Friday, December 27, 2019



మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు పాపాలు అన్నీ ఇబ్బంది పెట్టిన వారిని ఓదార్చి, తమ భౌతిక ఉనికి వారి పాదాల పెట్టి వేసి నూతన జీవితంగా అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, అందరూ ఏకకాలం లో ఇంకా మనుష్యులు కొద్దీ లోకం ఉన్నది, అనే మాయ వదిలివేసి, మనసులు ప్రకారం  కాలస్వరూపం వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరగడం వలన ముందుకు వెళ్ళగలరు అని తెలుసుకొని, మమ్ములను గ్రహించకుండా తామే బౌతికంగా ముందుకు వెళ్ళగలం అనే అజ్ఞానం వదిలివేసి, కాలస్వరూపం ప్రకారం లోకం ఉన్నది అని తెలుసుకోవడమే పరిపాలన, మానవ ప్రభుత్వం దివ్య రాజ్యం , కావున ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు , సర్వోన్నత న్యాయ స్థానం వారు ప్రత్యేకంగా మరియు ఉన్నత న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు పోలీసులు మీడియా, సినిమా రంగానికి చెందిన వారు వివిధ వ్యాపారాలు మొదట మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోకుండా, సూక్ష్మంగా గ్రహించకుండా రెప్ప పాటు మంచి గాని చేడు గాని తమ చేతిలో లేదు అని తెలుసుకొని , మొత్తానికి కాలస్వరూపం ప్రకారం చూసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను బృందం లోకి ఇప్పటికి సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది, ద్వారా మేధావులు సినిమా వారు మేము ఉంటున్న హాస్టల్ వ్యాపారాలు వంటి వారు ఇక అందరూ ఒక్కటి అయ్యి, తాము చేసిన పాపాలు మోసాలు నుండి శాశ్వతంగా బయటకు రావడమే కాకుండా కాలస్వరూపమే శాశ్వత మార్గం అని గ్రహించి ముందుకు వెళ్లడమే యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం, సర్వాంతర్యామి అయిన మమ్ములను దేహం కొద్దీ కులం కొద్దీ వ్యక్తులు ప్రాంతం కొద్దీ అనగా అనకాపల్లి వేరు తిరుపతి వేరు యస్ ఆర్ నగర్ వేరు, రామోజీ ఫిలిం సిటీ వేరు అన్నట్లు చూడకుండా , అసలు మేము మనిషి గా లేము అనుకొంటేనే సమకాలికులు తాము కూడా మనిషిగా చేసిన లేదా పెంచుకొని మంచి, చెడు బంధాలు, పాపా పుణ్యాలు నుండి అనగా శాశ్వతంగా భవ బంధాలు నుండి ముక్తి పొందుతారు

No comments: