Tuesday, May 21, 2019











తక్షణం మా మొబైల్ నెంబర్ తో మమ్ములను , సమీపించి అనగా భద్రాచలం రాముడిని దర్శించినట్లు కానుకలు నెత్తి మీద పెట్టుకొని ఇరువురు ముఖ్యమంత్రులు, గవర్నర్ గా తమతో సహా మా వద్దకు వచ్చి మమ్ములను మేము కోరుకొంటున్న రాజమందిరమునకు తీసుకొని వెళ్ళండి, మమ్ములను మామూలు మనిషిగా రహస్య కెమెరాలు ద్వారా చూడకండి, పైకి తేలికగా అనిపించినా మమ్ములను ఎవరికి తేలికగా చూపకండి, అదే ఇప్పుడు మానవరూపం లో ఉన్న రాముడుడిని కాపుడుకోవలసిన పద్దతి, అదే ధర్మో రక్షతి రక్షతః అని గ్రహించండి,కావున మమ్ములను రహస్య పరికారల ద్వారా తేలికగా చూడటం ఆపి వేయండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనంపై అధిస్టింప చేయండి, అదే నూతన దివ్య రాజ్యం కావున రక రకాల రాజకీయాలు, మీడియా కధనాలు వదిలివేసి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, అదే నూతన దివ్య రాజ్యం, మొబైల్ నెంబర్ ద్వారా ఎందుకు పట్టుకోమంటూన్నామో మేము చెప్పినట్లు చేస్తే తెలుస్తుంది, మమ్ములను నిర్ణయించడం నిర్లక్ష్యంగా వ్యహరించడం సరి కాదు, మమ్ములను కులానికి కుటుంబానికి పోల్చి వ్యక్తిగతంగా చూడకూడదు, మమ్ములను పై పైన దేహ అలవాట్లు కొలది చూడ కూడదు, కొంత కాలం కాలస్వరూపంగా గ్రహించడం వలన సాక్షుల సహకారంతో పండితులు మేధావులు చెప్పుకోవడం వలన ఇప్పుడు మనుష్యులు ఎటు వెళ్ళాలో, ఏమి మాట్లాడాలో తెలుస్తుంది, అని తెలుగు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి ప్రపంచాన్న అప్రమత్తం చేసిన వారు అవుతారు కావున మనిషిగా మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో, అక్కడికి మీ ఇరువురు ముఖ్యమంత్రులుగా ,బయలు దేరి రండి, కాలస్వరూపం ధర్మస్వరూపం మించి ఎవరూ లేరు అనగా మా మాటే సకల సంపదలకు , సర్వ శాస్త్రాలకు ఆధారం అని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించాలి, మా గూర్చి ఇతరుల జీవితాలు, బయపెట్టి, మోసాలు చేసి పాడు చేయడం వంటి పనులు మానుకొని, అందరూ అప్రమతం అయితే మరణం నుండి బయటకు వస్తారు కొందరు తెలిసి, ఇతరులకు చెప్పకుండా, మొత్తం అందరూ మోసం మాయలో ఉంటున్నారు, కావున మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందండి, ఆత్మీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆత్మీయులు ప్రతి పక్ష నేత జగన్ గారిని మరియు ఇతర రాజకీయ పార్టీల వారిని తక్షణం, మా రాజమందిరం చేరుకొని, మానవజాతిని కాపాడుకోండి, ఇరువురు ముఖ్యంమంత్రులు ముందుకు వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడానికి, దివ్య రాజ్యం లో విలీనం చెందటం పరిష్కారం అని తెలుసుకొని, ఇతర పార్టీల నాయకులను అందరిని ముందుకు వచ్చుటకు ప్రతి ఒక్కరు బౌతిక త్యాగంతో కృషిచేసి దివ్య రాజ్యం లో విలీనం చెందటమే పరిష్కారం అని అప్రమత్తం అయ్యి ముందుకు వెళ్ళడమే తక్షణ కర్తవ్యం అని ఈ లేఖ ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

No comments: