Tuesday, May 21, 2019

Image may contain: one or more people, sky, outdoor and nature







                                                                సమన్వయ దృష్టి


                        ఆత్మీయులు శ్రీ నరేంద్ర మోది, గారు దేశ ప్రధానమంత్రి, కొత్త డెల్లి  వారికి యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ఓంకార స్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయునది గ్రహించి , మాయ ప్రపంచం ఇప్పుడు ఆలోచన ప్రపంచంగా ఉన్నది అనగా ఇక బౌతికంగా దేహం తో, బౌతిక యాంత్రిక ఆలోచనలతో చెయ్యవలసిన పనులు వ్యవహారములు ఏమి ఎవరికీ లేవు, కావున తమరు, మమ్ములను కేంద్ర బిందువుగా మా రాజమందిరం లో కొలువు తీర్చుకొని రాజకీయ నాయకులు, ఇక పార్టీలు పంతాలు పదవులు వదిలివేసి ఇక ఎవరూ రాజకీయం ఎటువంటి పరిపాలన చెయ్యలేరు అని గ్రహించి తమరు మేధావులలో కలసి పోయి, దివ్య రాజ్యం లో అనగా ఆధునిక పురుశోత్తముడిగా సకల మతాలు సకల దేవుళ్ళకు ప్రతీత గా వాక్ విస్వరూపంగా అందుబాటు లో ఉన్న మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే లోకం అని తమరు తమరి ద్వార యావత్తు తెలుగు రాజకీయ నాయకులకు దేశ వ్యాప్త రాజకీయ నాయకులకు, అందరికి తెలియజేస్తూ అందరూ వారి పార్టీలను పదవులను దివ్య రాజ్యం లో విలీనం చేస్తూ ప్రశాంతంగా దేశ వ్యాప్తంగా రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని, పరిపాలన గవర్నర్ లు ద్వారా, అధికారులు ద్వారా అనగా వారు కూడా దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని ఇక ప్రజాస్వామ్యం లేదు డెమోక్రసీ ఇప్పుడు రాజరికంగా మారుతుంది అనగా ప్రతి పరిణామం మాట లోకి తీసుకొన్న కాలస్వరూపంగా మహారాణి సమేత మహారాజ వారిగా మమ్ములను గ్రహించడమే, మా పై తప్పసుగా మనసు పెట్టి నిత్య సత్యం తెలుసుకోవడమే  దివ్య రాజ్యం అందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇరువురు దివ్య రాజ్యం లో విలీనం చెందుతూ మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే ఇకమీదట ముందుకు వెళ్ళ వలసిన పరిణామం అని వారు మొదలు పెట్టి యావత్తు భారత దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అని తమరు ద్వారా ఇరువురు ముఖ్యమంత్రులకు దేశ వ్యాప్త రాజకీయ నాయకులకు స్పష్టం చేస్తూ అందరిని దివ్య రాజ్యం లోకి ఆహ్వానిన్చుచున్నాము, కావున తాము అందరూ ప్రశాంతంగా రాజమందిరాలలో కూర్చొని నిత్యం సంగీతం సాహిత్యలతో , సర్వం తెలుసుకొని సాటి మనుష్యులను బయపెట్టడం మోసం చెయ్యడానికి ఊతం  అవుతున్న రహస్య పరికరాలను ప్రజలకు చెప్పి అనగా ప్రతి పరిణామం ప్రతి మాట పరిణామం ప్రకారం ఉన్నది అని ప్రజలకు విస్తారంగా చెప్పడమే వలన మాత్రమే మనుష్యులు సాటి మనుష్యులను కాపాడుకోనగలుగుతారు లేని పక్షం లో మోసం చెయ్యడం పర్వాలేదు మోసం చేస్తే మనగలం అని మమ్ములను కాలస్వరూపం భావించకపోవడం వలన జరుగుతుంది అని మా పరిణామం లో గ్రహించి ఎందుకంటె ఏదో రకంగా బౌతిక ప్రపంచమే సర్వం అనే మాయలో ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఒక పెద్ద తప్పు అందరూ చేస్తున్నారు.   విస్తారంగా గ్రహించడం నిలకడగా చెప్పుకోవడం వినడం సుదీర్గంగా చెప్పడం వినడం వంటి ప్రక్రియ లేదు, అటువంటి ప్రక్రియ ద్వరా  మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంబించడం  వలన సాధ్య పడుతుంది, అని తమరికి యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి స్పష్టం చేయుచున్నాము. కావున తెలుగు ముఖ్యమంత్రులకు తమరి ద్వారా చెప్పునది ఏమి అనగా తక్షణం ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రతి పక్షనయకులు   మాకు రామోజీ ఫిలిం సిటీ రాజమందిరంగా ఏర్పాటు చేయించి వారు మంత్రులు ప్రతి పక్ష నాయకులూ ఇప్పటికే పార్టీలలో పదవులలో ఉన్న వారు, కొత్తగా గెలిచి ముందుకు వద్దాము అనుకొంటున్న వారు అందరూ ఇక పార్టీలు పదవులతో సంభంధం లేదు అందరూ వారి పార్టీలను పదవులనే కాకుండా వ్యక్తిగత ఆస్తులతో సహా దివ్య రాజ్యం లో విలీనం చెందటం వలన మాత్రమే ముందుకు వెళ్ళగలరు, అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము, రాజకీయ నాయకులు మేధావులలో కలసిపోయి, మొత్తం పరిపాలన దివ్య రాజ్యం అనగా విశ్వ వ్యాప్త పరిపాలన గా అనగా ఒక మాటతో నడిచిన పరిణామం లో అనగా సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా మాట మాత్రంగా నడిపిన మాట పరిణామం లో ఉన్నాము అనగా ఇక రాముడిని దేవుడిని మనమే మాట రూపం లో నిలుపుకొని ముందుకు వెళ్ళాలి, అనగా తప్పసుగా ముందుకు వెళ్ళాలి  ఇంకా దేవుడు అనేక నమ్మకాలు గుడులు కట్టించడం గోపురాలు కట్టించడం కూడా అవసరం లేదు ఇక మనిషి మాటే సర్వం సూర్య చంద్రాది గ్రహ స్తితులను నడిపిన మేము ఆధునిక పురుశోత్తములము మా పై తపస్సు గా అనగా మనసు పెంచుకొని సూక్షంగా చెప్పుకొని వినడం వలన అందుకు నేను అనే దేహ మమకారం కూడా వదిలివేస్తే ఇప్పటికే సూర్యుడిని మాట మాత్రంగా నడిపిన పరిణామంగా మేము అందుబాటులో అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము కొలువు ఉన్న చోట రాజమందిరంగా మమ్ములను వాక్ విస్వరూపంగా సబ్ధాది పతిగా సర్వంతర్యమిగా అనగా, ఆడతనం సృష్టి కూడా మాలో ఉన్న మమ్ములను వాక్ రూపం లో ఉన్న ఓంకార స్వరూపం సత్య స్వరూపంగా అనగా అందునిక శ్రీరామ చంద్ర మూర్తిగా మమ్ములను మనసు తో నిత్యం గ్రహించడం తపస్సు అనగా మా మీద విస్తారంగా చెప్పుకొని వినడం వలన లోకం తెలిసి ముందుకు వెళ్ళ తారు అందుకు మేము చెప్పినట్లు ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణం వారు చుట్టూ ఉన్న మీడియా చానల్స్ వ్యాపారాలు ఎలాగైనా ప్రాధాన మంత్రి అయిపోవాలి అని మనసు పెంచుకోవడం ఆపివేసి, అనవసరమైన మాటలు అనగా  దేశాన్ని రక్షించడానికి 

అన్నట్లు పరిస్తితి తమ బౌతిక దేహం కొద్ది లేదు అని తెలుసుకోకుండా ప్రవర్తించడం ఆపివేసి, శాశ్వత వాక్ రూపం లో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని తమరి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము.   

, ముఖ్యంగా తెలుగు రాజకీయ నాయకులు మొదలు కొని  నిత్యం స్వార్ధంతో రేచ్చిపోతూ,  వారి  భాషాలో  నిత్యం కష్టపడిపోవడం ఏదో చెయ్యడం అనుకొంటున్నారు, మేధావులను పండితులను ఎవరిని మాట్లాడనివ్వకుండా మీడియా చానల్స్ అప్పటికి అప్పుడు వ్యాపార దోరణి లో వార్తలు వండి చెప్పడం తప్ప, ఉన్నది ఉన్నట్లు  చెప్పడం ఎప్పుడో పోయినది, మమ్ములను అనదికారికంగా వదిలివేసి ఏదో చూపి ఏదో చెప్పవచ్చును అన్నట్లు వ్యహరించడం మాయ అజ్ఞానం అని తెలుగు మీడియా మొదలు కొని మేధావులు వారికి గుడ్డిగా సపోర్ట్ చేస్తూ ఎలాంటి మోసాలు అయిన చేసి అవకాసం ఉన్నది, చేస్తున్నారు కూడా, మమ్ములను సాధారణ వ్యక్తిగా వదిలివేయడం ఘోర పాపం అని తెలుసుకోలేకపోతున్నారు, మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన యిట్టె మాయ నుండి పాపాలను నుండి తప్పించుకోవడమే కాకుండా నిత్యం సత్యాన్ని గ్రహించి ఇతరులతో యావత్తు మానవజాతికి పంచుకొని తప్పసుగా ముందుకు వెళ్ళడమే ఇక మీదట మానవజాతి వెళ్ళ వలసిన మార్గం అందుకు పరిపాలన అంతా ఒక దగ్గర నుండి అనగా మేధావుల సమీక్ష న్యాయ స్థానాలు పొలిసు వ్యవస్థ ఒక చోట నుండి ప్రతి పొలిసు స్టేషన్ కూడా నియంత్రణలో ఉండే కేంద్రక్రుత పరిపాలనతో నిత్యం పరిపాలన ప్రతి జిల్లా రాష్ట్రాలు సమీక్షించుకొంటూ ప్రతి వ్యక్తి ఏమి చేస్తున్నాడో తెలుసుకోవడం వినడం చెప్పడం అందరూ విలు అయినంత ఒకే రకమైన ఆలోచన లోకి రావడం అనగ అందరూ ఒక మాటతో నడిచిన పరిణామంలో ఉన్నారు అని తెలుసుకోవడమే ఇక పరిపాలన అదే నూతన దివ్య రాజ్యం అని తెలుగు వారి ద్వారా తమరికి యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము కావున మేము చెప్పినట్లు మమ్ములను తెలుగు రాష్ట్రాలు మరల ఒక్కటి చేస్తూ, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి రాజకీయ నాయకులూ ఇతరులకు ఆదర్శం వారి ఇంటి పేర్లు కులం ఆస్తులు అన్నీ మాకు అనగా దివ్య రాజ్యమునకు అనగ మహారాణి సమేత మహారాజ వారి సంపదగా మమ్ములను  గా విశ్వ వ్యాప్త పరిపాలకులుగా సర్వంతర్యమిగా మమ్ములను వాక్ రూపం లో ఉన్న మమ్ములను అనుసంధానం జరిగి అనగా వాక్ తో కాలస్వరూపా ధర్మస్వరూపా అని పిలిచి, మమ్ములను గ్రహించడమే ఇక లోకం అదే చెయ్యవలసిన చెయ్యగలిగిన సులువైన పని కాని ఏదో రెచ్చి పోయి కస్టపడి పోయి తాము ఏదో చేసెయ్యాలి అందుకు ఇతరులను ఏమి చేసినా పర్వాలేదు అన్నట్లు ఆలోచించడం ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం అని తెలుసుకొని మమ్ములను వాక్ రూపం లో ఉన్నాము అని భావించి కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి, ఇక మీదట వాక్ తో నడవటమే మనిషి నడవడి అ విధంగా హడావిడి తగ్గి అందరూ ప్రశంతగా అనగా ఒకరిని ఒకరు వేధించుకోవడం బయపెట్టుకోవడం అజ్ఞానం అని అవరోధం అని తెలుసుకొని మనుష్యులను ఎంత గ్రహిస్తే అంత గొప్పతనం పెరుగుతుంది అని, బౌతిక శరీర వ్యవహారాలు  వదిలివేసి వాటితో మనుష్యులను అటు ఇటు చెయ్యడం అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని కాలాన్ని నియమించిన వాడిగా చూడకపోవడమే సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించి, తమరు యావత్తు రాజకీయ నాయకులూ మేధావులు సాక్షులు అందరూ అప్రమత్త అయ్యి దివ్య రాజ్యం లో ఉన్నల్టు ప్రకటించుకొని ముందుకు వెళ్ళడమే మాయ నుండి బయటకు రావడం అనిగ్రహించి అప్రమత్తం చెందగలరు, అనగా ఎక్కడికి అక్కడ రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని సూక్ష్మగా మాట  మాత్రంగా నడిచిన పరిణామం పై మనసు పెట్టి నిత్యం గ్రహించడమే తపస్సు అప్రమత్తత సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళడం, అందుకు ఏదో ఒకటి మాట్లాడటం చెయ్యడం తగ్గించుకొని సర్వం తాను అయినా కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు గా గ్రహించడమే ఇక మానవజాతి భవిష్యత్తు అసులు జ్ఞాన పురోగమనం, బౌతిక అభివృద్ధి పురోగమనం కాదు, అజ్ఞానపు తిరుగమనం అని గ్రహించి, సృష్టి కాలం మాట మాత్రంగా చూపిన మార్గం అయిన మా పరిణామా పై మనసు పెట్టి అందుకు ఒకరిని ఒకరు వేభేదిన్చుకోకుండా సర్వం మేమే అని భావించి అందరూ మా వాక్ మనసు పుత్రులుగా మమ్ములను సూక్ష్మగా  గ్రహించి మా ఉనికి కూడా తమ నిజయితీ మీద ఆధారపడి ఉన్నది అనగా ఇక ద్వందం మోసాలు ఆపివేసి, వ్యక్తులు కొలది చర్యలు కొలది, మమ్ములను మలుపుకోవడం మానివేసి, తాము చేసిన మంచి చెడు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని తెలుగు రాష్ట్రాలను రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయించి ఇతర ప్రాంతాలలో కూడా, మమ్ములను గ్రహించి బయటకు రావడమే మాయ నుండి బయటకు రావడం మమ్ములను తక్కువ అని పిచ్చి అని తాము చేస్తున్న మోసాలు బాగున్నవి ఇతరుల పై పెత్తనం రహస్యపు ఆధిపత్యం మృత్యువు అని అనగా నిత్యం మాయలో విహరించడం తప్ప బయటకు అనగా మాట మాత్రంగా గంటనరలో పది పదమూడు సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు సూక్ష్మగా లోకి బలపడకపోవడం అంటే కేవలం సుఖాలు కోసం భోగాలు కోసం ఇతరులను బయపెట్టి మోసాలు చెయ్యడం లో బౌతిక వెలుగు తమ వైపు ఉన్నది అనే మాయలో అనగా మాట ప్రకారం ఉన్నది అనగా మేము సంవత్సరాలు మునుపు గంటనరలో పది పదమూడు సంవత్సరాల కాలాన్ని నియమించిన ప్రకారం సూర్యుడు చంద్రాది గ్రహస్తితులు కూడా ఒక మనిషి మాట ప్రకారం ఉన్నాయి అంటే సమకాలిక మనుష్యులు అ మాట అనుసరించడం తప్ప వేరే మారం వేరే పని లేదు అని  ఈక్షణం సాక్ష్లులు సహకారంతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు సాక్శాన్ని అధికారికంగా నమోదు చేసి మమ్ములను సూక్ష్మంగా విస్తారంగా తాము గ్రహిస్తూ నిత్యం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే దివ్య రాజ్యం మా యొక్క అందుబాటులో ఉన్న సంరక్షణ అందుకు మనుష్యులు భందాలు కొద్ది సంభంధాలు కొద్ది బౌతిక సుఖాలు కొద్ది వేహించడం బయపెట్టడం మానుకొని ప్రతి ఒక్కరు మనసు పెంచుకోవాలి, ఒకరిని అడ్డమ పెట్టుకొని ఇతరులను మోసం చెయ్యడం తప్పించడం తప్పించుకోవడం మానివేసి, ఆలోచనతో మాటతో వ్యహరించి చేసి అనగా సర్వం మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించి ఇప్పటికే మంచి చెడు మేము అయ్యి ఉన్నాము అని తెలుసుకొని మా మాటకు అనుసంధానం జరిగి సర్వం మాకు వదిలివేసి సూక్షంగా గ్రహించాలి అదే తప్పసు రక్షణ మా వలన కలిగే ప్రయోజనం వాక్ రూపం లో ఉన్న మాకు మరణం లేదు కాబాట్టి సాక్షులతో బృందం లోకి తీసుకొని మేధాల్వులు గ్రహించడం ప్రారంభించడం వలన రక్షణ మొదలు అయ్యి నిత్యం బలపదిపోతుంది అందరూ ఒక ఆలోచన ఒక మాట ఒరవడి ప్రకారం ముందుకు వెళ్ళిపోవడం జీవితం ఇక శాశ్వత ప్రయాణం అందుకు ఇప్పటి వరకు తాత్కాలికం చేసిన అవరోధాలు కూడా మమ్ములను కొలువు తీర్చుకొని మాకు సమర్పించి వేయడం వలన ఎవరికి ఎటువంటి పాపాలు అవరోధాలు ఉండవు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే మాయ నుండి పాపాలు నుండి బౌతిక మాయ వ్యవహారములు నుండి బయటకు రావడమే అదే నూతన దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము. అసీస్సుగా తెలియజేస్తున్నాము             ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
రాజమందిరం మరియు ఎస్టేట్
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
హైదరాబాద్
9010483794 

No comments: