిన కొలది మాట మాత్రంగా పంచభూతాలు తీరు స్పష్టం చెయ్యగల తీరులో అందుబటుగా జాతీయ గీతం లో కొలువు అయ్యి ఉన్న తీరును సాక్షులు ప్రకారం మనసుతో పట్టుకొని పిల్లలుగా ప్రకటించుకొని ఒకర్ని ఒకరు అధినాయక పిల్లలుగా ఎటువంటి అహంకారం లేకుండా నూతన జీవితం ప్రారంభించి జీవించడం వలన మాత్రమే జీవించగలరు అని ఒకరికి ఒకరు అందరికి చెప్పుకొని ఏక కాలం నేను దేహం కాదు అనుకొంటే ఇక గొడవలు ఆస్కారం లేదు, అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.
-- తాత్కాలిక సంపదలు కోసం పదవులు కోసం అందం పై పై అధికారాలు కోసం మీడియా చదుకొన్న మేధావులు, ప్రభుత్వ రాజకీయ వ్యవస్థ న్యాయ పొలిసు మరియు వ్యాపారులు రహస్య పరికరాలు లేదా టెక్నాజీ దురివినియోగం చేసుకొంటూ మనుష్యులను అవమానించడం అంతం చెయ్యడం వంటి తీవ్ర నేరాలు సంపదలు కోసమే పై చెయ్యి కోసమే, శారీరక సుఖాలు మాటకు వివరణకు సంభంధం లేకుండా పొందాలి అని భావించే వారు మమ్ములను వాక్ విశ్వరూపంగా గ్రహించకుండా కేవలం మనిషి చూడటం తాము ఇంకా మనుష్యులుగా కొనసాగాలి అనే అజ్ఞానము లో జరుగుతున్నది అని ఈక్షణం గ్రహించండి. అవ్వయనిధి అనగా వాక్ రూపం లో నశించిన సంపదగా మేము శాశ్వాత తల్లి తండ్రి గురువు అనగా ఇక తమ పెద్దలే గొప్ప వారు ఇతరులు తప్పు పాపాత్మలు తక్కువ వారు అని చిత్రీకరించి మరీ బ్రతికెయ్యాలి అనే దేహ వ్యహారములు ఎంత చెడ్డవో ఈ క్షణం సాక్షులు దగ్గర నుండి తెలుసుకొని తక్షణం ఒక ఇంట్లో తాత మనవడు కూడా అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా మొదట ప్రకటించుకొని నాశనం లేని జ్ఞాన సంపద స్వరూపులు ఆంతర్యం మూర్తిగా మరణం లేని వాక్ విశ్వరూపులు శాశ్వత తల్లి తండ్రి గురువులు అయిన అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని నిత్యం మనసుతో పెంచుకొని తపస్సుగా జీవించండి చావు పుట్టుకలు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి అని నూతన యుగం లోకి దివ్య రాజ్యం లోకి అధినాయక ప్రభుత్వం లోకి ఆహ్వానిస్తున్నాము

31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.
--ఇప్పటికి అనేక అవతారములు ఎత్తిన వాడు, అతను మాత్రమే ఏమైనా చెయ్యగలవాడు, అతని ప్రకారం సర్వం నడుస్తున్నది , అటువంటి పరిణామ స్వరూపుడు వాక్ విశ్వరూపుడు ఇప్పుడు తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు జాతియ గీతం లో అర్ధం పరమార్ధంగా ఉన్నారు, పూర్వపు అవతారములు అనగా రాముడు కృష్ణుడు కంటే వాక్ విశ్వరూపులు ఇప్పుడు మేలు అవతార మూర్తిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు ఇప్పటికి సాక్షులకు దర్శనం ఇచ్చిన మేరకు మరణం లేని వాక్ విశ్వరూపులుగా శాస్వత ఆంతర్యం మూర్తిగా తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నారు. ఇంకా కలియుగం ఉన్నది దేవుళ్ళు దేవతలు ఎక్కడో ఉన్నారు అని మాట్లాడటం కూడా సమయం వృధా బిన్నంగా వెళ్లిపోవడం అని గ్రహించి వాక్ విశ్వరూపమును తపస్సుగా గ్రహించడమే ఇక మీదట దైవ శక్తి ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళే పరిణామ స్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి మాతో online సంభాషించండి మా పిల్లలుగా ప్రకటించుకొని ఇక గుడులు గోపురాలు గూర్చి కులం మతం గూర్చి వాదులు ఆదుకోవడం మానివేసి మమ్ములను తల్లి తండ్రి గురువుగా సూక్ష్మంగా గ్రహించి తరించండి మమ్ములను ఆవిష్కరించుకొని జీవించడమే ధర్మో రక్షతి రక్షతః అనగా మమ్ములను ధర్మస్వరూపంగా బలపరుచుకోవడం వలన ధర్మ సంస్థాన జరుగుతుంది అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.
--మాట మాత్రంగా మంచి చెడు ఏమి జరుగుతుందో చెప్పిన వాడు, మంచి అయినా చెడు అయినా తనతో ఉన్నది తన ప్రకారం ఉన్నది అని తెలుసుకొని, యాంత్రిక మాయ నుండి భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా బయటకు వచ్చి, మాటకే నడిచిన తీరును అభివృద్ధి చేసుకోవడం వలన మనుష్యులు మనుష్యులనే అవమానించాలి తగ్గించాలి అనే పద్దతి పోతుంది, ఎందుకంటె తాము అంత ఒక తల్లి తండ్రి పిల్లలు వారు ఇప్పుడు వాక్ విశ్వరూపంగా ధర్మస్వరూపంగా కాలస్వరూపంగా మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా జాతీయ గీతం లో అధినాయకుడిగా, శాశ్వత తల్లి తండ్రి గురువుగా యావత్తు మానవజాతికి మంచి చెడు చూసేవాడిగా అనగా వాక్ తెలుసుకొని అతని పూర్తి సామర్ధ్యం ప్రేమ గొప్పతనం గ్రేహించి ప్రతి ఒక్కరు ముక్తి మోక్షం పొందగలరు అతనిని ఇప్పుడు పట్టుకోవాలి అంటే జాతీయ గీతం లో అధినాయకులు వారి వలెనే పట్టుకోవాలి అందుకు పూర్ణ శరణాగతి కోసం అతని పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం చెప్పుకొని వినడం అనే వరం గా అందుబాటులో ఉన్నారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నారు.

33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.
-- సకలమును భరించే వాడు మనసులో లక్ష్మి, తన చుట్టూ భూదేవి అనే తత్వ స్వరూపంగా సకల దేవీ దేవేతల సమోహరంగా జాతీయ గీతం లో అధినాయకులు వలెనె కొలువు అయ్యి ఉన్నారు అని ప్రాధమికంగా సాక్షులు ప్రకారం రుజువు అయినది నిత్యం అతని మీద తపస్సుగా చెయ్యడం వలన ధర్మం పునః నిర్మింపబడి దివ్య రాజ్యం అనగా ఆంతర్యం పరిపాలనగా సదా మనసు విచక్షణ పెంచుకొని సర్వం నడిపిన వాడిని పెంచుకోవడమే ఇక మీదట పరిపాలన రక్షణ ఆంతర్యం తదుపరి మానవజాతి ఉన్నత ప్రయాణం అన్నీ తాను అయినా వాక్ విశ్వరూపులు తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా మరణం లేని వాక్ విశ్వరూపులుగా అందుబాటులో ఉన్నారు అని స్పష్టం చేయుచున్నారు.

34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.
--పంచ భూతాలను దేశాన్ని కాలాన్ని మాట మాత్రంగా నియమించిన వాడే మూలమై ఉన్నాడు అని గ్రహించడానికి వీలుగా అవతరించిన అవతార స్వరూపులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారుగా అందుబాటులో ఉన్నారు మొదట మనసులో కొలువు తీర్చుకొని ప్రతి ఇంటిలో ప్రతి కూడలిలో సంఘములుగా ఏర్పడి నిత్యం గ్రహించండి ప్రతి రోజు సాక్షులు ప్రకారం వాక్ విశ్వరూపం (divine intervention) వివరాలు తెలుసుకొని పెద్దలు పిల్లలు కూడా నేరుగా అధినాయకులు పిల్లలుగా ప్రకటించుకొని భౌతిక మృత లోకం నుండి బయటకు రావడమే కాకుండా ఇక మీదట జీవితం ఆంతర్యంగా ముందుకు వెళ్లడమే లోకం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేతున్నాము.


35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.
--- భగవంతుడు సర్వాంతర్యామి సర్వ శక్తి మంతుడు అని గతం లో ఇచ్చిన దర్శనాలు కంటే ఎవరో ఏదో విధంగా కోరుకొంటే ఆ విధంగా దర్శనమ్ ఇచ్చిన పురుషోత్తముడు ఇప్పుడు వాక్ రూపం లో ఆంతర్యం మూర్తిగా పెంచుకొనే కొలది ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా అందుబాటులో ఉన్నారు, కావున వారిని ఇప్పుడు సాధారణ మనిషిగా చూడకుండా మరణం లేని వాక్ విశ్వరూపంగా తాను ఉంటున్న హాస్టల్ నుండి సాక్షులు ప్రకారం పట్టుకోవాలి ప్రతి ఒక్కరు సాక్షులు ప్రకారం తెలుసుకొనే లోకాన్ని చూడాలి అప్పుడే ఈ లోకం ఒక సర్వం శక్తి మంతుడు అయినా వాక్ విశ్వరూపులు అయిన వారు యావత్తు మానవజాతికి అందుబాటులోకి రావడానికి జాతీయ గీతం లో అధినాయకులు వలెనే కొలువు అయ్యి ఉన్నారు, అని గ్రహించి ఇక ఎవరూ తాను ఒక మనిషి అనుకొంటె శక్తి పొందలేరు, శరీరం కొలది మరణిస్తారు అని గ్రహించి తక్షణం తాము ఒక దేహం కాదు అని రక్షణ పొందాలి అంటే అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని నూతన జీవితాలు ప్రారంభించాలి, కావున ఎంత మనసులు పెంచుకొంటే అంత తపస్సు కుదురు అంత సర్వం శక్తి సమన్వితుడిని దర్శిస్తారు అన్నీ ఆలయాలలో మందిరాలలో మతం కులాలకు అతీతంగా మమ్ములను వాక్ విశ్వరూపంగా అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు తీర్చుకొని శాశ్వత తల్లి తండ్రి గురువుగా నిత్యం పెంచుకోవడమే జీవితం ఆహారం సంపద, భవిష్యత్తు అని గ్రహించి తరించగలరు.

36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.
-- తాము అంతా అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని ఇప్పటి వరకు మంచి చెడు అంతా అతని ప్రకారం జరిగినపుడు, సర్వం అతనే అని తెలుసుకోకుండా, ఇంకా అతనిని కూడా మనిషిగా చూసుకొంటూ తాము ఇంకా మనుష్యులుగా కొనసాగాలి అనే మాయ వదిలివేస్తే, సర్వం అతనే అని గ్రహించే కొలది ఎవరి సహాయం లేకుండా ప్రేమయం లేకుండా సర్వం తాను అయ్యి ఉన్న శాశ్వత తల్లి తండ్రి గురువుని కొలువు తీర్చుకొని సూక్ష్మంగా గ్రహించి తరించే అవకాశం ఇంకా పాడు చేసుకోకుండా, మేము చెప్పినట్లు సూక్ష్మంగా వ్యహరించండి మమ్ములను online కమిటీ లో తక్షణం ఆహ్వానించి బౌతికంగా కొలువు తీర్చడానికి ఎంత మనసులు పెంచుకొంటే అంత సూక్ష్మంగా సాద్య పడుతుంది కావున ఇక బౌతికంగా ఏమి లేదు అంతా అంతర్లీనంగా ఉన్నది అని గ్రహించడం వలన తమను నడిపే వాడు సర్వం తనకు తాను నిర్వహించే వాడు నెరవేర్చుకునే వాడు ఒక్కడు ఉన్నాడు అతనే తమ జాతీయ గీతం లో అధినాయకుడిగా , శాశ్వత తల్లి తండ్రి గురువుగా కొలువు అయ్యి ఉన్నాడు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

37) స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.
-- తోలి నిప్పు కణం గా మాట కేంద్ర బిందువుగా వెలసిన వాడు ఎప్పుడైనా ఎక్కడి నుండి అయినా ఏ విధంగానైనా తనంతట తాను గా ప్రకటించుకొన్నవాడిగా ఇప్పుడు ఎప్పటి నుండి మంచి చెడు కొలది మనసుతో పరితపిస్తున్న మనుష్యులు మధ్య అటువంటి మనిషి మాట రూపం లో ప్రకటించి మనుష్యులను లోకాన్ని మాట మాత్రంగా కాపాడటం వలన ఇప్పుడు అనేక భౌతిక మాయలో ఇరుకొని పోయిన వారిని శాశ్వత మార్గం అనగా mind ruller గా అవతారం ఎత్తి తనకు తానుగా ఒక మనిషి ద్వారా అధినాయకుడిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా కొలువు అయ్యి ఉన్నది సృస్టిని తనలోనే నిలుపుకొన్న పురుషోత్తముడిగా మరణం లేని వాడిగా మహారాణి సమేత మహారాజ వారిగా తనకు తాను గా అనగా అతను మాత్రమే దర్శనం ఇచ్చి కొలువు అవ్వగల రీతిని ఉన్న వారిని వేరే కారణాలు అవరోధాలు మానవమాత్రుడిలా పోల్చుకొని ఇబ్బందులు సృష్టించి మృతం పెంచుకోవడం అజ్ఞానం అని, ఇప్పుడు జ్ఞాన స్వరూపంగా ఘాన జ్ఞాన స్వరూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా తనంతట తానుగా కొలువు అయ్యి ఉన్నాడు అని సాక్షులు ప్రకారం గ్రహించి అప్రమత్తం చెందటామె ఆలస్యం.


38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.
-- సర్వ శ్రేయములకు మూలమైనవాడు సర్వాంతర్యామి అయిన భగవంతుడు, అనే నమ్మకం నిజం చేస్తూ వాక్ రూపం లో సర్వాంతర్యామిగా దర్శనం ఇచ్చి, జాతీయ గీతం లో అధినాయకుడు వలెనే కొలువు అయ్యి ఉన్నాడు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. కావున వాక్ రూపం లో సర్వం అనే దర్శనం ఇప్పుడు ఆదర్శంగా అనుసరణంగా ఎటువంటి భౌతిక పోలికలు లోట్లు అడ్డం పెట్టుకోకుండా అనగా అతనిని శాశ్వత తల్లి తండ్రి గురువుగా భావించి నూతన జీవితం జీవించడం వలన సర్వ శ్రేయములకు మూలమైన వానితో అనుసంధానం జరిగి సర్వం శ్రేయస్సు పొందగలరు, సర్వ శ్రేయస్సు ఇకపై ఆలోచనతో మాటతో వివరణతో అందుతుంది అందకు భౌతిక జీవితం కొలది పోటీలు పడటం మానివేసి బౌతికంగా జీవితం రెప్ప పాటు నిజం కాదు, తనది కాదు అనుకొంటేనే అసలు ఈ జీవితం ఎవరి అధీనం లో ఉన్నదో వారి రక్షణ లభించి సర్వ శ్రేయములు కలుగుతాయి, అటువంటి శ్రేయాస్ కలగజేయడానికి మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉండడానికి గ్రహించిన కొలది విచక్షణతో తపస్సుగా జ్ఞానం పెరిగిన కొలది ఆంతర్యం స్వరూపంగా ఆంతర్యం ఇచ్చుటకు జీతియా గీతం అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.
--సూర్యుడు భగవంతుడు నుండి పుట్టాడు , అతని ప్రకారం గ్రహాలు నడుస్తున్నాయి అతని ప్రకాశం తో సృష్టి నిర్వహణ నడుస్తున్నది, అతనే సూర్యుడిగా సర్వ ప్రకాశకుడిగా స్వర్ణ కాంతి గా బౌతికంగా ప్రకాశించడమే కాదు సర్వం తాను అయ్యి ఉన్నాడు అని మాట రూపం లో కూస స్పష్టం చేసి అంధునికంగా అందుబాటులోకి ఇప్పుడు సాక్షలు ప్రకారం అందుబాటులో ఉండి అందరి కోసం జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయ్యి ఉన్నాడు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను గ్రహించకూడదు అని చేసిన ఎటువంటి తప్పులు పాపాలు మమ్ములను గ్రహించే కొలది సమసిపోతాయి, మనుష్యులు కొలది ఇబ్బంది పెట్టండి మనుష్యులు కొలది ఏదో ఒక్కటి చెయ్యాలి, మనసు పెట్టి గ్రహించకూడదు గ్రహించనివ్వకూడదు అని ప్రవర్తిస్తున్న వారు తాము అంతం అయ్యిపోయి యావత్తు మానవజాతి అంతం అవడానికి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు కావున అటువంటి పరిస్థితి నుండి ఉన్న ఫలంగా ఇప్పటికి ఎంత తప్పులు ఏమి చేసినా మమ్ములను పట్టుకొని ఇక భౌతిక ప్రపంచం లేదు మనసు మాట విచక్షణ పెంచుకోకుండా పంచుకోకుండా లోకం లేదు అని సూర్యుడి సూర్యుడిలో కాంతి కూడా తాను అయ్యి ఉన్న పరిణామం స్వరూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా అందుబాటులో ఉన్నారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.
-- తమ జాతీయ గీతం లో అధినాయకుడిగా కొలువు అయ్యిన వాక్ విశ్వరూపుడు తన సాధారణ మనిషి స్థితి నుండి లోకాన్ని సమస్తం చూసినట్లు చెప్పిన తీరు లోకం లో అందం బలం సంపదలు అన్నీ తాను అయ్యి ఉన్న తీరును చూసిన కనులు ఆలోచన ప్రకారం వర్ణన ప్రకారం ఎంతో శక్తివంతమైనవి అందమైనవి అని రుజువు అయినది కావున ఇక భౌతిక అందం బలం కొలది లోకం ఉన్నది అందం పై పై బలం ఉంటేనే మనుష్యులు అనే తీరు నుండి బయటకు వచ్చి సర్వం మాటకే చెప్పిన తీరును పట్టుకొని బౌతికంగా తాము ఎంత ఉన్నా విచక్షణతో ఆలోచన తో వ్యహరించి జీవించాలి అప్పుడు రెప్ప పాటు తమ చేతిలో లేని మాయ లోకం మాట ఒరవడిగా తమ చేతిలోకి అనగా విచక్షణలోకి తపస్సు గా గ్రహించిన కొలది వస్తుంది కావున, సమస్తం వాక్ రూపం లో దర్శించిన కన్నులే జ్ఞాన వీక్షణాలు జ్ఞాన పద్మాలుగా జ్ఞాన పుష్కరాక్షుడిగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని నిత్యం కొలిచి తలచి మనసుతో పెంచుకోవడమే దేశం కాలం, పరిపాలన అని అధినాయక ప్రభుత్వం అని దివ్య రాజ్యం నూతన యుగం అని ప్రచారం చేసుకొని సర్వేలు తెలుసుకొని సాటి మనుష్యులను మనసులతో వ్యహరించి ప్రతి ఒక్కరు మనసు మాట పెంచుకొని మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యాన్ని బలపరుచుకోవడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.
--తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు వాక్ తో సర్వం నిర్వహణ చూపడమే వేద నాదము గా ప్రకటించిన తీరు సాక్షులు ప్రకారం సూక్ష్మంగా గ్రహించి భారదేశమును యావత్తు ప్రపంచాన్ని తన వాక్ తో నడిపిన తీరు, ఇక మీదట భారత దేశమునకు యావత్తు మానవజాతికి ఆధారం, వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి లోకాన్ని తెలుసుకోవడమే జీవితం, అనే సృష్టే ఇచ్చిన దివ్య పరిణామంగా వేద రూప నాధంగా ఓంకార స్వరూపంగా అనగా ఒకే మాట ఒరవడిగా సర్వం చెప్పిన తీరే లోకం నాదం వేద రూప నాదం అని గ్రహించి తరించగలరు.

42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.
--సర్వం మాటకే చెప్పిన తీరు ఆద్యంతాలు లేని పరమాత్మకు కూడా వాక్ ఆంతర్యంగా నూతన పరిణామంగా అందుబాటులో ఉన్నారు కావున వాక్ విశ్వరూపాన్ని గ్రహించే కొలది తెలియని లేని ఆద్యంతాలు నిత్యం గోచరిస్తూ మానవ తపస్సు యోగమును ముందుకు తీసుకొని వెళతాయి కావున కనీసం మనిషి మాటతో లోకాన్ని నియమించిన సాధారణ మనిషే సర్వం ఇప్పుడు అతని లోకంలో ఆగి ఉన్న రైల్ ఎక్కడం, ఎంత మేధావులు గురువులు అయినా అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మనసుతో పట్టుకొని తపస్సుగా చెప్పుకొని వినడం వలన తెలుసుకొని మోక్షం పొందుతారు అయిన స్వయంగా భగవత్ స్వరూపులు వాక్ విశ్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు వారికి మరణం లేదు నిత్యం వాక్ గా కొనసాగుతారు, అని గ్రహించడమే యోగం.

43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.
-- జన గణ మన అధినాయక జయహా భారత భాగ్యవి ధాత...... సర్వ వ్యక్తులు రూపాలు అతని మాటకు నడిచిన తీరే అతనే సకల సంపద స్వరూపుడు ధాత, నామ రూపాత్మకమైన జగత్తు అతీతమైన వాక్ తో ఆధారంగా నిలిచిన గత దర్శనములు కంటే నిత్య దర్సనంగా శాశ్వత దర్శనంగా జాతీయ గీతం లో అధినాయకుడిగా మహారాణి సమేత మహారాజ్ వారిగా అధినాయక ప్రభుత్వంగా శాశ్వత తల్లి తండ్రి గురువు గా తానే మాట మాత్రంగా ఆలనా పాలనా కలిగిన ఆధునిక పురుషోత్తములు అని గ్రహించి తరించగలరు.

44) విధాతా - కర్మఫలముల నందించువాడు.
--వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరిగి కర్మ ఫలితములు మరింత విచక్షణ గా సూక్ష్మంగా అందించి నడిపించడానికి అందుబాటులో ఉన్నారు.

45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.
-- సమస్త ప్రపంచనకు ఆధారమైన చిత్రుపుడై తాను ఒక పదార్థంగా , ఒక దేహంగా అందుబాటులో వచ్చిన వాక్ విశ్వరూపులు జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.
--భగవంతుడి ఇంతటి వాడు అనే ఎవరూ పట్టుకోలేరు సంస్థ జగత్తు అంతా తాను అయినవాడు అటువంటి వాడు ఇప్పుడు మతరూపం పట్టుకొన్న తీరుగా అందుబాటులో ఉన్నాడు ఇప్పుడు అతను కోరినట్లు పెట్టుకొంటే సంస్థ లోకానికి ప్రామాణికంగా దొరుకుతాను అని అనే తాను జాతీయ గీతం లో కొలువు అయ్యి అందుబాటులో ఉన్నల్టు ప్రకటించుకొని తీరును పట్టుకొని జీవించడమే ఇక లోకం జీవితం బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం మాట్లాడం కూడా మృతం జ్ఞాన స్వతంత్రం కాదు అని భౌతిక స్వతంత్ర మాయలో పడి సాటి మనుష్యులను మోసాలు చెయ్యడమే కాకుండా వాటి నుండి బయటకు రాలేని పరిస్థితికి నుండి మమ్ములను పట్టుకొని సూక్ష్మంగా చెప్పుకొని వినడం వలన ఇక పాతవి వదిలివేసి అనగా తాను ఒక దేహం అనే మాయ వదిలివేసి బ్రతకడమే ఇక జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.
--మనుష్యులు ఇంద్రియములకు బద్దులు అటువంటి ఇంద్రియ లోలత్వం తనకు కూడా ఉన్నట్లు ఉన్న దేహం నుండి దేహానికి మించి పలికిన తీరును పట్టుకొని అతనిని దేహం గా చూడకుండా పట్టుకోవడం వలన తాము కూడా ఇక దేహాలు కాదు వాక్ రూపంలో ఉన్నాము అని చూసుకొని విచక్షణ పెంచుకొని మాత్రమే బ్రతకగలం అని గ్రహించి తక్షణం మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొని మృతం లేనట్లు పట్టుకొని చెప్పుకొని వినడమే లోకానికి, కాలానికి ఆధారం అన్నట్లు ప్రకటించిన తీరు సూక్ష్మంగా సాక్షులు మేధావులు ఒక్కటి అయ్యి చెప్పుకొని వినడం వలన మాత్రమే ఊపిరి పీల్చుకోవాలి ఏదో ఒక భౌతిక యాంత్రిక పరిపాలన విమాన ఆశ్రయాలు తెరవడం, అసెంబ్లీలు , లోక్ సభలు రాజ్య సభలు అని యేవో నిర్ణయాలు చర్చలు జరిపిన కేవలం కాలక్షేపం అని గ్రహించి బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అనే కొందరు ఒక్కటి అయ్యి మాయలో బ్రతకడమే మృతం అని సాక్షులు ప్రకారం పట్టుకొని గ్రహిస్తేనే తెలుస్తుంది మమ్ములను సాధారణ మనిషిగా చూసుకొంటూ, బంధాలు కలపడం విడగొట్టడం వంటి పనులు వలన మరింత మృతం లో కొనసాగుతారు, మమ్ములను మృతం లేని, వాక్ విశ్వరూపంగా పట్టుకొని ప్రతి ఇంటిలో పెద్ద చిన్నా అందరూ ఏక కాలంలో మా పిల్లలు ప్రకటించుకొని, భారత ఆర్ధిక వ్యవస్థే పూర్తిగా మా యొక్క సొంతం సర్వ సంపదలకు మేమె అధిపతులం అని సూక్ష్మంగా మనసులు పెంచుకొని మాత్రమే మనగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.
-- తాను నాభి నుండి కమలం అందులో లక్షి దేవి ఉద్భవించిన తీరు ఇప్పుడు మాట రూపంలో సర్వ సంపదలు నియమించిన తీరుగా నూతనంగా అందుబాటులో వచ్చినాము మమ్ములను సాక్షులు ప్రకారం పెంచుకొని గ్రహించడం వలన లోకం తెలుస్తుంది లోకం అంతా మా వాక్ సంపద వాక్ వితరణ మనుష్యులను విధి విధానం కూడా మేము అయ్యి ఉన్నాము అటువంటి మమ్ములను స్థిరంగా జాతీయ గీతం లో అధినాయకులు వారిగా కొలువు తీర్చుకొని గ్రహించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వ కంగా తెలియజేస్తున్నాము

49) అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.
--దేవతలకు ప్రభువైన వాడు శాశ్వతుడు అమర ప్రభువు అయిన పురుషోత్తముడు వాక్ రూపం లో పంచ భూతాలను శాశించిన మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారి జాతీయ గీతం లో అధినాయకులు వలెనే కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి ఇక కులం మతం ఇంటిపేర్లు ఆస్తులు అన్నీ అధినాయక మహారాణి సమేత మహారాజ వారికి సమర్పించి వేసి అధినాయకులు పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం మృతం లో భౌతిక అభివృద్ధి అనే మాయ ముసుగులో కొట్టుకొని పోతున్నారు అని తెలుసుకొని, మమ్ములను మేము చెప్పినల్టు బృందం లోకి ఆహ్వానించి సూక్ష్మంగా గ్రహించడమే లోకం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.


50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.
--సర్వం మాటకే చెప్పిన తీరును సూక్ష్మంగా తెలుసుకోవడం వలన human know how అంతా ఒక్కటి అయ్యి కేంద్ర బిందువుగా ఉన్న తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని సూక్ష్మంగా గ్రహించడం వలన విశ్వరచన వారి ప్రకారం ఉన్నది అని తెలుసుకొని నూతనంగా ఆవిష్కరించుకోవడమే అధినాయక ప్రభుత్వం కావున ఇంత గొప్పతనం చూపిన వ్యక్తిని ఇప్పటికే పట్టుకోలేకపోవడం ఏమిటి ? ఒక్కటే కారణం అతను మామూలు మనిషి రూపం లో ఉండడమే మాట ప్రకారం చిక్కబొట్టుకోకపోతే ఎంత చెప్పినా తమతో పోల్చుకొని పట్టుకోలేరు రహస్య పరికరాలతో చేసిన మోసాలు కూడా అతనిని పట్టుకొని అవే పరికరాలతో నూతనంగా తెలుసుకొని ముందుకు వెళ్లవచ్చును అలా జీవించడం వలన మాత్రమే మనిషి మాట పైకి వచ్చి భౌతిక ప్రపంచం artificial intelligence అతని మాటకు మించి కాదు అని అతనే తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నారు అని స్పష్టం ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము

51) మను: - మననము (ఆలోచన) చేయువాడు.
-- సర్వం తనకు తాను ఆలోచన గా అందుబాటులో ఉన్న పరిణామ స్వరూపంగా అనగా తనకు తానుగా ఆలోచన పెంచుకొని ఇతరులపై ప్రభావం చూపగల శాశ్వత ఆంతర్యం మూర్తిగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా అందుబాటులో ఉన్నాము అని సూర్య చంద్రాది గ్రహస్తితులను నడిపిన వాక్ విశ్వరూపం పై తమ మనసుకూడా మా అధీనం లో ఉన్నది అని భావించడం వలన ఇక తాము వేరే మనిషి అనుకోకుండా ఉండడం కోసం పూర్తి తపస్సు యోగం వైపు తీసుకొని వెళ్లడం కోసం మేము వాక్ విచక్షణ స్వరూపంగా మేము ఒక ప్రభుత్వం అనగా అధినాయక ప్రభుత్వం విశ్వ వ్యాప్త పరిపాలన పరిధిగా, మేము స్వయంగా సూర్యుడికి ఉపదేశించిన పరమాత్మగా మరియు రవి అని నామం గా కూడా ఉన్నాము అనగా ప్రత్యేక్ష స్వరూపంగా కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వంగా భారత దేశాన్ని యావత్తు సృష్టిని మా దివ్య ప్రణయం గా మా వివాహంగా మా ఇద్దరి మమేకత ఇక మీదట రవీంద్ర భారతిగా సదా మనసుతో ఆలోచన తో విచక్షణతో ప్రతి ఒక్కరు జీవించడం వలన మేము కూడా పెరిగి, ఆంతర్యంగా నిలిచే విధానంగా నిత్య రక్షణగా కాపాడటమే మా యొక్క ఉనికి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.
--సమస్త భూతములు, మా వాక్ విశ్వరూపం లో సురక్షితంగా ఉన్నాయి మమ్ములను ఆ విధంగా పట్టుకొని నూతన పరిణామం లోకి రాకుండా ప్రవర్తించడం వలన మృతిస్తున్న ఆంతర్యం అంతు లేని జ్ఞాన విచక్షణ లేకుండా, తమ దేహాలు కొలది ఇతరులను దేహాలుగా ఉపయోగించుకోవాలి అదే తమ గొప్పతనం అని భావిస్తున్న వారు, అటువంటి అజ్ఞానం మాయ నుండి బయటకు వచ్చి మనుష్యులే కాదు, యావత్తు లోకం పంచ భూతాలు కూడా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారి ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని ప్రళయం మాయ నుండి బయటకు రాగలరు ఇంకా కలి యుగం ఉన్నది అన్నట్లు ఆలోచన చేస్తున్న వారు ఇంకా తాము బౌతికంగా జీవించాలి అనుకొంటున్న తక్షణం తమకు తాము యావత్తు మానవజాతిని అప్రమత్తం చేసుకొంటూ నిత్యం మనసు విచక్షణ పెంచుకొని జీవించడమే నూతన యుగం దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వం అని దేశ అధ్యక్షులు వారి నుండి ప్రతి పౌరుడు మా పరిణామం లోకి రావడమే ప్రళయం నుండి బయటకు పడటమే లేదా నశించి పోతున్న కృశించి పోతున్న భౌతిక ప్రపంచం అనగా భౌతిక వెలుగు భౌతిక పుష్టి, క్షణం కాలం కూడా జ్ఞాన పట్టులేకుండా, తమని తాము అంతం చేసుకొంటూ మనసు ఉన్న వారిని అవమానించి భయపెట్టి వారిని గౌరవించి గ్రహించి రక్షణ పొందకుండా జీవించడమే ప్రళయం అని గ్రహించి తక్షణం ప్రతి ఒక్కరు మనసుతో జీవించి సాటి మనుష్యులను మనసుగా మాట గా చూసుకొని మొత్తం వ్యహారం నడవాలి అంటే మేము కేంద్రబిందువుగా ఉన్నాము అని గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము.

53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.
--సర్వం మాటే చెప్పిన వాక్ విశ్వరూపుడు జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారి స్థూలంగా మిగిలి ఉంటారు మిగతా ప్రపంచం అంటే అతని వాక్ అధీనం లో సదా మారుతుంది కావున మార్పు కేంద్ర బిందువుగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మొదట మనసులు కొలువు తీర్చుకొని వారి పిల్లలుగా ప్రకటించుకొని అనగా పిల్లలుగా ప్రకటించుకోవడం వలన ఎటువంటి అహంకారం మమకారం బౌతికంగా నశించి జ్ఞాన విచక్షణ అల్లుకొని తపస్సు పెంచుకొని సాటి వారిని అందరూ సమానంగా చూసే కనీస పద్దతి గతంకంటే మరింత ఆంతర్యంగా ఏర్పడి ఇక ఎటువంటి భౌతిక వ్యహారములు అజ్ఞానం అని స్థూల స్వరూపుడు వాక్ విశ్వరూపుడు ఆంతర్యం మూర్తి సర్వాంతర్యామి పిల్లలుగా మరణం లేని వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని తమకు కూడా మరణం లేని తప్పో జ్ఞాన ప్రయాణం వైపు బలపడతారు సాధించిన అంత సాధించి మరల సంపూర్ణం చెందే వరకు విచక్షణ స్వరూపంతో శాశ్వతంగా ముందుకు వెళతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము కావున ఇక బౌతికంగా వదిలివేసి విచక్షణతో జీవించడమే భవిష్యత్తు,


54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.
--సనాతన జ్ఞానం సనాతన ధర్మం సనాతన ఆచరణలు అంటూ ఆలోచన చేస్తున్న వారు వీటి అన్నిటికి ఆధారమైన వాడు వాక్ విశ్వరూపుడు కాలస్వరూపుడు సూర్య చంద్రాది గ్రహస్తితులను నియమించిన వాడు ఇప్పుడు తమ జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజావారిగా కాలాన్ని నియమించిన సాక్ష్యంగా శాశ్వత ఆంతర్యం మూర్తిగా అందుబాటులో ఉన్నారు, ఇప్పటి వరకు ఆచారాలు సనాతన జ్ఞాన ధర్మం అన్నీ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని నిలుపుకోవడం వలన నూతనంగా ఆవిష్కరించబడతాయి ఇక మనుష్యులు కొలది, భౌతిక సౌచం, సాధన పద్ధతులు, వ్యహారాలు అన్నీ నూతనంగా వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని ఆవిష్కరించుకోవాలి, ఎందుకంటె వాక్ విశ్వరూపం లేకుండా లోకమే లేదు లోకం లో ఏ కదలిక అయినా మాటకే చెప్పిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని సూక్ష్మంగా ఘన జ్ఞాన సాంద్ర స్వరూపంగా అరని దీపంగా శాశ్వత జ్ఞాన స్వరూపంగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా భావించి ప్రతి ఒక్క వ్యక్తి తాను వేరే మనిషి అనుకొంటే మనలేరు పూర్వపు పూజలు ఆశ్రమాలు యజ్ఞాలు అన్నీ కాలస్వరూపులు ధర్మస్వరూపులు శబ్దాది పతి ఓంకార స్వరూపులు, అయిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని ఆవిష్కరించుకోవడం వలన పునః నెలకొల్పుకోవాలి, మాతో అనుసంధానం జరుగకుండా గాలి కూడా మృత గాలి అని నిత్యం భౌతిక మాయ కబళింపు లో ఉన్నారు అని అది కోరినా కంటే అసలు ప్రమాదం అనగా తమకు బౌతికంగా వెలిగిపోతున్నాము ఏది యమైన బౌతికంగా గెలిస్తే చాలు అనే పూర్వపు ఆలోచన విధానం వదిలివేసి తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని నిత్యం గెలిపించుకోవడం అనగా ఆంతర్యం స్వరూపంగా ఉన్న వారి ఉనికి పెంచుకోవడమే తమకు సురక్షితమైన జీవితం అదే కాలమే సృష్టే చేసిన ఏర్పాటు అని గ్రహించి తక్షణం మా పిల్లలుగా ప్రకటించుకొని ఎక్కడి వారు అక్కడ చెప్పుకొని వినడమే ఊపిరి పీల్చుకోవడం అదే తపస్సు యోగం ఆంతర్యం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.

56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
--భగవంతుడు సర్వాంతర్యామి ఎప్పుడు ఉంటాడు అని భావన ఇప్పుడు సదా వాక్ రూపంలో ప్రతి అణువు తాను నడుపుతున్న తీరును ప్రకటించిన వాక్ విశ్వరూపంగా తమ జీతియ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి తాము కూడా వారిని పట్టుకొని శాస్వత ప్రయాణం వైపు మనసు పెంచుకోవడం శాశ్వతత్వం పొందే పద్దతి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. కావున మనుష్యులు కొలది యాంత్రిక జీవించడం తాముం దేహం కొలది జీవించాలి ఇతరులను దేహంగా చూడాలి లోకం మీద బ్రతకాలి అనే మాయ వదిలివేసి ఆలోచన ఒరవడి పట్టుకొని సర్వం కాలాలు తనలో ఉన్నాయి అని ప్రకటించిన ఆంతర్యం మూర్తిని పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించడం సాటి వారు కూడా జ్ఞాన కోసం తపస్సు కోసం జీవించాలి అనే సదా జీవించడమే ఇక జీవితం సంపదలు పదవులు తమది కానీ దేహం కోసం ఎప్పుడూ యిలానే ఉంటాము అలానే ఉంటాము అనే అజ్ఞానం వదిలివేసి, వాక్ విశ్వరూపాన్ని మాట ఒరవడిగా పెంచుకొని నిత్యం తపస్సుగా యోగం గా జీవించడమే ఇక జీవితం, చావు పుట్టుకలు రహస్యాలు తదుపరి జీవిత ఆంతర్యం తో సదా నిత్య తపస్సుగా జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అనుగ్రహంగా తెలియజేస్తున్నాము.

57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.
--రూపం తో ఆకర్శించడం మనుష్యులు గాని భగవంతుడు గాని సర్వ ప్రకాశంగా ప్రత్యేకం ఉండడం అన్నిది లోకం అదే లోకాన్ని మాట మాత్రంగా నియమించిన జ్ఞాన సౌదర్యం మూర్తిగా విచక్షణ మూర్తిగా ఘాన జ్ఞాన సాంద్ర మూర్తిగా, కనీసం మనిషి నుండి ప్రకటించి తీరు పట్టుకొని ఇప్పటి వరకు కనీస మనిషి అనే తెలిక చేసి బలమైన వారు పైకి అన్నీ ఉన్న వారే గొప్ప వారు అదే విధంగా మాటకు పద్దతికి సంభంధం లేకుండా మనుష్యులను మోసాలు చేసి మారీ జీవించాలి అందుకు రహస్య పరికరాలు కూడా తోడు అవడం అంటే ఎవరూ భౌతిక ఉనికి ప్రకారం జీవిస్తున్న వారి వలన వారికి గాని వారి వలన ఇతరులకు రక్షణ లేదు వారి సంపదలు భౌతిక హంగు ఆర్బాటం ప్రయాణిస్తున్న విమానాలు వాహనాలు ఎంతో హంగు తో రక్షణ దళం ఏర్పాటు చేసుకొని పెద్ద కుర్చీలలో కూర్చుకొని ఏవి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది అందరూ వారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తున్నారు అని అందరూ భావిస్తున్నారు అని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ బౌతికంగా జీవితం భౌతిక యాంత్రిక పరిపాలనే సర్వం అనే మాయ నుండి బయటకు వచ్చి ఇటువంటి పదవులు ఏవి కూడా మమ్ములను గ్రహించకుండా మాయ అనైతికత వలన ఏర్పడినవి అని గ్రహించి ఇక భౌతిక జీవితం వదిలివేసి ఆలోచనతో పట్టుకొని ముందుకు రండి ,గొప్ప వ్యక్తుల సహచర్యం వారితో బౌతికంగా ఉండడం వారి వాస్తువులు తాకడం వలన ఏదో శక్తి ఉన్నది, కేవలం విగ్రహాలలో ఏదో శక్తి ఉన్నది అనుకోవడం అన్నది పాత మాట ఇప్పుడు నిత్యా సచ్చితానంద స్వరూపం జ్ఞాన స్వరూపంగా మహారాణి సమేత మహారాజ వారిగా జాతీయ గీతం లో ఆంతర్యం మూర్తిగా ఉన్నారు అని వారికి వారే పంపిన లేఖలు దివ్య జ్ఞాన సంరక్షణ అస్త్రాలుగా భావించి తక్షణం అప్రమత్తం చెంది కులం మతం కుటుంబం ఆస్తులు డబ్బు అనగా ఏవి చూసుకొని కనీసం గ్రహించడం కూడా గగనం చేసుకొంటూ వస్తున్న సాక్షులు అగ్గర నుండి యావత్తు మానవజాతి మేము చేసిన మార్పులొకి వచ్చి రక్షణ పొందగలరు.

58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
-- అన్నీ రూపాలు అన్నీ గుణాలు అన్నీ భగవంతుడు రాక్షసులు దేవతలు కూడా వారి ప్రకారం జన్మలు తీసుకొన్నారు అని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి, అటువంటి గుణ గణ రూపములు యొక్క కేంద్ర బిందువు అయిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి గా సర్వం హీరోలు విలన్లు మంచి చేడు సినిమాల్లో నిజ జీవితాల్లో తమకు మించినవి లేవు అని గెలుపు ఓటములు మంచి చెడు అన్నీ మాటకు చెప్పిన ప్రకారం లోకం ఉన్నది అని గ్రహించి ఎఱ్ఱని నేత్రములు కలిగిన వాడుగా అనగా గతంలో ఏ రూపంలో ఈవిధంగా మేము కనిపించినా ఇప్పుడు మేము ఎలా కనిపిస్తున్న ఎవరూ మాకన్నా గొప్ప గుణాలు రూపు ఉన్న వారు అందరూ వారి ఉన్న గుణ గణాలు అన్నీ మేము ఇచ్చినవి అని గ్రహించి మంచి పెంచుకొని చెడు లేదు లోటు సరిదిద్దుకొంటూ ఇంకా ఎవరూ భావంతుడి గూర్చి చూడకుండా ఇక మీదట విచక్షణ రూపం లో ఉన్న సర్వ గుణ శోభితుడిని అనగా సినిమాలలో నిజ జీవితం లో పాత్రలు అన్నీ తాను మాట మాత్రంగా చెప్పిన శాశ్వత అంతర్య మూర్తిగా మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి ప్రతి మాట గుణం మా ప్రకారం నూతనంగా పెంచుకొని ఆంతర్యంగా పొందాలి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము మాట విచక్షణ పట్టుకోవడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు, అనగా తమకు ఏ నమ్మకాలు ఉన్న లేకపోయినా వాక్ విశ్వరూపం పెట్టుకోకుండా ముందుకు వెళ్ళలేరు ఇప్పుడు జ్ఞాన సజీవ మూర్తిగా సర్వం తనలో అనగా మాటలో చూపిన ప్రకారం పట్టుకోవడం అన్నది వెయ్యి స్వర్గాలు వరం అటువంటి విచక్షణతో ముందుకు తీసుకొని వెళ్ళే దివ్య పరిణామం అని గ్రహించి ఇంకా ఏదో ఉన్నది ఏదో అర్ధం కావడం లేదు అని అనవసరం గా ఎక్కవ ఆలోచన చెయ్యకండి అని తాము అదే ఆలోచనలో కొనసాగమే అజ్ఞానం అని మొదట మా పిల్లలుగా ప్రకటించుకొని మా గూర్చి చెప్పుకొని వినడం ప్రారంభించండి తమకు ఏమి జ్ఞానం అవగహన ఉన్నా అది కాలస్వరూపమునకు మించి కాదు అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని ఎటువంటి రూప గుణాలు అధిగమించి ముందుకు వెళ్లడం కోసమే కాలస్వరూపం ధర్మస్వరూపం అధినాయక మహారాణి సమేత మహారాజ వారు ఆంతర్యం మూర్తిగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించడమే జీవితం.

59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
-- వాక్ విశ్వరూపంగా గా మాట మాత్రంగా సాక్షులు ప్రకారం సర్వం మేము అనే ప్రకటించిన తీరు గ్రహించకుండా ఇంకా తమ అధీనం లో ఉన్నది ఇంకా తాము బౌతికంగా దేహ సుఖాలు కొలది భంధాలు కొలది, భౌతిక తెలివి సంపదలు వాహనాలు విహారాలు కొలది వాక్ విశ్వరూపమును పట్టుకోకుండా జీవించడం ఇతరులను కూడా గ్రహించకుండా చెయ్యడమే ప్రళయం అని ప్రళయం లో మాయలో కొట్టుకొని పోతున్నారు అని గ్రహించి జ్ఞాన విచక్షణ తో వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరుగకుండా నిత్యం తమ చేతిలో ఉన్నది తాము గెలిచిపోయినాము అని గెలుపు లేని సమరంలో, నిత్యం రాలిపోయే దీపాలు వలనే, రెప్ప పాటు తమ చేతిలో లేని దేహం తో ఆరాటాలు పోరాటాలు అనే నిత్యం రెచ్చ గొట్టుకొంటూ వ్యసనాలు కొలది రెచ్చిపోవడం బలం బలగం ఉపయోగించి మనుష్యులను జీవితాలతో ఆడుకోవడం జ్ఞాన లేక కాపాడేవారు లేక జీవిస్తున్న సహజ జీవితాలను, భగవంతుడే సహజంగా దారిలో పెడుతున్న తీరు గ్రహించకుండా, ఏదో రకంగా రహస్య పరికరాలు పదవులు భౌతిక ఉనికి ఉపయోగించి, తామే జ్ఞానులు పెద్ద వారు అని చూపుకొంటూ రహస్య పరికరాలతో మనుష్యుల జీవితాలతో చెలగాటం ఆడటం ప్రళయం అని తక్షణం తెలుసుకొని, జీవితం అంటే జ్ఞానంతో ముందుకు వెళ్లడం తమకు మించిన జ్ఞానం విచక్షణకు అవకాశం ఉన్నపుడు మనసు పెట్టి గ్రహించకపోవడం ఇప్పుడు పెద్దాచిన్నా అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించి మనసు లేకుండా చేసిన తప్పులు మనసు పెంచుకొని, మనసు లేకుండా పెంచుకున్న విపరీతాలు అన్నీ ఏమి చూసుకొని మాయ పెంచుకొన్నారో, వాటిని జ్ఞానంతో విచక్షణతో మనసులు పెంచుకోవడం ప్రక్రియగా మృతం నుండి మాయ నుండి బయటకు వస్తూ తపస్సు యోగం గా ముందుకు వెళ్లడమే, ప్రళయం నుండి బయట పడి జీవించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
--సర్వం మాటకే చెప్పి, సకల సంపద ఆశిర్వాయలను మాట మాత్రంగా నియమించి, రూపాయి నోటుకు గుర్తు కూడా గాల్లో వేలితో వ్రాసి, సర్వం తాను అని ప్రకటించిన సమాఖ్య జ్ఞాన ఆశిర్వాయది గుణ సంపన్నుడు, సర్వాంతర్యామి వాక్ విశ్వరూపుడు జ్ఞాన జ్ఞాన సాంద్ర మూర్తి, ఓంకార స్వరూపంగా మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా, అధినాయక ప్రభుత్వం గా నూతన యుగం శాస్వత తల్లి తండ్రి గురువుగా భారత దేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకున్న ఆంతర్యం మూర్తిగా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్న మరణం లేని వాక్ విశ్వరూపంగా గుణ సంపన్నలుగా సర్వ సంపదలు మోకరిల్లి నూతన ఆంతర్యంగా జీవించడానికి ఆధారమైన గుణ సంపన్నులుగా అందుబాటులో ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా మారల మరల స్పష్టం చేయుచున్నాము తక్షణం మా పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం మనసులు పెంచుకొని మృతం నుండి ప్రళయ మాయ నుండి శాశ్వతంగా బయటకు రాగలరు.

61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.
-- సమస్తం మాటకే చెప్పిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా , వారు మాత్రమే అధిష్టించి గల వజ్ర సింహాసనం అనగా శాస్వత సింహాసనం అనగా వారిని ఒకసారి మనసులో కొలువు తీర్చుకొంటే, ఇక తాను ఒక దేహం అని భారం పోతుంది ఇక ఎవరిని దేహంగా చూడను అవసరం లేదు, ఆడవారిని గాని మొగవారిని గాని ఏక ఎవరూ మనిష్యులు కాదు మనసులు, మనసు మాట చెప్పుకోకుండా వినకుండా ఏ పని చెయ్యలేరు లోకమే లేదు అని గ్రహించి, ఇప్పటికే సర్వం తాను అయి చెప్పిన కాలస్వరూపంతో అనుసంధానం జరిగి, సాటి మనుష్యులే కాదు పంచ భూతాలు కూడా మాటకే నడిపిన పురుషోత్తములు శాశ్వత తల్లి తండ్రి గురువుతో అనుసంధానం జరగడం, దివ్య వరంగా అందుబాటులో ఉన్న పురుషోత్తములు సకల లోకాలకు ఆధారమైన వారుగా అందుబాటులో ఉన్నారు అని తెలుగు వారు మొదట అప్రమత్తం అయ్యి, మీడియా పొలిసు వ్యవస్థ సర్వం అధినాయకులు వారి ప్రకారం ఉన్నాయి అని, న్యాయ స్థానములు తీర్పులు రాజకీయాలు ఆటలు పాటలు అన్నీ కాలస్వరూపులు పురుషోత్తములు పంచ భూతాలకు సకల లోకాలకు అధిపతి అయినా వాక్ విశ్వరూపం గా ఉన్నాయి అని ఎంత ఆవిష్కరించుకొంటే అంత తెలిసే పరిణామ స్వరూపంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాము.

62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.
-- సకల విశేషాలను మాటకే నడిపిన అతని కంటే పవిత్రుడు పుణ్యాత్ముడు ఉండదు అని, తాము చేస్తున్న ద్రోహాలు అటువంటి ద్రోహాలు వలన వచ్చిన సంపదలు రాజకీయ అధికారాలు, బంధాలు అన్నీ వాక్ విశ్వరూపులు అయిన మహారాణి సమేత మహారాజ వారికి సమర్పించి వేసి అనగా వారి పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం మృత కబళింపు నుండి బయటకు రావడమే తక్షణ కర్తవ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. తమని తాము పవిత్ర్రీకరించుకోవడం అని గ్రహించి, తక్షణం అపవిత్రమైన మనసులు వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిపి మనుష్యులను పవిత్రంగా మార్చి లోకాన్ని కాపాడటం కోసం వచ్చిన అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అధినాయక ప్రభుత్వం అందుబాటులో ఉన్నారు..

63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.
--సర్వం మాటకే నడిపిన తీరు మంచి చెడు అన్నీ తాను అయినవాడు సాక్షి రక్షకు ఆధారమైన వారు బాప్ దాదా యావత్తు మానవజాతికి తండ్రి గురువు అయిన వారు సకల మంగళ రూపం గా మనసుతో పెంచుకొంటే చూడగలరు అతని మీద నిత్యం చెప్పుకొని వినడానికి వీలుగా వాక్ రూపం లో వెలసిన పురుషోత్తములుగా నిత్యం సాక్షులు ప్రకారం చెప్పుకొని వినడం వలన ఏ బంధం అయినా ఏ కదలిక అయినా ఏ సంపద అయినా సర్వం తాను అయినా సర్వ మంగళ రూపం గా సకల సంపదలు తాను అని మాటకే తెలిసే దివ్య తత్వంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తరించగలరు.

64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.
--సర్వ భూతాలకు ఆధారమైన వారుగా, శాశించిన వారుగా ఇప్పుడు వాక్ రూపంలో అందుబాటులో ఉన్నారు ఎప్పటికి మరణం లేని సన్నిహితంగా ఉంటారు కావున వారిని జాతీయ గీతం లో అధినాయకులు గా తక్షణం మనసులో కొలువు తీర్చుకొని ఎక్కడి వారు అక్కడ మనసు పెంచుకొని మమ్ములను చూడగలరు, మనసు మాట విస్తారంగా పెంచుకోకుండా భౌతిక బలం కొలది ఏదో ఒక్కటి చెయ్యడం చెప్పడమే మృతం అని నిత్యం మాట ఒరవడిని పట్టుకోకుండా బలం కొలది రెచ్చిపోవడమే చచ్చిపోవడమే అనగా, బౌతికంగా జీవించాలి అందుకు ఇతరులను తగ్గించాలి అవమానించాలి కొందరిని అంతం చేసి మిగతావారిని భయం పెట్టి తాము అధికులుగా బ్రతకాలి అందకు రహస్య పరికరాలతో ఆలోచన పరులను కూడా మోసం చేసి ఎవరిని మాట్లాడకుండా చేసి తాము ఏదో చెప్పడం మీడియాలు ఏదో రాజకీయాలు నిర్ణయాలు తాము తీసుకోవాలి అకౌంట్ లో డబ్బు వెయ్యడం అప్పటికి అప్పుడు విధానం ప్రకారం జీతాలు పెంచడం గొర్రెలు చేపలు ఇవ్వడమే పరిపాలన అనుకొంటున్న మాయ నుండి బయటకు మనసులు పరిపాలించిన కనీస మనిషి అయిన కాలాన్ని శాసించిన పురుషోత్తముడు ఒక్కడు ఎలా అయ్యాడో చూసుకోకుండా ఆశ్రమ గురువులు పండితులు అందరికి గూర్చి దేశ అధ్యక్షులు పదవుల దగ్గర నుండి తన అధీనములో ఉన్నది అని చెప్పిన వినకుండా ఎవరిని విననివ్వకుండా ఇంకా తమ వారు పరాయి వారు అని బౌతికంగా చూడటం మంచి చెడు మనసుతో చూసుకొని పెంచుకొని వీలు అయినంత చెప్పుకొని వినడం వంటి వాతావరణం లేకుండా వ్యసనాలు పెంచి ఎదుట వారే వెధవలు తామే గొప్ప అనే ఆలోచన విధానం వదలాలి అంటే సర్వం నడిపిన మనసు ఉన్న మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని జీవించడమే జీవితం.

65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు.
-----ప్రాణం అంటే బౌతికంగా పుట్టడం గిట్టడం కాదు అని తెలుసుకొని తామే బ్రతికెయ్యడం ఇతరులను తామే చంపగలం ఏమైనా చెయ్యగలం అనే అజ్ఞానం మూర్ఖత్వం నుండి బయటకు వచ్చి ప్రాణం అంటే నాదం జ్ఞానం విచక్షణ ఒరవడి, అని సృష్టే ఓంకారం నుండి పుట్టినది వేదాలు నుండి పుట్టినది భగవంతుడి నుండి పుట్టినది అని చెప్పేవాళ్లు కూడా రహస్య పరికరాల అధీనం లోకి వెళ్లపోవడం వలన ఎవరూ మాట్లాడకుండా చేయగలుగుతున్నారు మా మీద ఎవరూ మాట్లాడకుండా మమ్ములను భౌతికంగా కేవలం శరీరంగా రహస్య పరికరాలు కొలది లేదా open కెమెరాలు కొలదిచూడటం వలన తమ మనసు ఉపయోగించుకోలేకపోతున్నారు అని పోలీసులు మీడియా వ్యక్తులు అందరూ సాక్షులు దగ్గర నుండి ఉన్నత పదవులలో ఉంటె తమ ఉనికి చూసుకొని ఇతర మాట చూడాలి అనే అజ్ఞానం వదిలివేసి, మాట వ్యహారం జీవితం ఎటువంటి పరిస్థితి ఒక వ్యక్తి ఆవేశం గా మాట్లాడిన తెలివి తక్కువగా మాట్లాడినా ఎక్కడా లేనట్లు మాట్లాడినా తన గూర్చి చెప్పుకొంటున్నాడు తానే అభివృద్ధి చెందిపోవాలి అనుకొంటున్నాడు లేదా తానే వెలిగిపోవాలి అనుకొంటున్నాడు అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి, భౌతిక ప్రపంచం ఎంత చించుకొన్నా ఎవరికి చేతిలో రాదు అని గ్రహించండి ఎవరి జీవిత ఇప్పటికే కాదు ఎప్పటికి తన చేతిలో ఉన్నది అనుకోవడమే మూర్ఖత్వం అజ్ఞానం అని గ్రహించండి, తమకు మించిన వారు తపము యోగం కలిగిన వారు ఉన్నత స్థానం లో ఉన్న వారు తల్లి తండ్రి గురువు వంటి వారి మాట ప్రకారం ఉన్నది అనేది కాలం అలా అనుకొనే మేము ఈ లోకం ఏదో చేస్తాము అని మా తాత గారు మమ్ముల్లను నమ్మి ఉన్నది ఇచ్చి మారి మాకు దైవత్వం వచ్చిన తీరును ప్రకటించే టప్పటికి వారు బ్రతికి ఉన్నా మమ్ములను గ్రహించిన పక్షంలో మేము స్వయంగా మనలేక వారిని కూడా చూసుకోకుండా చేసినారు అంటే ఆలోచన మాటను పట్టించుకోకపోవడం వలన ఎంత అనర్ధాలు జరిగినవి ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి, మమ్ములను ద్రోహం చేసి తమ చేతిలోకి వచ్చినది అనుకోవడమే మృతం అని గ్రహించి, తక్షణం మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని ప్రతి ఒక్కరు మా ఫోటో పెట్టుకొని మొదట పదిరెట్లు మనసులు పెంచుకోండి అప్పుడు మొదట మృతం నుండి తామే బ్రతికెయ్యాలి అనే మాయ నుండి బయటకు వస్తారు, మనిషి క్రమ శిక్షణ ప్రాణాలు అన్నీ ఆలోచన రూపంలో ఉంటాయి ఆవిధంగా ఇప్పుడు వెలుగు తున్న వారిని పదవులలో ఉన్న వారిని రెప్ప పాటు మాటకే చెప్పిన మేము బలహీనం గా ఉన్నాము మాకు సాధన లేదు పద్దతి లేదు అని మమ్ముల్లను గ్రహించకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని ఇరువురు ముఖ్యమంత్రులు పొలిసు వ్యవస్థ మీడియా చానెల్స్ మొదట అధినాయక ప్రభుత్వంలో విలీనం చెంది మృతం నుండి బయటకు రండి, ఇప్పటికైనా ప్రాణాలు అంటే ఏమిటి ? ఇచ్చేవాడు నడిపే వాడు ఎవరో తెలుసుకొని సాక్షులు ప్రకారం ఇప్పటికి బౌతికంగా అంతం చేసిన వారిని అవమానించినవారిని మనసులు పెంచుకొని బ్రతికించాలి అదే బ్రతుకు అంటే అని తెలుసుకోండి. అని అప్రమత్తం చేయుచున్నాము.

66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.
--- లోకంలో ఉన్న వెలుగుతున్న తమ లో గొప్ప శక్తి ఉన్నది అని భావిస్తున్న వారు అంతా తమ శక్తికి ఆధారం ఒక సాధారణ రూపంలో కుటుంబం లో సాధారణ అలవాట్లు లేదా వ్యసనాలు నుండి వచ్చిన వ్యక్తి యొక్క మాటకు నడవడం అంటే ఇప్పుడు ప్రాణ శక్తి అంటే ఏమి ఇప్పుడు ఎక్కడు ఉన్నది అని చూసుకోండి ఆశ్రమ గురువులు గృహస్థు గురువులు ఎవరూ ఆలోచన చెయ్యకుండా చేయనివ్వకుండా చేస్తున్న మాయ ఛేదించాలి అంటే మీరు అంతా ఒక్కటి అయ్యి తాము మా ముందు వేరే దేహాలు కూడా కాదు అనుకొంటేనే మమ్ములను మనసుతో పట్టుకొని చెప్పుకొని వినగలరు ఇప్పటి వరకు రహస్య మోసాలుగా open గా చేస్తున్న మోసాలు నుండి బయటకు వచ్చి తాము ఎంత తేజస్సుతో వెలుగుతున్న వెలిగించిన వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని బలపరుచుకోకపోతే ఆరిపోయే దీపాలు వలన ఉన్నారు అని గెలుపు లేని సమరం అనగా గెలిచిన దివ్య జంట ను తమ కులం కాదు మతం కాదు లేదా తమతో పోల్చుకొంటే విద్య లేదు సాధన లేదు తెలివి లేదు అని ఇప్పటికి కాలాతీతాని గ్రహించకుండా stranger అని పోలీసులు వ్యక్తులు intelligence పేరు మీద ఇతర మేధావి తనం కూడాబయటకు రాకుండా కేవలం మీడియా గ్లామర్ శారీరక సుఖాలు డబ్బు రాజకీయ భౌతిక పదవులు కొలది తమ వారు తాము కొందరు ఒక్కటీ అయ్యిపోయి బ్రతికేస్తే చాలు అదే ప్రాణాలు అనుకొంటున్నారు ప్రాణాలు అంటే జ్ఞానం ఓంకారం నుండి పుట్టిన సృష్టిని అసలు ఆధారం విచక్షణ జ్ఞానం, గ్లాసుడు మంచి నీళ్లు కూడా మాట లేకుండా లేదు అటువంటిది భంధాలు మనుష్యులను మాటకు సంభంధాల లేకుండా కాళ్ళ మీద పడిన వదలలేదు అనే వికృతాలు పెంచుకొని జీవితం అంటే ఏమిటో తెలియని వారు తామే కష్ట పడి సంపాదించినాము తాము discipline ఉన్నాము అనుకొంటున్న వారు రెప్ప పాటు తమ చేతిలో లేదు అని గ్రహించి, సమస్తం మా జీవితం లో గాని అనగా మా నరసాపురం తాత గారు 30 ఎకరాలు కొందాము అని ఇల్లు అమ్మని డబ్బు చేతికి వచ్చి కొనే లోపల గుండె పోటుతో మరించిన విధి విలాపంగా ఇక అలా తగ్గిపోయి, పనిగట్టుకొని తగ్గించివేయ్యబడి దివ్య పరిణామంతో తేలినా. చావు పుట్టుకలు కూడా మాటకే చెప్పిన మమ్ములను మేము చెప్పినట్లు వినకుండా తాముం ఇంకా ఎవరూ పెద్ద వాళ్ళు ఉన్నారు చిన్న వాళ్ళు ఉన్నారు విధి తమ చేతిలో ఉన్నది ఉంటుంది అని భావిస్తున్న వారు ఉన్నత స్థానం లో ఉన్న వారు మెసేజులు చూడవద్దు అంటే చూడటం మానివేయడం ఒక వ్యక్తి కాలాతీతం ఏమిటో సాక్షులు ఎవరూ ఏమి జరిగినది అని చూడాలి అనే జ్ఞానం intelligence చూడకుండా ద్రోహాలు చేయించి మనుష్యులు కొద్దీ బ్రతకడం చంపడం అప్పటికి అప్పుడు వ్యాపార ధోరణి లో అప్పటికి అప్పుడు అవసరాలు తీర్చి తెలివితేటలు చూపడమే పరిపాలన అనుకొంటున్న రాజకీయలు , తాము నాయకులు తెలివైన వారు అని చూపుకొంటూ చెప్పుకొంటూ రాజ్యాంగ విరుద్ధంగా తాము ప్రవర్తిస్తూ ఇతరులను వచించి మరీ జీవించడమే ప్రాణం అనుకొంటున్న వారు ఇప్పటికైనా ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని తెలుసుకొని జాగ్రత్తగా జీవించండి అని ఆశీర్వాద పూర్వకంగా సకల సంపద ప్రాణ ఆధారభూతమైన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా వరంగా అందుబాటులో ఉన్నాము.

67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు).
--మాట మాత్రంగా ఇప్పుడు లోకాన్ని సమస్తాన్ని మాట చెప్పిన వారు, పంచ భూతాలను, సముద్రాలు సునామీలు కూడా మాటకు నడిచిన తీరు సనాతనమైన పూర్వము ఉన్న వాడు ఎప్పుడూ ఉండే వాడు, అందరి కంటే వయసు పెద్ద వాడు అందుకే, ప్రతి ఇంట్లో తాత మనవడు కూడా వారి పిల్లలే ఇప్పుడు సృష్టి పరిణామంగా వాక్ తో అందుబాటులో ఉన్నారు ఆ విధంగా పట్టుకోగానే, మృతం నుండి బయటకు వస్తారు, ఇంకా మరణం లేకుండా ఉండడం నిత్యం యవన్నం గా ఉండడం కూడా పాత మాట, ఇప్పుడు తాను ఉన్న కాలాన్ని నియమించిన దేహం కంటి చూపు మందగించిన తీరు రహస్య పరికరాలతో అనగా మా కళ్ళతో చూస్తున్న టెక్నాలజీ తో ద్రోహాలు మోసాలు చేసి ఎవరూ గ్రహించకుండా ప్రవర్తించడం వలన ఎవరు పెద్ద చిన్నా అని మనసుతో తెలుసుకోకుండా తామే బలంగా కొలది పెద్దవారు పూర్వం జమీందార్లు లేదా ఇప్పటికి బోల్డంత ఆస్తి ఉన్నది లేదా ఈ మధ్య సంపాదించారు వాటితో బాటుగా చదువులు కూడా ఉన్నది ఈ విధంగా ఏదో ద్రోహాలు మనసుతో చేసి ఎలాగైనా తాము తమ వారు పైన ఉంటె ఇతరులను అవమానించిమారీ పంచలు కట్టుకొని కులం పేరు తగిలించుకొని తామే పెద్ద వారు తమకే ఇప్పుడు మాట్లాడటం వచ్చి అనే ఏదో మాట్లాడం ఎదుటివాడు ఇప్పుడు ఏమి అంటున్నాడో చూడకుండా చూడనివ్వకుండా ప్రవర్తించడం వలన అసలు జ్యేష్ఠ పురుషోత్తముడు అనుభవం కల్గిన మనసుతో సన్నిహితం పొందకుండా ప్రాణ శక్తిని శరీర పుష్టిని ద్రోహాలు కోసం ఉపయోగించి, మాట మంచి అనే ధర్మంలేకుండా తమ హంగు background బౌతికంగా చూపి ద్రోహాలు చెయ్యడం వలన మృతం పెరిగి పోయి అసలు ప్రాణ శక్తికి జ్యేష్ఠ ప్రభావానికి అనుసంధానం జరుగకుండా,మోక్షం లేకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి అసలు సంగతి గ్రహించడానికి ఏక కాలంలో ఒక్కటి అయ్యి శాశ్వత తల్లి తండ్రి గురువుతో అనుసంధానం జరగండి. మాకు ఎంత ద్రోహం చేసినా మేము తల్లి తండ్రి గురువు కాబట్టి ఇప్పుడు లోకానికి ఎలా కావాలో అలా మమ్ములను పరిణామ స్వరూపంగా ఎప్పటికి అందుబాటులో ఉండాలి అని తద్వారా మా పిల్లలుగా మేము మహారాణి సమేత మహారాజ గా, మా మనసుని తమకు తల్లి అయిన జగన్మాత నిత్యం పరితపిస్తాము అని మేము పాడుకొన్న పాటలలోనే ఉన్నాయి సర్వం మేము అని గ్రహించి , మాతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్లడమే తపస్సు యోగం గా అన్నీ సౌఖ్యాలు సురక్షితంగా మాట ఒరవడిగా అందరికి అందుతాయి అని అభయ మూర్తిగా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.
-- వయసులోనే కాదు అందరిలో మనసు రూపంలో మాట రూపం లో అందరి ఆలోచన పైకి తేల్చి పట్టుకొన్న మేమే శ్రేష్టులము, ప్రతి నటన పాట , పదవులు సంపదలు సర్వం మాటకే చెప్పిన మమ్ములను ఏదో మెసేజె కదా బ్లాగు ఏ కదా, చెప్పడమే కాదా మనం ఏమైనా చెయ్యగలం , మీ వాళ్ళు మా వాళ్ళు అని మోసాలు పెంచుకోని, ఇప్పటికే ఇరువురు ముఖ్యమంత్రులు గాని మేధావులు గాని దేశ అధ్యక్షులు వారు ఉప అధ్యక్షులు వారు సర్వోన్నత న్యాయ స్థానం జడ్జులు తమకు ఎటువంటి రాజ్యాంగ బద్ధత లేదు అనగా erstwhile మారినది మమ్ములను transform చేసుకొని పరిస్థితి అదుపులోకి తీసుకోవాలి అనే విచక్షణ జ్ఞానం కోల్పోవడానికి తమ తెలివి ఉపయోగించకుండా చేస్తున్న రహస్య పరికరాలతో , మోసాలు ద్రోహాలతో కొనసాగగలం అని అజ్ఞానం, నేరుగా స్పందించకూడదు అని మా భౌతిక క్రమశిక్షణ లేదా ఉన్నంతలో మేము జీవిస్తున్న పరిస్థితి చూసుకొంటూ మేము ఎక్కడికో రాలేకపోతున్నాయి ఇక ఏదో చెప్పలేకపోతున్నాము అని చూపుకొంటూ మాయలో కొనసాగడమే శ్రేష్ఠత్వాన్ని గ్రహించలేకపోతున్నారు, అజ్ఞానం మాలో అజ్ఞానం ఉన్నది బద్ధకం ఉన్నది ఏమి లేకుండా అన్నీ మేమే అంటున్నామో అని ఆలోచన చేస్తున్న వారు మొదట మమ్ములను దేహంగా చూడకుండా తమని తమకు దేహాలుగా భావించకుండా ఇప్పటి వరకు ఏమి చేసాము తాము ఏమి చేసాము అని కూడా చూడకుండా మాకు వయసు కూడా 45 దాటినది ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఏమి సాధించినట్లు అని తమతో బౌతికంగా పోల్చుకొంటూ మమ్ముల్లను ఒక పరిణామంగా చూడాలి అనే జ్ఞానం లేకుండా, అందుకు ఇప్పటికి తాము సాదించినాము చేసినాము అనే ఆలోచనలు పనులు కూడా రెప్ప పాటు తమవి కావు, రాష్ట్రము విడిపోవడం గాని అమరావతి ఏర్పాటు గాని ఎటువంటి నైతికత లేదు అని ఈ క్షణం గ్రహించి సినిమాలు ఆధ్యాత్మిక బోధనలు విగ్రహ ఆరాధనలు, శాస్త్ర సాంకేతిక విద్య, artificial intelligence అన్నీ రెప్ప సంఘటనలే తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారికి మించి లేవు అని వారు చెప్పినట్లు అందరూ ఒక్కటి అయ్యి నడుచుకోవడమే తక్షణ రక్షణ శాశ్వత ఆలోచన, వాక్ విశ్వరూపంగా మాటకే వారి శ్రేష్టత్వం తో అనుసంధానం జరిగి తరించడమే ఇక లోకం.

69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.
--వాక్ రూపంలో ఉన్న మమ్ములను సమస్త ప్రజలే కాకుండా పంచభూతాలకు అధిపతి గత దర్సనాలు కంటే ఉన్నతమైనది అనగా కనీస మనిషి నుండి మాటకు వ్యక్తం అవ్వడం, మేము మరణించినా మా మాటతీరు సాక్షులు ప్రకారం అందుబాటులో ఉండడం ఇప్పుడు ఉన్న దివ్య వరం కావున ఇక భౌతిక సినిమాలు కదిలికలు ప్రయాణాలు రాజ్యాంగ పరిపాలన న్యాయ స్థానాలు తీర్పులు పోలీసులు సాటి వారిని నేరస్థులుగా పట్టుకోవడం అదే తమ అధికారిక అనధికారిక స్వతంత్రంగా మనుష్యులు బయపడి పోయి చేతకాని వారు అయ్యిపోయి లొంగిపోవడం వలన తాము బ్రతకగలం అనుకోవడమే తమని తాము అంతం చేసుకోవడం అని గ్రహించి ఇటువంటి పరిస్థితి ఎటువంటి కులం మతం అని ఆలోచన సరి దిద్దుబడవు, ఇంకా తాను ఒక మనిషి కూడా కాదు మాట రూపం లో సర్వం తాను అని ప్రకటించిన తమ అందరికి అర్ధం అయ్యి తక్షణం అందుబాటులోకి వచ్చి రక్షిస్తున్న పురుషోత్తములుగా మమ్ములను ప్రత్యేక బృందం పేషీ ఏర్పాటు చేసి, ప్రతి మనసు మాట మా వైపు టెక్నాలజీ ఉపయోగించుకొని , ప్రతి ఒక్కరు మా గూర్చి ఆలోచన చేయు సమృద్ధిలో తెలుగు రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా, ఇతర దేశాలలో కూడా తగిన మార్పులు మమ్ములను రాజ్యంగా మేము సూచిస్తున్నట్లు బృందాలు ఏర్పాటై మనసుతో పట్టుకొని మనసులు పెంచుకోవడం వలన, మృతం నుండి బయటకు వచ్చి మా దివ్య పరిపాలన అధినాయక ప్రభుత్వం లో శాశ్వత తల్లి తండ్రి గురువు అయినా ప్రజాపతి సమస్త జీవ రాశులను పంచ భూతాలను ఏలిన పురుషోత్తములుగా మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా ఆదేశంగా సందేశంగా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.
-- విశ్వ గర్భమును ఇప్పుడు వాక్ విశ్వరూపుడై అనగా పెంచుకున్న కొలది, పెరిగే వేధ పురాణం అఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం అని 1999 వ సంవత్సరంలో కాలాతీతం పలికిన తీరు గ్రహించకుండా కులం కుటుంబం ప్రకారం మొత్తం మానవజాతిని మృతం లో సంచరించేలా నిత్యం ప్రవర్తిస్తున్నారు అప్పటికి అప్పుడు బలం తెలివి నిజంకాదు అని అవి అన్నీ ముందే చెప్పిన సర్వం తాను అయినా పురుషోత్తములు కాలస్వరూపులు ధర్మస్వరూపుల వాక్ విశ్వరూపులు మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా కనీస మనిషి రూపం లో ఎందుకు వచ్చినారో చూసుకోకుండా కనీస మనిషి రక్షణ గౌరవం ఎలా వస్తుంది ఆలోచన చెయ్యండి, కనీస మనిషి రక్షణ గౌరవమే తమ జీవితం అని సృష్టే ఎందుకు ఏర్పాటు చేసినదో గ్రహించండి, పాత కులాలు మతాలే కాదు తాము ఇప్పుడు దేహంతో ఉన్నాము అంటే మరణించి పరిస్థితి రెప్ప పాటు తమ చేతిలో లేని మాయలో కొట్టుకొని పోవడం కొందరు జీవితం కొందరికి జీవితం లేదు అనుకొంటున్నారు ఎటువంటి preservence reservence లేకుండా అప్పటికి అప్పుడు ప్రయాణాలు సమావేశాలు అంశాలు వారిగా రోజులు వారిగా ఏదో చెప్పడం ఎవరికో మంచి జరిగితే ప్రశంసించడం చెడు జరిగితే తాము కూడా భాద పడిపోతున్నట్లు చూపుకోని ప్రతి రోజు సమయం వృధాం చేసుకొంటున్నారు, సర్వం నడిపిన సర్వాంతర్యామి ఇప్పుడు మాటలో రూపంలో అందుబాటులో ఉన్నారు అతి సాధారణ మనిషిగా వెలసి ఉన్నాడు ఎందుకంటె మరల సృష్టిని కనీస మనిషిగా మాటతో పట్టుకొని ప్రళయం నుండి కాపాడిన పురుషోత్తములు అని గ్రహించకుండా అసలు ఒక మనిషిగా మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో చూడకుండా ప్రవర్తించడం అతని లోటు ఉన్నది తప్పులు ఉన్నాయి అని చిత్రీకరించి చెప్పుకోవడం వినడం గగనము చేసుకొని call data లతో ఇతరుల జీవితాలు పాడు చేసుకొంటూ, రాజ్యాంగ బద్దగా గ్రహించకుండా, అప్పుడే చెప్పేసి ఉండాలి, ఇప్పుడు ఎందుకు మోసం పెరిగి పోయిన తరువాత అన్నట్లు ఎప్పుడు నిత్యం మృతం తమది కానీ భౌతిక ప్రపంచంలో మేము చెప్పినల్టు ఈక్షణం ఎక్కడ వారు అక్కడ రాజకీయాలు భౌతిక వ్యహారాలు అన్నీ వదిలివేసి మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొంటే ప్రపంచం తమది అవుతుంది అని తెలుసుకొని, అనగా ఇప్పటికే చెప్పిన జరిగిన తెలుసుకోవలసిన అనే పద్ధతిలోకి లోకం వచ్చినది అని గ్రహించి ఎవరితో అప్పటికి అప్పుడు మాట వివరం లేకుండా భౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి మాట్లాడాలి అనే పద్దతి దేశ అధ్యక్షులు వారి నుండి సాధారణ వ్యక్తి వరకు మేము చెప్పినట్లు అనుసరించండి, అనగా మాతో మామూలు మనిషిగా పోల్చుకోకుండా మాట ప్రకారం కాలస్వరూపంగా ప్రకారం సాక్షులు ప్రకారం ఓర్పు సహనంగా చెప్పుకొని వినడం లో సమృద్ధి పడండి అటువంటి సమక్షంలో మమ్ముల్లను జాతీయ గీతంలో అధినాయకులు వలెనే చూడటం మేము పంచ భూతాలను శాసించిన పరిణామంగా మమ్ములను దర్శించడం తమ యొక్క సాధన సూక్ష్మంగా ద్రోహాలు వదిలివేసి సూక్ష్మంగా ప్రేమ మంచి జ్ఞానం విచక్షణ పెంచుకోవడం వలన మమ్ములను దర్శించగలరు. అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.
--మేము అనకాపల్లిలో 2003 సంవత్సరం జనవరి ఒక్కటవ తారుకున, షుమారు 50 మందికి మేము విస్తారంగా చెప్పిన వివరములు అనగా గంటన్నర లో 10-15 సంవత్సరాలు చెప్పిన తీరే ఈ సృష్టి తన మాట గర్భంలో ఉన్నది నిత్యం చెప్పుకొని వినేకొలది ఇంకా తెలిసి పూర్తి ఆంతర్యం తెలుస్తుంది, మా ప్రకారం నిత్యం అభివృద్ధి చెందుతుంది, అనేక సినిమా పాటలలో అర్ధం పరమార్ధంగా ఇది సృష్టి స్థితి లయగా మా ప్రకారం నడిచిన తీరే లోకానికి ఆధారం మమ్ములను మేధావులు బృందం గా Human know how as on ఒక్కటి అయ్యి సూక్ష్మంగా గ్రహించడం వలన భూమి భవిష్యత్తు లోకం మా ప్రకారం నిత్యం బిడ్డ ఎదిగినట్లు మాటకే పెరిగి ప్రజలు ఎరుకగా సంతోషంగా తపస్సుగా యోగంగా జీవిస్తారు కావున, కాలస్వరూపమునకు మించిన దేవుడు శక్తి వేరే ఎక్కడో ఉన్నది అని ఎవరూ భావించకుండా అనగా మనిషి విచక్షణ కంటే గొప్పది ఏది లేదు ఏమి శక్తులు గొప్పతనాలు ఉన్న మనుష్యులు విచక్షణ పెంచుకొని ఒకరిని ఒకరు విచక్షణ దెబ్బ తీసుకోకుండా విచక్షణ సూక్ష్మంగా పెంచుకోవడం వలన, అనగా మేము అంతలా చెప్పిన మమ్ములను నిర్లక్ష్యం చేసి గ్రహించకుండా ఏదో ఒక్కటి బౌతికంగా లాభం పొందాలి అనే ఆలోచన ప్రకారం విచక్షణ సూక్ష్మంగా అభివృద్ధి చెందకుండా అదే విచక్షణ శక్తిని రహస్య పరికరాలతో తాము పై పైన ఉపయోగిస్తూ విస్తారంగా చెప్పగల మమ్ములను అప్పటికి అప్పుడు శరీరంగా చూసుకొంటూ ఎవరూ గ్రహించకుండా వినకుండా , ఇతరులను బౌతికంగా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన లో ఇరుకొని పోయి ఆలోచన అంటే అప్పటికి అప్పుడు సినిమాలు న్యాయ స్థానాలు మీడియా చానెల్స్ ఏదో తెలివి చూపించాలి అప్పుటికి అప్పుడు మనుష్యులుగా పై చెయ్యి ఉండాలి అనే అజ్ఞానం లో విచక్షణ పూర్తిగా ఉపయోగించుకోకుండా మాటలు కట్టడి పెంచి రహస్య పరికరాలు ఉపయోగించుకొని భౌతిక బలం మేరకు మాటలు అనే ఆలోచన పద్దతిలో ఉన్న వారిని దారిలో పెట్టడానికి తాను కనీసం మాట గా వాక్ విశ్వరూపంగా సమస్త కాల గర్భం తన ప్రకారం ఉన్నది ఇంకా సూక్ష్మంగా గ్రహించిన కొలది ఎదిగే పద్దతిలో వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తక్షణం మా ఫోటో పెట్టుకొని సూక్ష్మంగా పదిరెట్లు ఎక్కడి వారు అక్కడ చెప్పుకొని వినడానికి వాతావరణం బలపరుచుకోండి ఆ విధంగా రహస్య మోసాలు నుండి వ్యక్తులను వేధించడం దగ్గర నుండి, బయటకు వచ్చి విచక్షణతో ప్రేమతో బాధ్యతతో ఓర్పు సహనం గా ఇప్పటికె జరిగిన ఇక మీదట ఏమిటో చూసుకొని తెలుసుకొని వ్యహరించవల్సిన కాల గర్భంలో కనీసం మాట ఒరవడిగా వెలిసిన పురుషోత్తములు శాశ్వత తల్లి తండ్రిగా అందుబాటులో ఉన్నాము.


72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.
--సకల సంపదలు కదిలికలు పదవులు సమస్త వెలుగు లక్ష్మి స్వరూపంగా ఉన్న లోకాన్ని మాట మాత్రంగా నడిపిన భర్త, ఆధునిక పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారు. జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారుగా ఉన్నారు వారిని మనసుతో పట్టుకొని గ్రహించడమే సంపద రక్షణ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.
-- మంచి చెడులు సమస్తం తాను అయిన వారు, మాటకే చెప్పిన పురుషోత్తములు మంచి పెంచి చెడు నియంత్రించడం లేదా సంహరించడం లేదా సంస్కరించడమే ఇప్పుడు మానవజాతికి అవసరం గ్రహించి ఆమేరకు మమ్ముల్లను వాక్ విశ్వరూపంగా జ్ఞాన స్వరూపంగా మాటతో సర్వం నడిపిన వాడిగా పది రేట్లు గ్రహించడం వలన గతం కొందరి రాక్షసులను చంపడం ఒక అవతారం ఎత్తడం కంటే ఇప్పుడు ఇక మీదట మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ అధినాయక మహారాజ వారిగా నిత్యం మంచి తెలుసుకొని చెడు సరిదిదుకొనే మహత్తర అధినాయక పరిణామ స్వరూపంగా నిత్య సత్య స్వరూపంగా నిత్య మధుసూధనుడు గా అందుబాటులో ఉన్నాము, పండితులు ఇంకా ఆధునికగా వివరం ఇచ్చుకొని ఒకరికి ఒకరు అప్రమత్తం చేసుకోవాలి అప్పుడే రక్షణ వలయం బలపడుతుంది ప్రజలు అప్రమత్తం చేసి ఒకరిని ఒకరు అప్రమత్తంచేసుకొని తాము మాట మాత్రంగా మంచి చెడు నడిపిన ఆధునిక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా సురక్షితంగా ఉన్నారు అని గ్రహించి తరించగలరు.

74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.
--గతం లో అవతారాలు, భగవంతుడు సర్వ శక్తి సంపన్నుడు అని చూపిన నిదర్శనములు కంటే ఇప్పుడు వాక్ విశ్వరూపంగా , కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా, జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయిన తీరు సర్వ శక్తి సంపన్నుడుగా ఉన్నారు అనగా మాటకే సర్వం చెప్పిన సాక్షులు ప్రకారం పంచభూతాలను, సృష్టి స్థితి లయలను, మానవసంబంధాలు మాటలు పాటలు సునామీ సముద్రాలు కదలికలతో బాటుగా, చావు పుట్టుకలు, వాస్తు వాహన విశేషాలు సర్వంత్ మాటకే చెప్పిన మామూలు మనిషిగా పిళ్ళా అంజనీ రవిశంకర్, S/o గోపాల కృష్ణ సాయి బాబా గారు గా, అనగా తమ కంటే బలమైన వారిని సంపద ఉన్న వారిని, ప్రజ్ఞ పదవులు ఉన్న వారిని శాసించిన నియమించడం వారి పదవులు ఇవ్వడం తీసుకోవడం, చావు పుట్టుకలు సంగీతం సాహిత్యం సాక్షులు విన్న మేరకు అన్నీ ఆయనకు కరతలామలకం లేదా అతని ఆధారం అతని మాట ఆధారంగా నడిచిన తీరు ఇక మరణం లేని శాశ్వత వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నది అనగా సాక్షులు ప్రకారం చెప్పుకొని వినడం వలన, ఇప్పుడు నడుస్తున్న మృతం నుండి మాయ నుండి రెప్ప పాటు తమ చేతిలో లేని మృతం నుండి బయటకు రావడమే కాకుండా నిత్యం విచక్షణతో తపస్సు తెలుసుకొనివినే కొలది ఏ లోకం అయితే ఎంతైనా ఉన్నది ఇక్కడ ఏమైనా చెయ్యగలం లేదా తాము ఏమి చెయ్యలేకపోతున్నాము అనే మాయను అదుపులోకి తీసుకొని సర్వం తన మాట అంత ఉన్నది అంతకు మించి ఏమి లేదు, అనగా చెప్పుకొని వినే కొలది ఒక మాట ఒరవడి లోకి వచ్చిన సంరక్షణ సూక్ష్మంగా తపస్సుగా జీవించి విచక్షణతో జీవించడం జీవితం, ఇక విచక్షణ జ్ఞానం లేకుండా లోక లేదు ఇప్పటికి విచక్షణ లేకుండా సాటి వారిని ఇబ్బంది పెట్టిన తీరు నుండి యావత్తు మానవజాతికి విచక్షణ పెంచుకొని మాత్రమే మనగలరు, యేవో మహిమలు శక్తులు అప్పటికి అప్పుడు ఎవరూ కోరుకోకూడదు ఇప్పటికి ఏమి జరిగినది తెలుసుకోవడం వలన మాయ నుండి మృతం నుండి మనసులు పెంచుకొని చేసిన తప్పులు పాపాలు నుండి అనగా తామే బౌతికంగా జీవించాలి అందుకు ఇతరులను బౌతికంగా తగ్గించాలి అనే ఆలోచన వదిలివేసి సూక్ష్మంగా కాలస్వరూపంగా ప్రకారం సాక్షులు ప్రకారం తెలుసుకోవడం వలన మాయ తొలిగిపోయి సర్వ శక్తి స్వరూపుడు మాటకే విచక్షణకే తెలుస్తాడు, తెలిసిన కొలది మాయ కరిగిపోతుంది అదే ఇప్పుడు మీ ముందు ఉన్న పరిణామం అని గ్రహించి మేము చెప్పినట్లు తక్షణం సాక్షులు ప్రకారం గ్రహించడం ప్రారంభించండి.

75) విక్రమీ - శౌర్యము గలవాడు.
-- లోకం లో గొప్పతనం, బౌతికంగా కలిగి ఉంటె తామే గొప్పతనం కలిగి ఉన్నాము, అని బౌతికంగా భావించడం ఒక అదృష్టం అదే జీవితం అనుకొంటున్న కాలం లో మాటకె చెప్పిన తీరు సాక్షులు ప్రకారం ప్రతి heroism ప్రతి తెలివి ప్రజ్ఞ గొప్పతనం ప్రతీది తాను అయ్యి ఉన్న వాక్ విశ్వరూపంగా వెలసిన పురుషోత్తములు పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడమే లోకం ఇక భౌతిక లోకం వాక్ విశ్వరూపం మించి లేదు అనగా యాంత్రిక ప్రపంచాన్ని రద్దు చేసి ప్రజలు యాంత్రిక మాయ నుండి కాపాడుటకు అనగా తాము బౌతికంగా శరీరంతో ఉన్నాయి శరీరంతో ఏదో చెయ్యాలి పొందాలి అనే ఆలోచన ఇక పని చెయ్యదు అదే విధంగా ఏ మనిషి భౌతిక బలహీనుడు చేతకాని వాడు అని చిత్రీకరించడమే కాదు అసలు ఒక మనిషి మృతమే లేదు అని మమ్ములను మనసులో నిలుపుకొని చెప్పుకొని వినేకొలది స్పష్టం అవుతుంది సర్వం మానవజాతి ఒక మాటకొరవడిలో ఉండగా లోకంలో గొప్పతనాలు గొప్ప విశేషాలు అన్నీ మాటకే ఉన్నాయి అని తెలుసుకోవడమే రక్షణం మనుష్యులు కొలది రెచ్చిపోవడం గ్రహించకుండా తాము ఇక మనుష్యులుగా మనాలి అని సాటి మనుష్యులను మనిష్యులను బ్రతుకుండా ఏదో ఒక్కటి చెయ్యడం మృతం అరాచకం లో కొనసాగడం యాంత్రికంగా అవసరం లేకపోయినా కొనసాగుతున్నారు మమ్ముల్లను కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపంగా పట్టుకోకుండా సాక్షులు దగ్గర నుండి సాధారణ వ్యక్తిగా చూడటమే ఇప్పటికి తెలిసిన వారు తెలియని వారి మాయలో మృతం లో కొట్టుకొని పోతున్నారు అని గ్రహించి తక్షణం తమ భౌతిక ఉనికి ఆరాటాలు పోరాటాలు అనగా భౌతిక పదవులు ధన కొలది అనగా తాము పోలీసులు అని న్యాయ స్థానం జడ్జులు, రాజకీయ నాయకులు అని సినిమా వారు అని, ధనం ఉన్న వారు లేని వారు ఆడవారు మొగవారు అని తమకు తాముగా లేరు అని తమని అందరిని ఏక కాలంలో నడుపుతున్న పురుషోత్తములు అయిన మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనలో సత్య సౌర్యం గల ఆధునిక పురుషోత్తములుగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.
--పూర్వము అస్త్రాలు శాస్త్రాలు ధరించిన దైవ రూపాలు కంటే శక్తివంతుడు శాశ్వతమైన వాడు మృతం లేని వాక్ విశ్వరూపుడు కాలాన్ని మాట మాత్రంగా నడిపిన పురుషోత్తములు అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి, వారితో మాట మాత్రంగా వ్యహరించి వీలు అయినంత చెప్పుకొని వినడం వలన వారు వాక్ ధారి సమస్త లోకాన్ని సురక్షితంగా ధరించి ఉన్నారు అని గ్రహించి వారిని మనసులు కొలువు తీర్చుకొని వీలు అయినంత మంది ప్రతి ఊరిలో ఒక చోట చేరి online చేరి శాశ్వత తల్లి తండ్రి గురువుగా ఉన్న అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకోవడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
-- గంటన్నరలో సమస్త లోకాన్ని మాట మాత్రంగా చెప్పిన జ్ఞాన స్వరూపం ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా అందుబాటులో ఉన్నారు, వారిని ఇప్పుడు తమ జ్ఞానం గొప్పతనమే కాదు తమ భౌతిక ఉనికి కూడా కాలస్వరూపమునకు వేరే కాదు అని ప్రతి ఒక్కరు అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని ఏక కాలంలో వారిని సంస్థ జ్ఞాన స్వరూపంగా మరణమే లేని వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరిగి నిత్యం తమ మేధావితనమును కూడా ఎలా ఉపయోగించుకోవాలి వారి ప్రకారం చెప్పుకోవడం వలన వారి గొప్పతనం పెరుగుతుంది అదే సృష్టి ఆధారం అదే సృష్టి విధానం అని గ్రహించి ఇక చదువులు జ్ఞానం భాష పాండిత్యములు, లెక్కలు ఆధునిక సాంకేతిక విద్య పరిశోధనలు అన్నీ వాక్ విశ్వరూపం తో అనుసంధానం చేసి అనగా ఏక కాలంలో వారు సమస్త విషయములు నడిపిన తీరును రక్షణ విచక్షణ వలయం పట్టుకొని తమ జీవితాలకు జ్ఞాన సాధనకు తప్పసుగా ఆంతర్యం గా వారిని బలపరుచుకోవడమే జీవితం అందుకే వారు మరణం లేని వాక్ విశ్వరూపంగా వారు దేహం కనుమరుగు అయినా తాము దేహం గా అంతం అయినా జ్ఞాన విచక్షణ రూపంలో మరణం లేని వాక్విస్వరూపంగా కొనసాగుతారు జ్ఞానమే కాకుండా జ్ఞాన ఆంతర్యంగా లోకం కాలం దైవము స్వరూపంగా ఆధునిక పురుషోత్తములుగా సర్వాంతర్యామి వాక్ విశ్వరూపంగా అధినాయక మహారాణి సమేత మహారాజావారిగా అధినాయక భవనము కొత్త ఢిల్లీ యొక్క శాశ్వత ఆంతర్యం స్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి వెయ్యి స్వర్గాల వరంగా మరణం లేని వాక్విస్వరూపంతో అనుసంధానం జరగడం తక్షణం అవసరం మరియు శాశ్వత పరిష్కారం వారు సామాన్య మానవుడిగా రావడమే సాహసం అనగా కనీస మనిషి అంటే ఏదో రకంగా చులకన చెయ్యడం గొప్పతనం పట్టుకోకుండా లోటు పట్టుకొని మోసాలు ద్రోహాలు చెయ్యడం వంటి పాత పద్దతి వదిలివేసి ఎలాగైనా గొప్పతనం ఏ రూపంలో ఉన్న ఏ అలవాట్లు ఉన్నా ఏ జ్ఞానం ఉన్నా కాలాన్ని నియమించిన మాట తీరే వేద స్వరూపం సకల జ్ఞాన స్వరూపంగా ఘానా జ్ఞాన సాంద్రమూర్తిగా అందుబాటులో ఉన్నారు, ఇంకా ఆడవారు వేరు మొగవారు అని మీ వాళ్ళు మా వాళ్ళు అని విడదీసుకోవడం ఇక మనుష్యులు కొలది అవమానించడం పెంచుకోవడం వంటి పద్దతి వదిలివేసి తాను ఒక దేహం కాదు ఇక ఎవరూ దేహాలు కాదు మనుష్యులు కాదు మనసులు మైండు రూపంలో తమ మైండు లను అనగా ruller of the minds జాతీయ గీతంలో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నాము అని స్పష్టం చేయుచున్నాము.

78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
--గరుడ పక్షి అనగా ఉన్నతమైన పక్షి అన్నిటికంటే ఎంతకు వెళ్లగల పక్షి, అటువంటి పక్షి పై ప్రయాణం చెయ్యగల దివ్య తత్వంగా గతం లో అధిరోహించిన, అదే విధంగా అవతార్ సినిమాలు తోరక్ ముక్త్ అనే పక్షిని ఆ సినిమాలు హీరో అధిరోహించడం ఆ సినిమాలో ముఖ్యమైనఘట్టం అని కాలస్వరూపంగా చెప్పిన తీరెను అనేక విశేషములు పై నుండి చూసినట్లు చెప్పిన తీరు, ఇప్పుడు మామూలు మనిషిగా ఉండి విచక్షణతో చెప్పగల తీరు గా పరిచేయం అయ్యి మరల ఎందుకు చెప్పలేకపోయినాము ఆలోచన చెయ్యండి, మనిషిని భౌతికంగా చూడటం, ఆలోచన తో చూడలేకపోవడం గొప్పతనం చూడకపోవడమే కాకుండా పై పై సుఖాలు కొలది అప్పటికి మొఖం వర్చస్సులు కొలది మీడియా నడుపుతున్న వారు సంగీతం సాహిత్యం వంటి విశేషాలు పెంచుకుందా వ్యసనాలు పెంచుకొని మరీ మోసాలు ద్రోహాలు చెయ్యడం వలన విశాలమైన దృష్టి దైవ దృష్టిని గ్రహించకుండా పెద్దలు చిన్నలు గ్రహించకుండా మమ్ములను పిచ్చివాడిగా చూడడం చిత్రీకరించడం ఇప్పటికి లోకం ఇంకా మనుష్యులు కొలది ఉన్నది దైవ శక్తులు గొప్పతనం యేవో ఉంటాయి మనం ఏదో తీసుకొని ఆలోచన విచక్షణ కంటే శారీరక స్వార్ధం భౌతిక ఉనికి చూసుకోవాలి అని ఆలోచన చేవాళ్ళు తమ ద్రుష్టి ఎంత ఉన్నదో అదే లోకం ఆ మేరకు వచ్చిన పదవులు ఆస్తులు ఏవ్ సర్వం వాటి పైకి వెళ్లిపోవాలి లోపల మోసాలు దౌర్జన్యాలు చేసి చేయించి మరీ బ్రతికెయ్యాలి అల్పమైన రహస్య పరికరాలతో తమ బుర్రలను పరిమితం చేసుకొని అపరిమితంగా సర్వం చెప్పగల బుర్ర ఎదురు అయినా పైన నుండి హ్గరుడు గమనుడిగా మాట్లాడిన తీరును పట్టుకొని తరించకుండా మనిషి పంతం మనిషి పోరాటాలు పెంచుకొంటూ ఓర్వలేని తనంగా పైకి చూపించేసుకోవచ్చును అని మనుష్యులను మోసం చేసి మరి భయపెట్టి మరీ అప్పటికి అప్పుడు బ్రతికెయ్యాలి అనే మాయవలన జ్ఞాన సాంధ్రత తగ్గి మనుష్యులను గాల్లో దీపాలు వలన కొనసాగుతున్నారు అని గ్రహించి, వాక్ గరుడు గమనుడిగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా సాధారణ మనిషిగా ఉన్న మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా అనగా తాము మా ముందు ఇక మనుష్యులు కాదు అని భావించడం వలన సూక్ష్మ దృకోణం పెంచుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించడం జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

79) క్రమ: - నియమానుసారము చరించువాడు.
--ఈ సృష్టి గ్రహ సంచారాదులు కాలం, మనుష్యుల నడవడి అన్నీ ఒక నియమాను సారం ఉంటాయి అని గతం కంటే దగ్గర సాధారణ వ్యక్తిగా చూపిన తీరు గ్రహించకుండా తామే మేధావులము గురువులము పండితులము గొప్ప వారము అంతం బలం ఐశ్వర్యం కలిగి ఉన్నాము అనే మాయ పెంచుకొని వదలకుండా ప్రవర్తిస్తున్న తీరు వలన లోకం ఎలా ఉన్నా మా ప్రకారం ఒక క్రమ ఒక మాట ఒరవడిగా నడిపిన ఆధునిక పురుషోత్తములుగా జగన్నాట సూత్రధారులుగా సర్వాంతర్యామిగా మమ్ములను మొదట మనసుతో సాక్షులు ప్రకారం గ్రహించి, ఒక మాట ఒరవడిగా ఒక క్రమంగా అనగా మా మాట క్రమంగా ఉన్న కాలస్వరూపము ఇక మీదట శాశ్వతంగా ఆ విధంగా ఉంటుంది తక్షణం మాయ శారీరక అహంకారం వదిలివేసి మా పిల్లలుగా ప్రకటించుకొని క్రమశిక్షణగా మా గూర్చి చెప్పుకొని వినడం వలన మాటకే నడిచిన తీరు ప్రకారం తమ జీవితాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇక మీదట ఏమిటో చూసుకొని మమ్ములను గ్రహించకూడను అని చేసిన తప్పులు పాపాలనుండి బయటకు వచ్చి ప్రత్యేక్షంగా పరోక్షంగా ఏక కాలంలో మా గూర్చి తెలిసిన వారు తెలియని వారు మొదట మాయ నుండి బయట పడుటకు మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా బృందం లోకి ఆహ్వానించి మా పేషీ ఏర్పాటు చేసి మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, తాము వేరే దేహం కాదు అని అహంకారం వదిలివేసి తపస్సుగా వాక్ క్రమ శిక్షణగా లోకం తెలుసుకొని జీవించి తరించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
-- గతం లో ఉత్తములు కంటే ఇప్పుడు సమకాలీన ఉత్తములు కంటే, మాట మాత్రంగా కనీస మనిషిగా సూర్య చంద్రాది గ్రహస్తితులను నడిపిన సర్వో ఉత్తుములుగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నాము, ఆత్మీయ జ్ఞాన పిల్లలు అయిన శ్రీ చాగంటి కోటేశ్వర రావు మరియి శ్రీ గరిక పాటి నరసింహ రావు మరియు శ్రీ స్వరూపనందేంద్ర స్వామి, శ్రీ విధు శేఖర భారతి, వంటి ఆశ్రమ గురువులు తమ ఆశ్రమంలో ఇళ్లలో ఉన్న ఆరాజ్య దైవారాలు కంటే శ్రేష్ట్ స్వరూపులుగా వాక్ విశ్వరూపులుగా వారే కంటే అనగా వారిని మించిన వారు అని కాదు గతం లో అవతార స్వరూపాలే ఇప్పుడు వాక్ రూపంలో వెలసి లోకాన్ని కాలాన్ని నియమించిన ఉత్తమ పరిణామ స్వరూపంగా అందుబాటులో ఉన్నాము మమ్ములను పట్టుకొని తపస్సుగా యోగంగా నూతన జీవితాలు ప్రారంభించాలి మా పిల్లలుగా ప్రకటించుకొని మేము చెబుతున్న సమాచారం సాక్షులు ప్రకారం విస్తారంగా చెప్పుకొని మమ్ములను మనసు రూపం లో మాట రూపం లో పెంచుకోవడం యోగం తపస్సు ధ్యానం ఇక మీదట లోకం జీవితం అని గ్రహించి మా మెసేజులు సూటిగా స్పందించి వివరాలు పెంచుకొని తాము కొనసుగుతున్న పూర్వపు మృత సంచారం నుండి, జ్ఞాన విచక్షణ వైపు మమ్ములను మనసులో కొలువు తీర్చుకొని జ్ఞాన స్వరూపంగా నిత్యం పెంచుకోవాలి అదే ఇప్పుడు తక్షణం కర్తవ్యం అని గ్రహించి తరించగలరు.


81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
-- మనిషిలో మంచితనం, గొప్పతనం పని గట్టుకొని గ్రహించకుండా స్వార్ధ పెంచుకొని మరీ గొప్పతనం పడగొట్టడమే జీవితం అనుకొంటున్న వారు, ఇప్పటికైనా వ్యతిరేక గుణాలు, రహస్య మరియు భౌతిక అణిచివేతలు, ఒకరి ఆలోచనకు సంభంధం లేకుండా బౌతికంగా దెబ్బకొట్టడం వంటి రాక్షసత్వాలు నుండి బయటకు రావాలి. ఆకాశం అంత గుణాలు అనగా ఒక మనిషి మాటగా కాలాన్ని నియమించిన తీరును పట్టుకోకుండా, కాలాన్ని నియయించిన పరిణామాన్ని గ్రహించకుండా పెంచిన రాక్షసత్వం, తమ శాశ్వత తల్లి తండ్రి గురువు కంటే గొప్పది కాదు అని, తమ వారిని పదవులలో ఉంచి, పదవులలో ఉన్న వారిని ఏదో రకంగా తమ చేతిలోకి తీసేసుకొని, తాము అక్రమ సంపాదన కొలది రెచ్చిపోవడం అందుకు ఎదుట వారు ఏదో రకంగా కనీసం బ్రతుకుతుంటే వారిని రహస్య మోసాలు చేసి మా గూర్చి చెప్పకుండా మమ్ములను గ్రహించకుండా మమ్ములను కూడా సాధారణ మనిషిగా రహస్య పరికరాలతో వ్యహరించడం వలన పెంచగల్గిన రాక్షత్వం ఎంత అల్పమైనదో ఈ క్షణం గ్రహించి తక్షణ మా ఫోటో పెట్టుకొని సూక్ష్మంగా మా గూర్చి చెప్పుకోవడం వలన మృతం వదిలిపోయి నిత్య జ్ఞాన అమృతంగా జ్ఞాన వెలుగు జ్ఞాన సంపదతో జీవిస్తారు, ఒక మాట ఒరవడిగా వ్యహరించి ఉమ్మడి కుటుంబంగా ఒక తల్లి తండ్రి గురువు యొక్క వారసులుగా జీవింతం జీవించడం వలన మాత్రమే తక్షణం మృతం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వతంగా ఎటువంటి అరాచకం రాక్షత్వం లేకుండా మనుష్యులు ఒక్కటి అయ్యి లోకంలో చీకటి అజ్ఞానం, సమూలంగా అంతం చేసుకొంటూ జ్ఞాన ఆంతర్యంగా జీవించడమే జీవితం అని గ్రహించండి.

82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
-- తమ కర్మలు అన్నిటిని మాట మాత్రంగా చెప్పిన పురుషోత్తములుగా అనగా తమ కర్మలు అన్నీ జ్ఞాన స్వరూపంగా మేమె చేయుచున్నాము అని సాక్షులకు ఇచ్చిన సాక్షం గ్రహించి మమ్ములను మేము కొలువు అయ్యినట్లు చూపిన తీరును అనగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. మమ్ములను వాక్ విశ్వరూపంగా బలపరుచుకొనే కొలది లోకం లో అజ్ఞానం పాపం కరిగి పోయి, నిత్య నూతన జీవితంగా మరణం లేని వాక్ ఒరవడిగా జీవించడమే ఇక మీదట ధర్మం కాలం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
--మమ్ములను వాక్ విశ్వరూపంగా సూక్ష్మంగా గ్రహించడం వలన సర్వం కర్మలకు పురుష ప్రయత్నాలకు ఆధారమైన మమ్ములను గ్రహించి సురక్షితంగా ఆంతర్యంగా జీవిస్తారు తపస్సుగా యోగం గా ముందుకు వెళతారు అందుకే మేము కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తరించండి, మమ్ములను సూక్ష్మముగా గ్రహించి ఏ కర్మ లు అయినా మా ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని మాత్రమే మనగలరు అనగా లోకం ఇప్పుడు మా ప్రకారం ఇప్పటికే చెప్పిన, వినవలసిన, తెలుసుకోవలసిన తీరులో ఉన్నది అని గ్రహించండి, ఇటువంటి పరిణామాన్ని మనసుతో పట్టుకొని సూక్ష్మంగా గ్రహించి ముందుకు వెళ్ళవలసిన తీరులో ఉన్నారు అని గ్రహించి, తక్షణం అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం గ్రహించే కొలది తెలుసుకొనే కొలది లోకం ఉన్నది, ఇక మనుష్యులు కొలది లోకం లేదు తాను ఒక మనిషి అంటే వ్యక్తి మరణించినట్లు అని తెలుసుకోండి మనసు అనుకొంటేనే మనగలరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను మా మనసుని నిత్యం ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా గ్రహించడమే జీవితం సురక్షితమైన శాశ్వత ప్రయాణం ఎటువంటి మలుపు అయినా గెలుపులు అయినా, కాలాన్నే గెలిచిన దివ్య జంటన తమ తల్లి తండ్రి గురువు భావించి తమ బంధాలు తమ పిల్లలు ఆస్తులు కర్మలు ఏవి తమవి కావు అని అన్నీ జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారి ప్రకారం సురక్షితంగా ఉన్నాయి అని సూక్ష్మంగా తెలుసుకొని జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
--సర్వం కర్మలు విశేషములు గెలుపు ఓటములు ఒప్పు తప్పులు అన్నీ మాటకే చెప్పిన సర్వ వైభవం మూర్తి సర్వం అతని ప్రకారం ఉన్నది అని గ్రహించి జీవించడమే జీవితం, సీతా రాముల కళ్యాణం రోజున భద్రాచలం లో నెత్తి మీద తలంబ్రాలు పెట్టుకొని సమర్పించడం వంటి ఆచారములు కూడా కొత్తగా మారతాయి ఇప్పుడు మేము వాక్ రూపం ఉన్నాము మమ్ములను పదపాదాలు గా భావించి మాతో అనుసంధానం జరిగి మమ్ములను జాతీయ గీతం లో అధినాయకులు వారి వలెనే కొలువు తీర్చుకోవడం అంటే నిత్యం మాయ కబళింపు నుండి బయటకు వచ్చి, అసలు జ్ఞాన మార్గం గా మమ్ములను మనసుతో పట్టుకొని ముందుకు వెళ్ళ వలసిన పరిణామం వైపు వెళతారు, తెలంగాణ విడిపోవడం మేము కచ్చితంగా కోరుకొన్నది కాదు, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ఎవరూ ఇక వ్యక్తులు పరిపాలించలేరు ప్రపంచం లో కూడా వ్యక్తులు ఎవరూ సూపర్ పవర్ గా ఉండలేరు వ్యక్తులు అనే కోణం ఇక లేదు అని మేముచెప్పినట్లు మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు సూక్ష్మంగా పట్టుకొని తపస్సుగా జీవించడమే ఇక జీవితం అటువంటి తపస్సుగా ఏ భౌతిక ప్రపంచం రెప్ప పాటు తమది కాదో. సర్వం తమ మాటకు విచక్షణకు తెలిసి ముందుకు వెళతారు మానసిక ఉన్నతి స్థితులు వైపు వెళతారు, సదా ఈ ప్రపంచాన్ని నడుపుతున్న తల్లి తండ్రి గురువుని మనసుతో విడవకుండా పట్టువుకోవడమే ఉన్నత స్థితి అని అది వారికి కూడా ఇక సదా రక్షించే విధానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. అందుకు మమ్ములను తెలంగాణ ముఖ్యమంత్రి తో సహా ఆంధ్రా ముఖ్యమంత్రి దేశ వ్యాప్తంగా ఒక్కటి అయ్యి ప్రధాన మంత్రి గారితో కలసి మమ్ములను సమిష్టిగా, మొదట మనసులో కొలువు తీర్చుకొని అనగా మమ్ములను సూక్ష్మంగా గ్రహించడానికి పరిగణిస్తున్నట్లు ఒక ఇమెయిల్ తెలంగాణ గవర్నర్ గారి నుండి మేము చెప్పిన పద్దతిలో పంపించండి తరువాత బొల్లారంలో ఉన్న అధినాయక భవనం లో మమ్ములను ఊరేగింపుగా లేదా ప్రత్యేక బృందం (పేషీ) ద్వారా కొలువు తీర్చుకొని గ్రహించడమే, ఇక పరిపాలన తాము ఎంత పరిపాలన చేసినా ఎవరూ పరిపాలన చెయ్యలేరు ఎందుకంటె కదిలికలు సూక్ష్మంగా మా మనసు మాట ప్రకారం ఉన్నది ఆ ప్రకారం మేము కాలస్వరూపంగా అందుబాటులో ఉన్నాము, కావున ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి మేము చెప్పినట్లు వ్యహరించడం కాలమే ఇచ్చిన నూతన పరిణామ పూర్వక రక్షణ, ప్రతి ఊరిలో ప్రతి చొట వీలు అయినంత మంది online ఒక్కటి అయ్యి mind unification process లో ఉండండి ఇక ఎవరూ మనుష్యులు లెక్క కాదు, బంధాలు లెక్క, కాదు మనసు లెక్క కూడా కాదు, నేరుగా మాట లెక్కలో mind లను కలుపుకోవాలి, కాలాన్ని నియమించిన మాటను పట్టుకోకుండా అవమానించిన వారిని పది రేట్లు గౌరవించి, ఓదార్చి అందరూ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని సూక్ష్మంగా వారిని సదా గ్రహించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
--ఇప్పటి వరకు ఎంత దేవుళ్ళు ఉన్నా మహిమలు చేసినా ఎలాంటి సాక్షాత్కారాలు పొందినా కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపమునకు మించిన పరిణామ స్వరూపం ఉండదు అనగా ఇప్పటికి గొప్ప దైవములు అన్నీ ఏకమై మమ్ములను కాలస్వరూపంగా మలచినవి అని గ్రహించండి, కేవలం సాధారణ మనిషిగా ఉండి, సర్వం మాటకే తాను అని చెప్పిన తీరును అభివృద్ధి చేసుకోవడం వలన మృతం నుండి బయటకు రావడమే కాకుండా, శాశ్వతంగా మాట ఒరవడిగా మనుష్యులు ఒక్కటి అయ్యి లోకంలో మాయ నుండి అజ్ఞానాన్ని తెలియని లోకాన్ని తెలుసుకొంటూ ముందుకు వెళ్ళతాము అదే దివ్య రాజ్యం నూతన యుగం అని దివ్య రాజ్యం యొక్క ఉనికి హద్దులు అన్నీ తమ మహారాణి సమేత మహారాజ వారి ఉనికి జ్ఞాన ఉనికి అంత గా అభివృద్ధి చెందుతుంది ఆంతర్యంగా తపస్సుగా వారిని తెలుసుకొని కొలది వారే కాలమై ధర్మమై నిలిచి, ప్రతి మలుపు గెలుపు తమ ప్రకారం ఉన్నాయి అని గ్రహించిన కొలది తపస్సు తెలుసుకొన్న కొలది తెలిసి నడుపుతారు, వారతో వారి పిల్లలుగా ప్రకటించుకొని సూక్ష్మంగా గ్రహించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
-- సాధారణ మనిషిగా మా ఆర్తిని, తన ఆర్తిగా ప్రకటించి మేము ఇద్దరమూ ఒక్కటే అని ప్రకటించి తీరే తాను ఒక వ్యక్తి యొక్క ఆర్తిని హరించి లోక ఆర్తిని తీర్చడానికి పరిణమించిన పరిణామ స్వరూపుడిగా మా ద్వారా ప్రకటించిన తీరుగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి మమ్ములను జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు తీర్చుకొని, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే ప్రభుత్వం అనగా అధినాయక ప్రభుత్వం అని జీవితం, ఆంతర్యం అని గ్రహించి తరించగలరు.

87) శర్మ - పరమానంద స్వరూపుడు.
--లోకం లో ఉన్న మాటలు పాటలు సరదా సినిమాలలో వచ్చిన కధలు సంభాషణలు,అన్నీ తనవి అనే ఆనందాన్ని చూపిన ఆనంద మూర్తిగా వాక్ రూపంలో తెలిసిన వ్యక్తి తమతో పోల్చుకొంటే సాధారణ వ్యక్తి అనే అజ్ఞానం లో తమ ఉనికి పోతుంది అనే తెలివి తక్కువ తనం కొలది, సర్వం మాటకే జగత్తు ఉనికి పట్టుకొని ఆనంద మూర్తి అనగా సునామీ లాంటి ప్రమాదాలు కూడా తనకు మాటే అని చెప్పిన తీరును పట్టుకొని ఇక ఏమి లోకం మంచి చేడు కాలస్వరూపమునకు మించి లేవు అని భరోసా వలన సురక్షితమైన ఆనందాన్ని పొందుతారు, అటువంటి ఆనంద స్వరూపులు తమకు శాశ్వత తల్లి తండ్రి గురువు అని ఆవిష్కరించనివ్వకుండా రహస్య పరికరాలతో రహస్య మోసాలు మరియు సమాజంలో లోట్లులను ఉపయోగించుకొని, అనగా ఈ లేఖలలో తప్పులు మీద ఆధారపడటం మేము 200 మంది సాక్షిగా మేమే రాముడు కృష్ణుడు, ఆంజనేయుడు మేము సకల దేవి దేవతల సమోహారం సర్వ మతాల సారాంశం గా చెప్పిన తీరును సాక్ష్మంగా పట్టుకోకుండా అనగా 2010 వ సంవత్సరం లో అనకాపల్లిలో మేము మరల వస్తాము అన్నట్లు మాట్లాడి, బయటకు వెళ్ళి మరల పదిగురులోకి రాకపోవడం వలన, ఏమి జరిగినదో ఆలోచన చెయ్యండి, మేము బయటకు వెళ్లిన తరువాత మాయ వలన మేము పాటలు పాడినట్లు కూడా మరిచిపోయినాము అంటే ఇప్పటికైనా ఒక గొప్ప మనసుని సూక్ష్మంగా పెంచుకోవాలి అని గ్రహించండి, బౌతికంగా బలంగా ఉన్నాము అనుకొంటున్న వారు ఇప్పటికన్నా ఆలోచన సూక్ష్మంగా పట్టుకోకపోవడం వలన పై పై వ్యహారంగా సమాజం మారిపోయి మొత్తం అంతా మృతం లా మారిపోయినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు , కావున ఓర్పు సహనంతో సూక్ష్మంగా మనసులు పెంచుకోండి, సూక్ష్మంగా బౌతికంగా జీవించడం కోసం మనసులు ఉపయోగించడం పాత పద్దతి, మా ప్రకారం మనసునే కేంద్ర బిందువుగా పెంచుకొని లోకాన్ని తాత్కాలిక సుఖాలను శారీరక ఉనికిని ఆలోచన ప్రకారం చూడాలి ఆవిధంగా మమ్ముల్లను నేరుగా కొలువు తీర్చుకొని ఇక ఎటువంటి మోసాలు, ద్రోహాలకు అరాచకాలు పాల్పడిన తీరును మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని గట్టు ఎక్కడం వలన మమ్ములను శాశ్వత ఆనంద స్వరూపంగా నిలుపుకొని నిత్యం మా గూర్చి చెప్పుకొని వినడం వలన కేవలం ఆనందం సంతోషం వేరే లోకం లో రక్షణ వేరే కాదు అని ఒకే ఆంతర్యం మూర్తిగా కొలువు అయ్యి ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
--సర్వం ప్రపంచమునకు కారణమైన పరమాత్మా పరాధాముడు ఉన్నాడు అని కొందరికే తెలుసు అది కూడా ఎంత వారు దర్శించినారో అంతే తెలిసే వాడుగా భగవంతుడు ఉంటాడు అటువంటి ఆంతర్యం మూర్తి ఇప్పుడు వాక్ రూపం లో చదువుకొన్న మేధావులు మధ్య వెలసిన తీరు యావత్తు మానవజాతిని మాట మాత్రంగా కాపాడడానికి పరిణమించిన పరిణామ స్వరూపం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను మొదట మనసులో కొలువు తీర్చుకోండి, ప్రతి ఒక్కరు మా ఫోటో పట్టుకొని, వీలు అయినంత చెప్పుకొని వినండి, అప్పుడు మనసులు బలపడి వెళుతున్న మాయ మార్గం నుండి ఆలోచనతో విచక్షణతో నిలకడైన జ్ఞాన లోకాన్ని పెంచుకొని సురక్షితంగా జీవిస్తారు మనుష్యులు మాటతో ఆలోచనతో విచక్షణతో ఒక్కటి అవ్వకపోతే మనుష్యులకు తమ బలం తమకే తెలియక, తమ మనసు బలం పెంచుకోకుండా ఎవరైనా మనసు బలం చూపితే గ్రహించకుండా, మాట కూడా గ్రహించకుండా ఏదో రకంగా ఏదో ఒక్కటి చేసి ఇబ్బంది పెట్టడమే అజ్ఞానం అని తెలుసుకొని ఎలాగైనా అందరిని మాటతో వ్యహరించి మాట కలిస్తేనే ఏదైనా చెయ్యగలరు లేకపోతె మనుష్యులు మృతం నుండి బయటకు రాలేరు అని భగవంతుడు అందరిని మాటకే కలిపి, సునామీలు సముద్రాలు కూడా ఒక మాటకే ఉన్నాయి అని చెప్పిన తీరు ప్రతి ఒక్క మనిషికే కాదు సూర్య చంద్రాది గ్రహస్థితులకే ఆధారం అని గ్రహించి మేము చెప్పినట్లు విస్తారంగా చెప్పుకొని వినడం వలన మనసులు మాట విచక్షణ పెరిగి మనుష్యులు స్థిరమైన కారణం గా, సర్వ ప్రపంచాన్ని మాటకే నడిపిన వాక్ విశ్వరూప చుక్కానిని పెంచుకొని సురక్షితంగా జీవించగలరు.

89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
-- లోకంలో మనుష్యులు ప్రాణులు అన్నీ కూడా ధర్మం ప్రకారం ఉన్నాయి, అటువంటి ధర్మమునకు ఆధారమైన వాడిగా కాలాన్ని నియమించిన పురుషోత్తములుగా వాక్ విశ్వరూపంగా సర్వం ప్రజలకు ఆధారమైన అనగా ప్రతి ఒక్కరి కదలికలు వారు కోరుకొన్నా కోరుకోకపోయినా మంచి జరిగినా, చెడు జరిగినా, తన చేతిలోనే ఉన్నది, అనగా తన మాటలోనే ఉన్నది అని రుజువుగా చెప్పిన తీరును సూక్ష్మంగా పట్టుకొని బలపరుచుకొని అనగా ఇప్పటికే ఏమి జరిగినది కాలస్వరూపం ప్రకారం ఇకమీదట ఏమిటి అని సూక్ష్మంగా తెలుసుకొని సర్వ ప్రజోత్పతి కి ఆధారమైన, కారణమైన వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి సదా తపస్సుగా చెప్పుకోవడం వినడమే జీవితం అని తెలుసుకొని సూక్ష్మంగా వ్యహరించగలరు, ఇక తాము మనుష్యులు గా బ్రతకాలి అనే కోణం వదిలివేసి మనసుతో మాట మాత్రంగా ఒక ఒరవడిని పట్టుకొని జీవించాలి అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా ఆంతర్యం, మూర్తిగా జాతీయ గీతం లో అధినాయకులు వలెనే కొలువు అయ్యి ఉన్న తీరుగా సదా గ్రహించి తరించండి.

90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
--వెలుగుతున్న లోకమే అతని మాట లోకంలో సంభవించిన వెలుగును మాటకే తన చుట్టూ కనీసం ఉన్నా తనకు లేకపోయినా మాయలో తన వారిని అని కూడా చూసుకోకుండా కేవలం మనసుతో పరిణమించిన పరిణామ స్వరూపంగా మాటకే చెప్పిన తీరులో వెలుగుతున్న లోకం అతని వలనే అనగా ప్రతి పగలు, వెలుగే రోజు అతని ఆధారంగా ప్రకాశిస్తుంది అని అనగా గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం గ్రహించిన కొలది ఇక లోకంలో ఏదో చీకటి ఉన్నది, ఏదో అజ్ఞానం ఉన్నది అని భయం వదిలివేసి అతని మాట పట్టుకొని సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందటమె జీవితం అని గ్రహించి తరించగలరు.

91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
-- ఇక మీదట భగవంతుడు ఎక్కడో లేడు, తమ మధ్యలో విచక్షణ స్వరూపుడై, జ్ఞాన స్వరూపుడై, కాలాన్ని మాట మాత్రంగా నడిపిన కాలస్వరూపుడై జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని, సాక్షులు ప్రకారం గ్రహించి అప్రమత్తం చెందటమె ఇప్పుడు తక్షణ కర్తవ్యం అనగా సంవత్సరాలు, నెలలు, రోజులు గంటలో నిముషాలు రెప్ప పాటు పరిణమాలు కూడా అతనికి ఒక్క మాట తీరు అని సాక్షులు ప్రకారం రుజువు గ్రహించి, సూక్ష్మంగా తెలుసుకొని వెళ్లడమే ఇక జీవితం ఏదో ఒక్కటి రాజకీయాలు కొల్లది, భౌతిక జీవితాలు కొలది చెప్పడం చెయ్యడం ఎవరికి సురక్షితంగా కాదు స్వామిజిలు గురువులు, మేధావులు రాజకీయనాయకులు డబ్బు సంపాదనే ప్రధానంగా భావిస్తున్న మనుష్యులు అందరూ కూడా తమ మనసులు అధినాయక మహారాణి సమేత మహారాజ వారితో అనుసంధానం జరిగి, వారి పిల్లలు గా వదిగిపోయి చెప్పుకొని వినడం వలన తపస్సు యోగం కుదిరి శాశ్వత ఆంతర్యం మూర్తితో అనుసంధానం జరిగి ముందుకు వెళతారు, అతనే కాలం ధర్మం అయ్యి ఉన్న శాశ్వత ఆంతర్యం మూర్తిగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా, మరణించినా మరణం లేనట్లు చూడగల జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తరించగలరు.

92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
--ఎటువంటి తప్పు గాని ఒప్పు గాని తాను ఇంతే అనిఎవరూ పట్టుకోలేరు అందుకే నిత్య ఆంతర్యం మూర్తిగా శాశ్వత ఆంతర్యం మూర్తిగా యావత్తు మానవజాతి మనసులు పెంచుకొనే కొలది ఆంతర్యం స్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించండి, ఇక ఏమి పరి పరి విధముల ఆలోచన చెయ్యకుండా, మమ్ముల్లను మనసుతో పట్టుకోవడం వలన ఎవరి ఎవరికి బౌతికంగా హాని చెయ్యలేరు తమ భౌతిక ఉనికి సురక్షితంగా ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు జ్ఞాన ఉనికితో నిత్యం అభివృద్ధి చెంది యోగం తపస్సుగా ముందుకు వెళతారు కావున మనుష్యులలో కనీస మనిషిని అనుకొంటే కాలస్వరూపంగా ప్రకారం అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన ప్రకారం, మమ్ములను కేంద్ర బిందువుగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు తీర్చుకొని ఏ విధంగా పట్టుకోవడానికి వీలు లేని స్వభావం పైన సదా జ్ఞానంతో చెప్పుకోవడం వలన లోకం ముందుకు కదిలి ఆంతర్యం లభిస్తుంది చుట్టూ ఏమి లేదు సర్వం తాను అయ్యి ఉన్న స్థితి తో అనుసంధానం పెరిగి ఉన్నత జ్ఞాన ఆంతర్యం యోగం తపస్సు వైపు బలపడతారు కావున మనుష్యులు చిన్నా పెద్ద ఒక్కటి అయ్యి ఎలా ఒకరికి ఒకరు ప్రత్యేక్షంగా పరోక్షంగా ఒక్కటి అయ్యి మమ్ముల్లను గ్రహించకుండా ప్రవర్తించారో అదే విధంగా మమ్ములను పట్టుకొని గ్రహించడం ప్రారంభించండి, మా emails కు స్పందించండి ఇప్పటికైనా మేము చెప్పినట్లు చెయ్యడం వలన మాయ నుండి బయటకు రావడం లో బలపడతారు ఇక భౌతిక స్థితి లేదు ఆలోచన స్థితిలో లోకం శాశ్వతంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా ముందుకు వెళుతున్నది ఆవిధంగా ముందుకు వెళుతున్న లోకాన్ని పట్టుకొని తమకు కూడా మృతం లేని వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి తాము ఆంతర్యంగా ముందుకు మనసుతో యోగాత్వంలో అభివృద్ధి చెందుతారు అదే ఇక మీదట ముందుకు వెళ్లడం అంటే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
--ఎవరిలో ప్రజ్ఞ జ్ఞానం ఉన్నా అది వినియోగం లోకి రావాలి అంటే ఉపయోగించుకోవాలి అనగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని ప్రజ్ఞ స్వరూపులుగా జ్ఞాన స్వరూపులు అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరుగా పట్టుకోవడం వలన, ఎటువంటి భౌతిక స్థితికి సంభంధం లేకుండా ఒకరికి ఒకరు అడ్డం పెట్టుకోకుండా నిత్యం మనసులు మాటలతో ముందుకు వెళతారు సర్వం నడిపిన తీరును బలపరుచుకోవడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక మనుష్యులు బౌతికంగా కదలడం కూడా తమ చేతిలో లేని వ్యవహారం అని గ్రహించి, తక్షణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక్కటి అయ్యి మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం ప్రారంభించడమే జీవితం బౌతికంగా కనీసం మనిషి ఆలోచన ప్రకారం ఎంతైనా బలమైనవాడు అతనిని గ్రహించే కొలది ఆలోచన బలం తమకు పెరిగి మృతం నుండి మాయ నుండి బయటకు వస్తారు అదే ఇప్పుడు కనీస మనిషిని వాక్ విశ్వరూపంగా మార్చి అతని ద్వారా మనిషిని అనగా మాటని కాపాడటమే సృష్టి, కాలమే ముందుకు వేళ్ళు నిర్ణయం జరిగినది అని గ్రహించండి, అనగా ఎలాగైనా మాటను మోసం చెయ్యడం వలన మనుష్యులు మాయ పెంచుకొంటున్నారు అనగా మేము గంటన్నరలో సంవత్సరాలు చెప్పిన తీరును లోకంలో భౌతిక ప్రజ్ఞ వంతులు, అనగా human know how ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించిన కొలది దివ్య ప్రజ్ఞా జ్ఞానం అనగా కాలాన్ని నియమించిన దివ్య పరిణామంగా మమ్ములను సదా గ్రహించడమే ఇక ఆంతర్యం లోక అని ఆశీర్వాద పూర్వకంగా దివ్య ప్రజ్ఞా స్వరూపంగా కొలువు అయిన అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా మా పిల్లలను అందరిని మాయ నుండి బయటకు రావడానికి మా జ్ఞాన చెయ్యి పట్టుకోండి అని ఆహ్వానిస్తున్నాము అనగా మేము సూచ్చించినట్లు మమ్ములను బొల్లారంలో కొలువు తీర్చుకొని గ్రహించండి. అందుకు మనసులుగా కదలండి ఎక్కడి వారు అక్కడ మనసులు పెంచుకోండి మాతో రాజ్యాంగ నిర్ణయం తీసుకొని నిత్యం సాక్షులు ప్రకారం గ్రహించడం ప్రారంభించండి. ఆదేశాత్మకంగా సందేశాత్మకంగా ఆశీర్వాద పూర్వకంగా, మామూలు మనిషిగా కొంచం ఆదుర్తి గా కూడా చెబుతున్నాము మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేతం మహారాజ వారిగా బృందం లోకి ఆహ్వానిస్తున్నట్లు ఒక emails దేశ అధ్యక్షులు వారి కదలికతో కేంద్ర రాష్ట్రాలు ఇతర రాష్టాల సహకారంతో తెలుగు ముఖ్యమంత్రుల ప్రత్యేక బాధ్యతగా, తెలంగాణ గవర్నర్ గారి ద్వారా మేము చేసిన మార్పును ప్రాధమికంగా నేరుగా ఆహ్వానిస్తున్నట్లు మాకు తక్షణం ఒక ఈమెయిల్ పంపండి, బౌతికంగా మా వద్దకు రావడానికి తగిన సన్నద్ధం వైపు బలపడడానికి ఊతంగా ఉంటుంది కావున నిత్యం మనసు పెంచుకొనే ప్రక్రియ మాత్రమే లోకాన్ని మానవజాతిని కాపాడుతుంది ఇక అప్పటికి అప్పుడు ఏమి ఆలోచన గాని వ్యహారం గాని యాంత్రిక లోకంలో erstwhile లోకంలో మాతో అనుసంధానం జరుగకుండా ఎటువంటి రక్షణ లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
--భగవంతుడు ఒక ఉన్నత స్థానం నుండి సర్వం చూస్తున్నాడు అతనిని సర్వ దర్శన అని అంటారు అటువంటి జ్ఞాన సర్వ దర్శన మూర్తి వాక్ విశ్వరూపుడై సర్వం తాను అయ్యి ఉన్నాడు, తాను చూడటమే కాకుండా చూస్తున్నది చెబుతున్నది కనిపిస్తున్నది కనిపించబోయేది తాను అని వాక్ గా సాక్షులు ముందు చెప్పిన తీరు సూక్ష్మంగా పట్టుకొని జీవించడమే లోకం అని తక్షణం మా మెసేజులు emails పై బృందాలుగా ఏర్పాడి వాక్ సర్వ దర్శనం ను పట్టుకొని, మనుష్యులు ఉన్న ఫలంగా తమని తాము enroute చేసుకొని ముందుకు వెళ్ళాలి అని మేధావులు అందరూ ఒక్కటి అయ్యి ఇక భౌతిక విషయాలు కొలది రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం ఎవరికి సురక్షితంగా కాదు అని పెద్ద చిన్నా, అందరూ ఒక్కటి ప్రతి ఒకరు ప్రతి కదలికలు మనిషిగా కాదు మనసుగా మాటగా కదులుతాము అని ప్రతిజ్ఞగా జీవించడం వలన సర్వం దర్శన స్వరూపుడు అయిన అంతర్యామి వాక్ విశ్వరూపంగా ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి అతని ని సూక్ష్మంగా పట్టుకొని ముందుకు వెళ్లడమే దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం అవ్వగలరు, భారత దేశంలో దివ్య రాజ్యం, అంటే అధినాయక ప్రభుత్వం అని గ్రహించి జాతీయ గీతంలో అధినాయకుడిని సూర్యుడిగా భావించి, సృష్టిని నడిపిన తీరుగా గ్రహించి ఇద్దరినీ కలుపుకొని ఆంతర్యంగా రవీంద్ర భారతి గా బలపరుచుకోవడమే ఆంతర్యంగా జ్ఞాన విచక్షణతో జీవించడమే, నూతన ఆంతర్యంగా రవీంద్ర భారతి గా మారుతుంది ఇప్పుడు మనుష్యులకు అభివృద్ధి జ్ఞాన అభివృద్ధి వైపు వెళ్లడం ఆవశ్యకం ఇప్పటివరకు జ్ఞానం అంటే ఏదో చదవడం అందుకు తగినట్లు సంపాదించడం ప్రధానంగా డబ్బు, వస్తు విలాసాలు శారీరక శౌఖ్యలు సంపాదించడం కోసం అన్నట్లు అవి అన్నీ మాటకు ఉన్నాయి, మాట బలం పెంచుకోకుండా మనలేరు అని గ్రహించి కాలస్వరూపం లో మేము చెప్పిన మంచి చెడులు మాటకే చిప్పిన తీరు పై మనసులు పెట్టి సాక్షులు ప్రకారం తెలుసుకొని ఇప్పటికే జరిగిన ఇక మీదట ఏమిటో చూసుకొని మాత్రమే ముందుకు వెళ్ళగలరు అని దివ్య వరంగా చెబుతున్నాము. అనగా సృష్టినే మాట మాత్రంగా నడిపిన శాశ్వత మరణం లేని తల్లి తండ్రి గురువు అయిన మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా, జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా నిత్యం చెప్పుకొని వినడం వలన జ్ఞాన రక్షణ గా అప్రమత్తంగా జీవిస్తారు అని గ్రహించి సూక్ష్మంగా వ్యహరించండి.

95) అజ: - పుట్టుకలేని వాడు.
--పుట్టుకెలేని వాడికి చావు కూడా ఉండదు అనగా, మాట మాత్రంగా సర్వం చెప్పిన తీరు అంతర్యామిగా ఎప్పుడూ ఉండే స్థితి స్థూలంగా ఉండి లోకాన్ని నడిపే స్థితి చావు పుట్టుకలు లేనిది అని గ్రహించి వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంలో అధినాయకులు వలెనే గ్రహించి తరించగలరు తక్షణం మనసులలో కొలువు తీర్చుకొని, బౌతికంగా కొలువు తీర్చుకోవడానికి మిమ్ములను మీరు, అంతర్ముఖులను చేసుకోవడం కోసం అనగా ఒక మాట మాత్రంగా సర్వం ఉన్నది ఇక పరి పరి విధముల లోకంలో చిక్కుకొని మంచి చెడు మధ్య మిధ్యగా బ్రతకడం అవసరం లేదు, మాట ఒరవడి పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా తెలుసుకొని జీవించే పరిణామంలో ఉన్నారు అదే దివ్య రాజ్యం నూతన యుగం అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పరిపాలన గా అధినాయక ప్రభుత్వం అని గ్రహించి, దేశ నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సర్వులు ఏకకాలంలో అధినాయక భవనం లో, అనగా పూర్వపు రాష్ట్రపతి భవనం లో మా అధినాయక ప్రతినిధులు వారు అయిన, పూర్వపు రాష్ట్రపతి వారి దగ్గర నుండి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకొని మేము ఇప్పటికి వీలు అయినంత కనపడగల ఫోటో మా బ్లాగ్ నుండి తీసుకొని సూక్ష్మంగా అంతర్ముఖులై మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు తీర్చుకొని గ్రహించడమే జీవితం అని అప్రమత్తం అయ్యి, యావత్తు మానవజాతికి ఇక తాము మనుష్యులు కాదు మనసుగా మాటగా బ్రతికే మహత్తర పరిష్కార పరిణామంగా అందుబాటులో ఉన్న అధినాయకులు వారిని తక్షణం కొలువు తీర్చుకోవడానికి వారి పిల్లలుగా ప్రకటించుకొని చెప్పుకొని వినడం ప్రారంభించండి. నిజమైన స్వేచ్ఛ మనసుకి కావాలి మాటకు కావలి అని గ్రహించి సూక్ష్మంగా వ్యహరించండి.

96) సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.
--లోకంలో ప్రతి దివ్య తత్వమునకు అధిపతి అయిన వారు కాబట్టి, కంచి కామ కోటి జయేంద్ర సరస్వతులు వారి గూర్చి ఆశ్రమాలు గూర్చి ప్రతి యొక్క దేవి దేవతల పాటలు లోకంలో సంభవించే ప్రతి పరిణామం మాటగా చెప్పగలిగిన స్థితి గా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందటమె ఆంతర్యం కావున దేశ అధ్యక్షులు వారి నుండి, సామాన్యులు వరకు ఒక మాట వైపు వచ్చు, శాశ్వతంగా మృతం నుండి బయటకు రాగలరు కాలస్వరూపం మించి పెద్దతనం గొప్పతనం లేదు ఉన్నా తమకు విచక్షణకు తెలుస్తుంది ఇప్పటికి సర్వం మాటకే పట్టుకొన్న విచక్షణ స్వరూపాన్ని పట్టుకొంటే చాలు, అనగా ఇక మీదట తపస్సుగా ఎటువంటి దివ్య శక్తులు అయినా మనసుకే తెలుసుకోవచ్చును అని గ్రహించి ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి, కాలం అభివృద్ధి చెందిపోయినది టెక్నాలజీ అభివృద్ధి చెందిపోయినది అనుకొంటున్న వారు మమ్ములను ఎవరైనా పట్టించుకోకుండా చేసి దేశ ప్రధాన మంత్రి గారిని ఇంకొకరిని వారికి ఏదో అనుకొనేలా చెప్పడం లోపల ఒకటి బయటకు ఒక్కటి తాము ఇంకా తెలుగు వారిలో ఎవరో తెలివైన వారు పెద్ద వారు ఉన్నారు వారిని ప్రధాన మంత్రిని చేద్దాం మమ్ములను ఆసక్తి చూపుతున్న వారిని, మత పార్టీ ఏదో ఒకటి మీడియాలు కొలది నడుపుదాము అనే ఆలోచన కూడా అజ్ఞానం తక్షణం తాము అంతా ఒక్కటి అయ్యి మమ్ములను మించిన ఆంతర్యం మూర్తి లోకంలో లేదు అనగా తమ ప్రజ్ఞ జ్ఞానం అన్నీ మమ్ములను అనగా వాక్ విశ్వరూపమునకు తమ జాతీయ గీతంలో అధినాయకుడిగా కొలువు అయిన తీరుకు మించి లేదు అని మా పిల్లలుగా ప్రకటించుకొని అందరూ ఒక కుటుంబంగా ప్రపంచమే వసుదేక కుటుంబంగా బలపరుచుకోవడమే తక్షణ కర్తవ్యం మమ్ములను గ్రహించకూడదు అని చేసిన ఎటువంటి వ్యసన పూర్వక విపరీతాలు మమ్ములను గ్రహించేకొలది తగ్గిపోతాయి అవికూడా అందరూ ఒక్కటి అవ్వడానికి ఇక మాయ లోకం వదిలివేసి జ్ఞానం వైపు వెళ్ళడానికి ఉపయోగపడతాయి మేము చెప్పినట్లు చెయ్యడం వలన అంతే గాని మీలో మీరు ప్రాంతాలు కొలది కులాలు కొలది వ్యక్తులు కొలది వ్యహరించడం ఇక ఎవరికి రెప్ప పాటు కూడా క్షేమ కరం కాదు అని గ్రహించి పరమత్తం చెందగలరు.

97) సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.
--సిద్దులలో సర్వ సిద్ధమంతుడు తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు, జాతీయ గీతంలో ఆంతర్యం స్వరూపంగా తపస్సుగా పెంచుకొనే కొలది ఇప్పటికే కనీసం రూపం నుండి కనీస జ్ఞానం నుండి తమ చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా పట్టుకొన్న ఆధునిక రుజువైకి శాస్త్ర పరిశోధనకు పరిశీలనకు తపస్సుగా అన్నిటికి అంది ఉన్న సాధారణ మనిషిగా లోకాన్ని నియమించిన మృతం లేని ఆంతర్యం స్వరూపులుగా అందుబాటులో ఉన్నారు అనగా మమ్ములనుఒక సాధారణ మనిషిని ఉపయోగించి మాటతో లోకాన్ని నియమింప చేసి భౌతిక యాంత్రిక లోకాన్ని రద్దు చేసేవేసి, ఇక మనసుతో వ్యహరిస్తే ముందుకు వెళ్ళే లోకంగా మారిపోయి ఉన్నది అని సర్వ సిద్ద గా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ్ వారిని వారు మాత్రమే అధిష్టించి గల వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, అనగా మమ్ములను కొలువు తీర్చడం అంటే ఇక తాము ఎవరూ నేను అనే దేహం మమకారం వదిలివేస్తారు మా తరువాత ఇక ఎవరూ అధిష్టించి లేరు, అనగా అధిష్టించి వలసిన అవసరం ఉండదు అనగా ఇక మనిషి కోణం పోయి ఆలోచన కోణం వైపు వస్తారు, అనగా మనుష్యులు ఇక బంధాలు కొలది, భౌతిక సుఖాలు కొలది మనలేరు వాటి కోసం ఇతరులకు హాని చేస్త్తున్నారు అంటే వాటిని వదిలివేసి మాయ నుండి బయటకు రావాలి అలా రావాలి అంటే తగిన ఆంతర్యం ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా కావలి అదే కాలస్వరూపంగా వాక్ విశ్వరూపం యావత్తు మానవజాతిని యాంత్రిక మాయ నుండి తప్పించడానికి వచ్చిన దివ్య పరిణామం మమ్ములను తక్షణం బృందాలుగా ఏర్పాడి గ్రహించడం ప్రారంభించండి మీడియా చానెల్స్ అన్నీ దూరదర్శనలో విలీనం చేసి అందరూ అధినాయకులు వారి పిల్లలుగా చెప్పుకొని వినడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

98) సిద్ధి: - ఫలరూపుడైనవాడు.
--కనీస మాటకే సర్వం పొందిన సిద్ద స్వరూపుడు, ఇక పెరిగిన కొలది సర్వం ఫలాలను ఇచ్చే సిద్ది స్వరూపుడిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా ఆంతర్యం మూర్తిగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి తక్షణం ఎక్కడి వారు అక్కడ బృందాలు గా ఏర్పడి సూక్ష్మంగా సాక్షులు ప్రకారం జరిగిన పరిణామంలోకి బలపడటం వలన సకల సిద్ది పొందుతారు అని ఆశీర్వాదపూర్వకంగా తెలియజేస్తున్నాము.

99) సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.
--సర్వమునకు మూలమైన వాడు ఆధారమైన వాడు గా వాక్ లో వెలసిన ఆంతర్యం మూర్తిగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నాము అని అనుగ్రహంగా వివరిస్తున్నాము, కావున మమ్ములను మేము చెప్పినట్లు గా సూక్ష్మంగా గ్రహించడం ప్రారంభించండి ఎక్కడి వారు అక్కడ బృందాలు గా ఏర్పడండి, అనగా ఇప్పటికే జరిగిన తెలుసుకోవలసిన వినవలసి అన్నట్లు ఉన్నది అని గ్రహించండి ఇలా తెలుసుకోకుండా ఎవరు ఏమి మాట్లాడిన ఏమి చేసినా అది మృతం అవుతున్నది అన్ని గ్రహించండి సర్వం తాను అయిన అన్నిటికి మూలమైన వాడిగా మమ్ములను గ్రహించండి సర్వోన్నత న్యాయ స్థానం వారు అదే విధంగా రాష్ట్రాల న్యాయ స్థానాలు జాతీయ గీతం లో అధినాయకులు వారినే తమ న్యాయ అధిపతిగా న్యాయ మూర్తిగా భావించి ప్రజలు కొసం భగవతుండి కోసం అన్నట్లు ద్వంద్వం గా నడవాల్సిన అవసరం మా వలన పోతుంది సూక్ష్మంగా సర్వమునకు మూలమైన వాడిని మరణం లేని వాడిగా వాక్ విశ్వరూపం పట్టుకొంటే చాలు, సాక్షులు ప్రకారం సాక్షం తీసుకొని మమ్ములనుకూడా శరీరంగా చూడకుండా ఇప్పటి వరకు మేము ఏమి చేసాము మమ్ములను శరీరంగా చూసుకొంటూ తాము ఏమి చెయ్యగలిగినరో చూసుకోండి జ్ఞానం లేకుండా ఆంతర్యం లేకుండా ఎవరికి జ్ఞాన పట్టులేకుండా అప్పటికి అప్పుడు తీర్పులు గొడవలు మీద ఆధారపడి మాయ లోకములో కొనసాగుతున్నారు అని గ్రహించండి సమాజంలో ప్రతి ఒక్కరు జ్ఞానంతో వెలగాలి జ్ఞానమే శాశ్వత ఆంతర్యంగా అందుకు ఇక ఏమి అవసరం లేదు కానీ వేరే సంపదలు కోట్ల ఆస్తులు భవనాలు వసతులు ఇవే అభివృద్ధి అనుకొంటున్న భౌతిక ఆలోచన పరులు మమ్ములను గ్రహించకుండా అప్పటికి అప్పుడు రహస్య పరికరాలు కొల్లది మోసాలు ద్రోహాలు చేసుకొంటూ పైకి మనుష్యులను ఉపయోగించి ఏదో ఒక్కటి మానేజ్ చెయ్యడం కాదు మనసులు పెంచుకోవాలి ప్రతి ఒక్కరు మనసులు అభివృద్ధి చేసుకోవాలి అప్పుడు ఇరుకు మనస్తత్వాలు నుండి విశాలంగా అందరూ ఒక కుటుంబంగా జీవించగలుగుతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

100) అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.
-- మమ్ములను మామూలు మనిషిగా ఎటువంటి పరిస్థితిలో ఇక చూడకుండా మేము ఎలా సంతకం పెట్టినమో అలా మాట్లాడటం వలన మమ్ములను అలానే మాట్లాడనివ్వడం మా గూర్చి అలానే చెప్పుకోవడం వలన కాలమే ఇచ్చిన దివ్య మోడ్పులోకి వెళ్ళిపోతాము ఎటువంటి పతనం లేని స్వరూప సామర్యం అనగా మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా బలపరుచుకొని, నిత్యం పెంచుకోవడం వలన మొదట నుండి మనసులు కలుపుకొని మనసుగా ముందుకు రావడానికి నిత్య ప్రయత్నం జరిగిన మనస్సుగా ఏమైనా మనసుగా ఎగసి మనసు పడి , మనసుగా మిగిలిన ఆంతర్యం స్వరూపంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా మమ్ముల్లను మేము కొలువులు అయ్యి ఉన్నాము అని పంపిన లేఖలు ప్రకారం మనసులు పెంచుకొని జీవించడమే జీవితం ఆంతర్యం అని తక్షణం ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మణా జీవించడం వలన పతనం లేని జ్ఞాన స్వరూపంగా మమ్ములను పట్టుకొని, తాము కూడా ఎటువంటి పతనాలు నుండి అయినా బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

101) వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.
--వాక్ కు చర్యలకు సంభంధం లేకుండా ప్రవర్తిస్తున్న ధర్మ వర్థం నుండి వాక్ చర్యలు తమకు మించినవి కావు అని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి అనుదుబాటులో ఉన్నారు, ఇక నేను అనే అహంకారం వదిలివేసి, కాల వాహిని స్వరూపంగా ఓం కార స్వరూపంగా మమ్ములను పట్టుకొని ఎటువంటి తపస్సు యోగం అయినా సాధించుకోవచ్చును తక్షణం మృతం నుండి బయటకు మా యొక్క శాశ్వత పిల్లలుగా ఎంతైనా ఎదిగి భౌతిక మనిషిని ప్రామాణికంగా ఇక నూతనంగా సంతరించుకున్న జ్ఞాన విచక్షణ స్వరూపంగా భౌతిక ప్రపంచాన్ని జ్ఞాన ప్రపంచంగా బలపరచగల జ్ఞాన అవతారం గా ఇప్పటికే వచ్చిన లేదా రావలసిన కల్కి, వంటి అవతారాల యొక్క ఆధునిక స్వరూపంగా శాశ్వత స్వరూపంగా వాక్ రూపంలో అనుసంధానం జరుగుటకు వీలుగా జాతీయ గీతంలో అధినాయక మహారాణి సమేత మహారాజావారిగా సర్వోద్దరణ స్వరూపంగా అందుబాటులో ఉన్నారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

102) అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
--భౌతిక రూపం భౌతిక దేహములకు ఒక పరిమితి ఉంటుంది జ్ఞాన స్వరూపంలో ఉన్న భగవంతుడు అపరిమితుడు అంటారు అది దర్శించిన వారికి తప్ప అందరికి తెలియదు అటువంటి జ్ఞాన స్వరూపమును తన కనీస మాటలతో కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వంగా యావత్తు మానవజాతిని మృతం నుండి మాయ నుండి కాపాడడానికి వచ్చిన జ్ఞాన పరిణామ స్వరూపంగా కులం కొలది మనుష్యులు కొలది రహస్య ఆపరేషేన్స్ చేసి మనుష్యులు బౌతికంగా ఆధిపత్యం ఉండాలి తామే పై చెయ్యి ఉండాలి అనే ఇతరులను మనసుతో ముందు వస్తున్న వారిని, ఏదో రకంగా వారి కనీస జీవితాలతో చెలగాటం పెంచుకొని మనసు లేకుండా ప్రవర్తిస్తున్న ఇరుకు మనసులు తమకు తామే పరిమితులు విధించుకొని తాము నైతికత లేని పతనంలో కొనసాగుతూ మనసుతో పరిష్కారం గా వస్తున్న వారిని తమతో పోల్చుకొని మనసుతో అపరిమితంగా జ్ఞానంతో తేల్చుకోకుండా వ్యహరించడమే సమాజంలో పేరుకుపోయిన జాడ్యం అని గ్రహించి తక్షణం తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమెత మహారాజ వారితో అనుసంధానం జరిగి అపరిమిత జ్ఞాన స్వరూపంగా గ్రహించన కొలది ఘన జ్ఞాన సాంద్ర తరించగలరు

103) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.
-- మమ్ములను సాక్షులు నుండి మరణం లేని వాక్ విశ్వరూపంగా మేము కొలువు అయ్యి ఉన్నట్లు చూపిన తీరు ప్రకారం అనగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారిగా కొలువు అయ్యినట్లు మనసుతో గ్రహించడం ప్రారంభించడం వలన సర్వ సాంగత్యములు , భౌతిక బంధనాలు నుండి విడపడిట్లు గా నిత్యంజ్ఞాన ఆంతర్యంగా పెంచుకోవడం వలన తాము కూడా భౌతిక సాంగత్యములు నుండి అనగా పెద్ద చిన్నా, పేరు ఉన్న వాడు లేని వాడు, ఇప్పటికి చెడు చేసాను మంచి చేసాను అనే ఆలోచన భారం నుండి పాపాలు నుండి ఎలాగైనా తాము మనిషిగా బ్రతికెయ్యాలి అనే కంగారు అజ్ఞానం చాలా తెలివి ప్లాన్ అని భావించి తానే చేసాడు చేయించాడు అనుకోవడమే అజ్ఞానం అని మమ్ములను మనసుతో పట్టుకోగానే తెలిసి సర్వ మాయ సాంగత్యాలు నుండి బయటకు వస్తూ జ్ఞాన విచక్షణతో తపస్సుగా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా నిత్యం తపస్సుగా జీవిస్తూ ఉన్నత జ్ఞాన సాంగత్యము పొందటమే పరమార్ధం శాశ్వత తల్లి తండ్రి గురువుగా తమ పిల్లను మృతం నుండి తప్పించి కాపాడుతున్నపరిణామ స్వరూపం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

104) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.
--సర్వ భూతముల యందు తానే ఉన్న వాడు కాబట్టి మాట మాత్రంగా నియమించి గలిగినాడు కావున సమకాలిక మనుష్యులు మమ్ములను ఉన్న ఫలంగా తమ ఎక్కువ తక్కువ స్థితి నుండి మమ్ములను మనసుతో పట్టుకొని మా జ్ఞాన పిల్లలుగా ప్రకటించుకొని కాలస్వరూపంతో అనుసంధానం జరగడమే జీవితం అని గ్రహించి తరించగలరు. విచక్షణతో సర్వ భూతాల యందు ఉన్న పరిణామ స్వరూపం తో అనుసంధానం మాటకే చెంది మమ్ములను మనసుతో పెంచుకొంటూ తాము పెరగడం అనగా భూతములను అధిగమించి జ్ఞాన స్వరూపంగా సర్వం తెలుసుకోవడమే జీవితం అని గ్రహించి తరించండి.

105) వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.
-- పరిశుద్ధమైన మనసు గల వాడు కాబట్టే కాలాన్ని నియమించిన వాడు అయినాడు అని గ్రహించి, తాము ఇప్పటికి ఎటువంటి ఆలోచన చేసినా తప్పులు పాపాలు అపరిశుద్ధ పనులు చేసినా చేయించినా , మమ్ములను ఉన్న ఫలంగా కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా మనసుతో తపస్సుగా నిలుపుకొని ఎటువంటి అపరిసుద్ధం నుండి బయటకు రావడమే కాకుండా జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్లడమే మా వలన ప్రయోజనం.

106) సత్య: - సత్య స్వరూపుడు.
--సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అనేవి చాలా పెద్ద ప్రశ్నలు,బౌతికంగా సత్యం ఒక్కటే అనే దివ్య జ్ఞానం అందరికి ఉండదు ఎవరికి ఏది మంచి జరిగితే మంచి సత్యం చెడు జరిగితే చెడు సత్యం అని భావిస్తారు ఒకరికి సత్యం వేరు ఒకరికి అసత్వం అనుకొంటారు, ఒకరికి అసత్వం వేరు ఒకరికి సత్యం అని భావిస్తారు అటువంటి లోకంలో సత్యస్వరూపుడు యొక్క ఆవశ్యకత ఆ సత్యస్వరూపుడే స్వయంగా ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నట్లు వస్తాడు అని చెప్పిన తీరు ప్రకారం అతను మాత్రమే రాగాల తీరును పట్టుకొని ఎటువంటి వితండం లేకుండా అనగా ఫలానా రూపులోనే రావాలి ఇంకా కలియుగం ఉన్నది ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడో ఇంకా ఎవరో పుణ్యాత్ముడు రావాలి ఇంకా పాపం పండాలి అన్నట్లు ఆలోచన మానివేసి, ఇప్పటికే మృతం నుండి మాయ నుండి బయటకు వచ్చు మార్గం పెట్టుకోకుండా మృతం లో కొనసాగుతున్న తీరు నుండి బయటకు వచ్చి, కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని పట్టుకొని తపస్సుగా జీవించడమే క సకల దేవి దేవతల సమోహరం దర్శనం అని కాలమే ఇచ్చిన పరిష్కారం అనగా ఇప్పటికే తెలిసిన దైవము కూడితేనే సాద్య పడిన పరిణామం అని గ్రహించి జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయిన తీరును పట్టుకొని శాశ్వత ఆంతర్యం స్వరూపంగా నిత్యం తపస్సుగా మనసులు పెంచుకొని తరించగలరు.

107) సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.
--ప్రాణులు జీవులు ఏక కాలంలో జీవిస్తున్న జంతువులు వేరు వేరు గా ఉంటాయి, మనుష్యులలో కూడా వేరు వేరు జాతులు ఆలోచన విధానం ఉంటాయి, ప్రాంతాలు, దేశాలు అనే వ్యత్యాసాలు ఉంటాయి కులం మతం అనే ఏర్పాట్లు రకరకాల నమ్మకాలు ఉంటాయి, ఆధునిక చదువులు పదవులు కూడా అనేకం ఉంటె ఒకరికి తెలిసినవి ఇంకొకరికి తెలియాలి అనే లేదు,ఒకరి భౌతిక అనుభవాలు ఇంకొకరి రావు, కావున ఎవరికి వారు అంతా ఒక్కటి ఎలా అవుతారు, ఎవరైనా అంటే వారి పిచ్చి అని మిగతావారు అవమానిస్తాడు వారిని తెలుసుకోరు, ఆ విధంగా అంతా ఒక్కటే అనే concept అసలు ఎందుకు ఉండాలి, అంతా ఒక్కటి కాకపోయినా ఒక్కటిగా ఉండాలి అని చెప్పుకొంటూ కొందరి వారికి తోచిన పద్దతిలో మనుష్యులను కలపడం ఒక్కటి గా ఉండాలి అనే ప్రయత్నంలో విడగొట్టి కుల భవనాలు మత భవనాలు అని పెంచి అందరిని తాము ఆదరిస్తునట్లు తమ కంట్రోల్ లో ఉన్నట్లు చూపుకోవడం కోసం బౌతికంగా మానేజ్ చేసి మనుష్యులను మోసం చెయ్యడం ద్రోహం చెయ్యడం, అందుకు రహస్య మరియు ఓపెన్ పద్దతులలో, అందరిలో తాము ఒక్కడు అనిపించుకోవాలి ప్రత్యేకం అనిపించుకోవాలి అనే అజ్ఞానం లో విచక్షణ ఆలోచన విధానం లేకుండా తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా బౌతికంగా అజ్ఞానంలో గబ్బిలాలు వలె ఊగిసలాడుతో ఎప్పుడు రాలి పోతారు తెలియని ఆయా భౌతిక కదిలికలు భౌతిక స్వతంత్రమే స్వతంత్రం అని చూపుకొంటూ బౌతికంగా ఎవరూ అడ్డం లేకుండా లోపల ఒక్కటి బయటకు ఒక్కటి నడుపుకొంటూ , ఎప్పటికి తమ చేతిలోకి రాని పద్దతిలో సర్వం తమ చేతిలో ఉన్నది అనే మృతంలో తాము కూడా శవాలు వలెనే ఎటువంటి reservence, preservance mind and thinking లేకుండా పరవర్తిస్తున్నారు అని గ్రహించి, సర్వ ప్రాణులు యందు అంతరాత్మ గా ఆధునికంగా దర్శనం వాక్ రూపం లో సాక్షులు ప్రకారం జాతీయ గీతం లో కొలువు అయి ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని వాక్ విశ్వరూపంగా సర్వ మాటకే నడిపిన సత్య స్వరూపంగా జగన్నాటక సూత్రధారునిగా కొలువు అయ్యి ఉన్న తీరును తమ పథ సంకుచితాలు వదిలివేసి సూక్ష్మంగా గ్రహించి జ్ఞాన ఆంతర్యం మూర్తిగా సర్వాంతర్యామిగా కొలువు అయినా వారి పిల్లలుగా సూక్ష్మంగా మనసులు పెంచుకొని జీవించడమే రక్షణ ఆంతర్యం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.


108) సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.
-- భక్తి కలిగి ఉండండి భగవంతుడి దర్శనం లభిస్తుంది అనే మాట భక్తి అంటే ఏమిటి ఈ ఆధునిక కాలంలో భక్తి కలగాలి అంటే ఎలా, ఎవరి మీద భక్తి పెంచుకొంటారు, అప్పటికి తమకు ఏది అవసరమో ఏదో కావాలో అది పొందటంలో భక్తి శ్రద్ధ చూపించిన వారు చూపించి పొందినంత పొందుతున్నారు వాటిలో లాభం నష్టంతో అంతం అవుతున్నారు అటువంటి స్థితిని చూసి , సర్వాంతర్యామి వాక్ రూపంలో ప్రకటించి సర్వం తానే నడుపుతున్నాను ఇప్పుడు నేను వాక్ రూపం లో ఉన్నానుఅని దర్శనం ఇచ్చి జాతీయ గీతంలో సర్వ భౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నాము అని ప్రకటించడం జరిగినది, భక్తి శ్రద్ధ కలగడం లో మాతో అనుసంధానం జరిగి జరగడం లో స్వయంగా సాక్షులుప్రకారం మమ్ములను పట్టుకోవడం లో ఆలస్యం నిర్లక్ష్యం అన్నీ కూడా భరించి తాము భక్తి గా ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా ఏమి చేస్తున్న మొదట మా కంట్రోల్ లో ఉన్నారు అని ప్రకటించుకున్న ఆధునిక ఆంతర్య స్వరూపంగా మమ్ములను ఎటువంటి భక్తి శ్రద్ధ చూపించాలి అన్నా మొదట మమ్ములను ఉన్న ఫలంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని సూక్ష్మంగా తెలుసుకోవడం వలన తపస్సు భక్తి కూడతాయి మేము మనిషిగా మాకు మనుష్యులుగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాక్ రూపం లో ముందుకు వచ్చిన తీరును తాము కూడా ఎటువంటి భౌతిక స్థితికి ప్రాధాన్యత ఇవ్వకుండా మమ్ములను ఉన్న ఫలంగా ఎవరికి వారు ఎక్కడి వారు అక్కడ నుండి ఉన్న ఫలంగా మరణం లేని మాట తీరు సూర్య చంద్రాది గ్రహస్తితులను కూడా నడిపిన తీరును పట్టుకొని శాశ్వత తల్లి తండ్రి గురువుగా మమ్ములను నిలుపుకొని కొలది భాక్తాదీనుడు కంటే ఇంకా చెరువుగా జ్ఞాన స్వరూపంగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా ఎప్పటికి విడపడని తల్లి తండ్రి గురువు మరియు పిల్లలుగా Lord and his children కొనసాగాలి అని ఇప్పటికి ఆవశ్యకం అవకాశం ఉన్న జ్ఞాన రూపం లో వాక్ విశ్వారూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా మరణం లేని నిత్య వాక్ ప్రయాణం గా అందుబాటులో ఉన్నాము.

109) సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.
--లక్ష్మి అనగా భౌతిక సంపదలు అని మాత్రమే కాదు అసలు లోకం లో వెలుగు తేజస్సు లక్ష్మి స్వరూపం అయ్యి ఉన్నది, వాక్ విశ్వరూపంగా సర్వం మాటకే నియంత్రించిన జ్ఞాన సంపద స్వరూపుడిగా వెలుగు తున్న ప్రపంచానికి కేంద్ర బిందువుగా సదా వాక్ తో సంపద స్వరూపమును నడుపుతున్న పురుషోత్తముడిగా అనగా లక్ష్మితో కలిసి విరాజిల్లుతున్న వాక్ విశ్వారూపుడిగా మరణమే లేని శాస్వత సంపద స్వరూపంగా, జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

110) అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.
---ఇప్పటికే దేవి దేవతలను ఎలా కొలవాలో అలా కొలిచిన నామాలు వారి సాక్షాత్కారాలు భక్తులకు తెలుసు, కొందరి ప్రార్ధనలు ఆర్తి అనేక సందార్బాలలో అనేకులకు తీర్చిన సాక్షాలు మహిమలుగా చెప్పుకొంటూ ఉంటారు, ఇప్పుడు సాధారణ రూపంలో వాక్ రూపంలో ఆధునికంగా సర్వం దేవి దేవతల స్వరూపంగా, సర్వ మతాలు విశ్వాసాల స్వరూపంగా సర్వం చదువులు, నమ్మకాలకు కదిలికలకు ఆధారం ఆధునికంగా వాక్ విశ్వరూపంగా అనకాపల్లిలో కొందరు చదుకొన్న వారికి ఇతరులకు తెలియజేసిన తీరు ప్రకారం మమ్ములను ఇప్పుడు జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా, కొలువు అయ్యి ఉన్నట్లు ప్రకటించుకున్న మమ్ములను సాధారణ మనిషి అనే భావన వదిలివేసి అనగా మేము సాధారణ మనిషిగా రావడం అంటే ఇక మనిషి కోణం రద్దు చేసుకొంటూ అనగా ఇక ఎవరూ మనుష్యులుగా లేరు మనసులుగా మాట విచక్షణ స్వరూపంగా ఉన్నారు అని వాతావరణం వలన ఇక యాంత్రిక జీవితం రద్దు అయ్యిపోయి అనగా తపస్సు చేస్తే గాని రాని వరం ఒక మనసుతో పరితపించిన మనుష్యులను నుండి యాంత్రిక ప్రపంచం రద్దు చేస్తూ అనగా ఇక ఎవరూ బౌతికంగా పుణ్యాత్ములు పాపాత్ములు అని భావించడం బౌతికంగా ఓడిపోయారు గెలిచారు అని చూపుకోవడం వదిలివేసి వేరు వేరు స్తుతులు మాయలో పూజలు ఒక స్వరూపంగా అనేక నమ్మకాలను కూడా ఒక మాటకే తీసుకొని వచ్చిన మమ్ములను ఆధునికంగా ఇప్పుడు మేము మాత్రమే కొలువు అవ్వగల పద్దతిలో అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు ప్రకారం జాతీయ గీతంలో అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా స్తుతించి ప్రస్తుతించుకొని, ఆధునిక మాయ నుండి బయటకు రాగలరు అని అభయ మూర్తిగా ఆంతర్యం మూర్తిగా కొలువు అయ్యి ఉన్నాము అని స్పష్టం చేయుచున్నాము. మానవ మంత్రులు అతీత పరిణామాన్ని పట్టించుకోకుండా తలపడటమే వంటి అజ్ఞానం వదిలివేసి భగవంతుడు ఎప్పుడు తనకు తానుగా దర్శం ఇస్తాడు అని అతనిని ఎలా పట్టుకొని ఎలా కొలిచి ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం పొందాలో స్వయంగా భగవంతుడే చెబుతాడు అని తెలిసిన పండితులు ఇతరులను అప్రమత్తం చేసి అందరూ ఒక్కటిగా మేము చెప్పినట్లు సూక్ష్మంగా మమ్ములను మనసుతో పట్టుకొని ఎక్కడి వారు అక్కడ గ్రహించండి తరించండి తాత్కాలిక మృతం నుండి బయటకు వచ్చి శాశ్వత జ్ఞాన నుండి విచక్షణ తపస్సు వైపు బలపడి జీవించగలరు Lord and his children కొనసాగగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

111) పుండరీకాక్ష: - భక్తుల (పిల్లలు) హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.
-- వాక్ రూపం లో సర్వం తాను అయిన వాక్ విశ్వరూపులు తానే శాశ్వత తల్లి తండ్రి గురువుగా సమస్త ప్రపంచమును మాట మాత్రంగా నడిపిన, పురుషోత్తముడు, అనగా మంచి, చెడు పరిణామాలు లోకంలో ఏమి జరిగినా మాటకే చెప్పిన తీరును మనసులో నిలుపుకొని అనగా తాను తప్ప వేరు ఎవరూ లేరు అని హృదయంలో స్థాపించుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన మంచి చెడులు తెలుసుకొని ముందుకు వెళతారు లేదా ఇంకా ఎక్కడో ఏదో ఉన్నది తాము ఏదో చెయ్యాలి అనే అజ్ఞానం వదలకుండా ఇంకా మనుష్యులుగా తాము ఏదో చేస్తున్నాము అనే మాయలో కొనసాగడం వలన సర్వం నడిపిన సురక్షిత తీరులోకి తాము రాకుండా ఎవరిని రానివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి మేము చెప్పినట్లు వ్యహరించండి తెలుగు ముఖ్యమంత్రులు తాము అధినాయక భవనం తో అనుసంధానం జరిగి దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకొన్న వారు అవుతారు ఇక మనుష్యులు ఎవరూ మనసులు గా మాత్రమే మనగలరు అని గ్రహించి,తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని సర్వ సార్వభౌములుగా హృదయ పద్మమునందు కొలువు తీర్చుకొని నిత్యం ఆంతర్యంగా వికాసం చెంది అప్రమత్తం చెందగలరు.

112) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.
--ధర్మం కార్యములు వారు, అధర్మ కార్యములు వేరు అని లోకం లో యుగాలు కొలది ఉంటుంది అని భావించే వారు, సర్వ కర్మలు ధర్మం తాను అయిన వాక్ విశ్వరూపులను పెంచుకొని ప్రతి అణువు ధర్మం చూసుకొని ఆంతర్యంగా తెలుసుకొని ముందుకు వెళ్ళే నూతన పరిణామంగా తమ సర్వ సౌర్వభౌమా అధినాయక మహారాణి సమేత మహారాజ వారుగా జగద్గురువులుగా వాక్ భగవత్స్వరూపులుగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి తరించగలరు తక్షణం ప్రత్యేక బృందాలు ఏర్పాడి ఎక్కడి వారు అక్కడ చేరి చెప్పుకొని వినడం ప్రారంభించి ఎటువంటి భౌతిక ప్రపంచం ఇక సురక్షితంగా కాదు అని. ఆలోచన ప్రపంచమునకు బలపరుచుకొని జీవించడమే నూతన యుగం దివ్య రాజ్యం సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

113) వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.
-- నిత్యం మంచి చెడులు మధ్య ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటో మనుష్యులకు తెలియదు తమకు మంచి జరిగితే ధర్మం లేదా అధర్మం అని భవిస్తూ ఉంటారు లేదా తాము చేసినదే ధర్మం లేదా ధర్మం చెయ్యలేకపోతున్నాము అని కొందరు భావిస్తుంటారు కొందరు వారే అధర్మం చేస్తున్నారు అని భావిస్తుంటారు అటువంటి పరిస్థితులను ఛేదించుకొంటూ సర్వ ధర్మ నిర్వహణ స్వరూపులుగా వాక్ విశ్వరూపులుగా చావు పుట్టుకలు కూడా మాటకే నిర్ణయించిన ఆంతర్యం మూర్తిగా , ధర్మస్వరూపంగా కాలస్వరూపంగా, సూర్య చంద్రాది గ్రహస్తులను మాటకే నడిపిన సకల దేవీదేవతల సమోహారం సర్వ మతాల సారంగా ఎటువంటి భౌతిక ఉనికి ఇక తనకు మించినది లేదు అదే విధంగా వాక్ రూపం లో సర్వం తాను అయిన కనీస స్థితే యావత్తు మానవజాతికి అభివృద్ధి చేసుకోవలసిన కనీస ప్రామాణిక ధర్మ స్వరూపంగా ధర్మమే తానుగా వాక్ విశ్వరూపంగా మరణం లేని ఆంతర్యం స్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యిఉన్నారు అని స్పష్టం చేయుచున్నాము దివ్య వరంగా భావించి సిర్సా ధరించి తరించగలరు తక్షణం మృతం నుండి బయటకు వచ్చి అసలు మార్గం తపస్సుగా పట్టుకొని ఉన్నత దివ్య యోగత్వాలనుసాధన గా పొందటమే ఇక మానవజాతి లక్ష్యం జీవితం అని ధర్మ మూర్తిగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

114) రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.
--సర్వం వాక్ తో నిర్వహించిన పురుషోత్తములు, ప్రతి కదిలిక మంచి చెడు మాటకే నియమించిన మమ్ములను సూక్ష్మంగా అనగా మంచి చెడులకు అతీతంగా మనసుతో పట్టుకొని, సూక్ష్మంగా ఇప్పటికే నడిపిన తీరు సాక్షులు ప్రకారం గ్రహించి తెలుసుకోవడం వలన. మేధావులు అంతా ఒక్కటి అయ్యి తాము అంతా మా పిల్లలుగా ప్రకటించుకొని అనగా మా మీద చెప్పుకోవడానికి వినడానికి తమతో తాము పెద్దా చిన్నా లేదా తెలివైన వారు తెలిలేని వారు, ఇప్పటికి మంచి చేశారు లేదా చేడు చేశారు అనే అంతరాలు కూడా మాకు సమర్పించివేసి దుఃఖమునకు కారణాలు ఆశ నిరాశలు నుండి మమ్ములను జాతీయ గీతం లో అధినాయక సార్వభౌమ మహారాణి సామెత మహారాజ వారిగా కొలువు తీర్చుకొని ఇక మరణం లేని ఆలోచన వైపు బలపడటమే దుఃఖములు దుఃఖ కారకములను శాశ్వతంగా జయించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

115) బహుశిరా: - అనేక శిరములు కలవాడు.
--గతంలో భగద్గీత ప్రకారం తనకు అనేక తలలు ఉన్నాయి అని చూపిన దర్శనం కంటే ఇప్పుడు వాక్ రూపంలో జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజా వారిగా కొలువు అయిన వారు సాక్షులకు ఇచ్చిన సాక్షం ప్రకారం, అనేక మనుష్యులు వారి ఆలోచనలు వారి మంచి చెడు మాటకే ఒక విశ్వవ్యాప్త పరిపాలన స్వరూపంగా అనగా universal sound track వలెనే చెప్పిన తీరును తక్షణం సాక్షులు ప్రకారం మేము కొలువు అయిన తీరుగా పట్టుకొని సృష్టి ఒరవడి గా మమ్ములను జాతీయ గీతంలో ఆంతర్యం మూర్తిగా సూక్ష్మంగా గ్రహించడమే మమ్ములను మా పరిపాలన తెలుసుకొని జీవించడమే లోకం తమ చేతిలో ఎటువంటి పరిపాలన గాని పరివర్తన గాని ఎటువంటి పుణ్యం పాపం కూడా ఎవరికి ఇక మీదట తమ మీద లేదా ఇతర మనుష్యులుగా మీద మోపినా మొత్తం అందరూ మృత కయ్య నుండి బయటకు రాలేరు అని గ్రహించి తక్షణం మేము సూచిస్తునట్లు మా దివ్య చెయ్యిని అనగా కాలాతీత మాటను పట్టుకొని జీవించడమే జీవితం మమ్ములను ఒక సాధారణ మనిషిగా లోటుగా చూడకూడదు చూడకూడదు అంటే మమ్ములను సాక్షులు ప్రకారం మరణమే లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని జీవించాలి అని ఆశీర్వద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

116) బభ్రు: - లోకములను భరించువాడు.
--భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అతను లోకాన్ని చూసుకొంటున్నాడు, కాపాడుతున్నాడు భరిస్తున్నాడు, అని చెప్పడం విన్న వారికి వాక్ విశ్వరూపం ప్రకారం మాటకే సర్వం నడిపిన తీరు ప్రకారం ఇక మీదట సాక్షులుప్రకారం కొలువు అయిన తీరు ప్రకారం సర్వం తానే మాటకే భరించి వ్యహరిస్తున్నాడు. అని ధీమా పొంది ఇక తాము యేవో మాటలు చెప్పాలి తాము ఇంకా రాజకీయంగా సామాజికంగా బౌతికంగా మనుష్యులుగా మనుష్యులను పరిపాలించాలి భరించాలి ఏదో చెయ్యాలి అనే ఆరాటం అజ్ఞానం ఇక అవసరం లేదు సూర్య చంద్రాది గ్రహ స్థితులను, మాటకే నడిపిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి ఒక మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయకులుగా కొలువుఅయ్యి ఉన్నారు అని సాక్షులు ప్రకారం గ్రహించిన కొలది బలపడతుంది సాక్షులు ప్రకారం మాములు సూక్ష్మంగా గ్రహించడమే ప్రాణాలు కంటే మిన్న భౌతిక పరువు మర్యాద డబ్బు బంధాలు ఎవరికి ఏమి లేవు వాటి కోసం ఇతరులను అవమానించి భూమికి భగవంతుడికి భారం కాకుండా,సర్వం తాను వారిని ఆంతర్యం మూర్తిగా గ్రహించడమే జీవితం అని గ్రహించి తరించగలరు.

117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
--మాట మాత్రంగా సర్వ కదిలికలు సూర్య చంద్రాది గ్రహస్తుతులుగా నడిపిన తీరు గా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ శ్రీమాన్ వారు వాక్ రూపం లో నడిపి గ్రహించి కొలది విశ్వ కారకంగా ఆంతర్యం మూర్తిగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా వాక్ రూపం లో కొలువు అయ్యి యావత్తు మానవజాతిని మృతం నుండి మాయ నుండి బయటకు తీసుకొని పోవు దివ్య స్వరూపులుగా కొలువు అయ్యి ఉన్నారు అని సాక్షులు మేధావులు విస్తారంగా చెప్పుకొని విని కొలది మృతం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వత ఆంతర్యం వైపు బలపడతారు. ఆధారంగా కదలికలు ఆంతర్యంగా మాటకే తెలిసిన మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన మాగూర్చి ఇతరులను బౌతికంగా మోసం చేసి తామే సుఖాలు కొలది భోగాలు కొలది రెప్ప పాటు తమ చేతిలోలేని మృతం కొనసాగుతున్నారు అని గ్రహించి చేసిన తప్పులు పాపాలకు ప్రతి తక్షణం ప్రతి ఒక్కరు మొదట స్వర సౌర్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలు గా ప్రకటించుకొని ఇక మనుష్యులు ఎవరూ తాము గొప్ప అని చూపుకోవడం కొందరిని ఏదో విధంగా తక్కువ చేసి చూపడం వంటి వ్యహారములు అపి మొత్తం అందరూ ఒక మాట ఒరవడిగా జీవించి మనసులు పెంచుకొని మనసుతో మాత్రమే మనగలరు వాక్ విశ్వరూపంగా పరిణమించిన పరిణామం మనసుతో మాట తప్ప వేరే ఏమి లేదు మనుష్యులను మాటను ఏమార్చి ధనం రాజకీయ పదవులు శారీరక సుఖాలు వ్యసనాలు కొల్లది మనుష్యులు మనుష్యులనే మోసం చెయ్యడం ద్రోహం చెయ్యడం వంటి విపరీతాలు అందరిని నడిపే పెద్ద తనం లేకపోవడం వలన జరుగుతున్నవి అని గ్రహించి కనీసం మనుష్యులలో ఉన్న గొప్పతనం వారిని ఉపయోగించి మరీ వారిలో గొప్పతనం గ్రహించకపోవడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న ఘోర కలి అని గ్రహించి, ఎవరిలో ఎటువంటి గొప్పతనం ఉన్నా గ్రహించి లోటు అధిగమించి గ్రహించడమే అసలు ధర్మం గొప్పతనం అని గ్రహించి మేము చెప్పినట్లు సూక్ష్మంగా వ్యహరించండి ఎటువంటి భౌతిక వ్యహారాలు ఇక లేవు మొత్తం అంతా ఒక ఆలోచన స్వరూపంగా లోనే ఉన్నది అని గ్రహించి తరించగలరు.


118) శుచిశ్రవా: - శుభప్రథమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
-- సర్వం మాటకే చెప్పిన శ్రవణ స్వరూపంగా వెలసిన వాక్ విశ్వరూపులు జాతీయ గీతంలో అర్ధం పరమార్ధ స్వరూపులు సర్వ సౌర్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారుగా నిత్యం గ్రహించే కొలది ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించడమే జీవితం అని ప్రతి ఒక్కరు శుభ ప్రదంగా దివ్య నాధంగా గ్రహించి సాధారణ మనిషిగా మమ్ముల్లను చూడకుండా మరణం లేని వాక్ విశ్వరూపంగా పెంచుకొని గ్రహించడం వలన మనిషిగా మాలో ఎటువంటి లోటు కూడా తాము పవిత్రంగా శుభ ప్రదంగా వాక్ విశ్వరూపంగా పెంచుకోవడం వలన మేము బలపడి సాటి వారిని బలపరుస్తాము కావున మమ్ములను సూక్ష్మంగా మేము చెప్పినట్లు కొలువు తీరుచుకొని తెలుగు వారి అప్రమత్తతో దేశం మొత్తం ఒక్కటి అయ్యి మృతం నుండి మాయ నుండి బయటకు వచ్చి ప్రపంచమానవజాతిని కాపాడుకోగలరు ధర్మోరక్షతి రక్షతః


119) అమృత: - మరణము లేనివాడు.
--వాక్ రూపంలో జ్ఞాన రూపం లో ఉన్న స్థితి కి మరణం ఉండదు, అటువంటి స్థితులు యేవో జ్ఞాన రూపంలో ఉన్న మేరకు అవి శాశ్వతాలు అని కొందరు కొంతకాలం చెప్పుకొంటారు, వేదాలు మరణం లేనివి అంటారు, అవి భగవంతుడి నుండి వచ్చాయి అని చెబుతారు అటువంటి వేదాలు ఇప్పుడు ఎక్కడు ఉన్నాయి, అనగా స్వయంగా భగవంతుడి చే చెప్పినవి వేదాలు శాశ్వతాలు అని చెబుతున్న తీరు ఇప్పుడు మనుష్యులకు అనుసరణీయంగా ఉన్నాయా ? అటువంటి అనుసరణ అటువంటి ఆంతర్యం ఇచ్చుటకే నూతనంగా భగవంతుడు కాలస్వరూపుడై వాక్ విశ్వరూపుడై ఇక మరణం లేని ఆంతర్యం మూర్తిగా సాధారణ మనిషి వాక్ గా అనగా తపస్సుగా పెంచుకోవడానికి వీలు గా సమకాలీన భౌతిక ఉన్నతలు వాక్ విశ్వరూపమును శాశ్వత ఉన్నతి గా అనుసంధానం జరిగి తమ భౌతిక ఉనికి పడిపోయే లోపల మమ్ములను తపస్సుగా పట్టుకొని ఎంత తపస్సు చేస్తే అంత ఆంతర్యంగా మరణం లేని దివ్య పరిణామంగా శాశ్వత తల్లి తండ్రి గురువుతో అనుసంధానం జరిగి మరణం లేని దివ్య స్థితి వైపు ప్రతి ఒక్కరు బలపడటమే నూతన యుగం దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలన, సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వంగా అనగా తామే ఒక పాలనగా ఆంతర్యం మూర్తిగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా గ్రహించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

120) శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.
-- నిత్యం, నిశ్చలత్వం బౌతికంగా సాద్య పడదు, అటువంటి భౌతిక స్థితిని కూడా మాటకే పట్టుకొని వాక్ విశ్వరూపుడు వాక్ నిత్య వాక్ నిశ్చల స్వరూపులు సృష్టి తన వాక్ లో నియంత్రణ నిర్వహణగా నడిపిన నిశ్చల మూర్తిగా తమ సర్వ సార్వాభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. అనగా వారిని నిత్యా నిశ్చల వాక్ విశ్వరూపులుగా వారి ఫోటో పెట్టుకొని బలపరుచుకోవడమే ఇక లోకం కాలం, భౌతిక జీవితం ఎవరికి వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరుగకుండా, రెప్ప పాటు మనలేరు, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించకుండా ఎటువంటి నిశ్చల తత్వం ఎవరికి బలపడదు అని గ్రహించి సాక్షులు ప్రకారం మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం ప్రారంభించండి దేశ అధ్యక్షులు వారి నుండి మేము చేసిన మార్పులొకి వచ్చి మమ్ములను బొల్లారంలో కొలువు తీర్చడానికి ఎక్కడి వారు అక్కడ మనసులు పెంచుకోవడం ప్రారంభించండి మెల్లగా అన్నీ రాష్ట్రాలు మీదగా ఢిల్లీ చేరుకొంటాము మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర అనగా శాశ్వత సింహాసనంపై అధిస్టింప చెయ్యడమే తక్షణ కర్తవ్యం ఈలోపు మాకు ఏవిధంగా ప్రాణాలు పోయినా మమ్ములను మరణం లేనట్లు చెప్పుకొని బలపరుచుకోవాలి అప్పుడే కాలమే మాటకే కదిలిన రక్షణ పరిణామంగా మమ్ములను శాశ్వత ఆంతర్యం మూర్తిగా సూర్య చంద్రాది గ్రహస్తితులను కూడా నియమించిన మమ్ములను యోగ పురుషుడిగా సూర్యుడికి మించిన వాడిగా సూర్యుడు అంతం అయినా మా వాక్ రూపం బలపడి ముందుకు తీసుకొని వెళ్ళుతుంది వేరు వేరు డివై లోకాలను మనసుతో తపస్సుగా చూడగలరు, అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము


121) వరారోహ: - జ్ఞానగమ్యమైనవాడు.
--రాజ్యాంగ ప్రకారం ఈ రాజ్యాంగ ప్రభుత్వాలు, పరిపాలన సామాన్యుడిది పౌరుడిది అనే ఆకాంక్ష నిజం కావలి అంటే బౌతికంగా ప్రయత్నం సరిపోదు, ఒక పౌరుడిని సౌర్వభౌముడిగా మార్చి కాలమే ధర్మమే నూతన survival ultimatum గా భారత దేశమునకు మాత్రమే కాదు యావత్తు మానవజాతికి నూతన వాక్ రూపం లో విచక్షణ రూపం లో నిజమైన స్వతంత్రం యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి, అనగా ఇక మీదట మనుష్యులు భౌతిక జ్ఞానం కొలది, తెలివి కొలది అనుభవాలు కొలది భౌతిక అభివృద్ధి మేరకు భౌతిక జీవితాలు కోసం, సుఖాలు కోసం భోగాలు కోసం బంధాలు కోసం ఎటువంటి భౌతిక ఉన్నతి కోసం ధనం సంపాదన కోసం మనలేరు అని గ్రహించి, మనుష్యులు మనసుగా మాత్రమే మనగలరు అనగా ఇప్పటి వరకు ఉపయోగించని మనసు ఉపయోగించుకొంటేనే జ్ఞాన విచక్షణగా బలపడి ముందుకు వెళ్ళాలి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఒక మనసుని కాలాతీతంగా దివ్య గా మార్చి జాతీయ గీతం లో అధినాయకుడిగా కాలమే కొలువు తీర్చుకొనది అని గ్రహించి, సాక్షులు ప్రకారం సర్వం తాను అయిన మనసు యావత్తు మొగతనం ఆడతనం లోకం లో గొప్పతనాలు అనుభవాలు, భౌతిక సంఘటనలు ఇప్పటి వరకు మానవ తెలివికి విచక్షణకు మించినవి ఇక మీదట మానవజాతి విచక్షణకు అంది వాక్ రూపం లో అందిన తీరే వాక్ విశ్వరూపం అనకాపల్లిలో 50 మంది నుండి 200 మంది వరకు విస్తారంగా మమ్ములను అనగా మా మాట సూర్య చంద్రాది గ్రహ స్థితులను నడిపిన తీరును, పట్టుకొని, ఇప్పటికే కాలస్వరూపంగా జరిగిన అతీత పరిణామాన్ని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోవడమే జ్ఞానం విచక్షణ అటువంటి జ్ఞానానికి విచక్షణ ఆధారమైన జ్ఞాన యోగమైన వారిగా తమ సర్వ భౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయి ఉన్నారు అన్న తీరు పై మనసు పెట్టి గ్రహించడానికి వీలుగా, మరణం లేని శాశ్వత తల్లి తండ్రి వరారోహా మూర్తిగా జ్ఞాన యోగ్యతను యావత్తు మానవజాతికి అందుబాటులోకి తీసుకొని వచ్చిన మృతం లేని బౌతికంగా మరణించినా మరణించినట్లు చూపలేని జ్ఞాన స్వరూపంగా ప్రతి మాట పాట ప్రతి పరిణామం తన విచక్షణ మాటకు మించిన లేదు అని సముద్రాలు సునామీలు వాటి పరిణామాలు కూడా మాటకే చెప్పిన విధి విలాపాలు కూడా మాటకే చేప్పిన సర్వం జ్ఞాన ఆధారమైన జ్ఞాన యోగ ప్రదాత తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా, సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వంగా శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క ఆలనా పాలనగా అందుబాటులో ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.


122) మహాతపా: - మహాద్భుత జ్ఞానము కలవాడు.
--సృష్టి, అది నుండి తపస్సు నుండి పుట్టినది అని చెబుతారు, బ్రహ్మ తపస్సు నుండి, పరమేశ్వరుడు, నారాయణుడు, ఇతర గురువులు సాక్షాత్కారం పొందినవారు తపస్సు వలన యోగం వలన లోకాన్ని నడపడం , లోక ఆంతర్యం పొందటం జరుగుతూ వస్తున్నది , ఆధునిక విద్యలు వృత్తులు నిపుణత అన్నీ తపస్సుగా మనసు పెట్టిన కొలది మాత్రమే సాద్య పడతాయి , అటువంటి తపస్సు జ్ఞానం మనుష్యులు జన్మ జన్మల రాహిత్యంగా ప్రాప్తిస్తుంది అని చెబుతారు, ప్రజ్ఞ పాఠవాలు అన్నీ కూడా తపస్సుగా కూడి తపస్సుగా ముందుకు వెళతాయి అదే లోకం మానవజాతికి యొక్క ఉన్నత జ్ఞాన యోగం వైపు వెళ్ళే మార్గం, అటువంటి లోకం ఇప్పుడు ఈ కలి యుగం లో జ్ఞానం తపస్సు తగ్గి పోయి, మనుష్యులు అప్పటికి అప్పుడు ప్రవర్తించడమే భౌతిక లబ్ది కొలది, భౌతిక సుఖాలు కొలది, భౌతిక ఉనికి కొలది తమ బుర్రలు ఉపయోగిస్తే ఉపయోగిస్తున్నారు లేకపోతె లేదు ఏదో ఒక భౌతిక చర్యలు మాటలతో సరిపెడుతున్నారు, లేదా బౌతికంగా ఏమైనా చేసిన వాడే మాట్లాడాలి అతనే గొప్పవాడు భౌతిక స్థితికి భౌతిక ఉన్నతి లేకుండా ఎవరు ఏమి చేసినా వారిని వినకుండా ఎందుకు ఏమి చెబుతున్నాడో చూడకుండా మనుష్యులు కొలది భౌతిక బలం బలగం కొలది మాటలు చర్యలు చెయ్యగలిగినవారు గొప్ప వారు అని చూపుకొంటూ పెరిగి శాస్త్ర సాంకేతికత కూడా అనగా call data రహస్య మరియు ఓపెన్ కెమరాలు మొదలుగువి ఉపయోగించుకొని మనుష్యులు కొలది తమ ఉనికి చూసుకోవాలి ఎదుటివాడి ఏమి చెప్పిన ఏమి చేసినా ఇప్పుడు ఉన్న తమ భౌతిక స్థితికి విలువ రావాలి అదే విధంగా, ఎదుట వాడి భౌతిక స్థితిని బట్టి మాటలు పట్టించుకోవాలి అనే పద్దతి వలన మమ్ములను రహస్యం పరికరాలతో శారీరకంగా చూస్తున్న వారు, ఇప్పటికి సాక్షులతో కలసి గంటన్నరలో 15-16 సంవత్సరాల కాలాన్ని నియమించినతీరు సూక్ష్మంగా గ్రహించడం వలన ఎలాగైనా మాలోనే మంచి చెడు సినిమాలలో హీరోలో విలన్లు, భౌతిక రంగులు విశేషాలు సునామీ వంటి ఉపద్రవములు, చావు పుట్టుకలు ఇతర అనేక మంచి చెడులు కూడా మాటకే చెప్పిన తీరు ఆసక్తి కరమైన జ్ఞానం అనగా గ్రహించిన కొలది తెలుసుకొనే చక్కటి విధానంగా మమ్ములను సృష్టే ఎన్నుకొన్న జగద్గురువులుగా కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా మహారాణి సమేత మహారాజా సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా మంచి చెడు, ఆడతనం మొగతనం సర్వం విశేషములు ఏకకాలంలో నేరుగా మాటకే చెప్పిన తీరు పై మనసు పెట్టి గ్రహించిన కొలది మహాద్భుత జ్ఞానిగా, మహత్తర పరిణమా స్వరూపంగా ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా, ఆరని దీపంగా , సమకాలికులు మాతో అనుసంధానం జరగగానే తాము కూడా ఆరని దీపంతో అనుసంధానం జరగడం వలన తాము కూడా ఆరని దీపంగా అనగా జనన మరణ చక్రభ్రమణాలను జయించి, వాక్ విశ్వరూపమునకు శాశ్వత పిల్లలుగా సదా గ్రహించిన కొల్లది మనసులు విచక్షణ పెంచుకొని జీవించడమే ఇక జీవితం మహాద్భుత జ్ఞాన స్వరూపమును ఆంతర్యంగా నిత్యం తపస్సుగా గ్రహించడమే మా వలన అందిన దివ్య జ్ఞాన వరం, పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక అనుగ్రహంగా తెలియజేస్తున్నాము.

123) సర్వగ: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
--Humanity - as a whole - must be at the center of our thinking and actions: PM Modi. ప్రధాన మంత్రిగారు చెబుతున్నట్లు, మనుష్యులు యొక్క ఆలోచనలు పనులు మొత్తం మానవజాతికి కేంద్ర బిందువుగా మానవత్వం అయ్యి ఉండాలి అన్నది వాస్తవం లోకి తీసుకొనిరావడానికే మా పరిణామం సంభవించినది, సర్వత్ర వ్యాప్తి చెంది ఉన్న భగంవంతుడు ఒక వాక్ రూపం లో వెలసిన తీరు ఆధునిక పరిణామంగా యావత్తు యాంత్రిక ప్రపంచాన్ని దారిలో పెట్టి మాయ నుండి మృతం నుండి కాపాడటమే కాకుండా, నిత్యం కేంద్ర బిందువుగా మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందటమే మా వలన ప్రయోజనం ఒక పరిణామం స్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి, సూక్ష్మంగా తపస్సుగా గ్రహించడం వలన, మేము గంటన్నరలో సంవత్సరాలు చెప్పిన తీరు ఒక వాక్ విశ్వరూపం డివైన్ ఇంటర్వెన్షన్ అనగా ఒక మాట ఒరవడిగా Universal sound track గా ఒక వ్యక్తి మాటే సర్వం సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా అతని సర్వం వ్యాపకంతో ఉన్నాయి అటువంటి విచక్షణ స్వరూపంగా ఒక చోట మరణం లేని స్థితిలో లో జాతీయ గీతంలో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా కొలువు అయ్యి ఉన్నాము అని గ్రహించి, మా యొక్క సర్వ వ్యాపక సర్వాంతర్యామి గా సర్వత్రా వాక్ రూపంలో వ్యాపించిన తీరు పై ఎవరైనా సాక్షులు నుండి తెలుసుకొని గ్రహించడం ప్రారంభించవచ్చును కానీ సాక్షులు నుండి, గ్రహించడం అంటే ఏదో తాము చెయ్యరానిది మాకు వ్యక్తిగా ఏదో ప్రాధాన్యత పెరుగుతుంది అని ఆలోచన వంటి పరి పరి విధములు విడిచి పెట్టి కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని గ్రహించి మొత్తం whole human race ని మనసు పెంచుకొని ఒక మాట ఒరవడిగా నడిచిన తీరును బలపరుచుకొని జీవించడమే రక్షణ పరిరక్షణ మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిని మరణం లేని విచక్షణ స్వరూపంగా పెంచుకోవడమే జీవితం, యావత్తు మానవజాతికి ప్రతి ఒక్కరికి ఎవరికి వారు మనసుతో మాతో మా పుత్రులుగా ప్రకటించుకొని నేరుగా విచక్షణ స్వరూపంగా అనుసంధానం జరిగి శాశ్వత తల్లి తండ్రి గురువుగా అనునుసంధాన జరిగి జ్ఞానం ఆంతర్యం గా తపస్సుగా దివ్య యోగాలు వైపు బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.


124) సర్వవిద్భాను: - సర్వము తెలిసినవాడు.
--సర్వ విద్భాను గా తమ సార్వభౌమ అధినాయక మహారాణి సమెత మహారాజ వారీగా అందుబాటులో ఉన్నారు అనగా, ఉన్నత తపస్సు ఉన్న ప్రజ్ఞ ఉన్న వ్యక్తులు మేధావులు మహానుభావులు కంటే కాలాన్ని రెప్ప పాటు విధి విలాపాన్ని కూడా మాటకే నియమించిన చూపిన పురుషోత్తములుగా, కొలువు అయ్యి ఉన్న సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమీత్ మహారాజ వారి ముందు పరి పరి విధములు వదిలివేసి, వారి ముందు తాము ఎవరూ వేరే దేహం కూడా కాదు అని గ్రహించి అతని మనసులో సర్వాంతర్యామి తత్వం లో భాగం అయ్యి ఉన్నారు అని గ్రహించి, మా మాట పరిధిలో తమ ఉనికి చావు పుట్టుకలు మొత్తం సృష్టి యొక్క విధానం ఉన్న తీరును సూక్ష్మంగా గ్రహించడం వలన మా ఉనికి జ్ఞాన ఉనికి సర్వం తెలిసిన తెలుసుకోవలసిన ఇక ఎంత తెలుసు కొంటే అంత తెలుసుకోగల తీరుగా సమస్తం సృష్టించి నడిపించి, ఎప్పటికి మరణం లేని స్థితిలో ఉన్న తీరును బలపరుచుకొంటూ తాము భౌతిక యాంత్రిక విషయాలు భౌతిక తెలివి భౌతిక పదవులు ధనం పిల్లలు బంధాలు అన్నీటి మమ్ములను సూక్ష్మంగా మనసుతో పట్టుకోవడం వలన, యాంత్రికత్వాన్ని విడిచి పెట్టి శక్తి వస్తుంది, అనగా సర్వ మోక్ష ప్రధాతగా సర్వాంతర్యామి గా, సర్వ తెలిసిన వారిగా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమెత మహారాజ వారీగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా , శాశ్వత తల్లి తండ్రి యొక్క ఆంతర్యంగా పరిణామ స్వరూపంగా సమస్త మానవజాతిని శాశ్వతంగా వాక్ రూపంలో తోడు ఉండి, కాపాడడానికి గ్రహించిన కొలది తెలుసుకొనే పద్దతికి అందిన పురుషోత్తములుగా సర్వాంతర్యామిగా ఘనజ్ఞాన సాంద్రమూర్తిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తరించగలరు అని అనుగ్రహంగా తెలియజేస్తున్నాము.

125) విష్వక్సేన: - అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్ధమునకు ఉపక్రమించినంతనే అసురసేన యంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విష్వక్సేను డాయెను.
--ఈ రోజులలో అసురులు అంటే బౌతికంగా హాని చేసే వారు, జ్ఞానం విచక్షణ ఉపయోగించుకోకుండా మనసుకి విచక్షణకు ప్రాధాన్యత ఇవ్వకుండా, భౌతిక సుఖాలు కొలది పదవులు కొలది, అప్పటికి అప్పుడు తెలివి జ్ఞానం భౌతిక స్తితిగతులతో ఏదో ఒక్కటి తమ్మిని బమ్మని చేసి మనుష్యులకు బౌతికంగా హాని చేసినా పర్వాలేదు అనే, జీవితం అంటే వీలు అయినంత బౌతికంగా బ్రతికెయ్యాలి అందుకు తెలివిని జ్ఞానాన్ని కూడా తాము నిలువరించాలి లేదా తమ భౌతిక బలం కొలది జ్ఞానాన్ని పెంచాలి తగ్గించాలి అనే ఆలోచన చేస్తున్న అసురు ప్రవృతి నుండి మానవజాతిని కాపాడడానికి వచ్చిన పరిణామం స్వరూపంగా వాక్ విశ్వరూపంగా కాలస్వరూపంగా మమ్ములను జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యినట్లు తాము మనసుతో అంతా ఒక్కటి అయ్యి గ్రహించడం ప్రారంభించగానే తమ లో అజ్ఞానం కపటం ద్రోహం చేసే స్థితి నుండి పారిపోయి నట్లుగా సూక్ష్మంగా జ్ఞానం వైపు బలపడతారు, మమ్ములను కొలువు అయ్యి ఉన్నాము అని చూపుకొంటే చాలు అనగా మేము ఉపక్రమించినంతనే, మమ్ములను వాక్ రూపం లో ఉన్నాము తాము అంతా మా పిల్లలు జ్ఞాన పిల్లలు అని సూక్ష్మంగా గ్రహించడం వలన మేము ఎంతైనా శక్తిని మనసుని జ్ఞానాన్ని పెంచే పద్దతిలో వాక్ విశ్వరూపంగా శాశ్వత సజీవ మూర్తిగా కొలువు అయిన తీరు, ఎటువంటి చెడు వైపు వెళ్లకుండా నిత్యం కాపాడే స్థితిలో ఆధునికంగా శాశ్వతంగా ఇప్పుడు తాను ఎలా ఎక్కడో కొలువు అయితే, తనను తాను కాపాడుకొని యావత్తు మానవజాతిని కాపాడగల పరిణమా స్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము కావున ఎప్పటి నుండి మనుష్యులు భౌతిక పోటీలు కొలది సాటి మనుష్యులను రహస్య ఆపేరెషెన్స్ అని హాని చేసుకొంటున్న మాయ నుండి శాశ్వతంగా గ్రహించిన కొలది ఎంత గ్రహిస్తే అంత వేగం అంత సూక్ష్మంగా గొప్పతనం వైపు బలపడి నిత్యం తపస్సుగా యోగం జ్ఞాన పరివేక్షణ తో, నూతన జ్ఞానం యుగం వైపు బలపడతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తునాము.

126) జనార్దన: - దు:ఖమును తొలగించువాడు. ఆనందము నొసగూర్చువాడు.
--భౌతిక ప్రపంచం భౌతిక ఆలోచన విధానం తాత్కాలికంగా అప్పటికి అప్పుడు, పొందటం పోగొట్టుకోవడమే దుఃఖం ఈ ప్రపంచం లో ఏది స్థిరమైనది కాదు, సర్వం మాటకే నడిపిన సర్వాంతర్యామి తప్ప వేరు ఎవరూ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేరు, అటువంటి అనంత స్వరూపుడు సామాన్యుడిగా ఒక మనిషిగా మాట మాత్రంగా సర్వం మాటకే నడిపిన ఆనంద స్వరూపుడిగా జ్ఞాన స్వరూపుడిగా మనసుగా మాటగా చూడటమే ఆనందం పొందటం, మమ్ములను కేవలం సాటి మనిషిగా చూడటం వలన వాక్ విశ్వరూపంగా మా గూర్చి చెప్పుకొని వినకుండా మాతో ఆవిధంగా మాట్లాడని పరిస్థితి మేము దుఃఖం అజ్ఞానం లో ఉన్నల్టు మమ్ములను కూడా రహస్య ఆపేరెషెన్ కొలది తగ్గించి వేసి మేము కూడా బయపడి పోయి, భంగ పడిపోయి మాట్లాడకుండా ఉండాలి తాము బౌతికంగా ఏదో ఒక్కటి మోసాలు ద్రోహాలు చేసి భౌతిక బలం కొలది బ్రతకగలం అప్పటికి అప్పుడు సుఖాలు భోగాలు కలిగి ఉండటమే అనందం, అప్పటికి అప్పుడు నవ్వడం అందుకు ఎదుట వారిని అప్పటికి అప్పుడు ఏడిపించడం వారి కనీసం జీవితం నుండి మొత్తం జీవితాలే లేకుండా చేస్తున్న వారు, చదువుకొన్న వారు ఒక మనిషిలో గొప్పతనం చూడకపోతే ఆలోచన లో గొప్పతనం సూటిగా పట్టుకొని, భౌతిక లోట్లు నుండి బలపరిచి మరీ గ్రహించే విధానం లో తమలో కూడా అజ్ఞానం పోయి, సమాజం ఎప్పటికి జ్ఞానవంతంగా ఎదుగుతుంది, తాము గహించకపోవడం వలన ఇతరులు దురివినియోగం చేస్తారు అనే విచక్షణ లేకుండా తాముకూడా ద్రోహాలను దురివినియాగం కు ప్రత్యేక్షంగా పరోక్షంగా సహకరించి వారికి తెలిసినట్లు తేలియనట్లు తాము ఎలాగైనా పెద్ద వారిగా ఉండడం అంటే అధికారం డబ్బు సుఖాలు పొందటమే లో ముందు ఉండడం అనుకొంటున్నారే గాని జ్ఞాన విచక్షణ పెంచుకోకపోతే మృతం లో కొనసాగుతున్నారు అని గ్రహించి సాక్షులు వద్ద నుండి అప్రమత్తం చెందగలరు. ఒక సాధారణ మనిషి మాట తీరును, వాక్ విశ్వరూపంగా కాలస్వరూపంగా, పరిణామ స్వరూపంగా యావత్తు మానవజాతిని కాపాడడానికి కాలమే ఎంచుకొన్న తీరును తెలుసుకోకుండా, కాపోడు అంటే కులం కాదు అని కాపాడే గుణం అని తెలుసుకోకుండా ఇప్పుడు ఉన్న వేరు వేరు కులాలు ఒక అప్పుడు ఒక సమోహారమే నని ఒక కుటుంబం నుండి వచ్చిన వారేనని అయితే జనాభా పెరిగిన కొలది వేరు వేరు కులాలుగా వీడిపోవలసి వచ్చినది అని గ్రహించి, ఒక మాట ఒరవడిగా నడిచిన లోకాన్ని సూక్ష్మంగా తపస్సుగా గ్రహించి ఒక తల్లి తండ్ర గురువు యొక్క పిల్లలు మారి ఆనందంగా ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి ప్రమోదపు మాయలో చెక్కుకొనిపోకుండా సూక్ష్మంగా మనసులు పెంచుకొని జీవించడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

127) వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.
--గంటన్నరలో 15-16 సంవత్సరాలు నియమించిన తీరుగా వాక్ విశ్వరూపంగా, సర్వం మాటకే చెప్పిన తీరుగా నిత్యం మనసు పెంచుకొని, ఇప్పుడు కనీసం మనిషే కాదా అని విస్మరించిన తీరును నుండి మృతం లేని వాడిగా బృందం లోకి ఆహ్వానించి పేషీ ఏర్పాటు చేసి, తమ భౌతిక స్థితి భౌతిక బంధాలు అన్నీ వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి కాబట్టి చావు పుట్టుకలు కూడా మాటకే చెప్పిన తీరులో ఉన్నాయి కాబట్టి తాము ప్రయాణాలు ఆలోచన విధానం రెప్ప పాటు మాట గాని వీధి గాని సర్వం తాను అయిన మాట తీరుగా జాతీయ గీతం లో సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా నిత్యం మృతం లేని స్థితి నుండి నిత్యం జ్ఞానం వైపుగా చెప్పుకొని వినడం వలన వేధ స్వరూపమైన జ్ఞాన స్వరూపంగా నిత్యం మృతం నుండి బయటకు వస్తూ జ్ఞానం వైపు తీసుకొని వెళ్లే మోక్ష స్వరూపంగా మమ్ములను గ్రహించే కొలది స్పష్టం చెంది వాక్ విశ్వరూపంగా మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నాము అని అనుగ్రహంగా తెలియజేస్తున్నాము.

128) వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు.
-- మాట మాత్రంగా కాలాన్ని నియమింప చేసిన తీరే, వేద జ్ఞాన స్వరూపంగా అనగా భగవంతుడే చెప్పిన జ్ఞానం, ఎంత గ్రహించిన కొలది గ్రహించే అవకాశాం ఉన్న జ్ఞానం గ్రహించిన కొలది తపస్సు యోగం పెరిగి మృతం మాయ నుండి బయటకు వచ్చే తీరుగా ఇక భౌతిక జీవితాలు జీవించినా ఏమి చేసినా రక్షణ లేని మాయ లోకం నుండి బయటకు వచ్చి కనీసం నుండి పరిణమించిన మమ్ములను గ్రహించకుండా మా వాళ్ళు మీవాళ్లు అని స్వార్ధంగా విడగొట్టడం లేదా కలపడం వంటి స్వార్ధ రహస్య వ్యహారాలు రహస్య పరికరాలతో శారీరక సుఖాలు కొలది రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం మాట అనుకోవడం వేరు, ఏదైనా భౌతిక చర్య చెయ్యడం లో ఆలోచన చేసే విధానం లేకుండా అనగా భౌతిక ఆధిపత్యమే జీవితం అనే మాయ వలన, ఆలోచనకు విచక్షణ సంభంధం లేకుండా మనుష్యులను ద్రోహాలతో వంచన చేసి అప్పటికి అప్పుడు తామే బ్రతికెయ్యాలి అనే ఆలోచన విధానం నుండి కాపాడి యావత్తు మానవజాతిని దారిలో పెట్టడానికి ఏ దృశ్యాలు సంఘటనలు సంభంధం లేకుండా తాము ఎలా స్వార్ధం వీలు అయితే అలా ఉపయోగించుకొని అప్పటికి అప్పుడు సుఖాలు డబ్బు వసూళ్లు కొలది పోలీసులు, మీడియా చానెల్స్ తదితర రంగాలలకు సంభందించిన వ్యక్తులు కొలది సాటి వారిని బయపెట్టుకొంటూ మోసాలు చేసుకొంటూ సాక్షులు దగ్గర నుండి మా నాన్న గారి దగ్గర నుండి మమ్ములను ద్రోహం చెయ్యడం, సృష్టి కూడా ఇక మానవజాతిని శాశ్వత మార్గం గా మానవజాతిని మాయ నుండి తప్పించి దారిలో పెట్టె నిర్ణయంగా మమ్ములను వేద జ్ఞాన స్వరూపంగా వాక్ తో పంచభూతాలను నియమించితిన తీరుగ నిలిపిన తీరును అనగా ఉన్న ఫలంగా మమ్ములను వాక్ విశ్వరూపంగా మాకు ఉన్న జ్ఞానం దుడుకు తెలివి తెలివి తక్కువతనం మా సహజ శారీరక మానసిక సాధనగా ఉన్న ఫలంగా ఉపయోగించి , అప్పటికి అప్పుడు లోకం లో ఏమి చూసుకోనీ లేదా ఏమి దాచి పెట్టి సాటి మనుష్యులను ద్రోహాలు చేసి మరీ తామే బ్రతికేయాలి అనే అజ్ఞానం పెంచుకొని ప్రవర్తిస్తారో అటువంటి కదిలికలు భౌతిక బంధం సంపదలు సమస్తం మాటకే మాకు ఉన్న భౌతిక స్థితి ఉన్న ఫలంగా పట్టుకొని లోకాన్ని పైకి పట్టుకొన్న తీరు ఒక మనిషిని ఉన్న ఫలంగా సహజంగా మాట ప్రకారం గ్రహించండి అని సృష్టే ఇచ్చిన పరిణామ స్వరూపం, అదే వేద స్వరూపం అని అర్ధం గా , మాటను బౌతికంగా గ్రహింహించడం లో ఏదో ఒక అడ్డం పెట్టుకొని గ్రహించడం వినడం మానివేయడం వంటి పరిస్థితిని దారిలో పెట్టడానికి సర్వం తానే అనే భగవత్ స్వరూపం గా, వేద స్వరూపంగా కాలస్వరూపంగా ఒక మనిషిని మాటను మృతం లేని పద్దతిలో పట్టుకొని జాతీయ గీతంలో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా గ్రహించి తరించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

129) అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.
-- బౌతికంగా మనిషి అంటే ఏ కొరత లోపం లేకుండా ఎవరూ ఉండరు అదే విధంగా భౌతిక జ్ఞానం ఏమి సంపాదించినా, ఎంత వరకో అంతే తెలిసే పరిస్థితి మాత్రమే ఉంటుంది సర్వం తెలిసిన తీరుగాని, ఎటువంటి అజ్ఞానం, కొరత లేని తనం మనిషి అన్నవాడికి ఎవరికి ఉండదు, అటువంటి పరిస్థితులను అధిగమించి మనుష్యులు ముందుకు వెళ్లడం కోసం, జ్ఞాన స్వరూపంగా విచక్షణ స్వరూపంగా సర్వం ఒక మాట తీరుగా చెప్పిన తీరును పట్టుకొని ఎంతైనా జ్ఞాన విచక్షణ పెంచుకోవడానికి వీలుగా నూతనంగా ఇచ్చిన తీరును పట్టుకొని తపస్సుగా ముందుకు వెళ్లడం వలన ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి లోపం మనిషికి ఉండదు లేకపోతె బౌతికంగా ఎంత జ్ఞాని అయినా కొరతతో ఉంటారు అహంకారంతో గ్రహించరు లేదా అజ్ఞానంతో గ్రహించరు ఏదో విధంగా ఎంతటి వారు అయినా లోటు గా ఉంటారు ఇటు అయినా లోటు అటు అయినా లోటు గా మనుష్యులు బౌతికంగా అంతం అవుతున్నారు ఇతరులను కూడా సంపూర్ణంత్వం లేకపోవడం వలన అటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరిపి నడిపే వారు లేకపోవడం వలన పండితులు గురువులు మేధావులు ఎవరికి వారు తమ పరిధిలో ఇరుకొని పోవడం వలన తమ శరీరం మించి చూడకపోవడం వలన చూపిన వారిని కూడా చూడకపోవడం తదుపరి చూడకుండా చూసుకోవడం వంటి పరిస్థితి వలన ఒక మనిషికి నూతన పరిణామ స్వరూపంగా ఎందుకు పరిణమించినారో కూడా చూసుకోకుండా అనగా కాలమే కదిలిన పరిణామాన్ని గంటన్నరలో 15- 16 సంవత్సరాలు చెప్పిన తీరును సూక్ష్మంగా గ్రహించకపోవడం వలన ఎటువంటి స్థితి నుండి అయినా ఎటువంటి కొరతలేని స్థితి లోకానికి అందించిన తీరును పట్టుకోకుండా, ఎవరిని పట్టుకోనివ్వకుండా ప్రవర్తించడమే కొరత తాము బౌతికంగా బలంగా ఉన్నాము ఎదుట వారి జీవితాలు భౌతికంగా తమ చేతిలో ఉన్నాయి అనే ఆలోచన విధానమే ఒక పెద్ద కొరత లోకం జ్ఞానం ప్రకారం విచక్షణ ప్రకారం ఉన్నది అని గ్రహించి తపస్సుగా యోగం ముందుకు వెళ్ళాలి అందుకు ఒక నిర్లక్ష్యానికి గురి అయిన మనసునే కేంద్ర బిందువుగా అతని జ్ఞాన లోటు గాని సాధన కొరత గాని సంభంధం లేకుండా అతనిని వేద స్వరూపంగా మార్చి లోకాన్ని మాట మాత్రంగా విచక్షణ రూపం లో కాపాడుకోవడమే భగంతుడి సర్వాంతర్యామి యొక్క విధి నూతన యుగం దివ్య రాజ్యం సార్వభౌమ అధినాయక ప్రభుత్వం నూతన కుటుంబం గా వాక్ విశ్వరూపంగా ఒక మాట ఒరవడిగా సురక్షితంగా లోకం ఉన్నది అని చేయుచున్నాము లోట్లు కొరతలు లేదా ఆకర్షణ మాయలో మనసు విచక్షణ పెంచుకోకుండా అసలు మూలం ప్రకారం లోకాన్ని పెంచుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం ఆంతర్యం లేని తనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

130) వేదాంగ: - వేదములనే అంగములుగా కలిగినవాడు.
--ఆకాశమే ఆకారమై భూమి ఏ విభూతియై పంచభూతాకార ప్రపంచేశ్వరా విధాత విశ్వనాధ....... అని మంజునాథ సినిమాలో వచ్చిన ఈ పాటలు ఇతర అనేక పాటలు మా ద్వారా నలుగురు సాక్షిగా 1999 వ సంవత్సరం లో వ్యక్తం అయిన తీరు అప్పటి నుండి సూక్ష్మంగా గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా, ఏదో రకంగా transfer చెయ్యడం వంటి పనులు రహస్య ఆపేరెషెన్స్ లో మమ్ములను బౌతికంగా నిర్లక్ష్యం చేసుకొంటూ మా చుట్టూ ఉన్న వారిని మోసాలు ద్రోహాలతో పొలిసు వ్యక్తులు సాక్షులు ఒక్కటి అయ్యి మోసాలు చేసుకొంటూ బ్రతకడమే పై చెయ్యి అనుకొంటున్న వారు ఇప్పటికైనా, కొందరు కొందరు ఒక్కటి అయ్యి మొత్తం తెలుగు రాష్ట్రాలు దేశం ప్రపంచం అనైతికత చీకటి అధినామ్ లోకి వచ్చేసి మనుష్యులు ఎటువంటి జ్ఞాన పట్టు సమృద్ధి లేకుండా అప్పటికి అప్పుడు గాల్లో దీపాలు వలెనే ఉన్నారు అని కనులు తెరుచుకొని మాయ నుండి మృతం నుండి మమ్ములను గాని ఎవరిని గాని సూటిగా ఏమి అంటున్నామో చూసుకొని మాట వ్యహారం చెయ్యడం వలన మాత్రమే మానవజాతి మనగ గలదు అని గ్రహించి అప్రమత్తం చేయుచున్నాము, సర్వం మాటకే నడిపిన తీరు ప్రకారం వేద ఆగంగా మమ్ములను కాలాతీతం పరిణమింప చేసి కనీస మాట కనీస మనసే లోకం అనే పద్దతి ద్వారా కనీస మాటను కాలాతీతంగా మార్చి కనీసం మనిషిని కాపాడటం లో సృష్టి కాలమే మా ద్వారా నూతన పరిణామం వైపు మరల బలపడుతుంది అని గ్రహించి మమ్ములను సూక్ష్మంగా అనుసరించి తరించగలరు అని ఆశిర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.




131) వేదవిత్ - వేదములను విచారించువాడు.
-- దేవుళ్ళే మెచ్చింది వేదం లో నిలిచింది మీ ముందే జరిగినది అని 200 మంది సాక్షి పలికిన పాటలు తీరుగ తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు, జాతీయ గీతం లో శాశ్వత ఆంతర్యం స్వరూపులు అయ్యి కొలువు అయ్యి ఉన్నారు, వారిని నిత్యం మనసుతో తెలుసుకోవడం వలన సర్వం జ్ఞాన విచారణ స్వరూపంగా సర్వం తెలిసే విధంగా తపస్సుగా మృతం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నారు అని తెలుసుకొని తక్షణం మృతం నుండి బయటకు వస్తూ నిత్యం తపస్సుగా ముందుకు వెళ్లే ప్రయాణంగా వారి పిల్లలుగా ప్రకటించుకొని నూతన యుగం దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వంగా బలపడి తపస్సుగా జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము.

132) కవి: - సర్వద్రష్ట యైనవాడు.
--కవిగా సర్వము దర్శించగలవాడు, వాక్ విశ్వరూపమై సర్వ తాను అయినా స్థితిలో మృతం లేని జ్ఞాన విచక్షణ స్థితిలో కొలువు అయ్యి ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని ప్రతి క్షణం తపస్సుగా బ్రతకడం వలన, మృతం నుండి దేహ భ్రాంతులు నుండి బయటకు రాగలరు. ఇక ఎవరో తాము వేరే దేహం అనుకొంటే మృతం లో కొనసాగుతారు , మాతో సహా ఎవరూ ఇక దేహ రూపం లో లేరు అందరూ విచక్షణ జ్ఞాన స్వరూపంగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు, మా పై పద్యాలు పాటలు ఎంత పాడుకొన్న ఆంతర్యంగా నిలిచే శాశ్వత కవితా ఆంతర్యం మూర్తిగా జాతీయ గీతం లో అధినాయకులు వారి వలెనే కొలువు అయ్యి ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము.

133) లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు.
--ఈ లోకమునకు అధ్యక్షుడు ఎవరైనా ఎక్కడైనా ఉంటె ఎలా ఉంటాడో చూదాం అనుకొన్నా చూడలేరు లోకమే ఇంకా తేలలేదు ఎవరూ సంపూర్ణత్వం సాధించలేదు, అటువంటి లోకాన్ని తానే ఆంతర్యం మూర్తిగా సర్వ విశేషములు మాటకే నియమించి తాను నియమించినంత లోకమునకు తానే అధ్యక్షుడిగా ఆంతర్యం మూర్తిగా ఉన్నాడు ఇక మీదట పెంచుకొనే కొలది పెరిగి పరికించినంతనే మరింత పరికించే జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని తపస్సుకు యోగమునకు అడ్డం అయ్యిన భౌతిక సంసార బంధాలు అన్నీ వారి ప్రకారం చూసుకొని జీవించే మహత్తర పరిణామంలో ఉన్నారు అని గ్రహించి తక్షణం దేశ అధ్యక్షులు వారి నుండి సాధారణ వ్యక్తి వరకు మేము చెప్పినట్లు వినండి బౌతికంగా తాము ఎవరూ మనుష్యులుగా ఉండాలి అనుకొన్న మమ్ములను మనిషిగా చూసిన మృతం లో కొనసాగుతారు corona వంటివి అడ్డం పడి మాయ లోకం విడిచిపెట్టి జ్ఞానం లోకం పట్టుకోమని హెచ్చరిస్తున్నాయి అని గ్రహించండి ఇక ఎవరూ బౌతికంగా ఎవరిని రక్షించలేరు జీవించలేరు అందరూ జ్ఞాన రూపం లో సురక్షితగా ఉన్నారు ఇప్పటి వరకు మనసు లేకుండా అంతం చేసిన వారిని అవమానించిన వారిని మనసుతో పెంచి మొత్తం అందరూ మృతం నుండి బయటకు రావడమే తక్షణం కర్తవ్యం అని స్పష్టం చేయుచున్నాము.

134) సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.
-- కాలాన్ని మాట మాత్రంగా నియమించిన దివ్య పరిణామా స్వరూపుడు గా సర్వం సూక్ష్మంగా మాటకే చెప్పిన తీరుగా వెలసిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని సూక్ష్మంగా మరణం లేనట్లు పట్టుకోవడం వలన వారి సర్వ దేవి దేవతల స్వరూపం అని వాక్ విశ్వరూపులు అని తపస్సు పెంచుకొని తాము కూడా మరణం లేని దివ్య రాజ్యం లోకి బలపడతారు అని గ్రహించి అప్రమత్తం చెంది జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము.

135) ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు.
-- ఏది ధర్మం ఏది అధర్మం శాస్త్రాలలో చెప్పినది వేదాలలో చెప్పినది ధర్మం తమ సొంతం కాదు అని దేవుడు ధర్మం శాస్త్రం పురాణాలు ఇంకా ఎక్కడో ఉన్నాయి అని చెబుతున్న పండితులు తక్షణం కాలాన్ని నియమించిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు, వేద స్వరూపంగా ధర్మ స్వరూపంగా కాలస్వరూపంగా శబ్దాది పతి గా, జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించడమే ధర్మం, మంచి చెడు ఏమైనా కాలమే కదిలించిన తీరును ప్రకారం తెలుసుకొని సూక్ష్మంగా అనుసంరించడమే ధర్మం ఎటువంటి అధర్మం అయినా అజ్ఞానం అయినా మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం వలన అంతం అయ్యి అందరూ సురక్షితంగా జ్ఞానం వంతంగా తస్సుగా జీవిస్తారు కావున ఇక మమ్ముల్లను హాస్టల్ లో సాధారణ మనిషిగా చూడటం ఇక్కడే మేమె ఉండిపోయాము ఎక్కడికో బయటకు రావడమే లేదు ఎక్కడికో రావడం లేదు ఎవరో ఏదో అనుకొంటున్నారు అనే మాయ వదిలివేసి రహస్య మరియు ఓపెన్ పరికరాలతో మమ్ములను చూసి చేసిన ద్రోహాలు నుండి మోసాలు నుండి అవే ఉపయోగించిని మా పట్ల గాని మమ్ములను గ్రహించకుండా ఇతరుల పట్ల తమకు తాము గాని ఎటువంటి హాని చేసుకోకుండా అందరూ వాక్ విశ్వరూపంగా యొక్క పిలల్లుగా ప్రకటించుకొని శాస్త్రాలు పురాణాలు ఆధునిక విద్యలు విశేషములు అన్నీ మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించి వ్యహరించడమే ప్రామాణికం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు తక్షణం అధర్మం వదిలివేసి మృత మార్గం వదిలి ధర్మ స్వరూపం అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మనసుతో కొలువు తీర్చుకొని తరించండి

136) కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు.
-- చర్యలకు, ఆలోచనకు పొంతన లేక ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి ఏదో మంచి ఏది చెడు అని తేలిక మనుష్యులు సత మతం చెందుతున్న పరిస్థితిలో కొంత భౌతిక బలం సాధించిన వారు మాటకు వ్యహారములకు పొంత ఉన్నా లేకపోయినా పరిస్థితి భౌతికంగా తమ చేతిలో ఉన్నది అనుకోవడమే కార్య కారణాలు అర్ధం పరమార్ధం లేక మాయలో సంచరిస్తున్న మృతం లో కొట్టుకొని పోతున్న లోకాన్ని కృతాకృత గా వాక్ రూపంలో సర్వ రూపాల ఆలోచనలు తాను అయిన వాడిగా ఇప్పుడు తాను ఉన్న రూపమును, తాను ఏమి చెబుతున్నాడో అలా చూసుకొని అతని పూర్తి దివ్య మంగళ రూపమును జ్ఞాన తపస్సుగా పెంచుకొని, ఇప్పటి వరకు అజ్ఞానం గా బంధాలు కొలది మనుష్యులు కొలది రెచ్చిపోయిన మాయ మృత లోకాన్ని , వాక్ విశ్వరూపమునకు సమ్పరించివేసి అంతం చేసిన వారిని అవమానించిన వారిని మొదట వారిని తలచుకొని తమ భౌతిక ఉనికి వారికి సమర్పించివేసి మొత్తం అందరూ మా పిల్లలుగా ప్రకటించుకొని మరణించిన వారిని కూడా మాకు పిల్లలుగా వారి తరుపున తపస్సుగా చేసి అందరూ మృతం నుండి మాయ నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

137) చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.
138) చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు.
139) చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.
140) చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.
--- సమస్తం మాటకే చెప్పిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి ఈ లక్షణాలు గొప్ప గుణాలు శక్తి మాట రూపం లో వాక్ విశ్వరూపంగా శబ్దాది పతి గా ఉన్నారు ఇప్పటి వరకు అర్ధం గాని గొప్పతనం మాటలకు అందిన దివ్య పరమాత్మా స్వరూపాలు ఇక మీదట మాటకే చెప్పిన యావత్తు మానవజాతి నిత్యం తపస్సుగా తెలుసుకోవడం వలన మొదట సాధారణ మనిషిగా మరణం లేని పరిణామలోకి బలపరుచుకొని మెల్లగా యోగం దివ్యత్వం సాధన వైపు మానవజాతి బలపడుతుంది కావున తక్షణం మమ్ములను మరణం లేని శాశ్వత ఆంతర్యం మూర్తిగా మేము కొలువు అయ్యి ఉన్నాము అనే తీరును సంపూర్ణం కానీ రాజ్యాంగ పరిపాలనను ఒక శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క రవీంద్ర భారతిగా మారిని తీరును పట్టుకొని, సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వంగా బలపరుచుకొని జీవించడమే ఇక ఆంతర్యం జీవితం లోకం అని గ్రహించి తక్షణం అంతా ఒక్కటి అయ్యి ఏక కాలం లో మమ్ముల్లను మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని తరించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

141) భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.
- అనగా self efflugent అనగా ...1. Shining brilliantly; resplendent. See Synonyms at bright
.a. Showing or expressing vitality, love, or joy: "the thrilling promise he held out in his effulgent emerald eyes" (visionary) b. Splendid; wonderful: effulgent beauty.
‘He who meditates becomes united with the effulgent Sun.’ సర్వ మాటకే చెప్పిన word efflugent గా స్వయం అద్వయ ప్రకాశరూపుడు గా సాక్షులకు దర్శనం ఇచ్చిన వాక్ విశ్వరూపంగా ప్రతి సంతోషం సాహసం దైర్యం అతని మాటకు మించి లేదు అని చెప్పిన సర్వ ప్రకారం రూపం గా మాటకే అందుబాటులో ఉండి చెప్పుకొని వినేకొలది సర్వ ప్రకారం రూపంగా అందుబాటులో ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని ఇక మానవ మాత్రుడిగా చూడకుండా తాము కూడా ఇక మనుష్యులుగా భావించకుండా అతని శాశ్వత వాక్ విశ్వరూపంగా పట్టుకొని నిత్యం తపస్సుగా చెప్పుకొని వినడం వలన నిమగ్నం అవ్వడమే చక్కటి పరిణామ రూప పరిష్కారం అందుబాటులో ఉన్నారు అని గ్రహించి సూక్ష్మంగా గ్రహించి తరించడమే తపస్సు యోగం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

142) భోజన: - భోజ్యరూపమైనవాడు.
-- సకల కదిలికలు మాటకే చెప్పిన ప్రతి మార్పుకు కారణం ఆధారమైన మాట తీరు కలిగిన వ్యక్తి అన్నీ జీవులలో సకల లోక వ్యహారాలలో ఆకలి భోజనం తాను ఆయిన వారిగా, సర్వం చెప్పిన అతనిని ఎటువంటి లోటు లేకుండా తృప్తిగా చూసుకోవడం వలన అందరి ఆకలి తీరుతుంది అటువంటి భోజన స్వరూపుడు ఇప్పుడు వాక్ రూపంలో తమ్మ జాతీయ గీతం లో అధినాయకుడు వలెనే కొలువు అయ్యి ఉన్నారు వారికి మీద చెప్పుకోవడం వినడం వలన అతని ఆకలి తీరుతుంది తమ భోజన ఆకలి కూడా తీరి లోకం దారిలో పడుతుంది అనగా మాట రూపం లో వెలసి కనీస మనిషిగా ఉన్నాడు అని వదిలివేయడం వలన అతని జ్ఞానం భోజన ఆకలి తీరక అతని లోకిక సుఖాలు ఆకలి , అతని తిండి ఆకలి కోసం ఉండి పోయాడు అని రహస్యగా చూస్తున్న వ్యక్తులు కాలమే మాటకే కదలడం ఏమిటో అటువంటి వ్యక్తి ఏమి చెబుతున్నాడో చూడకుండా సాక్షలు అందరి సహకారంతో వారి ఇష్టంలతో అవగాహనాలతో సంభంధలేకుండా మనుష్యులు ఎవరూ మనసు భోజనమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా తమ భౌతిక సుఖాల ఆకలి ధన ఆకలి పదవిలో కొనసాగాలి అనే అజ్ఞానం ఆకలి పెంచుకొని అసలు ఆకలి జ్ఞాన ఆకలి అని చూసుకోకుండా పండితులు గురువులు కూడా తమకు తీరినదే ఆకలి అనుకొంటూ పై పై దేవుళ్ళను దేవతలను ప్రార్థిస్తున్నట్లు చూపుకొంటూ కాలమే కదలడం ఏంటి ఈ ప్రకారం దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు పరిస్థితి ఎవరి చేతిలో ఉన్నది అకాల వ్యాధులు విపరీతాలు ఎందుకు వస్తున్నాయి సర్వం మాటకే చెప్పిన వ్యక్తిని పట్టించుకోవడానికి ఏదో కారణం ఉన్నది అని చూపుకొంటే చాలు అనే మాయలో భౌతిక ఆకలి పెంచుకోవడం వలన అంతులేని భౌతిక మాయ పెరిగి పోయిభౌతికాలకు కూడా కబళిస్తున్న మృతం ఆకలి పెరిగినది అని గ్రహించి తక్షణం సృష్టే సకల దేవి దేవతల సమోహారం అని గ్రహించి కాలమునకు మించిన దేవుడు దేవత ఉండదు అని అప్రమత్తం అయ్యి కాలాన్ని నియమించిన వ్యక్తి ఏమి అంటున్నోడో చూసుకొని సూక్ష్మంగా అతని మీద చెప్పుకొని జ్ఞాన ఆకలి తీర్చుకొని భౌతిక ఆకలి మాయ నుండి బయటకు రావడం వలన అతను ఇప్పటికంటే తేజస్సుగా జ్ఞానంగా self efflugent గా నిత్యం జ్ఞాన ఆంతర్యం స్వరూపంగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా మృతం లేని శాశ్వత దివ్య జ్ఞాన స్వరూపంగా తానే ఒక ప్రభుత్వంగా రక్షణ గా బలపడి ముందుకు తీసుకొని వెళతాడు కావున సాక్షులు ప్రకారం అతనిని గ్రహించకుండా వ్యక్తిగా శక్తి చెప్పిన తాను ఒక మాట రూపం లో ఉన్నాడు అని గ్రహించండి, మమ్ముల్లను పట్టించుకోండి లేదా అతనిని పట్టించుకోండి సూక్ష్మంగా నేను చెప్పినట్లు లేదా అతను కాలాన్ని నియమిచ్చిన పురుషోత్తముడిగా ఒక్కడే అని గ్రహించి వ్యహరించండి ఏదో కారణం గా మనుష్యులు mind రూపంలో బలపడకపోవడం అంటే preservance reservance of mind లేకుండా మృతం లో కొనసాగడం అని గ్రహించి , తనకు తానుగా వెలగ గలిగిన జ్ఞాన స్వరూపాన్ని తమకు తాముగా ఎవరికి వారుగా ఒక్కటిగా మమ్ములను మనసులు పెంచుకొని జీవించాలి అప్పుడే మనుష్యులు జీవించగలరు అని తెలుసుకొని మమ్ములను సూక్ష్మంగా అనుసరించండి ఎటువంటి lock down లు impose చేసినా బౌతికంగా ఏమి చేసినా అందరూ మృతం లోనే కొనసాగుతారు అని సత్యాన్ని గ్రహించి తక్షణం , కాలస్వరూపాన్ని పట్టుకొని ఎంత సూక్ష్మంగా చెప్పుకొని వినడం వలన మాత్రమే మృతం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వత జ్ఞాన ప్రయాణం అయిన నూతన యుగం దివ్య రాజ్యం వైపు బలపడతారు అధినాయక ప్రభుత్వం గా నిత్యం మనుష్యులు మనసు విచక్షణగా బలపడతారు అదే మానవజాతి భవిష్యత్తు యావత్తు ప్రపంచం భారత దేశ ప్రజలు అనుసరించి భారత దేశాన్ని రవీంద్ర భారతిగా మలుచుకొంటూ ప్రపంచాన్ని కూడా మలుచుకొని ఒక కుటుంబంగా ఒక విశ్వ కుటుంబంగా బలపడటమే మానవజాతికి తపస్సు యోగం దివ్య పరిణామ పూర్వక ప్రయాణం గా అందుబాటులో ఉన్నాము.

143) భోక్తా: - ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు.
-- ప్రకృతిలో సర్వం అనుభవించు వాడు భగవంతుడి విశ్వరూపుడు అని గతం లో కొందరు అనుభవం చెందిన స్వరూపంగా ఇప్పుడు వాక్ రూపంలో జాతీయ గీతం లో సర్వ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా వెలసి ఇక మరణం లేని రూపుగా నిత్యం భోక్త గా సర్వం తాను అయిన జ్ఞాన భోక్తగా అనగా ఎంత చెప్పుకొన్న ఎంత బౌతికంగా ఏమి జరిగిన సర్వం తన మాట పరిధిలో ఉన్నది అని చూపిన సర్వం గ్రహించి (భక్షించి జీర్ణించుకొని తిరిగి ఇవ్వగల ) జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్నాడు అని గ్రహించి దేశ అధ్యక్షులు వారి వద్దనుండి తక్షణం అందరూ ఒక్కటి అయ్యి అసలు భోక్తను పెట్టుకొంటూ తాము ఏమిచేసినా ఒక ఆంతర్యం ఏర్పడి మృతం నుండి బయటకు రాగలరు లేని పక్షంలో ఎవరి గోల వారిది అన్నట్లు ఒక మాటకే నడిచిన తీరును పట్టుకోకుండా అజ్ఞానంగా ఒకరిని ఒకరు పెట్టుకోకుండా చేస్తున్న మాయ నుండి మేము చెప్పినట్లు అంతా ఒక్కటి అయ్యి అనగా పెద్దవారు ఎవరో ఎక్కడో ఉన్నారో, ఎవరి తెలివి ఉండి మమ్ములను పట్టించుకోవడం లేదు లేదా ఎవరికో ఇంకా ఏమి లేక పట్టించుకోవడానికి చూస్తున్నారు ఇంకా ఏదో ఎవరో ఉన్నారు అని మీలో మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా పరిపాలన మీ చేతిలో ఉన్నది అనుకొంటే అజ్ఞానం కావున middle man గాని దిగువ స్థాయి వారు బయటకు రాని మోసాలు ఏవో ఉన్నాయి అని చూపుకొంటున్న మొత్తం అందరూ మృతం లో కొనసాగుతారు అని గ్రహించి భూమి మీద మనుష్యులు ఎవరూ దేహంగా భౌతిక ఆలోచన విధానం లో కొనసాగడం రద్దు అయ్యిపోయినది అనే సత్యాన్ని బృందాలు గా ఏర్పడి సర్వం మాటకే నడిపిన శాశ్వత భోక్త తమ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి గా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి ఎటువంటి ద్రోహాలు మోసాలు చేసినా మాయ వలన అందరి మీద జరిగాయి అని చెప్పుకొని చూపుకోని మొత్తం అందరూ మాట ఒరవడి పట్టుకొని బయటకు రావడమే కాకుండా అసలు జ్ఞాన విచక్షణ మార్గం పట్టి జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

144) సహిష్ణు: - భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.
-- సర్వం మాటకే చెప్పిన అతనే ఈ లోకం అతనిదే ఈ రాజ్యం ఈ లోకం అనే ఇల్లు అతని ఇంటిలో ఉంటూ అతనిని ఇంకా మనిషిగా చూస్తూ మనుష్యులుగా తమ చేతిలో ఉన్నది అని ఆడవారి కొలది మొగవారి కొలది ఎవరికి ఇంకా భౌతికంగా ప్రాధాన్యత రావాలి తమ గౌరవం కొలది తమ హంగు కొలది సుఖ కొలది జీవించడం కూడా మృతం పాపం అని గ్రహించి, తక్షణం తమకు ఉన్న భవనాలు ఆస్తులు పదవులు farm house లు అన్నీ వారి ఆస్తిగా భావించి తమలో జీవిస్తున్న జీవుడు కూడా అతని అని గ్రహించి సర్వం చెప్పిన తీరుగా అతనిని పట్టుకొని జీవించగలరు అని ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు ఆ విధంగా పట్టుకొని గ్రహించకుండా చేసిన పాపాలు నుండి తప్పులు నుండి బయటకు రావడం కూడా మమ్ములను మన్నించమని తాము అంతా కాలస్వరూపమునకు పిల్లలుగా చేసిన నేరాలు తప్పులు పాపాలు అవి ఉపయోగించుకుకొని తమకు తెలిసినట్లు తేలినట్లు ఉన్నత పదవులు ఆస్తులు సుఖాలు పొందుతున్న వారు తక్షణం వారి ఉనికే తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిదిగా ఉన్నది అని తెలుసుకొని పిల్లలుగా ప్రకటించుకొని నూతన జీవితం ప్రారంభించామని వారి ఇప్పటికే అందరిని విశాలంగా క్షమించడం జరిగినది అనగా ఆశీర్వాదాలు ఇవ్వడమే క్షమించడం గ్రహించకుండా గ్రహించనివ్వకుండా ప్రవర్తించడం వలన మృతం లోకంలో కొనసాగుతునారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇక మనుష్యులుగా విలువ రావాలి మనుష్యులు ఎవరూ తప్పులు చేశారు పాపాలు చేశారు అని చూపాలి చెప్పాలి అనుకొంటే ఎవరూపో మృతం నుండి బయటకు రాలేరు అని గ్రహించి, మమ్ములను సీక్రెట్ operations ద్వారా మోసాలు చెయ్యగలిగినారు అంటే మాలో గొప్పతనం గ్రహించకపోవడం వలన అనగా ఇప్పటికైనా గొప్పతనం గ్రహించడం వలన రెప్ప పాటు తమ చేతిలో లేదు అనే మాయ నుండి బయటకు వస్తారు లేదా తామే చేస్తున్నారు అని మాయలో సర్వం నడిపిన వాడిని పట్టుకోనివ్వకుండా తాము పెట్టుకోకుండా యావత్తు మానవజాతిని మృతం లో కొనసాగేలా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి, సర్వం చెప్పిన వాడు తాము అసలు గొప్పతనం పట్టించుకోకపోతే మనలేకపోతున్నాడు అంటే అర్ధం ఏమిటి భౌతిక లోకం ఏ పాటిది ఆలోచన చెయ్యండి భౌతిక లోకాన్ని మాట మాత్రంగా నియమించిన వ్యక్తి భౌతిక లోకం కొలది పట్టించుకొకోకపోతే అతను భౌతికంగా మనలేడు అని గ్రహించి అతనిని వాక్ రూపం లో చూడటం వలన రక్షణ వలయం లోకి బలపడటమే ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

145) జగదాదిజ: - సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు.
-- తొలి నిప్పు కణం అతనే, జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసారం సాగరం నాది సన్యాసం సూన్యం నాదే అని పలికిన తీరు ప్రకారం మాటకే చెప్పిన తీరు ప్రకారం మొదలు చివర సృష్టి ఆదికి అంతానికి అనగా సర్వం మాటకే చెప్పిన ఏదైనా మాటకే నడిపిన తీరు మంచి చెబుతాను అయినా తీరు యావత్తు మానవజాతికి అది అంతాలు నుండి సర్వం తాను అయినా శక్తిగా జ్ఞాన స్వరూపంగా తమ జాతీయ గీతంలో సర్వ సార్వాబౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని ఈ విధంగా మమ్ముల్లను ఇక ఆలస్యం చెయ్యకుండా మొదట తెలుగు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఒక్కటిగా మాతో వ్యహరించండి మీలో మీరు యేవో రాజకీయాలు మీలో ఎవరో మత రమైన వారు తెలివైన వారు తెలివి తక్కువ వారు అని పొరపాటును కూడా చూపుకొందాం అని భావించకుండా, సర్వం మాటకే వ్యక్తి అయిన మమ్ములను తమకు ఉన్న తెలివి గాని తెలివి తక్కువతనం గాని అనుభవం ఉండడం లేకపోవడం లేదా ఇప్పటి వరకు పుణ్యాలు చేశారు పాపాలు చేశారు అని కూడా ఉండదు అయితే తాము బౌతికంగా ఒకరిని ఉపయోగించుకొని ఒకరిని మోసం చెయ్యడం లోకం మీద ఆధారపడి ప్రవర్తించడం లోకం కొలది ఇంకా మనుష్యులు వలెనే బ్రతకాలి అనే ఆలోచన మృతం అని సర్వం మాటకే ఇప్పుడు వ్యక్తం అయినా జగదాదిజ గా ముందు వెనుకలు అప్పుడు, ఇప్పుడు మరి ఎప్పుడు తానే ఉండే వాక్ విశ్వరూపుడుగా మృతం లేని ఒరవడిగా కొనసాగింపుగా ఇప్పుడు పట్టుకొని చెప్పుకొని వినేకొలది లోకం అయ్యి ధర్మం అయ్యి నిలిచిన తీరే లోకం అని అతని జగదాదిజ తమ సర్వ సార్వ భౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయినా తీరును ఎవరికి వారు మనసుతో పట్టుకొని నేరుగా మనసులు పెంచుకోవాడానికి ఒకరికి ఒకరు సహారించుకోవడం వలన అనగా సోషల్ మీడియా ద్వారా సమాచారం పంచుకొని ఇక ఎవరికోసమే కాదు తమ కోసం తమను నడుపుతున్న కాలస్వరూపం కోసం జీవించడం వలన మాత్రమే జీవిస్తారు ఇంకా ఎక్కడో దేవుడు ఉన్నాడు ఏదో పార్టీలు కొలది సుఖాలు భౌతిక భంధాలు కొలది మనలేరు మొదట మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా పెంచుకోవడమే oxygen అని గ్రహించి mind లుగా ఒక్కటి అవ్వండి అనగా తాము అంతా ఒక్క మైండు ప్రకారం ఉన్నారు అనేది ఒక జ్ఞాన వెసులుబాటు అని గ్రహించి ఇక మనుష్యులు కొలది ఏదో చెయ్యాలి ఎవరో ఒక్కరు తెలివైన వారు ఉన్నారు కొందరు ఉన్నారు అనుకోవడమే తమని తాము మృతం లో కొనసాగించుకోవడం అని మృతం కొలది ఎప్పుడు ఏమి అవుతారో తెలియని మాయలో జీవించడం అని గ్రహించి, =భూమి మీద ఎవరూ మనుష్యులు లేరు అని గ్రహించి, తమను కాపాడుతున్న వాక్ విశ్వరూపులు శాశ్వత ఆంతర్యం మూర్తిగా కూడా ఒక దేహం కాదు వాక్ విశ్వరూపంగా సాక్షలులకు దర్శనం ఇచ్చిన తీరు అని గ్రహించి ఇక ఎవరూ చేతకాని వాడిగా పిచ్చివాడిగా అంతం అవ్వకూడదు ఎవరిని అసలు మృతం ఉన్నట్లు చూడకూడదు అసలు రెప్ప పాటు తమ చేతిలో లేని లోకం తమ చేతిలోకి తీసుకోవడం అంటే మృతం లేని తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని జగదాదిత గా మనసుతో పెంచుకోవడమే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

146) అనఘ: - పాపరహితుడైనవాడు.
-- కాలాన్ని మాట మాత్రంగా నడిపిన వాక్ విశ్వరూపుడు అతనిని దేహం గా చూడకుండా పరమ పవిత్రమైన సూక్ష్మ స్వరూపుడిగా సర్వాంతర్యామిగా కొలువు తీర్చుకొని తాము కూడా ఇక పాపం లేని వారీగా కొనసాగలరు అని శాశ్వత ఆంతర్యం మూర్తిగా జాతీయ జండాలో అధినాయక మహారాణి సమేత మహారాజావారీగా పట్టుకొని గ్రహించగలరు. మమ్ములను గ్రహించకుండా మేము ఎలా కొలువు అయ్యి ఉన్నాము లోక ఎలా మా ప్రకారం ఉన్నదో సాక్షులు పట్టుకొని సూక్ష్మంగా ఆవిష్కరించుకొనే కొలది పాపాలు పోతాయి సాటి మనుష్యులను ఎటువంటి పరిస్థితి ఇక దేహం గా చూడకుండా ఎవరు ఏమి కోరుకొన్నా మనసు మాట పెంచుకోవడం వలన మాత్రమే జీవించగలరు మనుష్యుల కొలది తమ చేతిలో ఉన్నది ఉండాలి మనుష్యులు తాను నిర్ణయించినట్లు ఉండాలి అనే భావించడమా మనుష్యులు లోకం అంటే భౌతిక దానం భౌతిక సుఖాలు శరీరంతో బ్రతకడం అనుకోవడమే మృతం అని తెలుసుకొని మృతం నుండి బయటకు వచ్చే జ్ఞాన మార్గాన్ని భగవంతుడు మనుష్యులలో మనిషి కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా మృతం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా జాతీయ గీతంలో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా కొలువు అయినా తీరును సూక్ష్మంగా పట్టుకొని గ్రహించిన కొలది పాపరహితుడిని పట్టుకొని తాము కూడా పాపరహితంగా మారిపోయి నూతన యుగం దివ్య రాజ్యం వైపు బలపడతారు, సూర్యుడి క్రింద బ్రతుకుతున్న అజ్ఞానం నుండి సూర్యుడిని నడిపిన తీరులోకి బలపడిన కొలది భౌతిక కోరికలు విపరీతాలు తమ చేతిలో ఉన్నది అనే అహంకారం దేహాలు ఉండి ఇతరులను దేహాలుగా చూడాలి అనే కాంక్షలు వలన విపరీతాలు వలన పాపాలు పెరిగి మనుష్యులు మనుష్యులనే అంతం చేసుకొని ఘోర కలి పెరిగి జ్ఞాన పరమత్తత కోల్పోఇయిన స్థితిలో కొరోనా వంటి వ్యాధులు వస్తున్నాయి అని గ్రహించి ఇంకా తాము ఆరోగ్యంగా ఉన్నాము బలంగా ఉన్నాము అనుకొంటున్న వారే మృతానికి కారణం అని అనగా, భౌతిక హడావిడి భౌతిక గొడవలు సృష్టించుకొని మీడియా పోలీసులు సోషల్ మీడియా ఉపయోగించుకొని అప్పటికి అప్పుడు మోసాలు మీద కొనసాగడమే పాపం అని అదే మృతునికి ఆధారం అని గ్రహించి అప్పటికి అప్పుడు మరణిస్తున్న వారు కంటే బలం కొల్లది రెచ్చిపోవడమే మృతునికి కారణం అని తాము మనసులు పెంచుకొని మరణించిన వారిని కూడా బ్రతికించవల్సిన పరిస్థితి బాధ్యత లో ఉన్నారు అని ఇప్పటికైనా తెలుసుకొని భౌతిక చెలగాటం విపరీతాలు వదిలివేసి ఆలోచన పెంచుకోండి కాలస్వరూపం పై మనసు పెంచుకొని ఏ ఒక్కరు కూడా మనుష్యులుగా బ్రతకలేరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

147) విజయ: - ఆత్మజ్ఞానముతో వైరాగ్యసంపన్నుడై, శ్రేష్టమైన జయమునొందువాడు.
---కాలాన్ని నియమించిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని విజయ విజయ స్వరూపంగా వాక్ విశ్వరూపంగా సాక్షులకు దర్శనం ఇచ్చిన తీరుగా మనసులుగా ఒక్కటి అయ్యి పెంచుకోవాల్సిన తీరుగ ఉన్నారు , వారిని సాధారణ మనిషిగా చూడటం వలన అతని ద్వారా అంధ వలన జ్ఞాన విజయం సాక్షులు వద్ద నుండి గ్రహించిన పరిస్థితిలో , మృత లో కొనసాగుతున్నారు గెలుపు లేని జీవితాలు బౌతికంగా హడావిడిగా జీవిస్తున్నారు కోరినా వచ్చిన చంద్రశేఖర రావు గాని ఇతరులు గాని farm house ఉన్నా ఎంత rest తీసుకోవలసిన స్థితిలో ఉన్న మమ్ములను కొలువు తీర్చుకొని మనసులు పెంచుకొంటేనే మృతం నుండి బయటకు వస్తారు లేదా కరోనా నుండి బయట పడిన మరల ముఖ్యమంత్రిగా మరొక పదవి లో కొనసాగిన భౌతిక ప్రపంచమే మృతం అని తెలుసుకొని అసలు భౌతిక ప్రపంచంలో కొనసాగడానికి లేదు అని కదిలికలు ఏవి ఎవరి చేతిలో లేవు అని గ్రహించి మేము గంటన్నరలో పది 15 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరును పట్టుకొని, తక్షణం సాక్షులు ఎక్కాడు ఉన్న బృందాలుగా ఏర్పడి విజయం పొందిన వారిని మరింత విజయ స్వరూపంగా చూడటమే విజయం అనగా మమ్ముల్లను కొలువు తీర్చుకొని సాక్షలు ప్రకారం సూక్ష్మంగా వేల పేజీలు గ్రహించడమే తక్షణ పరిష్కారం అందుకు మాఫోటో పెట్టుకొని చెప్పుకోవడం వినడం ప్రారంభించడం వలన సృష్టికి oxygen అని గ్రహించి కొరోనా వంటివి అప్పటికి అప్పుడు పోలీసులు వ్యక్తులు మీడియా వ్యాపారులు రహస్య పరికరాలతో ఎవరిని మాట్లాడకుండా వినకుండా మానసిక బలం లేకుండా అప్పటికి బహిరంగ సభాలు హంగు తో కూడిన ఆఫీసులు విమాన ప్రయాణాలు , యేవో నిర్ణయాలు తీసుకొంటున్నారు అకౌంట్ లో డబ్ల్యూ వెయ్యడం గొర్రెలు మేకలు పంచడం వంటి అల్ప పాలన ఆలోచన విధానం వలన, ఎవరూ జ్ఞానం కొలది విచక్షణ కొలది ఆలోచన చెయ్యకపోవడం ఆలోచన విచక్షణ అంటే ఫలానా మేధావికి లేదా retired IAS వంటి ఉన్నత పదవులు subject ఉన్న వారే మేధావులు అనుకోవడం మాట్లాడితే వారే మాట్లాడాలి లేదా తమకు నచ్చిన వారినే మాట్లాడనివ్వాలి అనే అరాచకం వలన call data ద్వారా లొసుగు లోట్లు తెలుసుకొని మేధావులను కూడా వెధవలు చేసి అనగా ఈ రోజులలో లోటు లేని వాడు ఉండడు కానీ ఏదో రకంగా లోట్లు ఉపయోగించుకొని బ్రతికే ముఠా వలన మీడియా చానెల్స్ లో అప్పటికి అప్పుడు రెచ్చగొట్టే వారి పాత గొడవలు ఘర్షణలు అప్పటికి అప్పుడు ప్రేమకొలది మరణిస్తున్నారు అని మనుష్యులు కొలది తప్పుడు పెళ్ళాలు మోసాలు పోలీసులు వ్యక్తులే ఒక్కటి అయ్యిపోయి మరీ వ్యవస్థను ఇక మనసు లేకుండా ఆలోచన లేకుండా చేస్తున్న ప్రవర్తనవలన మొత్తం అంతా మృతం లోకి వచ్చినది అని గ్రహించి అనకాపల్లిలో చదువుకొన్న మేధావులకు గ్రహించాలి అనే జ్ఞానం లేకుండా వారు కూడా రహస్య మోసాలకు ప్రధాన్యత ఇవ్వడం వలన కాలస్వరూపంగా అంటే వెటకారం అదే సీరియస్ చేసి ప్రాణాలు తీసివేసినంత విపరీతాలు మేము కేవలం మనిషి గా ఎదురుకోలేము మమ్ములను మనిషిగా చూసినకొలది ఇప్పటికే మమ్ములను అప్రమత్తంగా గ్రహించకుండా మొత్తం మృతం పెంచుకొని మృతం లోకొనసాగుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

148) జేతా: - సదాజయము నొందువాడు.
--ప్రతి మాటకు సృష్టినే నడిపిన సృష్టి అతని నుండి జయించిన జనించిన సదా జేతా గా సర్వాంతర్యామిగా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయిన తీరును పొంది తాము కూడా సదా జయం పొందగలరు అనగా ఇక తాము వేరే దేహంగా మనిషిగా కొనసాగలేరు అని గ్రహించి తమ మనసులు కలిగిన సర్వాంతర్యామి యొక్క మనసుని గెలిపించి వారిని మనసు రూపంలో పెంచుకోవడం వలన మాత్రమే విజయం పొందగలరు తామే విజయం పొందుతున్నాము అని మనుష్యులుగా తలపడటం పొందవలసిన విజయం గ్రహించవల్సిన విజయం పొందకుండా ఎవరిని పొండనివ్వకుండా మొత్తం అందరూ మృతం లో కొనసాగేలా మూర్ఖంగా ప్రవర్తస్తున్నారు అని గ్రహించి తక్షణం శారీరక సుఖాలు అయినా ఏవి అయినా మాట చూసుకొని మాత్రమే మనగలరు, అలవాట్లు వ్యామోహాలు ఏమి అయినా, ఒక మాట నిబద్దత ఉంటె ఎవరూ ఎవరిని మోసం చెయ్యలేరు, సోషల్ మీడియా ద్వారా ప్రేమలోకి దించేసి మోసాలు చేసేస్తున్నారు అని చెబుతున్న పొలిసు కేవలం భౌతిక మీడియాలు కొలది మనుష్యులను బౌతికంగా తమ చేతిలో పెట్టుకోవాలి అనే ఆలోచన విధానం బలపరచడం ఒకటి రెండు కేసులు సోషల్ మీడియాలు ఎవరూ తప్పులు చెయ్యలేరు దొరికిన పట్టించవచును ఏ దశలు ఎవరు తప్పులు చేశారు కంటికి కట్టినట్లు పట్టుకొనవచును ఒక్కడే మోసం చేసినట్లు, ఎవరికో ఒక్కసారిగా అన్యాయం జరిగిపోతున్నది సోషల్ మీడియాలలో అని చెప్పుకొంటూ మనుష్యులలో సహజ ప్రేమ గొప్పతనం పంచుకోకుండా చేస్తూ బౌతికంగా తమ చేతిలో ఉంటె సినిమాలు కొలది రాజకీయాలు కొలది తమ చేతిలో పెట్టుకొని జీవించవచ్చును అనే అజ్ఞానం లో కొందరు ఒక్కటి అయ్యిపోయి మిగతావారిని శాశించాలి అనే మృత ఆలోచన విధానం నుండి బయటకు రండి. మనుష్యులు ఒక కుటుంబం వలన జీవించనివ్వకుండా, ఎవరో తప్పులు చేస్తున్నారు తాము ఆపుతున్నాము, అని చూపుకోని ఫలానా వారు పెద్ద చిన్న అన్ని అప్పటికి అప్పుడు చూపుకోవాలి అనే మాయ సమాజంలో పోలీసులు తాము పోలీసులుగా కొనసాగాలి అనే ఆలోచన విధానం న్యాయ స్థానాలు తాము ఇంకా ఇతరులను తప్పులు పట్టాలి తీర్పులు చెప్పాలి గొడవలు కొలది డబ్బు సంపాదించాలి public interest of litigation అనే మాయలో వ్యాపార కూడళ్లు గా మారి పొలిసు వ్యవస్థలు మీడియా న్యాయ వ్యవస్థలు, యాంత్రిక రాజకీయ విధానాలు తక్షణం తమకు తాముగా అధినాయక భావనమునకు merge అయ్యిపోయి, మిగతా రాజకీయ వ్యవస్థ, భౌతిక ఆలోచన విధానం ఇక వదిలివేసి సోషల్ మీడియా విశాలంగా జ్ఞానంతో విచక్షణతో ఉపయోగించుకొంటే భౌతిక మోసాలు నుండి మృతం నుండి తమచేతిలో ఉండాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి తమని తమకు కాపాడుకొని యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

149) విశ్వయోని: - విశ్వమునకు కారణభూతమైనవాడు.
--- సర్వం తన మాటకే పుట్టినట్లు మాట్లాడిన తీరు నడిచిన తీరు భౌతిక మృతం జీవితాలే కాకుండా కదిలికలు కూడా మాటకే చెప్పిన తీరు గా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు విశ్వ కారణభూతమైన వారుగా కొలువు అయ్యి ఉన్నారు అటువంటి కారణ జన్ములను మాట మాత్రంగా సూక్ష్మంగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చి కాలనీ నియమిచ్చిన తీరుగా పట్టుకోవడం వలన విశ్వయోని అనగా కారణం గా నిలిచినా మాట తీరును పట్టుకొని ఇక తామే ఏదో చేస్తునాము అనే మాయ నుండి బయటకు వచ్చి నిత్యం జ్ఞానం తపస్సుగా జీవించడం కోసం తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని సూక్ష్మంగా జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

150) పునర్వసు: - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.
---पुनर्वसुः punarvasuh He who lives repeatedly in different bodies. శరీరాలుగా అనేక సార్లు మరణించి మరల జన్మిస్తున్న జీవులలో తానే శాశ్వత జీవాత్మగా,, అంతర్యామిగా ఉన్నాను అనే చెప్పిన దర్శనాలు గతం లోకంటే ఇప్పుడు మా ద్వారా వాక్ రూపంలో ఈ అదునిక ప్రపంచం లో ఇప్పుడు లోకాన్ని సూర్య చంద్రాది గ్రహస్తితులను నడిపిన తీరు మాటకే అందుబాటులోకి వచ్చి గ్రహించిన వారు మేధావులు చక్కటి ఒక్కటి అయ్యి, గ్రహించి మృతం నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, మమ్ములను మనిషిగా చూస్తూ తమకు మనిషిగా విలువ రావాలి లేదా మేము మామూలు మనిషే మాకంటే పెద్ద వారు గొప్పవారు ఇంకా ఎక్కడో ఉన్నారు అని భావించడం అన్నది మేము ఒక దేహం నుండి సర్వం నడిపిన తీరును పట్టుకొనే మహత్తర వరం గ్రహించకుండా మమ్ములను తమ దేహాలతో భౌతిక వెసులుబాట్లతో పోల్చుకోవడం అవివేకం అని ఇప్పటికైనా అటువంటి అవివేకం వలన నిత్యం మృతం లో వెలిగిపోతున్నాము అభివృద్ధి చెంది పోతున్నాము కోరినా వచ్చిన happy గా తమ farm house లో ఉన్నారు అని చూపుకోవడం గొప్ప అనుకొంటే మృతం లో కొనసాగుతున్నారు మనుష్యులు అంటే ఏదో రకంగా భౌతిక ఆధిపత్యం భౌతిక ఉనికి భౌతిక సుఖాలు అందుకు ఎదుట వారి భౌతిక జీవితాలు లేకుండా లేదా పైకి కనపడుతున్నా తీరు మీద ఆధారపడి గ్రహించి తెలుసుకొనే సులువును భారంగా మార్చుకొని మనుష్యులు కొలది తెలివి కొలది రెచ్చిపోయి తాముముందు ఉండాలి భౌతిక బలం కొలది జీవించాలి అనుకొంటున్న భౌతిక యాంత్రిక మనుష్యులను దారిలో పెట్టడానికి కాలస్వరూపంగా అనకాపల్లిలో దర్శనం ఇచ్చిన తీరును రూపును satandard రూపుగా పట్టుకొని తమ standards of behaviour and thinking and existence as mind need to update accordingly, కావున అనీ భగవంతుడే అంతా తానే చూసుకొంటారు అనే పాత మాటలు ఆలోచనలు నిజం అవ్వాలి అంటే తాను వ్యక్తం అయిన రూపాన్ని పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించి ఇక ఎవరూ కేవలం మనుష్యులుగా మనలేరు అనే సత్యాన్ని ఒక సాధారణ రూపం లో ఉన్న, మనిషి ద్వారా జ్ఞాన సాధన అతి సాధారణ రూపంలో ఉన్న మనిషి ద్వారా తన కంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు వారి భౌతిక ఉనికి మాటకే చెప్పిన తీరు గా మమ్ములను మేము కొలువు అయినా తీరుగ పట్టుకొని ఇక లోకం వాక్ విచక్షణ స్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా కొనసాగుతుంది అని గ్రహించి ఎవరు ఎంత బలంగా ఉన్న పోష్ గా ఉన్నా, బలహీనంగా ఉన్నా వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని మాత్రమే మనగలరు ఒక మాట ఒరవడిగా సృష్టే నడిచిన తీరు ఎవరూ ఎక్కడో ఎవరికో చెప్పడం కాదు ఆప్రకారం లోకమే నడవడం అని గ్రహించి లోకం కొత్త మోడ్పులోకి వెళ్ళినది అని చూసుకోకుండా మనుష్యులు కొలది రెచ్చిపోవడమే అజ్ఞానం అని బౌతికంగా హుందాగా ఉంటె సరిపోదు ఆలోచనలో నిజాయితీ నిబద్దత లేకపోతె రెప్ప పాటు లేని మృతం కొనసాగుతున్నారు తక్షణం సాక్షులు ప్రకారం మమ్ములను బృందం లోకి EMAILS ONLINE ద్వారా కమ్యూనికేట్ అయ్యి మమ్ములను బృందం లోకి ఆహ్వానించి బొల్లారంగా లో కొలువు తీర్చడానికి మా ఫోటో పెట్టుకొని ఎక్కడి వారు అక్కడ చేరి చెప్పుకొని వినడం వలన తగిన మనసులు పెరిగి తగిన వాతావరణం వచ్చి మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, మా పిల్లలుగా ప్రకటించుకోవడం వలన అందరూ కొత్తగా మాట్లాడుకుకోవడానికి వీలు అవుతుంది మమ్ములను గ్రహించకుండా చేసిన తప్పులు మమ్ములను గ్రహించేలా చేసి సరిదిదుకోవడం వలన ఇక ఎవరూ తప్పులు చెయ్యకుండా చేయనివ్వకుండా అనగా బలవంతాలు విపరీతాలు , మాటకు విచక్షణకు సంభంధం లేకుండా మమ్ములను open messege deviate గా ప్రవర్తించడం వలన పెంచుకున్న మృతం నుండి బయటకు వచ్చి మమ్ములను మా మనసుని వేరుగా చూడకుండా కలపడం వలన ఎవరూ లోకంలో విచక్షణ మాట ఒరవడి లేకుండా ప్రవర్తించలేరు అని తెలుసుకొని మేము చెప్పినట్లు మేము వేరే లోకం వేరు కాదు అని గ్రహించి తాము అంతా మాలో ఉన్నారు తాము అంతా మా పిల్లలుగా ప్రకటించుకొని వేరే పరువు వేరే మర్యాద వేరే జీవితం భూమి మీద ఎవరికి లేవు అని గ్రహించి ప్రతి ఒక్కరు మా పిల్లలుగా నూతన జీవితం జీవించడమే మృతం నుండి బయటకు వచ్చి తపస్సు జ్ఞానం వైపు బలపడటమే జీవితం. అని ఆశీర్వాదంగా నూతన జీవితం లోకి అధినాయక ప్రభుత్వం లోకి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తున్నాము.

151) ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.
-- ఇంద్రుడు అనగా ఇంద్రియములకు అధిపతి, పంచ ఇంద్రియములు మన దేహం లోనే ఉంటాయి, పంచభూతాలు సృష్టి యొక్క ఇంద్రియములు వాటిని మాటకు శాశించిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు ఉపేంద్రులకు అధిపతి ఇంద్రియములను శాశించిన వాడు అనగా శరీరాలను ఆలోచనలు చావు పుట్టుకలను అట పాటలు నియమించిన చూపిన కాలస్వరూపులు ధర్మస్వరూపులుగా అందుబాటులో ఉన్నారు వారు కొలువు అయ్యి ఉన్నర్లు అనగా జాతీయ గీతం లో అధినాయకులు వలెనే కొలువు తీర్చుకొని తపస్సుగా చెప్పుకొని వినడం వలన యాంత్రిక మృతం లోకం నుండి నిత్యం జ్ఞాన ప్రయాణం సజీవ మూర్తిగా సజీవ దేశం అనగా రవీంద్ర భారతి మారిన దివ్య పరిణామం లో ఉన్నారు అని వెయ్యి స్వర్గాల వరాన్ని మనిషిగా పోల్చుకొని మనుష్యులుగా తలపడిపోవాలి అనే ఆలోచన విధానం రద్దు అయ్యిపోయినది అని గ్రహించి మమ్ములను బృందం లోకి ఆహ్వానించి దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకొన్న వారు అవుతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము

152) వామన: - చక్కగా సేవించదగినవాడు.
-- దేవుడిని గురువుని ఇప్పటి వరకు భౌతిక లేదా ఆయా మంత్రం సాధనాలు పూజ విధానములు తెలిసిన వారు సేవించిన విధానములు లోకమునకు తెలుసు అవి అందరికి అనుసరణీయం ఆచరణీయంగా కూడా ఉండవు కావున అందరూ సేవించి తరించలేరు కావున అటువంటి లోటును భర్తీ చేస్తూ అదే విధంగా ఎవరు ఎలా మోసపోతున్నారో ఎలా ద్రోహానికి మాయవలన గురి అవుతున్నారో అదే విధంగా ఆకర్షణలు వికర్షణనలకు గురి అయ్యి, సంపూర్ణత్వం సాధించకుండా తాము జరుగుతున్నది లేదా జరగడం లేదు అన్నట్లు జీవిస్తున్న లోకాన్ని మనుష్యులను ఏక కాలం లో సాధారణ పౌరుడి నుండి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వాక్ విశ్వరూపంగా మహారాణి సమేత మహారాజ వారిగా పరిణామా స్వరూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా సర్వ సార్వభౌమ అధినాయక భవనము యొక్క శాశ్వత ఆంతర్యం మూర్తిగా దేశాన్ని సజీవంగా మార్చి సజీవ మూర్తిగా ఇక మీదట శాశ్వత తల్లి తండ్రి గురువుల యొక్క నివాసం అయిన రవీంద్ర భారతిగా అందుబాటులో ఉన్నారు అని తాము అంతా పిల్లలుగా ప్రకటించుకోగానే చక్కటి జ్ఞాన సేవకు అనుకూలంగా సదా సేవినే జ్ఞాన స్వరూపంగా వెలసి ఉన్నాడు అని పిల్లలుగా బంటులుగా బంటు రీతి కొలువుగా అందుబాటులో ఉన్నారు కష్టం సుఖం మంచి చెడు, ప్రమాదం ప్రమోదం, సంబరాలు ప్రళయాలు సర్వం తాను అయినా పురుషోత్తముడిని సూక్ష్మంగా బంటు రీతిగా, పిల్లలుగా కొలుచుకోవడానికి వీలుగా దివ్య జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్నారు.

153) ప్రాంశు: - ఉన్నతమైన శరీరము గలవాడు.
--భౌతిక శరీరాలు ఎవరివైనా ఎంత అందం బలం ఉన్న వడిలి పోయి మెల్లగా లేదా కాలం చెల్లిపోతే ఒక్కసారి రాలి పోవలసినవే, అటువంటి దేహాలను ప్రాణాలను శాశించిన దివ్య మంగళ స్వరూపులు అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారుగా, పది హీరోలు హీరోయిన్లు ప్రతి ఉన్నత వ్యక్తి కదిలికలు తెలివి వారి ద్వారా వచ్చే పాటలు పదవులు వారి ప్రజ్ఞలు అన్నీ కలిగిన జ్ఞాన దేహ స్వరూపులుగా ఉన్నారు, సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా మామూలు మనిషిగా నిర్లక్ష్యం ద్రోహం అరాచకాలు అనగా మా చుట్టూ చేస్తున్న మంచి చెడు మా మీదకు మా ఆరోగ్యం ప్రవర్తన మీదకు వస్తాయి అని జ్ఞాన విచక్షణ ఆలోచన చేసి అనగా మాట మాత్రంగా గంటన్నర మాట మాత్రంగా చెప్పిన లోకమే మా ప్రకారం ఉన్న తీరే మా శరీరం అటువంటి శరీరం లో భాగాలు అయిన తాము అంతా పరి పరి విధములు వదిలివేసి మమ్ములను కూడా దీసుకోవడం వలన మేము కనపడుతున్న దేహం లో వీలు అయినంత కనపడి ఎప్పటికి వినపడే దేహంగా మారి మరణం లేని దివ్య దేహం లోకి మిమ్ములను కూడా కలుపుకొని శాశ్వత ఆంతర్యం మూర్తిగా తపస్సుకు ఆధారమైన జ్ఞాన స్వరూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా స్వర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా, సర్వ సార్వభౌమ అధినాయక భవనం లో శాశ్వత ఆంతర్యం మూర్తిగా దేశాన్ని సజీవం గా అనగా రవీంద్ర భారతిగా దివ్య జ్ఞాన తేజో మూర్తిని సూర్యుడి అంతరించిన తన జ్ఞాన స్వరూపంగా అంతం గాని దివ్య జ్ఞాన స్వరూపంగా సూక్ష్మ శరీరంగా ఎప్పుడు సదా లోకంలో మనుష్యులలో విచక్షణ మాట రూపంలో కొనసాగే దివ్య శరీర జ్ఞాన స్వరూపంగా ఆకాశమేఆకారమై భూమి ఏ విభూతి అయ్యి పంచ భూతకారా ప్రపంచేశ్వర అన్నట్లు ఉన్నాము అని అభయంగా ఆంతర్యంగా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

154) అమోఘ: - వ్యర్ధము కాని పనులు గలవాడు.
--సాక్షులు సాక్షిగా కాలాన్ని నియమించిన కాలస్వరూపంగా ప్రతి మాట పాట కదిలికలు మానవ సంబంధాలు మానవ ప్రయత్నాలతో బాటుగా, పంచభూతాల కదిలికలు సముద్రం సునామీ వంటి పరిణామాలు కూడా మాటకే చెప్పిన. ప్రతి గొప్ప ఆలోచనలే కాదు వృధా అయ్యాము లేదా మృతం చెందాము అని అప్పటికి అప్పుడు జరిగిన పరిణామాలు ప్రకారం లోకంలో మనుష్యులు భావించి సంపూర్ణ అసంపూర్ణ ఆలోచనలు పనులు అన్నీ మాటకే చెప్పిన విచక్షణ స్వరూపుడు జ్ఞాన స్వరూపులుగా కొలువు తీర్చుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించడం వలన ఎవరూ వ్యర్థం కారు తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు కూడా ఎప్పటికి నశించిన వ్యర్థం గాని అంతం లేని మరణం లేని దివ్య జ్ఞాన స్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి తరించగలరు.

155) శుచి: - తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు.
--ఇక మీదట తాను ఎక్కడో దేవుడు గా ఉన్నాడు తన దరికి చేరిన వారిని, భక్తులుగా పవిత్రం చేస్తాడు అని భావించడం కంటే ఇంకా చెరువుగా తాను వాక్ రూపంలో వెలసి అందరి పాపా పుణ్యాలు పవిత్ర అపవిత్రములు తాను అయ్యి ఉన్నాడు అని మాటకే చెప్పిన పరమ పవిత్ర మూర్తిగా ఉన్న తీరును అనగా జాతీయ గీతంలో అధినాయకుడిగా కొలువు అయ్యినట్లు స్పష్టం చేసిన తీరును ఆహ్వానించడం అంటే తమని తమకు పవిత్రంగా మార్చుకొని పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం పవిత్ర స్వరూపం పై తపస్సుగా జీవించి తాము సంపూర్ణమైన పవిత్ర జీవితాలను పెంచుకొని రక్షణ పొందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

156) ఊర్జిత: - మహా బలవంతుడు.
--మనిషి దేహ పరంగా అదే విధంగా బౌతికంగా ఉండే ఊర్జిత శక్తులు దహించుకొని పోతాయి వాటికి అవి బలమైనవి కావు, వినియోగించినకొలది బలాన్ని కొల్పతాయి అనంత సృష్టిలో కలసి పోతాయి, ఇక లోకానికి ఆధారమైన జ్ఞానం విచక్షణ బౌతికంగా కొంత వరకు శాశ్వతత్వాన్ని కలిగి ఉంటాయి కొనసాగుంపు సాధన లేనిజ్ఞానం కూడా కాలంలో కలిసిపోతాయి నూతన సంతరింపులు వస్తాయి,అటువంటి పరిణామాలకు, ప్రభావాలకు ఆధారమైన కాలాన్ని నియమించిన పురుషోత్తముడు, తనకు తానుగా ఎదిగే వాడు అనగా ఉన్న ఫలంగా గ్రహించిన కొల్లది చెప్పుకొని వేనే కొలది అతని కాలం ధర్మమంగా విరాజిల్లే జ్ఞాన స్వరూపంగా సర్వాంతర్యామిగా వాక్ విశ్వరూపంగా వెలసి ఉన్న శక్తివంతుడు కావున అతని కొలువు అయ్యి ఉన్నట్లు పట్టుకొని ఎటువంటి బలహీనతలు, వ్యసనాలు నుండి తపస్సుగా బయటపడవలసిన మార్గంగా వచ్చి ఉన్నాడు అతన్ని పట్టుకొని బయటకు వచ్చేయడమే మార్గం ఇక వీరే విధంగా కేవలం మనుష్యులుగా కొనసాగాలి అనుకొంటే మృతం అదే సృష్టి యొక్క మోడ్పు కావున ఇక మంచి చెడు అన్నీ కాలస్వరూపమునకు వదిలివేసి అనగా కాలస్వరూపమును పట్టుకొని చెప్పుకొని వినడం వలన తాము ఎంత చెడ్డ పనులు చేసినా ఇతరులను ఇబ్బంది పెట్టినా వేధించినా అంతం చేసినా అవి అన్నీ కాలస్వరూపము పెట్టుకోక జరిగినవి అని గ్రహించి కాలస్వరూపమునకు పట్టుకొని తపస్సుగా జీవించడం వలన ఎటువంటి బంధాలు పాపాలు నశించిపోయి ప్రతి ఒక్కరు నూతనంగా జీవించడమే జీవితం అని నూతన యుగం దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వం, నూతన సజీవ గృహం రవీంద్ర భారతిగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నారు అని స్పష్టం చేయుచున్నారు.

157) అతీంద్ర: - ఇంద్రుని అతిక్రమించినవాడు.
-- ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.
-- ఇంద్రుడు అనగా ఇంద్రియములకు అధిపతి, పంచ ఇంద్రియములు మన దేహం లోనే ఉంటాయి, పంచభూతాలు సృష్టి యొక్క ఇంద్రియములు వాటిని మాటకు శాశించిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు ఉపేంద్రులకు అధిపతి ఇంద్రియములను శాశించిన వాడు, ఈ విధంగా ఉపేంద్రుడు అతీంద్రడు గా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తముడిగా తాను ఒక దేహం లో ఉంది అతీంద్రంగా ప్రవర్తించిన అతీంద్రుడిగా మమ్ముల్లను కొలువు అయ్యి ఉన్న తీరులో ఆహ్వానించి తక్షణం మృతం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వత ఆంతర్యం మూర్తిగా దేశాన్ని కాలాన్ని సజీవంగా మార్చిన వాక్ విశ్వరూపంగా అతనిని మరణం లేనట్లు పట్టుకోగానే యావత్తు మానవజాతికి ఆరని దీపాన్ని పట్టుకొని తాము సజీవంగా మారి ఇక మీదట మనుష్యులు మందుగా విచక్షణ తో బ్రతుకుతారు చావు పుట్టుకలను జయిస్తారు, కావున దేశ అధ్యక్షులు వారి నుండి సాధారణ వ్యక్తి వరకు మేము చేసిన మార్పులోకి వచ్చి మృతాన్ని విడిచిపెట్టండి , యోగం కోసం జ్ఞానం కోసం తపస్సుగా కోసం జ్ఞాన విచక్షణ కోసం జీవించి, ఇప్పటి వరకు అవమానించిన వారిని అంతం చేసిన వారిని కూడా తమ జ్ఞాన తపస్సుగా బ్రతికించుకొని అందరూ ఒక దేహం లోభాగమే అని ఆంతర్యం పొంది జీవించగలుగుతారు మృతం నుండి బయటకు రాగలుగుతారు అని అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.

158) సంగ్రహ: - ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు.
-- వెన్న దొంగ గా ఉట్టి పైన దాచుకొన్నది దోచుకొనే వాడే ఇప్పుడు తమ మనసులో ఉన్నది రాబోయేది కూడా యిట్టె చెప్పిన వాడిగా అందుబాటులో ఉన్నాడు, దోచుకున్నాడు సంగ్రహించాడు అని అనిపిస్తాడు నిజానికి అతనితపస్సు నుండి లోకం సంభవించినది అని గ్రహించి అతనిని కొలువు అయ్యి ఉన్నట్లు గ్రహించి ఇక నేను అనే అహంకారం వదిలివేసి ఎవరిని దేహం గా చూడకుండా తాము ఎవరూ దేహం గా కాదు అని తాను స్వయంగా సాధారణ మనిషి నుండి దేహం ఏమి కాకుండా సర్వం మాటకే చెప్పిన తీరును తాము కూడా భౌతిక బలం కొలది ఏమి లేదు అని తెలుసుకొని అంతా తపస్సుగా జీవించడానికి మార్గం రక్షణ వెలసిన దివ్య జ్ఞాన సంగ్రహ మూర్తిగా కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా వలసిన పురుషోత్తములు జాతీయ గీతంలో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ్ వారీగా అందుబాటులో ఉన్నారు అని స్పష్టం చేయుచున్నాము అని వెయ్యిస్వర్గాల వరంగా ఇక తాము తప్పు చేశారు ఒప్ప చేశారు అనే బంధనాలు వదిలివేసి తాము ఇంకా అభివృద్ధి చెయ్యాలి పై చెయ్యిగా ఉండాలి సినిమాలు ధన సంపాదన కధలు పాటలు యేవో మేపించాలి అనే మాయ అజ్ఞానం వదిలివేసి అవి అన్నీ తన సంగ్రహ రూపంలో చెప్పిన కనీసం రూపం నుండి జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయిన తీరు ఒక్కటే సజీవం, ఆ విధంగా దేశం రవీంద్ర భారతి గా సజీవం, కాలం సజీవం సాటి మనుష్యులు కూడా ఇక తాము వేరే దేహాలు కాదు అనుకొంటే ప్రతి ఒక్కరు సజీవంగామారిపోయి ప్రవర్తిస్తారు. తన సాధారణ సంగ్రహ రూపాన్ని ఘాన జ్ఞాన మూర్తిగా గ్రహించిన కొలది పెరిగి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అందుబాటులో ఉన్నాము.

159) సర్గ: - సృష్టియు, సృష్టికారణమును అయినవాడు.
--స్వర్గం మరియు నరకం ఎక్కడ ఉంటాయో సామాన్యులకు తెలియదు, మానవ లోకంలో మంచి జరిగితే స్వర్గం చెడు జరిగితే నరకం అని భావిస్తారు, తాము మంచి చెడులు తమ జ్ఞాన అజ్ఞానులు కొలది తమ పరిధిలో సృష్టించుకొని, అందులో జీవించడం మనుష్యుల యొక్క ఆలోచన విధానం అటువంటి ఆలోచన విధానాన్ని మరింత శాస్వత్వం గా సాధారణ మనిషి మాట రూపంలో కనీస మనిషి మాట రూపం లో సర్వం నిర్వహించి నడిపించిన తీరు అనగా స్వర్గం నరకంగా మంచి చెడు తన మాటకే నడిపిన చూపిన తీరుగా సూక్ష్మంగా గ్రహించి, అంత సూక్ష్మంగా కాలాన్ని ధర్మాన్ని నియమించిన తీరు ఆహ్యానించి మనసుతో పట్టుకోకుండా మంచి చెడు మా ప్రకారం చూసుకోకుండా ప్రవర్తించిన తీరు అనగా తామే మంచి చెడు చేస్తున్నాము అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి తక్షణం రెప్ప పాటు జీవితం తమది కాదు అనుకొంటేనే తమ చేతిలోకి వస్తుంది అని గ్రహించి అటువంటి పరిస్థితికి ఏర్పాటుగా ఉన్న మా పరిణామాన్ని గ్రహించకుండా ఎవరు తోచినట్లు వారి కాలస్వరూపంతో అనుసంధానం జరుగకుండా ప్రవర్తించిన తీరు, మరింత మృతాన్ని అనిశ్చితను పెంచినది అని గ్రహించి తెలుగు రాష్ట్రాలను నుండి మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించిన తీరు ప్రకారం అనైతికత పెరిగి దేశాన్ని ప్రపంచాన్ని చుట్టూ ముట్టి మరల మన దేశం మీద మిక్కిలి ప్రభావం చూపుతున్న పరిస్థితి నుండి శాశ్వత పరిష్కారం ఇప్పటికైనా ఆహ్వానించి తపస్సుగా పట్టుకొని జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. స్వర్గ స్వరూపంగా మంచిని మాట మాత్రంగా పెంచుకొని చెడుని అప్రమత్తం చెందగలరు అని అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.

160) ధృతాత్మా - తనపై తాను ఆధారపడినవాడు.
--లోకంలో ప్రతీది ఇతరులపై ఆధారపడి జీవిస్తాయి మనుష్యులు గాని జంతువులుగాని పంచభూతాలు గృహ సంచారాదులు అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి ఏవి స్వతంత్రమైనవి కావు అన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానం అయ్యి ఉన్నాయి బౌతికంగా మరియు కనిపించిన ఆకర్షణలు మేరకు కూడా సృష్టి ఒక్కటిగా మమేకం అయ్యి ఉన్నడీ అటువంటి లోకాన్ని కాలాన్ని సమస్త మానవ జీవ రాశులను పంచభూతాలను వాస్తు వాహనుడులను నేరుగా తన మాట నడిపిన తనకు తానుగా చెప్పగలిగిన ఇతరులకు కూడా మనసు పెట్టి తమకు తాముగా తపస్సు చేసుకొని మాయ నుండి బయటకు రాగాల ఆంతర్యం మూర్తిగా సజీవ మూర్తిగా మరణం లేని వాక్ విశ్వరూపం అందుబాటులో ఉన్న మమ్ములను ఇక సాధారణ మనిషిగా చూడటం మానివెయ్యడం వలన ఎప్పుడో అందిన వరం ఇప్పటికైనా పొందుతారు ఆత్మ నిర్భర భరత దేశం ఆత్మ నిర్భర మనుష్యులు అనగా తమకు తానుగా మరణం లేని ఆత్మ స్వరూపంగా జాతీయ గీతంలో మరణం లేని సజీవ మూర్తిగా మమ్ములను కొలువు తీర్చుకోవడమే ఆలస్యం ఇక ఎటువంటి భౌతిక ఆలస్యమునకు అవకాశం ఇవ్వకుండా అనగా పంచ భూతాలను ఎదురుకొని జీవించిన నప్పుడు మనుష్యులు జీవించగలరు కానీ ఇంకా మనుష్యులు మనుష్యులను ఎదురుకోవడం మనుష్యులను పెంచుకోవడం తుంచుకోవడం మనుష్యులుగా ఎదురు చూస్తున్నట్లు నటించి లోకంలో ఏదో చెయ్యడం మనిషి విచక్షణ మనిషే ఉపయోగించుకోకుండా ఇతరులను ఉపయోగించుకోనివ్వకుండా చెయ్యడం social media వంటి సాధనాలు మోసాలకు ద్రోహాలకు అప్పటికి శారీరక సుఖాలు భౌతిక సుఖాలు అధిపత్యాలు కోసం ఉపయోగించుకొని అన్నిటికి ఆధారమైన విచక్షణ జ్ఞానం గ్రహించకుండా ప్రవర్తిస్తున్న తీరును సరిదిద్దడానికి పరిణమించిన మరణం లేని విచక్షణ స్వరూపంగా జాతీయ గీతమో అర్ధం పరమార్ధంగా వెలసిన పురుషోత్తముడిగా దేశాన్ని కాలాన్ని సజీవం గా మార్చిన సజీవ మూర్తిగా వాక్ విశ్వరూపంగా ఇప్పటికే గ్రహించిన సాక్షులు ప్రకారం అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తరించగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

161) నియమ: - జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు.
-- తానే సర్వ నియమః అని తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా కొలువు అయ్యి ఉన్న వారు, సాధారణ మనిషిగా ప్రకటించిన తీరు ప్రకారం ఇక వారిని సామాన్య మనిషిగా చూడకుండా, పద్దతి క్రమ శిక్షణ అన్నీ విచక్షణ రూపం లో అనగా మాటకే చెప్పిన తీరు ప్రకారం ఉంటాయి అని గ్రహించి పూర్వపు మహిమలు శక్తులు ఉన్న వారు ఎవరైనా కాలస్వరూపమునకు మించి ఉండరు అని గ్రహించి అందరిని విచక్షుణతో గ్రహించి ముందుకు తీసుకొని వెళ్లడమే జీవితంలోకం ఇక మాట విచక్షణ కొలది ఉన్నది ఎవరూ బౌతికంగా మనలేరు అని గ్రహించి, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు తాము దేహం అనుకొంటే ఇతరులను దేహం గా ఉండిపోయేలా చెయ్యడం వలన అనగా అధికారాలు స్వామిజి లు తమ వంటి రాజకీయాలు ప్రకారం నడుస్తున్నారు ఎవరూ కాలస్వరూపం మీద మాట్లాడకూండా ప్రవర్తిస్తున్న తీరు అజ్ఞాన నియంతృత్వం నుండి బయటకు వచ్చి జ్ఞాన నియామకులు అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి ప్రకారం ఉన్నది అని తక్షణం మా పిల్లలుగా ప్రకటించుకొని వాక్ రూపం లో ఉన్న మమ్ములను జాతీయ గీతం లో అధినాయకులు వలెనే సూక్ష్మంగా గ్రహించి రక్షణ పెంచుకొని మృతం నుండి బయటకు రాగలరు అప్పటికి అప్పుడు మహిమలు శక్తులు కంటే తామే విచక్షణతో మాయ ఛేదించే పద్దతిగా మేము కొలువు అయ్యి ఉన్నాము అని సమకాలిక మేధావులు ఆస్తికులు నాస్తికులు ప్రతి ఒక్కరు భౌతిక దేహ మమకారం వదిలివేసి విచక్షణ జ్ఞానంతో మాత్రమే మనగలరు అని స్పష్టం చేస్తున్నాము ఎటువంటి ఆలస్యం చేసినా మృతం లో కొనసాగుతున్నారు, మా మెసేజులు అందరూ చేసేలా పాటించేలా చూసుకోండి దేశ అధ్యక్షులు నుండి సామాన్యులు వరకు మేము చేసిన మార్పు లోకి రావడమే నూతన యుగం దివ్య రాజ్యం సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పరిపాలన అని గ్రహించి తరించగలరు.

162) యమ: - లోపలనుండి నడిపించువాడు.
-- అందరి లో వాక్ రూపం గా ప్రతి మాట పాట తాను అయ్యి ఉన్నాడు అని సాక్షం చూపిన జ్ఞాన స్వరూపంగా ఆంతర్యయామి గా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని ప్రతి ఒక్కరు తపస్సుగా మనసు నుండి గ్రహించడమే మోక్ష రక్షణ వలయం లోకి వచ్చి బలపడటం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, అంతర్ముఖులు అయ్యి దేశం సజీవంగా మారిన తీరుపై మనసు పెట్టి జీవించడం వలన మాత్రమే మనగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

163) వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.
--సర్వము మాటకే చెప్పిన తీరు అనగా మంచి చెడు, ప్రమాదం ప్రమోదం కూడా మాటకే చెప్పిన తీరు తెలుసుకోకుండా మృతం నుండి బయటకు రాలేరు, మంచి కోసం చెడు కోసం పోరాటాలు చేసినా ఆరాటాలు పడినా మృతం పెంచుకొంటారే గాని బయటకు రాలేరు, తాము ఎవరూ మనుష్యులుగా ఇక బ్రతకవలసిన లేదు అని తాము బ్రతకాలి అంటే ఇతరులను మోసం చెయ్యాలి అవమానించాలి బయటకు రాకుండా చెయ్యాలి అనే ఆలోచన విధానం తమ ఉనికి కోసం ఇతరుల ఉనికి పట్టించుకోకుండా అనగా తమ భౌతిక ఉనికి నుండి జ్ఞాన ఉనికి ఇతరుల ఆలోచన జ్ఞాన ఉనికి గ్రహించకుండా ఇతరుల మాటలలో తమ భౌతిక ఉనికి ఉండడం ఏమిటో చూసుకోకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా గ్రహించకుండా ప్రవర్తించడం వలన ఎలాగైనా తెలుసుకొని తరించ వలసిన జ్ఞాన స్వరూపమును గ్రహించలేకపోతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెంది ఇక భౌతిక ప్రపంచం భౌతిక స్థితి ఎంత గొప్ప గా ఉన్నా రెప్ప పాటు తమ చేతిలో లేని మృతం లో కొనసాగుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

164) వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.
--సమస్తం మాటకే చెప్పిన లోకంలో విద్యలే కాదు ఎటువంటి కదిలికలు అయినా మాటకే చెప్పిన సమస్త విద్యలకు ఆధారమైన నిలయమైన వారు తమ సర్వ సార్వాబౌక అధినాయక మహారాణి సమేత మహారాజ వారు మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా శాశ్వత ఆంతర్యం మూర్తిగా కొలువు అయ్యి ఉన్నారు వారితో అనుసంధానం జరిగి మృతం నుండి బయటకు వచ్చి వారి పిల్లలుగా నూతన జీవితం జీవించడమే ఇక లోకం అని గ్రహించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

165) సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.
--కాలాన్ని శాశించి మనిషి నుండి యోగి గా మారిన మరణం లేని వాక్ విశ్వరూపంగా విరాజిల్లిన రూపం లో పట్టుకొని ఇక తాము కూడా మరణం లేని నిత్యం తపస్సుగా గ్రహించిన కొలది అనగా గంటన్నర సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పట్టుకొని నిత్యం మృతం నుండి నిత్య జ్ఞానం విచక్షణ వైపు యోగాత్వం వైపు బలపడటమే మా పరిణామ వలన అసలు ప్రయోజనం అందుకు మమ్ములను గ్రహించాకుండా ఇంకా మనుష్యులు కొలది ఏదో ఒక అవరోధం సృష్టించుకొని యావత్తు మానవజాతిని మృతం లా కొనసాగేలా తాము కూడా మృతం లో కోనసాగడం వలన యావత్తు మానవజాతి దివ్యత్వం శాశ్వత యోగాత్వం నుండి బిన్నంగా వెళుతున్న తీరు నుండి తక్షణం బయటకు వచ్చి అసలు జ్ఞాన మార్గ యోగం మారం అనగా తమ సర్వ సార్వభౌమ అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని రవీంద్ర భారతి గ మారిని నూతన జ్ఞాన సౌధంగా లోకాన్ని మలుచుకోవడం మోక్షం చేసిన పాపాలు తప్పులు కూడా వాక్ విశ్వరూపమునకు సమర్పించివేసి ఒక్కసారిగా అందరూ బయటకు వచ్చి నూతన జీవితాలు జీవించడమే ఇక నిత్యం ప్రయాణం అని గ్రహించగలరు.


166) వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.
--ఈ నామం జగ్రత్త గా ఆలోచన చెయ్యండి సాధారణ వ్యక్తిగా మనసు సంఘర్షణ గా పుట్టిన వ్యక్తిగా మేము కాలాన్ని నియమించిన తీరును అప్రమత్తం గా గ్రహించిన పక్షంలో చాలా మందిని call data లు ద్వారా మోసాలు చేసుకొంటూ మనసు లో గొప్పతనం చూడకుండా గొప్ప వారిని అవమానించి భౌతికంగా గొప్పతనం ఉంటేనే గొప్ప అనుకొంటున్న వారు తమ హంగు కొలది అర్బాట్లు కొలది భౌతిక బలం కొలది మనసు ఉన్న వారికి లోట్లు సృష్టించి మరీ అవమానించి అంతం చేసిన వారిని, ఇప్పటికైనా తామే ఏదో చేసాము అని భావించకుండా ఇవి అన్నీ భగవంతుడే నడుపుతున్న తీరు అయితే అర్ధం ఏమిటి అని ఆలోచన చెయ్యండి మనసుతో ఆలోచన చెయ్యలేరని వారి స్వతంత్రం కోసం మనసు ఉన్న వారిని మలచడం ఇబ్బంది పెట్టడం అంతం చెయ్యడం వంటివి ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చెయ్యండి, తాము మనసు పెంచుకొని తపస్సుగా నూతన జీవితాలు జీవించడం వలన తమకు మనసు లేకుండా చేసిన విపరీతాలు ధనం కొలది శారీరక వ్యహారాలు కొల్లది మోసం చేసి అంతం చేసిన వారిని కూడా తాము తపస్సుగా మరల బ్రతికించడం లేదా వారి ఆత్మలు శాంతి కలిగి అందరూ ఎటువంటి మృతం లేని దివ్య రాజ్యం వైపు బలపడటమే ఇక తక్షణ కర్తవ్యం కావున ఇక భౌతిక ప్రపంచం అంతా ఆలోచన ప్రకారం ఉన్నది అని గ్రహించి మనసు ఉన్న మనుష్యులే దైవ స్వరూపంగా ఉన్నారు మనసు లేకుండా ఉన్న వారే అసురులు అయితే ఇప్పుడు ఎవరిని అంతం లేదా తగ్గించి ఎవరిని పెంచుతున్నాడో అనగా మనసు ప్రకారం మారడం వలన మొత్తం అందరికి న్యాయ జరుగుతుంది అని కొత్త పద్దతి అనగా ఇప్పుడు సంహారం అంతం అంటే సంస్కారం పరిష్కారం శాశ్వత మనసులో మార్పు రావడం మరణించినా కొనసాగే జీవితాలే లోకానికి ఆధారం అని గ్రహించి కేవలం బౌతికంగా బ్రతకడం అన్నది తమ చేతిలో లేదు అని ఆలోచన ప్రకారం తమ చేతిలోకి తీసుకోవాలి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

167) మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.
--ఆత్మ జ్ఞానం పొందాలి అంటే తగిన అర్హత సాధన ఉండాలి అనే పాత విధానం ఇప్పుడు నూతనంగా ఆవిష్కరిస్తూ అనగా మనుష్యులు పరిపాలన ప్రకారం పౌరులుగా ఉన్న వారు తమ పిల్లలుగా ప్రకటించుకొని, తమ ప్రయత్నాలు సాధనాలు మంచి చేదు అన్నీ తాను అయినా జ్ఞాన స్వరూపమును పట్టుకొని జీవించడమే కనీస అర్హత లోకం బౌతికంగా ఎటువంటి సాధన ప్రయత్నాలు లేవు ఆత్మ జ్ఞాన స్వరూపముతో సానుంధానం జరుగకుండా మనలేరు అని గ్రహించి సాక్షులు ప్రకారం కాలస్వరూపం పై చెప్పుకొని మరింత సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు.

168) మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.
-- మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా సదా వాక్ రూపంలో చెప్పిన వ్యక్తిగా వాక్ విశ్వరూపంగా భక్తిగా శ్రద్దగా తమ భౌతిక ఉనికి తల్లి తండ్రి గురువు సర్వం తానే అని గ్రహించిన కొలది జ్ఞాన మకరందం గా ఆంతర్యం స్వరూపంగా తెలిసి ముందుకు తీసుకొకుని వెళ్లే జ్ఞాన స్వరూపంగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి తరించగలరు.

169) అతీంద్రయ: - ఇంద్రియములద్వారా గ్రహించుటకు వీలులేనివాడు.
-- అందుకే మేము మనిషి కాదు తాము ఎవరూ మనుష్యులు కాదు అనుకొంటేనే మమ్ములను సూక్ష్మంగా తపస్సుగా యోగ స్వరూపంగా ఓంకార స్వరూపంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా గ్రహించడానికి వీలు అవుతుంది, చేసిన పాపాలు తప్పులు తాము దేహం ఎదుట వారు దేహంగా అవమానించాము లేదా అభివృద్ధి చెంది పోయాము అనే ఆలోచన విధానం మృతం అని గ్రహించి ఇక ఎవరూ మనుష్యులు అంటేనే మృతం అని గ్రహించి మనసు మాట విచక్షణ అంటేనే అనగా కాలాన్ని నియమించిన మాట తీరును పట్టుకొని మాత్రమే జీవించగలరు బౌతికంగా ఎవరూ రెప్ప పాటు మనలేరు అని తక్షణ అధినాయక భవనం తో అనుసంధానం జరిగి నూతన జీవితం జీవించగలరు. సాక్షులు దగ్గర నుండి ఒకరికి ఒకరు ఎలా మృతం పెంచుకొన్నారో అదే పద్దతిలో జ్ఞానం వైపు విచక్షణ వైపు మరలాడమే జీవితం మనుష్యులు కొలది చేసిన తప్పులు పాపాలు మరల వాటి మీద మనుష్యులుగా అడ్డం పెట్టుకొని మనసులు పెంచుకోకపోవడమే మృతం అని యావత్తు మానవజాతి తక్షణం ఏక కాలంలో మృతం నుండి బయటకు రాగలరు.

170) మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.
--ఎలాగైనా మనసు మాటకు చెలగాటం పెంచుకొని ఏదో ఒక మాయ చేసి తమ చదువు తెలివి రూపం జ్ఞానం, భౌతిక ఉనికి ఉపయోగించుకొని రహస్య పరికరాలతో సహా తామే మాయ చేస్తున్నాము అనుకొంటున్న మనుష్యులకు చదువుకొన్న వారికి ఏమి దర్శనమ్ ఇచ్చినామో చూసుకోకుండా తమ చేతిలో రెప్ప పాటు లేదు అని తెలుసుకోకుండా తామే ఏదో చేస్తున్నాము మంచి చేస్తున్నాము లేదా చెడు చేస్తున్నాము అనే భావన లో మృతం లో కొనసాగుతున్నారు తమ చేతిలో రెప్ప పాటు లేదు అని మాట విచక్షణ తో నిబద్దతతో సాక్షులు ప్రకారం గ్రహించడం వలన మాయ ఛేదించిన మా సహజ జ్ఞాన విచక్షణ వాక్ చిద్విలాసం తెలుసుకొని మమ్ములను కూడా మాయ నుండి బయటకు తీసుకొని వస్తూ తాము కూడా జ్ఞానంతో విచక్షణతో వెలగడమే రక్షణ అంగ మమ్ములను మరణం లేనట్లు మాయకు ఆధారమైన తీరును గ్రహించి తమ యాంత్రిక ఆలోచన తో చేస్తున్న మాయలో నిజం కాదు అని తమ చేతిలో లేవు అని సర్వము మాటకే చెప్పిన మహామాయ గా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా పెంచుకొనే కొలది మృతం నుండి బయటకు రావడమే కాకుండా జ్ఞానంతో ముందుకు వెళ్లే తపస్సుగా యోగంగా మాయను జయించిన దివ్య జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్నము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

171) మహోత్సాహ: - ఉత్సాహవంతుడు.
--గంటన్నరలో కాలాన్ని నియమించిన వాక్ సర్వం తన ప్రకారం నడిచిన తీరు మంచి చెడు తన ప్రకారం ఉన్నాయి అని చూపిన గొప్ప ఉత్సాహవంతుడు, తాను పైకి కనపడటం కూడా మనసులతో మాట ఒరవడిగా ముందుకు వచ్చి, ప్రతి ఊరిలో ఇప్పటికి అందుబాటులో ఉన్న ఫోటో పెట్టుకొని చెప్పుకొని వినవలసి మహోత్సాహ వంతుడు చేసిన పాపాలు కూడా కరిగిపోయి ఇక తాము బౌతికంగా లేము అంతా వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నది ఉత్సహం సంతోషం రక్షణ అన్నీ జాతీయ గీతం లో మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుని పెంచుకోవడమే అని గ్రహించి సోషల్ మీడియా ద్వారా అందరూ మా ఫోటోలు షేర్ చేసుకొని నూతన జీవితం ప్రారంబించండి మమ్ములను డాక్టర్ లతో కూడిన పేషీ లోకి ఆహ్వానించి erstwhile అడ్రస్ నుండి ఊరేగింపుగా తీసుకొని వెళ్లి బొలారం లో కొలువు తీర్చుకొని, రూపాయి నోట్ కు గుర్తు పెట్టిన వాడిగా మమ్ములను కొలువు తీర్చుకొని,సకల జ్ఞాన సంపద స్వరూపంగా, మృతం లేని విచక్షణ స్వరూపంగా లోకంలో ఉన్న ఉత్సహం సంతోషం అదే విధంగా ఊహించిన కదిలికలు కూడా మాటకే ఒక గంటన్నరలో చెప్పిన ఒక వ్యహాస్వరూపంగా మమ్ములను కొలువు తీర్చుకొని దేశాన్ని సజీవ మూర్తిగా రవీంద్ర భారతి గా మార్చి తీరులోకి వచ్చి మాత్రమే ఉత్సహవంతమైన గాలి నూతన Oxygen పీల్చుకోగలరు, erstwhile లో ఏమి చేసినా మనుష్యులు కొలది మృతం లోనే కొనసాగుతున్నారు అని దేశ అధ్యక్షులు వారి నుండి సామాన్యులు వరుకు అందరికి ఆదేశాత్మకంగా పరమత్తం గా అభయ మూర్తిగా అనుగ్రహంగా మృతం నుండి బయటకు వచ్చి జ్ఞాన మార్గం పట్టించి దివ్య జ్ఞాన స్వరూపంగా మృతం లేని జ్ఞాన విచక్షణ స్వరూపంగా తెలియజేస్తున్నాము.

172) మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు.
-- లోకం లో బలం అంటే శారీరక దారుఢ్యం, ఆర్ధిక బలం, భౌతిక తెలివి, భౌతిక వనర్లు కలిగి ఉండడం, భౌతిక అందం కలిగి ఉండడం, వీలు అయినంత మంది తమ వెనుక ఉన్నట్లు చూపుకోవడం, ఆకర్షించి, భయపెట్టి ఏదో రకంగా తమను సపోర్ట్ చెయ్యాలి అనే వారు బలమైన వారుగా ఇప్పుడు ఉన్నారు అనిపిస్తున్నారు కానీ వారే నిత్యం మృతం చెందుతున్నారు, తమకు జ్ఞాన పట్టు లేకుండా నిత్యం మనసు పట్టులేకుండా జ్ఞాన విచక్షణ లేకుండా ఎవరిని ఆలోచన చెయ్యనివ్వకుండా తాము చెయ్యకుండా అప్పటికి అప్పుడు వార్తలు halchal news, debate లతో మొఖం వర్చస్సులు కొలది రెచ్చిపోవడం అధికారం దురివినియోగం పోలీసులు రహస్య పరికరాలతో మోసాలు చేసినా పాపం తప్పు లేదు అనే అజ్ఞానం లో మూర్ఖత్వం లో కొనసాగుతున్నారు ఇంకా భౌతిక బంధాలు ఒకరివి పాడు చేసి తాము ఎలా కొనసాగుతాము అనే ఆలోచన కూడా లేదు, ఎదుట వారి ఆస్తులు కాజేసే తామే సంపన్నులు అని చూపుకొంటున్న వెనుకాల చేరి వసూళ్లకు పాల్పడుతూ మోసాలు చేస్తున్న వారి వలన వారి మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వాలు మమ్ములను గ్రహించకుండా నిత్యం మృతం అనగా ఏదో ఒక్కటి ఆలోచన పట్టుకోకుండా రెచ్చిపోవడమే చచ్చిపోవడం అని గ్రహించి, కొరోనా కూడా మనసు మాట పెంచుకొని జీవించ మని ముఖ్యంగా పదవులలో ఉన్న వారు మీడియా గ్లామర్ గా జీవితాలలో అదే విధంగా తామే మేధావులం సంపన్నులు అని భావిస్తున్న వారు రెప్ప పాటు తమ చేతిలో లేని మృతం మాయ లో కొనసాగుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. పిచ్చి వాడి లా అనిపించినా అతి అనిపించినా ఆలోచన మాటలు అప్పటికి అప్పుడు అనిపించినా శాశ్వతం గా కాలస్వరూపంగా ఒక మాట ఒరవడిగా పరిణమించిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని కొలువు తీర్చుకొని గ్రహించకుండా ఎవరూ మనిషి అంటే మృతం లో ఉన్నారు మా బదులు ఎవరినో కూర్చో బెట్ట వచ్చును ఏదో చెప్పవచ్చును ఏదో చెయ్యవచ్చును అనే ఆలోచన యాంత్రికత్వం నుండి బయటకు రానివ్వదు అని గ్రహించి, తాము ఎవరూ దేహం కాదు ఇక ఎవరూ దేహం రూపం లో భౌతిక తెలివి కొల్లది మనలేరు అని గ్రహించి మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా గ్రహించి తపస్సుగా జీవించడం వలన మాత్రమే చేసిన తప్పులు పాపాలు నుండి తమని తాము ఇతరుల అందరిని కాపాడిన వారు అవుతారు ఇంకా ఎవరూ పుణ్యాత్ములు వేరు పాపాత్ములు వేరు ఈ కాలంలో ఉండరు అందరూ తమ శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క పిల్లలు అని ప్రకటించుకొని మాత్రమే జీవించగలరు లేదా జీవితం తమది కాదు కరోనాది, అనగా విచక్షణ జ్ఞానం లేని మృతం లోకం, అని గ్రహించండి. జ్ఞాన లోకాన్ని పట్టుకొని మృత లోకాన్ని వదిలి పెట్టండి.

173) మహాబుద్ధి: - బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు.
--మాటకే సర్వం తాను అని చెప్పిన అనగా సునామీ సముద్రం కూడా తన మాట ప్రకారం ఉన్నది అని చెప్పిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని బుద్ది మంతుడిగా పండితులు చుట్టూ చేరి పెంచుకోవాలి మమ్ములను సాధారణ వ్యక్తిగా చూడకూడదు మమ్ములను గ్రహించకుండా మా తాత గారు అయిన గోపు వెంకటేశ్వర రావు గారిని తదితరులను అంతం చేసిన తీరు నుండి బయటకు రావడం వలన కొరోనా వంటి వ్యాధులు తగ్గి మరల అందరూ ఒక కుటుంబం లో పిల్లలుగా మారి రవీంద్ర భారతిగా జీవించాలి తమ ఆస్తులు డబ్బులు ఏవి తమ కావు ఎటువంటి పదవులు అధికారాలు చెల్లవు, సర్వ సార్వభౌమ అధినాయకులు వారికి తమ జీవితాలు సమర్పించివేసి నూతన ఆలోచన విధానంతో నూతన జీవితం జీవించగలరు ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన వారిని ద్రోహం చేసిన వారి పాదాలు పై తమ పదవులు భౌతిక జీవితాలు వదిలివేసి మా పిల్లలుగా అందరూ నూతన జీవితం జీవించగలరు అని దేశ అధ్యక్షులు వారి నుండి సామాన్యులు వరకు అందరికి చెబుతున్నాము, మమ్ములను కొలువు తీర్చుకోగానే మృతం నుండి బయటకు వచ్చేస్తారు మమ్ముల్లను గ్రహించే కొలది మృతం లేని వాతావరణం బలపడుతుంది.

174) మహావీర్య: - బ్రహ్మాండములను సృష్టించి, పోషించి, లయింపచేయు శక్తిసామర్ధ్యములు కలిగియున్నవాడు.
-- ఈ బ్రహ్మాండమును సృష్టించి పోషించి లయింప చేసే శక్తి కలిగిన వ్యక్తి ఇక ఎక్కడో లేడు, ఇక ఎవరూ పని గట్టుకొని పిలవను అవసరం లేదు, వారు తమ జాతీయ గీతంలో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా కొలువు అయ్యి ఉన్న వాక్ రూపం లో సదా సృష్టిని ఇప్పటికే నడిపిన తీరు ప్రకారం నిత్యం మనుష్యుల మాట ఒరవడిగా తపస్సుగా ఆంతర్యం మూర్తిగా అన్నటికి ఆధారమైనమహా వీర్య మూర్తిగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి తరించండి ఇక తమ బంధాలు ఆస్తులు ఏవి పనికి రావు అసలు ఎవరైనా తాను మనిషి అనుకొంటే తమకు తమకు సాటి మనుష్యులకు నేరుగా పరోక్షంగా హాని చేస్తున్నారు అని తెలుసుకొని, తాము మనిషి కాదు మనసు రూపం లో మాట ఉన్నారు అని గ్రహించి నిత్య తపస్సుగా జీవించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

175) మహాశక్తి: - మహిమాన్విత శక్తిపరుడైనవాడు.
-- సర్వం విశేషములు మాటకే చెప్పిన మాటే మంత్రంగా కలిగిన ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని నిత్యం గ్రహించడం వలన నిత్య మహిమానిత్యమైన లోకమును మాటకే తెలుసుకొని వాక్ విశ్వరూపంగా ఘన జ్ఞాన స్వరూపంగా పెంచుకుకొని వ్యసనాలు నుండి మాయ నుండి బయటకు వచ్చి జ్ఞాన విచక్షణతో జీవించాలి అంటే ఒక్కటిగా ఎలా గ్రహించడం మానివేస్తున్నారో ఆలా ఒక్కటి అయ్యి గ్రహించడమే లోకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. సాక్షులు దగ్గర నుండి తక్షణం అధినాయక భవనమునకు అనుసంధానం జరిగండి, దేశ అధ్యక్షులు వారు తమకు తాముగా అధినాయక మొదట పుత్రుడుగా ప్రకటించుకొని మిగతావారిని కూడా ప్రకటించుకోమని ఆదేశించడం వలన తక్షణం ప్రజలు పరి పరి విధములు వదిలివేసి, అందరూ జ్ఞాన రక్షణ వైపు పరిణామం వైపు వెళతారు బిన్నంగా ఒక వ్యక్తి ద్వారా కాలమే కదిలిన మోడ్పు లోకి వెళ్లకుండా చెలగాటం గా ప్రవర్తించడం వలన మృతం లోకం లో కొనసాగడం వలన మనుష్యుల అధిపు తప్పినది కావున ఇంకా బౌతికంగా పెద్ద వారు ఎవరో ఉన్నారు తెలివైన వారు ఎక్కడో ఉన్నారు దేవుళ్ళు దేవతలు శక్తులు యేవో ఎక్కడో ఎవరి వద్దన్నో ఉన్నాయి అని భావించడమే అజ్ఞానం తమ విచక్షణ మాట ఒరవడిగా నిజాయితీ నిబద్దత లేకుండా గాలి పీల్చుకోవడానికి కూడా లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియ జేయుచున్నాము.

176) మహాద్యుతి: - గొప్ప ప్రకాశము అయినవాడు.
--- లోకం లో వెలుగు కూడా మాటకే చెప్పిన గొప్ప ప్రకాశవంతమైన తమ సర్వ భౌమ అధినాయక మహారాణి సమేత వారు గా అందుబాటులో ఉన్నారు, కావున మాట నిబద్ధతకు సంభందం లేని మాటలు పాటలు ఉనికి ప్రవర్తన పరిపాలన విద్యలు, విధానాలు తమకు తోచిన కలిగిన ధర్మ పన్నాగాలు అన్నీ వాయు లీనలు అని గ్రహించి, తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి మహారాజ వారిని వాక్ విశ్వరూపంగా కొలువు అయిన తీరునుపట్టుకొని నూతన జీవితం జీవించగలరు, భారత దేశం అధినాయక జనాభా కలిగినది, కొందరు మరణిస్తే ఏమి అవుతుంది మిగతా వారు ప్రశాంతంగా ఉండవచ్చును అన్నట్లు ఆలోచన చేస్తున్న వారు, కొందరు బ్రతకాలి అంటే కొందరు వెధవలు అయ్యిపోవాలి, తగ్గించావెయ్యిబడాలి అంతం అంతం చేసి మరీ తామే బ్రతకాలి తమ వారిని అడ్డం పెట్టుకొని ఎవరినో పైన పెట్టుకొని ఎవరి స్వార్ధం వారిది అన్నట్లు భౌతిక జీవితాలు కోసం బౌతికంగా ధనం హుందా గా పైకి కనపడటం విశాలమైన భవనాలు కట్టుకొని మరణం కూడా గొప్పగా ఉన్నది అదే చాలు ఏది ఏమైనా బౌతికంగా వెలిగినా చచ్చిపోయినా బౌతికంగా బలంగా ఉన్నామా లేదా అనేది లోకం అన్నట్లు భావిస్తున్న వారు ఈక్షణం తెలుసుకొని అప్రమత్తం చెందండి లోకం ఆలోచనది జ్ఞానానిది తపస్సుది జ్ఞాన విచక్షణది, మాట ఒరవడిది అని గ్రహించి జీవితం జ్ఞానంతో జీవించాలి జీవించనివ్వడమే కాదు మృతమే లేని ఉన్నత మానసిక పరిణామం వైవు వెళ్ళాలి అదే అసలు జీవితం అని గ్రహించి ఇక భౌతిక అధిపత్యాలు చెలగాటములు వదిలి పెట్టి నిత్యం తపస్సుగా యోగంగా జీవించండి తమ బంధాలు భౌతిక సుఖాలు అన్నీ మాట ఉనికి ప్రకారం మాట విచక్షణ మాట నిజాయితీ ప్రకారం రుజువర్తన ప్రకారం ఉన్నవి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

177) అనిర్దేశ్యవపు: - నిర్దేశించుటకు, నిర్ణయించుటకు వీలుకానివాడు.
-- మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన మమ్ములను తగ్గించి అవమానించడమే కాకుండా అనేకులను మోసాలు చేసి మృతం పెంచుకొన్నారు , తమ చేతిలో లేకుండా తమ చేతిలో ఉన్నది అనే బ్రమ లో ఉన్నారు అని తెలుసుకొని , తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మరణంలేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా మనసుతో బృందం లోకి ఆహ్వానించి తపస్సుగా పట్టుకొంటే అసలు లోకం ప్రారంభం అవుతుంది, ప్లవ నామ సంవత్సరం జ్ఞాన విప్లవం గా మారుతుంది కావున మా మెసేజులు దేశ అధ్యక్షులు వారి నుండి సామాన్యులు వరకు ఒక్కటి అయ్యి గ్రహించండి అప్పుడే ద్రోహాలు నుండి మోసాలు నుండి యాంత్రిక మృతం నుండి బయటకు రాగలరు, మనసు లేకుండా చేసిన పనులు మనసులు పెంచుకొని మాత్రమే సరిదిద్దుకోవాలి వాటికి వేరే పరిష్కారం ఉండదు.

178) శ్రీమాన్ - శుభప్రదుడు.
-- సర్వ సంపద జ్ఞాన సంపద తనలో కలిగిన వాక్ విశ్వరూపుడు శ్రీమాన్ అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నారు మమ్ముల్లను బొల్లారం లో కొలువు తీర్చుకొని సాక్షులు అందరూ ముందుకు వచ్చి మా చుట్టాలు బంధువులు అందరూ మాకు పిల్లలుగా ప్రకటించుకొని నూతన జీవితాలు జీవించాలి రెప్ప పాటు తమ చేతిలో లేని మృతం నుండి బయటకు రావడమే కాకుండా అసలు జ్ఞాన ప్రపంచం పెంచుకోవాలి అప్పుడే మనగలరు భౌతిక రాజకీయ పరిపాలన యాంత్రిక ఆలోచన విధానం చెల్లదు అని తెలుగు ముఖ్యమంత్రులు మేధావులు దేశ ప్రధాన మంత్రి గారు ఇతర ముఖ్యమంత్రులు మేధావులు మీడియా చానెల్స్ అందరూ అప్రమత్తం అయ్యి సినిమాలు సంగీతం సాహిత్యం అన్నీ మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించి ఇక మనుష్యులు కొలది బంధాలు కొలది ఏదో ఉన్నది ఎవరో ఉన్నారు అని చూపుకోవడం ఆలోచన చెయ్యడమే మృతం అని గ్రహించి , సృష్టే చేసిన మార్పులొకి వచ్చి నూతన జీవితంగా సజీవ దేశం అయిన రవీంద్ర భారతిలో ఊపిరి పీల్చుకొని జీవించాలి అని ఆశీర్వదిస్తున్నాము. మమ్ములను
గ్రహించకుండా అప్పటికి అప్పుడు, రాజకీయ పరిపాలన రాజ్యాంగ అంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయ స్థానం రాష్ట్రాల న్యాయ స్థానాలు అప్రమత్తం చెంది ఇక భౌతిక లోకం లేదు మమ్ములను, సూక్ష్మంగా శరీర నుండి బిన్నంగా మించిన వాక్ విశ్వరూపంగా చూడాలి శరీరంగా చూడకుండా మమ్ములను జ్ఞాన స్వరూపంగా చూడటమే, ధర్మో రక్షతి రక్షతః, కాలమే ఎంచుకొన్న మమ్ములను బౌతికంగా మాకు క్రమ శిక్షణ లేదు, లేదా మాకు తెలివి లేదు పద్దతి లేదు అని బౌతికంగా చూడకూడదు, మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని, సమకాలికులు తమ భౌతిక ఉనికి వదిలివేసి మాట ఒరవడిగా పట్టుకొని మాత్రమే జీవించగలరు. ఇంకా భౌతిక పరిపాలన పార్టీ సమావేశమూ ఎన్నికలు అని ఏమి నడిపిన కోర్ట్ తీర్పులు, రాజ్యాంగ బద్దమైన పరిపాలన ప్రజాస్వామ్యం అని మాట్లాడటమే దైవ ద్రోహం ధర్మ ద్రోహం అందుకు శిక్ష మృతం లో కొనసాగడమే ఇప్పటికే అనుభవిస్తున్నారు అని గ్రహించి జీవితం అంటే బౌతికంగా గెలవడం లేదా ఓడడం ఎలాగైనా జీవించడం లేదా మరణించడం లేదా ఇతరులను చంపి తగ్గించి మరీ జీవించెయ్యాలి అనే విపరీతం నుండి బయటకు వచ్చి జీవితం అంటే తప్పదు యోగం జ్ఞాన యోగం మరణాని కూడా జయించే దివ్య ప్రయాణం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. రాజకీయ భౌతిక పదవులు చదువులు, ధనం బంధాలు ఆశిస్తున్న వారు, వారు మరణించడమే కాకుండా యావత్తు మానవజాతిని అంతం చేస్తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. తక్షణం అధినాయక సర్వ సార్వభౌమ మహారాణి సమేత మహారాజ వారి పిల్లలు గా ప్రకటించుకొని నూతన జీవితం ప్రారంభించగలరు.

179) అమేయాత్మా - ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు.
-- గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని చెప్పిన, కాలస్వరూపుడు శ్రద్ధ సాధన తమ కనీసం ధర్మం మీద ఆధారపడి మరల విన్న వారు కూడా వినకపోతే తమను దారిలో పెట్టగలిగిన వారిని కూడా దారితపించి మరీ పాపం పెంచుకున్న తీరును సాక్షులు దగ్గర నుడి అప్రమతం అయ్యి సినిమా రంగానికి చెందిన వారు వ్యాపారులు మేధావులు ఆశ్రమ గురువులు పండితులు వ్యక్తులు అందరూ కూడా మా మీద మనసు పెట్టె కొలది తెలుసుకొంటారు ఏదో ఊహించ కూడదు కల్పించ కూడదు హూహాలు కల్పితాలు మాయలోకం లో ఉంటాయి మమ్ముల్లను గ్రహించడం వలన మాట ఒరవడి పెరిగి విచక్షణ పెరిగి నిత్యం తపస్సుగా జీవిస్తారు అదే ఇప్పుడు తమ ముందు ఉన్న దివ్య లోకం అని గ్రహించి ఇక పాత ఉనికి వదిలివేసి తాము ఎవరూ మనుష్యులు అనుకొంటే మరణించి ఉన్నారు అని మమ్ములను కూడా మనిషి గా చూసిన కొలది ఎంత చెప్పినా పిచ్చి వాడిలో ఉంటాము అని కాలస్వరూపంగా చూడకపోతే మమ్ములను తేలిక చేసి ఎవరినైనా మోసాలు చేసి తాము మృతం పరిపాలన లోకం తమ చేతిలో లేని మృతం లో కొనసాగుతున్నారు అని ఒకరికి ఒకరు గ్రహించకుండా ప్రవర్తిస్తున్న తీరు నుండి అంతా ఒక్కటి అయ్యి గ్రహించడమే లోకం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

180) మహాద్రిధృక్ - మందర, గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు.
--- మాట మాత్రంగా కాలాన్ని నియమించిన వారు, బంగారు ఉసిరికాయలు ఆకాశాం నుండి రాలిచ్చిన వారు, గోవర్ధన గిరి అనే పర్వతమును ఎత్తిన వారు, లోకాలు అన్నీ తనలో ఉన్నాయి అని చూపిన వారు ఒక్కరే వారే తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా కొలువు అయ్యి ఉన్నారు, ఇక ఆలస్యం చెయ్యకుండా అనగా వారిని కేవలం మనిషిగా చూడకుండా తాము కూడా ఇక మనుష్యులు కాదు అని ధనం ఆర్జన కాంక్ష పదవులు అన్నీ వదిలివేసి బంధాలు ఏవి తమవి కావు అనుకోని మా ప్రకారం ఎలా ఉన్నాయో చూసుకొంటే తెలిసి ముందుకు వెళ్ళతాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు సాక్షులు ప్రకారం మమ్ములను గ్రహించడం వలన మాయ కరుగుతుంది మేము ఎటువంటి మాయలు చెయ్యలేదు మాయే మమ్ములను అనుసరిస్తుంది అని సాక్షులు ప్రకారం human knowhow ఒక్కటిగా మమ్ముల్లను సూక్ష్మంగా తపస్సుగా పట్టుకొని గ్రహించగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


181) మహేష్వాస: - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
--ఒక్క మాట తీరుగా లోకాన్ని నియమించిన ఆధునిక పురుషోత్తములుగా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు, జాతీయ గీతం లో శాశ్వత ఆంతర్యం మూర్తిగా అందుబాటులో ఉన్నారు, పూర్వపు దివ్య అస్త్రాలు శాస్త్రాలు అన్నీ తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిలో ఉన్నాయి కాబట్టి కాలాన్ని మాట మాత్రంగా నియమించి గలిగినరో, ఎవరూ చెయ్యలేని పని చేసేవాడే భగవంతుడు శాశ్వత తల్లి తండ్రి గురువు అని గ్రహించి సూక్హ్మంగా మేము చెప్పినట్లు మమ్ములను బౌతికంగా చూడకుండా మా గూర్చి బౌతికంగా మాట్లాడకుండా కాలస్వరూపంగా ప్రకారం మరణం లేని దివ్య జంటగా బలపరుచుకొని సమకాలికులు అయిన తాము అందరూ తెలుగు వారు భారతదేశ ప్రజలు రవీంద్ర భారతిగా దేశాన్ని జ్ఞాన శక్తిగా మార్చుకొని ప్రపంచాన్ని వలయం లోకి తీసుకొనిరాగల వరం పొంది ఉన్నారు అని తెలుసుకొని గతించి పోయిన యాంత్రిక మృతం నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

182) మహీభర్తా: - భూదేవికి భర్తయై, రక్షకుడైనవాడు.
--మహిని భరించిన వాడు, అనగా మాట మాత్రంగా పట్టుకొని నడిపిన వారిగా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నారు, సకల సంపద జ్ఞాన విచక్షణ స్వరూపంగా మరణం లేని జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్నారు సమకాలిక మానవులు తక్షణం మా పిల్లలుగా ప్రకటించుకొని తమ భౌతిక ఉనికి ఆలోచన విధానం అన్నీ మా ప్రకారం అనగా ఇప్పటికే చెప్పిన తీరుగావాక్ విశ్వరూపంగా divine intervention, అందుబాటులోకి వచ్చిన పురుషోత్తముడు, అనగా సృష్టే భర్త ఎన్నుకొన్న జగన్నాట సూత్రధారుడు గతంలో అనేక రూపాలలో కాపాడిన వాడి కంటే ఇప్పుడు మరింత చెరువుగా శాశ్వతగా, నిత్య అనుసరణీయంగా మరణం లేని శాశ్వత ఆంతర్యంతపస్సుగా అందుబాటులోకి వచ్చిన ఓంకార స్వరూపులుగా అందుబాటులో ఉన్నారు, సమకాలికులు తమ బంధాలు భౌతిక ఉనికి సమస్తం వదిలివేసి వాక్ విశ్వరూపంతో అనగా శాశ్వత తల్లి తండ్రి గురువుతో అనుసంధానం జరిగి తక్షణం మృత కయ్య నుండి బయటకు రావడమే కాకుండా జ్ఞాన ఆంతర్యంగా ముందుకు వెళతారు అని భరోసాగా తెలియజేస్తున్నాము.

183) శ్రీనివాస: - శ్రీమహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు.
--వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు అని ఎందుకంటారు ?? అయన మనసులేని లక్ష్మి కొలువు అయ్యి ఉన్నది కాబట్టి, అదే విధంగా తమ అధినాయక సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు మాటతో సృష్టే అనుసంధానం జరిగి ఇద్దరు సకల సంపద స్వరూపంగా జ్ఞాన స్వరూపంగా వాక్ విశ్వరూపంగా భారత దేశాన్ని రవీంద్ర భారతి గా మారుస్తూ, యావత్తు మానవజాతిని జ్ఞాన విచక్షణ కాపాడుతున్న తీరు గా మమ్ములను తక్షణం బృందం లోకి ఆహ్వానించి, మొదట బొల్లారం లో కొలువు తీర్చుకొనుటకు సన్నాహాలు మొదలు పెట్టండి. రూపాయి నోటుకు గుర్తు పెట్టిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మృతం లేనట్లు పట్టుకోవడం తమ ముందు ఉన్న దివ్య వరం, మమ్ములను కొలువు తీర్చుకోకపోవడం వలన సృష్టి అదుపు తప్పినది అని గ్రహించి తక్షణం మమ్ములను సాక్షులు సహకారంతో కొలువు తీర్చుకొని సూక్ష్మంగా చెప్పుకొని వినడం ప్రారంభించడం వలన సృష్టి మరల అదుపులోకి వస్తుంది కావున ఇక యాంత్రిక బంధాలు యాంత్రిక సంపదలు మృత ప్రాయం అని గ్రహించి తక్షణం, మమ్ములను హాస్టల్ నుండి ఊరేగింపుగా లేదా మా పేషీ ఏర్పాటు చేసి బొల్లారం లో కొలువు తీర్చుకొని అందరూ సూక్ష్మముగా గ్రహించడమే మృతం నుండి దరిద్రం నుండి బయటకు రావడం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

184) సతాంగతి: - సత్పురుషులకు పరమగతి అయినవాడు.
--మమ్ములను కాలాన్ని నియమించిన పరమ పురుషుడిగా మనసులో కొలువు తీర్చుకొని తపస్సుగా గ్రహించడం వలన ఎవరైనా సత్పురుషులుగా మారిపోయి దివ్య జ్ఞానంతో దివ్య తపస్సు వైపు వెళ్ళిపోతారు కావున , ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు , మనుష్యులు ఎవరూ ఇంకా భూమి మీద మంచి చెడు తమ చేతిలో ఉన్నది అని భావించి భౌతిక యాంత్రిక జీవితం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టి జీవించే పద్దతి వదిలివేసి ఆలోచనతో పట్టుకొని సూక్ష్మంగా మనసులు పెంచుకొని జీవించడమే జీవితం అని ప్రతి ఒక్కరు సత్పురుషులుగా మారి చేసిన చేయించిన పాపాలు నుండి బయటకు వచ్చి సద్గతులు పొందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

185) అనిరుద్ధ: - మరొకరు ఎదురించువారు లేనివాడు.
--కాలాతీతంగా పలికిన మమ్ములను మామూలు మనిషిగా ఎదురుకోవడం వలన బిన్నంగా ప్రవర్తించడం వలన పాపం పెరిగి పోయినది అని గ్రహించి, మమ్ములను ఉన్న ఫలంగా సాక్షులు ప్రకారం బృందం ఏర్పడి కాలాన్ని నియమించిన మృతం లేని వాక్ విశ్వరూపంగా సూక్ష్మంగా గ్రహించడమే జీవితం ఇక భౌతిక ప్రపంచం భౌతిక ఆలోచన విధానం లేదు, ఏ ఒక్క వ్యక్తి గాని ప్రాంతం గాని దేశం గాని ప్రపంచానికి గాని ఎటువంటి రక్షణ లేదు తక్షణం మనుష్యులు కొలది గెలవాలి ఓడించాలి అనే ఆలోచన విధానం వదిలివేసి, మమ్ములను మరణం లేనట్లు అనగా బౌతికంగా ఎదరించ లేని స్థితిగా మొదట స్థిరపరుచుకోవడం వలన తమకు కూడా ఎదురు లేని జీవితాలు వస్తాయి మొదట జీవితం బౌతికంగా గెలవడం ఓడటం కాదు, జీవితం భౌతికం అనుకొంటేనే మృతం బౌతికంగా జీవించాలి అంటే ఎదుట వారిని బౌతికంగా అవమానించాలి ప్రభవించాలి అంతం చెయ్యాలి అనే ఆలోచన విధానం వదిలివేసి జీవితం అంటే మరణం లేని జ్ఞాన విచక్షణ అని గ్రహించి జ్ఞాన విచక్షణ లో ఎలాగైనా ఎదురుకోలేనా తల్లి తండ్రి గురువు వంటి తమ అధినాయక సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని తపస్సుగా గ్రహించి తాము కూడా ఎటువంటి మృతం నుండి అనిశ్చిత నుండి బయటకు రాగలరు అనగా అప్పటికి అప్పుడు కదిలికలు జీవితం వదిలివేసి ప్రతి ఒక్కరు తపస్సుగా జ్ఞాన విచక్షణతో కోసం జ్ఞాన విచక్షణ బ్రతకడం వలన మాత్రమే అటువంటి రక్షణ సదా పొందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తపస్సుగా యోగంగా అందుబాటులో ఉన్నాము మేము చెప్పినట్లు మనసులతో కదిలి రహస్య పరికరాలతో వేధించడం భయపెట్టడం వంటివి ఎవరైనా తమ వారు అయినా పరాయి వారు అయినా ఎవరైనా ఒక తల్లి తండ్రి పిల్లలుగా అనగా మాటతో నడిచిన శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క పిల్లలుగా ప్రకటించుకొని ఎదురు లేని మనసు పెంచుకొని తాము కూడా ఎదురు లేని పిల్లలుగా మృతం లేని పిల్లలుగా బలపడగలరు అని ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము.

186) సురానంద: - దేవతలకు ఆనందము నొసంగువాడు.
--దేవతలు అనగా పురాణాలలో ప్రవర్తించిన స్వరూపులు కూడా సంపూర్ణం కాదు, దేవతలు ఇప్పటికి ఎలా తమకు తెలిసిన కధలు గా పురాణాలుగా, ఏ విధంగా తెలిసిన వారును ఇప్పటికే ఎంత అనుసరించిన తరించిన ఎంత మేరకు దైవత్వమును అనుభవం చెందినారో అది ముఖ్యం అవసరం కూడా దేవుడు కంటే దైవత్వం ముఖ్యం అని గ్రహించి its not exactly god its matter of divinity, అటువంటి దివ్యత్వం ఇప్పుడు అణువు అణువు మాటకే నడిపిన యోగ స్వరూపులు అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మరణం లేని వాక్ విశ్వరూపం గా సూక్ష్మంగా తపస్సుగా పట్టుకొని గ్రహించడమే నిత్యం దైవతాన్ని పెంచుకోవడం అని ఆనందాన్ని పెంచుకోవడం ఎప్పుడు ఏమి అవుతుందో తెలియని యాంత్రిక ప్రపంచాన్ని పరి పరి విధములుగా తీసుకొకుండా ఒక మాట ఒరవడిగా ఇప్పుడు సాక్షులు ప్రకారం అందుబాటులో ఉన్న తీరు ప్రకారం గ్రహించి తరించడమే దైవత్వం లేదా ఆనందం పొందటం అని గ్రహించి ప్రాంతాలు కులాలు వృత్తులు అన్నీ వదిలివేసి నువ్వు నేను మీ వారు, పరాయి వారు అన్నీ బంధాలు తమ కుటుంబం కులం అని వదిలివేసి తమ శరీర కోసం ఇతరుల శరీరాలతో చెలగాటం ఆడటం వంటి యాంత్రిక మాయ ఏ పరికరాలు social మీడియా ఉపయోగించుకొని మరీ మోసాలు చెయ్యగలుతున్నారో అదే పద్దతిలో వాటిని ఉపయోగిచి మేము చెప్పినట్లు మనుష్యులు మాట విచక్షణ తో ప్రవర్తించడం వలన ఏక కాలంలో మృతం నుండి బయటకు వస్తూ నిత్య జ్ఞాన ఆనందం లోకం లో బలపడతారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

187) గోవింద: - గోవులను రక్షించువాడు.
--కృష్ణుడిగా గోవుల రక్షించి గోవిందు అయినాడు, సాదు జంతువులను కనీస మనసు ఉంటె చాలు అన్నట్లు జీవించే వారి కుటుంబం లో నుండి వచ్చిన మమ్ములను మేము సృష్టినే నియమించిన తీరు ప్రకారం ఇక యాంత్రిక ప్రపంచం రద్దు అయ్యిపోయి, అనగా ఇక ఎవరూ భౌతికంగా జీవించలేరు అని ప్రతి ఒక్కరు తమ కులం కుటుంబం తమ ఉనికి పరాయి వారి ఉనికి తమ గౌరవము ఇతరుల గౌరవం పరువు మర్యాద ఏవి కూడా ఇక మాట నిబ్బద్దత పట్టుకొని సూక్ష్మంగా జీవించడం వలన మాత్రమే మనగలరు, కావున గోవిందుడిగా గోవులను కాచిన వాడు, ఇప్పుడు మాటతో సమస్త లోకాన్ని యావత్తు మానవజాతిని యాంత్రిక ప్రపంచం నుండి కాపాడటం అని గ్రహించి మమ్ములను కూడా సాధారణ మనిషిగా చూడటం బంధాలు కొలది నిలవరించడం తాము సమకాలికులు ఇంకా యాంత్రికంగా మనుష్యులు కొలది బ్రతకాలి రాజకీయాలు ప్రభుత్వాలు కులాలు కుటుంబం కొలది ఎటువంటి కదలికలు చెల్లవు అని గ్రహించి అందరూ సూక్ష్మంగా ఆలోచన విధానంలోకి వచ్చి తాము అంతా సర్వాంతర్యామి అయినా వాక్ విశ్వరూపులు అయినా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని తక్షణం జ్ఞాన రక్షణ పొంది ఇప్పటికి అవమానించిన వారిని అంతం చేసిన వారిని కూడా తాము తపస్సుగా జీవించడం వలన వారిని మరల వారి మనసు ప్రకారం వారి జీవితాలు వారికి వచ్చి అందరూ ఒక కుటుంబంగా ముందుకు వెళ్ళిపోతాము అని ఆశిర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

188) గోవిదాం పతి: - వాగ్విదులు, వేదవిదులైనవారికి ప్రభువైనవాడు.
--ఇప్పుడు మేమె స్వయంగా ఆధునిక వేధ స్వరూపం కాలాన్ని నియమించిన పురుషోత్తములుగా పరిణమించిన పరిణామంలోకి సమకాలికులు అంతా ఉన్నారు అనగా మమ్ములను సూక్ష్మంగా నూతనంగా కాలస్వరూపంగా ప్రకారం ఇప్పుడు సాక్షులకు మేము ఏమి చెప్పినామో అలా చెప్పుకొని వినడం వలన వేదవిధులను నిర్వహించిన వారు అవుతారు, కావున ఎటువంటి పాత వేదాలు ఎక్కడో ఉన్నాయి, ఎవరూ మహానుభావులు ఎక్కడో ఉన్నారు, లేదా తాము ఎవరో ఘోర పాపాలు ఇప్పుడు చేసాము చేయించాము అనే భయం తో అనగా తమకు ఇంతకు మించి జీవితం లేదు అని అజ్ఞానంగా లేదా తమకు యాంత్రిక జీవితంలో ముందు ఉన్నాము కాబట్టి మేమె గొప్ప బలమైన వారీగా ఉన్నాము అనే అజ్ఞానం కూడా మమ్మలను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంలో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు తీర్చుకొని మమ్ములను మా మనసుని విడదీయకుండా అలా విడదీయడం వలన ఇబ్బంది పెట్టిన వారిని అంతం చేసిన వారిని కూడా తమ జీవితాలు బౌతికంగా వారికి సమర్పించి మొత్తం అందరూ పిల్లలుగా ప్రకటించుకొని మాలో ఉన్న మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా మమ్ములను వాక్ విశ్వరూపంగా సూక్ష్మంగా గ్రహించడం వలన ఆధునిక వేద స్వరూపులమైన మమ్ములను గ్రహించి తరించాలి వేదవిదులైన వారుగా ప్రతి ఒక్కరు మా పిల్లలుగా నూతన జీవితం జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

189) మరీచి: - తేజోవంతులలో తేజోవంతుడైనవాడు.
-- తేజో వంతులలో తేజో వంతుడు భూమి మీద నిజంగా ఎవరూ ఉండరు అనగా ఒకరి అందం తెలివి బలం ఇతర ప్రత్యేక లక్షణాలు ఎవరికి వారికే ఉంటాయి, కావున ఏ ఒక్కరు ఆడవారు గాని మొగవారు గాని మరో జీవ రూపంలో గాని మరి ఏ ఇతర తేజస్సు కలిగిన రూపం లో గాని అన్నీ వాటి ప్రత్యేకత వాటికి ఉంటుంది ఎవరూ అందరిని మించిన వారు బౌతికంగా ఉండరు, కానీ ఎన్ని ఉన్నా భూమి మీద ఏమి జరుగుతున్న ఎవరు వెలుగు తున్న ఎవరు మణుగు తున్న, సర్వ తాను అయినా భగవంతుడు ఒక్కరు ఉన్నాడు అని చెప్పే వారు చెప్పిన అది అందరూ పట్టించుకోనే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వెళ్లడం కోసం అలా ముందుకు వెళితేనే ముందుకు వెళ్లే పద్దతి గా ఇప్పుడు వాక్ విశ్వరూపంగా సర్వ తేజో వంతఁడు జ్ఞాన వంతుడు, సమస్తం మాటకే నడిపిన మాట, తీరుగా, ఎటువంటి పరిణామాన్ని అయినా మాటకు పట్టుకొని తీరుగా సాక్షులు ప్రకారం అందుబాటులోకి వచ్చిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు గా జాతీయ గీతం లో అందుబాటులో ఉన్నాము అని అభయ మూర్తిగా జ్ఞాన మూర్తిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా మమ్ములను మనసుతో విచక్షణతో పట్టుకోగానే తమకు కూడా మరణం లేని దివ్య స్థితి వైపు బలపడటమే ప్రభుత్వం పరిపాలన రక్షణ అన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని మేము పంపిన లేఖలు ప్రకారం అప్రమత్తం చెంది తరించగలరు.

190) దమన: - తమకప్పగించబడిన బాధ్యతలనుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు.
-- సృష్టి ఎప్పుడు ధర్మం ప్రకారం, తమకు అన్నా పెద్దవారు గొప్ప వారి తపస్సు జ్ఞానం ప్రభావం వారి పరిపాలన విధానం వలన నడుస్తుంది, అటువంటి గొప్పతనం నిత్యం అనుసరించాలి ఉన్న స్థితి నుండి ఎప్పుడు అప్రమత్తం చెందాలి, యాంత్రిక మాయ నుండి విచక్షణతో జ్ఞానంతో ముందుకు వెళ్ళే ప్రయాణం లో కొత్త పరిష్కారాలు రావడం పాత వాటిని సరిదిద్దుకొంటూ, కదిలించుకొంటూ కొత్తవి అమలులోకి వస్తాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అ విధంగా కాలాన్ని నియమించిన తమ పురుషోత్తములు కాలస్వరూపులు వాక్ విశ్వరూపులు, సూక్ష్మంగా గ్రహించకుండా మా మనసు ఏమిటో సూక్ష్మంగా తెలుసుకోకుండా కాలమే కదలటం ఏమిటో చూసుకోకుండా ప్రవర్తిస్తున్న తీరు వలన అరాచకం పెరిగి పోయి జ్ఞానంతో విచక్షణతో బ్రతకవలసిన వారు అప్పటికి అప్పుడు హడావిడి వలన యావత్తు మానవజాతికి ముప్పు వచ్చినది ఇప్పటికే జీవితం అంటే బౌతికంగా బ్రతకడం అనుకొంటున్న వారు తక్షణం అప్రమత్తం అయ్యి జీవితం అంటే మనసుది విచక్షణతో జ్ఞానంతో ముందుకు వెళ్ళవలసిన పరిణామం అని గ్రహించకుండా ధర్మానికి బిన్నంగా వెళుతూ సృష్టి యొక్క దమనకు గురి అవుతున్నారు అని గ్రహించి తక్షణం మేము చెప్పినట్లు అప్రమత్తం మమ్ములను గ్రహించి తరించి పాపాలు నుండి బయటకు రహస్య పరికరాలతో social media main media businness political police legal litigations మానవత్వం మంచితనం వదిలివేసి తాము యాంత్రికంగా ఎదురకోవాలి అనే మృతం సృష్టి యొక్క దమన కాండ పెంచుకొంటున్నారు అని తక్షణం మనసులు పెంచుకొని శాంతం ఓర్పు పెంచుకొని సూక్ష్మంగా వ్యహరించడమే జీవితం అని అప్రమత్తం చెందగలరు, కదిలికలు కూడా ఎవరి చేతిలో లేవు యాంత్రికంగా రహస్య పరికరాలతో ప్రకారం ఉన్నాయి, దివ్య పరిణామం ప్రకారం మా మాట కాలస్వరూపంగా ప్రకారం ఉన్నాయి కావున మా ప్రకారం ముందుకు వచ్చి తమ ప్రకారం తమ చేతిలో ఉన్నది అనే మృతం నుండి బయటకు వచ్చి, ఏక కాలంలో పెద్ద చిన్న ఒక్కటి అయ్యి మాత్రమే మృతం నుండి బయటకు రాగలరు జీవితం అంటే భౌతిక సుఖాలు కాదు భౌతిక బలం కాదు అని ప్రతి ఒక్క ఉన్నత స్థానం లో ఉన్న వారు సాధారణ మనుష్యులు ఏక కాలంలో ఒక మాట లోకి తీసుకొని వచ్చిన మమ్ములను సూక్ష్మంగా పెంచుకొని సృష్టి యొక్క అదుపు తప్పిన దమన నుండి బయటకు రాగలరు అని అభయ మూర్తిగా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

191) హంస: -  అతడే (అహం బ్రహ్మస్మి)--తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారే అంతర్యామి వారే అతడు అన్నిటి ఉన్నవాడు తొలి నిప్పు కణం అని గ్రహించి వాక్ విశ్వరూపులుగా పురుషోత్తములుగా వారిని మొదట ప్రతి ఒక్కరు అనగా ఒక ఇంట్లో తాత మానవజాతి అమ్మ అమ్మ నాయనమ్మ మనుమ రాలు మొదట మరణం లేని తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మనసుతో పట్టుకొని తక్షణం కొట్టుకొని పోతున్న ఆంతర్యం అంతూ లేని రెప్ప పాటు తమ చేతిలో లేని మృతం లోకం నుండి బయటకు రావడమే కాకుండా ఇక మొదట తపస్సుగా యోగం గా ముందుకు వెళ్ళే దివ్య మార్గంగా తామే ఇక మీదట సజీవ తల్లి తండ్రి గురువుగా అనగా దేశమే రవీంద్ర భారతి గా, అదే విధంగా వారి ఆలనా పాలనే ప్రభుత్వం గా అదే సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం గా, పూర్వపు అధ్యక్షులు వారి భవనమే వారి శాశ్వత ఆంతర్యం నివాసం అని గ్రహించి, అనగా సర్వ సార్వభౌమ అధినాయక భవనము కొత్త ఢిల్లీ గా భావించి ఇక ఎటువంటి భౌతిక యాంత్రిక మాయ లేకుండా సూక్ష్మంగా తపస్సుగా ఏ పని చేసినా చెప్పుకొని వినడం వలన రక్షణ వలయం గా వాక్ విశ్వరూపం పెంచుకొని జీవిస్తారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, నేనే అతడు అనగా సర్వము మాటకే చెప్పిన పురుషోత్తముడు తాము అంతా మా పిల్లలు అని గ్రహించి వాక్ రూపంలో ఉన్న మమ్ములను పట్టుకొని స్పష్టత పొందగలరు, ఇక ఏదో ఆలోచన ఏదో వ్యహారం చెయ్యరాదు. మమ్ములను పట్టుకొని సూక్ష్మంగా మనసు ఉపయోగించుకోవడమే అసలు స్వతంత్రం , ఇప్పుడే స్వతంత్రం అనుకొంటూ మృతం లేని, యాంత్రిక లోకం లో మనుష్యులు కొలది బ్రతకాలి అనే భ్రమ అంతం అవుతున్నది, మనసులు పెంచుకోకుండా జీవిస్తున్న పాలకులు మనుష్యులు అప్పటికి అప్పుడు అయ్యిపోవడం వలన కొరోనా వంటి వ్యాధులు దాడి చేస్తున్నాయి కావున, వెలుగు తున్న వారు తామే గొప్పగా బ్రతుకుతున్నాము అనుకొంటున్న వారు అందుకు ఇతరుల ఆలోచన తో సంభంధం లేకుండా తామే రాజకీయంగా మీడియా చానెల్స్ కొలది న్యాయ స్థానాలు కొలది వ్యక్తులు కొలది వ్యాపారాలు కొల్లది పోలీసులు కొలది, సినిమాలు కధలు పాటలు ఎవరి ఇష్టం వారిది అనుకోవడమే బానిసత్వం అని గ్రహించి మేము చెప్పినట్లు ఏఈ ప్రపంచం తమ మరణం లేని తల్లి తండ్రి గురువుది అని గ్రహించి వారిని సూక్ష్మంగా గ్రహించడమే జీవితం లోకం అని ఈ క్షణం తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, సర్వము తాను అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని జీవించడమే నిజమైన స్వేచ్ఛ ఇక మీదట తమ పిల్లలు సంసారం సుఖం తమ దేహం ధనం సంపాదన ఆస్తులు కూడా బెట్టాలి అనే ఆలోచన పోయి, తాను ఒక దేహమే కాదు అనుకొంటే సర్వము నడిపిన తమ శాశ్వత తల్లి తండ్రి గురువుతో అనుసంధానము జరిగి సమస్తం వారి ప్రకారం ఎలా ఉన్నాయో చూసుకొని మాత్రమే మనగలరు ఇది సృష్టే చేసిన మార్పు, మేము కేవలం మానవ మాత్రులంగా చెబుతున్నది కాదు, సాక్షులకు ఇచ్చిన దర్శనం కాలమే కదిలిన తీరు ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

192) సుపర్ణ: - అందమైన రెక్కలు గలవాడు.
--ఇక్కడ వాక్ విశ్వరూపంగా ఆధునికంగా దర్శనం ఇచ్చి ఇక మీదట సజీవ మూర్తిగా వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని ఇక మీదట ప్రతిదీ వాక్ లో దర్శించాలి ఎవరైనా వాక్ లో చెప్పుకోవాలి ఎటువంటి గుణ గణములు అయినా వాక్ విశ్వరూపం లో ఉన్నాయి అని ప్రతి రంగు రూపు కదిలిక మెదలిక కూడా వాక్ లోకి చెప్పిన తీరు నిజమో కదా అని సాక్షులు నుండి మొదట తెలుసుకోండి, ఆ విధంగా అందమైన రెక్కలు గల వాడు అనగా ఏమి చెప్ప వచ్చును పండితులు చక్కగా చెప్పుకోండి మాతో అనుసంధానం జరగండి, ఇదే విధంగా ఎటువంటి వాక్యములు అయినా పూర్వపు దర్శనములు సంభదించినవి అన్నీ వాక్ విశ్వరూపం మించిన కావు అని చెప్పుకొని దైర్యం పొందండి ఆంతర్యం పొందండి, మనిషి విచక్షణకు మించిన శక్తులుదైవాత్వాలు యేవో ఉన్నాయి , ఏదో తప్పదు చేస్తే ఏదో సాక్షులు వస్తాయి అనుభవాలు వస్తాయి అని చెప్పే వారు కూడా తక్షణం అప్రమత్తం అయ్యి మొదట వాక్ విశ్వరూపం లో ఉన్న మరణం లేని తల్లి తండ్రి గురువు అయినా మమ్ములను పట్టుకొని ఏ ఆలోచన అయినా ఏ పని అయినా వాక్ విశ్వరూపమును పెంచుకొంటూ మాత్రమే చెయ్యలేరు అదే రక్షణ ఆంతర్యమును ఇస్తుంది, కావున మా పిల్లలుగా ప్రకటించుకోకుండా ఎవరూ ఏదో ఒక్కటి చెప్పకూడదు చెయ్యకూడదు అని భూమి మీద మనుష్యులు అందరికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాను, అందమైన రెక్కలు అంటే తన ఆంతర్యం గుణ ఆకర్షణ కలిగిన రెక్కలతో ఎక్కడికైనా అనగా మాట మాత్రంగా ఎక్కడికైనా ఎగర గల అనగా ఏమైనా చెప్పగల వినగల పరిణామం స్వరూపమును పట్టుకొని, ప్రతి వ్యక్తి తాను ఒక దేహం అనుకొంటున్న మాయ నుండి బయటకు వచ్చి, తమ సువర్ణ జ్ఞాన స్వరూపులు అయినా మహారాణి సమేత మహారాజ వారి గూర్చి విస్తారంగా చెప్పుకొని వినండి మనసులు పెంచుకొని అప్పటికి అప్పుడు మృత లోకం నుండి బయటకు రావడమే కాకుండా, శాశ్వత ఆంతర్యంగా తపస్సుగా జీవించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము

193) భుజగోత్తమ: - భుజంగములలో ఉత్తముడు.
--భుజంగం అనగా సర్పం, సర్పాలలో ఉన్నత సర్పం కూడా అతనే, అతనికి పడగ పట్టిన, శయన పట్టిన ఉన్నత సర్పం కూడా తన స్వరూపమే, కాలమే ఒక సర్పం అని అంటారు, కాళిందును మడుగులో, కాళిందుని పడగ పై నిల్చుని తన పాద ముద్రలు వేసి రక్షణ కలిపించి సర్పమును కాపాడిన తీరుగా, ఇప్పుడు కాల సర్పం అనే పడగ పై నిలుచును తన పద పదాలతో నడిపి, గతిని రీతిన మార్చి రవీంద్ర భారతి ఆంతర్యం రూపం గా అందుబాటులో ఉన్న సర్వ సార్వభౌమ అధినాయక పురుషోత్తములుగా వారిని ఆంతర్యం మూర్తిగా గ్రహించి తరించగలరు, లోకం లో ఉన్నతమైనవే కాదు శ్రేష్టం అయినవే కాదు సర్వము తాను ఇప్పుడు వాక్ రూపం లోఉండి వాటి ఉనికి భవిష్యత్తు సర్వము తన మాట ప్రకారం వాక్ విశ్వరూపంగా ప్రకారం ఉన్నది అని స్పష్టం చేసిన తమ అభయ మూర్తిని తక్షణం మరణం లేని ఆంతర్యం మూర్తిగా కొలువు తీర్చుకొని ఊరేగింపుగా లేదా ప్రత్యేక బృందం లేదా పేషీ లోకి ఆహ్వానించి పిల్లలుగా ప్రకటించుకొని మొదట మాయ వదిలిపోయి , ఇక నిలకడగా చెప్పుకొని వినడం వలన మృతం నుండి బయటకు వస్తారు పూర్వపు బంధాలు ఎటువంటి అయినా ఇప్పటికి మాకు వదిలివేసి నేను నీవు అని వదిలివేసి తమ భార్య పిల్లలు ఆస్తులు పదవులు ఏవి తమవి కావు తమ పరువు మర్యాద అన్నీ తమ శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క ఉనికి పెంచుకొని మాట వ్యహారం మనుష్యులు నూతన యుగంగా ఒక కుటుంబంగా విశ్వ కుటుంబంగా రవీంద్ర భారతిగా దేశాన్ని ప్రపంచాన్ని బలపరుచుకొని, తన ఆలనా పాలనే ప్రభుత్వంగా అదే సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వంగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి తరించగలరు.

194) హిరణ్యగర్భ: - బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు.
--బ్రహ్మ అనగా సృష్టి, ఈ సమస్త సృష్టి కి గర్భ అయిన హిరణ్యగర్భుడు అని పురుషోత్తముడిని అంటారు , అటువంటి సృష్టిని మాటకే చెప్పిన, నడిపిన, పుట్టించిన, గిట్టించిన జగదానందకారకా జానికీ ప్రాణ నాయక అని 200 మంది సాక్షిగా కాలమే పలికిన తీరే నిదర్శనం తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో ఆంతర్యం మూర్తిగా , దేశమునే సజీవ మూర్తిగా,మార్చి రవీంద్ర భారతి గా మార్చిన ఆంతర్యం స్వరూపంగా, ఇక చెప్పుకొని వినే కొలది నిరతం పెరిగి మహా ఆకృతి గా, ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా, చెప్పుకొనే వినేకొలది సృష్టి గా ఆంతర్యంగా బలపడే జ్ఞాన స్వరూపంగా, కొలువు అయ్యి ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక మీదట ఈ లోకం లో బౌతికంగా ఎంత గొప్ప వారు బలమైన వారు అని ఉండరు ఇక మీదట ఆలోచన లో ఎంత బలమైన వారు ఎంత కనీసం నుండి ఎంత ఎక్కవ ఆలోచన ఆంతర్యం కలిగి ఉండటమే జీవితం, భౌతిక హంగు దేహం కొలది ఇక జీవితం లేదు జీవితాలు ఇక మీదట, ఆలోచన రూపం లో ఉన్నాయి, మనుష్యులు కొలది రహస్య పరికరాలు కొలది ఎదురుకొందాము ఏదో చేద్దాం, ఏదో మాట్లాడదాం అన్నట్లు ఆలోచన వ్యహారములు లేవు అని గ్రహించండి, మమ్ములను మా తండ్రి గారి కాలం నుండి వెనుక బడి రహస్య మోసాలు చేస్తున్న ముఠా వలన నడుస్తున్న మాయ సమాజం నుండి బయటకు వచ్చి మమ్ములను మరణం లేనట్లు పట్టుకొని తాము కూడా ఇక దేహం కాదు ఎటువంటి బంధాలు కొలది మీ వాళ్ళు మా వాళ్ళు అని అవమానించాలి, తాము బౌతికంగా ఏదో ఒక్కటి చేసి గౌరవం పెంచుకోవాలి తగ్గించాలి అనే ఆలోచన విధానం వదిలివేసి అందుకు ఇప్పటి వరకు అవమానించిన వారిని ఎవరినైనా వారిని అందరి మా పిల్లలుగా ప్రకటించుకొని మా పెద్దలు కూడా కాలస్వరూపం ముందు పిల్లలు మా జన్మనిచ్చిన తల్లి తండ్రులు కూడా వాక్ విశ్వరూపులైన మహారాణి సమేత, వారి పిల్లలే అని గ్రహించి అయితే మమ్ములను వాక్ విశ్వరూపంగా కన్నా వారికి అన్యాయం జరిగిన తీరు ఇక ఎవరికి జరుగకూడదు అని అన్నట్లు ప్రతిజ్ఞ ఇక మమ్ములను మనిషిగా చూడకుండా తాము ఎవరూ ఇక మనుష్యులుగా మనలేరు అని తెలుసుకొని ఇక మీదట వాక్ విశ్వరూపంతో తపస్సుగా జీవించడమే జీవితం అని గ్రహించి అప్రమత్తంచెందగలరు.

195) సుతపా: - చక్కటి తపమాచరించువాడు.
--వాక్ విశ్వరూపంగా ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు తమ చిత్త చాంచల్యం లోనే సమస్త చిద్విలాస లోకాన్ని మాట పట్టుకొన్న నడిపిన తీరు ప్రకారం తాము తపస్సుగా గ్రహించిన కొలది వారిలో తపస్సు పెరుగుతుంది, తపస్సుగా అడ్డం అయినా దేహం అనే మామ కారములు, బంధాలు భౌతిక అధిపత్యాలు సుఖాలు ధన కాంక్షలు,, ఏది పొందాలి అన్నా బౌతికంగా పొందితేనే తాము పొందినట్లు భావిస్తున్న అజ్ఞానం బయటకు తీసుకొని రావడానికి సర్వం మాటే చెప్పిన మమ్ములను సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా భౌతిక స్థితి కొలది మమ్ములను నిర్లక్ష్యం చేసుకొంటూ మేము ఏమి చెప్పినామో చూడకుండా చూడనివ్వకుండా బంధాలు కొలది మనుష్యులు కొలది అప్పటికి వసూళ్ళు వ్యసనాలు పెంచి మారీ తామే బ్రతికెయ్యాలి బౌతికంగా పొందితేనే బ్రతకడం అనుకొంటున్న యాంత్రిక ఆలోచన విధానం వదిలివేసి మనుష్యులను అవమానించి తగ్గించి మరీ తమకు ఏ పాపం లేదు అవమానించి బడిన వారు మమ్ములను గ్రహించకుండా మేమె బాదపడిపోతున్నాము మేము తగ్గిపోవాలి బౌతికంగా బలమైన వారు ఏమి చేసినా వారికి ఎటువంటి దోషం లేదు అన్నట్లు భావిస్తున్న మృత ఆలోచన నుండి బయటకు వచ్చి తాము బౌతికంగా బ్రతకాలి అనే ఆలోచన ఇప్పటి వరకు భౌతిక జీవితాలు ఏదో నెపంగా అణిచి వేసి అంతం చేసిన వారి జీవితాలకు సమర్పించి వేసి , భౌతిక కాంక్షలు భౌతిక బలం భౌతిక ఉనికి కొలది తమకు బలం గా ఉన్నాము తమవారు బలంగా ఉన్నారు అని ఒకరిని ఒకరు ఏదో రకంగా గవర్నర్లలో ఉన్నత స్థానం లో ఉన్న వారిని సంవత్సరాలు గ్రహించకుండా ప్రవర్తించి అదే స్థితి ఇప్పటికి మమ్ములను మనిషిగా తొక్కేయాలి తాముమనిషి గెలిచిపోవాలి అనే ఉన్మాదం మూర్ఖత్వం నుండి ఈ క్షణం బయటకు వచ్చి ఇప్పటికైనా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా సాక్షులు ప్రకారం పట్టుకొని మాకు మరణం లేదు ఎటువంటి భౌతిక బంధం లేదు అని మమ్ములను పట్టుకోవడం వలన అదే రక్షణం అనగా తాము మరణం ఉండదు తమకు ఇప్పుడు ఉన్న ఎటువంటి బంధాలు తప్పులు పాపాలు కూడా తమవి కావు అని అన్నీ కాలస్వరూపమును పట్టించుకోకుండా ప్రవర్తించడం వలన అని ఈ క్షణం బయటకు రావడమే కాకుండా ఇక మీదట కాలస్వరూపంగా ప్రకారం ధర్మస్వరూపంగా ప్రకారం జాతీయ గీతం లో ఆంతర్యం గా మనసులు పెంచుకొని జీవించడమే జీవితం ఇంకా బౌతికంగా అడ్డుకోమన్నారు వ్యక్తులు గొడవగా ప్రాంతీయ గొడవగా భౌతిక erstwhile positions, లో కొనసాగాలి , మేము ఒక్కడే తామే ఒక్కడే అనుకోవడమే అరాచకం ప్రతి నిత్యం పెంచుకోవడానికి కారణం అయినది అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి మేము చెప్పినట్లు దేశ అధ్యక్షులు వారి నుండి సామాన్యుడి వరకు ఏక కాలంలో అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని ఇక వెనుకకు చూడకుండా మృతం నుండి బయటకు వచ్చి నూతన జీవితాలు జీవించడం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ఇక మేము మనిషి కాదు తాము ఎవరూ మనుష్యులు కాదు సాటి వారిని కూడా మనుష్యులుగా దేహాలుగా చూడకండి ఎటువంటి బంధాలు పదవులు దానం సుఖాలు కొలది కోరుకోకండి ఏమి చేసినా మాట చెప్పుకొని వినండి ఆ విధంగా ఇప్పటి వరకు ఎటువంటి తప్పులు ఒప్పులు అయినా మాకు సమర్పించివేసి మమ్ములను పెంచుకొంటూ జీవించడమే పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

196) పద్మనాభ: - హృదయపద్మమధ్యమున భాసించువాడు.
--తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని హృదమద్యమును నిలుపుకొని అనగా సర్వము మాటకే చెప్పిన పురుషోత్తముడిగా ప్రత్యేక్ష నారాయణ స్వరూపంగా అయిన సూర్యుడిగా, నిత్యం చెప్పుకొనివినే కొలది వికసిత జ్ఞానం స్వరూపంగా ఆంతర్యం స్వరూపంగా అందుబాటులో ఉన్న తమ మరణం లేని తల్లి తండ్రి గురువు యొక్క శాశ్వత నివాసమే అయినా దేశం ప్రపంచం ఇక మీదట రవీంద్ర భారతి, అయినా పరిపాలన విధానమే సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం అన్ని గ్రహించి అప్రమత్తం చెందగలరు,

197) ప్రజాపతి: - అనంతజీవకోటికి ప్రభువైనవాడు.
--ఇప్పటి వరకు ఒక ప్రజా పతి ఎలా ఉంటాడు వాస్తవం లో ఏ పురాణాలలో కధలో చూడలేదు భూమి మీదకు వచ్చిన వారు అందరూ వీలు అయినంత వారి అతీంద్ర ఉనికి చూపి పురుషోత్తమడి యొక్క పూర్తి రూపు వైకుంఠ ధామం అని చెప్పుకొంటూ వస్తున్నాము అటువంటి వైకుంఠ స్థితి ఇప్పుడు వాక్ రూపం లో అందుబాటులో ఉన్నది సమస్త కదిలికలు చావు పుట్టుకలు జ్ఞాన స్వరూపంగా వాక్ రూపం లో వెలసిన జ్ఞాన స్వరూపంగా దేశాన్ని ప్రపంచాన్ని సమస్త జీవ కొట్టిన ప్రభువు ఇప్పటికే ఏదో చిత్త చాంచల్యం లోనే సర్వము చెప్పిన తీరును బలపరుచుకొని అనగా తాము తపస్సుగా పెంచుకొనే కొలది తాను పెరిగి ఆంతర్యాన్ని ఇస్తాడు ఇప్పటికే వాక్ రూపంలో ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారు ఇక ఎప్పటికి మరణం లేని వాక్ విశ్వరూపంగా ఉంటారు పెంచుకున్న కొలది నిత్యం ఆంతర్యం మూర్తిగా ప్రజా పతి గా సమస్త జీవ రాశులను పంచ భూతాలను పరిపాలించి శాశ్వత ప్రజాపతిగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి తరించగలరు.

198) అమృత్యు: - మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.
--మృత్యువు మరణం భౌతిక జన్మకు భౌతిక రూపమునకు మాత్రమే అని అందరికి తెలుసు, జ్ఞానికి విచక్షణకు మృతం ఉండదు, అయితే జ్ఞానం విచక్షణకు ఆధారమైన పరమాత్మా జ్ఞానం శాశ్వత జ్ఞానం తాను మాత్రమే చూపగల లీలా విధానమే శాశ్వత అదే విధ స్వరూపంగా సనాతనం నిత్యం నూతన అని గ్రహించి, వాక్ విశ్వరూపులు అయిన తమ సర్వ సర్వాభౌమ అధినాయక శ్రీమాన్ వారిని మరణం లేని వాక్ విశ్వరూపంగా వారే శాశ్వత తల్లి తండ్రి గురువు గా ఇక మీదట జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొనసాగుతారు, ఒక మాట ఒరవడిగా వారిని పట్టుకొని ఇక భవ బంధాలు వదిలివేసి నిత్యం జ్ఞాన విచక్షణతో బ్రతకాలి, ఆ విధంగా బ్రతకడం వలన నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం వస్తుంది తాను ఒక మనిషి అని బంధాలకు అధికారాలకు సంపదలు సుఖాలు బానిస అయ్యి, సాటి వారి ఉనికి అవమానించే తానే గొప్ప అనిపించుకోవాలి అనే అజ్ఞానం వదిలివేసి, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తములుగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని కొలువు తీర్చుకొని వారి ఉన్న సాధారణ మనిషిగా ఉన్న స్థితి నుండి సాక్షులు ప్రకారం ఆధార card ప్రకారం బృందం లోకి తీసుకొని మొదట బొల్లారం అధినాయక భవనం లో కొలువు తీర్చుకొని నిత్యం గ్రహిస్తూ ఇప్పటి వరకు భౌతిక బంధాలు ఉపయోగించి చేసిన మోసాలు అన్నీ ఏక కాలంలో అందరి మీద పెట్టివేసి అందరిని తప్పించి ఇక జీవితాలు బౌతికంగా లేవు ఆలోచన ప్రకారం వాక్ విశ్వరూపంగా ఉన్నాయి అని చెప్పుకొని అందరిని కలుపుకొని నూతన జీవితం నూతన యుగం లో మృత్యువు లేని అధినాయక ప్రభుత్వంగా బలపడి, మమ్ములను ఇతరులను తమని తాము బంధాలు కొలది భౌతిక అరాచకాలు కొలది తగ్గించాలి అవమానించాలి ఆ విధంగా ఎవరిని మనుష్యులుగా కొనసాగుతారు అనే మృత ఆలోచన విధానం నుండి బయటకు వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని సినిమాలు రాజకీయాలు చదువులు ఆలోచన ప్రయాణాలు ప్రమోదాలు తిండి జ్ఞానం అన్నీ కాలస్వరూపంగా ప్రకారం చూసుకొని పాత బంధాలు పవిత్రమైన అయినా ఎవరు ఎలా జీవించినా పూర్వపు బంధాలు ఏవి చెల్లవు అని ఆగ్రహించి అందుకే పిల్లలు పెద్దలు మొదట అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని పట్టుకొని మొదట మృతం నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

199) సర్వదృక్ - తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది, చేయునది అంతయు చూచుచుండువాడు.
--తన సహజ మాట తీరుతో సమస్తం నిర్వహించిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వ దృక్, గా అనగా ఉన్న ఫలంగా వారిని సూక్ష్మంగా మనసుతో గ్రహించిన కొలది తమ సహజ జ్ఞానమునకు తెలిసే సహజ జ్ఞాన స్వరూపంగా అన్నిటా ఉండి నడుపుతున్న వారీగా చూస్తున్న వారిగా ఆంతాయు తనలోనే ఉన్నది అని మాట చెప్పిన విశ్వమూర్తిగా వాక్ విశ్వరూపంగా తాము పెంచుకొనే కొలది పెరిగే ఆంతర్యం మూర్తిగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక మీదట బౌతికంగా తమ ఉనికి ఉండాలి అనే ఆలోచన ఇప్పటికైనా చెల్లదు అని గ్రహించి భౌతికంగా మనసులు పెంచుకోకుండా ప్రవర్తించడం వలన అప్పటికి అప్పుడు జీవితం పెరిగి పోయి మృతం పెరిగిపోయినది అని గ్రహించి తక్షణం వాక్ విశ్వరూపం గా ఉన్న తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని తపస్సుగా గ్రహించడమే ఇక మీదట రవీంద్ర భారతి అనగా దేశాన్ని కూడా సజీవం మార్చుకొని ఆంతర్యంగా తెలుసుకొని ముందుకు వెళ్లడమే భౌతిక వ్యాపారాలు భౌతిక లబ్ది ఇక అవసరం లేదు ఆ సర్వము ఆలోచన ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తంగా జీవించడమే జీవితం అని గ్రహించి, జ్ఞాన అంతర్యాగ ముందుకు వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏదో అనుకొంటున్నారు అయన బట్టి ఏదో చేద్దాం తెలుగు వారిగా మనం వేరే ఆధిపత్యం ప్రత్యేకత చూపిద్దాము అనే ఆలోచన విధానం నుండి బయటకు వచ్చి అందరూ ఒక్క మాటలోనే ఉన్నారు కాలాన్ని నియమించిన తీరు పట్టుకొని మాత్రమే జీవించగలరు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, తాము అవమానించిన వారిని గౌరవించకూడదు, ఏమి చెయ్యకూడదు అనుకొంటున్నామో అది చెయ్యవలసి వస్తుంది అనే ఆలోచన వదిలివేసి, ఆలోచన లో fix అవ్వకూడదు అని గ్రహించి నిత్యం చెప్పుకొని వినడం వలన మాత్రమే మృతం నుండి బయటకు రాగలరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

200) సింహ: - సింహము. పాపములను నశింపజేయువాడు.
--సింహ గా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని కొలువు తీర్చుకోగానే ప్రతి ఒక్కరి పాపాలు బౌతికంగా జీవించాలి ఇంకా తాము రాజకీయ పరిపాలన చెయ్యాలి యాంత్రికంగా పోరాటాలు చెయ్యాలి అనే ఆలోచన విధానం పోయి అందరూ సంతోషంగా ఉన్నతంగా తాము అంతా ఒక తల్లి తండ్రి గురువు పిల్లలుగా ఉన్నారు అనే సత్యాన్ని సద పెంచుకొంటూ వారికీ మరణం లేదు తద్వారా తమకు కూడా మరణం పాపం లేని జ్ఞాన పిల్లలుగా పెరుగుతారు తపస్సుగా యోగం వంటి ఉన్నత ప్రామాణికములు వైపు బలపడి జీవిస్తారు, అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.


Yours Ravindrabharath as the abode of Eternal, Immortal, Father, Mother, Masterly Sovereign (Sarwa Saarwabowma) Adhinayak Shrimaan




Shri Shri Shri (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Mahatma, Acharya, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaadipati, Omkaaraswaroopam, Sarvantharyami, Purushottama, (King & Queen as an eternal, immortal father, mother and masterly sovereign Love and concerned) Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal abode of the (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka, Government of Sovereign Adhinayaka, Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. "RAVINDRABHARATH" Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla, Mother Pilla Rangaveni gaaru, , Adhar Card No.539960018025.Lord His Majestic Highness Maharani Sametha Maharajah (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka Shrimaan Nilayam,"RAVINDRABHARATH" Erstwhile Rashtrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad. hismajestichighness.blogspot@gmail.com, Mobile.No.9010483794,8328117292,
Blog: hiskaalaswaroopa.blogspot.com, Jurisdiction concern as Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Governor, Rajbhavan, Hyderabad.

No comments: