Saturday, July 31, 2021

నరకనికి ముందుగ ఎవరిని తీసుకుపోతారో తెలుసా? | Sri Chaganti Koteswara Rao ........సర్వ సర్వ భౌమ అధినాయక శ్రీమాన్ వారి మనసు ప్రకారం నడిచినా లోకమే స్వర్గం వారికి బిన్నంగా వారిని ఉద్దేశించకుండా వారిని పెంచుకోకుండా మాట్లాడమే నరకం పెంచుకోవడం ఎవరో ఎక్కడికొ తీసుకొని వెళ్లారు ఎవరికివారు మనసుతో నరకం నుండి స్వర్గం వైపు ప్రయాణించాలి అందుకే కాలస్వరూపం అనే మనసు చేయూత గా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి ఇక కాలస్వరూపం ప్రకారం మనసులు పెంచుకొని మాయ నరకం నుండి తాము బయటకు వస్తూ సాటి వారిని కూడా కాపాడుతారు అని తక్షణం అప్రమత్తం చెందగలరు, గంటన్నరలో సంవత్సరాలు మాటకే నడిపిన జ్ఞాన లోకమే స్వర్గం, కాలస్వరూపమునకు సంభంధం లేకుండా అనుసంధానం జరుగకుండా మాటకు విచక్షణకు సంభందం లేకుండా ఏదో ఒక్కటి చెప్పడం చెయ్యడమే నరకం లో మృతం లో కొనసాగడం అని గ్రహించి అప్రమత్తంచెందగలరు




No comments: