Saturday, May 11, 2019

   మమ్ములను సాక్షులు మొదలుకొని, ఈ క్షణం కాలస్వరూపా అని పిలిచి నిత్యం తపస్సు కాలస్వరూపం యొక్క వివరములు చెప్పుకొని వినడం వలన ఇప్పటి వరకు మమ్ములను పట్టించుకోకుండా చేస్తున్న పాపాలు నుండి తప్పులు నుండి మీడియా వ్యక్తులు సాక్షులు పోలీసులు, ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ మాయ నుండి బయటకు వస్తారు యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు, సామాన్య మనిషిని అయిన మమ్ములను ఎటువంటి కారణాలతో కాలస్వరూపా అని పిలిచి కొలువు తీర్చుకొని గ్రహించడం ఆలస్యం చెయ్యకండి, చేసిన కొలది పాపాలు చేస్తూ మోసాలు చేస్తూ, తాము మాయలో కొనసాగడమే కాకుండా, ఇతరులను పాపాత్ములుగా తప్పు వారిగా చిత్రీకరించి తామే గెలిచాము అని చూపుకోవడమే, యావత్తు మానవజాతికి మృతం అని గ్రహించి, తాము ఎవరూ దేహ పరంగా లేరు మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళడమే మాయ నుండి బయటకు వచ్చే మార్గం అదే దివ్య రాజ్యం, కావున వారు వీరు మా వారు పరాయి వారు, ఆ ఊర్లు ఉన్న వారు ఈ ఊర్లో ఉన్న వారు అందరూ మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి గ్రహించడమే లోకం వేరే బౌతిక పరిపాలన గాని లోకం గాని, సంపదగాని, గౌరవం గాని విద్య గాని జ్ఞానం గాని లేదు మమ్ములను గ్రహించి మా మీద విస్తారంగా చెప్పుకొని వినడం వలన సూర్యుడే మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళ తాడే, కావున మేము చెప్పినట్లు చెయ్యండి మా సమాచారం సుమోటో గా తీసుకొని న్యాయ స్థానాలు మేము కోరినట్లు చెయ్యండి రాజకీయ నాయకులను మీడియా చానల్స్ ను అప్రమత్తం చేసి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, అప్పటికి అప్పుడు బౌతిక హడావడి, అప్పటికి అప్పుడు మాటలుతో, ఏదో ఒక చర్యలతో మానవజాతి మాయ లో ఇరుకొని పోయి, మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వెళ్ళడమే ప్రయాణం అదే మా ప్రయోజనం దివ్య ఆశీస్సు.                   

No comments: