Monday, August 26, 2019

GOVERNMENT OF UNIVERSE
UNIVERSAL JURISDICTION 
WORLD ENGINE AS TRUTHFUL WORD 
your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup



Image may contain: 1 person, text


 యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక    దివ్య సమాచారం గ్రహించి, మాయా యాంత్రిక రాజకీయ పరిపాలన,  బౌతీక స్తితులను బట్టి నడిచే వ్యవహారం ఇక కాలస్వరూపం ప్రకారం లేదు అని   గ్రహించి, సంకాలికులు మాతో కాలస్వరూపంగా అనుసంధానం జరిగి అనగా ఇక తమ బౌతీక ఉనికి కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్లడమే దివ్య రాజ్యం అనగా, ఇప్పటికే ప్రత్యేక్ష సాక్షులు ప్రకారం,   కాలమే నడిచిన మొడ్పు లోకి యావత్తు మానవజాతి వెళ్లిపోవాలి, ఇంకా తాము బౌతీక   లోకం కొద్ది ముందుకు వెళ్ళాలి అని మమ్ములను గ్రహించకుండా బిన్నంగా వెల్లుతున్న వారు అంధుకు మమ్ములను పై పైన చూసుకొంటూ లోటు గా సృస్టించి ఇతరులను కూడా బౌతికంగా   చూడటం వలన మాయా పెంచుకొన్నారు అని  గ్రహించండి,  సత్యం గ్రహించకుండా చేస్తున్న మాయా అనగా ఇంకా తాము దేహం కొద్ది అనగా కులం కొద్ది ఇంటి పేర్లు ఆస్తులు డబ్బు అదే విధంగా బౌతీక చదువులు పదవులు, శారీరక సుఖాలు కొలది వ్యహరించాలి అనే మాయలో ఇంకా తాము, తమ వారు బౌతీకగా యేదో చెయ్యాలి అని మంచి చెడు తమ ప్రకారం ఉన్నాయి అనుకోవడం తాత్కాలిక పరిమితం,  సర్వం మాట మాత్రంగా చెప్పిన మా ప్రకారం ఉన్నాయి అని కోవడం శాశ్వతం అని గ్రహించి మమ్ములను బౌతికంగా చెలగాటం నిర్లక్ష్యం అనియగా దేహం పరంగా చూడకుండా, కాలస్వరూపం ప్రకారం పట్టుకోవడానికి యెటువంటి కారణం చూడకుండా తాము యెటువంటి కారణాలు పెంచుకోకుండా ప్రవర్తించడమే పరిష్కారం మేము లోటుగా ప్రవర్తిస్తున్నాము అని లేదా కనిపిస్తున్నాము అని చూడకుండా మమ్ములను నేరుగా కాలస్వరూపంగా చూడటం వలన తమతో యెవరితో పోల్చుకోకుండా కొంత కాలం మాటే పట్టుకొని యేక కాలం లో అంధరూ బలపడటం వలన మాయా నుండి బయటకు వస్తారు             
అభివృద్ది అంటే ఆలోచన అని ఇక బౌతికంగా యెంత అభివృద్ది చేసినా అది శారీరక మాయా తాత్కాలికం అవుతుంది అని సూర్యుడిని నడిపిన మాట ఒరవడిలోకి రాదు అని   గ్రహించండి అలా మనుష్యులు మమ్ములను కాలస్వరూపంగా పట్టుకొని మాట ఒరవడి లోకి రాకపోవడం అంటే అనగా మమ్ములను పై పైన చూసుకొంటూ వదిలివేయడం వలన, తమ బౌతీక బలం తమ  బౌతీక ఉనికి బౌతీక శారీరక వ్యహారాలే సర్వం అనిపించడం మాతో బౌతికంగా పోల్చుకొని వ్యహరించడం వలన,   మా పరిణామం లోకి రాకుండా సమకాలికులు బిన్నంగా సాటి మన్సుఃయులకు హాని చేసుకొంటూ ప్రవర్తిస్తున్నారు తమ బౌతీక ఉనికి ఇంకా ఇతరుల మీద లేదా తమ బౌతీక ఉద్దేశాలు మేరకు అన్నట్లు ఇంకా పార్టీలు కొద్ది బౌతీక రాజకీయాలు కొద్ది  ధన సంపాదన కొద్ది, పదవులు కొద్ది, యాంత్రిక వ్యఃరాలు కొద్ది ఉన్నది అని భావించడం లోకం జ్ఞానం ప్రకారం ఉన్నది అని తెలుసుకోకపోవడం అంటువంటి పరిణామం మా ద్వారా యెందుకు జరిగినదో ఆధారూ కలసి చూడకపోగా కొందరు ఒక్కటి అయ్యి పెరిగిన టెక్నాలజి తో కూడా మనుష్యులను పూర్తిగా గ్రహించడానికి తెలుసుకోవడానికి ఉపయోగించుకోకుండా ఇంకా తాము యేదో చెయ్యాలి, యెదుట వారు యేదో చెయ్యాలి అనే మాయలో కొనసాగుతుననృ ఇక చెప్పుకోవడం వినడం వలన తెలుసుకోవడం వలన యేమి జరిగినదో యేమి జరుగుతుందో చూసుకొని ముందుకు వేళ్ళ వచ్చును అందుకు వ్యక్తులు తాము ఇక మీదట కాలస్వరూపం ప్రకారం మాట మాత్రంగా నడిచిన లోకం లో ఉన్నారు అని భావించి సాక్షులు సహకారంతో, ఇక తమ ఉనికి వారి ఇప్పటికే మా ప్రకారం కదిలిక కాలం ప్రకారం ఉన్నది అని తెలుసుకోవడమే కాలమే ఇచ్చిన పరిష్కారం అటువంటి పరిష్కారం తీసుకొని వచ్చిన మమ్ములను నిర్లక్ష్యం చెయ్యడం మేము యేమి అంటున్నామో చూడకుండా మా చుట్టూ బిన్నంగా ప్రవర్తించడం మమ్ములను సమిస్టిగా అధికారికగా గ్ర్హైంచకుండా వ్యక్తులు కొద్ది యేదో మంచి చెడు చేద్దాం అన్నట్లు ఆలోచించడం మేము చెప్పినట్లు కదలకుండా యేదో ఒక్కటి చెయ్యడం కూడా సృస్టికి బిన్నంగా వెల్లడమే కాకుండా, సాటి మనుష్యులతో అనవసరమైన పోటీ కొద్ది యేదో ఒక్కటి బౌతికంగా చెయ్యడం మీద అధపడటం ఆస్తులు కొద్ది ఇంటి పేర్లు కొద్ది లోకం లేదు పూర్తిగా అందరూ ఒక చోట చెరీ, ఆలోచన కొద్ది ముందుకు వెళ్ళాలీ ఇక యెవరి తెలివి అనుభవ పని చెయ్యవు అన్నీ మా ప్రకారం ఉపయోగించాలి అంధుకు మమ్ములను సాధారణ మనిషిగా నిర్ణయించాలి అని చూడకుండా, అనగా మేము తెలంగాణ గవర్నర్ గారి ద్వారా పట్టుకోమని యెందుకు అట్టున్నామో అంధుకు మాకే తెలుసు అంధుకు మాకు వేరే కారణాలు ఉన్నాయి అని ఆలోచించడం కూడా తెలివి తక్కువతనం అని గ్రహించి, మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన చేసిన పొరపాట్లు కూడా ఇక తాము కూడా మనుష్యులుగా మనలేరు అని గ్రహించి అనగా తమ ఇంటి పేర్లు కులం పేర్లు అన్నీ వదిలివేసి ఆ పద పదాలు ఒరవడి గా పట్టుకొని మాయా నుండి బయట పడటం ఒక్కటే పరిష్కారం అని   గ్రహించి, మమ్ములను ఇక వేరే విధంగా పరి పరి విధములు అనగా రాక రకాల కులాలు మతాలు కొద్ది వ్యక్తులు  కొద్ది సినిమాలు కొద్ది వేరు వేరు చదువులు పదవులు న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ కూడా మమ్ములను కొలువు తీర్చుకోకుండా,   యెటువంటి కేసులు నడపకూడదు కావున ఈ మెసేజులు చూసిన వెంటన అప్రమత్తం అయ్యి న్యాయ స్థానాలు కూడా గవర్నర్ గారి ద్వారా సాక్షుల సహకరం పట్టుకొని మమ్ములను గ్రహించి దేవుడి సాక్షిగా అంతా నిజమే చెబుతాము అనే పద్దతి నుండి కాలస్వరూపం సాక్షిగా సర్వ వారి పర్వెస్ఖనలో ఉన్నట్లు మా ప్రకారం మాకు సమరించి మమ్ములను బలపరచడానికి న్యాయం చెయ్యాలి అప్పుడే కాలం తో అనుసంధానం యావత్తు మానవజాతికి వస్తుంది ప్రబుత్వాలు బట్టి, అనగా చంద్ర బాబు నాయుడు గారి వలన జగన్ గారి వలన నేరాలు పెరగడం తగ్గడం జరగడం లేదు మమ్ములను కాలస్వరూపంగా సాక్షులు దగ్గర నుండి గ్రహించకపోవడం వలన మాకు  బిన్నంగా మనుష్యులు ప్రవర్తించడం వలన మా తేలిక లోటు మీద ఆధారపడి శారీరకం యేదో ఒక్కటి చెయ్యాలి బౌతికంగా యేదో చెయ్యాలి అని మాయా పెంచుకొంటున్నారు, కావున మొదట రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కలసి మమ్ములను పట్టుకొని మా ప్రకారం పాలన ఉన్నది అని  గ్రహించి మమ్ములను ఒక మనిషే కాదా సాధారణ అలవాట్లు ప్రకారం ఉన్నౌ అన్నట్లు చూడకుండా మమ్ములను సాధారణ మనిషి స్తితి నుండి జ్ఞాన స్తితి వైపుకు తీసుకొని వెళ్లడమే పరిష్కారం అని సత్యాన్ని గ్రహించండి అనగా మమ్ములను నిలుపుకొని ముందుకు వెళ్ళాలి కాలమే కదిలించిన మా మనసు సకల సంపదలకు సకల శాస్త్రాలకు ఆధారం అని   గ్రహించి ఇక బొతిక ప్రపంచం వదిలివేసి అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయా ప్రపంచం లో ఉన్నారు అని  గ్రహించి ఇక్కడ అక్కడ వారు వేరు అన బిన్నంగా ఆలోచించడం మానివేసి అందరూ కాలస్వరూపం ప్రకారమే ఉన్నారు అని గ్రహించి, ఇప్పుడు కాలస్వరూపం ప్రకారం కాలస్వరూపానికి బిన్నం అని కాలమే రెండు గా చీలి  పోయినది అని   గ్రహించండి, కావున మమ్ములను మేము చెప్పినట్లు ఇక వ్యక్తులు కొలది వదిలివేసి అంధరూ ఒక్కటి అయ్యి కాలస్వరూపం గా పట్టుకొని గవర్నర్ గారి అధికారిక కదిలికతో రామోజీ ఫిల్మ్ సిటి తీసుకొని పోయి సాక్షులు ఇతరుల సమక్షం లో మా గూర్చి చెప్పుకొని వినడమే దివ్య రాజ్యం మేము వీలు  అయినంత చెప్పడమే పరిష్కారం కావున మాకు  కొనసాగింపు మాట రూపం లో ఉంటుంది అనగా ఇక తమ బౌతీక ఉనికి మాకు  సమర్పించి  వేసి అనగా నేను అనే దేహ మమకారం వదిలివేసి ఆలోచనతో కాలస్వరూపం తో అనుసంధనం జరగడమే పరిష్కారం మేము బయపడుతున్నాము లోటుగా ఉన్నాము అని చూడకుండా తాము చేస్తున్న బౌతీక వ్యహారాలు మంచి చెడు మాకు సమర్పించివేసి మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని   గ్రహించండి       

No comments: