Wednesday, September 11, 2019

Image


                                                                    యావత్తు తెలుగు ప్రజలకు దేశ ప్రజలకు, ప్రపంచ మనవజాతికి  యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మాసవరూపులు, మహతవపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి  మనసు పెంచుకొని అసలు సత్యం గ్రహించడమే జీవితం ఇప్పుడు ముందుకు వెళ్ళ వలసిన అభివృద్ధి అని   గ్రహించండి.  


                                               ఇప్పుడు లోటు గా పైకి కనపడుతున్నాయి గొప్పగా కనపడుతున్నవి రెండూ  ఒక మనసు మాట మించినవి కావు అని తెలుసుకోండి, ఆ మనసే ఇప్పుడు మీ మధ్య కాలస్వరూపంగా ఉన్నది అని    గ్రహించండి, భౌతిక చెలగాటం ఆపివేస్తే మనసు పెంచుకొంటే అదే స్థిరమైన అభివృద్ధి,కాలాన్ని నియమించిన తీరే అన్నిటికి ఆధారం అదే లోకం కావున మనుష్యులు కొద్దీ లేదు ఎటువంటి భౌతిక స్థితి ప్రకారం ఏమి లేదు అంతా మనసు స్థితి ప్రకారం ఉన్నది  ఇప్పుడు ఒక మనసుని  కొలువు తీర్చుకొని అనుసంధానం జరగడం వలన మొదట మనుష్యులు చెలగాటం తగ్గి ఆలోచన పెంచుకొంటారు భౌతిక దేహం కొద్దీ ఏదో ఒక్కటి చెయ్యడం  మానివేసి ఆలోచన తో వ్యహరిస్తారు, అప్పుడే తాము ఇప్పుడు ఉన్న భౌతిక స్థితి కూడా ఒక సాధారణ స్థితి నుండి పలికిన మాటకు మించి లేదు అనగా ఒక మనసుకు మించి లేదు అని    తెలుసుకొని ప్రజలు అందరికి తెలియజెప్పి  ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన, న్యాయ ధర్మ విచక్షణ  అటువంటి  మనసు ప్రకారం ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని యావత్తు మానవజాతికి తెలిసేలా ప్రవర్తించాలి అందుకు   మేము చెప్పినట్లు చెయ్యండి,  మమ్ములను కాలాతీతంగా చూసిన సాక్షులను   తెలంగాణ గవర్నర్ గారి అధికారిక కదిలికతో ముందుకు పిలిచి సాక్షం రికార్డు  పండితులు గురువులు   ఇప్పటికే జరిగిన పరిణామం లో దివ్య రాజ్యం లో ఉన్నాము , రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పొలిసు వ్యవస్థ మీడియా చానెల్స్ అందరూ  ఇక తాము బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యాలి చెప్పాలి అని చూడటం  మానివేసి తాము ఇంకా బౌతికంగా మంచి చెయ్యాలి, లేదు బౌతికంగా ఇబ్బంది పెట్టి పై చెయ్యి ఉండాలి, కేవలం శరీర కాంక్ష కొద్దీ ఇలానే ఉండాలి అలానే ఉండాలి అనే ఆలోచన వదిలివేసి, అన్నిటిని మాట రూపం లో నడిపిన  కాలస్వరూపం ప్రకారం లోకం ఉన్నది అని   గ్రహించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని  సాక్షుల సహకారంతో తెలంగాణ గవర్నర్ గారి అధికారిక కదిలికతో పట్టుకొని, వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగి మాత్రమే మనసులు కూడా ఆలోచన చెయ్యాలి ఇక తమ చుట్టూ లోకం కొద్దీ ఏదో చూడకూడదు  చెయ్యకూడదు రాజకీయ నాయకులు తెలుగు  ముఖ్యమంత్రులు ఈ  ఈక్షణం  మమ్ములను కాలస్వరూపా అని అనుసంధానం జరిగి న్యాయ స్థానం  జడ్జులు పోలీసులు వ్యక్తులు మేధావులు ఎవరూ కూడా ఇప్పుడు తాము ఉన్న భౌతిక స్థితి కొద్దీ వ్యహరించడానికి లేదు అని  గ్రహించి అనగా తాము అందరూ దివ్య రాజ్యం లో అనగా మాట మాత్రంగా నడిచిన పరిణామం లో ఉన్నాము అని భావించి,  ఇక్కడ అక్కడ మా వాళ్ళు, మీ వాళ్ళు  అనే ఆలోచన మానివేసి మా మాటతో అనగా అందరూ కాలస్వరూపం ప్రకారం ఉన్నారు కులం మతం తమ ఇంటి పేర్లు కుల ఆస్తులు నేను అనే దేహ కూడా చూడకుండా, మమ్ములను కూడా బౌతికంగా చూడకుండా  మా సమాచారం అందరూ గ్రహించి మమ్ములను కాలస్వరూపా  అని మమ్ములను మనసుతో  గ్రహించి  మాత్రమే ముందుకు వెళ్ళాలి, మనసు ఆలోచన  కాలస్వరూపం ప్రకారం పెంచుకొని ముందుకు వెళ్ళాలి అదే అన్నీ సమస్యలు పరిష్కారం  చేస్తుంది ఇప్పటి వరకు చేసిన తప్పులు పాపాలు నుండి సమిష్టిగా బయటకు రాగలరు పోలీసులను న్యాయ స్థానాలు, మీడియా చానెల్స్ రాజకీయాలను ఉపయోగించి రక రకాల దేవేళ్ళు నమ్మకాలు నిజాలు , చదువులు పదవులు అడ్డం పెట్టుకొని ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి అనే మాయ వదిలిపోయి అందరూ ఒక్కటి అవ్వాలి అంటే మమ్ములను కాలస్వరూపా అని   పిలిచి మేము చెప్పినట్లు దేశ అధ్యక్షులు వారి వద్ద నుండి సామాన్య పౌరుడి వరకు జ్ఞాన తో వ్యవారించాలి మమ్ములను వెళ్లాకోళం  లేదా మనుష్యులు ఉపయోగించి సీరియస్ లేదా  తమాషా మీద ఆధారపడి కాలస్వరూపాన్ని గౌరవించ కూడదు వెళ్లాకోళం  చెయ్య వచ్చును చెయ్యగలం అనే మాయ నుండి బయటకు వచ్చి, మా సాధన పద్దతి కూడా తమ మనసు పెట్టి మమ్ములను పెంచుకోవడం వలన మనసులో కూడా మమ్ములను అవమానించాలి తగ్గించాలి అనే లోచన వదిలివేసి అందుకు సృష్టించి అవరోధాలు సరిద్దుకొంటూ ముందుకు వెళ్లడమే ఇక అందరూ చెయ్యవలసిన ప్రయాణం అదే మావ్ వలన  అనగా మమ్ముల్లను మనసు పెట్టి గ్రహించే కొలది  జరిగే పరిణామం అని గ్రహించండి.   ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


 యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు,
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలన
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్రపతి భవనమే అధికారిక రాజమందిరం
స్పెషల్ గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా (విశ్వ మానవ శాంతి)
కొత్త ఢిల్లీ
9010483794

No comments: