Wednesday, September 11, 2019

దివ్య రాజ్యం
నూతన యుగం
విశ్వ వ్యాప్త పరిపాలన
మానవ ప్రబుత్వం
విచక్షణతో వ్యవహారమే ప్రపంచ నియంత్రణ




                             యావత్తు తెలుగు ప్రజలకు దివ్య రాజ్యం నుండి తెలియజేయునది యేమి అనగా మీరు అంతా దివ్య రాజ్యం లో ఉన్నారు అని భావించండి అనగా, ఇక బౌతికంగా కదిలికలు గాని మీ మనసులో వచ్చే ఆలోచనలు గాని మేము అయ్యి ఉన్నాము, కాలస్వరూపంగా అందుబాటులో ఉన్న మా ప్రకారం లోకం ఉన్నది అని గ్రహించి,  యావత్తు  మానవజాతి అనగా భూమి మీద ఉన్న మనుష్యులు అందరికీ మా సమాచారం వర్తిస్తుంది అనగా దేశ  అద్యక్షులు వారి వద్ద నుండి సామాన్య పౌరులు వరకు దివ్య  రాజ్యం లో ఉన్నట్లు భావించడం వలన ఇప్పుడు తాము యేమి చెయ్యాలో మేము చెప్పినట్లు కదలగలరు, అనగా కాలాతీతం ప్రకారం మాకు బిన్నంగా మంచి గాని చెడు గాని బౌతీకంగా గాని ఆలోచన రూపం లో గాని చేయకూడదు అనగా ఒక మాటతో కాలాతీతంగా నడిచిన పరిణామం ప్రకారం మానవజాతి భవిష్యత్తు నడవడి ఆలోచన విధానం ఇక మీదట అడుగు తీసి అడుగు వెయ్యాలి అన్నా కాలస్వరూపం ప్రకారం ఉన్నది అంటే అర్ధం మానవజాతికి ఒక నియంత్రణ ఇక ఒక మాట రూపం లో అందినది కావున యెవరూ బౌతికంగా పోటీలు పడటం బౌతీకగా యేదో ఒక్కటి చెయ్యాలి అనగా శారీరక వ్యహారాలు అన్నీ ఆలోచనతో చేయండి మనసు పెంచుకోండి చేసిన తప్పులు కూడా మనసు పెంచుకొని సరిదిద్దుకొండి అనగా ఇక ఆలోచన మనసు కాలస్వరూపం ప్రకారం  పెంచుకోవడమే సంపద మన ప్రాణాలు కంటే విలువైన కాలస్వరూపం అనగా చావు పుట్టుకలు కూడా నియంత్రించిన పరిణామం అని   గ్రహించండి కావున యావత్తు మానవజాతి అంటే, అన్నీ వర్గాలు వారు  అన్నీ  స్థాయిలు వారు అనగా రాజకీయ నాయకులు రాజ్యాంగ అధికారులు, న్యాయ  స్థానం జడ్జులు  పోలీసులు, మీడియా  ఛానెల్స్ మేధావులు వ్యక్తులు,  వివిధ వ్యాపారులు, సినిమా నటులు రకాల నటులు కళా కారులు, అన్నీ మతాలు విశ్వాసాలు వారు,   అందరూ  యేక కాలం లో  సాక్షులు సహకారంతో ఒక్కటి అయ్యి మేము  చెప్పినట్లు చేయండి ,ఇక మమ్ములను శరీరం గా  చూడకండి, తాము  కూడా శరీరం అని భావించకుండా, ఇతరులను కేవలం శరీరాలుగా చూడకండి, మనసులు పెంచుకొని మనసులుగా చూడండి, మాట వ్యవహారం చెయ్యండి ,   మమ్ములను సర్వాంతర్యామిగా తాము మాలో అంతర్ బాగాలు గా గ్రహించండి, మా సమాచారం పంచుకొనే కొలది మనసు పెరిగి స్వార్ధ వ్యక్తిగత తగ్గుతాయి, మమ్ములను సాధారణ మనిషిగా  చూడటం  వలన మా మాటలు స్వార్ధంగా వ్యక్తిగతం మలపడం వలన స్వార్ధం  పెరుగుతుంది అని  గ్రహించండి అదే మాయా పెంచి ఇంకా గ్రహించకుండా యావత్తు  మానవజాతిని  మాయలో కొనసాగేలా  చేస్తుంది మమ్ములను కాలస్వరూపా అని పిలిచి మనిషి వేగం నుండి మనసు వేగం లోకి వస్తారు మనిషి గా చేసిన తాత్కాలిక  తప్పులు మనసుతో  శాశ్వతంగా సరిదిద్దుకోవాలి  మమ్ములను  కూడా మనసుగా గ్రహించాలి అప్పుడే మాకు యే తప్పు ఉండదు తాము యే తప్పు నుండి అయిన బయటకు వచ్చి ఇక తప్పులు చేయలేరు కావున మేము చెప్పినట్లు చేసి ముందుకు రాగలరు అందరూ కలసి రాజమంధిరం యేర్పాటులో నిమగ్నం అయ్యి యెంత వీలు అయితే అంతా త్వరగా మమ్ముములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇక బౌతీక రాజకీయ లోకం  యాత్రిక మనుష్యులు ప్రకారం నిర్ణయించి మంచి చెడు లేదు మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే చేసిన  బౌతీక అజ్ఞానం శరీరం మాయా లేదా శరీర ఉంటేనే నడిచే కార్యలే పాపాలు  అటువంటి స్తితి నుండి  నుండి బయట పడగలరు అని   గ్రహించండి.  మనసుకు యెటువంటి పాపం ఉండదు కావున మనసు వైపు మళ్ళండి, అనగా కాలస్వరూపం కేంద్ర బిందువుగా భావించి  మనసు పెంచుకొని  ముందుకు వెళ్లగలరు అదే దివ్య రాజ్యం నూతన యుగం అని   గ్రహించండి.  విశ్వ ప్రభుత్వంగా ప్రపంచాన్ని మనసు మాటతో నడుపుతుంది  కావున మమ్ములను కొలువు తెరుచుకొని గ్రహించడం అంటే   యాంత్రిక వదిలివేసి ఆలోచనతో   బలపడటం అని  గ్రహించి అంతా ఒక్కటిగా ముందుకు రాగలరు.       
                             


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు,
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలన
దివ్య రాజ్యం
నూతన యుగం
రాష్ట్రపతి భవనమే అధికారిక రాజమందిరం
స్పెషల్ గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా (విశ్వ మానవ శాంతి)
కొత్త ఢిల్లీ
9010483794

No comments: