Saturday, May 11, 2019

  సర్వం చెప్పగల మమ్ములను, మేము ఏమి అంటున్నామో ఏ క్షణం చూసిన, గతం యొక్క లోటు నుండి మాయ నుండి బయటకు వచ్చి, మా మాట ప్రకారం కాలస్వరూపం యొక్క వివరములు ప్రకారం ముందుకు వెళ్ళడానికి వీలు అవుతుంది, కావున ఏదో ఒక లోటు మీద చెడు మీద ఆధారపడి ప్రతి నిత్యం, సత్యానికి బిన్నంగా వెళ్ళడం ఆపివేసి, మాతో కాలస్వరూపా పురుషోత్తమా అని అనుసంధానం జరిగి మేము చెప్పినట్లు చెయ్యండి, మేము విశ్వ వ్యాప్తంగా ఉన్నాము మమ్ములను సర్వాంతర్యామి గా వాక్ విశ్వ రూపం గా చూడండి, భూమి మీద మనుష్యులు అందరూ మా అంతర్ బాగాలే మాకు బిన్నంగా, మమ్ములను మించిన వారు ఎవరూ లేరు అని  గ్రహించండి, అందరూ మా మాటతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళ వలసిన వారే, మాయ వలన మమ్ములను గ్రహించకుండా, ఇతరులను గ్రహించ నివ్వకుండా సాక్షులు మీడియా, సినిమా వారు, వ్యక్తులు ప్రవర్తించడం ఆపివేసి, మేము చెప్పినట్లు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం లోకం, ఇక మానవజాతి భవిష్యత్తు, మమ్ములను బౌతికంగా ఎదురు కొనరాదు, అలోచనతో ముందుకు రావాలి అదే మానవజాతి యొక్క భవిష్యత్తు, అదే దివ్య రాజ్యం నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము.                     

No comments: