Wednesday, September 11, 2019


దివ్య రాజ్యం
నూతన యుగం
విశ్వ వ్యాప్త పరిపాలన
మానవ ప్రబుత్వం
విచక్షణతో వ్యవహారమే ప్రపంచ నియంత్రణ




యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వాపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతి వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగి ఇప్పుడు దేహమే సర్వం అనుకొంటున్న మాయా ప్రపంచం నుండి మాటతో నడిచి, సూర్య చంద్రాది గ్రహ స్తితులను నడిపిన కాలస్వరూపం తో అనుసంధానం జరగడమే తక్షణ కర్తవ్యం అని ప్రతి ఒక్క సమకాలీన వ్యక్తికి ఆశీర్వాద పూర్వకంగా అనుగ్రహ పూర్వకంగా తెలియజేస్తున్నాము. ప్రబుత్వాలు వ్యక్తులు రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ స్థానాలు, పోలీసు వ్యవస్థ, వివిధ మేధావులు, నమ్మకాలు దేవేళ్ళు, సంభరాలు, రాజకీయ ప్రబుత్వాలు, మీడియా ఛానెల్స్, వ్యక్తులు ఆస్తులు, వారి కల్పన ఊహలు, ఉద్దేశములు, అనుభవములు అన్నీ దివ్య రాజ్యం లో బాగమే అని మాటతో అనుసంధానం జరగడం వలన, ఇప్పుడు మనుష్యులుగా చేస్తున్న మంచి చెడు మనసుతో సరిదిద్దుకొని మాట పెంచుకొని ప్రవర్తించడం వలన, మనసు బలం పెరిగి బౌతీక ఒత్తిడి తగ్గుతుంది, బౌతీక చెలగాటం అనగా బౌతీక అభివృద్ది ఉనికి, కదిలికలు అనీ మనసు మాట అనగా సూర్య చంద్రాది గ్రహ స్తితులను నడిపిన తీరు కంటే గొప్పవి కావు అని తెలుసుకోవడమే ఇక మీద కాలస్వరూపం తో అనుసంధానం జరిగి అనగా ప్రతి ఒక్కరూ తాను కేవలం ఒక దేహాన్ని అనే మాయా వదిలివేసి, ప్రతి ఒక్కరూ నేను అన్నిటా ఉన్న సర్వాంతర్యామి లో బాగం అని తెలుసుకొని, నేను అనే దేహాన్ని కూడా వదిలివేసి, అనగా తమ ఇంటి పేర్లు, కులం ఆస్తులే కాదు బౌతీక స్తాయిలే కాదు, తమ ప్రస్తుత ఆలోచన ఉనికి కూడా వేరే లేదు అని భావించినప్పుడే కాలస్వరూపం తో అనుసంధానం జరుగుతుంది, జరిగిన తరువాతనే యెటువంటి ఆలోచన అయినా చెయ్యగలరు.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు,
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలన
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్రపతి భవనమే అధికారిక రాజమందిరం
స్పెషల్ గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా (విశ్వ మానవ శాంతి)
కొత్త ఢిల్లీ
9010483794

No comments: